వరంగల్ : గీసుకొండ మండలంలోని టెక్స్ టైల్ పార్క్ను కేరళ రాష్ట్రానికి చెందిన కిటెక్స్ గార్మెంట్ కంపెనీ చైర్మన్ జాకోబ్ సందర్శించారు. వస్త్ర పరిశ్రమ నెలకొల్పేందుకు ప్రభుత్వం పార్క్లో ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే పరిశ్రమ స్థాపన ప్రక్రియ ప్రారంభించనున్నట్లు కంపెనీ చైర్మన్ వెల్లడించారు. ఆయన వెంట ఉన్న టీఎస్ ఐఐసీ అధికారులు, వరంగల్ ఆర్డీఓ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మతంతో సంబంధం లేకుండా.. ఆ హక్కు మేజర్లకు ఉంది
ఇవాళ ఆకాశంలో అద్భుతం.. ఆ మూడు ఖగోళ రాశులూ ఒకేచోట..
వివాదంలో అమెరికా రియాల్టీ షో.. క్షమాపణలు చెప్పిన ప్రియాంకా చోప్రా