patient News
టీబీ రోగులకు చికెన్!
February 27, 2021హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): టీబీ రోగులకు నోరూరించే కోడి కూర రుచి తగిలింది. సమయానికి మందులు వేసుకోవడంతోపాటు పోషకాహారం తీసుకుంటే టీబీ నుంచి త్వరగా కోలుకోవచ్చు. అందుకే ఖమ్మం ప్రధాన దవాఖా...
సీఎంఆర్ఎఫ్ ఇప్పిస్తానని 2 లక్షలు వసూలు
February 24, 2021ట్విట్టర్లో ఎంపీ సంతోష్కు బాధితుడి సమాచారండీజీపీకి ఎంపీ ఫిర్యాదు.. పోలీసుల అదుపులో నిందితుడుచార్మినార్, ఫిబ్రవరి 23: క్యాన్సర్ చికిత్సకు అయిన ఖర్చు ...
రిమ్స్పైనుంచి దూకిన రోగి.. పరిస్థితి విషమం
February 20, 2021ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ దవాఖానపై నుంచి దూకి ఓ రోగి ఆత్మహత్యయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ రామ్నాయక్ తండకు...
రక్తపోటు వల్ల నష్టాలు ఏంటి?
February 16, 2021జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తగ్గిన శారీరక శ్రమ, అధిక బరువు తదితర కారణాల వల్ల ప్రతి ఇంట్లోకి దర్జాగా అడుగు పెడుతున్నది అధిక రక్తపోటు. ఒకప్పుడు, పెద్ద వయసువారికే అధిక రక్తపోటు (హైబీపీ) సమస్య ఉండేద...
పొగాకుతో 89% మందికి టీబీ!
February 14, 2021గతేడాది రాష్ట్రంలో 62 వేల కేసులు నమోదువైద్యారోగ్యశాఖ తాజా నివేదికలో వెల్లడిహైదరాబాద్, ఫిబ్రవరి13 (నమస్తే తెలంగాణ): ధూమపానం, పొగాకు వినియోగం కారణంగానే ఎ...
రాష్ట్రంలోనే తొలిసారి.. క్షయ రోగులకు కోడికూర భోజనం
February 13, 2021ప్రతి బుధవారం ఇదే భోజనంరాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం ఆస్పత్రిలో అమలుప్రస్...
కరోనా వ్యక్తి నుంచి లాలాజలం కొని.. బాస్ మద్యంలో కలిపి..
February 11, 2021అంకారా: కరోనా సోకిన వ్యక్తి నుంచి లాలాజలం కొని, యజమాని సేవించే మద్యంలో కలిపిన ఉద్యోగిపై హత్యాయత్నం కింద కేసు నమోదైంది. ఈ అరుదైన ఘటన టర్కీలో జరిగింది. అదానా నగరానికి చెందిన ఇబ్రహీం అన్వర్డి కారు డీల...
ఆసుపత్రికి వెళ్తూ రోగి వింత కోరిక.. తీర్చిన అంబులెన్స్ సిబ్బంది
February 11, 2021వాషింగ్టన్: ఒక రోగి కోరిక తీర్చిన వైద్య సిబ్బందికి అభినందనలు వెల్లువెత్తాయి. అమెరికాలోని క్లీవ్ల్యాండ్లో ఈ ఘటన జరిగింది. ఒక మహిళ శనివారం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో క్వీన్స్ల్యాండ్ అంబులెన్...
క్యాన్సర్ పేషెంట్లకు కేశాలు
February 08, 2021ముందుకొచ్చిన పీజీ విద్యార్థిని‘నమస్తే’ కథనంతో చలించిన సుజాతహ...
యూఏఈ యంగెస్ట్ కేశదాతగా భారతీయ బాలుడు
February 05, 2021దుబాయ్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోనే క్యాన్సర్ రోగులకు తల వెంట్రుకలు దానం చేసిన అతిపిన్న వయస్కుడిగా భారతీయ బాలుడు తక్ష జైన్(2) నిలిచాడు. బాలుడి తల్లి నేహా జైన్ వివరాలను వెల్లడిస్తూ.. త...
‘ఎంజీఎంలో’ కొండెంగ.. కోతుల బెడద తప్పిందంటున్న సిబ్బంది
January 28, 2021దవాఖాన క్యాజువాలిటీ విభాగంలో కాపలావరంగల్ చౌరస్తా : సాధారణంగా గ్రామాల్లో కోతుల బెడదను తప్పించుకునేందుకు కొండెంగలను తీసుకొస్తారు. పంట పొల్లాలో కాపలా ఉం...
వస్తువు ఒక్కటే ఉపయోగాలెన్నో..!
January 26, 2021హైదరాబాద్ : సమస్య నుంచే దానికి తగిన పరిష్కారం లభిస్తుంది.. అలా ఎన్నో ఆవిష్కరణలు మార్కెట్ లోకి వచ్చాయి. జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన ప్రభాకర్ సరికొత్త గా మల్టిపుల్ బెడ్ ను రూపొందించాడు.
అమ్మమ్మకు ఆ వ్యాధి ఉండటంవల్లే ఈ ఆలోచన..
January 26, 2021మేడ్చల్, : అమ్మమ్మకు అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధి ఉండటం వల్లే ‘రిస్ట్ బ్యాండ్' కనిపెట్టాలన్న ఆలోచన వచ్చింది.. ఉదయాన్నే అమ్మమ్మ బెడ్ మీద నుంచి బయటకు వెళ్లిపోయేది... తామంతా ఆమె కోసం వెతకాల...
కలబంద డయాబెటిస్కు వరం లాంటిదా.. ఎందుకు?
January 24, 2021జీవనవిధానం మారుతున్న కొద్దీ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. శరీరాన్ని పీడించే జబ్బులూ ఎక్కువవుతుంటాయి. అవి ప్రధానంగా మనం చేసే పనిమీదే ఆధారపడి ఉంటుంది. వీటిల్లో చాలా కామన్గా ఎఫెక్ట్ అయ్యేది డయాబెటిస్. బ...
తల్లీబిడ్డల సంరక్షణకే మాతాశిశు దవాఖాన
January 24, 2021బాన్సువాడ, జనవరి 23: తల్లీబిడ్డల సంరక్షణకే బాన్సువాడలో మాతాశిశు దవాఖానను ఏర్పాటు చేశామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని వంద పడకల మాతాశిశు దవాఖానను ఆయన శనివ...
సర్జరీమంత్ర
January 20, 2021భవిష్యత్తులో ఎక్కువ శస్త్రచికిత్సలు రోబోటిక్ సాంకేతికత సాయంతోనే జరుగుతాయి. అన్ని రకాల శస్త్రచికిత్సలకు సులభంగా ఉపయోగించేలా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రోబోటిక్ వ్యవస్థను తక్కువ ధరలో అందుబాటుల...
కరోనా 'పేషెంట్ జీరో'ను ఎన్నటికీ గుర్తించలేం..
January 16, 2021జెనీవా: కరోనా వైరస్ సంక్రమించిన తొలి రోగిని గుర్తించడం అసాధ్యమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైరస్ ఆనవాళ్లను పసికట్టేందుకు డబ్ల్యూహెచ్వోకు చెందిన ఓ బృందం చైనాలోని వుహాన్ న...
కోవిడ్ టీకా తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి..
January 16, 2021ఓస్లో: బలహీనంగా ఉన్న వృద్ధులకు.. కోవిడ్ టీకాతో ప్రమాదం ఉన్నది. నార్వే దేశంలో తొలి డోసు తీసుకున్న వృద్ధుల్లో 23 మంది మరణించినట్ల ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరీ బలహీనంగా ఉన్న వృద్ధు...
పురుడోసి పునర్జన్మ నిచ్చి
January 06, 2021కొవిడ్ సోకిన గర్భిణులకు కాన్పులుఐదు నెలల్లో 56 మందికి వైద...
నిమ్స్కు వచ్చేవారిని వెనక్కి పంపొద్దు: ఈటల
January 05, 2021హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): నిమ్స్కు వచ్చే ఏ ఒక్క రోగి వెనక్కి వెళ్లకూడదని, సంపూర్ణ ఆరోగ్యవంతుడై సంతోషంగా ఇంటికి వెళ్లేలా వైద్యులు చికిత్స చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచ...
82 ఏళ్ల డయాలసిస్ పేషెంట్కు తొలి ఆక్స్ఫర్డ్ టీకా..
January 04, 2021లండన్: బ్రిటన్లో 82 ఏళ్ల డయాలసిస్ పేషెంట్ బ్రియాన్ పింకర్.. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు. ఆస్ట్రాజెన్కా-ఆక్స్ఫర్డ్ తయారు చేసిన టీకాను తీసుకోవడంతో సంతోషం...
పీపీఈ కిట్ చింపి.. పేషంట్తో నర్సు సరసం?
December 30, 2020జకార్తా: కరోనా మహమ్మారి యావత్ విశ్వాన్నే వణికిస్తున్నది. కరోనా టెస్ట్ కోసం వెళ్లినా హెల్త్ కార్యకర్తలు దూరందూరంగా ఉంచి, నమూనాలు తీసుకుంటారు. కానీ ఇండోనేషియా రాజధాని జకార్త...
వృద్ధుడిని పొదల్లో పడేశారు
December 23, 2020టీబీ వ్యాధి ఉందని వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు ఎంజీఎం దవాఖానకు తరలించిన అమృతవర్షిణి స్వచ్ఛంద సంస్థ కృష్ణకాలనీ(భూపాలపల్లి): వృద్ధుడని కనికరించలేద...
కరోనాతో 222 రోజులు దవాఖానలోనే..!
December 21, 2020లండన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే గజగజ వణికించింది. ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. చాలామంది దవాఖానపాలయ్యారు. అయితే, కొవిడ్ దీర్ఘకాలిక లక్షణాలున్నవారుకూడా ఒక నెలకంటే ఎక్కువ దవాఖానలో చికిత్స పొందలేద...
క్యాన్సర్ రోగుల కోసం సరికొత్త పరికరం
December 16, 2020ముంబై : క్యుయువర్ హెల్త్ సొల్యూషన్ ఇండియా వాయిస్ ఆధారిత కృత్రిమ మేథ (ఏఐ)తో పనిచేసే పర్సనల్ హెల్త్ కేర్ అసిస్టెంట్ నుప్రవేశ పెట్టింది. ఇది ఆంగ్ల, హిందీ, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం, ఉర్దూ, బె...
ఊపిరితిత్తులను మార్చి..మృత్యువును దూరం చేశారు
December 12, 2020బేగంపేట కిమ్స్ దవాఖానలో కోవిడ్ రోగికి అరుదైన శస్త్ర చికిత్స కోలుకున్న బాధితుడుబేగంపేట్ : కోవిడ్తో బాధపడుతూ 53 రోజుల పాటు ఎక్మోపై చికిత్స పొం దాడు. ఈ క్రమంలో ...
వారిలో యాంటీబాడీలు వేగంగా మాయమైపోతున్నాయ్..!
December 10, 2020న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్నవారికి ఇప్పుడు మరో సమస్య భయపెడుతోంది. వారిలో యాంటీబాడీలు వేగంగా మాయమైపోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయన వివరాలు ‘సైన్స్ ఇమ్యునాలజీ’ అనే అనే జర్నల్లో&n...
జొన్న రొట్టెలు తింటే మంచిదని ఎందుకంటారు..?
December 04, 2020హైదరాబాద్ : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దృష్టి జొన్న రొట్టెలపై పడింది. ముఖ్యంగా షుగర్ ఉన్నవారు ప్రతి రోజూ జొన్న రొట్టెలు తింటున్నారు. కేవలం డయాబెటీస్ పేష...
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
December 04, 2020భద్రాద్రి కొత్తగూడెం : ప్రభుత్వ వైద్యశాలల్లో మాతృ మరణాలు లేకుండా చూడాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకటి కరుణ అన్నారు. శుక్రవారం భద్రాచలం చేరుకున్న ఆమె ఉదయం ఐటీడీఏ పీఓతో కలసి భద్రాచలం ఏరియా దవాఖా...
గాంధీలో సాధారణ స్థితికి ఓపీ సేవలు
December 03, 2020సిటీబ్యూరో- నమస్తే తెలంగాణ : గాంధీ దవాఖానలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గత నెల 21న దవాఖానలో సాధారణ వైద్యసేవలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. గాంధీ దవాఖానను కరోనా చికిత్స నోడల్ కేంద్రంగా మా...
వారిని అంటరానివారిగా చూస్తున్నారు!
December 02, 2020న్యూఢిల్లీ: కరోనా బాధితుల ఇండ్లకు పోస్టర్లు అంటించడం వల్ల వారిని అంటరానివారిగా పరిగణిస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. క్షేత్రస్థాయిలో ఇది భిన్నమైన పరిస్థితులకు దారితీస్తున్నదని పేర్కొంది...
కొవిడ్ బాధితులూ ఓటు వేయొచ్చు : ఎస్ఈసీ
November 21, 2020హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. కొవిడ్ దృష్ట్యా గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను సంఖ్యను పెంచింది. కొవిడ్ బాధిత...
రేపటినుంచి గాంధీలో నాన్ కొవిడ్ రోగులకు సేవలు ప్రారంభం
November 20, 2020హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రేపటి నుంచి నాన్ కొవిడ్ రోగులకు సేవలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో గడిచిన మార్చి 2న మొదటి కొవిడ్ కేసు నమోదైంది. అప్పటి నుండి గాంధీ ఆస్పత్రి కొవిడ్...
మాస్క్ లేకపోతే రూ.2 వేలు కట్టాల్సిందే
November 20, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరిచేసింది. ఇందులో భాగంగా మాస్కు లేనట్లయితే రూ.2000 ...
డయాబెటిస్ రోగుల గాయాలకు సరికొత్త చికిత్స... !
November 19, 2020ఢిల్లీ : స్పిరులినా నుంచి స్మార్ట్ ఇంజెక్ట్ చేయగల హైడ్రోజెల్ వల్ల డయాబెటిక్ రోగులలో గాయాలు త్వరగా నయమవుతాయని ఐఎన్ఎస్టీ శాస్త్రవేత్తలు తెలిపారు. గాయం నయం చేసే ఇతర చికిత్సలతో పోలిస్తే అన్ని వయసుల వార...
బాలుడి కోరిక మేరకు బ్యాట్మ్యాన్ మేకప్లో డాక్టర్.. వీడియో వైరల్
November 15, 2020వైద్యో నారాయణో హరి.. కొండకచో డబ్బుల కోసం పీక్కుతినే వైద్యులు ఈ ప్రపంచంలో ఉండొచ్చు. కానీ, 99.99 శాతం మంది వైద్యులు నరనారాయణులే. తమ వద్దకు వచ్చేవారికి స్వస్థత చేకూర్చాలన్న తపన వారిలో కనిపిస్తుంది. తమ...
