soldiers News
న్యూ ఇయర్ ఆఫర్.. జీవితాంతం ఫ్రీగా సినిమా..!
December 30, 2020పాట్నా : కొత్త సంవత్సరం నుంచి ఇక సినిమా హాల్లో జీవితాంతం ఉచితంగా సినిమా చూడొచ్చు. అవును మీరు చదివింది నిజమే.. ఎంతమందైనా వెళ్లొచ్చు.. అయితే సామాన్య ప్రజల కోసం కాదం...
26 జనవరి పరేడ్కు వచ్చిన 150 మంది సైనికులకు కరోనా
December 26, 2020న్యూఢిల్లీ : జనవరి 26 న అంగరంగ వైభవంగా నిర్వహించే భారత గణతంత్ర దినోత్సవం ఈసారి సాదాసీదాగా పూర్తిచేయనున్నారు. ఇప్పటికే పరేడ్లో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చిన 150 మంది సైనికులు కొవిడ్-19 పాజిటివ్గా...
రోడ్డుప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతి
December 21, 2020గ్యాంగ్టక్ : సిక్కింలోని నాథులా వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ రోడ్డులో 17వ మైలు వద్ద ఆర్మీ సైనికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ...
ఆ వార్త నిజం కాదు :రక్షణ శాఖ
December 16, 2020ఢిల్లీ :రైతుల ఆందోళనకు మద్దతుగా 25వేలమంది సైనికులు శౌర్య చక్ర గ్రహీతలు తమ అవార్డులను తిరిగి ఇచ్చివేశారంటూ ఈ నెల 15వ తేదీన ఒక ప్రాంతీయ భాషా దినపత్రికలో వచ్చిన వార్తలో ఏ మాత్రం వాస్తవం కాదని రక్షణ శా...
అమర సైనికులకు ప్రధాని నివాళి
December 16, 2020న్యూఢిల్లీ : జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నివాళులర్పించారు. 1971లో ఇండో-పాక్ యుద్ధానికి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగ...
చైనాతో సంబంధాలు దెబ్బతిన్నాయి : జైశంకర్
December 09, 2020హైదరాబాద్: రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు తగినట్లుగా డ్రాగన్ దేశం చైనా వ్యవహరించడం లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆరోపించారు. వాస్తవాధీన రేఖ వద్ద ఉత్పన్నమైన సమస్...
శ్రీనగర్లో ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు సైనికుల మృతి
November 26, 2020శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. శ్రీనగర్లో సైన్యంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. శ్రీనగర్ శివారులోని హెచ్ఎంటీ వద్ద ఇండియన్ ఆర్మీ రోడ్ ఓపె...
ఘనంగా దీపావళి సంబురాలు
November 16, 2020న్యూఢిల్లీ: దీపావళి వేడుకలు దేశ, విదేశాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దేశ ప్రజలు దీపావళిని అత్యంత వైభవంగా జరుపుకొన్నారు. దీపాలు, లైట్లు, పూలతో ఇండ్లను అలంకరించుకున్నారు. పండ...
స్వీట్లతోపాటు 130 కోట్ల మంది ప్రేమను తెచ్చా: ప్రధాని మోదీ
November 14, 2020జైపూర్: సైనికులతో ఉన్నప్పుడే తనకు నిజమైన దీపావళి అని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఆయన దేశ సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. ఇవాళ రాజస్థాన్లోని ...
సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
November 14, 2020న్యూఢిల్లీ: ప్రతిఏడాది మాదిరిగానే ప్రధాని మోదీ దీవపాళి వేడుకలను సైనికులతో జరుపుకోనున్నారు. ఇవాళ రాజస్థాన్ వెళ్లనున్న ప్రధాని.. జైసల్మేర్ సమీపంలో ఉన్న లాంగేవాలాలో బీఎస్ఎఫ్ జవాన్లు, సైని...
జైసల్మేర్లో సైనికులతో.. మోదీ దివాళీ
November 13, 2020హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి దీపావళి వేడుకలను రాజస్థాన్లో నిర్వహించనున్నారు. జైసల్మేర్లో ఉన్న సైనికులతో ఆయన సెలబ్రేట్ చేసుకోనున్నారు. దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీక...
అమర జవాన్లకు నివాళులర్పించిన మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత
November 10, 2020హైదరాబాద్ : జమ్మూ కశ్మీర్లోని కుప్వారాలో వీరమరణం పొందిన సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన తెలుగు సైనికులు ర్యాక మహేశ్, ప్రవీణ్కుమార్రెడ్డి మృతదేహాలు మంగ...
