statue News
ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని
January 16, 2021న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎనిమిది కొత్త రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. గుజరాత్లోని సర్ధార్ వల్లాభాయ్ పటేల్ ఐక్...
శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
January 07, 2021జనగామ : దేవరుప్పుల మండలం గొల్లపల్లిలో తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గురువారం ప్రారం...
కుమ్రం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి అల్లోల
January 05, 2021నిర్మల్ : నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి గ్రామంలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆదివాసీ ముద్దు బిడ్డ కుమ్రం భీం విగ్రహాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. అంతకుముందు ఆదివాసీలు మంత్రికి ఘనంగా...
కోట్లా స్టేడియంలో జైట్లీ విగ్రహమా ?
December 23, 2020హైదరాబాద్: ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని భావిస్తున్నారు. డీడీసీఏ అధ్యక్షుడిగా జైట్లీ సుమారు 14 ఏళ్ల పాటు కొనసాగారు. ...
తల్వార్లతో నృత్యాలు.. కేసు నమోదు
December 22, 2020జగిత్యాల : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటనలో కొంతమంది యువకులు తల్వార్లతో నృత్యం చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. యువకులు తల్వార్లు తిప్పుతూ నృత్యాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడ...
సర్దార్ విగ్రహం కింద మ్యూజియం
December 13, 2020అహ్మదాబాద్: గుజరాత్లోని సర్దార్ సరోవర్ డ్యాం సమీపంలో ఏర్పాటుచేసిన అతిపెద్ద సర్దార్ పటేల్ విగ్రహం చెంత ప్రత్యేక మ్యూజియంను నెలకొల్పనున్నారు. దేశంలోని 562 రాచరిక రాష్ట్రాల కీర్తి, త్యాగం, ...
లాహోర్లో మహారాజా రంజిత్సింగ్ విగ్రహం ధ్వంసం
December 12, 2020న్యూఢిల్లీ: పాకిస్తాన్ లాహోర్లోని మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసమైంది. విగ్రహం ఎడమ చేతిని విరగ్గొట్టారు. కుడి చేతి వైపున కూడా ధ్వంసం చేశారు. ధ్వంసానికి పాల్పడిన యువకుడు ఒకరిని గుర్తించిన స్థాన...
వెలుగులోకి పురాతన శిలావిగ్రహం
December 10, 2020శాలిగౌరారం: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారంలోని పురాతన సూర్యదేవాలయం సమీపంలో 11వ శతాబ్దపునాటి పురాతన శిలావిగ్రహం వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా వారసత్వశాఖ సహాయసంచాలకులు మల్లున...
మరియామాత విగ్రహాన్ని ఆవిష్కరించిన మండలి చైర్మన్ గుత్తా
December 08, 2020నల్లగొండ : ప్రపంచ శాంతి కోసం తన ప్రాణాలనే అర్పించిన యేసుప్రభు త్యాగం ఎంతో గొప్పదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని మరియా మాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయన...
పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం తరలింపు !
November 25, 2020హైదరాబాద్: ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని తరలించనున్నారు. నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి పనులు జరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా గాంధీ విగ్రహాన్ని ...
ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం ఏర్పాటుకు ఆన్లైన్ పిటిషన్
November 16, 2020న్యూఢిల్లీ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటుచేయాలని కోరుతూ ఆన్లైన్ పిటిషన్ సృష్టించబడింది. నేతాజీ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఉన్న ఖాళీ పంది...
‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ను ఆవిష్కరించడం నా అదృష్టం : మోదీ
November 16, 2020జైపూర్ : రాజస్థాన్ పాళిలో జైనా ఆచార్యుడు విజయ్ వల్లభ్ సురేశ్వర్ విగ్రహాన్ని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన...
‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ
November 16, 2020జైపూర్ : జైన ఆచార్య విజయ్ వల్లభ సురేశ్వర్ జీ మహరాజ్ 151వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం స్టాచ్యూ ఆఫ్ పీస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. వ...
నీళ్లసారూ.. నిన్ను మరువలేం
November 16, 2020విద్యాసాగర్రావు విగ్రహావిష్కరణలో మంత్రి జగదీశ్రెడ్డిహైదరాబాద్, నమస్తే తెలంగాణ: నీటిరంగ నిపుణులు, ఇంజినీర్ ఆర్ విద్యాసాగర్రావు తెలంగాణకు అందించిన సేవలు మరువలేనివని విద్యు...
