Telangana
- Oct 24, 2020 , 02:03:45
రైతు వేదికకు 12 లక్షల విరాళం

నిజాంపేట: మెదక్ జిల్లా నిజాంపేటలో రైతు వేదిక నిర్మాణానికి ప్రముఖ వ్యాపారవేత్త, ఏపీఆర్ ట్రస్టు వ్యవస్థాపకుడు అందె ప్రతాప్రెడ్డి రూ.12 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం నిజాంపేట మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం నాయక్కు చెక్కును తన వ్యక్తిగత కార్యదర్శి నరేందర్రెడ్డి ద్వారా అందజేశారు. నిజాంపేట మండలం కాసింపూర్కు చెందిన అందె ప్రతాప్రెడ్డి పారిశ్రామికవేత్తగా ఎదిగి ఏపీఆర్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. విరాళం అందజేసిన ప్రతాప్రెడ్డికి నిజాంపేట జెడ్పీటీసీ విజయ్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
- ఆక్సిజన్ పార్కును ప్రారంభించనున్న మంత్రి హరీశ్
- కార్పొరేట్ల అనుకూల బడ్జెట్టే : వ్యవసాయ మంత్రి
- ఏఆర్ రెహమాన్ను కలిసిన టీమిండియా యంగ్ ప్లేయర్
- దూరవిద్య పీజీ పరీక్షల తేదీల్లో మార్పు
- ఒకే కళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
- శివగామి ఎత్తుకున్న చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
- కాగ్లో 10,811 పోస్టులు
- ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత
- అజిత్ ముద్దుల తనయుడు పిక్స్ వైరల్
- పీఆర్సీ నివేదిక పూర్తి పాఠం
MOST READ
TRENDING