nirmala sitaraman News
2013లో ఫైన్.. ఇప్పుడు సమస్యా? బాలీవుడ్ ఐటీ దాడులపై నిర్మలమ్మ ఎటాక్
March 05, 2021న్యూఢిల్లీ: బాలీవుడ్ ప్రముఖుల ఇండ్లపై 2013లో ఐటీ దాడులు జరిగినప్పుడు ఎటువంటి సమస్య తలెత్తలేదని, ఇప్పుడు అది సమస్యగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘...
పెట్రోల్పై పన్నుల్లో రాష్ట్రాలకూ ఆదాయం: కేంద్ర ఆర్థికమంత్రి
March 05, 2021న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రో ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్పై కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే పన్నులు వేయడం లేదని, పెట్రో ఉత్పత్త...
పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించే యోచనలో ఆర్థిక శాఖ
March 02, 2021న్యూఢిల్లీ: రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. క్రమంగా పెట్రోల్ రేట్లు సెంచరీకి చేరువయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శ...
ఎన్ఎస్ఈలో లోపం అనూహ్యం.. బట్!
March 01, 2021న్యూఢిల్లీ: గతవారం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో తలెత్తిన సాంకేతిక లోపం ఊహించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కానీ, దానివల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వచ్...
ప్రైవేటు బ్యాంకులకు కేంద్రం శుభవార్త
February 24, 2021న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు బ్యాంకులకు ఉపయోగపడేలా శుభవార్తను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ప్రభుత్వ వాణిజ్య కార్యకలాపాల్లో ఇకపై ప్రైవేటు బ్యాంకులు పాలుపంచుకోవచ్చునని స్పష్టం చ...
అజీమ్ ప్రేమ్జీకి ఏఐఎంఏ జీవితకాల పురస్కారం
February 20, 2021న్యూఢిల్లీ: విప్రో లిమిటెడ్ వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్జీకి శనివారం ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. దేశంలో మేనేజ్మెంట్ విభాగంలో అత్యున్నత సేవలు ...
దీర్ఘకాలిక అభివృద్ధికి సంస్కరణలు తప్పనిసరి
February 13, 2021న్యూఢిల్లీ: కరోనా సృష్టించిన సంక్షోభంలోనూ ప్రభుత్వం సంస్కరణలకు సంబంధించిన అవకాశాలను వదులుకోలేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. బడ్జెట్పై చర్చ అనంతరం శనివారం లోక్స...
ఈ బడ్జెట్ పరిపాలనా అనుభవానికి నిదర్శనం: నిర్మలాసీతారామన్
February 12, 2021న్యూఢిల్లీ: తాజా బడ్జెట్ అపారమైన అనుభవంతో, పరిపాలనా సామర్థ్యాలతో రూపొందించిన బడ్జెట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా రాజ్యసభలో ...
IT Returns సమర్పించలేదా? ఇక టీడీఎస్ తడిసిమోపెడు!
February 07, 2021న్యూఢిల్లీ: మీరు ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) సమర్పించలేదా..! అయితే మీకు వివిధ ఆదాయాలు, వాటిపై వచ్చే వడ్డీపై భారీగా టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. గతవారం 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జ...
పీఎఫ్ వడ్డీ పన్నుపై విమర్శలు: పన్ను రాయితీకి సంపన్నుల ఎత్తుగడలు!
February 07, 2021న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) అంటే ఒక ఉద్యోగి కుటుంబం, భవిష్యత్ అవసరాల కోసం ఆయన పని చేస్తున్న సంస్థలో అతడి వాటాతోపాటు, యాజమాన్యం వాటా జమ చేసే మొత్తం. ఇది ఏడాదిలో వేతన జీవుల మొత్...
సీతమ్మ తాంబూలాలిచ్చేశారు.. ఆర్బీఐతో కలిసి బ్యాంకుల ప్రైవేటీకరణ
February 07, 2021ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)తో కలిసి పని చేస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు...
ఫేస్బుక్ సహా పలు విదేశీ సంస్థలపై ‘గూగుల్ ట్యాక్స్’!
February 03, 2021న్యూఢిల్లీ: పలు విదేశీ సంస్థలు దేశీయంగా నిర్వహించే లావాదేవీలు, కార్యకలాపాలకు ‘గూగుల్ ట్యాక్స్’ పేరిట ఈక్వలైజేషన్ లెవీ చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ...
