జనగామ : దళితుల కోసం దళిత సాధికారత పథకం ప్రకటిచినందుకు గాను సీఎం కేసీఆర్ చిత్ర పటానికి జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పాలాభిషేకం చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి అధ్యక్షతన సీఎం కేసీఆర్ దళితుల కోసం దళిత సాధికారత పథకం ప్రకటించినందుకు పాలాభిషేకం చేసినట్లు సంపత్రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్తోనే దళితుల అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. దళితుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భూ వివాదం : సినీ నిర్మాత సి.కల్యాణ్పై కేసు నమోదు
తహసీల్దార్పై డీజిల్ పోసి హత్యాయత్నం
పల్లె ప్రగతి నిరంతరం కొనసాగాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
పల్లె ప్రగతితో ఊహించని మార్పు : మంత్రి సబిత
పల్లె ప్రగతిని పక్కాగా చేపట్టాలి : మంత్రి ఐకే రెడ్డి
వరంగల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం : మంత్రి ఎర్రబెల్లి