Telangana
- Dec 28, 2020 , 16:31:33
యాదాద్రిలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పూజలు

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఆయన స్వామి వారి దర్శనానికి వెళ్లగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి, స్వామి వారి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ అనితారామచంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఆర్డీవో భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- కరోనా క్రైసిస్ ఉన్నా.. స్టార్టప్లు భేష్!!
- బంద్ కానున్న గూగుల్ డ్యుయో సేవలు..?
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిక
- మహవీర్ చక్రతో వందశాతం సంతృప్తి చెందట్లేదు: సంతోష్ తండ్రి
MOST READ
TRENDING