support News
గీత కార్మికులకు సీఎం కేసీఆర్ చేయూత : మంత్రులు
January 12, 2021ఖమ్మం : గీత కార్మికులకు దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ చేయూత ఇస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం అర్బన్ ...
‘26 తర్వాత.. నా రాజీనామాను ఆమోదించండి’
January 11, 2021చండీగఢ్: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. హర్యానా ఎమ్మెల్యే, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) చీఫ్ అభయ్ సింగ్ చౌతాలా తాజాగా దీని కోసం రాజ...
క్యాపిటల్ హిల్ అటాక్.. సూపర్ స్ప్రెడింగ్ ఈవెంట్ !
January 08, 2021వాషింగ్టన్: నోవల్ కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చిన విషయం తెలిసిందే. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి వెలుబడే ఏరోసోల్స్తో అది గాలి ద్వారా ఇతరులకు అంటుకుంటుంది....
క్యాపిటల్ హిల్ హింస: త్రివర్ణ పతాకం ఎందుకు కనిపించింది?
January 07, 2021వాషింగ్టన్: అమెరికాలోని క్యాపిటల్ హిల్ బిల్డింగ్పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన సంగతి తెలుసు కదా. ఈ హింసలో నలుగురు చనిపోగా.. ఎంతో మంది గాయపడ్డారు. ఇది ట్రంప్ చేసి...
అమెరికా స్పీకర్ ఛాంబర్లో నిరసనకారుడి హంగామా
January 07, 2021వాషింగ్టన్: అమెరికా క్యాపిటల్ హిల్ భవనంలోకి దూసుకువెళ్లిన ట్రంప్ అభిమానులు తెగ హంగామా చేశారు. ట్రంప్ మద్దతుదారుడు ఒకరు ఏకంగా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆఫీసు రూమ్లోకి వెళ్లాడు. అక్కడ ఉన్...
అమెరికా హింస: నలుగురు మృతి.. 52 మంది అరెస్టు
January 07, 2021వాషింగ్టన్: అమెరికా క్యాపిటల్ హిల్ బిల్డింగ్లో జరిగిన హింసలో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనలో అధికారులు 52 మందిని అరెస్టు చేశారు. బైడెన్ విజయాన్ని ఖారారు చేసేందుకు జరుగుతున్న సమావేశాలను ...
క్యాపిటల్ అటాక్.. అండర్గ్రౌండ్ టన్నెల్లోకి ప్రజాప్రతినిధులు
January 07, 2021వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిమానులు .. క్యాపిటల్ హిల్ భవనంలో పెను విధ్వంసం సృష్టించారు. బైడెన్ ఎన్నిక ప్రక్రియ కోసం జరుగుతున్న ఉభయసభల సమావేశాలను అడ్డుకున్న నిరసనకారులు.. ...
క్యాపిటల్ భవనంలో హింస.. ఫోటోలు
January 07, 2021వాషింగ్టన్ : అమెరికా నూతన అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ మంగళవారం క్యాపిటల్ భవనంలో సమావేశమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దత...
1814లో బ్రిటీషర్లు.. ఇప్పుడు ట్రంప్ అభిమానులు
January 07, 2021వాషింగ్టన్: అమెరికా కాపిటల్ హిల్పై ట్రంప్ మద్దతుదారుల దాడి ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. ఏకంగా చట్ట సభలనే లక్ష్యంగా చేసుకోవడం, అదీ ప్రస్తుతం అధ్యక్ష పీఠంపై ఉన్న వ్యక్తికి మద్దతిచ...
ఐ లవ్ యూ.. రెచ్చగొట్టిన ట్రంప్
January 07, 2021న్యూయార్క్: వాషింగ్టన్లోని నేషనల్ మాల్ ముందు జరిగిన ప్రదర్శనలో.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఒకవైపు క్యాపిటల్ హిల్ భవనంలో బైడ...
ట్రంప్ మద్దతుదారులపై మోదీ అసహనం
January 07, 2021న్యూఢిల్లీ: అమెరికాలోని కాపిటల్ హిల్పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడిని ఖండించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇలా చట్ట విరుద్ధ నిరసనలతో ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకున...
అమెరికా కాంగ్రెస్లో ఆందోళన హింసాత్మకం.. నలుగురు మృతి
January 07, 2021వాషింగ్టన్ : అమెరికా నూతన అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ మంగళవారం క్యాపిటల్ భవనంలో సమావేశమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుత అధ్య...
కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఆలోచన లేదు : రిలయన్స్ సంస్థ
January 04, 2021హైదరాబాద్: కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థలకు ఉపయుక్తంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. రైత...
'మద్దతు ధర తొలగిస్తే కట్టర్ రాజకీయాల్లో ఉండడు'
December 31, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత నెల రోజులకుపైగా ఆందోళన చేస్తున్నారు. కొత్త చట్టాల వల్ల భవిష్యత్తులో పంటలకు మద్దతు ధర విధానాన్ని తొలగించే ప్రమాదం ఉన్నదన్న వి...
అగ్రి చట్టాలపై తీర్మానానికి బీజేపీ ఎమ్మెల్యే మద్దతు
December 31, 2020తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం చేసిన తీర్మానానికి బీజేపీ ఎమ్మెల్యే మద్దతు పలికారు. ప్రత్యేకంగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో అగ్రి చట్టాలను...
రైతు నిరసనలకు మద్దతుగా.. మొబైల్ టవర్ల ధ్వంసం
December 28, 2020చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా పంజాబ్లో మొబైల్ టవర్లను ధ్వంసం చేస్తున్నారు. మొగా సమీపంలోని ఏక్తా నగర్ స్థానికులు ఆదివారం రాత్రి మొబైల్ టవర్ను ధ్వంసం చే...
29న వరంగల్ రూరల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
December 26, 2020వరంగల్ రూరల్ : ఈ నెల 29 న వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంత చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం హన్మకొండలోని తన నివాసంలో పరకాల రూరల...
రైతులకు మద్దతుగా ఆర్ఎల్పీ చీఫ్ బెనివాల్ రాజీనామా
December 19, 2020న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) చీఫ్ హనుమాన్ బెనివాల్ మూడు పార్లమెంటరీ కమ...
వ్యవసాయ చట్టాల నుంచి ఆ రాష్ట్రాలకు మినహాయింపు!
December 16, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై రైతులు వెనక్కి తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కొత్త చట్టాల నుంచి పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు మ...
ఆడబిడ్డకు అండ..కొండాయపల్లి
December 16, 2020‘మల్లా.. ఆడపిల్లనే పుట్టింది’.. అనే నిట్టూర్పులు. ‘అందరూ ఆడపిల్లలైతే ఏంబెట్టి పెద్దచేయాలె’.. అనే నిష్ఠూరాలు. ‘ఆడపిల్లలున్నోడు అష్టదరిద్రుడేనా?’ అనే ఆందోళనలు. ‘బిడ్డల పెండ్లిళ్లు చేయలేక ఇంత ఇసం ...
మెరుగుపడిన బుద్ధదేవ్ బట్టాచార్య ఆరోగ్యం
December 13, 2020కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ బట్టాచార్య ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడినట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర శ్వాససంబంధ సమస్యతో బాధపడుతున్న ఆయన గత బుధవారం కల్కత్తాలోని ఉడ...
రైతులకు మద్దతుగా రేపు ఆప్ ఉపవాసాలు
December 13, 2020న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు ఇటీవల తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ గత 16 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దుతుగా రేపు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఉపవా...
పెండ్లి సందర్భంగా రైతులకు మద్దతు తెలిపిన కొత్త జంట
December 13, 2020చండీగఢ్: కొత్త జంట తమ పెండ్లి సందర్భంగా రైతులకు మద్దతు తెలిపింది. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన వరుడికి ఢిల్లీకి చెందిన వధువుతో పెండ్లి జరిగింది. కాగా, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్ట...
డీఐజీ ఉద్యోగానికి రాజీనామా.. రైతుల ఉద్యమానికి మద్దతు
December 13, 2020పంజాబ్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 18 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతులకు మద్దతుగా నిలిచేందుకు పంజాబ్ పోలీసు అధికారి ఒకరు తన ఉద్యోగానికి రాజీనామా స...
అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న బీటీపీ
December 12, 2020జైపూర్ : రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి దాని మిత్రపక్షమైన ట్రైబల్ పార్టీ ఆఫ్ ఇండియా (టీపీబీటీపీ) తన మద్దతును ఉపసంహరించుకున్నది. ఈ విషయాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకుడు చోటూ భాయ్ వాసవ.. సోష...
“వాడా”కు భారత్ సంపూర్ణ మద్దతు: కేంద్ర మంత్రి
December 08, 2020ఢిల్లీ : “ఉత్ప్రేరక మందుల కట్టడి (యాంటీ డోపింగ్), క్రీడా విజ్ఞానశాస్త్రం”పై వెబినార్ సదస్సును కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరెణ్ రిజిజు ప్రారంభించారు. జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా), జాతీయ క్...
రైతు కోసం.. దేశం కేక
December 08, 2020కొత్త వ్యవసాయ చట్టాలపై రైతన్నల సమరంఅన్నదాతలకు సబ్బండ వర్ణా...
వ్యవసాయ చట్టాలకు హర్యానా రైతు సంఘాల మద్దతు
December 07, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఓ వైపు పంజాబ్తో సహా పలు ఉత్తరాది రాష్ట్రాల రైతులు పోరాటం చేస్తుండగా మరోవైపు హర్యానాకు చెందిన కొన్ని రైతు సంఘాలు ఈ చట్టాలకు మద్దతు ...
రైతుల పోరాటానికి లండన్ ఎన్నారై టీఆర్ఎస్ మద్దతు
December 07, 2020లండన్ : భారత దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాలకు సంఘీభావంగా లండన్ లో చేపట్టిన కారు ర్యాలీకి ఎన్నారై టీఆర్ఎస్ యూకే మద్దతు తెలపడమే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొన్నారు.కేంద్రం తెచ్చిన...
భారత్ బంద్ను అడ్డుకుంటాం: గుజరాత్ సీఎం
December 07, 2020అహ్మదాబాద్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలు మంగళవారం పిలుపునిచ్చిన భారత్ బంద్కు మద్దతివ్వడం లేదని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. తమ రాష్ట్రంలో బంద్ జరుగకుండా అడ్డుకు...
పులి బాధితుల కుటుంబాలను ఆదుకుంటాం
December 07, 2020కుమ్ర భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పెంచికల్పేట మండలం కొండపల్లి, దహెగాం మండలం దిగడలో పులుల దాడుల్లో మరణించిన నిర్మల, విఘ్నేష్ కుటుంబ సభ్యులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు...
సీఎంగా రాలే.. సేవకునిగా వచ్చా
December 07, 2020న్యూఢిల్లీ: రైతుల డిమాండ్లు సమ్మతమైనవేనని, వారి డిమాండ్లకు మద్దతు ప్రకటిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సింఘా సరిహద్దుల్లో ఆందోళ...
రైతు బాగుంటేనే దేశం బాగుంటది : మంత్రి సత్యవతి
December 07, 2020మహమూబూబాబాద్ : రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం రెడ్యాల గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్ర...
రైతులకు మద్దతుగా.. పతకాలు వెనక్కి!
December 07, 2020న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. ఈ నెల 8న పిలుపునిచ్చిన భారత్బంద్కు ఇప...
‘ఎన్డీయేలో ఉండాలా లేదా అన్నది ఈ నెల 8 తర్వాత నిర్ణయం..’
December 06, 2020జైపూర్: కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమిలో ఉండాలా లేదా అన్నది ఈ నెల 8 తర్వాత నిర్ణయిస్తామని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) నేత, రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బెనివాల్ తెలిపారు. రైతులకు వ్య...
నిబంధనలు సడలించి పత్తి రైతులను ఆదుకోవాలి
December 06, 2020హైదరాబాద్ : ఎలాంటి షరతులు లేకుండా రైతుల నుంచి పత్తి పంటను సిసిఐ కొనుగోలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. పత్తి పంటను కొనుగోలుపై కొత్తగా సిసిఐ షరతు...
భారత్ బంద్కు ఆప్ మద్దతు
December 06, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాల భారత్ బంద్కు పలు పార్టీల నుంచి మద్దతు పెరుగుతున్నది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దితిస్తున్నదని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢి...
‘రైతు స్వరాజ్యవేదిక’ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
December 05, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి ‘రైతు స్వరాజ్య వేదిక’ మద్దతు తెలిపింది. వారికి సంఘీభావంగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్వద్ద కొవ్వొత్తుల ర్య...
రైతుల ‘భారత్ బంద్’కు వామపక్షాల మద్దతు
December 05, 2020న్యూఢిల్లీ : ఈ నెల 8న రైతు సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త బంద్కు వామపక్షాలు శనివారం మద్దతు ప్రకటించాయి. సీపీఐ(ఎం), సీపీఐ(ఎం-ఎల్), రెవెల్యుషనరీ సోషలిస్ట్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్ సంయుక్త ప్రకటనలో తెల...
రైతులకు మద్దతుగా నిహంగ్స్
December 04, 2020న్యూఢిల్లీ: రైతుల ఉద్యమం మరింత ఉద్ధృతమవుతున్నది. అన్నదాతలకు బాసటగా పలువురు సంఘీభావం ప్రకటిస్తున్నారు. రైతుల ఉద్యమానికి తాజాగా పంజాబ్లోని ‘నిహంగ్స్' (సంప్రదాయ సిక్కు యోధులు) మద్దతు తెలిపారు. వందలా...
రైతుల ఉద్యమంలో గ్రేట్ ఖలీ
December 03, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో అలుపెరుగని పోరాటం చేస్తున్న పంజాబ్, హర్యానా రైతులకు డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ రెజ్లర్ దిలీప్ సింగ్...
టీఆర్ఎస్కే మా మద్దతు: పీఆర్టీయూ
November 30, 2020మేడ్చల్-మల్కాజిగిరి : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వివిధ సంఘాల నుంచి మద్దతుల వెల్లువ కొనసాగుతున్నది. తాజాగా జిల్లా పీఆర్టీయూ (PRTU) శాఖ తమ మద్దతను టీఆర్ఎస్కేనని ప్రకటించింది. ఈ సందర్భంగా ...
టీఆర్ఎస్కు మద్దతుగా డెన్మార్క్ లో ఎన్నికల ప్రచారం
November 29, 2020డెన్మార్క్ : డెన్మార్క్ లో టీఆర్ఎస్ ఎన్నారై శాఖ శని, ఆది వారాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ఎన్నారై శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్ ఆకుల మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటు వేసి...
గులాబీకే వీరశైవుల మద్దతు
November 29, 2020బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కే తమ మద్దతు అని వీరశైవ లింగాయత్ల సంఘం ప్రకటించింది. శనివారం బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2లోని జింఖానా క్లబ్లో ఏర్పాటు చేసిన సంఘం సమావేశానికి ముఖ్య...
వీరశైవ లింగాయత్ల మద్దతు టీఆర్ఎస్కే
November 28, 2020హైదరాబాద్ : రానున్న గ్రేటర్ ఎన్నికల్లో వీరశైవ లింగాయత్ల మద్దతు టీఆర్ఎస్ పార్టీకే అని తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ల సంఘం ప్రకటించింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లోని జింఖానా ...
టీఆర్ఎస్ను ఆదరించండి : మంత్రి ఎర్రబెల్లి
November 26, 2020హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ఆదరించి కారు గుర్తుకు ఓటెయ్యాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా..4వ డివిజన్ మీర్ పేట...
సార్వత్రిక సమ్మెకు టీయూడబ్ల్యూజే మద్దతు
November 25, 2020హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలు కార్మిక సంఘాలు గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ...
టీఆర్ఎస్కు హెచ్ఎంఎస్ సంపూర్ణ మద్దతు
November 25, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి హెచ్.ఎం.ఎస్. కార్మిక సంఘం సంపూర్ణ మద్దతును ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీకి రైల్వే ఉద్యోగులు, కార్మికులు అండగా నిలవాలని హెచ్.ఎం.ఎస్., రైల్వే మజ్ద...
‘టీఆర్ఎస్కు మద్దతుగా గౌడ ఆత్మీయ సమ్మేళనం’
November 25, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేస్తామని తెలంగాణ గౌడ సంఘం నాయకులు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ గౌడన్నల సంక్షేమానికి ఎంతగానో కృషి చేసిందని రాష్ట్ర...