డిజిటల్ చెల్లింపుల కోసం రూ.1,500 కోట్ల ప్రోత్సాహక నిధి
February 01, 2021న్యూఢిల్లీ: నగదు రహిత చెల్లింపు విధానాలను మరింత అనుమతించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.1500 కోట్ల విలువైన ప్రోత్సాహక నిధులను ప్రకటించారు. డిజిటల్ లావాదేవీలను మరింత...
బడ్జెట్ 2021 : కేంద్ర హోంశాఖకు రూ. 1.66 లక్షల కోట్లు
February 01, 2021న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో కేంద్ర హోంశాఖకు రూ. 1,66,547 కోట్లు కేటాయించారు. ఇందులో కొత్తగా ఏర్పాటైన కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్కు రూ. 30,757 కోట్లు, లడాఖ్కు రూ. 5,958 కోట్లు కేట...
బ్యాంకింగ్ స్టాక్స్ దన్ను.. ఇన్వెస్టర్లకు పంట
February 01, 2021న్యూఢిల్లీ: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముహూర్తం ఖరారు చేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పండింది. ప్రత్యేకించి బ్యాంకింగ్ స్టాక్స్ దన్నుతో సోమ...
బడ్జెట్ 2021 : ఉద్యోగుల శిక్షణకు రూ. 257 కోట్లు
February 01, 2021న్యూఢిల్లీ : బ్యూరోక్రాట్ల శిక్షణకు ఈ బడ్జెట్లో రూ. 257 కోట్లు కేటాయించారు. ఈ నిధులను బ్యూరోక్రాట్ల శిక్షణకు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో వినియోగించనున్నారు. ఈ కేటాయింపుల్లో 178.32 కోట్...
కొత్త సెస్తో ప్రభుత్వానికి వచ్చే ఆదాయమెంతో తెలుసా?
February 01, 2021న్యూఢిల్లీ: బడ్జెట్లో పన్ను మినహాయింపులు, తగ్గింపులు ఏమీ చెప్పకపోయినా.. కొత్తగా ఓ సెస్ మాత్రం విధించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆ కొత్త సెస్ పేరు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్...
బడ్జెట్ 2021 : మొబైల్ ఫోన్ల ధరలకు రెక్కలు?
February 01, 2021న్యూఢిల్లీ : సామాన్యుడికి కేంద్ర బడ్జెట్ షాకిచ్చింది. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం.. దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఛార్జర్ల ధరలు పెరగొచ్చ...
వేతన జీవులపై కొరడా: పీఎఫ్ వడ్డీపై పన్ను వడ్డింపు
February 01, 2021న్యూఢిల్లీ: గత దశాబ్ద కాలంలో ప్రత్యక్ష పన్నుల్లో మార్పులు చేయలేదని కార్పొరేట్ రంగం నుంచి, అత్యున్నత సంపాదన పరులు, సంపన్నుల అభినందనలు అందుకుంటున్న విత్తమంత్రి నిర్మలా సీతారామన్.. వ...
కేంద్ర బడ్జెట్: ఎన్నికలున్న రాష్ట్రాలకే వరాలు
February 01, 2021న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వం ఎంతో వ్యూహత్మకంగా వ్యవహరించింది. వచ్చే ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జర...
భారీ లాభాల్లో స్టాక్మార్కెట్లు.. అందుకు కారణాలివే!
February 01, 2021న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ రికార్డులు నెలకొల్పింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన నేపథ్యంలో మధ్యాహ్నం 3,32 గంటలకు బాంబే స్ట...
లోక్పాల్కు రూ. 40 కోట్లు కేటాయింపు
February 01, 2021న్యూఢిల్లీ : లోక్పాల్ నిర్మాణంతో పాటు దాని ఖర్చుల నిమిత్తం ఈ బడ్జెట్లో దాదాపు రూ. 40 కోట్లు కేటాయించారు. లోక్పాల్ కోసం రూ. 39.67 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రక...
ధరలు పెరిగేవి, తగ్గేవి ఏవి?
February 01, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో గతంలో ఎన్నడూ చూడని బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత కొన్ని రోజులుగా ప్రకటిస్తూ వస్తున్నారు. సోమవారం బడ్జెట్...
రక్షణకు అత్యధికం.. బడ్జెట్లో ఏ రంగానికి ఎంత?
February 01, 2021న్యూఢిల్లీ: బడ్జెట్లో అత్యధికంగా రక్షణ రంగానికి రూ.4.78 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో మూలధన వ్యయం రూ.1.35 లక్షల కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే రక్షణ రంగం మూలధన వ్యయం 19 శాతం...
