union Minister News
నేతాజీకి నివాళులర్పించిన మంత్రులు
January 23, 2021హైదరాబాద్: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులర్పించారు. హైదరాబాద్లోని తన నివాసంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ...
రైతు సంఘాలతో 11వ సారి కేంద్రం చర్చలు
January 22, 2021న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై రైతు సంఘాలు 11వ సారి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు నిర్వహించారు. ఇవాళ ఢిల్ల...
వ్యవసాయ చట్టాలపై పదో విడత చర్చలు ప్రారంభం
January 20, 2021న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలపై రైతుల సంఘాల నాయకులు, ప్రభుత్వం మధ్య 10వ విడత చర్చలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు రైతుల తరఫున ...
‘గోప్యత’లో మార్పులొద్దు
January 20, 2021ఏకపక్ష నిర్ణయాలు అనుచితం.. అసమ్మతంవాట్సాప్కు కేంద్ర ప్రభుత్వం ఘాటు లేఖయూజర్ల నుంచి ఎలాంటి సమాచారంసేకరిస్తున్నారో తెలుపాలని ఆదేశం
కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ డిశ్చార్జి
January 19, 2021పనాజీ : గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రి నుంచి కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ మంగళవారం డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు...
రోడ్డు ప్రమాదాలను 50 శాతానికి తగ్గించడమే లక్ష్యం: కేంద్రం
January 18, 2021న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాలను 50 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025 కల్లా రోడ్డు ప్రమాదాలను 50 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా...
హిందూ మనోభావాలు దెబ్బతీసేలా తాండవ్?!
January 17, 2021ముంబై: బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, డింపుల్ కపాడియా తదితరులు నటించిన వెబ్ సిరీస్ తాండవ్.. ఓటీటీలో ప్రదర్శించడంపై వివరణ ఇవ్వాలని అమెజాన్ ప్రైమ్ను కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ కోరిన...
అమిత్ షా కన్నడను విస్మరించడం దారుణం : కుమారస్వామి
January 17, 2021బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ (ఎస్) జనతా దళ్(సెక్యులర్) నాయకుడు హెచ్డీ కుమారస్వామి అధికార బీజేపీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై విరుచుకుపడ్డారు. బీజేపీ కన్నడ భాష వ్యతిరేక వ...
కేంద్ర మంత్రి పరిస్థితి విషమం.. భార్య మృతి
January 12, 2021రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు.. భార్య, పీఏ మృతిపనాజీ: కర్ణాటకలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్...
కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్కు రోడ్డు ప్రమాదం.. భార్య దుర్మరణం
January 11, 2021అంకోలా (కర్ణాటక): కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్కు సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఎల్లాపుర నుంచి గోకర్ణకు వెళుతుండగా ఈ ప్ర...
ఐటీ సేవల్లో తెలంగాణ బెస్ట్
January 11, 2021జనాగ్రహ సిటీ గవర్నెన్స్ సంస్థ అవార్డుకు ఎంపిక రేపు ప...
ఆ 4 రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం
January 07, 2021న్యూఢిల్లీ: తాజాగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్ర, కేరళ, చత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. దేశంలోని 59 ...
బర్డ్ ఫ్లూ మనుషులకూ వ్యాపించగలదు: కేంద్ర మంత్రి
January 06, 2021న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం దానిపై అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ ప్రభావిత రాష్ట్రాలతో ఎప్పిటికప్పుడు మాట్లాడుతూ తగిన సలహాలు, సూచన...
మీ భోజనం మీదే.. మా ఫుడ్ మాకే
January 04, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులు, రైతు సంఘాల నేతలు సోమవారం కేంద్ర మంత్రులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడానికి నిరాకరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు...
కేంద్ర మంత్రి సదానంద గౌడకు అస్వస్థత
January 03, 2021కర్ణాటక : కేంద్ర మంత్రి డీవీ సదానంద గౌడ అస్వస్థతకు గురయ్యారు. రక్తంలో చక్కెరస్థాయి తగ్గడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం హుటాహుటిన చిత్రదుర్గలోని బసవేశ్...
మాజీ కేంద్ర మంత్రి బూటా సింగ్ కన్నుమూత
January 02, 2021హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత బూటా సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. దళిత నేతగా బూటా సింగ్కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. 1986 నుంచి 1989 వరకు ఆయన రాజీవ్ గాం...
నేడు సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల
December 31, 2020న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షలపై నెలకొన్న సందిగ్ధత నేటితో వీడనుంది. సీబీఎస్సీ పదో తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఇవాళ విడుదల కానుంది. గురువారం సాయంత్రం 6 గంటలకు పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ ...
పట్టణాభివృద్ధికి 1950 కోట్లివ్వండి
December 31, 2020వచ్చే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించండివరంగల్లో నియో మెట్రోకు సాయమందించండ...
వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్రం ససేమిరా?
December 30, 2020న్యూఢిల్లీ: రైతు సంఘాల నేతలతో బుధవారం జరిగిన చర్చల్లో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు నిరాకరించిందని సమాచారం. ఇప్పటికైనా అన్నదాతల ఆందోళనను విరమించాలని కేంద్రం అభ్యర్థించినట్లు సమాచ...
మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్కు షాక్
December 25, 2020చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత అరుణాచలం శుక్రవారం భారతీయ జనతా పార్టీ (...
అటల్ బిహారి వాజ్పేయికి ఘన నివాళి
December 25, 2020న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి 96వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఘన నివాళులర్పించారు. ‘సదైవ్ అటల్’ స్మారకం వద్ద పూలమాల వేసి, నివాళుల...
చర్చలకు మరో లేఖ
December 25, 2020ఎంఎస్పీపై కొత్త డిమాండ్లు పెట్టకుండా రండిరైతు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం తాజా లేఖనిర్దిష్ట ప్రతిపాదనలివ్వండి: రైతు సంఘాల నేతలున్యూఢిల్లీ, ...
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయండి: మంత్రి కేటీఆర్
December 24, 2020హైదరాబాద్: చేనేత పరిశ్రమను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. చేనేత ఉత్పత్తులపై రెండేండ్లపాటు జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీని కోరారు. దేశవ్...
కాంగ్రెస్సే ‘రాహుల్’ను సీరియస్గా తీసుకోవట్లేదు..
December 24, 2020న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్గాంధీ ఏం చెప్పినా, ఆయనను ఆ పార్టీ నేతలే సీరియస్గా తీసుకోవట్లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన ఉత్తరప్రద...
డీటీహెచ్ మార్గదర్శకాలకు సవరణ.. 20 ఏండ్లకు లైసెన్స్
December 23, 2020న్యూఢిల్లీ: డైరెక్ట్ టు హోమ్ టెలివిజన్ (డీటీహెచ్) మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇకపై డీటీహెచ్ లైసెన్స్ను 20 ఏండ్లకు ఇస్తారు. లైసెన్స్ రుసుమును త్రైమాసిక ప్రాతిపదికన వసూలు చేస్త...
సింగరేణికి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి, గవర్నర్
December 23, 2020హైదరాబాద్ : సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ సింగరేణి సంస్థకు, కార్మికులకు తమ శుభాక్షాంక్షలు ...
కాశ్మీర్లో కమలం వికసించింది : కేంద్రమంత్రి
December 23, 2020న్యూఢిల్లీ : డీసీసీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో లోయలో కమలం వికసించిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. డీసీసీ ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడగా.. ఇందులో బీజేపీ ...
రాష్ట్రంలో హైవేలను జాతికి అంకితం చేసిన గడ్కరీ
December 21, 2020హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ రహదారులకు కేంద్ర నితిన్ గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్వవాలు చేశారు. రూ.13,169 కోట్లతో 766 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా చేపట్టిన 14 రహద...
రేపటి నుంచి ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్స్-2020 : కేంద్రమంత్రి
December 21, 2020న్యూఢిల్లీ : ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్స్- 2020 ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సోమవారం తెలిపారు. గణితశాస్త్ర పితామహుడు రామానూజన్ జన్మదినంతో ప్ర...
నేషనల్ హైవేలను జాతికి అంకితం చేయనున్న గడ్కరీ
December 21, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన పలు జాతీయ రహదారులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా చేపట్టిన 14 రహదారుల్లో 6 ప్రాజెక్టులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ జాతికి అంకితం చేయనున్న...
రైతు ఆందోళనకు కొత్త ఏడాదిలోపు పరిష్కారం?
December 18, 2020న్యూఢిల్లీ: మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ న్యూఢిల్లీలో అన్నదాతలు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. దీనికి నూతన సంవత్సరంలోపు పరిష్కారం లభిస్తుందేమోనని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నర...
రైతుల డిమాండ్లపై దిగొచ్చిన కేంద్రం
December 17, 2020న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ అన్నదాతలు చేపట్టిన ఆందోళన నాలుగో వారంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో కేంద్రం ఓ మెట్టు దిగింది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై రాత పూర్వకంగా హామీ ఇచ్...
ప్రభుత్వంతో పరిశ్రమ వర్గాలు కలసి పనిచేయాలి: కేంద్ర మంత్రి
December 16, 2020ఢిల్లీ : భారతదేశ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వంతో పరిశ్రమ వర్గాలు కలసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ వార్షిక సదస్సులో మంత్రి...
నిజమైన రైతు సంఘాలతో చర్చలు
December 16, 2020కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ నేడు చిల్లా సరిహద్దు దిగ్బంధం: అన్నదాతల...
'రాజకీయ మనుగడ కోసమే రైతులకు ప్రతిపక్షాల మద్దతు'
December 15, 2020న్యూఢిల్లీ: రాజకీయ మనుగడ కోసమే ప్రతిపక్షాలు రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నాయని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖల మంత్రి గిరిరాజ్సింగ్ విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో మ...
కొత్త చట్టాలు రైతులకు అనుకూలం : కేంద్రమంత్రి
December 14, 2020ఇండోర్ : కొత్త వ్యవసాయ చట్టాలు పూర్తిగా రైతులకు అనుకూలమని, రైతులు తమ ఆందోళనను విరమించి కేంద్రంతో చర్చలు జరపాలని కేంద్రమంత్రి తవార్ చంద్ గెహ్లాట్ అన్నారు. ఇండోర్లో...
'జయశంకర్ ఎన్నిక'పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
December 14, 2020న్యూఢిల్లీ: భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆ పిటిషన్పై...
కేంద్ర మంత్రి హర్దీప్సింగ్పురితో సీఎం కేసీఆర్ భేటీ
December 12, 2020న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర పట్టణాభివృద్ధి, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్పురితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ర్టంలో ...
జల్శక్తిమంత్రితో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
December 11, 2020హైదరాబాద్ : కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. దాదాపు గంటపాటు సీఎం కేసీఆర్ షెకావత్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు...
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
December 10, 2020లక్నో: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రామ్లాల్ రాహి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లా ధ...
చైనా, పాకిస్థాన్పై సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి
December 10, 2020ముంబై: రైతుల ఆందోళన వెనుక చైనా, పాకిస్థాన్ దేశాల హస్తం ఉన్నదంటూ కేంద్రమంత్రి రావ్సాహెబ్ దన్వే చేసిన వ్యాఖ్యలపై శివసేన పార్టీ సెటైరికల్ కామెంట్లు చేసింది. రైతుల ఉద్యమం వెనుక చైనా, పాకిస్...
రైతులతో కేంద్ర మంత్రుల చర్చలు వాయిదా
December 09, 2020న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలపై కేంద్ర మంత్రులు బుధవారం రైతు సంఘాలతో నిర్వహించాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. మంగళవారం రైతు సంఘాలతో కేంద్ర హోంమంత్రి అమిత్షా సమావేశమైన విష...
వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్ష పార్టీల రాజకీయం : కేంద్రమంత్రి
December 08, 2020న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీ రాజకీయాలు చేస్తున్నాయని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. తమ ప్రయోజనాలకు అనుగుణంగ...
నేడు రైతుల నేతలతో కేంద్రం భేటీ
December 05, 2020న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై మరోసారి రైతు సంఘాలు, కేంద్రమంత్రులతో శనివారం మరో విడత చర్చలు జరుగనున్నాయి. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో మధ్యాహ్నం 2గంట...
రైతు సంఘాలతో ప్రారంభమైన మంత్రుల చర్చలు
December 03, 2020న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో గురువారం రెండో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కే...
నేడు అమిత్ షాతో పంజాబ్ సీఎం భేటీ
December 03, 2020న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా రైతు రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గురువారం పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ భేటీకానున్నారు. ఉదయం...
గల్లీ ఎన్నికల్లో ఢిల్లీ లీడర్ల హంగామా!
November 28, 2020హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఓ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు సహా జాతీయ స్థా...
ఐసీఎంఆర్,ఆర్టీ- పిసిఆర్ లాబ్ ప్రారంభం
November 24, 2020ఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ( ఐసీఎంఆర్ )తో కలసి నెలకొల్పిన కోవిడ్ -19 ఆర్టీ- పిసిఆర్ లాబ్ ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఐసీఎంఆర్ లో ప్రారంభించారు. న్యూఢిల్లీ లోని ఇండియన్ కౌన్సిల్...
ఆ మూడురోజుల ప్రభుత్వానికి నేడు వర్ధంతి
November 24, 2020ముంబై: మహారాష్ట్రలో గతేడాది ఏర్పడిన మూడు రోజుల ప్రభుత్వానికి నేడు వర్ధంతి అని శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం మరో నాలుగేండ్లు అధికారంలో కొనసాగుతుందని చెప...
రానున్న మూడేండ్లలో 1,000 ఎల్ఎన్జి స్టేషన్లు
November 22, 2020ఢిల్లీ : రానున్న మూడేండ్లలో లిక్విడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జి) స్టేషన్ల కోసం రూ. 10,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తుల క...
మైనింగ్ రంగంలో భారీ సంస్కరణలు
November 18, 2020ఢిల్లీ :మైనింగ్ రంగం లో గత ఆరేండ్లలోనే పెద్ద ఎత్తున విధాన సంస్కరణలు చేపట్టిన కీలక రంగాలలో ఒకటి. ఇది ఒక నమూనా మార్పును తెచ్చిపెట్టింది అని కేంద్ర ఉక్కు, పెట్రోలియం, సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ...
లీలావతి అవార్డు -2020 ఆవిష్కరణ
November 18, 2020ఢిల్లీ :మన దేశ బాలికలు స్వావలంబన సాధించడానికి, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడానికి విజయంసాధించడానికి వారికి నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష...
బీజేపీకి కేంద్ర మాజీ మంత్రి రాజీనామా!
November 17, 2020న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైసింగ్రావు గైక్వాడ్ పాటిల్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్కు తన రా...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు లేనట్లేనా?
November 16, 2020న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగకపోవచ్చని తెలుస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మూడోసారి విజృంభిస్తున్న తరుణంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహిం...
కరోనా కేసులు పెరగడంపై అత్యవసర సమావేశం
November 15, 2020న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్న...
కిషన్ రెడ్డిది రెండు నాలుకల ధోరణి : మంత్రి హరీష్ రావు
November 13, 2020హైదరాబాద్ : వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారని రాష్ర్ట ఆర్థిక మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ధాన్యం మద్దతు ధర కంటే రైతుకు ఒక్క ర...
పురాతన నాణేలను సాంస్కృతిక శాఖామంత్రికి అందజేసిన నిర్మలా సీతారామన్
November 11, 2020ఢిల్లీ : కస్టమ్స్ అధికారులు వివిధ సందర్భాలలో జప్తు చేసిన పురాతన వస్తువులను, నాణేలను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖా మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో జరిగిన ఒక కా...
రేపటి నుంచి “హునర్ హాట్” ప్రదర్శన
November 10, 2020ఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా దాదాపు 7 నెలలుగా మూతబడిన “హునర్ హాట్” ప్రదర్శన రేపు మళ్లీ ప్రారంభం కానున్నది. ఢిల్లీ హాట్ లో “హునర్ హాట్” ప్రదర్శనను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తా...