చిన్నారి రోగి కోసం బ్యాట్మ్యాన్ అవతారమెత్తిన డాక్టర్
November 15, 2020న్యూఢిల్లీ: ఒక చిన్నారి రోగి కోసం ఆ డాక్టర్ బ్యాట్మ్యాన్ అవతారమెత్తారు. ది ఫీల్ గుడ్ పేజ్ అనే ట్విట్టర్ ఖాతాలో ఆదివారం పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది. ఒక బాలుడు క్యాన్సర్తో బాధపడుతు...
రుచి కోల్పోయిన కొవిడ్ రోగి ఏంచేశాడంటే?వీడియో
November 12, 2020హైదరాబాద్: కొవిడ్-19 లక్షణాల్లో రుచి కోల్పోవడం ఒకటి. కొంతమందికి ఈ లక్షణం స్వల్పంగా బయటపడగా.. మరికొంతమందిలో తీవ్రంగా ఉంది. తాము ఏం తింటున్నామో కూడా తెలియకుండా తినాల్సిన పరిస్థితి. రుచిని కోల...
ప్రైవేట్ దవాఖానల్లో 80 శాతం ఐసీయూ పడకలపై స్టే ఎత్తివేత
November 12, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. దీంతో 33 ప్రైవేట్ దవాఖానల్లో కరోనా రోగులకు 80 శాతం ఐసీయూ పడకలు కేటాయించాలన్న ప్రభుత్వం ఆదేశాలపై గతంలో విధించిన స్టేను ఢిల్లీ హైకోర...
ట్రాఫిక్ కానిస్టేబుల్కు రోగి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు
November 10, 2020అబిడ్స్: ట్రాఫిక్లో పరుగులు తీసి అంబులెన్స్ పోయేందుకు దారి కల్పించి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్కు వృద్ధుడి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ...
దీపావళి రోజున మధుమేహులకు 'తీపి' కబురు
November 08, 2020భారతదేశపు అతిపెద్ద పండుగ దీపావళిని జరుపుకునే సమయం వచ్చింది. ఈ సంవత్సరం దీపావళి నవంబర్ 14 న వచ్చింది. సరిగ్గా ఇదే రోజును ప్రపంచ మధుమేహ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. అందుకని, మనమందరం కలిసి వచ్చి బహు...
కరోనా పేషెంట్కు లైంగిక వేధింపులు.. ఆస్పత్రి వాచ్మాన్ అరెస్ట్
November 07, 2020ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ ఆస్పత్రి వాచ్మాన్ ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేస...
ఈఎస్ఐ భవనం పై నుంచి దూకి..రోగి ఆత్మహత్య
November 06, 2020వెంగళరావునగర్: సనత్నగర్ ఈఎస్ఐ దవాఖాన మూడో అంతస్థు పై నుంచి దూకి ఓ రోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఐడీపీఎల్ కాలనీకి చెందిన శేఖర్(37...
మధుమేహం ఉన్నవారు నెయ్యి తినొచ్చా..!
November 05, 2020హైదరాబాద్: మధుమేహం ఉన్నవారు తీపి పదార్థాలకు దూరంగా ఉంటారు. అలాగే, కొన్ని పదార్థాలు ముట్టకూడదంటూ అపోహలు కూడా వినిపిస్తుంటాయి. నెయ్యిపై కూడా ఇలాంటి అపోహలే ఉన్నాయి. అయితే, మధుమేహం ఉన్నవారు నెయ్యి తిన...
దుబ్బాకలో 4 గంటల వరకు 78.12% శాతం పోలింగ్నమోదు
November 03, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ మరికాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 4 గంటల వరకు దుబ్బాకలో 78.12 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు సాధారణ ఓటర్లకు ఓటేసేందుకు ...
కరోనానుంచి కోలుకున్నవారిలోనూ వైరస్ జాడలు..!తాజా అధ్యయనం
November 02, 2020లండన్: కొవిడ్-19 వ్యాప్తి ప్రారంభమైననాటినుంచి వైరస్ గురించి రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. ఇటీవల ఓ అధ్యయనంలో విస్తుగొలిపే విషయం తెలిసింది. కరోనా ఒక్కసారి వచ్చిపోతే మళ్లీ రాదని అంతా నమ్ముతున్నారు....
కరోనాబారినపడ్డ వారిలో ఆ విటమిన్ లోపిస్తోందట!
October 31, 2020స్పెయిన్: గతేడాది చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా ప్రపంచాన్నే అతాలకుతలం చేసింది. దీన్ని ఎదుర్కొనే టీకా ఇంకా రాలేదు. ఈ వైరస్పై పరిశోధకులు ఇంకా అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. రోజుకో కొత్త విషయం తెలుస...
సాధారణ స్థితికి ఓపీ సంఖ్య
October 30, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో నాన్కొవిడ్ సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. గత నెలలో అన్ని ప్రభుత్వ దవాఖానల్లో నాన్కొవిడ్ సేవలన్నీ పునఃప్రారంభించిన...
ఐసీయూలో చికిత్స పొందుతున్న యువతిపై లైంగిక దాడి
October 29, 2020గురుగ్రామ్: శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఐసీయూలో చికిత్స పొందుతున్న యువతిపై దవాఖాన ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. వెంటీలేటర్పై స్పృహలో లేని సమయంలో కామాంధుడు తన వాంఛ తీర్చుకున్న దారుణ ఘ...
తోలు బంతి మాదిరిగా.. కరోనా రోగి ఊపిరితిత్తులు
October 23, 2020బెంగళూరు: కరోనా వైరస్ సోకి మరణించిన ఒక రోగి ఊపిరితిత్తులు తోలు బంతి మాదిరిగా గట్టిగా మారాయి. రోగి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన సందర్భంగా వైద్యులు ఈ విషయాన్ని గుర్తించారు. కర్ణాటకకు చెందిన ...
విమానంలో మరణించిన కరోనా రోగి
October 22, 2020వాషింగ్టన్: కరోనా బారిన పడిన ఒక మహిళ విమానంలో ప్రయాణిస్తూ మరణించింది. అమెరికాలో కొన్ని రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టెక్సాస్కు చెందిన ఒక మహిళ (38) జూలై 24 సాయంత్రం లాస్ ...
పీపీఈ కిట్ ధరించి అదిరిపోయే స్టెప్పులేసిన డాక్టర్!వీడియో
October 19, 2020గుహవటి: కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైననాటినుంచి వైద్యులు ఫ్రంట్లైన్ వారియర్లుగా తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందిస్తూనే ఉన్నారు. కరోనా రోగుల్లో ధైర్యం నింపుతూ, ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న...
కరోనా రోగుల్లో నెలల తర్వాత కూడా లక్షణాలు
October 19, 2020లండన్: కరోనా రోగుల్లో కొంత మందికి నెలల తర్వాత కూడా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. కొవిడ్ 19 దీర్ఘకాలిక ప్ర...
శభాష్ ....ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు
October 17, 2020హైదరాబాద్ : రోగికి సమయానికి మందులు అందుబాటులో ఉండటం ఎంత అవసరమో తెలిసిందే. అదే ఆపరేషన్ సమయంలోనైతే ఇక చెప్పనవసరం లేదు. నగరంలో శనివారం కురిసిన భారీ వర్షానికి రహదారులపై వరద నీరు...
రెండంతస్తుల భవనం పై నుంచి దూకిన మానసిక రోగి
October 13, 2020కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని కోతి రాంపూర్ ఏరియాలో కొండయ్య అనే మానసిక రోగి రెండస్తుల భవనం పై నుంచి దూకాడు. ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన కొండయ్య కుటుంబం గత కొంత కాలంగా కోతి రాంపూర్లో ఉంటున్నారు....
కరోనా సమయంలో వాసన కోల్పోయే వారికి మరేం పర్వాలేదు!
October 12, 2020జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతోపాటు నోటిపూత, తలనొప్పి, వాసన కోల్పోవడం వంటివి కూడా కరోనాకు దారితీస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే వాసన కోల్పోయిన వారు కరోనా వచ్చిందని నిర్థారణ చ...
కరోనా రోగులను తరలించిన అంబులెన్స్ డ్రైవర్ను కబళించిన వైరస్
October 11, 2020న్యూఢిల్లీ: కరోనా రోగులు, వైరస్ వల్ల మరణించిన వారిని తరలించిన అంబులెన్స్ డ్రైవర్ను ఆ మహమ్మారి కబళించింది. కరోనా బారిన పడిన అతడు చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. ఢిల్లీలోని షాహిద్ భగత్ సింగ్ సేవా...
జీతాలివ్వని హిందూరావ్ దవాఖాన.. కొవిడ్ రోగుల తరలింపు
October 10, 2020న్యూఢిల్లీ : జీతాల కోసం హిందూరావు దవాఖాన వైద్యులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. గత మూడు నెలల జీతాలను వెంటనే చెల్లించాలంటూ ఈ హాస్పిటల్ వైద్యులు, ఇతర సిబ్బంది విధులను బహిష్కరించేందుకు సిద్దమయ్యారు. దాంత...
80 ఏండ్లు పైబడిన వారికి కరోనా వస్తే గుండెపోటు ఖాయం!
October 02, 2020కరోనా వైరస్ చిన్నపిల్లలు, వృద్దులకు త్వరగా వ్యాపిస్తుంది. వృద్దులలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల కరోనా నుంచి కోలుకోవడం గగనమే అంటున్నారు వైద్యులు. 80 ఏండ్లు దాటిన వారికి కర...
8 శాతం మంది రోగులతోనే 60 శాతం కరోనా కేసులు
October 02, 2020దేశంలో వారివల్లే వైరస్ విజృంభణ సీడీడీఈపీ సర్వేలో వెల్లడిబడులు తెరిచిన పిల్లలను పంపబోమని 71శాతం మంది వెల్లడి రద్దయిన విమానాల డబ్బులు తిరిగి ఇచ్చేయండి: ...
కరోనా పేషెంట్ల ఇంటికెళ్లి పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
September 30, 2020జనగామ : కరోనా బాధితుల ఇంటికెళ్లి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. గతంలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ తో కలిసి పీపీఈ కిట్లతో వరంగల్ ఎంజిఎం హాస్పిటల్, మహబూబ...
కరోనా సోకితే మమతా బెనర్జీని హత్తుకుంటా : అనుపమ్ హజ్రా
September 29, 2020కోల్కతా : ఒకవేళ తనకు కరోనా సోకితే పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీని హత్తుకుంటానని బీజేపీ జాతీయ కార్యదర్శి అనుపమ్ హజ్రా అన్నారు. కరోనా సోకిన వారి కుటుంబాలు ఎంత బాధను అనుభవిస్తున్నాయో ఆమెకు తెలిసిర...
గొంతు కోసుకుని కరోనా బాధితుడి ఆత్మహత్య!
September 28, 2020ముంబై: మహారాష్ట్రలోని సంగ్లి జిల్లాలో దారుణం జరిగింది. కరోనా సోకిన ఓ 56 ఏండ్ల వ్యక్తి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగ్లి జిల్లా మిరాజ్లోని ఓ ఆస్పత్రి కొవిడ్ కేర్ విభ...
ఇంట్లో నిఖా వేడుక.. కొవిడ్ కేర్ సెంటర్లో వధువు సంబురాలు!
September 28, 2020తిరువనంతపురం: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల చాలామంది వివాహాలు, ఇతర శుభకార్యాలను వాయిదావేసుకున్నారు. తప్పనిసరి చేసుకోవాల్సి ఫంక్షన్లను అతికొద్ది మంది సమక్షంలో జరుపుకున్నారు. ఇంకొంతమంది టెక్నా...
దవాఖానలో వసతులు లేక.. కరోనా రోగి ఆత్మహత్య
September 24, 2020సిమ్లా: ప్రభుత్వ దవాఖానలో వసతులు లేకపోవడంపై ఆందోళన చెందిన కరోనా సోకిన మహిళా రోగి ఆత్మహత్య చేసుకున్నది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆ దవాఖాన వద్ద నిరసన తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఈ ఘట...
'చెరుకు రసం' వల్ల ఎన్నో లాభాలు.. ముఖ్యంగా వీరికి!
September 24, 2020సిటీల్లో ఎక్కడపట్టినా షుగర్కేన్ బండ్లు తారసపడుతుంటాయి. కానీ ఎన్ని ఉన్నా వారికి మంచి గిరాకీ తగలుతుంది. ఎందుకంటే చెరుకు రసానికి అంత డిమాండ్. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరం వేడెక్కిన...
కరోనా వేళ కంటి ఆరోగ్యం జాగ్రత్త
September 23, 2020ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన వైద్యుల సూచనహైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనాకాలంలో కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ...
ఆపరేషన్ తర్వాత 'అల్లం' తప్పనిసరిగా తీసుకోవాలి! ఎందుకంటే..
September 22, 2020ఇమ్యునిటీ పవర్ను ఎంతగానే పెంచే అల్లం ఇతర ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఎంతో తోడ్పడుతుంది. అల్లం చెట్టు ఇంట్లో ఉంటే అటు ఆరోగ్యంతో పాటు హోమ్డెకరేషన్కు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. కరోనా ...
స్ట్రోక్ఉన్నవాళ్లకు కొవిడ్తో అధిక ప్రమాదం!
September 20, 2020బర్మింగ్హామ్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో చేదునిజం తెలిసింది. గతేడాది చైనాలోని వుహాన్ నుంచి దీని వ్యాప్తి ప్రారంభమైననాటినుంచి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తున్నది. స్ట...
నీళ్లడిగినందుకు కరోనా రోగిని చావగొట్టిన దవాఖాన సిబ్బంది!
September 19, 2020రాజ్కోట్: తాగడానికి నీళ్లడిగినందుకు ఓ కరోనా రోగిపై దవాఖాన సిబ్బంది మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అసలే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతడు దవాఖానకు వచ్చిన తర్వాత శ్వాసతీసుకోవడ...
'కరోనాకు భయపడొద్దు.. భద్రంగా ఉండండి'
September 19, 2020జనగామ : ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారికి ఎవరూ భయపడొద్దని.. భద్రంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భరోసానిచ్చారు. పాలకుర్తి...
కరోనాపైనే కాదు.. టీబీ రోగులపై కూడా శ్రద్ధచూపండి
September 19, 2020న్యూఢిల్లీ: దేశంలో 24 లక్షలకుపైగా టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారికి సరైన చికిత్స అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని ఎంపీ కేజే ఆల్ఫోన్స్ విజ్ఞప్తిచేశారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో భా...
ఎయిరిండియా విమానాలపై దుబాయి నిషేధం
September 19, 2020న్యూఢిల్లీ: భారత్ నుంచి వస్తున్న వారిలో కరోనా పేషంట్లు ఉంటున్న నేపథ్యంలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానాలను దుబాయి పౌర విమానయాన సంస్థ శుక్రవారం 24 గంటల పాటు రద్దుచేసింది. తొలుత వచ్చే నెల 2 వరకూ రద...
కరోనాతో మహిళ మృతి.. ఒంటిపై బంగారం మాయం
September 18, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. కరోనా మరణాలు కూడా క్రమం తప్పకుండా నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రోగి దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా జనం భ...
