Telangana
- Apr 28, 2020 , 13:12:53
VIDEOS
అబార్షన్ ఘటనలో వైద్యుడి సహా మరో ఇద్దరిపై కేసు

భద్రాద్రి కొత్తగూడెం : అబార్షన్ ఘటనలో పోలీసులు వైద్యుడి సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటుచేసుకుంది. పాల్వంచకు చెందిన యువతి రెండేళ్లక్రితం కొత్తగూడెంకు చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. కాగా అప్పట్లో వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. తాజాగా సీమంతం పేరుతో యువతి ఈ నెల 22వ తేదీన తీసుకువచ్చి భద్రాచలం ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్ చేయించారు. యువతి భర్త ఫిర్యాదు మేరకు అబార్షన్ చేసిన వైద్యుడు, చేయించిన తల్లి, అమ్మమ్మపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
- ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలి : ఎంపీ జయదేవ్
- ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్న్యూస్..సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్
- భవన నిర్మాణ ప్రదేశంలో మొసలి ప్రత్యక్షం..!
- కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో బీజేపీ చెప్పాలి: మంత్రి హరీశ్ రావు
- విటమిన్ బి6 మనకు ఎందుకు అవసరమంటే..?
- బీజేపీ పాలన.. బ్రిటీషర్లను మించిపోయింది: కేజ్రీవాల్
- బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : ఎమ్మెల్సీ కవిత
- ఒక్క మెడికల్ కాలేజీ, పసుపు బోర్డు తీసుకురాలేదు: మంత్రి ఎర్రబెల్లి
- టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్తే ఏషియా కప్ వాయిదా
- మళ్లీ కొలతూర్ నుంచే స్టాలిన్ పోటీ
MOST READ
TRENDING