హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా మెడికల్ కాలేజీ ఈఎన్టీ హెచ్వోడీ డాక్టర్ లోక సుదర్శన్రెడ్డి ‘ప్రెస్టీజియస్ సైంటిస్ట్’ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రాసిన 32 పరిశోధన పత్రాలకు గుర్తింపుగా పురస్కారానికి ఎంపిక చేసినట్టు హైడ్రా (హెచ్వైడీఆర్ఏ) తెలిపింది. అక్టోబర్లోజరిగే కార్యక్రమంలో ఈ అవార్డును బహూకరిస్తారు.