రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణంలో నేతన్నలు భారీ కృతజ్ఞతా ర్యాలీ చేపట్టారు. అలాగే చేనేత కార్మికులకు బీమా, పద్మశాలీ సమాజ ట్రస్టుకు రూ.ఐదు కోట్లు, ఐదు ఎకరాల స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇటీవల సిరిసిల్లలో పర్యటించిన సీఎం కేసీఆర్ చేనేత కార్మికుల అభివృద్ధి కోసం వరాల జల్లు కురిపించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి పాటుపడుతామని హామీనిచ్చారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలు
దారుణం : టీనేజ్ సోదరిపై 12 ఏండ్ల బాలుడి లైంగిక దాడి
వెదజల్లే సాగుతో అధిక దిగుబడి : మంత్రి పువ్వాడ
రెండు, మూడు రోజుల్లోవాసాల మర్రికి సీఎం కేసీఆర్ రాక