నలుగురు జవాన్లు వీరమరణం
November 09, 2020ముగ్గురు ఉగ్రవాదులు హతం కశ్మీర్లో మూడు గంటలపాటు భీకర కాల్పులు
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో ఎదురు కాల్పులు
November 08, 2020కొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మవోయిస్టులకు, భద్రతా బలగాలకి మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి....
అమెరికా చలి దుస్తుల్లో భారతీయ సైనికులు
November 04, 2020ఢిల్లీ : శీతాకాలంలో చలి తీవ్రత ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. దక్కన్ పీఠభూమిలో నివసించే మనమే కొన్ని సార్లు చలి చంపేస్తుంది అంటుంటాం. మరి అలాంటిది హిమాలయ సానువుల్లో, ఎముకలు కూడా గడ్డక...
సైనికుల కోసం దీపం వెలిగించండి.. ప్రజలకు ప్రధాని పిలుపు
October 25, 2020న్యూఢిల్లీ : ధైర్యవంతమైన సైనికులు, భద్రతా దళాలతో భారతదేశం దృఢంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడార...
ఆఫ్ఘాన్ సైనిక స్థావరంపై తాలిబన్ దాడి.. 20 మంది జవాన్లు మృతి
October 23, 2020కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ సైనిక స్థావరంపై తాలిబన్ దాడి చేసింది. ఈ ఘటనలో 20 మంది జవాన్లు మరణించగా ఇద్దరిని తాలిబన్ మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. భారీగా ఆయుధాలను దోచుకున్నారు. ఫరా నగరంలో శుక్రవారం ఈ ...
కొండచరియ విరిగిపడి 22 మంది సైనికులు మృతి!
October 19, 2020హనొయ్: వియత్నాంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి పలువురు మరణిస్తున్నారు. ఇటీవల ఓ కొండ చరియ విరిగిపడటంతో 13 మంది మరణించగా.. తాజాగా ఆది...
సైనికులకు సెల్యూట్ చేస్తున్న బుడ్డోడు.. స్ఫూర్తిదాయకం.. వీడియో
October 11, 2020చిన్న పిల్లలు ఏం చేసినా మనకు ముద్దొస్తుంటుంది. వారు చేసే అల్లరితో మనం ఉదయం నుంచి పడిన శ్రమనంతా మరిచిపోతాం. వాళ్లు గలగలా నవ్వితే ఇంట్లో పండుగ వాతావరణం వెల్లివిరుస్తుంది. కొందరు చిన్నారులు తమ చేష్టలత...
60 వేల చైనా సైన్యం
October 11, 2020ఎల్ఏసీ వద్ద భారీగా మోహరింపు భారత్-అమెరికా స్నేహం ఆవశ్యకం అమెరికా విదేశాంగమంత్రి పాంపియోవాషింగ్టన్: భారతదేశ ఉత్తర సరిహద్దులో...
60,000 మంది సైనికుల్ని మోహరించిన చైనా..
October 10, 2020హైదరాబాద్: భారత సరిహద్దుల్లో చైనా సుమారు 60 వేల మంది సైనికుల్ని మోహరించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో వెల్లడించారు. ఇటీవల భారత్, చైనా మధ్య లడాఖ్లో సరిహద్దు ఘర్షణ తల...
ఎయిర్ ఫోర్స్ డే: శుభాకాంక్షలు తెలిపిన మహేష్
October 08, 2020గగనతలం నుండి దేశాన్ని సురక్షితంగా రక్షిస్తున్న భారత వాయుసేన ఆవిర్భవించి నేటికి 88 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు ఇండియన్ ఎయిర్ ఫోర...
ఉగ్రపోరులో జాగిలాలు
October 05, 2020కశ్మీర్లో జవాన్లకు సాయంగా సేవలు పేలుడు పదార్థాలను గుర్తించటంలో కీలకం షోపియాన్, అక్టోబర్ 4: కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టటంలో, ఉగ్రవాదులను...
గాల్వన్ వద్ద నూతన యుద్ధ స్మారకం
October 03, 2020ఢిల్లీ : చైనా సైనికులతో జరిగిన బహాబాహీ ఘర్షణలో అమరులైన 20 మంది భారత సైనికుల స్మృత్యర్ధం నూతన యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. లడఖ్లోని వ్యూహాత్మక రహదారి దుర్బూక్-శ్యోక్-దౌలత్ బేగ్ ఓల్డీలో...
అటల్ సొరంగమార్గం సైనికులకు అంకితం: రాజ్నాథ్ సింగ్
October 03, 2020న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్లో కొత్తగా నిర్మించిన అటల్ సొరంగమార్గాన్ని సరిహద్దుల్లో కాపలాకాసే సైనికులకు అంకితం చేస్తున్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. పిర...