కరోనా నుంచి కోలుకున్న కేంద్ర మంత్రి.. ఆనందంతో పార్టీ నేతల డాన్సులు
November 08, 2020ముంబై: కేంద్ర మంత్రి, ఆర్పీఐ చీఫ్ రామ్దాస్ అథవాలే కరోనా నుంచి కోలుకున్నారు. అక్టోబర్ 27న ఆయనకు కరోనా సోకగా ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందారు. పది రోజుల అనంతరం కరోనా నుంచి కోలుకున్న రామ్దాస్ అ...
క్రీడాకారుల కోసం నూతన కోర్సు ... !
November 07, 2020ఢిల్లీ: పాటియాలాలోని నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ లో (ఎన్ఎస్ఎన్ఐఎస్) రీడిజైన్ చేసిన స్పోర్ట్స్ డిప్లొమా కోర్సును కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజి...
అర్నబ్ గోస్వామి అరెస్టు.. ఖండించిన కేంద్ర మంత్రి
November 04, 2020హైదరాబాద్: రిపబ్లిక్ టీవీ సీఈవో అర్నబ్ గోస్వామిని ఇవాళ ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. అర్నబ్...
బీజేపీని ఓడించలేమని ఎవరన్నారు.? : చిదంబరం
November 01, 2020న్యూఢిల్లీ : బీహార్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమని ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయని, ఎన్నికల ఫలితాల్లో ఇదే స్పష్టం కాబోతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం పేర్కొన్నార...
ఉల్లి సరఫరాకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
October 31, 2020ఢిల్లీ : ఉల్లి సరఫరాకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అందులోభాగంగానే ఉల్లిపాయల ఎగుమతిపై సెప్టెంబర్ 14తేదీ నుండి నిషేధం ...
కేంద్ర మంత్రి రిజిజుతో రైనా భేటీ
October 30, 2020న్యూఢిల్లీ: అన్ని క్రీడల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుండడం అద్భుతమైన విషయమని టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ సురేశ్ రైనా పేర్కొన్నాడు. దేశంలో క్రీడాభివృద్ధి గురించి కేంద్ర క్రీడాశాఖ మంత్...
నగరంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్
October 29, 2020చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓడరేవును నగరంలోని ఇతర ముఖ్యమైన ప్రదేశాలతో కలుపుతూ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల నగరంలో ట్రాఫిక...
కేంద్ర మంత్రి స్మృతి ఇరానికి కరోనా పాజిటివ్
October 28, 2020న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సామాన్యులతో పాటు ప్రముఖులను సైతం వణికిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు మహమ్మారి బారినపడి కోలుకోగ...
ఇదేనా మహిళలతో కాంగ్రెస్ నడుచుకునే తీరు?: స్మృతి ఇరానీ
October 20, 2020న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కమల్నాథ్ ఐటమ్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. సీనియర్ నాయకుడు అయి ఉండి, ఒక మహిళా నేతను ఐటమ్ అని పేర్కొనడం చాలా దారుణమ...
ఎగుమతులు పెంచాలి : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
October 19, 2020న్యూఢిల్లీ : దేశంలోకి దిగుమతులు తగ్గించి, ఎగుమతులు పెంచేందుకు స్వదేశీ ఉత్పత్తిని పెంచాలని కేంద్రమంత్రి అన్నారు. ‘కొవిడ్ మహమ్మారి కారణంగా వాతావరణంలో ప్రతికూలత ఉందని, మ...
వరద సమస్య ను అధిగమించడానికి రాష్ట్ర వాటర్ గ్రిడ్ ఏర్పాటు చే యండి : మంత్రి నితిన్ గడ్కరీ
October 18, 2020ముంబై : మహారాష్ట్రలో వరద సంక్షోభాన్ని అధిగమించడానికి రాష్ట్ర వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) తయారీకి చొరవ తీసుకోవాలని కేంద్ర రహదారి రవాణా, రహదారులు, ఎంఎస్ఎంఇల మంత్రి ...
విరిగిన హెలికాప్టర్ రెక్కలు.. కేంద్రమంత్రికి తప్పిన ముప్పు
October 17, 2020న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ రెక్కలు విరిగాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం శనివారం పాట్నా ఎయిర్పోర్టుకు రవిశంకర్ ప్...
ఆ అంశాన్ని బీహార్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టగలరా..?
October 17, 2020న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో రద్దు చేసిన ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 370...
అది ఓట్లు చీల్చే పార్టీగా మిగిలిపోతుంది: జవదేకర్
October 16, 2020న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో లోక్జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ విమర్శించారు. చిరాగ్ పాశ్వాన్ బీజేపీ స...
విజయవాడలో దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభం
October 16, 2020విజయవాడ: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. వర్చువల్ విధానంలో ఈరోజు ఉదయం సీఎం జగన్తో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్క...
బీబీనగర్ ఎయిమ్స్ను సందర్శించిన కేంద్రమంత్రి
October 10, 2020భువనగిరి : బీబీనగర్ ఎయిమ్స్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటి వరకు పూర్తయిన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల...
పీయూష్ గోయల్కు రామ్విలాస్ పాశ్వాన్ శాఖలు
October 09, 2020న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు కేంద్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ మృతితో ఆయన శాఖలను పీయూష్ గోయ...
పాశ్వాన్ పార్థివదేహానికి రాహుల్గాంధీ నివాళి
October 09, 2020న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు రాహుల్గాంధీ.. రాంవిలాస్ పాశ్వాన్ పార్థిదేహాన్ని సందర్శించారు. ఈ ఉదయం ఢిల్లీలోని పాశ్వాన్ నివాసానికి చేరుకున్న రాహుల్.. పాశ్వాన్ భౌతికకాయంపై పు...
రామ్విలాస్ పాశ్వాన్ పార్ధివదేహానికి ప్రధాని మోదీ నివాళి
October 09, 2020హైదరాబాద్ : కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రామ్విలాస్ పాశ్వాన్.. గురువారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం ఢిల్లీలో ప్రధాని మోదీ ఆయన మృతి పట్ల నివాళి అర్పించారు. కేంద్ర...
అనారోగ్యంతో కేంద్రమంత్రి పాశ్వాన్ కన్నుమూత
October 09, 2020దేశ రాజకీయాలపై చెరగని ముద్ర దళితుల, బీసీల అభ్యున్నతికి దశాబ్దాల కృషి తెలంగాణ ఉద్యమానికి తొలినుంచీ పూర్తి మద్దతు న్యూఢిల్లీ, అక్టోబర్ 8: కేంద్...
పాశ్వాన్ మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం
October 08, 2020హైదరాబాద్ : కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకాలంలో పాశ్వాన్ ఢిల్లీలో టీఆర్ఎస్కు పెద్ద ...
పాశ్వాన్ మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
October 08, 2020హైదరాబాద్ : కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి పట్ల రాష్ర్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని ఈ సంద...
రాం విలాస్ పాశ్వాన్ మృతిపట్ల రాష్ర్టపతి, ప్రధాని సంతాపం
October 08, 2020ఢిల్లీ : కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మృతి పట్ల రాష్ర్టపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా రాష్ర్టపతి స్పందిస్తూ... రాం విలాస్ పా...
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి కరోనా
October 07, 2020న్యూఢిల్లీ: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషికి కరోనా సోకింది. కరోనా పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, హోమ్ క్వారంటైన్ల...
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నేరాలు కనిపించవా?: రాందాస్ అథవాలే
October 07, 2020న్యూఢిల్లీ : హథ్రాస్ అత్యాచార ఘటన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ దుమారం రేపుతున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుండగా...
సరుకు రవాణా వాణిజ్య వృద్ధి కోసం రైల్వే శాఖ మంత్రి చర్చలు
October 06, 2020ఢిల్లీ : దేశంలోని బొగ్గు, విద్యుత్ రంగాలకు చెందిన అగ్రశ్రేణి అధిపతులతో,. రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ సమావేశమయ్యారు. రైల్వేల్లో బొగ్గు వాణిజ్యం మరింత బలోపేతమయ్యేలా చూసేందుకు,...
జలవివాదాలపై పూర్తిగా చర్చించాం : కేంద్ర మంత్రి
October 06, 2020న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య నెలకొన్న జలవివాదాలపై పూర్తిగా చర్చించామని కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రెండు రాష్ర్టాల మధ్య నెలకొన్న జ...
