సిద్దిపేట : తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ నారాయణకు విధి నిర్వహణలో చేసిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా, సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ ఫోన్లో మాట్లాడి నారాయణను అభినందించారు. ఇదే నిబద్ధతతో పని చేస్తూ మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షిచారు. అలాగే పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఏసీపీకి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సోనూ సూద్ను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
జగిత్యాలను అభివృద్ధిలో ముందంజలో నిలుపాలి
అయ్యగారిపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు