మహబూబ్నగర్ : కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలోని ఆర్డీఎస్ ఆనకట్టను తెలంగాణ వికాస తరంగిణి ఇంజినీర్ల బృందం శుక్రవారం పరిశీలించింది. ఏపీ చేపట్టిన ఆర్డీఎస్ కుడి కాలువ వల్ల ఆర్డీఎస్ మరో పోతిరెడ్డిపాడుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సర్కారు వెంటనే కుడికాలువ పనులు పూర్తిగా నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వరంగల్లో ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు
చెరువులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారం
పల్లె ప్రగతికి సహకరిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
న్యూజిలాండ్ సెలబ్రేషన్స్ చూసి తట్టుకోలేకపోయాం: అశ్విన్