కేంద్ర మాజీ మంత్రి రషీద్ మృతి
October 05, 2020సహ్రాన్పూర్: కేంద్ర మాజీమంత్రి రషీద్ మసూద్ (73) సోమవారం ఉదయం మృతిచెందారు. ఇటీవల అనారోగ్యంతో రూర్కిలోని ఓ నర్సింగ్హోంలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మసూద్ ...
సుశాంత్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది : కిషన్రెడ్డి
October 05, 2020హైదరాబాద్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతున్నదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత...
రైతులతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ భేటీ
October 04, 2020ఢిల్లీ : కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మ్ము కాశ్మీర్ లోని కథువా జిల్లాలో సరిహద్దు ప్రాంత రైతులతో ముచ్చటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణల ప్రయోజనాలపై మంత్రి వారి...
అన్ని రంగాల్లో మెరుగుదలకు కృషి చేద్దాం:పీయూష్ గోయెల్
October 04, 2020ఢిల్లీ: హిందుస్తాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ 74వ వార్షిక సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది. ఇందులో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ పాల్గొన్నారు. హిందుస్తాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వర్తమాన కాలంలో వాణి...
కేంద్రమంత్రి రామ్విలాస్ పాశ్వాన్కు హార్ట్ సర్జరీ
October 04, 2020న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. గత కొంతకాలంగా న్యూఢిల్లీలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి ఆయన...
ప్లాస్మా దానం చేసిన తొలి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
October 03, 2020న్యూఢిల్లీ : కొవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ప్లాస్మాను దానం చేశారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ ...
శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
October 03, 2020తిరుమల :కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శనివారం విఐపి బ్రేక్లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుల...
వాహన, ఉక్కు పరిశ్రమ ప్రతినిధులతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం
October 03, 2020ఢిల్లీ : వాహన, ఉక్కు పరిశ్రమ ప్రతినిధులతో కేంద్ర ఉక్కు, చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం నిర్వహించారు. అందుకు సంబంధించిన వివరాలను మంత్రి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "వాహన, ఉక్కు పర...
హత్రాస్ నిందితులను ఉరి తీయాలి: రామ్దాస్ అథవాలే
October 02, 2020న్యూఢిల్లీ: హత్రాస్ ఘటన నిందితులను ఉరి తీయాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే అన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ను శనివారం తాను ల...
హైవే 65 అభివృద్ధికి 500 కోట్లు ఇవ్వండి : కేటీఆర్
October 01, 2020హైదరాబాద్ : కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కేటీఆర్ గురువారం లేఖ రాశారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 500 కోట్లు కేటాయించాలని కేంద్ర మం...
ప్రభుత్వ రంగ సంస్థలను అభినందించిన కేంద్ర మంత్రి జవదేకర్
September 30, 2020ఢిల్లీ : ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పోషిస్తున్న కీలక పాత్రను కేంద్ర భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖామంత్రి ప్రకాశ్ జవదేకర్ అభినందించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ...
భగత్సింగ్ భారతీయులందరికీ స్ఫూర్తి : అమిత్ షా
September 28, 2020న్యూఢిల్లీ : భగత్సింగ్ భారతీయులందరికీ స్ఫూర్తి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సోమవారం భగత్ సింగ్ 113వ జయంత్రి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ‘భగత్సింగ్ తన విప్లవాత్మక ఆలోచన...
జశ్వంత్ కన్నుమూత
September 28, 2020న్యూఢిల్లీ, : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు జశ్వంత్సింగ్ (82) ఆదివారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఏడాది జూన్ 25న ఢిల్లీలోని సైనిక దవాఖానలో చేరారు. ఆదివ...
100శాతం పరిశుభ్ర ఇంధనాలు వాడాలి : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
September 27, 2020ఢిల్లీ :ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారంపర్యాటకరంగం,గ్రామీణాభివృద్ధి అంశంపై జరిగిన వర్చువల్ సమావేశంలో పర్యాటకశాఖ మంత్రి ప్రహ...
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత
September 27, 2020న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో జూన్ 25న ఢిల్లీలోని ఆర్మీ దవాఖానలో మల్టీఆర్గాన్ డిసిన్ఫెక్షన్ సిండ్రోమ్ సెప్సిస్ ...
79వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న సిఎస్ఐఆర్
September 26, 2020ఢిల్లీ :శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్) విజయవంతంగా 79 వసంతాలు పూర్తి చేసుకున్నది. సిఎస్ఐఆర్ వ్యవస్థాపక దినోత్సవాన్నిశనివారం ఎస్ ఎస్ భట్నాగర్ ప్రాంగణంలో జరిపారు. ఈ కార్యక్రమానికి...
అసోంలో నూతన వ్యవసాయ పరిశోధన సంస్థ
September 26, 2020గువాహటి: అసోం నూతన వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ సంస్థను ప్రారంభించారు. అసోంలోని యూనివర్సిటీ క...
కరోనాతో కేంద్రమంత్రి సురేశ్ అంగడి మృతి
September 24, 2020ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూతన్యూఢిల్లీ: కరోనాతో రైల్వే సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ సురేశ్ అంగడి (65) కన్నుమూశారు. దాదాపు రెండువారాల క్రితం వైరస్ సోకడంతో చికిత్స క...
కనీస మద్ధతుధర విధానం కొనసాగుతది: స్మృతి ఇరానీ
September 23, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి స్వామినాథన్ కమిటీ నివేదికను అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. వ్యవసాయ బిల్లుల విషయంలో ప్రతిపక్ష...
ఆ బిల్లుతో 50 కోట్ల మంది కూలీలకు లబ్ధి: ప్రకాష్ జవదేకర్
September 23, 2020న్యూఢిల్లీ: దేశంలోని కూలీలు ఏ హక్కు కోసమైతే ఎదురుచూస్తున్నారో ఆ హక్కును స్వాతంత్ర్యం వచ్చిన 73 ఏండ్ల తర్వాత ఇప్పుడు పొందబోతున్నారని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. కూలీలక...
ఢిల్లీకి పయనమైన ఏపీ సీఎం
September 22, 2020అమరావతి : ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి పయనమయ్యారు. దేశ రాజధానిలో కేంద్ర హోం మంత్రి అమిత్షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను సీఎం జగన్ కలవనున్నారు. రాత్రి ఢిల్లీలో బస చేసి బుధవారం ఉదయం బయలుదేరి నేరుగా ...
భద్రతా దళాల్లో లక్షకుపైగా ఖాళీలు: కేంద్ర హోంశాఖ
September 21, 2020న్యూఢిల్లీ: భద్రతా దళాల్లో లక్షకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఎక్కువగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్లో ఖా...
చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు నాలుగు పథకాలు
September 17, 2020ఢిల్లీ : దేశం లో చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి నాలుగు పథకాలను జౌళి మంత్రిత్వ శాఖ కు చెందిన డెవలప్ మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ అమలు చేస్తున్నట్లు జౌళి శాఖ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెల...
బాధ్యతా రాహిత్యంతోనే వైరస్ వ్యాప్తి : కేంద్ర మంత్రి హర్షవర్ధన్
September 17, 2020న్యూఢిల్లీ : బాధ్యతా రాహిత్యంతోనే కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతోందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. గురువారం రాజ్యసభలో కరోనాపై చర్చ సందర్భంగా ఆయన ...
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్కు కరోనా
September 17, 2020న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ కరోనా బారిన పడుతున్న కేంద్ర మంత్రుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. నిన్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకగా, తాజాగా కే...
కేంద్రమంత్రి గడ్కరీకి కరోనా
September 17, 2020న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. ‘నీరసంగా ఉండటంతో నిన్న వైద్యుడ్ని సంప్రదించాను. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళుతున్నాను’ అని గడ్కరీ...
కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా పాజిటివ్
September 16, 2020న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం సాయంత్రం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. శరీర ఉష్ణోగ్రత్తలో మార్పు రావడంతో కరోనా వైరస్ కోసం పరీక...
రఘువంశ్ ప్రసాద్ ఇక లేరు
September 14, 2020అనారోగ్యంతో మృతి‘ఉపాధి హామీ’ రూపకర్తగా పేరుప్రముఖుల దిగ్భ్రాంతి పట్నా: కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ మాజీ ఎంపీ రఘువంశ్ ప్రసాద్ సింగ...
కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ కన్నమూత
September 13, 2020న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కన్నుమశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఈరో...
కార్మికబ్యూరో భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి గంగ్వార్
September 12, 2020చండీఘడ్: చండీఘడ్లో నూతనంగా నిర్మించిన కార్మిక బ్యూరో,(శ్రమ్బ్యూరో)భవన్ను కేంద్ర కార్మిక ,ఉపాధి శాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులక...
రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగడికి కరోనా
September 11, 2020న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగడికి కరోనా సోకింది. తాను కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా రిపోర్టు వచ్చినట్లు శుక్రవారం ఆయన చెప్పారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యం బ...
కంగనాకు నష్టపరిహారం చెల్లించాలి: రామ్దాస్ అథవాలే
September 11, 2020ముంబై: నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని పాక్షికంగా కూల్చిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే డిమాండ్ చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ స...
రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్, రబ్బర్ వ్యర్థాల వినియోగాన్నిపెంచాలి :నితిన్ గడ్కరీ
September 11, 2020ఢిల్లీ: రహదారుల నిర్మాణ వ్యయం తగ్గేలా చూస్తూ, నాణ్యతను మరింత మెరుగు పరచడమే ప్రభుత్వ విధానమని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ విధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని, మరెంత...
బీజేపీ లేదా ఆర్పీఐలో చేరుతానంటే కంగనాను స్వాగతిస్తాం..
September 10, 2020ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ లేదా ఆర్పీఐలో చేరుతానంటే తాము స్వాగతిస్తామని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే తెలిపారు. గురువారం ఉదయం ముంబైలోని ఆమె ఇంటికి ఆయన వెళ్లారు. సినిమాల్లో నటించేంత వరకు ర...
కేఎస్ఎస్ఆర్ ను సందర్శించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
September 10, 2020ఢిల్లీ : సాయ్ నేషనల్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ డా.కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్ (కేఎస్ఎస్ఆర్)ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సందర్శించారు. షూటర్లతో మాట్లాడారు. ఎలైట...
రండి బీజేపీలో చేరండి.. కపిల్, ఆజాద్లకు కేంద్ర మంత్రి ఆహ్వానం
September 02, 2020న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్ ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి బీజేపీలో చేరాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సూచించారు. ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీ కోసం ...
ఈనెల15 వరకు స్వచ్ఛ పఖ్వాడాను పాటించనున్న ఎరువుల శాఖ
September 01, 2020ఢిల్లీ : కేంద్ర ఎరువుల శాఖ నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు స్వచ్ఛ పఖ్వాడాను పాటిస్తున్నది. ఎరువుల శాఖ ఆధ్వర్యంలోకి వచ్చే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర సంస్థలు కూడా భారీ ఎత్తున స్వచ్ఛ పఖ్వాడాల...
2030నాటికి బొగ్గు గ్యాసిఫికేషన్ లక్ష్యం10 కోట్ల టన్నులు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
September 01, 2020ఢిల్లీ : భూగర్భంలోని బొగ్గును మండించి విద్యుత్ ను ఉత్పత్తి చేసే గ్యాసిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి 2030 నాటికి 10కోట్ల టన్నుల బొగ్గు వినియోగ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకున్నదని, ఇందుకోసం రూ .4లక్...
ప్రపంచ రాజకీయ వ్యవస్థలో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది : కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్
August 29, 2020ఢిల్లీ : ఆర్థిక, విపత్తు నష్ట నివారణ (డిఆర్ఎం) పరంగా ప్రపంచ రాజకీయ వ్యవస్థలో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ తెలిపారు. ఉత్సాహవంతమైన, దార్శనికతతో కూడిన ...
సుశాంత్ మరణం ఆత్మహత్య కాదు హత్యే: రామ్దాస్ అథవాలే
August 28, 2020ఫరిదాబాద్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఆత్మహత్య వల్ల కాదని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే తెలిపారు. ఆయన హత్య వల్లే చనిపోయినట్లు తాను నమ్ముతున్నానని చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్ల...
2019 సివిల్ సర్వీసెస్ ఆలిండియా టాపర్స్ తో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భేటీ
August 25, 2020ఢిల్లీ : 2019 సివిల్ సర్వీసెస్ ఆలిండియా టాపర్స్ ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మంగళవారం ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సత్కరించారు. కేంద్ర సహాయమంత్రి హోదాలో జితేంద్ర సింగ్, ఈశాన్య ప్రా...
కేంద్రమంత్రి శ్రీపాద్ ఆరోగ్యం విషమం
August 25, 2020తగ్గిన ఆక్సిజన్ లెవెల్స్.. పనాజీకి ఎయిమ్స్ వైద్య బృందంక...
కాన్సర్ పై పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
August 21, 2020ఢిల్లీ : ప్రఖ్యాత ఆంకాలజిస్ట్, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ అశోక్ కె. వైద్ డిఎం (ఆంకాలజీ) సంకలనం చేసిన క్యాన్సర్ గురించిన పుస్తకాన్ని ఆంకాలజీపై జరుగుతున్నవర్చువల్ కాన్ఫెరెన్స్ లో కేంద్ర మంత్రి డాక్టర్ ...
క్వారంటైన్లో హర్యానా సీఎం మనోహర్ కట్టర్
August 21, 2020చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ముందు జాగ్రత్తగా మూడు రోజుల పాటు హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత...
ఫార్మా రంగంలో దేశీయ సామర్థ్యం అభివృద్ధికి కృషి : కేంద్ర మంత్రి డి.వి.సదానంద గౌడ
August 20, 2020ఢిల్లీ : ఫార్మా రంగంలో దేశీయ సామర్థ్యం అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి తమ ఫార్మాస్యూటికల్స్ విభాగం అనేక చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి డి.వి.సదానం...
సెల్ఫ్ క్వారెంటైన్లోకి కేంద్ర మంత్రి బాల్యన్
August 19, 2020హైదరాబాద్: కేంద్ర పశుసంవర్ధక, డెయిరీ, మత్స్య శాఖ సహాయ మంత్రి సంజీవ్ బాల్యన్.. సెల్ఫ్ క్వారెంటైన్లోకి వెళ్లారు. ఇటీవల ఆయన యూపీ మంత్రి అతుల్ గార్గ్ను కలిశారు. అయితే మంత్రి గార్గ్.. కో...
రాయ్పూర్ ఐఐఎం డాక్టొరల్ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో పాల్గొన్నకేంద్ర విద్యాశాఖ మంత్రి
August 18, 2020రాయ్పూర్: రాయ్పూర్ ఐఐఎంలో జరిగిన 11వ బ్యాచ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (పీజీపీ), 9వ బ్యాచ్ ఫెలో (డాక్టొరల్) ప్రోగ్రాం (ఎఫ్పీఎం) ప్రారంభోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల...
దేశంలో ఎరువుల కొరత లేదు :కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియ
August 18, 2020ఢిల్లీ : కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవియ మంగళవారం రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో పాటు, ఎరువులు, వ్యవసాయ మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆన్ లైన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావే...
2030 నాటికి పట్టణాల్లోనే 40 శాతం జనాభా
August 18, 2020న్యూఢిల్లీ : 2030 నాటికి దేశ జనాభాలో 40 శాతం మంది పట్టణాల్లో నివసిస్తారని, ఇందుకు 6 నుంచి 8 వందల మిలియన్ చదరపు మీటర్ల స్థలం అవసరం ఉంటుందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ...
కేంద్రమంత్రిని కలిసిన నిరంజన్రెడ్డి
August 18, 2020హైదరాబాద్ : కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడతో ఢిల్లీలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రానికి ...
కరోనా నుంచి కోలుకున్న కేంద్ర మంత్రి
August 17, 2020న్యూఢిల్లీ: కేంద్ర నీటి వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కరోనా నుంచి కోలుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖాన నుంచి సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. అర్జున్ రామ్ మేఘ్వాల్కు ఈ నెల 8న కరోనా పా...
15 రోజుల్లో సమగ్ర డాల్ఫిన్ ప్రాజెక్టు : ప్రకాశ్ జవదేకర్
August 17, 2020న్యూఢిల్లీ : నదులు, మహాసముద్రాల్లో క్షీరద జాతుల పరిరక్షణ కోసం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ (ఎంఈఎఫ్సీసీ) 15 రోజుల్లో డాల్ఫిన్ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి ప్ర...