పాక్ కాల్పుల్లో ముగ్గురు సైనికులు మృతి
October 01, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంట వేర్వేరు ప్రాంతాల్లో పాక్ సైనికులు జరిపిన షెల్లింగ్లో భారత జవాన్లు ముగ్గురు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. భారత ఔట్పోస్టులను లక...
ఆప్ఘన్లో కారు బాంబు దాడి.. ఐదుగురు సైనికులు దుర్మరణం
October 01, 2020కాబూల్ : ఆప్ఘన్లోని హెల్మాండ్ దక్షిణ ప్రావిన్స్లో బుధవారం కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులతోపాటు నలుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రావిన్షియల్ గవర్నర్ అధికార ప్...
గాల్వన్లో మా సైనికులు అయిదుగురే చనిపోయారు..
September 25, 2020హైదరాబాద్: లడాఖ్లోని గాల్వన్ లోయలో జూన్ 15వ తేదీన భారత, చైనా సైనిక దళాల మధ్య భీకర ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీర మరణం పొందారు. అయితే ఆ దాడిల...
పుల్వామా తరహా కుట్ర భగ్నం
September 18, 2020న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్లో పుల్వామా తరహా ‘ఉగ్రదాడి’ కుట్రను సైనిక బలగాలు భగ్నం చేశాయి. గతేడాది ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి జరిగిన ప్రాంతానికి 9 కి.మీ. దూరంలో జాతీయ రహదారికి సమీపంలో ...
సైనికుల పెట్రోలింగ్ను అడ్డుకునే శక్తి ఏదీలేదు ..
September 17, 2020హైదరాబాద్: చైనాతో సరిహద్దు వివాదంపై ఇవాళ రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరిహద్దుల్లో భారత సైనికుల పెట్రోలింగ్ను అడ్డుకునే శక్త...
దేశమంతా సైన్యం వెంటే: మోదీ
September 15, 2020న్యూఢిల్లీ: దేశమంతా సైన్యం వెంటే ఉందన్న స్పష్టమైన, బలమైన సందేశం ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రతిబింబించాలని ప్రధాని మోదీ అన్నారు. ఎంపీలంతా సైన్యానికి మద్దతుగా ఏకపక్ష సందేశాన్ని ఇస్తారని తాను భ...
సైనికులకు అండగా దేశం : ప్రధాని మోదీ
September 14, 2020హైదరాబాద్: యావత్ దేశం సైనికుల వెంట నిలిచి ఉందన్న సంకేతాన్ని పార్లమెంట్ ఇవ్వాలని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ వర్షాకాలా సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఆవ...
గల్వాన్లో 60 మంది చైనా సైనికుల మృతి!
September 13, 2020వాషింగ్టన్ : గల్వాన్ లోయలో జూన్ 15 న భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో చైనాకు చెందిన 60 మంది చనిపోయారు. అమెరికాకు చెందిన వార్తా పత్రిక న్యూస్ వీక్ తన సెప్టెంబర్ 11 నాటి సంచికలో ఈ సంచలన విషయాలను...
సహచరుడి భౌతికకాయాన్ని భుజాలపై నదిని దాటించిన సీఆర్పీఎఫ్ జవాన్లు
August 17, 2020రాయ్పూర్: చనిపోయిన సహచరుడి భౌతిక కాయాన్ని సీఆర్పీఎఫ్ జవాన్లు తమ భుజాలపై పెట్టుకుని నదిని దాటించారు. ఛత్తీస్గఢ్లోని సుక్మాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఒక సీఆర్పీఎఫ్ జవాన్ అనారోగ్యంతో సుక్కా జిల్లా ...
16 వేల ఫీట్ల ఎత్తులో ఘనంగా స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు
August 15, 2020లఢక్: సముద్ర మట్టానికి 16 వేల ఫీట్ల ఎత్తులో ఐటీబీపీ సైనికులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. లఢక్లోని భారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న పాంగాంగ్ సరస్సు వద్ద ఇండో టిబ...
దక్షిణ సూడాన్లో ఘర్షణలు : 127 మంది మృతి
August 12, 2020జుబా : దక్షిణ సూడాన్లో పౌరులు, సైనికుల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణల్లో 127 మంది మృతి చెందారు. సూడాన్లోని టోంజ్ నగరంలోని సైనికులు పౌరుల నుంచి ఆయుధాలను తీసుకునేందుకు శనివారం ఆపరేషన్ చేపట్టగా.. అద...
