మాతృ దినోత్సవం సందర్భంగా ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని తన ఇంట్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తల్లి లక్ష్మికి పాదపూజ చేసి, ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి తల్లికి బిడ్డగా వారి కష్టాల్లో తోడుంటానని చెప్పారు.
-గోదావరిఖని