హైదరాబాద్, మార్చి28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా తిరిగి ప్రబలుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడకుండా, కొవిడ్ నిబంధనలను అనుసరించి హోలీ జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఓపెన్ స్కూళ్లకూ పాఠ్యపుస్తకాలు
స్వరాష్ట్రంలోనే బీడు భూములకు సాగునీరు
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్