Telangana
- Dec 29, 2020 , 20:38:22
కారుణ్య నియామకాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశం

హైదరాబాద్ : కారుణ్య నియామకాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించే కారుణ్య నియామకాల విషయంలో జాప్యం జరగడం అత్యంత విషాదకరమని సీఎం అన్నారు. దు:ఖంలో ఉన్న కుటుంబం ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండొద్దన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో వెంటనే కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
తాజావార్తలు
- 2021 మెగా ఫెస్టివల్..ఈ ఏడాది 14 సినిమాలు..!
- హైవేపై ఎస్యూవీ నడిపిన ఐదేళ్ల చిన్నారి
- సీసీఎంబీ నేతృత్వంలో ఆర్టీ-పీసీఆర్ వర్క్షాప్లు
- ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- రైతులకు వ్యతిరేకంగా సింఘూలో స్థానికుల ఆందోళన
- వాట్సాప్ డెస్క్టాప్ యూజర్లకు కొత్త సెక్యూరిటీ ఫీచర్
- దేశం అబ్బురపడేలా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు
- శృతిహాసన్ ప్రియుడు ఇతడే..ఫాలోవర్స్ కు క్లారిటీ!
- విద్యుత్ సరఫరా నిలిపివేస్తే పోలీస్ స్టేషన్లు ముట్టడిస్తాం: రాకేశ్
- అయోధ్య మసీదుకు చందాలు ఇవ్వొద్దు: అసదుద్దీన్ ఓవైసీ
MOST READ
TRENDING