బాబూజీ విగ్రహం వద్ద దీపావళి దివ్వె.. ఎమోషనల్ అయిన అమితాబ్
November 15, 2020దీపావళి పర్వదినం సందర్భంగా పోలాండ్లో హరివంష్రాయ్ బచ్చన్ విగ్రహం వద్ద కొందరు ఆయన అభిమానులు దివ్వెలు వెలిగించారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ అయ్యారు. ...
విద్యాసాగర్రావు సేవలు మరువలేనివి : మంత్రి జగదీశ్రెడ్డి
November 14, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి ఆర్. విద్యాసాగర్రావు చేసిన సేవలు మరువలేనివని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాగునీటి రంగ నిపుణుడు, వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ ఆర్.విద్య...
అమర జవాన్ మహేశ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
November 13, 2020నిజామాబాద్ : వీర జవాన్ ర్యాడ మహేశ్ సొంత గ్రామమైన జిల్లాలోని వేల్పూర్ మండలం కోమన్పల్లిలో ఆయన విగ్రహం ఏర్పాటుకు గ్రామ కమిటీ సభ్యులు శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలోని బస్టాండ్ ప్ర...
శునకానికి బంగారు విగ్రహం.. ఆవిష్కరించిన దేశాధ్యక్షుడు!ఎక్కడంటే..?
November 13, 2020తుర్క్మెనిస్తాన్: ‘ప్రతికుక్కకూ ఓ రోజొస్తుంది..’ అనే సామెత ఇక్కడ నిజమైంది. తుర్క్మెనిస్తాన్లో ఓ కుక్కకు బంగారు విగ్రహం చేయించారు. దాన్ని ఆ దేశ రాజధాని నగరం అష్గాబాట్లో ప్రముఖ ట్రాఫిక్ సర్కిల్ ...
ఈ సాయంత్రం జేఎన్యూలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ
November 12, 2020న్యూఢిల్లీ : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నెలకొల్పిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం 6.30 గంటలకు ఆవిష్కరించనున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ...
సిక్కింలో తొలి గ్లాస్ స్కైవాక్ ఏర్పాటు
November 10, 2020పెల్లింగ్: భూమి పైన వందల అడుగుల తాత్కాలికంగా నిర్మించిన పారదర్శక వంతెనపై ఎప్పుడైనా నడిచారా? అలాంటి గాజు వంతెనలపై నడుస్తున్న ప్రజల వీడియోను చూశారా? నిజంగా చూస్తుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాం...
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మారిన ట్రంప్ మైనపు బొమ్మ
November 09, 2020లండన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజేతగా ప్రకటిస్తున్న సమయంలో.. డొనాల్డ్ ట్రంప్ వర్జీనియాలోని స్టెర్లింగ్లో గోల్ఫ్ ఆడుతున్నాడు. జో బైడెన్ను విజేతగా ప్రకటించిన సమయంలో ఫొటోగ్రాఫర్లు అధ...
12న జేఎన్యూ క్యాంపస్లో వివేకానంద విగ్రహం ఆవిష్కరణ
November 09, 2020న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నెలకొల్పిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న ఆవిష్కరించనున్నారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ...
సీ ప్లేన్లో ప్రయాణించిన ప్రధాని మోదీ
October 31, 2020హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్లో సీప్లేన్ సర్వీసును ప్రారంభించారు. కేవడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి అహ్మదాబాద్లోని రివర్ఫ్రంట్ వరకు ఈ సీప్లేన్ సర్వీసులు అంది...
సబర్మతి నుండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సీప్లేన్.. కేవలం రూ.1500కే
October 28, 2020గాంధీనగర్ : గుజరాత్లో అహ్మదాబాద్ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మధ్య సీప్లేన్ సర్వీసును నడిపేందుకు స్పైస్జెట్ సిద్దమైంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 2020 అక్టోబర్ 31న ఈ సీప్లేన్ సర్వీస...
దుండగుల దుశ్చర్య : లక్ష్మీనరసింహస్వామి విగ్రహంపై ఉన్న శేషపడగలు ధ్వంసం
October 06, 2020అమరావతి :ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాల్లో దేవుళ్ళ విగ్రహాల ధ్వంసం ఆగడం లేదు. తాజాగా కర్నూలు జిల్లాలోని నరసింహస్వామి విగ్రహ ధ్వంసం తీవ్ర కలకలం రేపుతోంది. మంత్రాలయం మండలం వగరూరు చెరువు కట్ట నరసప్...