టీఆర్ఎస్ కు మరాఠా సమాజ్ మద్దతు
November 24, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లు రాష్ట్ర మరాఠా సమాజ్ ప్రకటించింది. ఈ మేరకు మరాఠా సమాజ్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్ల...
టీఆర్ఎస్కు మాజీ సైనికుల మద్దతు
November 22, 2020హిమాయత్నగర్: ఇంటింటికీ సంక్షేమ ఫలాలు.. ప్రతి వీధిలో ప్రగతి కార్యక్రమాలు అందరినీ టీఆర్ఎస్ వెంటే నడిచేలా చేస్తున్నాయి. అభివృద్ధిని కాంక్షించే గులాబీ పార్టీకి అన్నివర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి....
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కే పట్టం కట్టండి : పోసాని కృష్ణమురళీ
November 21, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ హైదరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేప...
టీఆర్ఎస్ను ఆదరించండి : మంత్రి ఎర్రబెల్లి
November 21, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. మీర్పేట్ డివిజన్ ఇంచార్జిగా ఉన్న మంత్రి మీర్ పేట్ హౌసింగ్ బోర్డ్ ఆయ...
టీఆర్ఎస్కు రైల్వే మజ్దూర్ యూనియన్, స్ట్రీట్ హాకర్స్ సంఘం సంపూర్ణ మద్దతు
November 20, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, స్ట్రీట్ హాకర్స్ అసోసియేషన్ ప్రకటించించాయి. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రణాళిక...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కార్మిక సంఘాల మద్దతు
November 19, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్మిక సంఘాలు టీఆర్ఎస్ పార్టీకి మద్దతును ప్రకటించాయి. సార్వత్రిక సమ్మె నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ ఉద్యోగులు నేడు సమావేశమయ్యారు. భేటీ అనంతరం కార్మి...
తడబడినా.. నిలబెడుతూ!
November 17, 2020ఆర్టీసీని ఆదుకొంటున్న సీఎం కే చంద్రశేఖర్రావు నష్టాల నుంచి లాభాల బాటసీఎం సంకల్పాన్ని సాకారం చేస్తామంటున్న ఉద్యోగులుఉద్యోగ...
ఉద్రిక్తంగా మారిన ట్రంప్, బైడెన్ మద్దతుదారుల ర్యాలీ
November 15, 2020వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మద్దతుగా ఆయన మద్దతుదారులు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగామారింది. ఇరువర్గాల ఘర్షణలో పలువురు గాయపడినట్టుగా స్థానిక మీడియా పేర్కొన్నది. అమెరికా అ...
సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి
November 12, 2020హైదరాబాద్ : పేదలకు చేతనైన చేయూతను అందించేందుకు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు...
సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటాం
November 12, 2020పెద్దపల్లి : జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నేత పులి సత్యనారాయణ రెడ్డి ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల్లో ..టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిని తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు...
బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం
November 12, 2020కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని దహెగాం మండలం ఇడికుడ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి విఘ్నేష్ పెద్దపులి దాడిలో మృతి చెందిన సంఘటనపై పలువురు విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు రామగుండం సీపీ, జిల్లా ...
తేజశ్వి యాదవ్కు లైవ్ ఫిష్ గిప్ట్
November 10, 2020పాట్నా : బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ కొనసాగుతుంది. 243 అసెంబ్లీ స్థానాల్లో ఆయా అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఒకవైపు కౌంటింగ్ కొనసా...
అడ్డొస్తే కాళ్లు, చేతులు నరికేస్తాం.. వినకపోతే చంపేస్తాం!
November 09, 2020కోల్కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తే కాళ్లు, చేతులు నరికేస్తామని, అయినా వినకపోతే చంపుతామని...
ఎన్నికలను చోరీ చేశారు.. సాయుధ ట్రంప్ మద్దతుదారుల నిరసన
November 08, 2020వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలను దొంగిలించారంటూ ట్రంప్ మద్దతుదారులు పలు చోట్ల నిరసన తెలిపారు. అరిజోనా రాష్ట్ర రాజధాని ఫీనిక్స్లో సాయుధులైన వందలాది మంది ట్రప్ మద్దతుదారులు జో బైడెన్ గెలుపు...
నూతన రెవెన్యూ చట్టానికి సంపూర్ణ మద్దతు
November 06, 2020యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టంలో భాగమైన ధరణి పోర్టల్ రైతుల పాలిట వరం లాంటిదని, రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీం...
ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
November 06, 2020యాదాద్రి భువనగిరి : మోత్కూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే డా. గాదరి కిషోర్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భం...
ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు
November 06, 2020కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో శుక్రవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పలు జిన్నింగ్ మిల్లుల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు పూజలు నిర్వహించ...
‘2021 ఎన్నికల్లో మమతకు మద్దతిస్తాం.. ’
November 05, 2020డార్జిలింగ్: వచ్చే ఏడాది జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి మద్దతు ఇస్తామని గూర్ఖా జనముక్తి మోర్చా (జీఎంఎం) చీఫ్ బిమల్ గురుంగ్ తెలిపారు. తాము 17 ఏండ్ల పాటు ఎన్డీయేతో ఉ...
ఇద్దరు నేతలూ భారత్కు మద్దతుదారులే
November 04, 2020అధ్యక్ష పీఠంపై ట్రంప్, బిడెన్లో ఎవరున్నా స్నేహమే వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలనగానే ప్రపంచంలోని ప్రతి దేశం లాభనష్టాల బేరీజు వేసుకోవటం పరిపాటి. అగ్రరాజ్యం అధినే...
తెలంగాణ రాష్ట్రమే దేశాన్ని ఆదుకుంటున్నది
November 02, 2020ఆర్థిక రంగంలో మూల స్తంభంగా నిలిచింది కేంద్రం తీసుకుంటున్న నిధుల్లో తిరిగి వస్తున్నది సగమేఇతర రాష్ర్టాల కంటే అప్పులు తక్కువ.. అభివృద్ధి ఎక్కువ &n...
కూరగాయలకూ మద్దతు ధర
October 24, 2020కేరళ ప్రభుత్వం వినూత్న నిర్ణయం16 పంటలకు కనీస ధరలు ఖరారునవంబర్ 1 నుంచి అమలుతిరువనంతపురం: మార్కెట్లో కిలో టమాటా ధర రూ. 50 పలుకుతున్నది. ధర బాగున్నదని రైతు పం...
మరో మూడురోజులు అప్రమత్తంగా ఉండాలి : జీహెచ్ఎంసీ కమిషనర్
October 18, 2020హైదరాబాద్ : రానున్న మూడురోజులపాటు హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ సూచించారు. ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంత...
రైతన్నలకు అండగా ఉంటాం : మంత్రి పువ్వాడ
October 16, 2020ఖమ్మం : అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వానకాలం పత్తి, వరి పంటల కొనుగోలుపై ఖమ్మం డీపీఆర్సీ భవనంలో జిల్లా ...
‘పంటలకు కనీస మద్దతు ధరైనా లభించడం లేదు..’
October 15, 2020న్యూఢిల్లీ: రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరైనా లభించడం లేదని నిరసనకారులు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్కు చెందిన కార్యకర్తలు బుధవా...
ఆర్టికల్ 370 పునరుద్ధరణకు చైనా సాయం చేస్తుంది : ఫరూక్ అబ్దుల్లా
October 11, 2020శ్రీనగర్ : ఆర్టికల్ 370 కు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద ప్రకటన చేశారు. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణకు చైనా సహాయం చేయగలద...
ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం.. 90 లక్షల టన్నులు
October 11, 2020రాష్ట్రవ్యాప్తంగా 5,690 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గ్రేడ్- ఏ రకానికి రూ.1888, గ్రేడ్-బీకి రూ. 1868 మద్దతు ధరనిర్ణీత సమయంలో సీఎంఆర్ అందించని మిల్లర్...
ఓఆర్ఆర్పై అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు
October 07, 2020హైదరాబాద్ : నగర పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై అధునాతన 10 లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తన ట్విట్...
పేద విద్యార్థిని పాలిట ఆపద్బాంధవుడైన ప్రకాశ్రాజ్
October 03, 2020హైదరాబాద్ : ఎదుటివాళ్లకు సాయం చేయాలనే మంచి హృదయం ఉన్నవాళ్లలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఒకరు. ఈ లాక్డౌన్ కాలంలో కష్టాల్లో ఉన్న వాళ్లకు తనవంతు సాయం చేస్తూ వస్తున...
ఎమ్మెల్సీ అభ్యర్థి కవితకే మా మద్దతు
October 02, 2020ప్రజాప్రతినిధుల ఏకగ్రీవ తీర్మానాలుమోర్తాడ్/ఇందల్వాయి/నిజామాబాద్ రూరల్/బోధన్/లింగంపేట: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు సంపూర్ణ ...
ఆతిథ్య రంగానికి అండగా 'ఓయో'....
September 30, 2020విశాఖపట్నం : కరోనా మహమ్మారి కారణంగా ఆతిథ్య రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆతిథ్యం రంగంలోని పలు విభాగాల వ్యాపారాల పై తీవ్ర ప్రభావం కనిపించింది.హోటల్స్ , రవాణా రంగంపై ఈ ప్రభావం మరింత గా ...
మహిళలకిచ్చే మద్దతుపైనే సాంకేతిక సంస్థలకు రేటింగ్
September 30, 2020న్యూఢిల్లీ: మహిళా సిబ్బందికి అందించే సాయం, మద్దతుపైనే దేశీయ శాస్త్ర, సాంకేతిక సంస్థలకు ఇకపై రేటింగ్ లభించనున్నది. శాస్త్ర, సాంకేతిక రంగాన్ని వైవిధ్య భరితంగా రూపొందించే లక్ష్యంతో నూతన శాస్త్ర సాంకే...
కదిలిన కర్షకలోకం..భద్రాద్రి, జగిత్యాల జిల్లాల్లో భారీ ర్యాలీలు
September 29, 2020హైదరాబాద్ : కర్షకలోకం కదిలి వస్తున్నది. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జయహో సీఎం కేసీఆర్ అంటూ డప్పుచప్పుళ్లతో సంబురాలు చేసుకుంటున్నారు. భ...
రెవెన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ
September 28, 2020ఆదిలాబాద్ : రెవెన్యూ చట్టానికి మద్దతుగా జిల్లా కేంద్రంలో సోమవారం ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు ర్యాలీగా తరలివచ్చారు. ఆదిల...
బిల్లులకు ఏఐఏడీఎంకే మద్దతు రైతులను మోసగించడమే: కమల్ హాసన్
September 27, 2020చెన్నై: వ్యవసాయ బిల్లులకు ఏఐఏడీఎంకే మద్దతివ్వడం రైతులను మోసగించడమేనని నటుడు, రాజకీయ నేత అయిన కమల్ హాసన్ ఆరోపించారు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశమని, పార్లమెంట్లో ఆమోదం పొందిన అగ్రి బిల్లుల వల్ల ...
పల్లె, పైరు మురిసేలా అన్నదాతల సంబురాలు
September 27, 2020హైదరాబాద్ : నూతన రెవెన్యూ చట్టం రైతన్నల ఇంట ఆనందాన్నినింపింది. దశాబ్దాల భూ సమస్యలకు చరమగీతం పాడటంతో రాష్ట్రంలోని రైతులు పల్లెలు, పైరు మురిసేలా సంబురాలు చేసుకుంటున్నారు. కొత్త చట్టానికి మద్దతు తెలుప...
అచ్చంపేటలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ : పాల్గొన్న మంత్రులు
September 25, 2020నాగర్కర్నూల్ : నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా జిల్లాలోని అచ్చంపేటలో రైతులు భారీ ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. రైతుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రెవెన్యూ బిల్లును తీసుకు వచ్చినందుకు సీఎ...
సమరోత్సాహంతో అన్నదాతలు..ఎడ్లబండ్లు, ట్రాక్లర్లతో భారీ ర్యాలీలు
September 25, 2020హైదరాబాద్ : నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా సమరోత్సాహంతో అన్నదాతలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహిస్తూ సీఎం కేసీఆర్ కు మద్దతు తెలుపుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ...
ఊరూరా అదే జోరు..ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు
September 23, 2020హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంతో రాష్ర వ్యాప్తంగా సంబురాలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ కు మద్దతుగా రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ డప్పు చప్...
అనురాగ్ కశ్యప్కు మాజీ భార్యల మద్దతు
September 23, 2020ముంబై: లైంగిక వేధింపుల ఆరోపణను ఎదుర్కొంటున్న బాలీవుడ్ చిత్ర నిర్మాత, దర్శకుడు అనురాగ్ కశ్యప్కు ఆయన మాజీ భార్యలు కల్కి కొచ్లిన్, ఆర్తీ బజాజ్ మద్దతుగా నిలిచారు. పెండ్లి కాకముందు నుంచే ఎన్నో విష...
ఊరూరా జోరుగా.. ట్రాక్టర్ల ర్యాలీలు
September 22, 2020హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తీసుకు వచ్చిన నూతన రెవెన్యూ చట్టంపై అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. సంబురాల పర్వం కొనసాగుతూనే ఉంది. రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తూ ఊరూరా జోరుగా ట్రాక్టర్లు, బైక్ ...
రెవెన్యూ చట్టానికి మద్దతుగా..500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ
September 22, 2020సిద్దిపేట : సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఇన్నేండ్లు భూ సమస్యలతో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఇక మా కష్టాలు తీరినట్లేనని సంబురాలు జరుపుకుంటున్నార...
మద్దతు ధరల పెంపు
September 22, 2020గోధుమసహా ఆరు యాసంగి పంటల ఎంఎస్పీల సవరణ2020-21, 2021-22 కాలాలకు వర్తింపున్యూఢిల్లీ: యాసంగిలో పండించే ఆరు రకాల పంటల మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. గోధుమతోపాటు కాయధ...
అగ్రి బిల్లులపై నిరసనల మధ్య.. పంటల కనీస మద్దతు ధరల పెంపు
September 22, 2020న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై రైతులు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు తీవ్రం చేస్తున్న తరుణంలో కొన్ని పంటల కనీస మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం సోమవారం పెంచింది. పంజాబ...
టీఆర్ఎస్ కే మా మద్దతు.. శిలాజీ నగర్, వెంకటగిరి గ్రామస్తుల తీర్మానం
September 20, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కే మా మద్దతు అంటూ శిలాజీ నగర్, వెంకటగిరి తండా వాసులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు అన్ని కులాలు, మతస్తుల మెజార్టీ ప్రజలు కలిసి టీఆర్ఎస్ పార్టీ...
నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా.. వెయ్యి ట్రాక్టర్లతో భారీ ర్యాలీ
September 20, 2020జగిత్యాల : రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ కు వెల్లువలా మద్దతు లభిస్తున్నది. నూతన రెవెన్యూ చట్టంతో భూతల్లి చెరవిడిపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అంటూ ప్రజలు...
మాల్దీవులకు భారత్ రూ.1,840 కోట్ల ఆర్థిక సహాయం
September 20, 2020న్యూఢిల్లీ: మాల్దీవుల దేశానికి భారత్ రూ.1,840 కోట్ల ఆర్థిక సహాయం చేసింది. కరోనా నేపథ్యంలో ఆ దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 250 మిలియన్ అమెరికా డాలర్ల నిధులు ఇచ్చింది. ఆ దేశ రాజధాని మాలేలో ...
సచిన్ ఔదార్యం.. 560 మంది విద్యార్థులకు అందనున్న విద్య, పోషకాహారం
September 14, 2020న్యూఢిల్లీ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కులర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. పోషకాహార లోపం, నిర్లక్ష్యరాస్యతతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు ముందుక...
రేపు అంకుర సంస్థల ఎకోసిస్టమ్స్కు మద్దతుగా నిలిచిన రాష్ట్రాల ర్యాంకుల ప్రకటన
September 10, 2020ఢిల్లీ : అంకుర సంస్థల ఎకోసిస్టమ్స్కు మద్దతుగా నిలిచిన రాష్ట్రాల ర్యాంకింగ్ రెండో ఎడిషన్ ఫలితాలను రేపు ప్రకటించనున్నారు.కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ ఫలితాలను విడుదల చేయనున్న...
నిలకడగానే ఎస్పీ బాలు ఆరోగ్యం!
September 08, 2020చెన్నై: ఇటీవల కరోనా మహమ్మారి బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని వైద్యులు తెలిపారు. సోమవారం ఆయనకు మరోసారి కరోనా...
విమానంలో 20 కి.మీ. పరిగెత్తిన వ్యక్తి.. క్యాన్సర్ రోగుల కోసమేనట!
September 08, 2020క్యాన్సర్ రోగులకు సహాయం చేయడానికి 25 ఏండ్ల హెన్రీ ఖాళీగా ఉన్న విమానం లోపల 36 వేల అడుగులు వద్ద.. 20 కి.మీ. పరుగెత్తాడు. క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థ కోసం అట్లాంటా నుంచి లండన్కు 8 గంటలపాటు వి...
గంగవ్వకు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే ‘సుంకె’
September 07, 2020కరీంనగర్ : బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-4 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. వ్యాఖ్యాత టాలీవుడ్ మన్మధుడు నాగార్జున షోలో పాల్గొననున్న కంటెస్టెంట్లను ఒక్కొక్క...
నిరుపేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం : మంత్రి మల్లారెడ్డి
September 07, 2020మేడ్చల్ మల్కాజిగిరి : నిరుపేదలు, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన సుమారు 200 మంది క్యాన్సర్, కిడ్నీ, హృదయ సంబంధిత ర...
ఆటో పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలి: మారుతి సీఈఓ
September 04, 2020ఢిల్లీ : భారత ఆటో పరిశ్రమ ఎన్నడూలేని విధంగా తీవ్ర నష్టపోయిందని ,దీంతో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నదనిమారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కెనిచి అయుకావా శుక్రవారం తెలిపారు....
దివ్యాంగులకు సర్కారు అండ.. మంత్రి కొప్పుల
September 02, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎస్సీ అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. దివ్యాంగుల సమస్యలపై మంత్రి మంగళవారం హైద...
అమెరికా పోర్ట్ల్యాండ్లో ఘర్షణ: ఒకరు మృతి
August 31, 2020వాషింగ్టన్ : అమెరికాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు మూడు రాష్ట్రాల్లో 11 మందిపైకి కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మొదటి కాల్పుల ఘటన ఒరెగాన్ స్టేట్ లోని పోర్ట్ల్యాండ్లో జ...
ఖలీస్తాన్ మద్దతుదారులు ముగ్గురు అరెస్ట్
August 30, 2020మోగా : ఇటీవల స్థానిక కమిషనర్ కార్యాలయంలో ఖలిస్తానీ జెండాను ఎగురవేసిన ఇద్దరు ఖలిస్తానీ మద్దతుదారులు ఢిల్లీలో పట్టుబడ్డారు. ఇద్దరూ 16 రోజులుగా పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయేందుకు సిద్ధమవుతున్న త...
ఆ అనాథ పిల్లలకు అండగా ప్రభుత్వం : మంత్రి కేటీఆర్
August 23, 2020కుమ్రంభీం అసిఫాబాద్ : ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరో మారు తన ఔదర్యాన్ని చాటారు. అయిన వాళ్లని కోల్పోయి అనాథలుగా మారిన ఆరుగురు ఆడపిల్లలకు పెద్దన్నగా నేనున్నానంటూ భరోసానిచ్చారు. జిల్లాలోని పెంచ...
కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ
August 22, 2020హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పులేదని ఇవాళ ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ వెల్లడించింది. ప్రణబ్ దీర్ఘమైన కోమాలో ఉన్నట్లు హాస్పిటల్ తన హ...
మమ్మల్ని ఆ బాధ్యతల నుంచి తప్పించండి.. అధికారుల విజ్ఞప్తి
August 22, 2020లక్నో: తమకు తగిన రక్షణ లేదని, తమను ఆ బాధ్యలత నుంచి తప్పించాలని 14 మంది వైద్యాధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా విధుల్లో ఉన్న తాము నమూనాలు సేకరించడంలో ఇబ్బందులు ఎదుర్...
పత్తికి సీసీఐ మద్దతు ధర
August 22, 2020కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలిఅధికారులకు మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశంసీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో సమవేశం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గతేడాది...
అమృత్సర్లో చెరుకు రైతుల నిరసన
August 21, 2020అమృత్సర్ : కేంద్రం చెరుకు పంటకు కనీస మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని అమృత్సర్లో శుక్రవారం రైతులు చెరుకు గడలను తగులబెట్టి నిరసన తెలిపారు. చెరుకు క్వింటాకు కనీస మద్దతు ధర మరో రూ .1...
భవిష్యత్ లో కనుమరుగవనున్న ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్....
August 20, 2020హైదరాబాద్ : ఇప్పుడంటే ఇంటర్నెట్ వినియోగించేందుకు గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ వాడుతున్నాం . అంతకుముందు మైక్రోసాఫ్ట్ చరిత్రలో" ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్" కు ప్రత్యేక స్థానం ఉండేది. ప్రజలకు అంతర్జాలా...
ఆందోళన వద్దు.. బాధితులకు అండగా సర్కారు: మంత్రి ఎర్రబెల్లి
August 16, 2020వరంగల్ అర్బన్: ‘ప్రజలు ఆందోళన చెందవద్దు.. వర్షాలు తగ్గే వరకూ ఇండ్లలోనే ఉండండి.. బాధితులకు రాష్ట్ర సర్కారు అండగా ఉంటుంది. ముంపు బాధితులను ఆదుకునేందుకు సంసిద్ధంగా ఉంది. అన్ని రకాల సహాయక చర్యలు చేపట్ట...
వెంటిలేటర్పై భారత మాజీ క్రికెటర్
August 15, 2020న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ ఆరోగ్యం విషమంగా ఉన్నది. ప్రస్తుతం ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఆయన చికిత్స పొందుతున్నారు. గతనెలలో కరోనా బారినపడిన మాజీ ఓపెనర్ ఆరోగ్య పరిస్థితి మరింత ...
ఆమె కన్నా నాకే భారతీయుల మద్దతు ఎక్కువ: ట్రంప్
August 15, 2020హైదరాబాద్: అమెరికా ఎన్నికల కోసం ప్రచారం హీటెక్కింది. డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్పై.. అధ్యక్షుడు ట్రంప్ అటాక్ స్టార్ట్ చేశారు. బైడెన్ దేశంలో ఒక్కరు కూడా సేఫ్గా ఉండరని ట్...
కొండచరియలు విరిగి పడి 11 మంది మృతి
August 15, 2020కఠ్మాండు: కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో నేపాల్లోని సింధుపాల్చౌక్ జిల్లాలో శుక్రవారం కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో 11 మంది మరణించారు. 27 మంది గల్లంతయ్యారు. అధికారులు సహాయ...
విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం
August 12, 2020న్యూఢిల్లీ, ఆగస్టు 11: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నది. ఆయనకు మెదడులో ఓ అడ్డంకి ఏర్పడటంతో సోమవారం ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్, రిఫరల్ దవాఖానలో శస్త్రచికిత్స చేసిన విషయ...
చిత్రకళ.. చేయూత
August 09, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రముఖ చిత్రకారులు ‘హరి - మాయ’ల చిత్రకళ ప్రదర్శన బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్ హోటల్లో ప్రారంభమైంది. ‘హృదయాలయ’ అనే అనాథాశ్రమం నిర్వహణకు, పేద పిల్లలకు చేయూతనిచ్చేందు...
స్వయం ఉపాధికి.. చేయూతనందిస్తాం..!
August 07, 2020మహిళలకు పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్లు..స్వయం ఉపాధి పథకం కింద అమలు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఎస్సీ కార్పొరేషన్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇప్పుడంతా కరోనా సీజన్...
కష్టకాలంలో ఆదుకోని కేంద్రం
July 29, 2020కరోనా నేపథ్యంలో రాష్ర్టాల్లో ఆర్థిక సంక్షోభం జీఎస్టీ పరిహారంతో ఆదుకోవాలన్న తెలంగాణగత ఏడాది బకాయిలనే ఇప్పుడిచ్చిన కేంద్రం హైదరా...
కార్మికుల శ్రేయస్సుకు తోడ్పాటు అందించాలి
July 29, 2020ఉప్పల్, జూలై 28 : ఉప్పల్ నాచారానికి చెందిన టీఆర్ఎస్కేవీ మేడ్చల్ జిల్లా మహిళ అధ్యక్షురాలు గాదె నిర్మలరెడ్డి మంగళవారం పల్లా రాజేశ్వర్రెడ్డిని కలిశారు. మహిళ అధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా మ...
