గొల్ల, కుర్మల మాదిరిగా తమకు కూడా గొర్రెల యూనిట్లను అందిస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో హట్కార్ సమాజ్ కులస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం వారు కామారెడ్డి జిల్లా మద్నూర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
–మద్నూర్