state election commission News
ఓటర్ల జాబితా ప్రకటించిన ‘ఏపీ ఎస్ఈసీ’
January 15, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తుది జాబితాను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ( ఎస్ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో 2021 జనవరి 15 నాటికి 4,04,41,378 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. వీరిలో మహిళా ఓటర్లు 2...
తెలంగాణ ఓటరు జాబితా ప్రకటన..
January 15, 2021హైదరాబాద్ : తెలంగాణలో జనవరి 1వ తేదీ నాటికి అర్హులైన ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. మొత్తం 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. వీరి...
ఏపీ ఎస్ఈసీ మరో సంచలన నిర్ణయం
January 12, 2021హైదరాబాద్ : ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులపై వరుసగా వేటు వేస్తున్నారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ...
ఎన్నికల ప్రకటనపై హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు
January 09, 2021హైదరాబాద్ : ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రకటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎన్ఈసీ) ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో హౌ...
ఫిబ్రవరి 10న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక
December 23, 2020జనవరి 10న గెజిట్ : ఎస్ఈసీ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల...
17 నుంచి పశ్చిమ బెంగాల్లో ‘డీఈసీ’ పర్యటన
December 12, 2020న్యూఢిల్లీ : వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 19 వరకు భారత డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ జైన్ ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్...
నిబంధనల ప్రకారమే వ్యవహరించాం
December 05, 2020ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోరాదుస్వస్తిక్ మార్కు తీర్పుపై హైకోర...
రెండు దశల్లో కౌంటింగ్
December 04, 2020సందేహాత్మక బ్యాలెట్లపై ఆర్వోలదే తుది నిర్ణయం: ఎస్ఈసీ పార్థసారథి వెల్లడిహైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఓట్ల లెక్క...
ఎస్ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
November 30, 2020హైదరాబాద్ : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న రాజ్ న్యూస్ ఛానల్పై చర్యలు తీసుకోవాల్సిందిగా టీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి...
జమ్మూకశ్మీర్లో ‘డీడీసీ’ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్పై నిషేధం
November 28, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో తొలి విడుత డీడీసీ (డిస్ట్రిక్ డెవలప్మెంట్ కౌన్సిల్) ఎన్నికలు శనివారం ముగిశాయి. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 19 వరకు 8 విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా 7 విడుతల్లో ఎన...
రేపటికి 100% ఓటరు స్లిప్పుల పంపిణీ
November 28, 2020బ్యాలెట్ పేపర్ల ముద్రణలో తప్పులు దొర్లొద్దుపోలింగ్ ప్రక్...
ఎన్నికల పరిశీలకులతో ఎస్ఈసీ టెలీకాన్ఫరెన్స్
November 24, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం ఉదయం పరిశీలకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సిబ్బందికి నేటి నుంచి ఈ నెల 27 వర...
వరద సాయం పంపిణీపై నేడు హైకోర్టు విచారణ
November 24, 2020హైదరాబాద్ : వరద బాధితులకు ప్రభుత్వం రూ. 10 వేల సాయం పంపిణీ చేస్తుండగా.. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు లేఖరాయడంతో నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎస...
కొవిడ్ బాధితులూ ఓటు వేయొచ్చు : ఎస్ఈసీ
November 21, 2020హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. కొవిడ్ దృష్ట్యా గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను సంఖ్యను పెంచింది. కొవిడ్ బాధిత...
నేరచరిత్ర చెప్పాల్సిందే..
November 20, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలతోపాటు తమ నేర చరిత్రను విధిగా వెల్లడించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నేర చరిత్రతోపాటు అభ...
మహానగర సమరం
November 18, 2020ఒకటిన జీహెచ్ఎంసీ ఎన్నికలు.. 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలుషెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ22న ఉపసంహ...
గ్రేటర్కు మహిళా మేయర్
November 18, 2020అన్ని స్థానాల్లో 50 శాతం మహిళలకేహైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీకి డిసెంబర్ ఒకటిన జరుగనున్న ఎన్నికల్లో మేయర్ పదవి...
పార్ట్ నంబర్ అవసరం లేదు
November 18, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో ఓటరు లిస్టులోని పార్ట్ నంబరును తెలుపాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈ మేర కు మం...
‘గుర్తుల కేటాయింపుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి’
November 16, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపులో జాగ్రత్తలు తీసుకోవాలని టీఆర్ఎస్ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సీ. పార్థసారథికి విజ్ఞప్తి చేసింది. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం...
ఓటరు జాబితా సిద్ధం చేయండి
November 02, 2020టీ పోల్ సాఫ్ట్వేర్ ద్వారా పారదర్శకంగా తయారువెయ్యి మందికి ఒక పోలింగ్ కేంద్రంబల్దియా ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దిశానిర్దేశంజీహెచ్ఎంసీ ఓటర్ల జాబ...
లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు ఎస్ఈసీగా నియామకం
October 30, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సలహాదారు కేకే శర్మ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన రాష్ర్ట ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. ప్రభుత్వ అధికార ...
ఇంటి నుంచే ఓటెయ్యొచ్చు
October 02, 2020దేశంలోనే మొదటిసారి బల్దియా ఎన్నికల్లో ప్రయోగంపోస్టల్ ఓట్లకు బదులు ‘ఈ-ఓటింగ్'
బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి
September 25, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎం శ్రీనివాస్రెడ్డి, భరత్కు...
జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహానికి శ్రీకారం
September 21, 2020హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సన్నాహానికి రాష్ర్ట ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆయా రాజకీయ పార్టీలకు రాష్ర్ట ఎన్నికల సంఘం లేఖలు రాసింది. కొవిడ్ దృష్ట్యా ఎన్...
ఎన్నికల కమిషనర్గా పార్థసారథి
September 09, 2020మూడేండ్లపాటు పదవిలోకొనసాగనున్న విశ్రాంత ఐఏఎస్హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా విశ్రాంత ఐఏఎస్ సీ పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్...
రాష్ర్ట ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి
September 08, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో పార్థసారథి మూడేళ్ల పాటు కొనసాగన...
సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు
June 01, 2020అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం లో జగన్ సర్కారు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్...
బాధ్యతలు స్వీకరించిన కనగ రాజ్
April 12, 2020ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ వి. కనగరాజ్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో విజయవాడలో ని ఆర్ అండ్ బి భవన్ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల...
71.41 శాతం పోలింగ్ నమోదు
January 22, 2020హైదరాబాద్: ఇవాళ జరిగిన పురపాలక ఎన్నికల్లో 71.41 శాతం పోలింగ్ నమోదయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 120 పురపాలక సంస్థల్లో 74.73 శాతం, 9 నగరపాలక సంస్థల్లో 58.86 శాతం పోలింగ్ న...
తాజావార్తలు
- పోలీస్ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు
- RRR క్లైమాక్స్ మొదలైంది..రాజమౌళి ట్వీట్ వైరల్
- మావోయిస్టుల కంటే కాషాయ పార్టీ ప్రమాదకరం : మమత
- శంషాబాద్ విమానాశ్రయంలో ప్లాజా ప్రీమియం లాంజ్ పునరుద్ధరణ
- ఇండియన్స్ను తక్కువ అంచనా వేయం: ఆస్ట్రేలియా కోచ్
- 'కృష్ణా బోర్డు విశాఖలో వద్దు'
- టెస్లా ఎంట్రీతో నో ప్రాబ్లం: బెంజ్
- చైనాకు కాంగ్రెస్ లొంగుతుందా? : జేపీ నడ్డా
- టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ ఇతడే..!
- ఎంపీలకు జలక్.. పార్లమెంట్లో ఆహార సబ్సిడీ ఎత్తివేత
ట్రెండింగ్
- RRR క్లైమాక్స్ మొదలైంది..రాజమౌళి ట్వీట్ వైరల్
- టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ ఇతడే..!
- ‘రెడ్’ కలెక్షన్స్..రామ్ టార్గెట్ రీచ్ అయ్యాడా..?
- మరో క్రేజీ ప్రాజెక్టులో పూజాహెగ్డే..?
- పవన్ కళ్యాణ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ తీసుకున్నాడా..?
- డైరెక్టర్ కోసం దీపికాపదుకొనే వేట..!
- చిరంజీవి నన్ను చాలా మెచ్చుకున్నారు..
- A Rich Man and His Son
- ఆ సీక్రెట్ అతనొక్కడికే తెలుసంటున్న నిహారిక..!
- చిరంజీవి మెగా ప్లాన్.. ఒకేసారి 2 సినిమాలకు డేట్స్..!