పానిపట్ ఎన్ఎఫ్ఎల్ యూనిట్ను సందర్శించిన కేంద్ర మంత్రి
August 16, 2020ఢిల్లీ : కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, 'నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్' (ఎన్ఎఫ్ఎల్) పానిపట్ యూనిట్ను సందర్శించారు. యూనిట్లో సాగుతున్న పనులను కేంద్రమంత్రి సమీక్ష...
"ఫిట్ ఇండియా యూత్ క్లబ్స్ " కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి
August 15, 2020ఢిల్లీ ; కేంద్ర యువజన, క్రీడా మంత్రి కిరెన్ రిజిజు శనివారం 74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా "ఫిట్ ఇండియా యూత్ క్లబ్స్ " కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి ఊహించిన ఫిట్ ఇండియా ఉద్యమంలో భ...
కేంద్ర ఆయూష్ సహాయ మంత్రికి.. కరోనా పాజిటివ్
August 12, 2020న్యూఢిల్లీ: కేంద్ర ఆయూష్ సహాయ మంత్రి శ్రీపాద్ వై నాయక్కు కరోనా సోకింది. బుధవారం కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా రిపోర్టు వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే తనకు కరోనా లక్షణాలు, అనారోగ్య సమస్యలు లేవన...
అభివృద్ధి కార్యకలాపాల్లో ఇస్రో పాత్ర వేగంగా విస్తరిస్తున్నది
August 11, 2020ఢిల్లీ : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రధానంగా ఉపగ్రహాల ప్రయోగానికి మాత్రమే పరిమితం కాకుండా అభివృద్ధి కార్యకలాపాల్లో ఇది తన పాత్రను నిరంతరం విస్తరిస్తూనే ఉందని, తద్వారా ప్రధానమంత్రి నరేంద...
‘కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్’ ఈ-బుక్ ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
August 11, 2020ఢిల్లీ : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి మూడేండ్ల పదవీ కాలం లో అనేక విశేషాలను‘కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్’ పేరుతో పుస్తకరూపంలోకి తీసుకువచ్చారు. ఈ-వెర్షన్ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ...
స్వచ్ఛ్ భారత్ మిషన్ అకాడమీని ప్రారంభించిన కేంద్ర మంత్రి
August 11, 2020ఢిల్లీ : ప్రవర్తన మార్పు ప్రచారంలో భాగంగా ‘గందగి ముక్త్ భారత్’ లో జల్ శక్తి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్మం గళవారం స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీని ప్రారంభించారు. ఐవిఆర్ టోల్ ఫ్రీ నంబర్కు డయల్ చే...
ఆర్థికవ్యవస్థ తిరిగి కోలుకుంటుంది : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
August 11, 2020ఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్నదని, ఎగుమతుల్లో మంచి పురోగతి సాధిస్తున్నామని, అదేసమయంలో దిగుమతులు తగ్గుముఖం పడుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అ...
అన్నీ సానుకూల పరిస్థితులే
August 11, 2020కేంద్ర మంత్రి పీయూష్ గోయల్నూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందేమి లేదని, ఎగుమతుల్లో పురోగతి సాధిస్తున్నామని, దిగుమతులు తగ్గుముఖం పట్టడం...
‘పాపడ్' మంత్రి మేఘ్వాల్కు కరోనా
August 10, 2020న్యూఢిల్లీ: ఇటీవల బాబీజీ పాపడ్ అనే బ్రాండు పాపడ్లను ఆవిష్కరిస్తూ.. ఈ పాపడ్లను తిని కరోనాను తరిమికొట్టవచ్చని సరదాగా పేర్కొన్న కేంద్ర జలవనరులశాఖ సహాయమంత్రి అర్జున్రా మ్ మేఘ్వాల్కు కరోనా సోకింది...
ఈ-సంజీవని పనితీరును ప్రశంసించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్
August 09, 2020ఢిల్లీ : కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన టెలీమెడిసిన్ సేవల పనితీరును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఆదివారం సమీక్షించారు. ఈ-సంజీవని, ఈ సంజీవని ఒపిడి వేద...
మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
August 09, 2020న్యూఢిల్లీ : మరో కేంద్ర మంత్రి కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కరోనా బారిన పడ్డ కేంద్ర మంత్రుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రదాన్, కైలాష్ చౌదరికి కరోనా పా...
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కరోనా పాజిటివ్
August 04, 2020న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్య ప్రజలే కాదు.. ముఖ్యమంంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వైరస్ బారినపడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శి...
హోం ఐసోలేషన్లో కేంద్ర మంత్రులు!
August 03, 2020న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం విదితమే. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్లో అమిత్ షా పాల్గొన్నారు. దీంతో ఆ సమావేశానికి హాజరైన కేంద్ర కేబినెట్ మ...
స్వీయ ఐసొలేషన్లో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
August 03, 2020న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వీయ ఐసొలేషన్లో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను శనివారం కలిసిన నేపపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమిత్ షాకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష ...
'భారత్ ఎయిర్ ఫైబర్' సేవలను ప్రారంభం
August 02, 2020ముంబై : కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే మహారాష్ట్రలోని 'అకోల'లో "భారత్ ఎయిర్ ఫైబర్" సేవలను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా అకోలా వశీం జిల్లాల ప్రజలు వైర్లెస్ ఇంటర్నెట్ సేవలు పొందవ...
ఐదేండ్లలో 12 లక్షల మందికి ఉపాధి
August 02, 2020l పీఎల్ఐ పథకానికి 22 కంపెనీల దరఖాస్తుl కేంద్ర మంత్రి రవిశంకర్...
సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలి: రామ్ విలాస్ పాశ్వాన్
July 31, 2020పాట్నా: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఈ కేసు విషయంలో మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్నద...
‘దేశంలో కరోనా రికవరీ రేటు 64.54 శాతం’
July 31, 2020న్యూఢిల్లీ : దేశంలో కరోనా రికవరీ రేటు 64.54 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. గురువారం వరకు దేశవ్యాప్తంగా మిలియన్ మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆయన పేర్కొన్నారు....
నూతన విద్యా విధానాన్ని ఆమోదించిన మోడీ ప్రభుత్వం
July 29, 2020న్యూ ఢిల్లీ : కొత్త విద్యా విధానాన్ని మోడీ ప్రభుత్వం ఆమోదించింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కేంద్ర మంత్రి ప్...
‘షేర్' నంబర్వన్
July 29, 2020పులుల సంఖ్యలో భారత్ మొదటిస్థానంరాష్ట్రంలోని కవ్వాల్, ఆమ్రబాద్ రిజర్వ్ ఫారెస్టుల్లో 26 పెద్దపులులుసంరక్షణకు తెలంగాణప్రభుత్వం ప్రత్యేక చర్యలు
పెండింగ్ నిధులు విడుదల చేయండి
July 26, 2020కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి లేఖ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కేంద్ర కార్మికశాఖ నుంచి తెలంగాణ రాష్ర్టాని...
కాలుష్య రహిత రవాణా విధానాలను ప్రోత్సహించాలి : కేంద్ర మంత్రి మాండవియా
July 25, 2020ఢిల్లీ : దేశంలో అంతర్గత జల రవాణాను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలను ప్రకటించింది. జల రవాణాను అనుబంధ మార్గాలుగా మార్చడం తోపాటు, పర్యావరణ అనుకూలమైన ,చౌకైన రవాణా విధానాలను ప్రోత్స...
సముద్ర మార్గాల్లో ప్రమాదాలు నివారణ కోసం చర్యలు : కేంద్ర మంత్రి మాండవీయ
July 21, 2020ఢిల్లీ : దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ను పరిష్కరిస్తూ భారత నైరుతి సముద్ర జలాల్లో వాణిజ్య, మత్స్యకార నౌకల రాకపోకలకు వేర్వేరు మార్గాలను కేంద్ర నౌకారవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. నౌకల భద్రత, రవాణా సామ...
