హైదరాబాద్ : ‘రైతు నేస్తం’ 17వ వార్షికోత్సవం సందర్భంగా సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట.. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అగ్ని జర్నలిస్టులు, విస్తరణ అధికారులతో పాటు అగ్రి ఇన్నోవేషన్స్ను అవార్డులతో ఘనంగా సత్కరించనుంది. ఈ నేపథ్యంలో పైవారందరి నుంచి రైతు నేస్తం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుల కోసం https://rythunestham.in/ వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.