పన్ను పీకినందుకు డాక్టర్కు 12 ఏండ్లు జైలు శిక్ష.. ఎందుకంటే!
September 16, 2020పన్ను నొప్పితో ఇతరత్రా సమస్యల కారణంగా డాక్టర్ వద్దకు వస్తారు. పాడైన పన్నును డాక్టర్ తొలిగిస్తాడు. ఇలా చేయడం సర్వసాధారణం. మరి దీనికి ఆ డాక్టర్ను జైల్లో వేయడం ఏంటి. అది కూడా 12 ఏ...
మెగ్నీషియం కావాలా? అయితే ఆల్కలైన్ వాటర్ తాగాల్సిందే!
September 15, 2020నీరు తాగడమనేది శరీరానికి ఎంతో మంచిది. అలా అని నీరు అధికంగా తాగినా ముప్పే. మరి ఇందులో చాలా రకాలు ఉన్నాయని తెలుసా? అందులో ఆల్కలైన్ వాటర్ గురించి ఎప్పుడైనా విన్నారా? షుగర్ పేషంట్లు, గుండె స...
కరోనాతో యువకుడు మృతి.. తోపుడు బండిపై అంత్యక్రియలకు తరలింపు
September 13, 2020పూణె : కరోనా వ్యాధి సోకి ఇంట్లో మరణించిన యువకుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తోపుడు బండిపై అంత్యక్రియలకు తరలించిన ఘటన పూణెలోని ఖానాపూర్లో శుక్రవారం చోటుచేసుకుంది. ఖా...
కరోనా వచ్చిందని ఇంటి నుంచి పరార్.. మూడు రోజులకు దొరికిన అడ్రస్
September 12, 2020కోల్కతా: అతడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తననుంచి కుటుంబ సభ్యులకు వ్యాపిస్తుందనే భయంతో ఇంటినుంచి వెళ్లిపోయాడు. కుటుంబ పెద్ద ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంతా వెదికారు. ఎక్కడా కనిపిం...
తీవ్ర లక్షణాలున్న కొవిడ్- 19 రోగుల్లో శాశ్వతంగా నరాల డ్యామేజ్!
September 12, 2020న్యూయార్క్: కొవిడ్- 19 వ్యాధి వ్యాప్తి పెరుగుతున్న కొద్దీ దాని లక్షణాలు కూడా పెరుగుతున్నాయి. దీనివల్ల మొదట్లో ఊపిరితిత్తులు, గుండె, తదితర అవయవాలకు మాత్రమే నష్టం ఉంటుందని గుర్తించిన శాస్త్రవేత్తలు...
హైదరాబాద్ వైద్యుల ఘనత.. కరోనా బాధితుడికి డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్
September 12, 2020హైదరాబాద్ : హైదరాబాద్లోని కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లో వైద్యులు కరోనా సోకిన రోగికి దేశంలో మొట్ట మొదటిసారిగా డబుల్ లంగ్ ప్లాంటేషన్ విజయవంతంగ...
అంత్యక్రియలకు రూ.5000 ఆర్థిక సాయం
September 11, 2020గువాహటి: కరోనా కష్ట కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి అంత్యక్రియల ఖర్చులు కూడా భరించలేన...
ఆక్సిజన్ సిలిండర్ల కొరత.. నలుగురు కరోనా రోగులు మృతి
September 11, 2020భోపాల్: ఆక్సిజన్ సిలిండర్ల కొరత వల్ల నలుగురు కరోనా రోజులు మరణించారు. మరికొంత మంది ఇబ్బంది పడ్డారు. మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలోని దవాఖానలో ఈ ఘటన జరిగింది. అమల్టాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన...
అంబులెన్స్ చార్జీలను అదుపు చేయండి: సుప్రీంకోర్టు
September 11, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో కాలు మోపినప్పటి నుంచి ఎంతో మంది జీవితాలు తలకిందులు అయ్యాయి. కానీ ప్రైవేటు అంబులెన్స్ ఏజెన్సీలు, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు మాత్రం పండుగ చేసుకుంటున్నాయి...
సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ లో మేకప్ పదనిస
September 08, 2020న్యూఢిల్లీ : కరోనా వ్యాపించకుండా ఉండేందుకు వీడియో కాన్ఫరెన్సింగ్ (వీసీ) ద్వారా సుప్రీంకోర్టులో విచారణ చేపడుతున్నారు. ఈ సమయంలో న్యాయవాదుల వింత చేష్టల వింత కథలు బయటకు వస్తున్నాయి. ఇటీవల ఒక న్యాయవాది ...
కొవిడ్ నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు!
September 07, 2020న్యూ ఢిల్లీ: కొవిడ్-19 వ్యాధి దుష్ప్రభావాలపై నిపుణులు ముందు నుంచే హెచ్చరిస్తున్నారు. దీని నుంచి కోలుకున్నతర్వాత కూడా ఊపిరితిత్తుల లాంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటున్నట్లు చెబతున్నారు. అలాగే, గుండె...
కరోనా బారినపడిన యువతిపై అంబులెన్స్ డ్రైవర్ లైంగిక దాడి
September 06, 2020తిరువనంతపురం/పఠనమిట్ట : కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనా బారినపడిన యువతి(19)ని సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్తూ అంబులెన్స్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. పఠనమిట్ట జిల్లా పంథాల ప్రాంతంలో ఓ...
దేశంలో రికార్డుస్థాయిలో 70వేల మంది డిశ్చార్జి
September 06, 2020న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ రికవరీ రేటు రికార్డు స్థాయిలో 70వేల మంది రోగులు ఒకే రోజు డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిప...
‘అసినావీర్’ క్లినికల్ ట్రయల్స్
September 06, 2020బెంగళూరు : కర్ణాటకకు చెందిన హెచ్సీజీ హాస్పిటల్, బెంగళూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ద్వారా గతవారం, ‘కొవిడ్ పాజిటివ్ రోగుల్లో అసినావీర్ ఔషధం సమర్థతను అధ్యయన...
కరోనా పేషెంట్ ఆత్మహత్య
September 03, 2020ఖమ్మం : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్ సెంటర్లో మేదరమెట్ల మరియమ్మ (65) అనే కరోనా పాజిటివ్ పేషెంట్ గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహబూబా...
సంగారెడ్డి పోలీసుల రక్తదానం
September 03, 2020సంగారెడ్డి : తలసేమియా బాధితుల సహాయార్థం సంగారెడ్డి పోలీసులు రక్తదానం చేశారు. స్థానిక పోలీసుల సహకారంతో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సంగారెడ్డి విభాగం గురువారం పోలీస్ ఫంక్షన్హాల్లో రక్తదాన...
కార్టికోస్టెరాయిడ్స్తో కొవిడ్ మరణాల రేటులో తగ్గుదల..!
September 03, 2020న్యూ ఢిల్లీ: కొవిడ్-19కు ఇప్పటివరకూ కచ్చితమైన చికిత్స లేదు. కానీ కొన్ని స్టెరాయిడ్స్ వాడకం వల్ల తీవ్రస్థాయిలో ఇన్ఫెక్ట్ అయిన వారి ప్రాణాలను కాపాడుతున్నారు. ఏడు అంతర్జాతీయ ట్రయల్స్ మెటా-విశ్లేషణ...
కరోనాతో బాధపడుతున్నవారికి వ్యాయామం మంచిదికాదు..తాజా అధ్యయనంలో వెల్లడి
September 03, 2020న్యూ ఢిల్లీ: ఆరోగ్యంగా ఉండేందుకు, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు వ్యాయామం తప్పనిసరి అని తెలిసిన విషయమే. కొవిడ్ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం పెరిగింది. కొవిడ్ వచ్చినా తగిన విటమిన్ మాత్రలు వ...
లక్షణాలు లేని రోగుల్లోనూ.. వైరల్ లోడ్ ఎక్కువే!
September 02, 2020న్యూఢిల్లీ: వైరస్ లక్షణాలు బయటకు కనిపించని రోగుల్లోనూ వైరల్ లోడ్ (వైరస్ సంఖ్య) అధికంగా ఉన్నట్టు హైదరాబాద్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 210 మంది రోగులపై హైద...
దవాఖానలో ఆక్సిజన్ సిలిండర్ లీక్.. పరుగులు తీసిన రోగులు
August 31, 2020జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలోని గద్వాల ప్రభుత్వ ఏరియా దవాఖానలోని చిన్న పిల్లల వార్డులో అకస్మాత్తుగా ఆక్సిజన్ సిలిండర్ లీక్ కావడంతో భయాందోళనలకు గురైనా రోగులు పరుగులు తీశారు. ఏరియా దవాఖానలోని రో...
కరోనా రోగులందరికీ రెమ్డెసివిర్.!
August 30, 2020వాషింగ్టన్ : కొవిడ్-19 లక్షణాలతో దవాఖానల్లో చేరే రోగులందరికీ ప్రయోగాత్మక యాంటీ వైరల్ ఔషధం రెమ్డెసివిర్ను వాడేందుకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) అనుమతించింది. తీవ్రమైన కరోనా లక్షణ...
బిల్డింగ్ మీద నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న కరోనా పేషంట్!
August 29, 2020ఒకసారి కరోనా వస్తే దాని నుంచి కోలుకోవడం గగనం అనే వార్తలు ఇంతకుముందు వినిపించేవి. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కరోనా పాజిటివ్ వచ్చినా ట్రీట్మెంట్ తీసుకున్నాక నెగటివ్ వస్తుంది. కాబట్టి ...
కొవిడ్ నుంచి కోలుకున్నా దాని ప్రభావం చాలాకాలం ఉంటుంది..: ఎయిమ్స్ డైరెక్టర్
August 28, 2020న్యూ ఢిల్లీ: కొవిడ్ నుంచి కోలుకున్నవారిలో చాలాకాలం పాటు దాని ప్రభావం ఉంటుందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. శుక్...
కరోనాతో చికిత్స పొందుతూ బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య
August 28, 2020మొరాదాబాద్ : ఉత్తరప్రదేశ్ని మొరాదాబాద్లో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతున్న బ్యాంక్ మేనేజర్ దవాఖాన భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామీణ బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్...
కోవిడ్ రోగులకు స్వామి వివేకానంద పుస్తకాల బహుకరణ
August 25, 2020అగర్తల : కోవిడ్-19 రోగులకు స్వామి వివేకానంద పుస్తకాలను అందజేయాల్సిందిగా కోరుతూ త్రిపుర ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్ పలు పుస్తకాలను ఉన్నతాధికారులకు మంగళవారం అందజేశారు....
ఐసీయూలో 1.92% కరోనా రోగులు:కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ
August 25, 2020న్యూ ఢిల్లీ: కొవిడ్-19తో పోరాడుతూ 1.92% మంది రోగులు ఐసీయూలో ఉండగా, 2.70 శాతం ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్నారని, 0.29 శాతం మంది వెంటిలేటర్పై ఉన్నారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడ...
ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం
August 25, 2020జామ్నగర్ : గుజరాత్లోని జామ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. జామ్నగర్లోని గురు గోవింద్ సింగ్ ప్రభుత్వ ద...
కరోనా రోగుల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన చంద్రగిరి ఎమ్మెల్యే
August 24, 2020చిత్తూరు : ఆంధప్రదేశ్ చిత్తూరు జిల్లా తిరుచనూరులోని శ్రీ పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన కోవిడ్ -19 సంరక్షణ కేంద్రాన్ని సోమవారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్...
షాకింగ్ న్యూస్: కొవిడ్ నుంచి కోలుకున్న 75 శాతం మంది లక్షణాలతో బాధపడుతున్నారట!
August 22, 2020లండన్: ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య కరోనా. దీనిగురించి మరొక విస్తుగొలిపే వార్త వినిపిస్తోంది. ఈ మహమ్మారి నుంచి కోలుకున్న 75 శాతం మంది కొన్ని నెలల తర్వాత కూడా కొవిడ్ లక్షణాలతో బాధప...
కరోనాతో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆత్మహత్య
August 22, 2020రాంచీ : కరోనాతో దవాఖానలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జార్ఖండ్ రాజధాని రాంచీలో రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ట్రామా కేంద్రంలో శనివారం ఉదయం ఈ ఘ...
రాష్ట్రంలో కొత్తగా 1967 పాజిటివ్ కేసులు
August 21, 2020హైదరాబాద్: రాష్ట్రంలో నిన్న 1781 మంది కరోనా బాదితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 76,967కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 1967 మంది కరోనాబారిన పడ్డారు. దీంతో మొ...
గుడ్న్యూస్: కరోనా పునరావృతమయ్యే అవకాశం లేదట..!
August 20, 2020పుణె: కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి కోలుకున్న వ్యక్తులకు మళ్లీ వస్తుందా? అనేదానిపై ఇప్పటిదాకా కొంత గందరగోళం ఉంది. అయితే, ఇప్పటివరకూ ఈ మహమ్మారి బారినపడి కోలుకున్నవారిలో మళ్లీ ఆ లక్షణాలు కనిపించలేదని ...
హాస్పిటల్ నుంచి తప్పించుకోబోయి ప్రాణాలు పోగొట్టుకున్న మహిళ!
August 20, 2020కరోనా వచ్చిన దానికన్నా వారు హాస్పిటల్లో గడిపేందుకే ఎక్కువ బాధపడుతున్నారు రోగులు. హాస్పిటల్లో జాగ్రత్తగా చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండలేక అక్కడి...
రోగి చనిపోయాడని చెప్పిన లేడీ డాక్టర్ చెంప చెళ్లుమనిపించారు..
August 20, 2020ముంబై: రోగి చనిపోయాడని చెప్పిన లేడీ డాక్టర్ చెంప చెళ్లుమనిపించారు బంధువులు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ ఘటన జరిగింది. ఎంజీఎం ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న ఒక రోగి బుధవారం మరణించాడు. ఓ వైద్యుర...
కరోనాతో చికిత్స పొందుతూ దవాఖాన కిటికీలోంచి దూకి..
August 20, 2020మొరాదాబాద్ : కరోనాతో చికిత్స పొందుతున్న మహిళ దవాఖాన కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లా తీర్థంకర్ మహావీర్ మెడికల్ విశ్వవిద్యాలయంలో ఈ ఘటన జరిగింది. కోవిడ్-19 ప...
పీపీఈ కిట్ ధరించేటప్పుడు వైద్యులు వేసుకునే మేకప్ ఇదే.. వరస్ట్ మేకప్ ట్యుటోరియల్!
August 19, 2020ఒక వైద్యుడు పీపీఈ కిట్ ఎలా ధరిస్తున్నాడో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేవలం పీపీఈ కిట్ కాదు. దానికిముందు మాస్క్ ధరిస్తారు. దీనికి ఎన్ని ప్లాస్టర్లు అంటిస్తారో తెలుసా? చూస్త...
జ్వరం లేకున్నప్పటికీ 40 శాతం మందికి కరోనా
August 19, 2020ముంబై : తీవ్రమైన జ్వరం వచ్చి.. పొడి దగ్గుతో పాటు ముక్కు కారడం వంటి లక్షణాలు ఉంటే కరోనా 99 శాతం సోకి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఈ లక్షణాలు ఉన్న వారు కరోనా టెస్టులు చేయించుకుంటే కచ్చితంగ...