అంత్యక్రియలకు ఆసరా..!
July 28, 2020కరోనా మృతదేహాలు ఉచితంగా తరలింపుముస్లిం సమాజంతో తొలిసారి ప్రారంభించిన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా మృతదేహాలను తరలింపు, అంత్యక్రియల సే...
వ్యాక్సిన్ ఆశలతో బలపడిన రూపాయి
July 21, 2020ముంబై: కోన్నాళ్లుగా బలహీన పడుతున్న రూపాయి ఒక్కసారిగా పుంజుకుంది. అమెరికా డాలర్ మారకంతో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం బలపడింది. ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లోకి వెళ్తుండటం, అంతర్జాతీయ కరె...
మనోదర్పణ్ ప్రత్యేక వెబ్ పేజీని ప్రారంభించిన కేంద్ర హెచ్.ఆర్.డి మంత్రి
July 21, 2020ఢిల్లీ: విద్యార్థుల మానసిక ఆరోగ్యం తోపాటు వారి శ్రేయస్సుకోసం వారికి మద్దతు నిచ్చేందుకు హెచ్.ఆర్.డి మంత్రిత్వశాఖ చేపట్టిన మనోదర్పణ్ కార్యక్రమాన్నికేంద్ర మానవ వనరుల అభివృద...
మద్దతుతోపాటు డిమాండ్లు.. సీఎం గెహ్లాట్కు బీటీపీ లేఖ
July 19, 2020జైపూర్: రాజస్థాన్లో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతున్నది. సీఎం అశోక్ గెహ్లాట్పై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్, ఆయనకు మద్దతుగా ఉన్న 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారన్నది తెలియడం లేదు. మరో...
‘రజకులను ఆదుకోవాలి ’
July 19, 2020దుండిగల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న రజకులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ శ్రీమడేలా ప్రజారజకసేవా సంఘం ప్రధాన కార్యదర్శి మణిగొండ శంకర్ అన్నారు. ఈ మేరకు శనివారం ...
వీధి వ్యాపారులకు అండ..
July 18, 2020ఎలాంటి పూచికత్తు లేకుండా రూ.10వేల రుణం వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించే అవకాశం అర్హులైన వారందరికీ ఇస్తాం : ఉప కమిషనర్గాజులరామారం : కరోనా.. లాక...
కరోనా బాధితులకు అండగా..
July 18, 2020ఉచితంగా ఆక్సిజన్ కన్సెంట్రేటర్, పల్స్/ఆక్సిమీటర్, వీల్ చెయిర్ ఉపయోగం అనంతరం వెనక్కి n డయల్-9393066923సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా ఆపత్కాలంలో తోటి వ్యక్తులక...
ద్యుతీ చంద్కు 4 కోట్లు ఇచ్చాం ఒడిశా ప్రభుత్వం
July 17, 2020భువనేశ్వర్: టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్కు ఇప్పటి వరకు రూ. 4.09 కోట్ల ఆర్థిక సాయం అందించామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ...
ద్యుతీ చంద్కు 4 కోట్లు ఇచ్చాం ఒడిశా ప్రభుత్వం
July 17, 2020భువనేశ్వర్: టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్కు ఇప్పటి వరకు రూ. 4.09 కోట్ల ఆర్థిక సాయం అందించామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ...
నేను సైతం: ఆమ్లా
July 16, 2020కేప్టౌన్: జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్'ఉద్యమానికి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హాషీం ఆమ్లా మద్దతు తెలిపాడు. వర్ణ వివక్షపై గళమెత్తిన సఫారీ పేసర్ లుంగీ ఎంగ్డీని ప...
కాంగ్రెస్లో సంక్షోభం
July 15, 2020రాజస్థాన్ పీసీసీ, యూత్కాంగ్రెస్కు కొత్త అధ్యక్షులు.. పైలట్ అనుచరుల రాజీనామా
మాకు 109 మంది ఎమ్మెల్యేల బలం ఉంది!
July 13, 2020జైపూర్: సంక్షోభం అంచున ఉన్న ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమకు 109 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, గెహ్లాట్ ప్రభుత్వానికి వచ్చిన నష...
కిడ్నీ బాధితుడికి మంత్రి కొప్పుల భరోసా
July 12, 2020జగిత్యాల : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన బీటెక్ విద్యార్థి గాలిపెల్లి సాయిరామ్ రెండు కిడ్నీలు దెబ్బతిని మంచానికే పరిమితమయ్యాడు. చిన్నతనంలోనే తండ్రి మృతి చెందగా తల్లి కూలీ చేస్త...
కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం.. భర్తకే భార్య మద్దతు!
July 11, 2020కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం.. భర్తకే భార్య మద్దతు!ముంబై: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది..! మానవత్వానికి మచ్చతెచ్చే దారుణ ఉదంతమిది..! ఏ తండ్రీ చేయకూడని ఘోరాన్ని ఆ కిరాతకుడు చేశాడ...
రియల్ రంగానికి సర్కారు దన్ను.!
July 11, 2020సమయమిచ్చారు.. సమస్యలు తీర్చారు.. 12 నెలల పాటు అనుమతుల గడువు పెంపుతో ఉపశమనం ప్రాజెక్టులకు వరంగా మారనున్న వాయిదాల పద్ధతిఅప్రోచ్ రోడ్డు ‘వంద’ ఉండాల్సిందేనంటున...
ఏపీకి ఆర్థిక చేయూతను అందించాలి
July 10, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం ఆర్థిక చేయూతను ఇవ్వాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి ...
ఆకట్టుకుంటున్న కింగ్ కాజీ "మేడ్ ఇన్ చైనా" వీడియో
July 09, 2020ముంబై: చైనా వస్తువులను నిషేధించాలన్న డిమాండ్కు మద్దతుగా సింగర్ కింగ్ కాజీ “మేడ్ ఇన్ చైనా” అనే పాటతో ముందుకు వచ్చారు. ఢిల్లీ ప్రసిద్ధ షాపింగ్ హబ్లైన ఖాన్ మార్కెట్, చాందిని చౌక్లో విక్...
ఈ డివైజ్ ఉపయోగిస్తే.. స్మార్ట్ఫోన్లపై బ్యాక్టీరియా పరార్
July 09, 2020హైదరాబాద్ : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్ సంగ్ కొత్త ప్రాడక్ట్ను లాంచ్ చేసింది. బ్యాక్టీరియా, క్రిములను నిర్మూలించే యూవీ ఆధారిత స్టెరిల...
సంక్షోభంలోనూ.. ప్రజలకు అండ
July 09, 2020మేడ్చల్ : కరోనా సంక్షోభ సమయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం హరితహారం, రైతు వేదిక, ప్రభు...
ఈపీఎఫ్పై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
July 08, 2020న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు చందాను చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం...
పేదలకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే
July 08, 2020చిక్కడపల్లి : ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రేషన్ షాపు ల ద్వారా ప్రజలకు అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీ కార...
నమామి గంగే కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు నిధులు
July 07, 2020న్యూఢిల్లీ : గంగా నది పరిశుభ్రతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నమామి గంగే కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేసేందుకు తన సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమానికి 400 మిలియన్ డాలర్ల ( భారత ...
భక్తుల సౌకర్యాల కల్పనకు సహకరిస్తా
July 05, 2020మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్అమీర్పేట్ : బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు పూర్తి సహకారన్ని అందిస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. ఆలయ ఈవోగ...
కళాకారులను ఆదుకోవాలి
July 04, 2020ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారితెలుగు యూనివర్సిటీ: లాక్డౌన్తో సాంస్కృతిక, కళా ప్రదర్శనలు లేక ఆర్థికంగా చితికిపోతున్న వారిని ఆదుకోవడం గొప్ప పరిణామమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ...
స్వర్ణకారులను ఆదుకోవాలి : పవన్కళ్యాణ్
July 01, 2020అమరావతి : లాక్డౌన్ సమయంలో స్వర్ణకారులు తమ కుల వృత్తికి దూరమయ్యారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వీరిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్వీటర్ ద్వారా కోరారు. ప్రస్తుతం ఆ...
