వికారాబాద్ : జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు కనిపిoచాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లాలో వేడెక్కి ఉండగా సాయంత్రానికి చల్లటి వాతావరణం అలుముకుoది. అకాల వర్షంతో పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. మామిడి తోటలు దెబ్బతిన్నాయి.
ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని లక్ష పుష్పార్చన