రంగ్ దే: నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకలో కీర్తిసురేశ్, నితిన్, దేవీశ్రీ ప్రసాద్ ఇలా సెల్ఫీ దిగారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కల్యాణ్ భార్యగా నిత్యమీనన్..?
సీక్రెట్ ప్లేస్లో సారా..ట్రెండింగ్లో స్టిల్స్
రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం
మహేశ్బాబు తండ్రిగా మలయాళ నటుడు..?
జనాల్లేక థియేటర్స్ మూసుకుంటున్న యాజమాన్యం
వర్షంలో చైతూ, సాయిపల్లవి డ్యాన్స్
నిన్ను మించిన వాళ్లు లేరు.. కంగనపై సమంత ప్రశంసల వర్షం