Telangana
- Jan 10, 2021 , 02:20:08
కరోనాతో ఏఆర్ ఏఎస్సై మృతి

వేములవాడ, జనవరి 9: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని గాంధీనగర్కు చెందిన ఏఆర్ ఏఎస్సై అన్నారం కనుకయ్య(51) కరోనా తో శనివారం తెల్లవారుజూమున మరణించారు. కనుకయ్య రాజన్న ఆలయంలో హోంగార్డు ఇం చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇరవై రోజుల కిందట తీవ్ర జ్వరం రావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్లోని గాంధీలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కనుకయ్య మరణంతో పోలీసు అధికారులు, సిబ్బంది సంతాపం తెలిపారు.
తాజావార్తలు
- ఆఫ్ఘన్లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయావతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
- చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. 2021లో డబుల్ డోస్ ఇస్తున్నాడా..?
MOST READ
TRENDING