Telangana
- Jan 11, 2021 , 10:38:13
రాష్ర్టంలో కొత్తగా 224 పాజిటివ్ కేసులు

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 224 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. మొత్తంగా రాష్ర్టంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,008కి చేరుకోగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,518. గత 24 గంటల్లో 461 మంది కోలుగా, ఇప్పటి వరకు 2,83,924 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1566కు చేరింది. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 56, రంగారెడ్డి జిల్లాలో 26, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 13 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Telugu Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 11.01.2021)@Eatala_Rajender @TelanganaHealth @GHMCOnline @HiHyderabad pic.twitter.com/hCekDUhyLN
— Dr G Srinivasa Rao (@drgsrao) January 11, 2021
తాజావార్తలు
- ముందే కరోనా కట్టడిలో చైనా ఫెయిల్!
- కుల్సుంపురాలో బాలిక అదృశ్యం
- మధ్యప్రదేశ్లో ‘తాండవ్’పై బ్యాన్ విధిస్తాం
- బంగారు కమ్మలు కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
- ఎములాడలో దంతెవాడ ఎమ్మెల్యే పూజలు
- శ్రీలంక జలాల్లో మునిగిన భారత ఫిషింగ్ బోట్
- హెచ్-1బీ కోసం ఓపీటీ దుర్వినియోగం: దర్యాప్తుకు అమెరికా సిద్ధం!
- ’అల్లుడు అదుర్స్’ కలెక్షన్లలో వెనకబడిందా..?
- భద్రాద్రి కొత్తగూడెంలో తొలిసారిగా బాలల అదాలత్
- ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
MOST READ
TRENDING