Telangana
- Jan 09, 2021 , 08:17:40
టీ-సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ : టీ-సేవ ఆన్లైన్ కేంద్రాల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నట్లు టీ సేవ సంస్థ డైరెక్టర్ అడపా వెంకట్రెడ్డి తెలిపారు. శుక్రవారం కాచిగూడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆసక్తి గల యువతీయువకులు ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. స్వర్ణ తెలంగాణ స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులు, వికలాంగులు, పదవీ విరమణ చేసిన సైనికులకు ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 8179955744, ఆన్లైన్లో www.tsevacentre.com లో సంప్రదించవచ్చన్నారు.
తాజావార్తలు
- టీమిండియాను సర్కస్లో జంతువులలాగా చూశారు!
- WEF సదస్సులో 28న ప్రధాని ప్రసంగం..!
- కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ.. 14 మంది అరెస్ట్
- ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్వేవ్ పరిస్థితులు
MOST READ
TRENDING