రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు, ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2021 మార్చి వరకు..
శాఖల వారీగా భర్తీ చేసిన మొత్తం ఉద్యోగాల సంఖ్య – 1,32,899
మొత్తం ఉద్యోగాల సంఖ్య – 1,32,899
టీఎస్సీఎస్సీ ఛైర్మెన్ గా ఐఏఎస్ అధికారి బి. జనార్ధన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. టీఎస్పీఎస్సీ సభ్యులుగా మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, ఆయుర్వేద డాక్టర్ చంద్రశేఖర్ రావు, రిటైర్డ్ ఈఎన్సీ రమావత్ ధన్ సింగ్, సీబీఐటీ ప్రొఫెసర్ లింగారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ కోట్ల అరుణకుమారిలను ప్రభుత్వం నియమించింది.