పాక్ సరిహద్దుల్లో భారత్ మహిళా జవాన్లు
August 05, 2020శ్రీనగర్ : భారత ఆర్మీలో నవశకం మొదలైంది. పాకిస్తాన్ సరిహద్దులోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంట రైఫిల్ మహిళలను తొలిసారిగా మోహరిస్తున్నారు. జమ్ముకశ్మీర్లోని కుప్వారాలోని దాల్ ప్రాంతంలోని సాధ్నా పాస్ ల...
సైనికులకూ వృత్తి విద్యాశిక్షణ..
July 31, 2020హైదరాబాద్లో రెండు ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ సెంటర్లుఇంటర్బోర్డు ద్వారా అనుమతులు9 రకాల స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దేశసేవ చేయలేని దేహమెందుకన్...
యుద్ధ స్మారక చిహ్నంలోకి గల్వాన్ అమరులు
July 30, 2020న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో అమరులైన జవాన్లను జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో ఎక్కించనున్నారు. ఈ స్మారక చిహ్నంపై అమరవీరుల పేర్లను చెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు గురువారం తె...
ఘనంగా కార్గిల్ విజయ్ దివస్
July 27, 2020అమర సైనికులకు దేశం నివాళులున్యూఢిల్లీ, జూలై 26: పాకిస్థాన్ సైనిక మూకలను దునుమాడి కార్గిల్ మంచుకొండలపై త్రివర్ణ పతాకాన్ని...
సైనికులకు సెల్యూట్
July 27, 2020కార్గిల్ దివస్ సందర్భంగా క్రీడాలోకం నివాళులు న్యూఢిల్లీ: ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. శత్రు సేనలను...
కార్గిల్ వీరుల త్యాగాలను స్మరించుకున్న మంత్రి హరీశ్రావు
July 26, 2020హైదరాబాద్ : కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ర్ట ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు. ట్విట్టర్ ద్వారా మంత్రి స్పందిస్తూ... సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవ...
కార్గిల్ యుద్ధ వీరులకు వందనం : మోదీ
July 26, 2020సైనికుల త్యాగాలను ఎప్పటికీ ఈ దేశం మరవదుకార్గిల్ స్ఫూర్తితో కరోనాపై పోరాడుదాంన్యూఢిల్లీ : కార్గిల్ యుద్ధంలో...
కార్గిల్ వీరులకు నివాళులర్పించిన రాజ్నాథ్సింగ్
July 26, 2020న్యూఢిల్లీ: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమరవీరులకు నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 21 ఏండ్లు పూర్తయిన సందర్భంగా భారతీయులకు శుభాక...
సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తి : ప్రధాని మోదీ
July 26, 2020న్యూఢిల్లీ : కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సైనికుల త్యాగాలను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. దేశాన్ని సుస్థిరంగా రక్షించిన సాయుధ దళాల ధైర్యం, సంకల్పం మరవలేనిది అని మోదీ ట్వీట్ చేశారు...
కూలిన ఆర్మీ హెలికాప్టర్.. 9 మంది సైనికుల మృతి
July 22, 2020కొలంబియా: కొలంబియాలో ఆర్మీ హెలికాప్టర్ కూలడంతో పదకొండు మంది జవాన్లు కనిపించకుండా పోయారు. అందులో తొమ్మిది మంది సైనికుల మృతదేహాలను గుర్తించినట్లు సైన్యం ప్రకటించింది. మరో ఇద్దరి ఆచూకీ ...
దేశ రక్షణలో జవానుల పాత్ర కీలకం
July 20, 2020సైనికులను అభినందించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డిజవహర్నగర్ : దేశ రక్షణలో జవానుల పాత్ర ఎంతో కీలకమని, శిక్షణలో పొందిన స్ఫూర్తిని విధి నిర్వహణలోనూ చూపాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కి...
బిహార్ రెజిమెంట్ సైనికులను కలిసిన రక్షణ మంత్రి
July 19, 2020జమ్మూ కశ్మీర్ : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ బిహార్ రెజిమెంట్కు చెందిన సైనికులను కలిశారు. గాల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడిన సైనికులను కలి...
భారత సైనికులకు 12వేల రాఖీలు
July 17, 2020వడోదర : భారత సైనికుల్లో స్ఫూర్తి నింపేలా, దేశ సరిహద్దుల్లో ఉన్న భారత సైనికులకు గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగర మహిళలు 12వేల రాఖీలు పంపించనున్నారు. కార్గిల్, గల్వాన్ లోయ, సియాచిన్ ...
