న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని ఈ నెల 7న నిర్వహించనున్నట్టు ప్రధాని మోదీ సోమవారం వెల్లడించారు. ‘విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, టీచర్లతో సబ్జెక్టులపై లోతైన చర్చ, పలు ఆసక్తికర ప్రశ్నలు-జవాబులు ఉంటాయి. ఏప్రిల్ 7వ తేదీన రాత్రి ఏడు గంటలకు చూడండి’ అని మోదీ ట్వీట్ చేశారు. కొవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు.
మరిన్ని వార్తలు చదవండి..
ఒంటికాలితో బెంగాల్ను.. రెండుకాళ్లతో ఢిల్లీని గెలుస్తా
మధ్యవర్తికి రూ.10 కోట్ల కమిషన్
శత్రు క్షిపణులను దారి మళ్లించే చాఫ్
గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా కన్నుమూత
భూ కుంభకోణంలో యెడియూరప్పకు ఊరట