రాజు అనేం, మాధురి జంటగా నటిస్తున్న చిత్రం ‘నిన్ను చేరి’. సాయికృష్ణ తల్లాడ దర్శకుడు. శంకర్ కొప్పిశెట్టి నిర్మాత. ఈ చిత్ర టైటిల్ లుక్ను దర్శకుడు వి.వి.వినాయక్ విడుదలచేశారు. ‘రొటీన్కు భిన్నంగా సాగే యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇది. వినోదం అలరిస్తుంది. చిత్రీకరణ పూర్తయింది’ అని దర్శకుడు తెలిపారు. గౌతమ్రాజు, భద్రం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వీఆర్ఏ ప్రదీప్.
ఇవి కూడా చదవండి..
ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్చేశా