జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, యూనియన్, టీఆర్ఎస్ పార్టీపై నమ్మక ద్రోహి, పేదల భూ కబ్జా దళారి ఈటల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బొగ్గుగని కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ఈటల వాఖ్యలకు నిరసనగా యూనియన్ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టీబీజీకేఎస్ ఆఫీస్ ఎదుట ఈటల దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన ఈటలకు టీఆర్ఎస్ను విమర్శించే అర్హత లేదన్నారు. తన స్థాయిని మించి విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
నలుగురు దోపిడీ దొంగలపై పీడీ యాక్ట్
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి, 15 మందికి గాయాలు
వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
మాడ్యుల్ ప్లైవుడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి