వికారాబాద్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆపదలో ఉన్న అభాగ్యులను కాపాడేందుకు ఎల్లప్పుడూ ముందుంటున్నాడు సినీ నటుడు సోనూ సూద్. అతడిని ప్రజలు ఇప్పుడు దేవుడు, రియల్ హీరో అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. అలాంటి సోనూ సూద్ను కలిసేందుకు జిల్లాలోని దోమ మండల పరిధిలోని దోర్నాలపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ పాదయాత్రగా వెళ్లి గురువారం సాయంత్రం ముంబైలో అతడిని కలిశాడు. సోనూ సూద్ చేపడుతున్న కార్యక్రమాలను చూసి ఆకర్షితులై సంఘీభావం తెలుపుతూ ఇక్కడి నుంచి ముంబై కి పాదయాత్ర వెళ్లి కలిసినట్లు వెకంటేష్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి..
చిన్నారి గుండెకు అండగా ఎమ్మెల్యే మర్రి
ప్రజా సేవలో పోలీసులు అంకితం కావాలి
మెడికల్ హబ్గా మహబూబాబాద్ : మంత్రి సత్యవతి
వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలి
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి పువ్వాడ