strike News
పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం
February 26, 2021లక్నో: ఒకవైపు మనుషులను కరోనా వైరస్ వణికిస్తుండగా మరోవైపు పక్షులు, జంతువులను కొన్ని రకాల వైరస్లు పట్టి పీడిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో పార్వో వైరస్ వల్ల 8 చిన్న కుక్కలు మరణించాయి. కాన్పూర్...
అమెరికా వైమానిక దాడిలో 17 మంది మిలిటెంట్లు మృతి
February 26, 2021ఇర్బిల్: సిరియాలోని కొన్ని స్థావరాలపై ఇవాళ అమెరికా దళాలు వైమానిక దాడులు చేశాయి. ఆ రాకెట్ దాడుల్లో సుమారు 17 మంది ఇరాన్ ఫైటర్లు మృతిచెందారు. ఇరాన్ మద్దతు ఇచ్చే మిలిటెంట్ల స్థావరాలపై దాడులు...
రేపటి నుంచి తమిళనాడులో ఆర్టీసీ సమ్మె
February 24, 2021చెన్నై: ప్రభుత్వంతో వేతన చర్చలు విఫలమవడంతో తమిళనాడులో రేపటి నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నాయి. తొమ్మిది రవాణా కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెను దిగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు ఎ...
పిడుగుపాటుకు యువ రైతు మృతి..
February 19, 2021మహబూబ్నగర్ : పిడుగుపాటుకు యువ రైతు ప్రాణాలు కోల్పోయాడు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. రాజోలి మండల కేంద్రానికి చెందిన కురవ ఈదన్నకు ఇద్దరు కుమారులు. రెండో...
త్వరలో అస్త్రా మార్క్ 2 క్షిపణి ట్రయల్స్..
February 15, 2021న్యూఢిల్లీ: గగనశక్తిలో భారత్ తన సత్తాను మరింత పెంచుకోనున్నది. అస్త్రా మార్క్ 2 క్షిపణి పరీక్షలను భారత్ త్వరలో చేపట్టనున్నది. దీంతో చైనా, పాక్ దేశాలతో పోలిస్తే గగనశ...
తాలిబాన్పై ఆఫ్ఘనిస్తాన్ సైనిక చర్య.. 90 మంది ఉగ్రవాదులు హతం
February 12, 2021కాబూల్: తాలిబాన్ ఉగ్రవాదులపై సైనిక చర్యను ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ముమ్మరం చేసింది. గత రెండు రోజుల్లో ఆఫ్ఘన్ దళాల వైమానికదళం జరుపుతున్న దాడుల్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం...
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 15,16ల్లో బ్యాంకుల సమ్మె
February 09, 2021న్యూఢిల్లీ: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మె బాట పట్టాయి. వచ్చేనెల 15వ తేదీ నుంచి రెండు రోజుల పాటు సమ్...
పాకిస్థాన్దే పైచేయి దక్షిణాఫ్రికా
February 06, 2021తొలి ఇన్నింగ్స్ 106/4 రావల్పిండి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య పాకిస్థాన్ పైచేయి సాధించింది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫా...
కేంద్ర విధానాలకు నిరసగా నేడు కార్మికుల దేశవ్యాప్త సమ్మె
February 03, 2021న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన ప్రైవేటైజేషన్ వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా నేడు కార్మికసంఘాలు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు పది కార్మిక సంఘ...
మళ్లీ రాజధాని వైపు..
January 30, 2021టికాయిత్ భావోద్వేగ పిలుపుతో కదులుతున్న అన్నదాతలురైతుల గుడారాలు పీకేసేందుకు ‘స్థానికుల’ యత్నంసింఘు వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచ...
రైతు నేత రాకేశ్ తికాయత్ నిరాహార దీక్ష
January 28, 2021న్యూఢిల్లీ: భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ గురువారం నిరాహార దీక్షకు దిగారు. తన గ్రామం నుంచి తెచ్చిన మంచినీటినే తాగుతానని చెప్పారు. పోలీసులకు లొంగబోనన్న ఆయన, రిపబ...
హింస.. వారి కుట్రే
January 28, 2021దీప్ సిద్ధూ, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీనే హింసాకాండకు కారణంఉద్యమాన్ని ద...
బెట్టు వీడలే.. గట్టు తెగలే
January 23, 2021వ్యవసాయ చట్టాలపై ఎటూ తేలని చర్చలు11వ దఫా చర్చల్లోనూ బెట్టు వీడని ఇరుపక్షాలు
గోస్వామికి బాలాకోట్ దాడి ముందే తెలుసా?!
January 17, 2021న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరిలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్లోని బాలాకోట్పై సర్జికల్ స్ట్రయిక్స్ సంగతి తనకు ముందే తెలుసునని రిపబ్లిక్ టీవీ ఎడిటర...
బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్స్ నిజమే!
January 10, 2021ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విషయం ఒకటి బయటకొచ్చింది. బాలాకోట్లో ఇండియన్ ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్ నిజమే అని పాకిస్తాన్ ఒప్పుకోక తప్పని పరిస్థితి నెలకొన్నది. ‘న...
బాలకోట్ దాడుల్లో 300 మంది మృతి చెందారనేది తప్పుడు ప్రచారమే
January 18, 2021ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్ర స్థావరాలున్న బాలకోట్పై భారత వాయు సేన జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 300 మంది మరణించిన...
సిరియాపై ఇజ్రాయెల్ దాడి.. ఆరుగురి మృతి?
December 25, 2020బీరుట్: సిరియాపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు శుక్రవారం ఉదయం సిరియాపై జరిగిన దాడిలో ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. అయితే మృతుల సంగతిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. సిరియాలో ఇరాన్ మద్దతుతో కార్య...
ఇండియాతో చర్చలు సాధ్యం కావు: పాకిస్థాన్
December 24, 2020న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియాతో చర్చలు సాధ్యం కావని అన్నారు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ. అనధికారికంగాగానీ, దౌత్యపరమైన చర్చలుగానీ సాధ్యమయ్యే పరిస్థి...
సోమవారం 24 గంటలపాటు రైతుల రిలే నిరాహార దీక్ష
December 20, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులు తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. గత 25 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల వద్ద నిరసన చేస్తున్న రైతు సంఘాల...
చేతులెత్తి మొక్కుతున్నా
December 19, 2020రైతన్నలారా ప్రభుత్వంతో చర్చలకు రండినాకు మంచిపేరు రావొద్దనే విపక్షాల కుట్ర...
ఆ చట్టాలను ఆపండి
December 18, 2020కొంతకాలం వ్యవసాయ చట్టాల అమలును ఆపాలిసమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేస్తాంపీ సాయినాథ్ వంటి నిపుణులు సభ్యులుగా..శాంతియుత నిరసన హక్కు రైతులకు ఉందిఅంత...
అన్నదాత దీక్ష
December 15, 2020ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నేతల నిరాహారదీక్షదేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ని...
రైతు సమస్యలు పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేస్తా..
December 14, 2020న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి దీక్ష మాట లేవనెత్తారు. రైతు సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రి నర...
ఒక రోజు నిరాహార దీక్షను విరమించిన రైతులు
December 14, 2020న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులు సోమవారం దేశవ్యాప్తంగా చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్షను సాయంత్రం విరమించారు. ఉపవాసం ఉన్న రైతులు, నేతల...
‘నర్సుల సంఘం సమ్మెకు దిగడం దురదృష్టకరం’
December 14, 2020న్యూఢిల్లీ: నర్సుల సంఘం సమ్మెకు దిగడం దురదృష్టకరమని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కరోనా టీకా వల్ల కొన్ని నెలల్లో సమస్యలు పరిష్కారమయ్యే తరుణంలో నర్సులు సమ్మెకు వెళ్లడం...
చర్చల కోసం రైతు నేతలతో సంప్రదిస్తున్నాం: తోమర్
December 14, 2020న్యూఢిల్లీ: రైతు సంఘాల నేతలతో చర్చలకు తదుపరి తేదీని నిర్ణయించేందుకు వారితో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, సమావేశం ...
మన రైతులు ప్రమాదంలో ఉన్నారు: కేజ్రీవాల్
December 14, 2020న్యూఢిల్లీ: మన రైతులు ప్రమాదంలో ఉన్నారని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ పొలాల్లో ఉండాల్సిన వారు ఇవాళ కొరికే చలిలో కూర్చొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ...
అన్నదాతల ఒక్కరోజు నిరాహార దీక్ష
December 14, 2020న్యూఢిల్లీ : కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అన్నదాతలు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేపట్టిన ఆందోళనలు 19వ ర...
రైతుల నిరసన మరింత ఉధృతం
December 13, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. నిరాహార దీక్షలు, ధర్నాలతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రేపు (డిసెంబ...
కర్ణాటక ఆర్టీసీ సమ్మె.. ప్రయాణికుల ఇక్కట్లు
December 12, 2020శివమొగ్గ : కర్ణాటక ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారం రెండో రోజులకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు త...
ఆరు నెలల కోర్సు చేసి.. ఆపరేషన్లు చేస్తారా?
December 12, 2020శ్రీనగర్కాలనీ : ఆరు నెలల కోర్సు చేసిన వారికి ఆపరేషన్లు చేసే అవకాశం ఎలా ఇస్తారని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సీసీఐఎం జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు రవీంద్రరెడ్డి డిమాండ్ ...
దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసన ప్రదర్శన
December 11, 2020న్యూఢిల్లీ: ఆయుర్వేదిక్ డాక్టర్లకు సర్జరీలు చేసే అవకాశం కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని నిరసిస్తూ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సభ్యులు, డాక్టర్లు ఆందోళన నిర్వహిస్...
రైతులకు మద్దతుగా అన్నా హజారే నిరాహార దీక్ష
December 08, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ భారత్ బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరాహార దీక...
రైతన్నలకు దన్నుగా..
December 08, 2020కర్షకుల ఉద్యమానికి కదిలి వస్తున్న క్రీడాలోకం కర్షక ఉద్యమానికి మద్దతుగా ప్రస్తుత, మాజీ క్రీడాకారులు గళమెత్తుతున్నారు. రై...
అమిత్షా, యోగి ప్రచారం చేసిన వార్డుల్లో బీజేపీ ఓడింది : ఒవైసీ
December 05, 2020హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తన పార్టీ ప్రదర్శనతో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ బలీయమైన రాజకీయ పార్టీ అన...
చర్చల్లో ప్రతిష్టంభన
December 04, 20208 గంటల పాటు కేంద్ర మంత్రులు, రైతు నాయకుల సమావేశంచట్టాల గురించి వివరణ ఇచ్చిన క...
ఒక్కసారి కాదు.. చాలాసార్లు కొట్టారు!
December 04, 2020వైరల్ ఫోటోలోని వృద్ధ రైతు ఆవేదనన్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు ప్రాంతంలో నిరసనలు చేపడుతున్న రైతులపై పోలీసులు, సెం...
ఉద్యమం.. ఉద్ధృతం
November 29, 2020అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా హస్తినలో రైతన్నల కదనంనిరంకారీ మైదానంలో భారీ నిరసన
'ఇక సర్వం ప్రైవేటు మయం'
November 26, 2020హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో ఇక సర్వం ప్రైవేటు మయం కానున్నట్లు రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ అన్నారు. నేటి దేశవ్యాప్త సార్వత్రిక సమ...
కష్టజీవుల సంక్షేమం వదిలి పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్న మోదీ
November 26, 2020హైదరాబాద్ : కార్మికులు, రైతులు, సామాన్య ప్రజానీకం, కష్టజీవుల సంక్షేమం వదిలి పెట్టుబడిదారుల కొమ్ము కాయటానికి, వారికి లాభం చేకూర్చడానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉవిళ్లురూతుందని ఆల...
కొనసాగుతున్న కార్మిక సంఘాలు సమ్మె
November 26, 2020హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె విజయవంతంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మ...
నేడు సార్వత్రిక సమ్మె
November 26, 2020కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కార్మికుల జంగ్ ఉప్పెనలా ఎగస...
కార్మిక సంఘాలతో వినోద్కుమార్ భేటీ
November 25, 2020హైదరాబాద్ : సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులతో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ బుధవారం భేటీ అయ్యారు. గురువారం సార్వత్రిక సమ్మె నేపథ్యంలో టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్న...
సార్వత్రిక సమ్మెకు టీయూడబ్ల్యూజే మద్దతు
November 25, 2020హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలు కార్మిక సంఘాలు గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ...
సీఐటీయు నాయకులతో వినోద్కుమార్ చర్చలు
November 25, 2020హైదరాబాద్ : సీపీఎం పార్టీకి అనుబంధంగా ఉన్న సీ.ఐ.టీ.యు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వీరయ్యతో రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్కుమార్ బుధవారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక,...
విశ్వనగరంపై విషం
November 25, 2020విద్వేషాలు రెచ్చగొడుతున్న కమలం నేతలుశాంతి భద్రతలను భగ్నం చేసే కుట్రలునాలుగు ఓట్ల కోసం వివాదాస్పద వ్యాఖ్యలుహైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ అక్కసు...
హైదరాబాద్పై సర్జికల్ స్ట్రైక్
November 25, 2020బండి సంజయ్ బరితెగింపు మాటలు మేయర్ పీఠం గెలిస్తే మెర...
రేపే సార్వత్రిక సమ్మె
November 25, 2020ఒక్కతాటిపైకి సకల కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలుగల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసనలు...
26న సమ్మెలో 30కోట్ల మంది
November 24, 2020మద్దతిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలుబీజేపీయేతర ...
ప్రైవేటుపరం.. బీజేపీ నైజం
November 20, 2020రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ...
సమ్మె నేపథ్యంలో బీదాడి ప్లాంట్ లాకౌట్ ప్రకటించిన టొయోటా ఇండియా
November 11, 2020బెంగళూరు : టయోటా కిర్లోస్కర్ మోటార్ కర్ణాటకలోని బిదాడిలోని తన ప్లాంటులో లాకౌట్ ప్రకటించింది. ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలు...
వుమెన్స్ బిగ్బాష్.. క్యాచ్ అదిరింది : వీడియో
November 07, 2020హైదరాబాద్: మెన్స్ క్రికెట్లోనే కాదు.. వుమెన్స్ క్రికెట్లోనూ ఫీల్డర్ల స్టన్నింగ్ క్యాచ్లు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఐపీఎల్ తరహాలోనే సాగుతున్న వుమెన్స్ బీబీఎల్ లీగ్లో ఓ అద్భుతమ...
వైమానికి దాడి : 12 మంది తాలిబన్ తీవ్రవాదులు హతం
October 23, 2020కాబూల్ : ఆఫ్ఘన్ సైనికులు గురువారం రాత్రి జరిపిన వైమానిక దాడిలో ఆరుగురు పాక్ జాతీయులతో సహా 12మంది తాలిబన్ తిరుగుబాటుదారులు హతమమ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నంగర్హార్ ప్రావిన్స్లోన...
పిడుగుపాటుకు బాలుడు మృతి.. ముగ్గురికి గాయాలు
October 21, 2020నారాయణపేట : నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి పిడుగుపడి బాలుడు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్యాతన్ పల్లి గ్రా...
తాలిబాన్ లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులు
October 14, 2020కాందహార్ : ఆఫ్ఘనిస్తాన్ హెల్మాండ్ ప్రావిన్స్లోని తాలిబాన్ స్థావరాలపై అమెరికా మిలటరీ వైమానిక దాడులకు దిగింది. తాలిబాన్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఫైటర్లు గర్జించాయి. అమెరికాకు చెందిన ఒక ప్రతిన...
జీతాలివ్వని హిందూరావ్ దవాఖాన.. కొవిడ్ రోగుల తరలింపు
October 10, 2020న్యూఢిల్లీ : జీతాల కోసం హిందూరావు దవాఖాన వైద్యులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. గత మూడు నెలల జీతాలను వెంటనే చెల్లించాలంటూ ఈ హాస్పిటల్ వైద్యులు, ఇతర సిబ్బంది విధులను బహిష్కరించేందుకు సిద్దమయ్యారు. దాంత...
పిడుగుపాటుకు యువతి మృతి
October 10, 2020నల్లగొండ : పొలం పనులకు వెళ్లిన యువతి పిడుగుపడి మృతి చెందింది. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం మడమడక గ్రామంలో ఈ ఘటన జరిగింది. మడమడక గ్రామానికి చెందిన ఏటెల్లి పార్వతి(17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువు...
ఢిల్లీలో పేలుళ్లకు ప్లాన్.. నలుగురు కశ్మీరీల అరెస్ట్
October 04, 2020న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో పేలుళ్లకు పథక రచన చేసిన నలుగురు ఉగ్రవాద సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. నిఘావర్గాల సమాచారంతో ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంలో వారిని అరెస్టు చేశా...
నవంబర్ 26న దేశవ్యాప్త సమ్మె
October 03, 2020న్యూఢిల్లీ: కేంద్రం విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్త సమ్మె జరుపాలని జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. శుక్రవారం ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించాయి....
రాజ్కోట్లో భూకంపం
September 29, 2020అహ్మదాబాద్ : గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ఐఎస్ఆర్) తెలిపింది....
పిడుగుపడి ఇద్దరు పశువుల కాపరులు మృతి
September 22, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అజాంఘర్ జిల్లాలో పిడుగుపడి ఇద్దరు పశువుల కాపరులు మృతిచెందారు. సగ్రీ తాలూకా రౌనాపార్ ఏరియాలోని ఇస్మాయిల్పూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంద...
అఫ్ఘాన్లో వైమానిక దాడులు.. 30 మంది పౌరులు మృతి!
September 19, 2020కాబూల్: అఫ్ఘానిస్థాన్లో దారుణం జరిగింది. ఈశాన్య రాష్ట్రమైన కుందుజ్లోని తాలిబన్ స్థావరంపై వెంటవెంటనే జంట వైమానిక దాడులు జరిగాయి. అయితే, ఈ దాడుల్లో 30 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు...
బీహార్లో పిడుగుల బీభత్సం.. 15 మంది దుర్మరణం
September 15, 2020పట్నా: బీహార్లో భారీ వర్షం, వరదలు బీభత్సం సృష్టించాయి. కుండపోత వర్షానికి తోడు ఉరుములు, మెరుపులు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరు జిల్లాలు పిడుగులతో దద్దరిల్లాయి. ...
పిడుగుపాటుకు 30 గొర్రెలు మృత్యువాత
September 15, 2020రాజన్న సిరిసిల్ల జిల్లా : పిడుగుపడి 30 గొర్రెలు మృత్యువాడ పడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజూమున ఈ ఘటన జరిగింది. తంగళ్లపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు మల్...
పిడుగు పాటుకు ఇద్దరు యువకులు మృతి.. ఆరుగురికి గాయాలు
September 07, 2020పాల్ఘర్ : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వేర్వేరు చోట్ల ఉరుములతో కురిసిన వర్షానికి పిడుగులు పడి ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. తవా గ్రామంలో సాయంత్రం కురిస...
వరంగల్ జిల్లాలో పిడుగుపాటుకు గొర్రెలు, మేకలు మృతి
September 02, 2020వరంగల్ అర్బన్ : వరంగల్ నగరంలో కొద్దిసేపటి క్రితం భారీ ఉరుములతో వర్షం కురిసింది. వీధులన్నీ జలమయమయ్యాయి. ఒక్కసారిగా వర్షం పడటంతో నగర వాసులు ఉలిక్కిపడ్డారు. మొన్నటి భారీ వర్షాలకు ఇప్పుడుడిప్పుడే తేరుక...
మనపై మనమే సర్జికల్ స్ట్రైక్లా? కపిల్ సిబల్
August 27, 2020న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం ఉన్నప్పటికీ.. సీనియర్ నాయకులు కొంతమందిలో అసంతృప్తి బహిరంగంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో జితిన్ ప్రసాదను పార్టీ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్ ఉత్తరప...
మానస సరోవరంలో చైనా యుద్ధట్యాంకులు!
August 23, 2020ఆధ్యాత్మికక్షేత్రం పవిత్రతను మంటగలుపుతున్న డ్రాగన్ న్యూఢిల్లీ: సరిహద్దుల వద్ద చైనా భారత్ను అదే పనిగా ర...
ఆశ్చర్యం : ఉరుములు, మెరుపులు లేకుండానే పిడుగు.. వీడియో వైరల్!
August 18, 2020సాధారణంగా పిడుగు అనగానే దట్టమైన వాన, ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు పడుతుంది. అది ఎప్పుడు ఎక్కడ పడుతుందో ఎవరూ అంచనా వేయలేరు. అందుకే వర్షం పడేటప్పుడు చెట్ల కింద అసలు ఉండరు. ఎందుకంటే ...
నీలాకాశంలో మెరుపులు..! వీడియో వైరల్..