చనిపోయిన సైనికుల అంత్యక్రియలు వద్దన్న చైనా
July 14, 2020న్యూఢిల్లీ / బీజింగ్ : తూర్పు లడఖ్ లోని గల్వాన్ లోయలో చనిపోయిన తమ సైనికులను గుర్తించడానికి చైనా సిద్ధంగా లేదని తెలుస్తున్నది. సైనికుల శవాలను పాతిపెట్టవద్దని, అంత్యక్రియల కార్యక్రమాలు చేయవద్దని వారి...
1.5 కిలోమీటర్ల దూరం వెనక్కి తగ్గిన భారత దళాలు
July 07, 2020హైదరాబాద్: గాల్వన్ లోయ వద్ద ఉన్న వాస్తవాధీన రేఖ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల మేర చైనా దళాలు వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. దీనిపై భారత ఆర్మీ సోమవారం ప్రకటన కూడా చేసింది. అయితే...
మన దేశం ఎన్నడూ తలవంచలేదు, ఇకపై కూడా : ప్రధాని
July 03, 2020ఢిల్లీ : మన దేశం ఎన్నడూ ఇతర దేశానికి తలవంచలేదని, ఇకపై కూడా ఏ ప్రపంచశక్తికి తలవంచదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గాల్వాన్ ఘర్షణలో గాయపడి లేహ్లో చికిత్స పొందుతున్న జవాన్లను ప్రధానమంత్రి నరేంద...
వందేమాతరం.. మోదీ రాక వేళ సైనికుల నినాదాలు
July 03, 2020హైదరాబాద్: ప్రధాని మోదీ ఇవాళ ఆకస్మికంగా లేహ్లో పర్యటించారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో.. ఆయన నిమూ ఫార్వర్డ్ లొకేషన్లో సైనికులను కలుసుకున్నారు. గాల్వన్ ఘర్షణ...
గాల్వన్ అమరుల సంతాప సభలో కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
June 27, 2020జైపూర్ : రాజస్థాన్ లోని అజ్మీర్ లో గాల్వన్ వ్యాలీ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది భారతీయ ఆర్మీ సిబ్బందికి నివాళులర్పించేందుకు కాంగ్రెస్ పార్టీ సంతాప సమావేశానికి నిర్వహించింది. ఈ సమావేశ...
బీహార్ ఎన్నికల కోసమే గల్వాన్ ఘర్షణ నాటకం
June 26, 2020ముంబై : రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ.. లఢాఖ్లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో భారత సైనికుల ఘర్షణ నాటకం ఆడుతున్నదని శివసేన ఎద్దేవా చేసింది. భారత సైనికుల త్యాగాన్ని...
భారత్ తీరును తప్పుపట్టిన గ్లోబల్ టైమ్స్
June 24, 2020హైదరాబాద్: గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ పట్ల భారతీయ సైన్యం, మీడియా వ్యవహరించిన తీరును చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఖండించింది. ఆ పత్రిక ఎడిటర్ ఈ ఘటన పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కమాండర్...
చైనా ఘర్షణలో పాల్గొన్న సైనికులకు ఆర్మీ చీఫ్ ప్రశంస
June 24, 2020లేహ్: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే బుధవారం తూర్పు లఢక్లోని సరిహద్దు ప్రాంతలను సందర్శించారు. గల్వాన్ లోయ వద్ద చైనాతో ఇటీవల ఘర్షణ జరిగిన నేపథ్యంలో అక్కడి పరిస్థితి, సైనిక సన్నద్ధతపై ఆర్మీ ఉన్...
తాలిబాన్ల దాడిలో నలుగురు ఆఫ్ఘాన్ సైనికుల మృతి
June 23, 2020కాబూల్: తాలిబాన్ల దాడిలో నలుగురు ఆఫ్ఘనిస్తాన్ సైనికులు మృతిచెందారు. ఛార్బోలాక్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ దాడి జరిగింది. ‘ఛార్బోలక్ జిల్లాలోని పియాజ్కర్ గ్రామంలో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన...
అనాథ శవాలను చైనాకు అప్పగించిన భారత్
June 22, 2020న్యూఢిల్లీ : లడఖ్లోని గల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికుల బలిదానం జరిగిన వారం తరువాత కూడా తమ సైనికులు ఎంత మంది చనిపోయారనే సంఖ్యను చైనా వెల్లడించకపోవచ్చు, కానీ మూడు రౌండ్ల హింసాత్మక ఘర్షణల తరువాత ఇ...
చైనాపై యుద్ధానికి చిచ్చరపిడుగులు!
