Telangana
- Dec 29, 2020 , 13:16:18
ఏసీబీ డీజీగా జే పూర్ణచందర్రావు

హైదరాబాద్ : రాష్ర్టంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. డీజీపీ హోదాలో ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్గా ఎం గోపీకృష్ణ నియామకం అయ్యారు. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) డీజీగా గోపీకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్గా జే పూర్ణచందర్రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పూర్ణచందర్రావుకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
- శర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ ఫిక్స్
- గణతంత్ర వేడుకల్లో బ్రహ్మోస్ క్షిపణుల ప్రదర్శన
- ఏజ్ గ్యాప్పై నోరు విప్పిన బాలీవుడ్ నటి
- ఎవరిని వదిలేది లేదంటున్న డేవిడ్ వార్నర్
- 15 నిమిషాల్లో దోపిడీ చేసి.. 15 గంటల్లో పట్టుబడ్డారు
- అంటార్కిటికా దీవుల్లో భూకంపం..
- డ్రైవరన్నా.. సలాం!
- ఓటీటీలో అడుగుపెట్టబోతున్న మాస్టర్
- ఎర్రలైటు పడితే ఆగాలి.. గ్రీన్ పడ్డాకే కదలాలి
- కోపంతో కాదు ప్రేమతోనే..
MOST READ
TRENDING