అంచనాలు దాటిన ద్రవ్యలోటు: మూడీస్ ఆందోళన
February 01, 2021ముంబై: కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు అవసరమైన కాయకల్ప చికిత్స చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూనుకున్నారు. అందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరాన...
బడ్జెట్లో మరో కొత్త సెస్.. దేనిపై ఎంత?
February 01, 2021న్యూఢిల్లీ: బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కొత్తగా వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సెస్ను వివిధ ఉత్పత్తులపై విధించనున్నారు. ఈ సెస్ను ...
రంకేసిన ‘బడ్జెట్’ బుల్
February 01, 2021న్యూఢిల్లీ: హెల్త్కేర్, ఆటో, రోడ్ల రంగానికి నిధుల కేటాయింపుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోకస్ పెట్టడంతో స్టాక్ మార్కెట్లలో బుల్.. రంకేసింది. సోమవారం మధ్యాహ్నం 1.25 గంటలకే బీఎస్ఈ ఇం...
బడ్జెట్లో వ్యాక్సిన్లకు రూ.35 వేల కోట్లు
February 01, 2021న్యూఢిల్లీ: బడ్జెట్లో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీకి రూ.35 వేల కోట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ...
వ్యవసాయ రుణ లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు
February 01, 2021న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలల నుంచి ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక ప్రకటన చేశార...
తగ్గనున్న బంగారం, వెండి ధరలు!
February 01, 2021న్యూఢిల్లీ : బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకుంటామని పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తె...
గంటలోనే సంపన్నుల సంపద రూ.2.44 లక్షల కోట్లు పైపైకి
February 01, 2021న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో హెల్త్కేర్, ఆటోమొబైల్ తదితర రంగాలకు పెద్దపీట వేయనున్నట్లు ప్రకటించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ర...
మధ్య తరగతికి మొండిచేయే.. ఐటీ శ్లాబ్స్లో నో చేంజ్
February 01, 2021న్యూఢిల్లీ: బడ్జెట్ అంటే సగటు వేతన జీవి ఆసక్తిగా చూసేది ఆదాయ పన్ను గురించిన అంశాలే. ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబులు ఏమైనా మారాయా? పన్ను మినహాయింపు మొత్తం పెరిగిందా అన్నదే వాళ్లకు కావాలి. కానీ ఈ...
లబ్ధిదారుల సౌకర్యం కోసమే వన్ నేషన్ వన్ రేషన్ కార్డు
February 01, 2021న్యూఢిల్లీ: లబ్ధిదారుల సౌకర్యం కోసమే దేశంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్ను అమల్లోకి తెచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ పథకంవల్ల లబ్ధిదారుడు ఏ రాష్ట్రం...
కరోనా ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ద్రవ్యలోటు
February 01, 2021న్యూఢిల్లీ: కరోనా కారణంగా ద్రవ్య లోటు భారీగా పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు లక్ష్యం జీడీపీలో 3.5 శాతం కాగా.. అది కాస్తా 9.5 శాతానికి పెరిగినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా స...
మరో కోటి మందికి ఉజ్వల పథకం
February 01, 2021న్యూఢిల్లీ: వంట గ్యాస్కు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. నగరాల్లో ఇంటింటికి వంట గ్యాస్ సరఫరా చేసే ఉజ్వల పథకాన్ని దేశంలో మరో కోటి మంది లబ్ధిదారులకు ...
అన్ని క్యాటగిరీలకు సమాన వేతనం
February 01, 2021న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వివిధ రంగాల్లో పలు రకాల క్యాటగిరీల్లో పని చేస్తున్న కార్మికులకు సమాన వేతనం విధానం అమలు చేయాలని ప్రతిపాదించారు. అన్ని క్యాటగిరీల...
రెండు సర్కారీ బ్యాంకులకు మంగళం
February 01, 2021న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బ్యాంకింగ్, బీమా రంగాల ప్రయివేటీకరణ దిశగా కీలక ప్రకటన చేశారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని వచ్చే ...
పాత వాహనాలు చెత్తలోకే
February 01, 2021న్యూఢిల్లీ: పాత వాహనాలతో పెరిగిపోతున్న కాలుష్యానికి, ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత వాహనాలను స్క్రాప్ గా మార్చేందుకు కేంద్రం ప్లాన్ చేసింది. దీనికి సంబంధిం...
వాటాల ఉపసంహరణ లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లు
February 02, 2021న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో పూర్తిగా దెబ్బతిన్న దేశీయ ఆర్థిక వ్యవస్థకు కాయకల్ప చికిత్స చేయడానికి, ప్రజా సంక్షేమానికి అవసరమైన నిధుల సేకరణకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లక్ష్యాల...