అమెజాన్ ‘ఎక్స్పోర్ట్ డైజెస్ట్ 2020’ ని విడుదల చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
July 20, 2020ఢిల్లీ : ఎంఎస్ఎంఈ రంగం వేగంగా కోలుకునేందుకు ఎగుమతులకు ఊతమివ్వడం అత్యంత కీలకమని కేంద్రమంత్రి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆయన అమెజాన్ ‘ఎక్స్పోర్ట్ డైజెస్ట్ 2020’ను సోమవారం విడుదల చేశారు...
సీఐఎస్ఎఫ్ ఈ-కాన్వొకేషన్కు హాజరైన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
July 20, 2020న్యూఢిల్లీ : కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ఈ-కాన్వొకేషన్కు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐఎస్ఎఫ్ ఒక ఎలైట్ ఫోర్స్, ఇది భారతదేశం యొక్క అత్యం...
కేంద్రమంత్రి షెకావత్పై కేసుపెట్టండి: కాంగ్రెస్ నేత సూర్జేవాలా
July 17, 2020జైపూర్: సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించిన కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్పై కేసు నమోదు చేయానలి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. గెహ్లాట్ ప్ర...
అగర్తలాకు తొలి కార్గో షిప్ ను ప్రారంభించిన కేంద్రమంత్రి సుఖ్ మాండవీయ
July 16, 2020ఢిల్లీ : కోల్ కతా ఓడరేవు నుంచి అగర్తలాకు తొలి ప్రయోగాత్మక సరకు రవాణా నౌకను కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్.సుఖ్ లాల్ మాండవీయ గురువారం ప్రారంభించారు. ఈ నౌక బంగ్లాదేశ్ లోని చటగావ్ ఓడరేవు ద్వారా ప్రయాణి...
సింగరేణికి కేంద్రమంత్రి ప్రశంస
July 15, 2020సోలార్ ప్లాంట్ల ఏర్పాటు నిర్ణయంపై హర్షం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని భారీ జలాశయాలపై తేలియాడే సోలార్ ప్లాంట్లు ఏర్పాటుచేయాలని సింగరేణి చేస్తున్న ప్రయత...
నిధులు కేటాయించండి
July 15, 2020కేంద్ర మంత్రి రిజిజుతో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కేం ద్రం నుంచి ర...
కేంద్రమంత్రి గంగ్వార్కు గవర్నర్ తమిళిసై థ్యాంక్స్!
July 14, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్లోని ఈఎస్ఐసీ మెడికల్ కళాశాలకు ర్యాపిడ్ డయాగ్నస్టిక్ ఫెసిలిటీ మిషన్ను ఇస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్గంగ్వార్ హామీ ఇవ్వడంపై గవర్నర్ తమిళిసై ధన్...
భారతీయ పరిశ్రమలకు గొప్ప అవకాశం: నితిన్ గడ్కరీ
July 13, 2020న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో చైనాను ప్రపంచం మొత్తం పక్కన పెట్టేస్తున్నదని, ఇది భారత పరిశ్రమలకు గొప్ప అవకాశమని కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ పేర్కొన్నారు. 'ఆత్మనిర్భర్ భారత్ ఇన్ న్యూ ఇండియా' అనే...
పకడ్బందీగా ఆత్మనిర్భర్
July 13, 2020ఎస్ఎల్బీసీ అధికారులతో సమీక్ష సమావేశంలో కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డిహైదరాబాద్, నమస్తేతెలంగాణ: రాష్ట్రం లో ఆత్మనిర్భర్ భ...
కుటుంబ నియంత్రణకు మతం అడ్డంకి కావొద్దు: కేంద్రమంత్రి
July 11, 2020న్యూఢిల్లీ: దేశంలో జనాభా రోజురోజుకు వేగంగా పెరుగుతున్నదని, ఇది దేశ అభివృద్ధికి, పురోగతికి సవాల్గా మారిందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. మన దేశం అభివృద్ది చెందిన దేశాల సరసన నిలువ...
ఫ్లైఓవర్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
July 11, 2020హైదరాబాద్: లాక్డౌన్తో మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్ఎంసీలో నాలుగు రెట్ల వేగంతో పనులను పూర్తిచేశామని, తొమ్మిది నెలల్లో జరగాల్సిన పనులు లాక్డౌన్ వల్ల రెండు నెలల్లోనే పూర్తయ్యాయని మంత్రి కేట...
జమ్ము బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు
July 09, 2020న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో బీజేపీనేత షేక్ వాసింతోపాటు ఆయన తండ్రి, సోదరుడు చనిపోయారు. బందిపోర్లో స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ దుకాణంలో షేక్ వాసిం తన తండ్రి బషీర్ అహ్మద...
ఇక లైట్హౌస్లకు పర్యాటక శోభ
July 07, 2020న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న లైట్హౌస్లకు పర్యాటక శోభరానుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న 194 లైట్హౌస్లను ప్రధాన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకుగానూ కేంద్ర నౌకాయాన సహాయ మంత్రి మన్సుఖ్...
గాయాలైన వ్యక్తులను ఆస్పత్రికి పంపించిన కేంద్రమంత్రి..
June 29, 2020రాజస్థాన్: షేర్ గఢ్ ప్రాంతంలో బైకు అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. రెండు బైకులు, ఇద్దరు వ్యక్తులు చెల్లాచెదురుగా పడిఉన్నారు. అదే సమయంలో కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ గ...
వచ్చే ఏడాది కరోనాకు టీకా వస్తుంది : కేంద్ర మంత్రి హర్షవర్ధన్
June 28, 2020న్యూ ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజూ 15 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. 400కు పైగా జనం మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రప...
ఈ ఏడాది హజ్ యాత్ర ఉండదు : కేంద్ర మంత్రి ముక్తార్
June 23, 2020న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్ ఉదృతి పెరుగుతోంది. ఇప్పటికే భారత్లోని కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను కొనసాగిస్తున్నాయి. కొవిడ్ కేసులు విపరీతంగా పెరుతున్న క్రమంలో ఈ ఏడాది భా...
సుశాంత్ మరో షారుక్ అవుతాడనుకున్న : కేంద్ర మంత్రి రవిశంకర్
June 20, 2020పాట్నా : యువ హీరో సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతికి సినీ, రాయకీయ, క్రీడా ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. సుశాంత్ అంత్యక్రియ అనంతరం అతని కుటుంబ సభ్యులు జూన్16న పాట్నాకు చేరుకున్నారు. ఇటీవల కేంద...
కరోనాపై అఖిలపక్ష సమావేశం
June 15, 2020న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో కరోనా ఉద్ధృతమవుతుండడంతో పరిస్థితిపై చర్చిందుకు కేంద్ర హోంశాఖమంత్రి అ...
జెర్మీబ్యాన్ యంత్రాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి
June 15, 2020దుండిగల్ : కొవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎలీఫ్ (అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్యూనర్స్, ఇండియా)లో తయారుచేసిన జెర్మీబ్యాన్ యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి జ...
ఒడిశాలో విజృంభిస్తున్న కరోనా
June 13, 2020భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. శనివారం ఒక్కరోజే దాదాపు 225 కొత్త కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కటక్లో గరిష్ఠంగా 92, గంజాంలో 20 కేసులు...
బోధన ప్రణాళికలో క్రీడలు క్రీడాశాఖ మంత్రి రిజిజు
June 12, 2020న్యూఢిల్లీ: దేశ నూతన విద్యావిధానంలో క్రీడలు బోధన ప్రణాళికలో భాగంగా ఉంటాయని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టంచేశారు. ‘21వ శతాబ్దంలో ఒలింపిజం, ఒలింపిక్ ఎడ్యుకేషన్' అనే అంశంపై గురువారం జ...
కేంద్ర మాజీ మంత్రి అర్జున్ చరణ్ సేథీ కన్నుమూత
June 08, 2020ఒడిశా: కేంద్ర మాజీ మంత్రి అర్జన్ చరణ్ సేథీ (78) కన్నుమూశారు. భువనేశ్వర్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2000 - 2004 మధ్య కేంద్ర మంత్రిగా ఆయన సేవలందించారు. 1971, 1980 సంవత్స...
‘మాతృభూమి’ ఎండీ వీరేంద్ర కుమార్ కన్నుమూత
May 30, 2020కోజికోడ్: ప్రముఖ మలయాళ దినపత్రిక ‘మాతృభూమి’ మేనేజింగ్ డైరెక్టర్, రాజ్యసభ సభ్యుడు వీరేంద్ర కుమార్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోద...