ఎమర్జెన్సీ, ఓపీ విధుల్లో ఉన్న డాక్టర్లకే అధికంగా కరోనా
August 19, 2020గువాహటి: రాష్ట్రంలో కరోనా విధుల్లో ఉన్న వైద్య సిబ్బందికంటే, ఇతర విధుల్లో ఉన్న డాక్టర్లు, నర్సులకే అధికంగా కరోనా వైరస్ సోకుతున్నదని అసోం ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు...
‘నేను కరోనా పాజిటివ్.. నా శరీరాన్ని ఎవరూ తాకవద్దు’
August 18, 2020హైదరాబాద్ : నగరంలోని నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు తనకు కరోనా సోకిందని, తన మృతదేహాన్ని ఎవరూ ముట్టుకోవద్దని సూసైడ్ నోట్ రా...
తెలివితక్కువ దొంగ అంబులెన్స్ మీదే కన్నేశాడు! లోపల చూసేసరికి..!
August 18, 2020పోలీసులు కన్నా దొంగలే తెలివిగా ఆలోచిస్తారని సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఈ దొంగ బుర్ర ఎంత మొద్దపారిపోయిందో వీడియో చూస్తేనే అర్థమవుతుంది. దొంగతనం చేయడానికి ఏదైతే ఏమీ అనుకున్నాడు కాబోలు. రోడ్...
రోగుల వర్గీకరణతో చికిత్స సులువు : కేరళ ఆరోగ్యశాఖ మంత్రి
August 18, 2020తిరువనంతపురం: కరోనా రోగుల చికిత్సకు సంబంధించి కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ కొన్ని సూచనలు చేశారు. రోగుల్లో వైరస్ తీవ్రతను బట్టి చికిత్స అందించే పద్ధతులను ప్రస్తావి...
తమిళనాడులో 13 జిల్లాలో కరోనా రికవరీ రేటు 80శాతం
August 16, 2020చెన్నై : తమిళనాడులో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నా.. రాష్ట్రంలోని 13 జిల్లాలో రికవరీ రేటు 80శాతం ఉందని ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా మధురైలో 89.3శాతం రికవరీ రేటు ...
కరోనాతో హృదయసంబంధ సమస్యలున్నవారి ప్రాణాలకు ముప్పు!
August 16, 2020లండన్: విశ్వమారి కరోనా గురించి రోజుకో చేదువార్త తెలుస్తున్నది. టీకా వచ్చేదాకా అందరూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మహమ్మారితో తీవ్రమైన హృదయ సంబంధ సమస్యలున్నవారి ప్ర...
కరోనా రోగికి వైద్యం చేసిన ఎమ్మెల్యే
August 16, 2020జగిత్యాల : కరోనాకు తోడు కాలు విలువిరిగి నరకయాతన అనుభవిస్తున్న రోగి దుస్థితిపై చలించిపోయారు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్. తన ఎమ్మెల్యే హోదాను పక్కన పెట్టి నేరుగా రోగి ఇంటికి వెళ్లి వైద్యం అంది...
ప్రాణదాత గాంధీ దవాఖాన!
August 16, 20209,500 మందికిపైగా కరోనా రోగులకు పునర్జన్మపేషెంట్లలో పసికందులు, గర్భిణులు, వృద్...
రూ. 2800కే రెమ్డెసివిర్ జనరిక్ మందు
August 14, 2020న్యూఢిల్లీ : ప్రముఖ ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా రెమ్డెసివిర్కు తమ జనరిక్ ఔషధాన్ని ‘రెమ్డాక్' పేరుతో గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. కొవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి చికిత్స అందించ...
కేరళలో కరోనా రోగుల ఫోన్కాల్స్తో అనుమానితుల గుర్తింపు
August 14, 2020తిరువనంతపురం: కరోనా రోగులతో కలిసిమెలిసి తిరి...
చెట్టు కింద నివాసముంటున్న కరోనా రోగులు
August 11, 2020విజయనగరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా సాలూర్ మండలం ఖరసవాలాస గ్రామంలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన 15 మందికి పైగా రోగులు ఉండటానికి సౌకర్యం లేకపోవడంతో చెట్టు నీడలో నివాసముంటున్నారు.&nb...
హాస్పిటల్లో ఆత్మహత్య చేసుకున్న కోవిడ్ పేషెంట్
August 11, 2020హైదరాబాద్: మలక్పేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో 60 ఏండ్ల కోవిడ్ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకున్న రోగి స్వస్థలం కరీంనగర్ అని పోలీ...
కోవిడ్ రోగులకు రాష్ట్రంలో 17 వేల బెడ్స్ ఖాళీ..
August 11, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్19 పేషెంట్లకు దాదాపు 17 వేల బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17,767 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని హెల్త్ బులెటిన్లో వెల్లడించి...
సీటీస్కాన్ దందా!
August 11, 2020కష్టకాలంలో వ్యాపార ధోరణికరోనా నిర్ధారణ పేరుతో జిల్లాల్లోనూ ప్రైవేటు దవాఖానల ద...
దవాఖాన భవనంపై నుంచి దూకిన కరోనా రోగి!
August 10, 2020ఒంగోలు : కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి దవాఖాన భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్...
ప్లాస్మా దానం చేస్తా : సీఎం శివరాజ్
August 10, 2020భోపాల్ : కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా బాధితులకు ప్లాస్మా దానం చేస్తానని ఆదివారం సీఎం ప్రకటించారు. జులై 25వ తేద...
ప్లాస్మా దానం చేసి ఆరుగురి ప్రాణాలు కాపాడాడు
August 09, 2020బెంగళూరు : కరోనా బారిన పడి కోలుకున్న బెంగళూరుకు చెందిన 21 ఏండ్ల కునాల్ గన్నా అనే యువకుడు ఆపద్బాంధవుడిగా మారాడు. గన్నా మూడుసార్లు ప్లాస్మా దానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆరుగురు కరోనా రోగులను కాప...
దవాఖాన నుంచి తప్పించుకున్న కరోనా రోగి
August 07, 2020హైదరాబాద్ : హైదరాబాద్లోని కింగ్ కోటి దవాఖానలో చికిత్స పొందుతున్న 49 ఏండ్ల కరోనా రోగి బుధవారం తప్పించుకున్నాడు. ఇతడిని ఇబ్రహీపట్నంలోని ఇంజిపూర్లో నివాసం ఉంటున్న సింహాచారిగా గుర్తించారు. ఈ వ్యక్తి...
కరోనా పేషంట్పై స్వీపర్ లైంగిక వేధింపులు
August 07, 2020రాయపూర్ : కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన తొమ్మిదేండ్ల మైనర్పై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన రాయ్పూర్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ తొమ్మిదే...
రోగులందరికీ సరైన వైద్యం అందేలా చూడాలి : మంత్రి ఈటల
August 06, 2020హైదరాబాద్ : కరోనా రోగులందరికీ సరైన వైద్యం అందేలా చూడాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కలెక్టర్లు, వైద్యాధికారులు, ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి ఈటల రాజేందర్, ...
శ్రేయ్ హాస్పిటల్ సీజ్
August 06, 2020అహ్మదాబాద్: ఎనిమిది కరోనా రోగుల చావుకు కారణమైన గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని శ్రేయ్ దవాఖానను అధికారులు అధికారులు సీజ్ చేశారు. అందులో ఉన్న 41 మంది రోగులను సర్దార్ వల్లభాయ్పటేల్ దవ...
అహ్మదాబాద్ ఆస్పత్రి ప్రమాద ఘటనపై మోదీ దిగ్ర్భాంతి
August 06, 2020న్యూఢిల్లీ : అహ్మదాబాద్లోని శ్రేయ్ హాస్పిటల్లో చోటు చేసుకున్న ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ...
ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి
August 06, 2020న్యూఢిల్లీ: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని ఓ దవాఖానలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఎనిమిది మంది రోగులు మృతిచెందారు. మరో 35 మందిని ఇతర దవాఖానలకు తరలించా...
వారు ప్లాస్మా దానానికి అనర్హులట!
August 04, 2020హైదరాబాద్: ప్లాస్మా చికిత్సకు సంబంధించి ఆరోగ్యవంతుల నుంచి సేకరించిన ప్లాస్మాను మాత్రమే వాడాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్లు ప్లాస్మా దానాని...
కరోనా బాధితులకు మెరుగైన సేవలు : మంత్రి ఎర్రబెల్లి
August 04, 2020వరంగల్ : కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ కేఎంసీ ఆవరణలో పీఎంఎస్ఎస్వై నిధులతో నూతనం...
కరోనా రోగిపట్ల డాక్టర్ అసభ్య ప్రవర్తన..కేసు నమోదు
August 03, 2020బెంగళూరు: కరోనా విజృంభణ ప్రారంభమైనప్పటినుంచీ వైద్యులు ఫ్రంట్లైన్ వారియర్స్గా సేవలందిస్తూ అందరి ప్రశంసలూ పొందుతున్నారు. కానీ, బెంగళూరులో ఇందుకు భిన్నంగా ఓ డాక్టర్ కొవిడ్ రోగిని వేధించి, అపఖ్యాత...
కరోనా రోగులను చెత్తవాహనంలో దవాఖానకు తరలింపు
August 03, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం విజయనగరం జిల్లాలో కరోనా రోగులను చెత్త వాహనంలో దవాఖానకు తరలించారు. నెల్లిమర్ల పట్టణంలో ముగ్గురు కరోనా రోగులను చెత్త సేకరించే ట్రాలీలో ఎక్కించినట్లు చూపించే ఒక వీడియో...
కవలలకు జన్మనిచ్చిన కరోనా పేషెంట్
August 02, 2020తిరువనంతపురం : షార్జా నుంచి ఇటీవల కేరళకు తిరిగొచ్చిన కరోనా వైరస్ పాజిటివ్ గర్బిణి.. పండంటి కవలలకు జన్మనిచ్చింది. తల్లితోపాటు బాబులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. వారికి కరోనా వైరస్ సోకలేదని దవాఖాన వర్గాల...
ప్లాస్మాతో ప్రాణం పోద్దాం
August 01, 2020కరోనా రోగులకు ప్రాణాధారమవుతున్న చికిత్సకొవిడ్ విజేతలు నిర్భయంగా దానం చేయవచ్చు
వీళ్లు క్వారెంటైన్లో ఉన్నారా..? డ్యాన్స్ క్లబ్లో ఉన్నారా?
July 31, 2020కరోనా వైరస్ రాకతో మనవ జీవన శైలిలో మార్పులు వచ్చాయి. ప్రతి క్షణానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నారు. ఎప్పుడు కరోనా వచ్చిపోతామో తెలియదు. అప్పటివరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆనందంగా ఉందామ...
‘దక్కన్'పై సీరియస్
July 31, 2020కరోనా చికిత్సకు అధిక బిల్లు వసూలుపై విచారణకు ఆదేశించిన వైద్యారోగ్యశాఖ
కరోనా పేషంట్ల కోసం సిగ్మా దవాఖాన
July 30, 2020కొండాపూర్: కరోనా పేషంట్ల కోసం సిగ్మా దవాఖానను వైద్యులతో కలిసి బుధవారం మంత్రి హరీష్రావు ప్రారంభించారు. అనంతరం వసతులపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో దవాఖాన డైరెక్టర్లు డాక్టర్ సురేశ్ చంద్ర, ...
కొవిడ్ కేర్ సెంటర్లో ఉరేసుకున్న కరోనా బాధితుడు
July 29, 2020భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఛతార్పూర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఓ కరోనా బాధితుడు(35).. కొవిడ్ కేర్ సెంటర్లో ఉరేసుకున్నాడు. ఛతార్పూర్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి జులై 26న కరోనా పాజి...
అంత్యక్రియలకు సహకరిస్తున్న అంబులెన్స్ డ్రైవర్
July 29, 2020శ్రీనగర్ : కొవిడ్తో చనిపోయిన వారి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా ధైర్యం చేయడం లేదు. తమకెక్కడ కరోనా సోకుతుందో అనే భయంతో. కానీ ఓ అంబులెన్స్ డ్రైవర్ మానవత్వంతో మె...
ప్లాస్మా.. రోగులకు ధీమా
July 28, 2020ప్లాస్మా దానంపై సైబరాబాద్ పోలీసుల అవగాహన ముందుకొచ్చి ప్లాస్మా దానం చేసిన 70 మంది కరోనా విజేతలు విషమ పరిస్థితి నుంచి బయటపడ్డ 140 మంది కొవిడ్ రోగులు సిటీబ్యూ...
‘కరోనా’ ప్యార్ హై!.. ఇది కొవిడ్ ప్రేమకథ..
July 28, 2020గుంటూరు: ఇదేంటి ‘కరోనా’ ప్యార్ హై! అని అంటున్నామని ఆలోచిస్తున్నారా?. అవును ఇది అలాంటి వార్తే. కరోనా దెబ్బకు ఎన్నో పెళ్లిల్లు ఆగిపోతుంటే.. అదే మహమ్మారి ఇద్దరిని కలిపింది మరీ. దవాఖాన సాక్షిగా సాగిన ...
కరోనా పాజిటివ్ మహిళపట్ల డాక్టర్ అసభ్య ప్రవర్తన
July 28, 2020న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ మహిళపట్ల ఒక డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. నోయిడాలోని దవాఖానలో ఈ ఘటన జరిగింది. ఐసొలేషన్ వార్డులో ఉంటున్న కరోనా సోకిన మహిళపట్ల అక్కడే ఉంటున్న వైద్యుడు...
అడిగినంత డబ్బు ఇవ్వలేదని కొవిడ్ రోగులను దించేసిన అంబులెన్స్ డ్రైవర్!
July 27, 2020కోల్కతా: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను తట్టుకొని నిలబడుతూ కొందరు ఇతరులకు సహాయపడుతున్న వార్తలు చూస్తున్నాం. అయితే, దురదృష్టవశాత్తు ఈ సమయాన్ని ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకోవాలనుకునే వారు కూడా ఉన్...
అవ్ర లేబొరేటరీస్ కు కేంద్రీయ ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ గ్రీన్ సిగ్నల్
July 27, 2020హైదరాబాద్ : ఫవిపిరవిర్ ఎపిఐ ని ఉత్పత్తి చేసి, మార్కెట్ చేసేందుకు హైదరాబాద్కు చెందిన అవ్ర లేబొరేటరీస్ ప్రై. లి. అనుమతి పొందింది. అందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణా సంస్థ (సిడిఎస్సిఒ) నుంచి...
కరోనా మృతుల ఖననాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
July 27, 2020గుంటూరు : రోజురోజుకూ సమాజంలో మానవత్వం మంటగలిసిపోతున్నది. అందుకు ఈ సంఘటనే నిదర్శనం. కరోనాతో మృతి చెందిన వారిని తమ గ్రామ సమీపంలో ఖననం చేయవద్దంటూ అడ్డుకున్నారు అక్కడి గ్రామస్తులు. ఈ ఘటన గుంటూరు ...