బ్యాంకింగ్ సంస్కరణలకు సంకేతం
February 01, 2021న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. దేశీయ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్లు ప్రకటించారు. బ్యాంకుల రీ క్యాపిటలైజేషన్ కోసం రూ.20 వేల కోట్...
బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితి పెంపు
February 01, 2021న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆర్థిక రంగ సేవల్లో కీలకమైన బీమా రంగ ప్రయివేటీకరణ దిశగా మరో అడుగు ముందుకేశారు. బీమా సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీ...
రైల్వేలకు రూ.1.15 లక్షల కోట్లు.. ఎయిర్పోర్టుల ప్రైవేటీకరణ
February 01, 2021న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ రైల్వేలను అభివృద్ది చేయాలని ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ నిర్ణయించింది. అందుకోసం రైల్వే రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.1.15 లక్షల ...
కేంద్ర బడ్జెట్: కరోనా కట్టడిలో ప్రపంచానికే దిశానిర్దేశం
February 01, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడిలో భారత్ ప్రపంచానికి మార్గదర్శనం చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. కరోనా వైరస్ ని...
బడ్జెట్ 2021లో ఆరు మూల స్తంభాలు
February 01, 2021న్యూఢిల్లీ: బడ్జెట్ 2021లో భాగంగా ఆరు మూల స్తంభాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో మొదటిది ఆరోగ్యం, సంరక్షణ. రెండోది ఫిజికల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ అండ్ ఇన్ఫ్రా....
ఎకానమీ రికవరీకి ఈ బడ్జెట్ దిశా నిర్దేశం
February 01, 2021న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో చతికిల పడ్డ దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పునరుత్తేజం పొందేందుకు 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ...
బానిసత్వం నుంచి బ్రిటన్ను ఢీకొట్టేందుకు సై
February 01, 2021న్యూఢిల్లీ: కుటుంబానికి యజమాని సారథ్యం వహిస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థకు విత్తమంత్రి నాయకత్వం వహిస్తారు. బ్రిటిష్ వలస పాలన నుంచి 1947లో విముక్తి పొందినప్పటి నుంచి 2.6 లక్షల కోట్ల డ...
బడ్జెట్కు ముందు లాభాల్లోకి దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు
February 01, 2021ముంబై: కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. గత వారం మొత్తం నష్టాల్లో కూరుకుపోయిన మార్కెట్లు.. సో...
కేంద్ర బడ్జెట్ 2021-22.. హైలైట్స్
February 01, 2021ఆరు మూల స్తంభాలు- బడ్జెట్ 2021లో భాగంగా ఆరు మూల స్తంభాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. -ఇందులో మొదటిది ఆరోగ్యం, సంర...
బడ్జెట్ ప్రక్షాళన: ఫిబ్రవరి ఒకటో తేదీకి చేంజ్
February 01, 2021న్యూఢిల్లీ: అధికారం చేపట్టిన ఏడేండ్లలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ బడ్జెట్లో చాలా కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఎంతోమందిపై నేరుగా ప్రభావం చూపే ఆదాయం పన్ను (ఐటీ) చెల్లింపుల విధానంలో సవరణలు...
నేడే బడ్జెట్!: సీతమ్మ సరైన మందు వేస్తారా?!
February 01, 2021న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరాని (2021-22)కి వార్షిక బడ్జెట్ మరికొన్ని గంటల్లో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. కరోనాతో అతలాకుతలమైన ఆర్థిక...
ట్రెండ్ మార్చిన నిర్మలమ్మ: ఎర్రటివస్త్రంలో బడ్జెట్!
January 31, 2021న్యూఢిల్లీ: బీజేపీ నేత నరేంద్రమోదీ సారథ్యంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం శనివారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. గతేడాది జూలైలో సూట్కేసు సంప్రదాయానికి చెక్ పెట్టి, ఎర...
బడ్జెట్ చూడాలంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
January 31, 2021న్యూఢిల్లీ: స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారి బడ్జెట్ ప్రతులను ముద్రించలేదు. కరోనా కారణంగా ఈసారి డిజిటల్ బడ్జెట్కే పరిమితమైనట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడీ బడ్జెట...
పీవీ చలవతోనే మన్మోహన్ సంచలనాలు: భారత్ సంస్క‘రణం’!
