Telangana
- Aug 19, 2020 , 02:32:12
బాలికలపై దాడులను ఉపేక్షించం: సత్యవతి రాథోడ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మహిళలు, బాలికలపై దాడులను ఉపేక్షించబోమని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. ఆడబిడ్డలకు అండగా కేసీఆర్ సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. అమీన్పూర్ బాలల సంరక్షణ కేంద్రంలో 14 ఏండ్ల బాలికపై లైంగికదాడి, మృతి ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు ప్రత్యేకంగా కమిటీని వేసినట్టు పేర్కొన్నారు. ముగ్గురు ప్రధాన నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రైవేటు బాలల సంరక్షణ కేంద్రాల్లో విధిగా సీసీటీవీల ఏర్పాటుకు ఆదేశించినట్టు తెలిపారు.
తాజావార్తలు
- ఢిల్లీ గణతంత్ర వేడుకలకు గిరిజన మహిళ..!
- టిక్టాక్ సహా 59 చైనా యాప్లపై పర్మినెంట్ బ్యాన్!
- కూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి
- కల్నల్ సంతోష్కు మహావీర చక్ర
- మేక పిల్లను రక్షించబోయి యువకుడు మృతి
- తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం
- మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు
- రాజస్థాన్లో పెట్రోల్ భగభగ.. లీటర్ @ రూ.100
- పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- అభిమాని పెళ్లిలో సూర్య..ఆనందంలో వధూవరులు..!
MOST READ
TRENDING