కేంద్రమంత్రి సాక్షిగా లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన.. వీడియో
May 27, 2020భోపాల్: కరోనా మహమ్మారి కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఈ లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ ముఖాలకు మాస్కులు ధరించాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని...
ఏపీ కొత్త ప్రాజెక్టును ఆపేయండి!
May 17, 2020చట్ట ప్రకారం చర్యలున్నాయో లేదో పరిశీలించండికృష్ణా బోర్డుకు...
చైనా నుంచి వెళ్లిపోయే కంపెనీలను భారత్కు రప్పించండి
April 29, 2020రాష్ర్టానికి రెండు ఎలక్ట్రానిక్ క్లస్టర్లు కావాలిఐటీ, అను...
అర్నాబ్ గోస్వామిపై దాడిని ఖండించిన ప్రకాశ్ జవదేకర్
April 23, 2020న్యూఢిల్లీ : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిపై దాడిని కేంద్ర ప్రసార వ్యవహారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఖండించారు. ఏ జర్నలిస్టుపై దాడి జరిగినా తాము ఖండిస్తున్నామని కేంద్ర మం...
తెలంగాణ మంచి నిర్ణయం
April 21, 2020లాక్డౌన్పై కేంద్రమంత్రి గిరిరాజ్సింగ్ ప్రశంస హైదరాబాద్, నమస్తే తెలంగాణ: లాక్డౌన్ను మే 7 వరకు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకొన్నారని కేంద్ర పశుస...
శభాష్ రాచకొండ పోలీస్..! కేంద్ర మంత్రి కిరణ్రిజ్జుజు ప్రశంస
April 11, 2020-మణిపూర్ విద్యార్థులకు సాయంపై ట్వీట్లో ప్రశంసించిన కేంద్ర మంత్రి కిరణ్రిజ్జుజుహైదరాబాద్ : విదేశీయుల్లా ఉన్నారని ఇద్దరు మణిపూర్ విద్యార్థులను స...
మాస్కుల తయారీలో కేంద్ర మంత్రి భార్య, కూతురు నిమగ్నం
April 08, 2020న్యూఢిల్లీ : కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ఎవరికి వారు తమ వంతు సాయం చేస్తున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకొని ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణ చర్యల్లో భాగస్వామ్యులవుతున్నారు.
కిట్ల నాణ్యతలో రాజీ వద్దు
April 01, 2020అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ న్యూఢిల్లీ: కరోనా పరీక్షలు జరిపే కిట్ల నాణ్యతలో రాజీ పడబ...
కరోనాపై పోరుకు కోలిండియా భారీ విరాళం
March 31, 2020హైదరాబాద్: కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రభుత్వరంగ సంస్థలైన కోల్ ఇండియా, ఎన్సీఎల్ ఇండియా భారీ మొత్తంలో విరాళం ప్రకటించాయి. మహారత్న కంపెనీ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ రూ.220 ...
స్వీయ గృహ నిర్భంధంలో కేంద్ర మంత్రి
March 17, 2020తిరువనంతపురం : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర మంత్రి వి. మురళీధరన్ స్వీయ గృహ నిర్భంధంలో ఉన్నారు. కేరళలోని త్రివేండ్రంలో మంత్రి మురళీధరన్ తన ఇంటికే పరిమితం అయ్యారు. మార్చి 14న త్రివేండ్రంల...
క్రీడాకారులు.. ఆత్మైస్థెర్యం కోల్పోకండి
March 17, 2020న్యూఢిల్లీ: ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ కారణంగా.. క్రీడాటోర్నీలన్నీ రద్దవుతున్న నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు.. ఆటగాళల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. క్లిష్ట సమయంలో క్రీడాకా...
జోరుగా కందుల కొనుగోళ్లు
March 16, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా కందుల కొనుగోలు జోరుగా సాగుతున్నది. నాఫెడ్ ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ నోడల్ఏజెన్సీగా ఆదివారం వరకు 5,552 మంది రైతుల నుంచి రూ.678.18 కోట్ల విలువైన 1,16,927...
కేంద్రానికి చట్టాలంటే అగౌరవం
March 02, 2020నల్లగొండ, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో డీలిమిటేషన్కు సంబంధించి బీజేపీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడటం విభజన చట్టాలను అగౌరవపర్చడమేనని శాసనమండలి చైర్మన్ గ...
అసెంబ్లీ సీట్లు మాకెందుకు పెంచరు?
February 29, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వవైఖరిని అవలంబిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం వైస్చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు. తమక...
రైతు ఆదాయం రెట్టింపు
February 28, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడమే కేంద్రప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయం, దాని అనుబంధరంగాలను ప్...
క్రీడా విప్లవానికి ఇది నాంది
February 23, 2020కటక్: ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు దేశంలో క్రీడా విప్లవానికి నాంది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం కటక్ వేదికగా తొలి ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స...
చరిత్ర తెలుసుకో కిషన్!
February 19, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నాలుగు వందల ఏండ్ల ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్లో 1870లోనే నిజాం స్టేట్ రైల్వేవ్యవస్థ మొదలైంది. 1907లో నాంపల్లి రైల్వేస్టేషన్, 1916లో కాచిగూడ రైల్వేస్టేషన్ ఏర్పాటయ్యాయి...
కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర ఎంపీలు భేటీ
February 11, 2020ఢిల్లీ: మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని పలు సమస్యలపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో లోక్సభ సభ్యులు మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు సమావేశ...
మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పిస్తాం..
February 08, 2020ములుగు : ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పిస్తామని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా స్పష్టం చేశారు. శనివారం ఉదయం మేడారం జాతరకు వచ్చిన అర్జున్ ముండా.. గద్దెలపై ఉన్న...
సంయమనంతో ప్రచారం
January 29, 2020ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే రీతిలో మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరం. ఈ నాయకుల విద్వేష ప్రచారం ఎంత స్థాయికి దిగజారిందీ అంటే ఎన్నికల కమిషన్ ఇద్దరు నాయకులను స్టార్...
హెచ్ఎఫ్ఎల్కు గుడ్బై
January 23, 2020న్యూఢిల్లీ, జనవరి 22: హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్ (హెచ్ఎఫ్ఎల్)ను మూసేయాలన్న నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశ...
బీజేపీ సారథి నడ్డా
January 21, 2020న్యూఢిల్లీ, జనవరి 20: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నూతన అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాతోపాటు బీజేపీ సీనియర్ నేతలు నడ్డాకు శుభాకాంక్షలు తెల...
జమ్మూకశ్మీర్ పర్యటనకు కేంద్ర మంత్రులు
January 16, 2020న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని గతేడాది ఆగస్టు 5న కేంద్రం రద్దు...
తాజావార్తలు
- బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
- ‘కార్పొరేట్ సంస్థల కోసమే ఆ చట్టాలు’
- యువత క్రీడల్లో రాణించాలి
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
- లింగ వివక్షను రూపు మాపాలి
- ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
- మిషన్ భగీరథ నీటినే తాగాలి
- పుస్తె, మెట్టెలు అందజేత
- శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్
- ఫైనల్పై గురి
ట్రెండింగ్
- ‘మాస్టర్’ సినిమాపై నిహారిక రివ్యూ
- సమ్మర్ 2021 హౌజ్ ఫుల్..వేసవిలో 15 సినిమాలు
- ప్రకృతి ఒడిలో రాశీఖన్నా కసరత్తులు..వీడియో వైరల్
- మూడు వారాల్లోనే ‘క్రాక్’..డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్
- మందిరాబేడీ 'సన్ డే జబర్దస్త్' వర్కవుట్స్..వీడియో
- సింగర్ సునీత-రామ్ వెడ్డింగ్ టీజర్ విడుదల
- శృతిహాసన్ మళ్లీ ప్రేమలో పడిందా..?
- విజయ్ దేవరకొండ లైగర్ షూట్ షురూ ..వీడియో
- వరుణ్ధవన్ వెడ్డింగ్కు తారలు..ఫొటోలు, వీడియో
- బుడ్డోడి అద్భుత విన్యాసాలు.. మంత్రి కేటీఆర్ ఫిదా!.. వీడియో