January 31, 2021న్యూఢిల్లీ: ఆర్థికంగా దేశం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న టైంలో తెలుగు తేజం పీవీ నర్సింహారావు సారథ్యంలో 1991 జూన్ నెలలో కాంగ్రెస్ సర్కార్ కేంద్రం కొలువు దీరినా.. నాడు చెల్లింపులకు బంగారాన్ని తాకట...
ఆర్థిక సర్వేలోని ప్రధానాంశాలు
January 30, 2021న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులను ప్రతిబింబించే ఆర్థిక సర్వే 2020-21ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ సర్వేలోని ముఖ్యాంశాల...
10 నెలల్లో గరిష్ఠంగా ఎఫ్ఐఐల సెల్లింగ్
January 29, 2021న్యూఢిల్లీ/ ముంబై: ఎకానమీ రికవరీ జాప్యం అవుతుందన్న సందేహాల మధ్య విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) శుక్రవారం ఒక్కరోజే దేశీయ స్టాక్ మార్కెట్లలో రూ.5,930.7 కోట్ల పెట్టుబడులను ఉపసంహరి...
సంస్కరణల నేపథ్యం: బడ్జెట్ స్పీచ్లకు పెరిగిన ప్రియారిటీ
January 29, 2021న్యూఢిల్లీ/ముంబై: 71 ఏండ్ల గణతంత్ర భారతావనిలో ప్రతియేటా వార్షిక బడ్జెట్లను ప్రవేశ పెట్టడం సంప్రదాయం. ఆయా ప్రభుత్వాల్లో ఆర్థిక మంత్రులుగా ఉన్న వారు తమ వెసులుబాటును బట్టి సుదీర్ఘంగా, అతి స్వల్ప ప్ర...
రాయితీలు, ఇన్వెస్ట్మెంట్ ప్రోత్సాహాలు.. దిసీజ్ యశ్వంత్ మ్యాజిక్
January 30, 2021న్యూఢిల్లీ: చారిత్రకంగా వార్షిక బడ్జెట్లు రెండు రకాలు. విభిన్న పరిస్థితులు, సవాళ్ల మధ్య ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్కు సమర్పిస్తుంటారు. కేంద్ర ఆర్థిక మంత్రులకు బడ్జెట్ రూపకల్పన...
బడ్జెట్ రోజు ఎంపీలకు ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్
January 29, 2021న్యూఢిల్లీ: వచ్చే సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే బడ్జెట్లో ఏముంటుందో తెలియదు కానీ.. ఆ రోజు మన ఎంపీల మెనూలో ఏం ఉండబోతోందో...
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం సమాలోచన!
February 01, 2021న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించే సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను పార...
సుంకాలు మోయలేం.. జీఎస్టీ తగ్గించండి: ఫోన్ ఇండస్ట్రీ వేడికోళ్లు
January 25, 2021న్యూఢిల్లీ: కరోనాతో తక్కిన రెవెన్యూ పూడ్చుకోవడం.. మేడిన్ ఇండియా స్కీంలో భాగంగా దేశీయంగా ఉత్పాదకత పెంచి ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా విదేశీ దిగుమతులపై ప్రత్యేకించి సెల్ఫోన్లు, ఎలక్ట...
బడ్జెట్ 2021 : ఆర్థిక మంత్రితో సినీ ప్రతినిధుల భేటీ
January 23, 2021న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ నేతృత్వంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులు కేంద్ర ఆర్థిక మంత్రి ని...
పార్లమెంట్ నార్త్బ్లాక్లో హల్వా వేడుక
January 23, 2021న్యూఢిల్లీ: ప్రతి ఏడాది పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందు హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది కూడ...
బడ్జెట్ 2021 : స్మార్ట్ఫోన్లు, ఏసీల ధరలకు రెక్కలు?
January 23, 2021న్యూఢిల్లీ : రానున్న బడ్జెట్లో స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు సహా దాదాపు 50కి పైగావస్తువులపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 5 నుంచి 10 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్...
భవిష్యత్ అంతా బిగ్ డేటాదే
January 20, 2021న్యూఢిల్లీ: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో బిగ్ డేటా, కృత్రిమ మేధస్సు వంటి నైపుణ్యాలకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చేనెల ఒకటో తేదీన 2021-22 ఆర్థిక స...
ఇక పన్నుల మోతే: మరి పెట్టుబడుల మాటేమిటి?!
January 20, 2021న్యూఢిల్లీ: కరోనాతో అల్లాడిపోతున్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ ప్రగతిబాట పట్టించాలని ప్రధాని నరేంద్రమోదీ సంకల్పించారు. అన్ని రంగాల్లోనూ స్వావలంభన సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఆర్థ...
వాటాల ఉపసంహరణకు ఇదే టైం: రాజన్
January 17, 2021న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి మరో రెండు వారాల టైం మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ...
క్రైసిస్లో ఐటీ రాయితీలు సాధ్యమేనా?!
January 20, 2021న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి ప్రభావంతో దెబ్బతిన్న రంగాలతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి చర్యలు తీసుకోవాల్సిన తరుణమిది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్క...
కేంద్ర బడ్జెట్ ముహూర్తం ఖరారు
January 14, 2021న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి ఒకటో తేదీన 11 గంటలకు ఆమె పార్లమెంట...
పన్ను సంస్కరణలు.. బ్యాంకుల విలీనాలు
January 14, 2021న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం 2021-22కి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కౌంట్డౌన్ మొదలైంది. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన మూడో వార్షిక బడ్జె...
మా బాకీ ఇప్పించండి.. కేంద్రానికి నిజాం మనవడి లేఖ
January 14, 2021హైదరాబాద్: చివరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు నజఫ్ అలీ ఖాన్.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. నిజాం జువెలరీ ట్రస్ట్ ఆదాయ, సంపద పన్నుకు సంబంధించిన వి...
కేంద్ర బడ్జెట్.. 1947 తర్వాత తొలిసారి ఇలా..
January 11, 2021న్యూఢిల్లీ: ఈసారి బడ్జెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 1947 తర్వాత తొలిసారి బడ్జెట్ ప్రతులను ముద్రించకూడదని నిర్ణయించింది. దీనికి ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభ...
వ్యాకినేషన్కు నిధుల సమీకరణే సవాల్
December 28, 2020న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించే 2021-22 వార్షిక బడ్జెట్లో 130 కోట్ల మందికి కరోనా వ్యాక్సినేషన్కు అయ్యే రూ...
రూ.21 వేల కోట్ల బకాయిలు చెల్లించాం: ఆర్థిక శాఖ
December 13, 2020న్యూఢిల్లీ: ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా గత ఏడు నెలలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి చెందిన రూ.21 వేల కోట్ల బకాయిలను చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక మంత్...
ఈ ఏడాది దేశ వృద్ధి రేటు మైనస్సే
October 28, 2020ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్న్యూఢిల్లీ, అక్టోబర్ 27: కరోనా కాటుతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత...
'ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ వ్యాక్సిన్ పంపిణీ'
October 22, 2020ఢిల్లీ : మీకు కొవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలుసుకోవాలంటే రాష్ర్టాల వారిగా ఎన్నికల షెడ్యూల్ను రిఫర్ చేయాల్సిందిగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారు. బిహార్లో ఉచిత కొవ...
మోదీకి లాభాలొచ్చాయ్.. తగ్గిన అమిత్షా ఆదాయం
October 15, 2020న్యూఢిల్లీ : గత సంవత్సరంతో పోల్చితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నికర ఆదాయం పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వంలో మోదీ తర్వాతి స్థానంలో ఉన్న హోంమంత్రి అమిత్షా అదృష్టం దెబ్బతిన్నది. ఆర్థిక మంత్రి నిర్మలాస...
'మధ్యవర్తుల ప్రమేయం లేని వ్యవస్థను తెస్తున్నాం'
October 07, 2020విజయవాడ : కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, మధ్యవర్తుల ప్రమేయం లేని వ్యవస్థను తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏపీ పర్యటనలో భాగంగా మంత్రి...
జీఎస్టీ పరిహారాన్ని కేంద్రమే చెల్లించాలి : మంత్రి హరీష్రావు
October 05, 2020హైదరాబాద్ : కేంద్రమే జీఎస్టీ పరిహారం మొత్తం అప్పు తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలి అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కోవిడ్ పరిస్థితుల్లో ఈ మొత్తం రాష్ట్రాలకు అత్యంత అవసరం అని ఆయన...
ఆర్బీఐ పర్యవేక్షణలోకి సహకార బ్యాంకులు.. బిల్లుకు లోక్సభ ఆమోదం
September 16, 2020న్యూఢిల్లీ : డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఉద్దేశించిన సహకార బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పర్యవేక్షణలో తీసుకురావడానికి బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు 2020 ను లోక్...
నిత్యావసర వస్తువుల సవరణ బిల్లుకు ఆమోదం
September 14, 2020న్యూఢిల్లీ : నిత్యావసర వస్తువుల (సవరణ) బిల్లు 2020కి కేంద్రం ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ అధీర్ రంజన్ చౌదరి ఈ బిల్లును వ్యతిరేకించగా.. అది సహకార సమాఖ్య సూత్రాలకు వ్యత...
కొత్త ఉద్యోగ నియామకాల భర్తీపై నిషేధం లేదు
September 05, 2020న్యూఢిల్లీ : కొత్తగా ఉద్యోగ నియామకాలను చేపట్టవద్దంటూ ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్ఠం చేసింది. ప్రభుత్వ వనరులపై ఒత్తిడిని తగ్గించే ఉద్దేశ్యంతో కేంద్ర మంత్రిత్వ శాఖలలో కొత్త పోస్టు...
దైవ దూత దయచేసి సమాధానం ఇవ్వండి!
August 29, 2020న్యూఢిల్లీ : జీఎస్టీ సేకరణపై కరోనా ప్రభావాన్ని వివరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ గురువారం చేసిన "దేవుని చర్య" వ్యాఖ్యపై కాంగ్రెస్ నాయకుడు పీ చిదంబరం విరుచుకుపడ్డారు. ఆర్థిక మంత్రిని ...
జీఎస్టీ పరిహారం చెల్లించే బాధ్యత కేంద్రానిదే : మంత్రి హరీశ్రావు
August 27, 2020హైదరాబాద్ : రాష్ట్రాలు జీఎస్టీలో చేరడం వల్ల 60 నుంచి 70 శాతం ఆదాయాన్ని కోల్పోయాయి. కేంద్రం మాత్రం 31 శాతం మాత్రమే కోల్పోయింది. అందువల్ల రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందేనని రాష్...
ఎఐఐబి బోర్డు గవర్నర్ల వార్షిక సమావేశంలో పాల్గొన్నకేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి
July 29, 2020ఢిల్లీ : కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళ వారం న్యూఢిల్లీలో జరిగిన ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఎఐఐబి) బోర్డు గవర్నర్ల 5 వ వా...
'నిర్మలాసీతారామన్ పనికిరాని ఆర్థికమంత్రి'
July 05, 2020కోల్కతా: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్పై తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేత కళ్యాణ్ బెనర్జి తీవ్ర విమర్శలు చేశారు. నిర్మలా సీతారామన్ను ఆయన కాలనాగినితో పోల్చారు. కాలనాగిని విషపు కాట...
ఎకానమీ సేఫ్, డోంట్ వర్రీ
June 12, 2020న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థికవ్యవస్థ సురక్షితంగానే ఉన్నదని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ట్విటర్ వేదికగా ఇటీవల ఆర్థికమంత్రి ...
ఈపీఎఫ్ చందాల కుదింపు అమలు
May 19, 2020న్యూఢిల్లీ: ఈపీఎఫ్ చందాలను కుదించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం 12 శాతంగా ఉన్న ఈ చందాలను మూడు నెలలపాటు (జులై వరకు) 10 శాతానికి తగ్గిస్తూ తీసుకొచ్చిన కొత్త నిబ...
నిర్మలా ఏమిటా మాటలు..
May 18, 2020న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మరిన్ని రైళ్లు పంపుతామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామ...
వైద్య సదుపాయల ఏర్పాటుకు రూ. 15 వేల కోట్లు
May 17, 2020ఢిల్లీ : కోవిడ్-19 నేపథ్యంలో దేశవ్యాప్త వైద్య సదుపాయాల ఏర్పాటుకు ఇప్పటికే రూ. 15 వేల కోట్లు ప్రకటించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకే...
నరేగాకు అదనంగా రూ. 40 వేల కోట్లు
May 17, 2020ఢిల్లీ : చివరి ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రకటించారు. మొత్తం ఏడు రంగాలకు ప్యాకేజీ ప్రోత్సాహాల్ని ప్రకటించిన కేంద్రం ఎంజీఎన్ఆర్ఈజీఎస్కు అదనంగా మరో 4...
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ-4 అప్డేట్స్
May 16, 2020ఢిల్లీ : లాక్డౌన్ కారణంగా దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 20 లక్షల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ...
కేంద్ర ఆర్థికమంత్రి నాలుగో విడత ప్యాకేజీ ప్రకటన
May 16, 2020ఢిల్లీ : లాక్డౌన్ కారణంగా దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 20 లక్షల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ...
పశుసంవర్ధకశాఖ అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు
May 15, 2020ఢిల్లీ : పశుసంవర్ధకశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్రం రూ. 15 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ-3లో భాగంగా నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ...
