యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ.7,44,665 ఆదాయం సమకూరినట్టు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 85,638, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 21,400, వేద ఆశీర్వచనం ద్వారా 3,612, సుప్రభాతం ద్వారా 4,200, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 1,650, టెంకాయల విక్రయాల ద్వారా 21వేలు,
వ్రత పూజల ద్వారా 36,500, కల్యాణకట్ట టిక్కెట ద్వార్లా 10,600, ప్రసాద విక్రయాల ద్వారా 3,26,785, వాహన పూజల ద్వారా 3,800, టోల్ గేట్ ద్వారా 450, అన్నదాన విరాళం ద్వారా 15,383, సువర్ణ పుష్పార్చన ద్వారా 80, 400, యాదరుషి నిలయం ద్వారా 38,100, పాతగుట్ట నుంచి 16,885, మొత్తంగా ఖజానాకు రూ. 7,44,665 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.