ration rice News
143 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
January 17, 2021సంగారెడ్డి : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొండాపూర్ సీఐ శివలింగం కథనం మేరకు..అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో కంకోల్ టోల్ప్లాజా వద్ద ఆ...
రేషన్ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకున్న పోలీసులు
January 12, 2021ఖమ్మం : లారీలో అక్రమంగా తరలిస్తున్న 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేకున్నారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తునారని టాస్క్ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ ...
80 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
January 03, 2021ఖమ్మం : అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్, కొణిజర్ల పోలీసులు పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం నిరుపేదలకు సబ్సిడీపై అందిస్తున్...
రైస్మిల్లులో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం
December 23, 2020నిజామాబాద్ : బోధన్ పట్టణంలోని ఓ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. పట్టణంలో ఓ రైస్మిల్లులో రేషన్ బియ్యాన్ని రీసెక్లింగ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో బుధవారం సాయ...
రేషన్ బియ్యం కొరత లేదు
December 04, 2020రెండునెలల పంపిణీకి సరిపడా స్టాక్హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రేషన్ పంపిణీకి బియ్యం కొరత లేదని పౌరసరఫరాలశాఖ స్పష్టంచేసింది...
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
November 22, 2020ఖమ్మం : రెండు లారీలలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల విలువ చేసే 410 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తల్లాడ పోలీసులు పట్టుకున్నట్లు వైరా ఏసీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం నిరుపేద...
ఖమ్మం జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత..
November 20, 2020ఖమ్మం : అక్రమంగా ట్రాలీ ఆటోలో తరలిస్తున్న 100 క్వింటాళ్ల బియ్యాన్ని ఖమ్మం టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని టాస్క్ఫోర్స్ పోలీసుల...
200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
November 16, 2020ఖమ్మం : అక్రమంగా వాహనంలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 200 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం నగరంలోని ప్రకాశ్నగర్లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్...
రేషన్ బియ్యం పట్టివేత.. ఆరుగురు అరెస్ట్
November 08, 2020ఉప్పల్: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను ఉప్పల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం, టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వ...
వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.. డీలర్ అరెస్టు
November 07, 2020మహబూబాబాద్ : రేషన్ బియ్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు యత్నించిన రేషన్ డీలర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు మహబూబాబాద్ రూరల్...
54 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
October 29, 2020ఖమ్మం : అక్రమంగా తరలిస్తున్న 54 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో ...
త్వరలోనే రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం!
October 27, 2020కరీంనగర్: రాష్ర్టంలోని రేషన్ కార్డు దారులకు త్వరలోనే సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జిల్లాలోని రంగాపూర్, సిరసపల్లి, వెంకట్రా...
40 క్వింటాళ్ల బియ్యం అందజేసిన డిప్యూటీ స్పీకర్
October 17, 2020హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వరద ముంపు బాధితుల పట్ల మానవత్వం చాటుకున్నారు. తన సొంత డబ్బులతో సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధ నగర్ డివిజన్లో ముంప...
రేషన్ బియ్యం అక్రమ నిల్వలు పట్టివేత
October 15, 2020ఖమ్మం : రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వాలియాతాండాకు చెందిన ధర...
వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
October 07, 2020సంగారెడ్డి : అక్రమంగా నిల్వ చేసిన వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలోని ఎన్జీవో కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరక...
250 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
September 12, 2020వరంగల్ రూరల్ : అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురం శివారు సాయిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. రేష...
200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
September 02, 2020ఖమ్మం : పేద ప్రజలకు ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిసిస్తున్న నిందితుడుని పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఏలూరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి...
75 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
August 23, 2020నిజామాబాద్ : జఇల్ల జిల్లాలోని డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుద్దపల్లి గ్రామంలో టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం 75 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. నిజామాబాద్ సీపీ కార్తీకేయ ...
అక్రమంగా తరలిస్తున్రన రేషన్ బియ్యం సీజ్
July 24, 2020ఖమ్మం : గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్శిబందం అందుకున టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటస్వామి, ఎస్ఐ రఘు త...
టాన్స్జెండర్లకు ఉచిత బియ్యం: ఏజీ
July 24, 2020హైదరాబాద్ : ట్రాన్స్జెండర్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తున్నదని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలియజేశారు. రేషన్కార్డులు లేకుండానే వారికి ఉచితంగా పది ...
430 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
July 02, 2020రంగారెడ్డి : జిల్లాలోని మహేశ్వరం ఐడీఏ మంకాల్ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన 430 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనల...