బాలు విగ్రహాన్ని ఫిల్మ్ ఛాంబర్లో ప్రతిష్టించాలి: ఆనంద్
September 29, 2020భారత దేశ సినిమాని,తన గాన మాధుర్యంతో ఆరు దశాభ్దాల పాటు ఉర్రూతలూగించి,ఎందరో వర్ధమాన గాయనీ గాయకులకు స్పూర్తిగా నిలిచిన గాన గంధర్వుడు యస్.పి బాలసుబ్రహ్మణ్యం. ఆయన అకాల మరణం యావత్ సినీ ప్రపంచానికే తీరన...
తమిళనాడులో పెరియార్ విగ్రహానికి కాషాయ రంగు..
September 28, 2020తిరుచిరాపల్లి : తమిళనాడులోని తిరుచిరాపల్లిలో కొందరు దుండగులు సంఘసంస్కర్త ఈవీ రామస్వామి ‘పెరియార్' విగ్రహాన్ని ధ్వంసంచేసి దానికి కాషాయ రంగు పులిమారు. దీనిపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ మండిపడ్డ...
అమెరికాలో మైనపు విగ్రహాలు వేగంగా కరుగుతున్నాయి.. కారణమిదే!
September 26, 2020వాషింగ్టన్: వాతావరణ మార్పు ప్రపంచాన్ని కలవర పెడుతున్న అతిపెద్ద సమస్య. దీనిపై నాయకులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్జీవోలు, పర్యావరణ కార్యకర్తలు నిత్యం దీనిపై పోరాటం చేస్తూనే ఉన్నారు. కాగా, ...
నెల్లూరులో ఏడడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం
September 25, 2020నెల్లూరు: అంతర్వేది రథం దగ్ధం ఘటన తరవాత జరుగుతున్న వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ వైపు హిందూ దేవాలయాల్లో మరోవైపు చర్చిల్లో దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ప్...
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
September 20, 2020మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రంలో ఆచార్య జయశంకర్ సార్ విగ్రహాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జయశంకర్ సార్ స్ఫూర్తితో...
ప్రాణం పోసుకున్న.. సుశాంత్ మైనపు బొమ్మ
September 18, 2020కోల్కొతా: ఇటీవల మరణించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మైనపు బొమ్మ ప్రాణం పోసుకున్నది. పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్కు చెందిన శిల్పి సుకాంతో రాయ్ దీనిని రూపొందించారు. వైట్ టీ షర్ట్పై జాక...
'ఆదుకోవాల్సింది పోయి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వడం లేదు'
September 17, 2020ఢిల్లీ : కరోనా కాలంలో రాష్ర్టాలు ఆర్థికంగా నష్టపోయాయి. కేంద్రం రాష్ర్టాలను ఆదుకోవాల్సింది పోయి కనీసం ఇవ్వాల్సిన వాటిని కూడా ఇవ్వడం లేదని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. జీఎస్టీ, ఐజీఎస్టీ...
సీఎం కేసీఆర్ నిర్ణయాలు గొప్పవి
September 17, 2020మంత్రులు ఈటల, కొప్పుల, సత్యవతిఅంబేద్కర్ విగ్రహ నమూనా ఆవిష్కరణహైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన మహనీయుల గొప్పదనాన్ని భవిష్య...
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నమూనా చిత్రపటం ఆవిష్కరణ
September 16, 2020హైదరాబాద్ : రాష్ర్టానికే తలమానికంగా నిలిచే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహా నమూనా చిత్రపటాన్ని ప్రభుత్వం బుధవారం ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహ నమూనా చిత్రపటాన్ని మంత్రి కేటీఆర్ సమక్...
అంబేడ్కర్ను ఓడించిందే కాంగ్రెస్ పార్టీ : మంత్రి కేటీఆర్
September 16, 2020హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ను కాంగ్రెస్ పార్టీ అవమానించింది అని రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనుల...