June 22, 2020చిత్రంలో కనిపిస్తున్న పిల్లల్ని చూశారా..ఆడుకోవడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని అనుకుంటున్నారేమో.. కానే కాదు. వాళ్లంతా చైనాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సరిహద్దుకు వెళ్తున్న చిచ్చరపిడుగులు. అ...
గల్వాన్లో చైనా సైనికుల దాడులు పక్కా ప్లాన్ ప్రకారమే
June 21, 2020నదీ ప్రవాహం అడ్డగింత భారత జవాన్లు వెళ్లగానే నీరు విడుదల నియంత్రణ కోల్పోయిన సైనికులపై పాశవిక దాడి న్యూఢిల్లీ: గల్వాన్లో చైనా సైని...
సైనికుల త్యాగాలు చిరస్మరణీయం: అల్లోల
June 20, 2020నిర్మల్: గల్వాన్ లోయలో ప్రాణాలర్పించిన సైనికులను చూసి దేశం గర్విస్తున్నదని, వారి త్యాగాలు మరువలేనివని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో ఆయన భారత్, చై...
10 మంది జవాన్ల విడుదల!
June 20, 2020మూడ్రోజుల నిర్బంధం అనంతరం విడుదల చేసిన చైనావిశ్వసనీయ వర్గాల వెల్లడిన్యూఢిల్లీ, జూన్ 19: గల్వాన్ ఘర్షణ తర్వాత పదిమంది భారత సైనికులను చైనా మూడ్రోజులపాటు నిర...
భారత సైనికుల వీరత్వం మరువలేనిది
June 20, 2020న్యూఢిల్లీ, జూన్ 19: గల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడుతూ అమరులైన భారత సైనికులకు అమెరికా, ఫ్రాన్స్లు ఘనంగా నివాళులు అర్పించాయి. ‘అమర జవాన్ల కుటుంబాలకు అమెరికా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నద...
సరిహద్దు రక్షణకు ఆర్ఎస్ఎస్ వారిని పంపండి
June 19, 2020న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకుడు హుస్సేన్ దళవాయి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సరిహద్దు రక్షణకు ఆర్ఎస్ఎస్ వారిని పంపాలని అన్నారు. చైనా దళాలతో మాట్లాడేందుకు భారత సైనికులను కేంద్ర ప్రభుత్వం ఆయ...
చైనా చెర వీడిన 10 మంది భారత జవాన్లు!
June 19, 2020న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో చైనాకు చిక్కిన 10 మంది భారత సైనికులను ఆ దేశం వదిలిపెట్టింది. వారిలో ఇద్దరు మేజర్లు కూడా ఉన్నారు. సోమ, మంగళవారాల్లో లఢఖ్ తూర్పు ప్రాంతంలోని...
చైనా సైనికులు వాడిన క్రూరమైన ఆయుధం ఇదేనా..
June 19, 2020హైదరాబాద్: మేకులు ఉన్న ఐరన్ రాడ్డు ఇది. ఇలాంటి ఇనుప కడ్డీలతోనే.. చైనా సైనికులు పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. భారతీయ సైన్యంపై దొంగచాటున.. ఇలాంటి ఆయుధాలతోనే పీఎల్ఏ దళం దాడి చేసింది. సోమ...
‘గల్వాన్'లో 76 మంది జవాన్లకు గాయాలు: ఇండియన్ ఆర్మీ
June 19, 2020న్యూఢిల్లీ: లఢక్లోని గల్వాన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 76 మంది భారతీయ జవాన్లు గాయపడ్డారని ఆర్మీ అధికారులు ప్రకటించారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, వారు త్వరలోనే విధ...
గాల్వన్లో సైనికులెవ్వరూ మిస్కాలేదు : ఇండియన్ ఆర్మీ
June 18, 2020హైదరాబాద్: గాల్వన్ వ్యాలీలో అమరులైన జవాన్ల సంఖ్య సరిగానే ఉందని ఇవాళ భారత ఆర్మీ స్పష్టం చేసింది. కొందరు సైనికులు మిస్సవుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన ఓ వార్తా కథనాన్ని.. భార...
చైనాను దోషిగా నిలబెట్టాలి
June 18, 2020న్యూఢిల్లీ: లఢక్లోని గల్వాన్ లోయలో భారత జవాన్లపై దాడులకు పాల్పడి వారి మరణానికి కారణమైన చైనాపై యావత్ జాతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన ఆ దేశానికి భారత్ ఏ విధంగా సమాధానం...
చైనా ఎంబసీ వద్ద మాజీ సైనికుల నిరసన!