ఉచిత ఆక్సిజన్ సిలిండర్లు కావాలా?
July 27, 2020హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సహకారంతో వందమందికి ప్రాణవాయువుహైదరాబాద్, నమస్తే తెలంగాణ: కొవిడ్19 రోగులు ప్రధానంగా ఎదుర్కొ...
చిన్న పరికరం పెద్ద ఆయుధం
July 27, 2020కరోనా గుర్తింపు, చికిత్సలో కీలకంగా పల్స్ ఆక్సీమీటర్ ఆక్సీజన్ స్థాయి తెలిపే సాధనం.. వాడటం సులభంహైదరాబాద్, నమస్తే ...
హోం ఐసొలేషన్ పేషంట్లకు ‘1075’ సేవలు
July 27, 2020హోం ఐసొలేషన్ పేషంట్లకు ‘1075’ నిరంతర సేవలు టెలిమెడ్ సేవలకు పెరుగుతున్న కాల్స్పంపిణీకి సిద్ధంగా 475 పీపీఈ కిట్లుకరోనా నుంచి రక్షణగా ప్రజలకు విస్తృత అవగాహన
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా రికవరీలు
July 26, 2020ఢిల్లీ :దేశంలో కరోనా రికవరీ గతంలో కంటేపెరుగుతున్నది. శనివారం ఒక్క రోజే అత్యధిక రికవరీలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 36,145 కరోనా రోగులు చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో చికిత్స...
ప్లాస్మాదానానికి ముందుకు రండి
July 25, 2020కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని ప్రముఖ కథానాయకుడు చిరంజీవి విజ్ఞప్తి చేశారు. కోవిడ్ పోరాటయోధులు ప్రజా రక్షకులుగా మారాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడిన ప్రతి ఒక్కరూ ...
కరోనా సోకిన యువకుడి ఆత్మహత్య
July 25, 2020పట్నా: కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొడుతున్నది. అంతేగాక ఈ మహమ్మారి కారణంగా ఎన్నో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రక్...
కరోనాను జయించిన తల్లి.. ఇంట్లోకి రానివ్వని కుమారుడు
July 25, 2020హైదరాబాద్ : ఆమె కరోనాను జయించింది.. సంతోషంగా ఇంటికి చేరింది. ఆస్పత్రిలో నిద్రలు లేని రాత్రులు గడపడంతో.. సొంతింటిలో కంటి నిండా నిద్ర పోదామనుకుంది.. కానీ రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే....
ఇండ్లకు రేకులతో సీల్!
July 25, 2020కరోనా పేరుతో బెంగళూరు మున్సిపల్ సిబ్బంది నిర్వాకంబెంగళూరు: బెంగళూరు మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ వ్య...
ప్లాస్మా ఇవ్వడమంటే ప్రాణదానం చేయడమే : సీపీ సజ్జనార్
July 24, 2020హైదరాబాద్ : కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్ను జయించిన వారి నుంచి ప్లాస్మాను సేకరించి.. కరోనా రోగులకు అందజేసి వారి...
క్వారంటైన్లో కరోనా బాధితులు ఎంజాయ్.. వీడియో
July 24, 2020దిస్పూర్ : కొవిడ్ క్వారంటైన్ సెంటర్లు అనగానే అందరికీ భయమేస్తోంది. కానీ అందులో ఉన్న కొందరైతే ఎంజాయ్ చేస్తున్నారు. యువకులు, నడి వయసున్న వారైతే.. తమకు తోచినట్లుగా అందరిని ఉత్సాహ పరుస్త...
ఈ రిస్ట్బ్యాండ్ కరోనా రోగులను పట్టేస్తుందట!
July 23, 2020నాగ్పూర్ : కరోనా మహమ్మారి ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్నది.. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.. బయటకు వెళ్లే వైరస్ ఎక్కడ ఉందో? ఎవరికి ఉంద...
ఐసీయూలో కరోనా రోగి మృతి.. అంబులెన్స్ కు నిప్పు
July 23, 2020బెంగళూరు : కరోనా సోకిన ఓ వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటక బెళగావిలోని బీమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తిని బీమ్స్ ఆస్పత్రికి ...
కరోనా పేషెంట్కు లైంగిక వేధింపులు.. డాక్టర్ అరెస్టు
July 23, 2020అలీఘర్: దీన్దయాల్ ఆసుపత్రిలో చేరిన కరోనా పాజిటివ్ మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన వైద్యుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘ఎల్-2 కొవిడ్-19 కేర్ సెంటర...
కరోనా పాజిటివ్.. ఉరేసుకున్న బాధితుడు
July 22, 2020మహబూబాబాద్ : తొర్రూర్ మండలం మడిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తి.. తన ఇంటి ముందు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మోతే జనార్ధన్ రెడ్డ...
రోడ్డుపై కొండ చరియలు.. రోగికి అవస్థలు!.. వీడియో
July 21, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేని వానలు పడుతున్నాయి. దీంతో పలుచోట్ల కొండ చరియలు విరిగి రోడ్లపై పడుతున్నాయి. దీంతో ట్రాఫిక్ భారీ స్తంభించిపోతున్నది. ఈ క్రమంలోనే ...
కరోనా రోగులతో హెల్త్ వర్కర్ల ఫ్లాష్ మోబ్ : వీడియో వైరల్
July 21, 2020ఇతరులకు కరోనా వచ్చిందంటేనే మన గుండెల్లో భయం పట్టుకుంటుంది. అలాంటిది మనకు వస్తే.. ఆ భయంతోనే సగం చచ్చిపోతాం. ఐసోలేషన్, క్వారెంటైన్లో ఉన్నన్ని రోజులు కుటుంబం సభ్యులు గుర్తుకువచ్చి, ...
వైద్యఖర్చు రూ.కోటి మాఫీ
July 20, 2020తెలంగాణవాసి పట్ల దుబాయ్ కంపెనీ ఔదార్యంఆపరేషన్ చేయించి, ప్రత్యేక విమానంలో స్...
కోవిడ్ రోగుల వద్ద మందులను కొట్టేసి బ్లాక్లో అమ్ముతున్న వైనం
July 18, 2020హైదరాబాద్ : కోవిడ్ రోగుల వద్ద కొట్టేసిన ఇంజెక్షన్లు, మందులను కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ మెడికల్ దుకాణం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. దుకాణదారుడితో పాటు మరో ఏడుగురిని అ...
ఉరేసుకుని కరోనా బాధితురాలు ఆత్మహత్య
July 17, 2020బెంగళూరు: దేశంలో ఇంకా కరోనా మహమ్మారి విలయం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రతిరోజు వేళల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇదిలావుంటే మరోవైపు కొంతమంది కరోనా బాధితులు ఆందోళనకు గురవుతున్నారు...
ఉస్మానియా ఆస్పత్రిలో వాననీరు.. ఫస్ట్ ఫ్లోర్కు పేషెంట్ల తరలింపు
July 16, 2020హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా దవాఖానాలోని గ్రౌండ్ ఫ్లోర్ వార్డుల నుంచి పేషెంట్లను తరలించారు. రెండు మెడికల్ వార్డుల్లో బుధవారం కురిసిన వర్షం వల్ల నీరు నిండిపోయింది. అయితే ఇవాళ ఆ వా...
హార్ట్ ఫెయిల్యూర్ రోగుల మందు తయారీకి అనుమతి పొందిన ఆస్ట్రాజెనెకా ఇండియా
July 15, 2020హైదరాబాద్: సుప్రసిద్ధ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా ఇండియా (ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా లిమిటెడ్) గుండె విఫలమైన రోగుల చికిత్స కోసం డపాగ్లిఫ్లోజిన్ (ఫోర్జిగా) కోసం ప్రభుత్వ అనుమతి ...
62 ఏళ్ల దాంపత్యం.. ఆఖరి ఫోటో
July 14, 2020కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి పలు దేశాల్లో శవాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. వయసు మీద పడ్డ వారికి కరోనా అత్యంత హాని కలిగించి వారి ప్రాణాలను బలి తీసుకుంది. కరోనాతో చన...
కొవిడ్ నుంచి కోలుకున్నా పీటీఎస్డీ వేధిస్తోంది..!
July 14, 2020లండన్: కొవిడ్ మహమ్మారి మానవజాతి సమస్తాన్ని పీల్చిపిప్పి చేస్తోంది. ఎంతోమందిని పొట్టనపెట్టుకుంటున్న ఈ వ్యాధి గురించి రోజుకో చెడువార్త వినిపిస్తోంది. రోగులపై అధ్యయనం చేస్తున్న పరిశోధకులు అది చూపే ద...
చికిత్స చేసిన చేతులతోనే చివరి మజిలీకి చేర్చి..
July 14, 2020పెద్దపల్లిలో కరోనా సోకిన రోగి మృతిమృతదేహం తరలింపునకు మున్స...
కరోనా రోగులపై ‘సంపర్క్' నిఘా!
July 14, 2020గృహనిర్బంధం ఉల్లంఘిస్తే అలర్ట్ యాప్ రూపకల్పనకు ఆర్డీవో, టీటా ఒప్పందం&n...
పాన్ కోసం కరోనా రోగి పరారీ
July 13, 2020లక్నో : తనకిష్టమైన పాన్ కోసం ఓ కరోనా రోగి ఆస్పత్రి నుంచి పారిపోయాడు. ఈ ఘటన ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఆగ్రాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిట...
తల్లి ఆత్మహత్య బెదిరింపుతో అడ్మిట్.. కానీ చంపేశారు
July 12, 2020కోల్ కతా : ఓ 18 ఏళ్ల యువకుడు డయాబెటిక్ పేషెంట్.. అతనికి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ చేర్చుకోలేదు. అలా మూడు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చివరకు...
ఒకేసారి రెండు ఊపిరితిత్తుల మార్పిడి
July 12, 2020భారతీయ అమెరికన్ వైద్యుడి ఘనత కరోనా రోగికి విజయవంతంగా ఆపరేషన్ ...
కరోనా భయంతో.. బాలికను బస్సులో నుంచి తోసేశారు
July 10, 2020న్యూఢిల్లీ : కరోనా భయంతో ఓ బాలికను బస్సులో నుంచి కిందకు తోసేశారు. దీంతో బాలిక మృతి చెందింది. ఈ ఘటన యమునా ఎక్స్ ప్రెస్ వేపై జూన్ 15న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఉ...
మాస్కులు పంపిణీ చేసిన మరియమ్మన్ దేవత
July 09, 2020చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దేశంలోనే పాజిటివ్ కేసుల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. అలాంటి తమిళనాడులో కరోనాపై అవగాహన కల్పించేందుకు పలువురు పలు రకాల ప్రయ...
కరోనా గురించి గాంధీలో చికిత్స తీసుకున్న వ్యక్తి ఏమన్నారంటే
July 09, 2020చాలామంది కరోనా అంటేనే వణికి పోతున్నారు. తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ పాజిటీవ్ వస్తుందోనని కొంత మంది టెస్టు చేయించుకోవాడానికి కూడా భయపడుతున్నారు. భయపడితే కరోనా ముందు ఓడిపోవాల్సి వస్తుందని ...
కరోనాతో తెలంగాణ జానపద కళాకారుడు మృతి
July 08, 2020హైదరాబాద్ : తెలంగాణ ప్రఖ్యాత జానపద కళాకారుడు మహ్మద్ నిస్సార్ అహ్మద్ కరోనాతో మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపార...
విద్యుత్ శాఖ మంత్రికి కరోనా పాజిటివ్
July 08, 2020చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా అన్నాడీఎంకే సీనియర్ లీడర్, విద్యుత్ శాఖ మంత్రి పీ తంగమణికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో చికిత్స నిమిత్తం చెన్నై...
కరోనాతో హోంగార్డు మృతి
July 07, 2020హైదరాబాద్ : రాష్ర్ట రాజధాని హైదరాబాద్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసు విభాగంలో పని చేస్తున్న ఓ హోంగార...
గాంధీలో కరోనా రోగులపై వివక్ష అబద్ధం
July 07, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ : హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో కరోనా రోగుల దురవస్థ ఇది. దవాఖాన కారిడార్లో రోగులను వదిలేసి, ఎవరూ పట్టించుకోవడం లేదు. పీపీఈ కిట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులతో కనిపించే ఒక వ...
హలో.. ఎలా ఉన్నారు..?
July 07, 2020ఆందోళన వద్దు.. త్వరగానే కొలుకుంటారు..కొవిడ్ బాధితులతో ఫోన్లో మాట్లాడిన మేడ్చల్ కలెక్టర్‘హలో.. ఎలా ఉన్నారు. నేను మీ మేడ్చల్ జిల్లా కలెక్టర్ను. ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎలా ...
అంబులెన్స్ బోల్తా.. 12 మంది కరోనా బాధితులకు గాయాలు
July 06, 2020ముంబై : కరోనా బాధితులతో వెళ్తున్న ఓ అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటన మహారాష్ర్టలోని పుణె - ముంబై ప్రధాన రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. 12 మంది కరోనా బాధితులను బావ్...
పాకిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్
July 06, 2020ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ జాఫర్ మీర్జాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. మంత్రిలో స్వల్...
ఎయిమ్స్ బిల్డింగ్ పైనుంచి దూకి కరోనా పేషెంట్ ఆత్మహత్య!
July 06, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం కొనసాగుతున్నది. రోజూ 20 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మరణాల సంఖ్య కూడా రోజురోజుకు భారీగానే పెరుగుతున్నది. ఓ వైపు కరోనా మ...
నేటి నుంచి..టిమ్స్ సేవలు
July 06, 2020ప్రారంభించనున్న మంత్రి ఈటలకరోనా రోగులకు అన్ని సేవలు అందుబా...
కర్ణాటకలో కరోనా విజృంభణ.. కొత్తగా 1,925 కేసులు
July 05, 2020బెంగళూరు : కర్ణాటకలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. పలు పట్టణాల్లో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవ...
48 మంది డాక్టర్లు రాజీనామా
July 05, 2020ఇస్లామాబాద్ : కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టే చర్యల్లో భాగంగా వైద్యులు ముందుండి పోరాటం చేస్తున్నారు. అయితే కరోనా నియంత్రణకు పోరాటం చేస్తున్న డాక్టర్లకు సరైన సౌకర్యాలు కల్పించకపో...
మాస్కు ధరించకపోతే 10 వేలు జరిమానా.. రెండేళ్ల జైలు శిక్ష
July 05, 2020తిరువనంతపురం : కరోనా వైరస్ నియంత్రణకు కేరళ రాష్ర్ట ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. గుంపులు గుంపులుగా ఉండ కూడదు. రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కు ధరించా...
కరోనాను జయించిన 106 ఏళ్ల వృద్ధుడు
July 05, 2020న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని ఓ 106 ఏళ్ల వృద్ధుడు జయించాడు. ఢిల్లీకి చెందిన ఈ వృద్ధుడు.. కరోనా నుంచి కోలుకున్నట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వృద్ధుడి కుమారుడికి(70) కూడా కరోన...
మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
July 05, 2020చెన్నై : తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు అధికమైపోతున్నాయి. తాజాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కోయంబత్తూరు ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధ...
కరోనాతో కొడుకు మృతి.. ఉరేసుకున్న తల్లిదండ్రులు
July 04, 2020భువనేశ్వర్ : కరోనా వైరస్ తో కుమారుడు చనిపోయాడు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేకపోయారు. కడసారి చూసేందుకు కొడుకు మృతదేహాన్ని తమకు ఇవ్వాలని ఆస్పత్రి వర్గాలను ప్రాధేయపడ్డారు. మృతదేహం ...
ఢిల్లీలో కరోనా విజృంభణ.. లక్షకు చేరువలో కేసులు
July 04, 2020న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ...
కరోనా ఆటలు.. తొలుత సోకిన వారికి బహుమతి
July 04, 2020వాషింగ్టన్ : కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతున్నది. కరోనా పేరు చెప్పగానే పరుగుపెడుతున్న ఈ తరుణంలో ఈ అంటువ్యాధిని ఎలా నియంత్రించాలో తెలియక అమెరికా తల పట్టుకొన్నది. ఇలాఉండగా, అమెరిక...
ఢిల్లీలో కరోనా విజృంభణ.. కొత్తగా 2,520 పాజిటివ్ కేసులు
July 03, 2020న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఢిల్లీలో రోజురోజుకు పాజిటివ్ కేసులు అధికమైపోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 2,520 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 59 మ...
2 లక్షలకు చేరువలో మహారాష్ర్టలో కరోనా కేసులు
July 03, 2020ముంబై : కరోనా వైరస్ మహమ్మారి మహారాష్ర్టను గజగజ వణికిస్తోంది. ఆ రాష్ర్టంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు ...
డబ్బు చెల్లించలేదని రోగిని కొట్టి చంపిన వైద్య సిబ్బంది!
July 03, 2020రోగికి ఇచ్చే ట్రీట్మెంట్ సంగతి ఏమోగాని బెడ్ ఛార్జీలకే ఒక్కోసారి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అలా కట్టకపోతే రోగిని చంపినా ఆశ్చర్యపోనవసరం లేదు. రోజులు అలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్లో ఇల...
ఢిల్లీలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజే 61 మరణాలు
July 02, 2020న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే కరోనాతో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2373 పాజిటివ్ కేసు...
తమిళనాడులో తగ్గని కరోనా ఉధృతి.. కొత్తగా 4343 కేసులు
July 02, 2020చెన్నై : తమిళనాడులో కరోనా ఉధృతి తగ్గడం లేదు. ఆ రాష్ర్టంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు అధికమైపోతున్నాయి. గురువారం ఒక్కరోజే తమిళనాడులో కొత్తగా 434...
కప్ టీ కోసం.. కరోనా వార్డు నుంచి బయటకు..
July 02, 2020బెంగళూరు : కొంతమంది కరోనా బాధితులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు బిర్యానీ కావాలని అడుగుతుంటే.. మరికొందరేమో తమకు టీ, కాఫీలు కావాలని గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. కరోనాతో ...
ఇకపై వృద్ధులు, కరోనా రోగులకు.. పోస్టల్ బ్యాలెట్
July 02, 2020న్యూఢిల్లీ: ఇకపై వృద్ధులతోపాటు కరోనా రోగులు కూడా పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా ఓటు వేయవచ్చు. కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఎన్నికల నియమాల ప్రవర్తన, ...
కరోనా రోగుల డిశ్చార్జికి.. కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
July 02, 2020తిరువనంతపురం: కరోనా రోగుల డిశ్చార్జికి కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన రోగులు ఐసొలేషన్ వార్డులో చేరిన నాటి నుంచి పదో రోజున తదుపరి కరోనా పరీక్ష నిర్వహ...
కరోనా బాధితుడు ఆత్మహత్య
June 29, 2020చెన్నై : తమిళనాడులోని మధురైలో విషాదం నెలకొంది. ఓ కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పలగనాథమ్ కు చెందిన పీ ధనుష్ అనే 56 ఏళ్ల వ్యక్తికి ఇటీవలే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో...
కరోనాతో మృతి.. జేసీబీతో డెడ్ బాడీ తరలింపు
June 27, 2020శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో ఘోరం జరిగింది. కరోనాతో చనిపోయిన ఓ 72 ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం జేసీబీతో తరలించారు. ఏపీ అధికారులు.. డోర్ ...
జేసీబీలో శ్మశానానికి కరోనా బాధితుని మృతదేహం
June 27, 2020హైదరాబాద్: కరోనా కాలంలో చనిపోతే చివరి చూపులు కరువవడమే కాదు, కాటికి తీసుకువెళ్లడానికి ‘ఆ నలుగురు’ కూడా ముందుకురావడంలేదు. దీంతో చేసేదేంలేక బొందలగడ్డకు మృతదేహాలను రిక్షాలు, ట్రాక్టర్లు, జేసీబీల్లో తీ...
ప్రైవేటులో తప్పుడు నిర్ధారణలు
June 27, 2020కరోనా పరీక్షల్లో అవకతవకలుడేటా నుంచి ఫలితాల వరకు గందరగోళం
దవాఖానలో ఆత్మహత్య చేసుకున్న కరోనా సోకిన మహిళ
June 26, 2020బెంగళూరు: కరోనా సోకిన ఒక మహిళ దవాఖానలోని టాయిలెట్లో ఆత్మహత్య చేసుకున్నది. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. 60 ఏండ్ల వయసున్న ఓ వృద్ధురాలిని ఈ నెల 18న కేసీ ప్రభుత్వ దవాఖానలో చేర్చారు. ఆమెకు కర...
మద్యం కోసం.. కరోనా వార్డు నుంచి పరార్
June 25, 2020బెంగళూరు : మద్యం కోసం ఓ వ్యక్తి కరోనా వార్డు నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో బుధవారం ఉదయం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. జూన్ 19న 30 ఏళ్ల వ్యక్తి.. తన స్నే...
షుకుర్ బస్తీ ఐసోలేషన్ రైల్వే కోచ్లో చేరిన తొలి బాధితుడు
June 24, 2020న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని షుకుర్ బస్తీలో ఏర్పాటు చేసిన రైల్వే ఐసోలేషన్ వార్డులో మొదటి బాధితుడు చేరినట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ బుధవారం తెలిపారు. ‘కరోనాకు వ్యతిరేకంగా ఈ పోరా...
రోగులను చేర్చుకోకపోతే ఆస్పత్రులపై కఠిన చర్యలు
June 24, 2020కోల్ కతా : పశ్చిమ బెంగాల్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. ఆ రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులను హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను చేర్చుకోకపోతే.. అలాంటి ఆస్పత్రుల...
కరోనా బాధితులు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయొచ్చు
June 23, 2020న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్ బాధితులకు ఆయా ఎన్నికల్లో ఓటేసేందుకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. కరోనా బాధితులందరూ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించి ఓటు వేయొచ్చని తెలి...
ఆగ్రాలో కరోనా కలవరం.. 48 గంటల్లో 28 మంది కరోనా రోగులు మృతి
June 22, 2020లక్నో : ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో కరోనా వైరస్ స్థానికులను కలవర పెడుతోంది. 48 గంటల్లోనే 28 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది...
కరోనా సోకిన యువకుడు పరార్.. క్వారంటైన్ లో 40 కుటుంబాలు
June 21, 2020లక్నో : కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఓ యువకుడు, అతని కుటుంబ సభ్యులు పారిపోయారు. దీంతో ఓ 40 కుటుంబాలను క్వారంటైన్ లో ఉంచారు పోలీసులు, వైద్యాధికారులు. యూపీలోని హర్దోయి జిల్లాకు చెం...
కరోనా రోగి సెల్ ఫోన్ దొంగిలింత.. దొంగకు కరోనా పరీక్షలు
June 19, 2020గువహటి : కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఆస్పత్రుల వద్దకు వెళ్లాలంటేనే వణుకు పుడుతోంది. అలాంటిది ఆ వైరస్ కు ఓ దొంగ భయపడలేదు. దర్జాగా ఐసోలేషన్ వార్డులోకి వెళ్లి.. కరోనా రోగి సెల్ ఫోన్...
ఆస్పత్రిలో ఉరేసుకున్న కరోనా రోగి
June 19, 2020హర్యానా : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. క...
కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులను ఇలా గుర్తించవచ్చు
June 15, 2020ఇటానగర్: కరోనా సోకినట్లు నిర్ధారించిన వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారు కోలుకునేంత వరకు ఐసొలేషన్ వార్డుకే పరిమితం కావాల్సి ఉంటుంది. తమ బంధువులతో సహా ...
కరోనా బాధితుల్లో ఎక్కువగా వాళ్లే
June 13, 2020ముంబై: దేశంలో కరోనాకు కేంద్ర బిందువుగా మహారాష్ట్ర మారింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. రాష్ట్రంలో శనివారం ఉదయం వరకు 1,01,141 పాజిటివ్...
అన్నింటికీ ఇల్లే పదిలం.. కరోనాను జయిద్దాం!
June 12, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. కొంతమందిలో కరోనా లక్షణాలు బయటికి కన్పిస్తుండటంతో, వారిని గుర్తించి దవాఖానలకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే చాలా...
ఏరియా దవాఖానలో ఐసోలేషన్ సిద్ధం
June 12, 2020అహ్మద్నగర్ : నాంపల్లి ఏరియా దవాఖానలో కరోనా రోగుల కోసం ఐసోలేషన్ వార్డు సిద్ధమైంది. సాధారణ రోగులతో పాటు ప్రత్యేకించి గర్భిణులకు వైద్య సేవలందిస్తున్న ఈ దవాఖానలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే...
థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్
June 09, 2020ప్లాస్మాతో గాంధీ దవాఖానలో పునర్జన్మప్రైవేట్లో రోజులు లెక్కపెట్టుకొమ్మన్నారు
ఆయుధాలతో ఆస్పత్రిలోకి.. రోగి దారుణ హత్య
June 08, 2020చెన్నై : తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది. రాజాజీ ఆస్పత్రికిలోకి సోమవారం ఉదయం నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో ప్రవేశించారు. చికిత్స పొందుతున్న ఓ రోగిపై పదునైన ఆయుధాలతో విచక్షణారహి...
మృతదేహం అప్పగించిన తర్వాత కరోనా ఫలితం
June 07, 2020ముంబై: ఓ ప్రైవేట్ దవాఖాన నిర్లక్ష్యంతో సుమారు 500 మందికి కరోనా వ్యాపించే ముప్పు ఉన్నది. ముంబైలోని అర్నాలా ప్రాంతానికి చెందిన 55 ఏండ్ల వ్యక్తి ఇటీవల కాలేయానికి సంబంధించిన సమస్యతో ఓ ప్రైవేట్ దవాఖాన...
కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తిని గుంతలోకి విసిరేసిన సిబ్బంది
June 07, 2020చెన్నై: కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహం పట్ల సిబ్బంది అవమానకరంగా ప్రవర్తించారు. కనీసం మానవత్వం చూపించకపోగా, నిబంధనలకు అతీతంగా వ్యహరించారు. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకడంతో ...
కరోనా చికిత్సపై ప్రైవేట్ ఆస్పత్రులకు సుప్రీం సూటిప్రశ్న
June 05, 2020న్యూఢిల్లీ: కరోనా బాధితుల వైద్యానికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రైవేటు దవాఖానలకు సూటి ప్రశ్న వేసింది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద నిర్దేశించిన చార్జీలకే కొవిడ్-19 పాజిటవ్ పేషెంట్లకు చికిత్స అం...
కరోనా బాధితుడి ఇంట్లో చోరీ
June 04, 2020హైదరాబాద్: నగరంలోని కరోనా ఓ బాధితుడి ఇంట్లో చోరీ జరిగింది. సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి గత నెల 11న కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడిని దవాఖానకు తరలించారు. అత...
దేశంలోనే ప్రప్రథమంగా రోగుల ఇంటికే మందులు
June 04, 2020రక్తపోటు, మధుమేహం రోగులకు ఇంటి వద్దకే ఔషధాలు సరఫరాదేశంలోనే ఇది ప్రప్రథమం
కరోనాతో కంగారొద్దు.. 80 శాతం మంది సురక్షితం
May 31, 2020హైదరాబాద్ : దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాకు బలవుతున్న వారిలో అధికంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మల్టిపుల్ వ్యాధిగ్రస్తులే అధికంగా ఉంటున్నారు. వేల సంఖ్యలో రోగులు కొవిడ్-19 వైరస్ బారిన పడుతు...
కరోనా వైరస్ టెస్ట్ శాంపిల్స్ను ఎత్తుకెళ్లిన కోతులు
May 29, 2020మీరట్ : ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ మెడికల్ కాలేజీలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకున్నది. కొన్నికోతులు కరోనా వైరస్ టెస్ట్ శాంపిల్స్ను ఎత్తుకుని వెళ్లిపోయాయి. కరోనా వైరస్ పరీక్షలు జరిపిన తర్వాత ఆ టెస్ట్...
మేం జంతువులమా?.. కరోనా బాధితుల ఆవేదన
May 29, 2020లక్నో : తమను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి ఆహారం, నీరు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ ప్రభుత్వ ఆస్పత్రిలో గురువా...
షుగర్ పేషెంట్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..?
May 29, 2020ఈ రోజుల్లో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికీ షుగర్ వ్యాధి వస్తున్నది. ఈ దీర్ఘకాలిక వ్యాధి ఇంతలా పెరిగిపోవడానికి సమయపాలన లేని ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిళ్లతో కూడిన జీవనవిధానమే ...
కరోనా బాధితుడి అనుమానాస్పద మృతి
May 28, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఉన్న ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి నగరంలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మే...
నటి జోయామొరానీకి మంత్రి ఆదిత్యా థాకరే కృతజ్ఞతలు
May 27, 2020ముంబై: కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత రెండోసారి ప్లాస్మా దానం చేసిన నటి జోయా మొరానీకి మహారాష్ట్ర మంత్రి ఆదిత్యాథాకరే కృతజ్ఞతలు తెలియజేశారు. ప్లాస్మాదానం చేసేందుకు ముంబైలోని నాయర్ ఆస్పత్రి...
శవాల ద్వారా కరోనా వ్యాపించదు: ముంబై హైకోర్టు
May 22, 2020ముంబై: శవాల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని నిరూపించడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, కరోనా వైరస్తో మరణించినవారి మృతదేహాలను పూడ్చేందుకు అవసరమైన శ్మశాన వాటికలను గుర్తించే అధికారం బృహన...
క్యాన్సర్ బాధితురాలికి మాజీ ఎంపీ కవిత చేయూత
May 21, 2020మయూరీసెంటర్ : ఖమ్మంనగరం జహీర్పుర ప్రాంతానికి చెందిన షేక్సైదమ్మ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నది. లాక్డౌన్ కారణంగా మందులు దొరక్క ఇబ్బందులు పడుతున్న సైదమ్మ దీనస్థితిని ఆమె మనుమడు అబ్...