భార్య మరణం తట్టుకోలేక ఇంట్లో ఆమె విగ్రహం
September 11, 2020చెన్నై: తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలో సేతురామన్ అనే వ్యాపారి ఎడబాటు భరించలేక ఇంట్లో భార్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సేతురామన్, ఆయన భార్య పిచ్చైమణియమ్మాల్ ఎంతో అన్యోన్యంగా ఉం...
‘ఆలయ ప్రాకారాల్లోని సాలహారాల్లో విగ్రహాలు ఏర్పాటు’
September 08, 2020యాదాద్రి భువనగిరి : అద్భుతంగా పునర్నిర్మితమవుతున్న యాదాద్రి ప్రధాన ఆలయ ప్రాకారాల్లోని సాలహారాల్లో విగ్రహాల ఏర్పాటు పనులు మంగళవారం ప్రారంభించారు. ఆలయానికి తూర్పున ప్రాకార ద్వారంపై ఏర్పాటు చేసే ...
ఖమ్మంలో దొడ్డి కొమురయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం
August 23, 2020ఖమ్మం : ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్నిఏర్పాటు చేస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య...
చైనాలో భారీ వర్షాలు.. సిచువాన్ అతలాకుతలం
August 20, 2020బీజింగ్ : గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చైనాలోని పలు పట్టణాలు చెరువులుగా మారాయి. వరదలు ఎక్కువవుతుండటంతో పరిస్థితులు గందరగోళానికి గురిచేస్తున్నాయి. నైరుతి చైనాలో యాంగ్జీ నది వరదలు రావడ...
‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కి సీఐఎస్ఎఫ్ సిబ్బందితో భద్రత
August 19, 2020న్యూఢిల్లీ: గుజరాత్లోని కెవాడియాలో గల ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’(ఐక్యతా విగ్రహం) పేరుతో నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించడానికి కేంద్ర హోంమం...
ఉత్తరప్రదేశ్లో మాయావతి విగ్రహాల ఏర్పాటు
August 13, 2020లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతికి చెందిన విగ్రహాలను ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేశారు. లక్నోలోని లాల్ బహుదూర్ శాస్త్రి మార్గంలో ఉన్న ఆ పార్టీకి చెందిన ప్రేరణ కేంద్రంలో మూడు మ...
పరశురామ్ విగ్రహాన్ని బీజేపీ ఏర్పాటు చేయాలి: మాయావతి
August 11, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లో పరశురామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు జయంతిని సెలవు రోజుగా ప్రకటించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని బీజేపీ ప్ర...
చెప్పేదాక తెలియలేదు.. ఆమె మనిషి కాదు విగ్రహం అని..
August 11, 2020కొప్పల్ : బతికుండగానే భార్యను నానాహింసలు పెడుతూ రాక్షసానందం పొందే భర్తలు ఉన్న ఈ రోజుల్లో కర్ణాటక రాష్ట్రం కొప్పల్లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఏకంగా తన ఇంట్లో భార్యకు విగ్రహం చేయించాడు. ఆగష్టు 8న శ్...
నేపాల్ అయోధ్యపురిలో శ్రీరాముడి విగ్రహం
August 09, 2020ఖాట్మండు : భారత్ లోని అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మించేందుకు ప్రధాని మోదీ భూమిపూజ చేసిన దరిమిలా.. మరోసారి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి తమ దేశంలోని అయోధ్యపురియే శ్రీ రాముడి నిజమైన జన్మస్థలం అని చెప...
కిష్కింధలో అతిపెద్ద హనుమాన్ విగ్రహం.. శ్రీ హనుమత్ జన్మభూమి ట్రస్ట్ ఏర్పాట్లు..
August 06, 2020బెంగళూరు: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర ఆలయనిర్మాణానికి ప్రధాని మోదీ బుధవారం శంకుస్థాపన విషయం తెలిసిందే. ఇప్పుడిక రాముడికి అత్యంత నమ్మకమైన భక్తుడు హనుమంతుడి వంతు వచ్చింది. ఆంజనేయుడి జన్మ...
ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ ప్రారంభం
August 05, 2020హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ ప్రారంభమైంది. ఈసారి మహావిష్ణువు రూపంలో ఖైరతాబాద్ గణేషుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమటీ న...
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు
July 31, 2020మహబూబ్ నగర్ : టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు....
విగ్రహంతో ఆడుకుంటున్న కుక్క.. ఎంతకీ కదలకపోవడంతో విసుగొచ్చింది!
July 31, 2020సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. ఒక కుక్క విగ్రహంతో ఫెచ్ ఆడడానికి ప్రయత్నిస్తున్నది. ఫెచ్ ఆడుతున్న వీడియో నెటిజన్లను నవ్విస్తున్నది. దీనికి సంబంధించిన వీడ...
నిరాడంబరంగా వినాయక చవితి వేడుకలు : మంత్రి ఐకే రెడ్డి
July 29, 2020హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. జన సమూహం లేకుండా పండగను ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలని, సామూహిక నిమజ...
పారదర్శకత, సుపరిపాలన ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు : ఉపరాష్ట్రపతి.
July 22, 2020ఢిల్లీ : డాక్టర్ అంబేడ్కర్ దూరదృష్టి కారణంగానే.. కాగ్ వంటి సంస్థల ఏర్పాటుతోపాటు వీటికి స్వయం ప్రతిపత్తి దక్కిందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం ఢిల్లీలోని కంప్ట్రోలర్ అండ్ ఆ...
ఉద్యమ స్ఫూర్తికి నిలువెత్తు విగ్రహం
July 16, 2020జాత్యహంకారానికి నిరసనగా బ్రిటన్లోని బ్రిస్టల్ నగరంలో ఉద్యమకారిణి నల్లజాతి యువతి జెన్ రీడ్ విగ్రహాన్ని నిలబెట్టారు. దీనికి ‘ఏ సర్జ్ అఫ్ పవర్-2020(జెన్ రీడ్)’ అని పేరు పెట్టారు. 17వ శత...
అంబేడ్కర్ విగ్రహాన్ని అపవిత్రం చేశారు
July 13, 2020అహ్మదాబాద్ : భావ్ నగర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు.. అంబేడ్కర్ విగ్రహాన్ని అపవిత్రం చేశారు. ఆదివారం రాత్రి అంబేడ్కర్ విగ్రహాన్ని బకెట్ తో కప్పి ఉంచారు. విగ్రహ స్టేజ్ వద్ద మద్యం...
విగ్రహాన్ని స్కాన్ చేస్తే ఇంకేదో కనిపించింది....
July 13, 2020హైదరాబాద్ : విగ్రహాన్నిస్కాన్ చేసిన శాస్త్రవేత్తలు అందులో ఉన్నది షాక్ అయ్యారు. అసలు అంతగా షాక్ అయ్యేంత వస్తువు ఏమున్నదో తెలుసా? మనిషి అస్థిపంజరం..... పురాతన వస్తుశాఖ అధికారులు తవ్వకాల్లో బయటపడిన వి...
వినాయక విగ్రహాలకు విఘ్నాలు
July 10, 2020ధూల్పేటలో కానరాని తయారీ సందడికరోనాతో కళాకారులకు ఉపాధి కరు...
అంబేద్కర్ భారీ విగ్రహానికి ఏపీ సీఎం శంకుస్థాపన
July 08, 2020విజయవాడ : విజయవాడలోని స్వరాజ్ మైదానంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహా నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లి నివాసం నుంచి వర్చువ...
గాంధీ విగ్రహాన్ని తొలగించాలని భారత సంతత విద్యార్థి పిటిషన్
July 08, 2020కాలిఫోర్నియా : యూఎస్ లోని ఫ్రెస్నో పీస్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి ఆన్ లైన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటి...
విగ్రహాలు ధ్వంసం చేస్తే పదేండ్ల జైలుశిక్ష!
June 28, 2020వాషింగ్టన్ : ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ దారుణ హత్య అనంతరం రేగిన నిరసనలను అణచివేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్మారక చిహ్నాలు, విగ్రహాలు, చారిత్...
విగ్రహాలను ధ్వంసం చేస్తే.. జైలులో వేయండి : ట్రంప్
June 27, 2020హైదరాబాద్: జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత.. అమెరికాలో నల్లజాతీయులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. నిరసనకారులు అనేక ప్రాంతాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్య...
అమెరికాలో మన అంజన్న
June 18, 2020వరంగల్లోని అమ్మవారిపేటలో తయారీ వరంగల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వరంగల్ జిల్లాలో రూపుదిద్దుకున్న అభయాంజనేయస్...
