Telangana
- Jan 23, 2021 , 01:49:16
VIDEOS
మార్కెటింగ్శాఖలో 32 మందికి పదోన్నతి

హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): మార్కెటింగ్ శాఖలో పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 32 మందికి పదోన్నతులు లభించాయి. 11 మంది గ్రేడ్-1 కార్యదర్శులకు స్పెషల్ గ్రేడ్ కార్యదర్శులుగా, మార్కెటింగ్ సంచాలకుల కార్యాలయం నుంచి మరో 21 మంది అసిస్టెంట్ కార్యదర్శులకు గ్రేడ్-1 కార్యదర్శులుగా పదోన్నతి ఇచ్చింది.
తాజావార్తలు
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
MOST READ
TRENDING