ఉద్యోగాన్ని వదులుకున్న 185 మంది నర్సులు
May 20, 2020మణిపూర్: కోల్కతాలోని వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సులు తమ ఉద్యోగానికి స్వస్తి చెప్పారు. 185 మంది నర్సులు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి..ఇంఫాల్లోని క్రిస్టెల్లాకు తిరిగి వెళ్లారు. ఓ న...
రికార్డు స్థాయిలో ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు..
May 19, 2020ముంబై: మహారాష్ట్రలో ఇవాళ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ రోగులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారని మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుత...
అందుబాటులోకి ఓపీ సేవలు..పెరిగిన రద్దీ
May 19, 2020హైదరాబాద్ : కరోనా వల్ల నిలిచిపోయిన ఓపీ సేవలు సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో రోగుల రద్దీ కనిపించింది. గాంధీ మినహా అన్ని బోధనాసుపత్రుల్లో సేవలను పునరుద్ధరించారు. కరోనా వ్యాప్తితో ...
లాక్డౌన్ ఉల్లంఘనులకు దడ పుట్టిస్తున్న ఢిల్లీ పోలీసులు
May 18, 2020న్యూఢిల్లీ : దేశమంతా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ కరోనా విజృంభణ దేశ రాజధాని ఢిల్లీలో అధికంగా ఉంది. ఈ క్రమంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిప...
గాంధీలో రెండో కాన్పు
May 13, 2020గాంధీ ఆసుపత్రి మరోసారి అద్బుతాన్ని సాధించింది. గత వారమే కరోనా సోకిన మహిళకు ప్రసవం చేసి క్షేమంగా బిడ్డకు ప్రాణం పోసిన గాంధీ వైద్యులు మరో బిడ్డకు ప్రాణం పోసారు. గాంధీలో ఈ రోజు మరో కరోనా సోకిన గర్భిణి...
వెంటిలేటర్ మంటలు.. ఐదుగురు కరోనా రోగులు మృతి
May 12, 2020హైదరాబాద్: రష్యాలో ఘోరం జరిగింది. ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్ నుంచి మంటలు వ్యాపించి ఐదుగురు కరోనా రోగులు మరణించారు. ఓవర్లోడ్ వల్ల వెంటిలేటర్ లో మంటలు వచ్చాయని తెలిసింది. సెంట్ పీటర్స్బర్గ్లో కరోనా ...
డాక్టర్.. రోగి మధ్య తెర
May 12, 2020కరోనా నుంచి రక్షణకు హన్మకొండలో ఓ వైద్యుడు వినూత్న ఏర్పాటుచేసుకున్నారు. తన సీటుచుట్టూ ప్లాస్టిక్ తెర ఏర్పాటుచేసుకుని చికిత్సలు అందిస్తున్నారు....
కోవిడ్ బాధితురాలిని వేధించిన ఇద్దరు అరెస్ట్
May 07, 2020నోయిడా: గ్రేటర్ నోయిడాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కోవిడ్-19 బాధితురాలిపై ఇద్దరు సిబ్బంది వేధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్...
మృతదేహాల మధ్య కరోనా బాధితులకు చికిత్స... వీడియో
May 07, 2020మహారాష్ట్ర: నల్లటి ప్లాస్టిక్ కవర్ చుట్టిన మృతదేహాలు బెడ్లపై పడుకోబెట్టి ఉన్నాయి. మరో వైపు కరోనా పాజిటివ్ బాధితులకు అదేగదిలో చికిత్స అందిస్తున్నారు. కొన్ని శవాలకు కనీసం వస్త్రం కూ...
ఆర్మీ ఆస్పత్రిలోని 24 మంది రోగులకు కరోనా పాజిటివ్
May 05, 2020ఢిల్లీ : ఆర్మీ టాప్ ఆస్పత్రిలోని క్యాన్సర్ విభాగంలో చికిత్స పొందుతున్న 24 మంది రోగులకు కరోనా వైరస్ పాజిటివ్గా వచ్చింది. దీంతో వీరిని తదుపరి చికిత్స నిమిత్తం బేస్ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీలో...
ముంబైలో తబ్లిఘి జమాత్ సభ్యుడు ప్లాస్మా దానం
May 05, 2020ముంబై: కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన తబ్లిఘి జమాత్ సభ్యుడు ముంబైలో ప్లాస్మా దానం చేశాడు. అబ్దుల్ రహ్మాన్ కు మార్చి 21న కరోనాపాజిటివ్ గా నిర్దారణ అయింది. ఆ తర్వాత ముంబైల...
ఒక్కరోజే కోలుకున్నవారు 1,074
May 05, 2020న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో అత్యధికంగా 1,074 మంది రోగులు కొవిడ్-19 నుంచి కోలుకొన్నారని, ఒక్కరోజులో ఇంత ఎక్కువమంది కోలుకోవడం ఇదే ప్రథమమని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వా...
ఒక కరోనా పేషెంట్పై సర్కారు ఖర్చు 3.5 లక్షలు
May 03, 2020పీపీఈ కిట్లకు రూ.2 లక్షలు, మందులు, ఆహారానికి లక్షపైనే!ఇప్ప...
56 మంది డిశ్చార్జి..చప్పట్లతో వీడ్కోలు
May 02, 2020ముంబై: కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న మహారాష్ట్రకు కొంత ఉపశమనం లభించింది. కరోనా పాజిటివ్ తో ఆస్పత్రిలో చేరిన వారి లో ఇవాళ 56 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ముంబై ...
ప్లాస్మాథెరపిని కొనసాగిస్తమన్నకేజ్రీవాల్
May 01, 2020ఢిల్లీ: కరోనా రోగులకు ప్లాస్మా థెరపి కొనసాగిస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్లాస్మా థెరపి తొలి ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నా ఆయన.. ఈ చికిత్స చేసిన తొలి పేషెం...
టీబీ రోగిని రోడ్డుపై వదిలిపెట్టిన అంబులెన్స్..!
May 01, 2020గ్రేటర్ నోయిడా: (ట్యుబర్య్కులోసిస్) వ్యాధి ఉన్న వ్యక్తి ఆస్పత్రి లో చికిత్స చేయించుకుని డిశ్చార్జయ్యాడు. అయితే సదరు పేషెంట్ ను ఇంటి దగ్గర దింపాల్సిన అంబులెన్స్ మార్గమధ్యలో నడిరోడ్డుపై ...
రోగులుగా నటించి అంబులెన్స్లో వచ్చిన కొత్త జంట అరెస్ట్
April 30, 2020ముజాఫర్నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్లో రోగులుగా నటించి అంబులెన్స్లో వచ్చిన వధువు, వరుడిని పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తగా పెండ్లి చేసుకున్న జంట ఘజియాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్...
మొబైల్ ఫీవర్ క్లినిక్ గా ఆర్టీసీ బస్సులు
April 30, 2020మంగళూరు: కరోనాను నియంత్రించేందుకు కర్ణాటకలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కర్ణాటకలో పెరుగుతుంది. దీంతోజనాలను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకువ...
కరోనాను జయించిన పసికందు
April 30, 2020వైరస్ నుంచి బయటపడిన నెలన్నర చిన్నారిదేశంలోనే అతిచిన్న వయస...
పాజిటివ్, నెగెటివ్, పాజిటివ్.. చివరకు పేషంటు మృతి
April 29, 2020హైదరాబాద్: కరోనా పరీక్షల్లో గందరగోళం కోల్కతాకు చెందిన ఆ కుటుంబాన్ని తీవ్ర మనోవ్యథకు గురిచేసింది. ఓంప్రకాశ్ (68) అస్వస్థతకు గురయ్యాడు. అతడిని బంగూరులోని కరోనా కేంద్రానికి తరలించారు. కుటుంబ సభ్యులను...
ప్లాస్మా ఇచ్చేందుకు 32 మంది సిద్ధం
April 29, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ : కరోనా బారి నుంచి కోలుకున్నవారిలో 32 మంది ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఈ మేరకు ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న...
అమెరికాలో ఉంటే బతికేవాడిని కాదేమో!
April 29, 2020అమెరికాలో ఉంటే బతికేవాడిని కాదేమో!గాంధీలో సేవలు అనిర్వచనీయం
సహచరుడికి చప్పట్లతో పోలీసుల స్వాగతం..వీడియో
April 28, 2020న్యూఢిల్లీ: ఢిల్లీలో లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన విషయం తెలిసిందే. అయితే ఓ పోలీస్ అధికారి కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. సదరు పోల...
బెంగళూరులో కరోనా బాధితుడి ఆత్మహత్య
April 28, 2020బెంగళూరు: కర్ణాటకలో ఒక కరోనా బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాభై ఏండ్ల వయసున్న బాధితుడు గత శుక్రవారం శ్వాససంబంధ ఇబ్బందులతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చేరాడు. అయితే, వైద్య ...
45 నిమిషాల్లో ప్లాస్మా దానం పూర్తి: అనూజ్ శర్మ
April 27, 2020న్యూఢిల్లీ: కోవిడ్-19 బాధితులను రక్షించేందుకు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని ఢిల్లీకి చెందిన అనూజ్ శర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా నుంచి కోలుకున్న అనూజ్ శర్మ కోవిడ్-19 రోగుల ...
ప్లాస్మా థెరపీ సక్సెస్..
April 27, 2020న్యూఢిల్లీ: దేశంలో ప్లాస్మా థెరపీ విజయవంతమైంది. మొదటిసారిగా ఢిల్లీకి చెందిన ఓ కరోనా రోగి ఈ చికిత్సా విధానంతో పూర్తిగా కోలుకున్నారు. 49 ఏండ్ల వ్యక్తికి ఈ నెల 4న వైరస్ నిర్ధారణ కాగా, సాకేత్ ప్రాంతం...
రోబో మందులు, ఆహారం ఇస్తోంది..వీడియో
April 26, 2020బెంగళూరు: కరోనాను నియంత్రించాలంటే సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. అయితే డాక్టర్లు మాత్రం కరోనా రోగులను ప్రతీ రోజు పర్యవేక్షించాల్సి వస్తుంది. రోగులకు కావాల్సిన మందులు, ఆహారం ఇవ్వాలంటే...
కేరళలో కరోనా రోగులకు రోబో సేవలు
April 26, 2020కొచ్చి: కొవిడ్-19 రోగుల నుంచి వైద్యులు, వైద్య సిబ్బందికి వైరస్ సోకకుండా కేరళ ఎర్నాకుళంలోని ఓ ప్రభుత్వ దవాఖానలో రోబో సాయం తీసుకుంటున్నారు. కరోనా బాధితులకు ఆహారం, మందులు అందించడంతోపాటు రోగులకు సంబం...
ఒకే పేర్లు..కరోనా పాజిటివ్ రోగులు డిశ్చార్జ్
April 24, 2020మొరదాబాద్: యూపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న విషయం తలిసిందే. అయితే మొరదాబాద్ లో వైద్యులు పొరపాటున ఇద్దరు కరోనా పాజిటివ్ లక్షణాలున్న రోగులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ ఘట...
కరోనా రోగుల్లో గడ్డకడుతున్న రక్తం
April 24, 2020న్యూయార్క్: కరోనా సోకిన రోగుల ఒక్కో శరీరభాగంలో రక్తం చిక్కబడిపోవడం, గడ్డకట్టడం జరుగుతున్నదని న్యూయార్క్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా వైరస్.. రోగి శరీరాన్ని మరింత కుంగదీస్తున్నద...
టీబీ పేషెంట్లపై గవర్నర్ తమిళిసై సమీక్ష
April 23, 2020హైదరాబాద్ : టీబీతో బాధపడే రోగుల ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర టీబీ జాయింట్ డైరెక్టర్, డబ్ల్యూహ...
ప్రాణయామంతో కరోనాకు చెక్ : కరోనా బాధితుడు
April 23, 2020న్యూఢిల్లీ : కరోనా వైరస్కు మందు లేదు. కేవలం భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించడం వల్లే ఈ వైరస్ నుంచి తప్పించుకోవచ్చు అని వైద్యులు, నిపుణులు చెబుతున్న విషయం విదితమే. అయితే కరోనాను ప్రాణయామం ద్వార...
ఐసోలేషన్ వార్డుల్లోకి సెల్ఫోన్లు నిషేధం
April 23, 2020కోల్కతా : కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఐసోలేషన్ వార్డుల్లోకి సెల్ఫోన్లను తీసుకెళ్లకుండా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. చనిపోయిన ఇద్దరు కరోనా రోగులను సుమారు 2 నుంచి 3 గంటల పాటు...
కుక్కలతో కరోనా బాధితులను కనుక్కోవచ్చు...
April 23, 2020న్యూఢిల్లీ: కుక్కలతో కరోనా వైరస్ బారిన పడిన బాధితులను కనుక్కోవచ్చని పశువైద్య అసోసియేషన్, కేంద్ర హోంశాఖ స్నీఫర్ డాగ్ డిపార్ట్మెంట్ నిర్ధారించాయి. కేంద్ర హోంశాఖకు సంబంధించిన పోలీస్ కే 9 సెల్క...
పాక్ కరోనా రోగులను ఎగుమతి చేస్తోంది: డీజీపీ
April 22, 2020కశ్మీర్ : ఇప్పటివరకు పాకిస్థాన్ ఉగ్రవాదులను మాత్రమే ఎగుమతి చేస్తుందని తాము విన్నామని, ఇపుడు కరోనా రోగులను కూడా ఎగుమతి చేస్తుందని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ అన్నారు. క...
రోగికి మెడిసిన్ ఇచ్చేందుకు 150 కి.మీ. ప్రయాణం
April 22, 2020కోల్కతా : లాక్డౌన్ అమల్లో ఉండటంతో కొంతమంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెడిసిన్స్ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హిపటైటిస్ - బీతో బాధపడుతున్న ఓ రోగికి.. మెడిసిన్స్...
‘కరోనా’ సేవల్లో మంత్రి తనయుడు
April 22, 2020నిజామాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా పేరు వింటేనే ఆమడ దూరం పరుగెడుతున్నారు జనం.. కానీ, విపత్కర సమయంలో రోగులకు అత్యవసర సేవ లందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్ర...
ఐసోలేషన్ లో కరోనా పేషంట్ల డ్యాన్స్..వీడియో
April 21, 2020లాక్ డౌన్ తో ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లలో ఉండిపోతున్నారు. తమకిష్టమైన పనులు చేస్తూ టైంపాస్ చేస్తున్నారు. మరి కరోనా బారిన పడిన వారి పరిస్థితి ఏమిటి..? ఆస్పత్రి లో బిక్కుబ...
