Telangana
- Dec 28, 2020 , 01:22:15
గోదావరిఖనిలో చిరుత సంచారం

ఫర్టిలైజర్సిటీ: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శివారులో చిరుత సంచారం కలకలం రేపుతున్నది. సింగరేణి జీడీకే-1వ గని ఇసుక బంకర్ వద్ద శనివారం రాత్రి చిరుత పులి రెండు కుక్కలను చంపి తినేందుకు ప్రయత్నించి అక్కడే పడేసి వెళ్లిన ఆనవాళ్లు లభ్యమయ్యాయి. సింగరేణి అధికారుల సమాచారంతో జిల్లా అటవీ అధికారి రవిప్రసాద్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రహమతుల్లా, బీట్ ఆఫీసర్ నరేశ్ తదితరులు బంకర్ వద్ద ఇసుకలో చిరుత పులికి సంబంధించి అడుగులను గుర్తించారు. రాత్రి సమయంలో సింగరేణి కార్మికులు విధులకు ఒంటరిగా రావొద్దని అటవీ అధికారి రవిప్రసాద్ సూచించారు.
తాజావార్తలు
- చిన్న పరిశ్రమలకు ‘ఆలీబాబా’:డిజైన్పై ఫోకస్!
- జలుబు చేసినప్పుడు పెరుగు తింటున్నారా..
- స్ట్రాబెర్రీస్ తినడానికి చాలా కారణాలున్నాయ్.!
- తెలంగాణ సీఐ సృజన్రెడ్డికి జీవన్ రక్షా అవార్డు
- రైతన్నలకు శాల్యూట్ : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
- ఆన్ లైన్ లో అమ్మకానికి బిడ్డ ...!
- బొలెరో వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు
- బడ్జెట్ రోజున.. పార్లమెంట్ వైపు దూసుకెళ్తాం: రైతులు
- ఈ మందు టేస్ట్ సూపర్ గురూ..!
- రజినీకాంత్ 'అన్నాత్తే' రిలీజ్ డేట్ ఫిక్స్..!
MOST READ
TRENDING