రేషన్ డీలర్లకు రూ. 36.36 కోట్ల కమీషన్ విడుదల
June 26, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో రేషన్ డీలర్లకు ఏప్రిల్, మే నెలల కమీషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన బియ్యం, కందిపప్పుకు సంబంధించి రేషన్ డీలర్లకు కమీషన్ను విడుదల చేస్తున్నట...
నాగపురిలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
June 24, 2020సిద్దిపేట : అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురి గ్రామంలో చోటుచేసుకుంది. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ శ...
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న గ్రామస్తులు
May 28, 2020జయశంకర్ భూపాలపల్లి : రేషన్ బియ్యం అక్రమ తరలింపును గ్రామస్తులే గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం దామరకుంటలో చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు 20 క్వింటాళ్ల ర...
30 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్..
May 25, 2020వికారాబాద్ : అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం పట్టణ ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. దీనికి సంబంధించి ఎస్ఐ తెలిపిన...
లింగాపురంలో 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
May 14, 2020వరంగల్ రూరల్ : అక్రమంగా ఓ పరిశ్రమలోకి తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురంలో చోటుచేసుకుంది. గ్రామంలోని కా...
అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం సీజ్
May 11, 2020సంగారెడ్డి : జహీరాబాద్ ఐడీఎంఎస్సీటీ కాలనీలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. రూ. 2.5 లక్షల విలువ చేసే సుమారు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు...
పేదవాడికి పిడికెడు బియ్యం
May 08, 2020భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని అశ్వరావుపేట పట్నంలోని పేరాయిగూడెం గ్రామ సర్పంచ్ విన్నూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్ విజృంభనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా లాక్డౌ...
పేదలకు రేపటిన్నుంచి బియ్యం, ఎల్లుండి నుంచి నగదు
April 30, 2020హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబాలకు రేపట్నుంచి ఉచిత బియ...
రేషన్ బియ్యం కొనుగోలు చేసిన ఇద్దరు అరెస్టు
April 18, 2020హైదరాబాద్ : రేషన్ బియ్యం కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కుటుంబంలోని ప్రతి సభ్యునికి 12 కేజీల ర...
'రాష్ట్రంలో 91 శాతం రేషన్ బియ్యం పంపిణీ'
April 16, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటివరకు 91 శాతం రేషన్ బియ్యం పంపిణీ పూర్తైందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రేషన్ బియ్యం పంపిణీ, నగదు పంపిణీపై శ్రీనివాస్రెడ్డి మీడియా...
74 లక్షల మంది ఖాతాల్లోకి 1500 చొప్పున జమ : మంత్రి కేటీఆర్
April 13, 2020హైదరాబాద్ : కరోనా వైరస్ ప్రబలుతున్న కారణంగా తెలంగాణలో లాక్డౌన్ విధించిన విషయం విదితమే. ఈ క్రమంలో రాష్ట్రంలోని పేదల ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని సరఫరా చేసిం...
హిమాచల్ లో పేదలకు రేషన్ పంపిణీ
April 11, 2020డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇండ్లకే పరిమితమైపోయారు. లాక్ డౌన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో నిత్యవసర సరుకులు లేక ప్రజలు ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ (ఐ...
కూలీలకు రేషన్సరుకులు పంపిణీ చేసిన బీఎస్ఎఫ్
April 08, 2020కశ్మీర్ : జమ్మూకశ్మీర్ లో సరిహద్దు భద్రతా బలగాలు(బీఎస్ఎఫ్) కూలీల కుటుంబాలకు రేషన్ సరుకులు పంపిణీ చేశాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిత్యావసర సరుకుల లేక ఇబ్బంది పడుతున్న పోర్, పుల్వ...
ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీ
April 04, 2020హైదరాబాద్: అన్నింటిలో ఆ గ్రామం ఆదర్శంగా ఉంటుంది. హరితహారం, పారిశుద్ధ్యం, గ్రామ ప్రగతి, తడి-పొడి చెత్త సేకరణ, భూ పంపిణీ ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, సర్పం...
నెలాఖరుదాకా బియ్యం పంపిణీ
April 04, 2020-బియ్యం తీసుకోకున్నా రూ.1,500 జమ-పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి...
కరోనా కట్టడిలోనూ తెలంగాణ ముందుంది : మంత్రి ఎర్రబెల్లి
April 02, 2020వరంగల్ రూరల్ : అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో ముందున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలోనూ ముందుందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ రూ...
మొదటిరోజు హైదరాబాద్లో 3,64,916 కిలోల బియ్యం పంపిణీ
April 02, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి నేపథ్యంలో పేదలు పస్తులుండద్దనే లక్ష్యంతో ప్రకటించిన ఉచిత 12 కిలోల బియ్యం పంపిణీ హైదరాబాద్ నగరంలోని 9 సర్కిళ్ళలో మొదటిరోజు విజయవంతమైంది. ...
వలసకూలీలకు రేషన్ బియ్యం, నగదు పంపిణీ
April 01, 2020హైదరాబాద్ : రాష్ట్రంలోని వలసకూలీలను తెలంగాణ బిడ్డలవలె కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న సీఎం పిలుపుమేరకు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో వారి యోగక్షేమాలను పట్టించుకుంటున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో...
సిద్దిపేటలో రేషన్ బియ్యం పంపిణీ షురూ..
April 01, 2020సిద్దిపేట: లాక్ డౌన్ సందర్భంగా తెలంగాణ ప్రజలు, రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర ప్రాంతాల వారు ఆకలితో అలమటించకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెల్ల రేషన్ కార్డుదారుల్లో ప్రతీ ఒక్కరికీ 12 కిలోల రేష...
వలస కూలీలకు అండగా సీఎం కేసీఆర్
April 01, 2020వరంగల్ రూరల్ : ‘మన రాష్ట్ర వికాసం కోసం దేశంలోని అనేక రాష్ర్టాల నుంచి వలస కూలీలు మన దగ్గరికి వచ్చారు. దేశమంతా లాక్డౌన్ ఉన్న పరిస్థితుల్లో వారు స్వస్థలాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ స్థితిలో వార...
వలస కూలీలకు రేషన్, నగదు పంపిణీకి చర్యలు..
March 30, 2020నిజామాబాద్ : ఇతర రాష్ట్రాల వలస కూలీలను ఆదుకోవడానికి ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల ప్రకారం వారికి రేషన్ నగదు పంపిణీకి చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టర...
కూలీలకు రేషన్ బియ్యం, నగదు పంపిణీ చేసిన మంత్రి సత్యవతి
March 30, 2020మహబూబాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదని, తెల్లరేషన్ కార్డుదారులందరికి రేషన్ బియ్యం, నగదు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ...
రేషన్ ఇంటికి పంపే ఏర్పాట్లు చేయండి: సీపీఐ
March 30, 2020అమరావతి: ఆంధ్రప్రదేవ్ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. కరోనా విపత్తు వల్ల లాక్డౌన్ కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు. కార్డులు లేకున్నా రే...
రేపటి నుంచి రేషన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు
March 26, 2020హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కార్డుపై ఉన్న ప్రతీ లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో నగర పౌరసరఫరాలశ...
నేటినుంచి రేషన్ బియ్యం పంపిణీ
March 26, 2020రద్దీ ఉండకుండా టోకెన్ల జారీ: పౌరసరఫరాలశాఖ కమిషనర్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో గురువారం నుంచి రేషన్ బియ్యం పంప...
తాజావార్తలు
- రాంభీమ్ పోరుపథం
- 3.1 సెకన్లలో 96 కి.మీ స్పీడ్.. మార్చిలో భారత్లోకి టెస్లా మోడల్-3!
- ఆదిపురుష్ ప్రపంచంలోకి..
- వెండితెరకు కథలు రాద్దాం
- దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు
- ఆ మాటకు వాళ్లు అర్హులు కాదు!
- బాధితురాలికి ఎమ్మెల్యే షిండే పరామర్శ
- పల్లెప్రగతి పనులను వందశాతం పూర్తిచేయాలి
- సాగుచేద్దాం లోటు తీరుద్దాం..
- వ్యాక్సినేషన్ కేంద్రాల పెంపు
ట్రెండింగ్
- హాస్పిటల్లో ‘RRR’ హీరోయిన్ అలియా భట్..!
- వరుణ్ధావన్ పెండ్లికి రానున్న స్టార్ హీరోలు..!
- పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నదే అందుకట..!
- విజయ్ దేవరకొండపై భారీ బడ్జెట్ వర్కవుట్ అయ్యేనా..?
- 'వకీల్సాబ్' కామిక్ బుక్ కవర్ లుక్ అదిరింది
- శింబును వెలేసిన నిర్మాతల మండలి..?
- మీరారాజ్పుత్ హొయలు చూడతరమా..!
- ’అల్లుడు అదుర్స్’ కలెక్షన్లలో వెనకబడిందా..?
- కామెడీ టచ్తో ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్
- భాయ్ఫ్రెండ్ గురించి చెప్పిన తాప్సీ