కరోనా బాధితుడి భావోద్వేగం.. డాక్టర్లు, నర్సులు, పోలీసులపై ప్రశంసలు
April 21, 2020బెంగళూరు : కొంతమంది రోగులు కరోనాపై విజయం సాధిస్తున్నారు.. మరికొంత మంది ఆ వైరస్కు బలవుతున్నారు. మృత్యువుతో పోరాడి విజయం సాధించిన కరోనా రోగులంతా తమకు పునర్జన్మ లభించిందని భావోద్వేగానికి లోనవుతున్నార...
కరోనా పేషంట్ పరారు..సమాచారమిస్తే రూ.10వేలు
April 19, 2020మధ్యప్రదేశ్ : జబల్ పూర్ లో ఇటీవలే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో అతన్ని వెంటనే జబల్ పూర్లోని ఆస్పత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ లో వార్డులో ఉంచి చికిత్సనందిస్తున్న...
వావ్.. వార్డ్బోట్
April 18, 2020చండీగఢ్: ఐసొలేషన్ వార్డుల్లో ఉన్న కరోనా బాధితులకు మనుషుల ప్రమేయం లేకుండానే ఆహారం, మందులు సరఫరా చేసే సరికొత్త ‘వార్డ్బోట్'ను పంజాబ్లోని ఐఐటీ-రూప్నగర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దవాఖానాల్లో ...
మూర్ఛవ్యాధి గ్రస్తులకు ఇంటికే మందులు
April 18, 2020స్విమ్స్ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో సుమారు 250 మంది మూర్ఛ వ్యాధి రోగులకు ప్రతినెలా మూడో ఆదివారం ఉచితంగా మ...
మహారాష్ట్రలో మరో 34 కరోనా కేసులు
April 17, 2020ముంబై: దేశంలో కరోనాకు కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్రలో కొత్తగా 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,236కు చేరింది. ఈ రోజు నమోదైన 34 కేసుల్లో పుణెకు చెందినవా...
వైద్యులపై దాడిచేస్తే ఉపేక్షించొద్దు
April 17, 2020వారు కరోనా రోగులైనా కఠినచర్యలుదవాఖానల వద్ద పటిష్ఠ బందోబస్తు
ఆపదలో అక్కరకు రాని అంబులెన్స్.. ఇద్దరు మృతి
April 15, 2020భోపాల్ : ఇది హృదయ విదారకం.. ఇద్దరు వ్యక్తులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. అత్యవసరంగా ఆస్పత్రికి తీసుకెళ్లాలని అంబులెన్సులను సంప్రదించగా.. ఆ సిబ్బంది నిరాకరించారు. దీంతో తమ వద్ద ఉన్న స్కూటీల...
స్టెతస్కోప్ పట్టిన మిస్ ఇంగ్లాండ్..వీడియో
April 15, 2020మిస్ ఇంగ్లాండ్-2019 భాషా ముఖర్జీ స్టెతస్కోప్ పట్టింది. భాషా ముఖర్జీ బోస్టన్ లోని పిలిగ్రిమ్ ఆస్పత్రిలో డాక్టర్ గా విధుల్లో చేరింది. మెడలో స్టెతస్కోప్ పెట్టుకుని ఆస్పత్రి సిబ్బందితో క...
ఉస్మానియాలో వైద్యులపై దాడి
April 15, 2020డాక్టర్లపై చేయిచేసుకున్న కరోనా అనుమానితుడి కొడుకుపోలీసులకు ఫిర్యాదు.. కేసు న...
రాష్ర్టాల్లో ఇదీ పరిస్థితి రోబోలతో రోగులకు సేవలు
April 15, 2020జార్ఖండ్: కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో పొరపాట్ల వల్ల వైద్య సిబ్బందికి కూడా వైరస్ సోకుతుండటంతో జార్ఖండ్ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. రోగులకు ఆహారం, ఔషధాలను అందించడానికి రోబోలను ఉపయోగ...
మొదట వైరస్తో వచ్చిన వారంతా డిశ్చర్జ్ అయ్యారు...
April 11, 2020హైదరాబాద్: విదేశాల నుంచి మొదటి దశలో వైరస్తో వచ్చిన వారంతా ఆస్పత్రి నుంచి కోలుకుని ఢిశ్చార్జ్ అయ్యారని సీఎం కేసీఆర్ తెలిపారు. మొదటి దశ, రెండవ దశలో మొత్తం 90 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్క...
కరోనా కోరల నుంచి కోలుకున్న 10 శాతం మంది
April 11, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా నమోదవుతున్నప్పటికీ, ఈ మహమ్మారి భారినుంచి కోలుకుంటున్న వారు కూడా క్రమంగా పెరుగుతున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం దేశంలో ఇ...
ముగ్గురు క్యాన్సర్ రోగులకు కరోనా..
April 10, 2020ఢిల్లీ: దేశ రాజధానినగరం ఢిల్లీలో ముగ్గురు కాన్సర్ రోగులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ముగ్గురికి కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించగ...
ఒక పాజిటివ్ వ్యక్తితో 30 రోజుల్లో 406 మందికి వైరస్..
April 07, 2020హైదరాబాద్: కోవిడ్19 పేషెంట్ ఒకవేళ లాక్డౌన్ ఆదేశాలు పాటించకుంటే లేదా ఆ పేషెంట్ సామాజిక దూరాన్ని పాటించకున్నా.. వారి నుంచి కరోనా వైరస్ కేవలం 30 రోజుల్లో 406 మందికి సోకే ప్రమాదం ఉందని కేంద్...
ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకునేందుకు యత్నం.. పేషెంట్ మృతి
April 06, 2020హైదరాబాద్ : ఓ 55 ఏళ్ల కరోనా అనుమానిత రోగి ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం ప్రాణాలను బలిగొంది. ఆస్పత్రి ఆరో అంతస్తు నుంచి బెడ్షీట్ సాయంతో కిందకు దిగేందుకు ప్రయత్నించగా, ప్...
కరోనా పీడితులకు కల్పతరువు..అతితక్కువ ధరకే వెంటిలేటర్
April 06, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రపంచవ్యాప్తంగా కరాళనృత్యం చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి మానవాళిని కాపాడేందుకు ఎవరి వంతు సాయం వారు చేస్తున్నారు. కొందరు సాంకేతికంగా.. మరికొందరు ఆర్థికంగా.. ఇంకొందరు సే...
గాంధీ నుంచి పరారైన కరోనా బాధితుడు
April 06, 2020హైదరాబాద్: గాంధీ దవాఖానలో చికిత్సపొందుతున్న కరోనా బాధితుడు పారారయ్యాడు. గద్వాలకు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చేరాడు. అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స...
కరోనా బాధితుల్లో వీళ్లే ఎక్కువ..
April 04, 2020న్యూఢిల్లీ: ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. కరోనాపై రాష్ట్రాలు పాటించాల్సిన సూచనలను వెబ్సైట్ల...
కరోనా మారణహోమం..అమెరికాకు ఊపిరాడటం లేదు
April 03, 2020న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా కోవిడ్-19 ధాటికి వణికిపోతోంది. కరోనా వైరస్ కారణంగా 33 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాలో గత నెల రోజులుగా సుమారు 27 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్ స...
ఏపీలో 161కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
April 03, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 161కి చేరిందని వైద్య ఆఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో ప్రకటించింది. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం...
డాక్టర్లపై దాడి చేస్తే మూడేండ్ల జైలు శిక్ష
April 03, 2020రూ.50 వేల నుంచి 2 లక్షల జరిమానాఆస్తుల ధ్వంసానికి రెట్టింపు జరిమానా
ఎలుగుబంటి పైత్యరసం తాగితే..
April 02, 2020హైదరాబాద్: చైనాలో సాంప్రదాయ వైద్య చికిత్సలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అయితే తాజాగా ఆ దేశ ప్రభుత్వం ఓ కొత్త ఆదేశం జారీ చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కోవిడ్19 పేషెంట్లకు ఎలుగుబంట...
గాంధీ దవాఖానలో ఉద్రిక్తత
April 02, 2020వైద్యులపై కరోనా మృతుడి బంధువు దాడినిందితుడు వైరస్ పాజిటివ...
కరోనా హీరో జెలెంకో
April 02, 2020699 మందికి చికిత్స.. అందరికీ స్వస్థతన్యూయార్క్: డాక్టర్ వ్లాదిమిర్ జెలెంకో.. కరోనా బాధితుల పాలిట హీరో అయ్యారు. న్యూయార్క్లో వైరస్ సోకిన 699 మందికి చికిత్స అందించి స్వస్థత చేకూర్చారు...
ఎమర్జెన్సీ రోగికి టీఆర్ఎస్ నేత రక్తదానం..
March 31, 2020హైదరాబాద్: గ్రేటర్ టీఆర్ఎస్ యువజన విభాగం సీనియర్ నాయకుడు పాటిమీది జగన్మోహన్రావు అత్యవసర రోగికి రక్తదానం చేసి మంత్రి కేటీఆర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. బుధవారం పంజాగుట్ట నిమ్స్లో బైపాస్ స...
లాక్డౌన్లో ఆన్లైన్ సేవలు
March 31, 2020రోగుల కష్టాలు తీర్చనున్న ప్రైవేటు దవాఖానలువీడియో కాన్ఫరెన్స్ల...
కరోనా బాధితుడి నివాసం వద్ద రసాయనాల స్ర్పే
March 28, 2020హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని బౌద్ధనగర్ నివాసికి కరోనా ఉన్నట్లు నిర్థారణ కావడంతో అతన్ని ఎర్రగడ్డలోని చెస్ట్ దవాఖానకు తరలించారు. అతను ఈనెల 17న ఢిల్లీనుంచి నగరానికి వచ్చాడు. అతడితో పాటు భార్య...
బాక్సర్ ఆమిర్ ఔదార్యం...హెల్త్ సర్వీసెస్ కు ఇల్లు అప్పగింత
March 27, 2020న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రొఫెషనల్ బాక్సర్ ఆమిర్ ఖాన్.. తన పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచమంతా అల్లాడుతున్న సమయంలో.. బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చాడు. లండన్...
రోగుల కోసం టెలీ కన్సల్టెన్సీ సౌకర్యం..
March 25, 2020న్యూఢిల్లీ: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తుల కోసం టెలీఫోన్ ద్వారా సంప్రదించే అవకాశం (టెలీ కన్సల్టెన్సీ) కల్పించనున్నట్లు ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా తెలిప...
55 వేలకు పైగా బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి...
March 25, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా బాధితుల కోసం 22వేల గదులను సిద్ధం చేసినట్లు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రి అశోక్ చవాన్ తెలిపారు. ప్రత్యేక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన గదుల్లో 55వేలకుపైగా...
వ్యాధిగ్రస్థుడికి కేటీఆర్ అండ
March 21, 2020శ్రస్త్రచికిత్స కోసం రూ.లక్ష ఎల్వోసీ మంజూరుగంభీరావుపేట: ఎముకలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న యువకుడి కి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చ...
కరోనా పేషెంట్ల మెనూ ఇదే..
March 18, 2020తిరువనంతపురం : కేరళ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. కరోనా సోకిన వారి కోసం దేశంలో తొలిసారిగా కేరళలోనే ఐసోలేషన్...
కరోనాకు కొత్త ట్రీట్మెంట్ వచ్చేస్తోంది...
March 15, 2020కరోనాను ఎదుర్కోగలిగే వాక్సిన్లు, యాంటివైరల్ మందులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధకులు కొత్త ఆశను కలిగిస్తున్నారు. ఆ వ్యాధి బారి...
కరోనా భయంతో..
March 14, 2020న్యూఢిలీ, మార్చి 13: భారత్లో కరోనా కోరలు చాస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. పలు రాష్ర్టాలు షట్డౌన్ మోడ్...
కిడ్నీ పేషెంట్ల జిమ్మేదార్ ప్రభుత్వానిది : మంత్రి ఈటల
March 11, 2020హైదరాబాద్ : కిడ్నీ పేషెంట్లకు ఏం ఇబ్బంది లేకుండా చూసుకునే జిమ్మేదార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమ...
క్యాన్సర్ రోగులకు జుట్టు దానం
March 06, 2020చెన్నై : క్యాన్సర్ రోగుల పట్ల తమిళనాడుకు చెందిన ఓ ప్రయివేటు కాలేజీ విద్యార్థినులు మానవతా దృక్పథం చూపించారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన వెంటనే ఆ రోగులకు జుట్టును కట్ చేస్తారు. అలాంటి రోగులకు జుట్టు ...
కరోనా చికిత్సకు ప్రత్యేక ఆస్పత్రి!
March 03, 2020హైదరాబాద్ : కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ నియంత్రణకు ఇప్పటికే వైద్యారోగ్య శాఖ పలు కీలక నిర్...
ఢిల్లీ, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు
March 02, 2020హైదరాబాద్: చైనాలో మొదలైన మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ఇప్పటి వరకు దాదాపు 70 దేశాలకు విస్తరించింది. తాజాగా భారత్లో రెండు కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు...
చైనాలో ‘కరోనా డ్యాన్స్’..వీడియో
February 26, 2020చైనా వాసులు కరోనావైరస్ (కోవిడ్-19) ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న విషయం తెలిసిందే. చైనాలో కరోనా మృతుల సంఖ్య 2700 దాటింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇద్దరు వైద్య సిబ్బంది కరోనా వ్యాధ...
తండ్రికి కరోనా కాటు..కొడుకుపై మృత్యువు వేటు!
February 05, 2020బీజింగ్: ప్రాణాంతక ‘కరోనా’ వైరస్ సృష్టిస్తున్న కల్లోలంతో చైనాలోని కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ‘కరోనా’ లక్షణాలు కనిపించడంతో ఓ తండ్రి నిర్బంధ చికిత్స కేంద్రంలోకి వెళ్లగా.. నిస్సహాయ స్థితిలో అ...
తాజావార్తలు
- సందీప్ కిషన్ నా ఫోన్ కాల్ ఎత్తాలంటే భయపడ్డాడు
- చిన్నారుల విద్యకు సోనూ సూద్తో చేతులు కలిపిన ఎంఐ మొబైల్స్
- మొలకలు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది
- బౌద్ధమతం ప్రపంచ శాంతికి ప్రతీక
- అగ్ని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఐపీఎస్ దంపతులు
- వాలంటీర్లపై ఎస్ఈసీ ఆంక్షలు
- అల్లం రసాన్ని మనం రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?
- ప్రియావారియర్ కు ఫస్ట్ మూవీనే ‘చెక్’ పెట్టిందా..!
- బెంగాల్లో బీజేపీ కార్యకర్త తల్లిపై దాడి
- మల్లన్న దర్శనం..పులకరించిన భక్తజనం
ట్రెండింగ్
- సందీప్ కిషన్ నా ఫోన్ కాల్ ఎత్తాలంటే భయపడ్డాడు
- ప్రియావారియర్ కు ఫస్ట్ మూవీనే ‘చెక్’ పెట్టిందా..!
- సాంగ్ ప్రోమోలో అదరగొట్టిన అనసూయ
- ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్న్యూస్..సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్
- ఆకాశ్-కేతిక ‘రొమాంటిక్’ లుక్ అదిరింది
- హైదరాబాద్లో నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే