Telangana
- Nov 27, 2020 , 12:41:38
సీఎం కేసీఆర్ ముందు చూపు ఉన్న నాయకుడు : మంత్రి కొప్పుల

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ముందు చూపు ఉన్న నాయకుడని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బిషప్లు, పాస్టర్లు, క్రిస్టియన్ మత ప్రముఖులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాలను ఒక్క తాటిపై తీసుకొచ్చారన్నారు.
క్రిస్టియన్ మత పెద్దలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిని కాపాడేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. శాంతికి భంగం కలిగించే శక్తుల పట్ల మనమందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు కేసీఆర్,కేటీఆర్,ఈశ్వర్ పది కాలాల పాటు ప్రజా సేవకు అంకితం కావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ ప్రార్థన చేశారు.
తాజావార్తలు
- సీబీఐకి సోలార్ స్కాం దర్యాప్తు: విజయన్ సర్కార్ నిర్ణయం
- మోడెం, వై-ఫై రూటర్లు మరింత చౌక.. సర్కార్ ఫ్లాన్?!
- ట్రాక్టర్ ర్యాలీ అంతరాయానికి పాక్ ట్విట్టర్ ఖాతాల కుట్ర!
- 100 మంది మెరిట్ విద్యార్థులకు పరేడ్ చాన్స్!
- కంగన సంచలనం: ఆ డ్రెస్ కొనేందుకు డబ్బుల్లేవంట!
- లాలూ త్వరగా కోలుకోవాలి: నితీశ్ ఆకాంక్ష
- కార్గిల్లో అడ్వెంచర్ టూరిజం ప్రారంభం
- రూబీ గోల్డ్ యజమాని ఇఫ్సర్ రెహమాన్ అరెస్టు
- ఢిల్లీ వరకు రివర్స్లో ట్రాక్టర్ నడిపిన రైతు
- సుంకాలు మోయలేం.. జీఎస్టీ తగ్గించండి: ఫోన్ ఇండస్ట్రీ వేడికోళ్లు
MOST READ
TRENDING