యూఎస్లోనే అత్యంత ఎత్తైన హిందూ దేవుడి విగ్రహం
June 14, 2020హైదరాబాద్ : అమెరికాలోని డెలావేర్లో యూఎస్లోనే అత్యంత ఎత్తైన హిందూ దేవుడి విగ్రహాం ఏర్పాటు కానుంది. 25 అడుగుల పొడవున్న హనుమంతుడి విగ్రహాన్ని డెలావేర్లో ఏర్పాటు చేస్తున్నారు. బ్లాక్ గ్రానైట్తో ఈ...
విగ్రహాలకు ముసుగులు
June 13, 2020వర్ణవివక్ష వ్యతిరేక ఆందోళనలతో ప్రముఖుల విగ్రహాలు ధ్వంసంగాంధీ, మండేలా విగ్రహాల...
క్రిస్టోఫర్ కొలంబస్పై.. నేటివ్ అమెరికన్ల ఆగ్రహం
June 11, 2020హైదరాబాద్: అమెరికాలోని మిన్నసొట్టాలో ఉన్న క్రిస్టోఫర్ కొలంబస్ విగ్రహాన్ని ఆందోళనకారులు కూల్చివేశారు. రెండు రోజుల క్రితం నిరసనకారులు.. వర్జీనియాలోని ఓ పార్క్లో ఉన్న కొలంబస్ విగ్రహాన్ని ధ్వంసం ...
వాషింగ్టన్లోగాంధీజీ విగ్రహం ధ్వంసం
June 05, 2020అమెరికా రాయబారి కెన్జస్టర్ క్షమాపణవాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో భారత రాయబార కార్యాలయం ముందున్న మహాత్మాగాంధీ విగ...
ప్రపంచంలోనే ఎత్తైన 215 అడుగుల విగ్రహం
April 18, 2020ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని కర్ణాటకలోని హంపిలో ఏర్పాటు చేస్తున్నారు. హనుమంతుడి జన్మస్థలం అయిన కిష్కింద నేటి హంపిగా భావిస్తున్నారు. హంపిలో సుమారు 215 అడుగులు ఎత్తైన విగ్ర...
ఐక్యతా విగ్రహాన్ని అమ్ముతాం..
April 07, 2020రాజ్పిప్లా: నర్మదా నది ఒడ్డున ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (ఐక్యత) విగ్రహాన్ని అమ్ముతామంటూ ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తిపై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కరోనా నేపథ్యం...
ఓఎల్ఎక్స్లో అమ్మకానికి సర్థార్ పటేల్ ఐక్యతా విగ్రహం
April 06, 2020హైదరాబాద్ : స్టాచ్యూ ఆఫ్ యూనిటీ... గుజరాత్లోని నర్మదా నదీతీరంలో 182 మీటర్ల ఎత్తైన సర్దార్ వల్లభ్భాయి పటేల్ ఐక్యతా విగ్రహం ఇప్పుడు దేశంలోనే టాప్ టూరిస్ట్ స్పాట్లో ఒకటిగా మారింది. ప్రతీ రోజూ 30,...
చంపేస్తారనే భయం.. విగ్రహాలు చేయించుకున్న ఎమ్మెల్యే
March 14, 2020కోల్కతా : తనను చంపేస్తారనే భయంతో బతికుండగానే ఓ ఎమ్మెల్యే విగ్రహాలను తయారు చేయించుకున్నారు. తాను హత్యకు గురైన తర్వాత ప్రజలెవరూ మరిచిపోవద్దనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా రెండు విగ్రహాలను తయారు చేయి...
ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదాపడ్డ ఉభయ సభలు
March 02, 2020న్యూఢిల్లీ: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభంకాగానే జేడీయూ ఎంపీ బైద్యనాథ్ ప్రసాద్ మృతికి సభ సంతాపం తెలిపింది. ఢిల్లీ అల్లర్లలో 46 మం...
నా దేవుడు ఇండియాకు వచ్చాడు..
February 24, 2020జనగామ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరాభిమాని అయిన బుస్సా కృష్ణ గతేడాది 6 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన కృష్ణ ట్రంప్ విగ్రహాని...
విజయనిర్మల నా భార్య కావడం అదృష్టం
February 20, 2020‘గొప్ప దర్శకురాలు, నటి విజయనిర్మల నా భార్య కావడం అదృష్టం. ఆమె మన మధ్యన లేకపోవడం బాధాకరం’ అని అన్నారు సీనియర్ హీరో కృష్ణ. విజయనిర్మల తొలి జయంతి వేడుకలు గురువారం హైదరాబాద్లో జరిగాయి. నా...
