Telangana
- Dec 25, 2020 , 07:07:50
భానుడి లేలేత కిరణాల వేళ మంచు వేసిన ముత్యాల పందిరి

హైదరాబాద్: మంచు ముత్యాల పందిరిలో.. మంచుకురిసే వేళ మల్లెవిరుస్తుంది. మేను వణుకుతుంది. మనసు పులకరిస్తుంది. వయసు చిందులు తొక్కుతుంది. ప్రకృతి సౌందర్యాన్ని పెంచే ఆభరణాలు.. మంచు బిందువులు, భానుడి లేలేత కిరణాలు, పక్షుల కిలకిలలు, సెలయేళ్ల గలగలలు. అలాంటి ప్రకృతి ఒడిలో సేదతీరాలని ఏ మనసు కోరుకోదూ..! తెల్లవారు జామున నడిచినా.. పరుగెత్తినా మంచు బిందువులు, చల్లని చిరుగాలులు మేనును కుతుంటే ఆ పరవశం మాటల్లో తెలుపడం ఎవరితరం. ఓయూలో మార్నింగ్ వాకర్లు ప్రకృతి ఒడిలో పరవశించారు.
తాజావార్తలు
- బైడెన్ వచ్చిన వేళ చైనా కొత్త వాదన
- ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులతో ఇన్ని బెనిఫిట్సా..!
- మరో ఆసుపత్రికి శశికళ తరలింపు
- స్టార్ హీరో చిత్రంలో ' గ్యాంగ్ లీడర్' హీరోయిన్..!
- 31 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మూడో దశ పరీక్షలు
- హైదరాబాద్లో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటుపై పరిశీలన
- రా రమ్మంటాయి..ఆనందాన్నిస్తాయి
- కమలా హ్యారిస్ పర్పుల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారో తెలుసా ?
- చంపేస్తామంటూ హీరోయిన్కు బెదిరింపు కాల్స్..!
- అమెరికా అధ్యక్షుడు ఫాలో అవుతున్న ఆ ఏకైక సెలబ్రిటీ ఎవరో తెలుసా?
MOST READ
TRENDING