June 18, 2020న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులు మరణించటంపై బుధవారం ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం వద్ద మాజీ సైనికోద్యోగులు నిరసన తెలిపారు. మృతవీరుల సంక్షేమ సంఘం బ్యానర్తో ఆరేడుగురు మాజీ సైనికుల...
35 మంది చైనా సైనికులు మృతి!
June 18, 2020మృతుల్లో కమాండింగ్ ఆఫీసర్ కూడాఅమెరికా ఇంటెలిజెన్స్ రిపో...
సైనికులకు శాపమైన సబ్ జీరో ఉష్ణోగ్రతలు !
June 17, 2020హైదరాబాద్: గాల్వన్ వ్యాలీలో భారత, చైనా దళాలు గొడవ పడిన ఘటనలో ఇరు వైపుల మరణాలు సంభవించాయి. 20 మంది సైనికులు చనిపోయినట్లు భారత సైన్యం స్పష్టం చేసింది. అయితే చైనా వైపు కూడా సుమారు 43...
వీర సైనికులకు శిరసు వంచి ప్రణమిల్లుతున్నా: రాష్ట్రపతి
June 17, 2020న్యూఢిల్లీ: లఢఖ్లోని గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన అమర జవాన్లకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. సోమవారం అర్ధరాత్రి గాల్వన్ లోయలో భారత్-చై...
సైనికుల మరణం బాధాకరం: మాయావతి
June 17, 2020లక్నో: చైనా బలగాల చేతిలో భారత్కు చెందిన కల్నల్తో సహా 20 మంది ఆర్మీ జవాన్లు చనిపోవడం బాధాకరమని బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి పేర్కొన్నారు. ఈ ఘటన తనను షాక్కు గురిచేసిందన్నారు. ఈ విషయంపై కేంద్...
చైనాతో ఘర్షణలో అమరులైన సైనికులు వీరే..
June 17, 2020న్యూఢిల్లీ: లఢక్లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య మంగళవారం జరిగిన ముఖాముఖి ఘర్షణలో వీర మరణం పొందిన 20 మంది సైనికుల పేర్లను భారత ఆర్మీ బుధవారం విడుదల చేసింది. అమరులైన సైనికుల్లో బీహార్...
జవాన్ల మృతి నా హృదయాన్ని కదిలించింది : చిరంజీవి
June 17, 2020లఢక్ లోని గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో ఇండియా మరియు చైనా సైనికుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బోర్డర్ వివాదంలో చైనా మరియు ఇండియా సైనికులు పరస్పరం దాడికి దిగడంతో భారత సైన్యాని...
వీరజవాన్లకి టాలీవుడ్ అశృనివాళి
June 17, 2020లఢక్లోని గాల్వాన్ లోయలో భారత్- చైనా జవాన్లు పరస్పరం దాడులు చేసుకోవటంతో 20మంది భారత సైనికులు మరణించారు. చైనా సైనికులు 43 మంది మరణించినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. నెలన్నర ఉద్రిక్తతల అనంతరం...
35 మంది చైనా సైనికులు మృతి : అమెరికా ఇంటెలిజెన్స్
June 17, 2020హైదరాబాద్: లడఖ్లోని గాల్వన్ లోయలో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో.. 35 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులు మృతిచెందినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. దాంట్లో ...
వీరమరణం పొందిన 20 మంది భారతీయ సైనికులు
June 17, 2020ఢిల్లీ: తూర్పు లద్దాక్లోని గాల్వన్ లోయలో భారత్ - చైనా సైనికుల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కమాండింగ్ అధికారితో సహా 20 మం...
ఘర్షణలో చైనా సైనికులు మృతి
June 16, 2020న్యూఢిల్లీ : భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనా సైనికులూ మృతి చెందారని, 11మందికి గాయాలయ్యాయని ఓ చైనా మీడియా సంస్థ వెల్లడించింది. మరణాల సంఖ్యను చైనా ఏ అధికార వెబ్సైట్లో పేర్కొనలేదు. ఈ ఘర...
చైనాతో ఘర్షణ.. ఆర్మీ ఆఫీసర్తో పాటు ఇద్దరు సైనికులు మృతి
June 16, 2020హైదరాబాద్: లడఖ్లోని గాల్వన్ వ్యాలీలో సోమవారం రాత్రి చైనా, భారత బలగాల మధ్య మళ్లీ ఘర్షణ చోటుచేసుకున్నది. అయితే ఆ ఘర్షణ హింసాత్మకంగా మారినట్లు భారతీయ ఆర్మీ ప్రకటించింది. భీకరంగా ...
