హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పోడు రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ శుక్రవారం మరో మారు భేటీ అయింది. ఈ నెల 18వ తేదీన తొలి భేటీ అయిన విషయం తెలిసిందే. చైర్మన్గా మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో శుక్రవారం మంత్రులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, సంబంధిత అధికారులు బీఆర్కేఆర్ భవన్లో సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలికంగా ఉన్న పొడు భూముల సమస్యలపై అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనల కోసం కమిటీ చర్చించింది.
ఇవి కూడా చదవండి..
నేను టీఆర్ఎస్లోకి వెళ్తే అడ్డుకునేదెవరు..ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన
Rakesh Tikait : జో బైడెన్కు రాకేశ్ తికాయత్ ట్వీట్.. ఏం చెప్పాడంటే?
IPL 2021 | కోల్కతా కెప్టెన్ మోర్గాన్కు షాక్.. 24 లక్షల జరిమానా
అట్టహాసంగా నమస్తే తెలంగాణ ఆటో షో ప్రారంభం