Telangana
- Dec 28, 2020 , 16:01:12
తొలిరోజు 18.65 లక్షల మందికి రైతుబంధు సాయం

హైదరాబాద్ : ప్రస్తుతం యాసంగి సీజన్కు సంబంధించి పంట సాయం కోసం రైతుబంధు పంపిణీని సోమవారం నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. తొలిరోజు ఎకరం పొలం ఉన్న ప్రతి రైతుల ఖాతాల్లో రూ. 5 వేల చొప్పున జమచేసింది. సుమారు 18.65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.559 కోట్లు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 61.49 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయంగా సీఎం కేసీఆర్ ఆదివారం 7,515 కోట్లు విడుదల చేశారు. ఎకరానికి రూ. 5 చొప్పున 1.52 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ పంటసాయం అందుతుండటంపై రైతుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలి : డీపీవో
- అభివృద్ధి పనుల్లో జాప్యం చేయొద్దు : డీఎల్పీవో
- పెండింగ్ పనులు పూర్తి చేయాలి
- పల్లా గెలుపే లక్ష్యంగా పని చేయాలి
- ‘అందరి సహకారంతో కామారెడ్డి అభివృద్ధి’
- సీఎంఆర్ఎఫ్తో పేదలకు కార్పొరేట్ వైద్యం
- డ్రాగన్కు రాంరాం: ఇండియాలో ఐఫోన్ల ఉత్పత్తి పైపైకి!
- మర్కల్లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
- బోధన్ డిప్యూటీ డీఎంహెచ్వో గుండెపోటుతో మృతి
- కాలువల్లో రెండుసార్లు పూడిక తీయొద్దు
MOST READ
TRENDING