సిక్కింలో సైనికులపై హిమపాతం.. ఒకరు గల్లంతు
May 14, 2020న్యూఢిల్లీ: సిక్కింలో దారుణం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న భారత సైనిక బృందంపై పెద్ద ఎత్తున మంచు చరియలు విరిగిపడ్డాయి. బృందంలోని సైనికులందరినీ హిమపాతం కప్పేసింది. ఇది గమనించిన మరో సైని...
ముగ్గురు పాకిస్తాన్ సైనికులు హతం
May 08, 2020శ్రీనగర్ : సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. జమ్మూకశ్మీర్లోని ఫూంచ్ జిల్లాలో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పా...
హంద్వారా సైనిక అమరులకు ప్రధాని మోదీ నివాళి
May 03, 2020హైదరాబాద్: జమ్మూకశ్మీర్లోని హంద్వారాలో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో భారత సైన్యం అయిదుగురు సైనికులను కోల్పోయింది. ఓ కల్నల్, మేజర్తో పాటు మరో ముగ్గురు జవాన్లు కూడా ఉన్...
రష్యా సైన్యంలో 874 మందికి కరోనా
April 27, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మార్చి నెలలో రష్యాలో కాలుమోపింది మొదలు ఇప్పటివరకు 874 మంది ఆ వైరస్ బారినపడ్డారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో 379 మంది ఇండ్ల వద్దే సెల్ఫ్...
ఉగ్రవాదుల దాడుల్లో 29 మంది సైనికులు మృతి
March 20, 2020బమాకో : పశ్చిమాఫ్రికాలోని మాలీ దేశంలో ఉగ్రవాదులు రక్తపుటేరులు పారించారు. ఈశాన్య మాలీలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 29 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. మృత...
ఇరాన్ దాడి.. పెరుగుతున్న అమెరికా సైనికుల ట్రామా కేసులు
February 11, 2020హైదరాబాద్: జనరల్ సులేమానీని అమెరికా హత్య చేసిన నేపథ్యంలో.. ఇరాక్లో ఉన్న అగ్రదేశ స్థావరాలపై ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి వల్ల సుమారు 109 మంది సైనికులు ట్రామాకు గ...
మంచు చరియలు పడి 33 మంది సైనికులు మృతి
February 05, 2020టర్కీ: మంచు చరియలు విరిగిపడి 33 మంది టర్కీ సైనికులు మృత్యువాత పడ్డారు. వివరాలు చూసినైట్లెతే, వాన్ ప్రాంతంలో మంచు చరియల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సైనికులు వెళ్లారు. అదే సమయంలో మరోసారి భార...
హిమపాతం.. మృత్యుపాశం
January 15, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో హిమపాతాలు వరుసగా విరుచుకుపడుతున్నాయి. సోమ, మంగళవారాల్లో సంభవించిన నాలుగు హిమపాతాలతో ఆరుగురు సైనికులుసహా 12 మంది మరణించారు. ప్రకృతిపరమైన కారణాలతో మంచు పెద్ద ఎత్తున ఆకస...
అమెరికా దళాలు లక్ష్యంగా
January 13, 2020సమర్రా(ఇరాక్), జనవరి 12: తమ టాప్ కమాండర్ ఖాసీం సులేమానీ మరణానికి కారణమైన అమెరికా దళాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార చర్యల్ని కొనసాగిస్తున్నది. ఇరాక్ రాజధాని బాగ్దాద్కు ఉత్తరాన అమెరికా సైనికులు ఉన...
తాజావార్తలు
- నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
- రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు
- బాలానగర్ చెరువులో మృతదేహాలు
- గాజు సీసాలో జో బైడెన్..
- బెంగాల్లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
- విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్జాం
- నేడు ఉచిత ఆన్లైన్ జాబ్మేళా
- భూటాన్కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్
- నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల
- లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం
ట్రెండింగ్
- హాస్పిటల్లో ‘RRR’ హీరోయిన్ అలియా భట్..!
- వరుణ్ధావన్ పెండ్లికి రానున్న స్టార్ హీరోలు..!
- పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నదే అందుకట..!
- విజయ్ దేవరకొండపై భారీ బడ్జెట్ వర్కవుట్ అయ్యేనా..?
- 'వకీల్సాబ్' కామిక్ బుక్ కవర్ లుక్ అదిరింది
- శింబును వెలేసిన నిర్మాతల మండలి..?
- మీరారాజ్పుత్ హొయలు చూడతరమా..!
- ’అల్లుడు అదుర్స్’ కలెక్షన్లలో వెనకబడిందా..?
- కామెడీ టచ్తో ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్
- భాయ్ఫ్రెండ్ గురించి చెప్పిన తాప్సీ