భారత్కు ఫ్రాన్స్ బాసట.. చైనా తీరును ఖండించిన ఆ దేశ రక్షణ మంత్రి
June 30, 2020పారీస్: భారత్కు ఫ్రాన్స్ బాసటగా నిలిచింది. లఢక్ సరిహద్దులోని గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘరణలో 20 మంది భారతీయ సైనికులను పొట్టనపెట్టుకున్న చైనా తీరును ఆ దేశ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ఖండించారు...
దివ్యాంగులను ఆదుకోవాలి
June 30, 2020ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఉప్పల్, : హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిలుకానగర్ డివిజన్కు చెందిన రజితకు సోమవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి వీల్చైర్ను అందజేశారు.ఎ...
ఔదార్యాన్ని చాటుకుంటున్న జీ తెలుగు
June 24, 2020హైదరాబాద్: రోజురోజుకి పెరుగుతోన్న కోవిడ్ కేసులు కలవరపాటుకి గురిచేస్తున్నాయి. మహమ్మారిపై పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉంది. కష్టాల్లో ఉన్నవారి...
కేంద్రానికి మద్దతు : మాయావతి
June 22, 2020న్యూఢిల్లీ : ఇండియా, చైనా మధ్య గాల్వాన్ లోయలో జరుగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనపై కేంద్రానికి బహుజన సమాజ్ పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. పూర్తి పరిపక్వత, సంఘీభావంతో...
కృత్రిమశ్వాసపై ఢిల్లీ ఆరోగ్యమంత్రి!
June 19, 2020న్యూఢిల్లీ: ఇటీవల కరోనా పాజిటివ్గా తేలడంతో ఆస్పత్రిలో చేరిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్కు వైద్యులు కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. జైన్కు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మరింత ముదరడం...
బృహత్తర మద్దతుకు గర్విస్తున్నా: ప్రధాని మోదీ
June 18, 2020న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత తాత్కాలిక సభ్యత్వానికి మద్ధతు తెలిపిన దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ సమాజం నుంచి లభించిన బృహత్తరమైన ...
కష్టకాలంలో అండగా నిలిచిన మొండెలెజ్ ఇండియా
June 18, 2020బెంగళూరు :మొండెలెజ్ ఇండియా ,క్యాడ్బరీ డెయిరీ మిల్క్, క్యాడ్బరీ బోర్న్విటా, ఓరియో మొదలైన భారతదేశపు స్నాకింగ్ బ్రాండ్ల తయారీదారులు , బేకరీ తయారీసంస్థలు , కోవిడ్-19 కాలంలో కార్మికులకు , వలస జనాభాకు...
విశాఖలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
June 15, 2020ఆంధ్రప్రదేశ్ : విశాఖ నగరంలో టీడీపీ, వైసీపీ శ్రేణల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు...
ఒకే అకౌంట్.. నాలుగు వాట్సాప్ డివైజుల్లో లాగిన్
June 13, 2020ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ తీసుకొస్తున్నది. ప్రస్తుతం మల్టీ డివైజ్ లాగిన్లపై టెస్టింగ్ మొదలుపెట్టామని వాట్సాప్ తెలిపింది. సెర్చింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. చాట్ క్...
గౌడన్నలకు అండగా ఉంటాం : మంత్రి ఈశ్వర్
June 10, 2020కరీంనగర్ : గౌడన్నలను అన్ని విధాలుగా ఆదుకుంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాళేశ్వరం లింక్ -2 కాలువ పంప్ హౌస్ నిర్మాణంలో భాగంగా వెల్గటూర్, రాజక్కపల్లె గ్రామాల్లో ఈత, తాటి చెట్లు కోల...
క్విక్ సపోర్టు యాప్తో ఖాతా ఖాళీ..
June 08, 2020హైదరాబాద్: రూపాయి మెసేజ్ పంపి ఓ ఉద్యోగి నుంచి రూ.6.10 లక్షలను సైబర్ మోసగాళ్లు కొట్టేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నిజాంపేట గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఈ నెల 6వ తేదీన ఓ...
క్విక్ సపోర్ట్తో టోకరా సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి
June 08, 2020హైదరాబాద్ : క్రెడిట్ కార్డు కావాలా ... ఒక క్లిక్తో మీకు లక్ష రూపాయల క్రెడిట్ కార్డును జారీ చేస్తాం... అనగానే సంబురపడ్డ ఓ ప్రైవేటు ఉద్యోగి రూ. మూడు లక్షలు పోగొట్టుకున్నాడు. ఫోన్లో మాట్లాడిన వ్యక...
12 నగరాల్లో గ్లెన్మార్క్ సహాయ కార్యక్రమాలు
June 05, 2020హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో ముందుండి పోరాడుతున్న పోలీస్ అధికారులకు మద్దతునందించడానికి గ్లెన్మార్క్ ముందుకు వచ్చింది. అందులోభాగంగా గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్కు చెందిన సీఎస్ఆర్ వ...
టీ హబ్తో ఒప్పో జోడీ
June 02, 2020హైదరాబాద్ : స్టార్టప్లను మరింతగా ప్రోత్సహించేందుకుగాను ప్రముఖ చైనా సెల్ఫోన్ కంపెనీ ఒప్పో టీ హబ్తో ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని టీ హబ్ అధికారికంగా ప్రకటించింది. కృత్రిమ మేధస్సు, 5జీ, బ్...
పంటల మద్దతు ధరల వివరాలివే..
June 01, 2020న్యూఢిల్లీ: రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం 14 రకాల వానాకాలం పంటలపై 50 నుంచి 83 శాతం అధిక మద్దతు ధర ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పంటల మద్దతు ధరల వివరాలు:
14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపు
June 01, 2020న్యూఢిల్లీ: రైతులకు ఇది శుభవార్త. అన్నదాతల పట్ల కేంద్ర ప్రభుత్వం తన ప్రేమను ప్రకటించుకున్నది. రైతుల పంటపై ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర పెంచుతున్నట్టు కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్...
రైతులకు అండగా నిలబడే ప్రభుత్వం మాది: మంత్రి కన్నబాబు
May 28, 2020అమరావతి: రైతు సంక్షేమం కోసం నిలబడే ప్రభుత్వం తమదని రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఆయిల్ ఫామ్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్...
అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లకు అండగా ఏపీ సర్కారు
May 26, 2020అమరావతి : అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లు, మౌజన్లకు రూ. 5 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధ...
కవలల వైద్యానికి ఆర్థిక చేయూత
May 26, 20202లక్షల ఎల్వోసీ మంజూరు మంత్రి కేటీఆర్ చొరవకు కృతజ్ఞతలు...
ఒడిశా, బెంగాల్కు మా మద్దతు ఉంటది
May 22, 2020న్యూఢిల్లీ: అంఫాన్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్, ఒఢిశా రాష్ట్రాలకు తాము మద్దతుగా నిలుస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తెలిపారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జిక...
నాయీ బ్రాహ్మణులకు అండగా ఉంటాం
May 22, 2020హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్ననాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హామీనిచ్చారు. బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో...
అన్నదాతకు అండగా అపార్ట్ మెంట్ వాసులు
May 20, 2020బెంగళూరు : దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు నేపథ్యంలో అన్నదాతలు ఎంతో శ్రమించి పండించిన కూరగాయలు కొనేవారు లేక, వాటిని మార్కెట్లకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. కూర...
లాయర్లందరికీ ఆర్థికసాయం
May 14, 2020వినోద్కుమార్కు జాగృతి లీగల్సెల్ వినతిహైదరాబాద్, నమస్తే తెలంగాణ: అనుభవం, వయస్సుతో నిమి త్తం లేకుండా ఇబ్బందుల్లో ఉన్న న్యాయవాదులందరికీ ప్రభుత్వ ఆర్థికసాయాన్ని వర్తిం...
మూడురోజుల్లో మిగతావారికీ ఆర్థిక సాయం: ఏపీ సీఎం
May 11, 2020అమరావతి : ఎల్జీ గ్యాస్ బాధిత గ్రామాల్లో మంత్రులంతా ఈ రాత్రికి బసచేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. శానిటేషన్ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఈ రాత్రికి ఊళ్లోకి వచ్చ...
ఎల్జీ పాలిమర్స్ బాధితులకు అండగా నిలుస్తాం: పవన్ కళ్యాణ్
May 10, 2020ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన విష వాయువు ప్రభావంతో విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురం గ్రామ ప్రజకు అండగా నిలుస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆర్.ఆర్.వెంకటాపురంతోపాటు పరి...
దాతలకు కృతజ్ఞతలు: డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
May 06, 2020ఏలూరు :ఏపీ లో కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వామ్యo అవుతూ తమ వంతు బాధ్యతతో సీఎం సహాయ నిధి కి విరాళాలు అందించడానికి ముందుకు వచ్చిన దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్...
ఢిల్లీలో తెలుగు జర్నలిస్ట్లకు అండగా సీఎం జగన్
May 05, 2020ఢిల్లీ :కరోనా క్లిష్ట సమయంలోనూ దేశ రాజధాని ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్న తెలుగు జర్నలిస్ట్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. తెలుగు జర్నలిస్టులకు కరోనా...
అక్తర్ వెంటే నేను: యూనిస్ ఖాన్
May 01, 2020లాహోర్: రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యలకు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ బలపరిచాడు. అక్తర్ సరైన అంశాన్నే లేవనెత్తాడని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రక...
టైంబ్యాంక్.. సమయాన్ని దాచుకోవచ్చు.. తిరిగి వాడుకోవచ్చు!
April 25, 2020సమయం చాలా విలువైనది.. పోతే మళ్లి తిరిగి రాదు.. టైం వేస్ట్ చేసుకోవద్దండి అని మన గురువులు, పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ సమయాన్ని ఒక దగ్గర దాచుకోవచ్చని, దాన్ని మళ్లీ తిరిగి వాడుకోవచ్చని చాలా మంద...
మామిడి రైతులకు అండగా 'ఫ్రమ్ ఫార్మ్ టు ఫ్యామిలీ '
April 23, 2020విజయవాడ : జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ(జికా) ఆర్థిక సహకారం తో జల వనరుల విభాగం (డబ్ల్యుఆర్డీ), ఉద్యానవనశాఖ, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీలు మామిడి రైతులను ఆదుకునేందుకు ముందుక...
మహిళలకు అండగా జగన్ సర్కారు
April 21, 2020లాక్డౌన్ సమయంలో గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలకు సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలిచేందుకు సిద్ధమైంది. మహిళల రక్షణకు అన్ని జిల్లాల్లో వన్ స్టాప్ సెంటర్లను ప్రారంభించింది. 13 జిల్లాలోని...
పోలీసు లకు అండగా వేదాంత -వీజీసీబీ
April 21, 2020వైజాగ్: కోవిడ్ 19 మహమ్మారి వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతు న్నది. ఆపదలో ఉన్న ప్రజలకు సాయం అందించడంలో భాగంగా వేదాంత- వైజాగ్ జనరల్ కార్గో బెర్త్ (వీజీసీబీ) అనేక సేవా కా...
FDIలపై కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన రాహుల్
April 18, 2020FDIలపై కేంద్ర నిర్ణయాన్ని రాహుల్ గాంధీ సమర్థించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై (FGDI) కేంద్రప్రభుత్వం చేసిన సవరణలను ఆయన స్వాగతించారు. తన హెచ్చరికను పరిగణలోకి తీసుకుని ఎఫ్డీ...
మత్స్యకారులకు అండగా ప్రభుత్వం
April 18, 2020అమరావతి : లాక్డౌన్తో చేపల వేటపై నిషేదం వల్ల దాదాపు మూడు నెలల పాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. 20 రోజుల్లో వేట విరామ సాయం...
బిడెన్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు
April 15, 2020హైదరాబాద్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా ఖరారైన మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. బిడెన్లో అధ్యక్షునికి కావాల్సిన లక్షణాలన్నీ ఈసరికే ...
లాక్డౌన్కు మెజారిటీ ప్రజలు మద్దతు!
April 14, 2020న్యూఢిల్లీ: లాక్డౌన్ను మరో రెండు వారాలు పొడిగించాలని 86.7 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్టు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ సర్వేలో వెల్లడైంది. నిత్యావసరాల కోసం ఇబ్బంది పడ్డామ...
బరిలోకి గూగుల్, యాపిల్!
April 12, 2020కరోనాపై పోరుకు చేతులు కలిపిన దిగ్గజ కంపెనీలుబాధితులను గుర్తించేందుకు...
కరోనాపై పోరుకు భారత్కు తోడుంటాం: చైనా
March 26, 2020కరోనా వైరస్ నియంత్రణకు భారత్కు సహాయ సహకారం అందిస్తామని చైనా వ్యాఖ్యనించింది. కష్ట సమయంలో భారత్ తమకు అండగా నిలిచిందని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మహమ్మారి కరోనాను కట్ట...
వెల్డన్ కేసీఆర్ సాబ్
March 23, 2020తెలంగాణకు అమిత్షా ప్రశంసహైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఆదివారం జనతా కర్ఫ్యూను అత్యుద్భుతంగా విజయవంతం చేసినందుకుగా...
‘జనతా కర్ఫ్యూ’కు మద్దతుగా ఏపీ సీఎం చప్పట్లు..
March 22, 2020అమరావతి: కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు ‘జనతా కర్ఫ్యూ’కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ప్రజలంతా తమకు తాము స్వీయనిర్భంధంలో ఉండి, ప్రధాని పిలుపును పాటించారు. సాయ...
‘జనతా కర్ఫ్యూ’ విజయవంతం..
March 22, 2020హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దానిని అరికట్టేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు యావత్ భారతావని తమకు తాము గృహనిర్బంధం చేసుకొని, ‘జనతా కర్ఫ్యూ’ను విజయవంత...
పసుపు మార్కెటింగ్లో కేంద్రం విఫలం...
March 12, 2020ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పసుపు నాణ్యత పెంపు, మార్కెటింగ్, వినియోగం, దీర్ఘకాలిక ప్రణాళిక, మద్దతు ధరలపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాష్ట్ర వ...
ఉగ్రవాదులకు సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్..
February 19, 2020జమ్మూ కశ్మీర్: ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఓ వ్యక్తిని కుల్గాం పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి లష్కర్-ఇ-తైబా సంస్థకు చెందిన ఉగ్రవాదులకు పరోక్షంగా సహకరిస్తూ, వారికి రవాణా సదుపాయం, వసతి కల్పిస్...
‘టాస్క్'కు ప్రీమియర్ సిస్కో అవార్డు
January 30, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (టాస్క్).. సిస్కో ప్రీమియర్ అకాడమీ సపోర్ట్ సెంటర్ అవార్డుకు ఎంపికైంది. టాస్క్ పరిధిలోని పలు అకాడమీల ద్వారా అధునా...
తాజావార్తలు
- అమెజాన్ ‘బ్లూ ఆరిజన్’ సక్సెస్
- ప్రజావైద్యుడు లక్ష్మణమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- ప్రభాస్ ‘సలార్’ లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్.. విలన్ ఎవరో తెలుసా?
- బెంగళూరు హైవేపై ప్రమాదం : ఒకరు మృతి
- వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
- మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!
- టీకా రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
- ‘శశి’ వచ్చేది ప్రేమికుల రోజుకే..
- టీకా సంరంబం.. కరోనా అంతం !
- పేదలకు ఉచితంగా టీకాలు ఇవ్వాలి: పంజాబ్ సీఎం
ట్రెండింగ్
- కృతిసనన్ కవిత్వానికి నెటిజన్లు ఫిదా
- ఆర్మీ ఆఫీసర్ గా సోనూసూద్..మ్యూజిక్ వీడియో
- సంక్రాంతి విజేత ఒక్కరా..ఇద్దరా..?
- జవాన్లతో వాలీబాల్ ఆడిన అక్షయ్ కుమార్..వీడియో
- తెలుగు రాష్ట్రాల్లో 'రెడ్' తొలి రోజు షేర్ ఎంతంటే..?
- గెస్ట్ రోల్ ఇస్తారా..? అయితే రెడీగా ఉండండి
- కీర్తిసురేశ్ లుక్ మహేశ్బాబు కోసమేనా..?
- పూజా కార్యక్రమాలతో ప్రభాస్ 'సలార్' షురూ
- నాగ్-చిరు సంక్రాంతి సెలబ్రేషన్స్
- మరో క్రేజీ ప్రాజెక్టులో సముద్రఖని..!