215 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం..
February 20, 2020హైదరాబాద్: కర్నాటకలోని హంపిలో భారీ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. హనుమంతుడి జన్మస్థలం కిష్కిందలో సుమారు 215 ఫీట్ల ఎత్తు ఉన్న విగ్రహాన్ని నిర్మించేందుకు నిర్ణయించారు. అయోధ...
ఛత్రపతి శివాజీ సేవలు అనిర్వచనీయం: మంత్రి కొప్పుల
February 19, 2020ధర్మపురి: ఛత్రపతి శివాజీ సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇవాళ మంత్రి ఛత్రపతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ధర్మపురి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి విగ్రహ...
శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు
February 19, 2020మెదక్ : రాష్ట్ర్రవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ 390వ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మెదక్ జిల్లాలోని రామాయంపేటలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని మంత్రి హరీశ్ రావు ...
సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వీరాభిమాని
February 17, 2020కరీంనగర్ : వెంకటేశ్ అనే వ్యక్తి సీఎం కేసీఆర్ పై ఉన్న వీరాభిమానాన్ని చాటుకున్నాడు. సీఎం కేసిఆర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బత్తుల వెంకటేష్ క...
మొక్కలే మానవాళికి జీవనాధారం..
February 10, 2020గుజరాత్: మొక్కలే మానవాళికి జీవనాధారమనీ, నేటి మొక్కలే రేపటి వృక్షాలుగా తయారై, యావత్ జీవకోటికి ఆక్సిజన్ అందిస్తాయని అర్బన్ ఫారెస్ట్రీ ఓఎస్డీ క్రిష్ణ అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఆయన...
సింగపూర్లో కాజల్ మైనపు విగ్రహం ఆవిష్కరణ
February 05, 2020తేజ తెరకెక్కించిన 'లక్ష్మీ కళ్యాణం'తో టాలీవుడ్కు పరిచయమైన భామ కాజల్ అగర్వాల్ . కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. 12 ఏళ్ళ కెరీర్లో...
రేపు కాజల్ మైనపు విగ్రహావిష్కరణ
February 05, 2020తేజ తెరకెక్కించిన 'లక్ష్మీ కళ్యాణం'తో టాలీవుడ్కు పరిచయమైంది కలువ కళ్ళ సుందరి కాజల్ . కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. 12 ఏళ్ళ కెరీర్లో ఎన్నో మంచ...
తమిళనాడులో పెరియార్ విగ్రహం ధ్వంసం
January 25, 2020చెన్నై: తమిళులు ఆరాధించే సంఘ సంస్కర్త, ద్రవిడ ఉద్యమ పితామహుడు ఈవీ రామస్వామి (పెరియార్) విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన శుక్రవారం కాంచీపురం జిల్లాలోని సలవక్కం ప్రాంతం...
తాజావార్తలు
- 20 రోజుల్లో కొలువుదీరనున్న గ్రేటర్ నూతన పాలకవర్గం
- ఆటోమొబైల్ సర్వీస్సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం
- 27 నుంచి పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
- ఈ రాశులవారు.. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందుతారు
- కరీంనగర్ వాసుల ఐటీ స్వప్నం సాకారమైంది
- వాణిజ్య పంటలతోనే ఆర్థిక పరిపుష్టి సాధ్యం
- కల్తీరాయుళ్లపై కొరడాకు సిద్ధం
- ‘ప్రాపర్టీ ట్యాక్స్'తో పరిష్కారం
- పట్టభద్ర ఓటర్లు 181 %పెరుగుదల
- రిజర్వేషన్ల నిర్ణయంపై హర్షం
ట్రెండింగ్
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- నయనతార కోసం చిరు వెయిటింగ్..!
- రాజ్ తరుణ్ నిజంగా సుడిగాడు..ఎందుకంటే..?
- డైరెక్టర్ సుకుమార్ రెమ్యునరేషన్ ఎంతంటే...!
- సలార్ లో హీరోయిన్ గా కొత్తమ్మాయి..!
- సమంత బాటలో కాజల్..ఇద్దరూ ఇద్దరే..!
- లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం
- ఆస్పత్రి నుంచి కమల్హాసన్ డిశ్చార్జ్