August 16, 2020న్యూయార్క్: ఉరుములు, మెరుపులు ఎప్పుడైనా.. ఎక్కడైనా ఎలాంటి హెచ్చరికలు లేకుండా వస్తాయి. కానీ అవి వచ్చే ముందు మనం ఆకాశాన్ని బట్టి ఊహించొచ్చు. ఆకాశంలోని మేఘాలు నల్లగా మారినప్పుడు సాధారణంగా మెరుపులు వస...
కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ నిరాహార దీక్ష
August 02, 2020న్యూఢిల్లీ: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి సీఎం పినరయి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర విదేశీ, పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి వీ మురళీధరన్ ఢిల్లీలో ఆదివారం ఒక రోజు నిరాహాద ...
కోల్కతాలో పిడుగుపాటుకు 11మంది మృతి
July 28, 2020కోల్కతా : పిడుగుపాటుకు 11మంది మృతి చెందిన ఘటనలు పశ్చిమబెంగాల్లోని మూడు జిల్లాల్లో వెలుగుచూశాయి. బంకురా, పూర్బ బర్ధమాన్, హౌరా జిల్లాల్లో పిడుగులు పడి 11 మంది మృత్యువాత పడ్డారు. బంకురా జిల్లా...
మరో 47 చైనా యాప్లు బ్యాన్!
July 28, 2020న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాను దారిలోకి తెచ్చుకునేందుకు భారత్ ఆ దేశ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మరో 47 చైనా యాప్లను శుక్రవారం కేంద్...
మోర్టార్ల దాడిలో నలుగురు మృతి
July 25, 2020ఫరియాబ్ : ఆఫ్గనిస్థాన్లోని ఫరియాబ్ ప్రావిన్స్ షిరిన్ తబాబ్, దవ్లత్ అబాద్ జిల్లాల్లో శుక్రవారం తాలిబన్లు జరిపిన మోర్టార్ల దాడుల్లో ఇద్దరు పిల్లలతో సహా కనీసం నలుగురు మరణించారని స్థానిక మీడియా తెలిప...
బిగ్బాష్ లీగ్-10 పూర్తి షెడ్యూల్ విడుదల
July 15, 2020మెల్బోర్న్: ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్బాష్ లీగ్(బీబీఎల్) పూర్తి షెడ్యూల్ విడుదలైంది. బీబీఎల్ 10వ సీజన్ డిసెంబర్ 3న ప్రారంభమవుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్...
కశ్మీర్లో భూకంపం.. 4.3 తీవ్రత
July 08, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని రాజౌరీలో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 2.12 నిమిషాలకు భూమి కంపించిందని, దీని తీవ్రత 4.3గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. భూకంప క...
ఉత్తరప్రదేశ్లో పిడుగులు.. 23 మంది మృతి
July 05, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లో ప్రకృతి ప్రకోపానికి మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో శుక్రవారం పిడుగుపాటుకు శుక్రవారం ఐదుగురు మరణించగా, తాజాగా శనివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడటం...
బీహార్లో పిడుగుపాటుకు 20 మంది మృతి
July 05, 2020పట్నా: ఉత్తర భారతంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో ప్రజలు వణికిపోతున్నది. గత కొన్ని రోజులుగా బీహార్, ఉత్తరప్రదేశ్లో రాష్ర్టాల్లో పిడుగుపాటుతో ప్రజలు మరణిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదే...
పాముతో ఎలుక స్నేహం.. వీరి బంధం విడదీయలేనిది!
July 04, 2020పాము, ఎలుక ప్రెండ్స్ ఏంటి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు అనేది ఎంత నిజమో. ఎలుక, పాము బద్ధ శత్రువులు అన్నది కూడా అంతే నిజం. మరి ఇప్పుడు ఈ నిజం ఏమైంది అంటున్నారు నెటిజన్ల...
బీహార్లో పిడుగులు పడి 21మంది మృతి
July 04, 2020పాట్నా : బీహార్ రాష్ట్రంలో గత పది రోజులుగా పలు జిల్లాల్లో పిడుగుల వర్షం కురుస్తోంది. గడిచిన 10రోజుల్లో పిడుగులు పడి ఆ రాష్ట్రంలో 100మందికి పైగా మృతి చెందారు. తాజాగా శనివారం 8జిల్లాలో పిడుగులు పడి ...
