Telangana
- Jan 19, 2021 , 11:17:54
VIDEOS
పీఎఫ్ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు.. ఉద్యోగిపై కేసు

హైదరాబాద్ : పటాన్చెరు ఉద్యోగ భవిష్య నిధి (పీఎఫ్) కార్యాలయం ఉద్యోగి భారత్ రెడ్డి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. రూ.3 వేలు లంచం తీసుకున్నట్టుగా తేలడంతో అతడిని తనిఖీలు చేయగా నగదు లభించలేదు. కార్యాలయంలో వెతకగా డబ్బులు లభించడంతో కేసు నమోదు చేశారు. రాత్రి ఒంటిగంట సమయంలో అతన్ని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి తమ కార్యాలయానికి తరలించారు. పూర్తి వివరాలను సీబీఐ కార్యాలయం నుంచి సమాచారం ఇస్తామని ఓ అధికారి తెలిపారు. అధికారులు తమ పేర్లను చెప్పేందుకు నిరాకరించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మీడియాపై కస్సుబుస్సుమంటున్న సురేఖ వాణి కూతురు
- రాజ్యసభ, లోక్సభ టీవీలు.. ఇక నుంచి సన్సద్ టీవీ
- ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న వండర్ వుమన్
- దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు
- టీకా వేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో కరోనాను కట్టడి చేశాం : మంత్రి ఈటల రాజేందర్
- ప్రియా వారియర్కు బ్యాడ్ టైం..వర్కవుట్ కాని గ్లామర్ షో
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు
- ట్రక్కు బోల్తా.. ఆరుగురు మృతి.. 15 మందికి గాయాలు
MOST READ
TRENDING