బీహార్లో పిడుగుపాటుకు 8 మంది మృతి
July 04, 2020పట్నా: బీహార్లో పిడుగుపాటుకు ఎనిమిది మంది మృతిచెందారు. శుక్రవారం కురిసిన భారీవర్షాలకు తోడు పిడుగులు పడటంతో ఎనిమిది మంది మరణించారని విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. మృతులు సమస్తిపూర్, లఖీసరాయ్, ...
జార్కండ్లో పిడుగులు పడే అవకాశం
July 03, 2020రాంచీ : జార్కండ్ రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈ నెల 4,5వ తేదీల్లో తీవ్రంగా పిడుగులు పడే అవకాముందని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ డిప్యూటీ కమిషనర్తోపాట...
యూపీ, బీహార్లో పిడుగుపాటుకు 31 మంది మృతి
July 03, 2020న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ర్టాలు బీహార్, ఉత్తరప్రదేశ్లో ప్రకృతి ప్రకోపానికి 31 మంది బలయ్యారు. రెండు రాష్ర్టాల్లో గురువారం పిడుగులు, మెరుపులతోకూడిన భారీ వర్షం నమోదయ్యింది. ఈసందర్భంగా పిడుగుపాటుకు బ...
యాప్ల నిషేధం.. డిజిటల్ స్ట్రయిక్ : కేంద్ర మంత్రి రవిశంకర్
July 02, 2020హైదరాబాద్: ఈస్ట్రన్ లడక్లో మన సైనికులపై చైనా పాశవిక దాడి చేసిన నేపథ్యంలో.. భారత ప్రభుత్వం దానికి ప్రతీకారంగా డ్రాగన్కు చెందిన 59 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై ...
జూలై 2న సింగరేణిలో 24 గంటల సమ్మె
June 25, 2020బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణపై రాజీలేని పోరాటం 26న కేంద్...
కరోనా వైద్యులకు మూణ్ణెళ్లుగా జీతాల్లేవ్!
June 13, 2020న్యూఢిల్లీ: కరోనా వైరస్ను తుదముట్టించడంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా ప్రపంచవ్యాప్తంగా వైద్యులు ప్రశంసలు అందుకొంటున్నారు. కొవిడ్-19 విధుల్లో ఉండి సేవలందిస్తూ ఇంటికి తిరిగి వస్తున్న ఎందరో వైద్యులను ...
సర్జికల్ స్ట్రైక్ జరపండి.. కానీ టాంటాం చేసుకోకండి
May 05, 2020హైదరాబాద్: జమ్ముకశ్మీర్లోని హంద్వారాలో ఎన్కౌంటర్లో ఐదుగురు భద్రతా సిబ్బందిని హతమార్చిన ఉగ్రవాదుల కోసం సర్జికల్ స్ట్రైక్ జరపమని శివసేన కేంద్రంలోని బీజేపీ సర్కారుకు సూచించింది. అయితే దానిపై గొప్పలు...
సిరియాలోని సఫీరా మిలటరీ డిపోలు లక్ష్యంగా వైమానిక దాడులు
May 05, 2020సిరియా: సరియాలోని ఆగ్నేయ శివారు ప్రాంతమైన సఫీరాలోని అలెప్పో ప్రాంతంలో ఉన్న మిలటరీ డిపోలు లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగినట్లు సరియా సైనిక కమాండ్ తెలిపింది. ఇజ్రాయిల్ సైనిక హెలికాప్టర్లు స...
యూపీలో పిడుగుపాటుకు ఇద్దరు చిన్నారులు బలి
April 18, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్లో శుక్రవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటుండగా పిడుగుపడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అప్ప...
యూపీలో సమ్మె విరమించిన అంబులెన్స్ డ్రైవర్లు
April 01, 2020లక్నో: యూపీలో అంబులెన్స్ డ్రైవర్లు సమ్మె విరమించారు. మంగళవారం రాత్రి అంబులెన్స్ అసోసియేషన్ ఉద్యోగులు, అధికారులకు మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో వారు వెంటనే సమ్మె విరమించి విధుల్ల...
నేడు ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లోకి సమ్మెకాల వేతనం
March 13, 2020హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణిస్తూ టీఎస్ఆర్టీసీ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. సమ్మెకాలానికి సంబంధించిన 55 రోజుల జీతభత్యాలను ఈ రోజు కార్మికుల ఖాతాల్లో జ...
బాలాకోట్ దాడులు.. సరిహద్దు చరిత్రను మార్చేశాయి
February 28, 2020హైదరాబాద్: బాలాకోట్ దాడులతో ఉగ్రవాదులకు గట్టి సందేశాన్ని ఇచ్చామని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇవాళ ఢిల్లీలోని సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్లో జరిగిన కార్యక్...
‘బాలాకోట్'కు ఏడాది
February 27, 2020న్యూఢిల్లీ: బాలాకోట్ దాడులకు ఏడాది నిండింది. గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రవాదులు దాడిచేసి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా ఫిబ్రవరి 26న భారత వ...
సిరియా వైమానిక దాడుల్లో 14 మంది మృతి!
February 04, 2020సర్మీన్: రష్యా మద్దతుతో సిరియా వైమానిక దళాలు ఇడ్లిబ్ ప్రాంతంలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని రెండు సార్లు జరిపిన వైమానిక దాడుల్లో ఆదివారం 14 మంది పౌరులు మరణించారు. సర్మీన్ పట్టణంలో జరిగిన బాంబు...
పనిచేయని బ్యాంకులు.. స్తంభించిన సేవలు
February 01, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ముంబై: బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. ఈ సమ్మె శనివారం కూడా కొనసాగనుంది. బ్యాంకుల విలీనాన్ని నిలిపివేయాలని, తమ వేతనాలను 20 శాతం పెంచాలని, మూల వే...
జనగామలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె
January 31, 2020హైదరాబాద్: వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల సమ్మె చేపట్టారు. ఇవాళ, రేపు దేశవ్యాప్తంగా బ్యాంకుల వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్...
నేడు, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
January 31, 2020న్యూఢిల్లీ, జనవరి 30: బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. వేతన సవరణకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 1 వరకు రెండు రోజ...
31 నుంచి బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
January 17, 2020న్యూఢిల్లీ, జనవరి 16: బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. వేతన సవరణకు నిరసనగా ఈ నెల 31 నుంచి వచ్చే నెల 1 వరకు అంటే రెండు రోజులపాటు దేశవ్యాప్త సమ్మె చేయనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్...
తాజావార్తలు
- స్టన్నింగ్ లుక్లో నాగార్జున.. పిక్ వైరల్
- ఆస్ట్రేలియాలో బస్డ్రైవర్గా మారిన శ్రీలంక క్రికెటర్
- కూలీలతో కలిసి ప్రియాంక తేయాకు సేకరణ..వీడియో
- ధర్మపురిలో ‘సంకష్ట చతుర్థి’ పూజలు
- టీకా తీసుకున్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్, ఎంపీ కేశవరావు, ఫారూక్ అబ్దుల్లా
- మాల్దీవులలో బిపాసా అందాల ఆరబోత మాములుగా లేదు..!
- అసోం, అండమాన్లో కంపించిన భూమి
- ఇంగ్లండ్తో వన్డే సిరీస్కూ బుమ్రా దూరం!
- బెయిల్పై వచ్చి లైంగిక వేధింపుల బాధితురాలి తండ్రిని కాల్చిచంపి..!
- టైగర్ ష్రాఫ్ బర్త్డే .. పార్టీలో మెరిసిన దిశా పటానీ
ట్రెండింగ్
- సాయి ధరమ్ తేజ్తో సుకుమార్ సినిమా
- మూడో వారంలోనూ ‘ఉప్పెన’లా కలెక్షన్స్
- మహేష్ బాబు టైటిల్ తో ప్రభాస్ సినిమా
- రామ్ చరణ్ ‘సిద్ధ’మవుతున్నాడట..!
- అనసూయ స్టెప్పులు అదరహో..'పైన పటారం' లిరికల్ వీడియో
- నాగార్జున 'బంగార్రాజు' అప్డేట్
- బన్నీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..‘పుష్ప’ టీజర్కు ముహూర్తం ఫిక్స్
- నెట్ఫ్లిక్స్ డీల్ కు నో..కారణం చెప్పిన నాగార్జున
- ఆ స్టాల్లో ఒక్క టీ ధర రూ.1000..!
- నాంది హిందీ రీమేక్..హీరో ఎవరంటే..?