రూ. 500 కోట్లతో ఆపరేషన్ గ్రీన్ విస్తరణ
May 15, 2020ఢిల్లీ : రూ. 500 కోట్లతో ఆపరేషన్ గ్రీన్ విస్తరణను చేపట్టినట్లు కేంద్రం ప్రకటించింది. టమాటో, ఉల్లిపాయాలు, బంగాళాదుంపలకే పరిమితమైన ఆపరేషన్ గ్రీన్ను ఇకపై అన్ని కూరగాయలు, పండ్లకు విస్తరిస్తున్నట్లు...
రైతుకు మంచి ధర దక్కేలా చట్టంలో మార్పులు
May 15, 2020ఢిల్లీ : పండించిన పంటలకు రైతులకు మంచి ధర దక్కేలా నిత్యావసర వస్తువుల చట్టంలో అవసరమైన సవరణలు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ-3 వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మం...
ఎంఎఫ్ఈలకు రూ. 10 వేల కోట్లు
May 15, 2020ఢిల్లీ : స్థానిక వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలన్న పీఎం మోదీ లక్ష్య సాధనకు అనుగుణంగా సూక్ష్మ ఆహార సంస్థలకు (మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్) రూ. 10 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకట...
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ మూడో విడత ప్యాకేజీ ప్రకటన
May 15, 2020ఢిల్లీ : లాక్డౌన్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 20 లక్షల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా ...
వచ్చే మార్చికల్లా ఒకే దేశం-ఒకే కార్డ్
May 14, 2020న్యూఢిల్లీ: వచ్చే మార్చి కల్లా దేశం మొత్తానికి ఒకే రేషన్ కార్డు ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్.. ఒకే దేశం-ఒకే కా...
పీఎం కేర్స్ ఫండ్ నుంచి 3,100 కోట్లు విడుదల
May 13, 2020న్యూఢిల్లీ: కరోనా వైరస్ను అడ్డుకొనేందుకు విరాళాలు సేకరించే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన పీఎంకేర్స్ ఫండ్ ట్రస్ట్ నుంచి రూ.3,100 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం రాత్...
ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీ-1 వివరాలు
May 13, 2020ఢిల్లీ : కరోనా నేపథ్యంలో దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్...
కాంట్రాక్టర్లకు ఊరట.. 6 నెలల గడువు పొడిగింపు
May 13, 2020ఢిల్లీ : లాక్డౌన్ నేపథ్యంలో తలెత్తిన సంక్షోభం కారణంగా కాంట్రాక్టర్లకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్రం నేడు ప్రకటించింది. నిర్మాణాలకు సంబంధించిన ఒప్పందాల గడువు కాంట్రాక్టులన్నీంటిని 6 నెలలు పొడిగ...
స్టాక్మార్కెట్లలో ఉత్సాహం నింపిన ప్యాకేజీ..
May 13, 2020కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడంతో గత రెండు రోజులుగా నష్టాల బాటలో పయనించిన దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కలిగించే...
పన్ను చెల్లింపుదారులకు ఊరట
May 13, 2020ఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని మధ్యతరగతి ప్రజానికానికి ఊరట కల్పించారు. ఆత్మ నిర్భర భారత్ అభియాన్ ప్యాకేజీ వివరాలను మంత్రి మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా...
మారిన ఎంఎస్ఎంఈ నిర్వచనం.. పెట్టుబడి పరిమితుల సవరణ
May 13, 2020ఢిల్లీ : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) నిర్వచనం మారింది. కరోనా నేపథ్యంలో దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు నిన్న ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటి...
నిర్మలా సీతారామన్ ఏం ప్రకటించబోతున్నారు?
March 26, 2020న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా ముందుకు రాబోతున్నారు. అయితే ఈ మీడియా సమావేశంపై అందరికి ఆసక్తి నెలకొంది. ఆర్థిక ప్యాకేజీ సిద్ధమవుతోందని,...
ఐటీ రిటర్న్ల దాఖలుకు జూన్ 30 గడువు
March 24, 2020ఆధార్ - పాన్ అనుసంధానం గడువు కూడా జూన్ 30 వరకుజీఎస్టీ రిటర్న్ల దాఖలు గడువు జూన్ 30 వరకున్యూఢిల్లీ : కరో...
రైతుకు రూ.3 లక్షల వరకు పంట రుణం!
February 16, 2020న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా రైతులకు అందించే వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. రైతులు సంవత్సరానికి ఏడుశాతం వడ్డీ చ...
తాజావార్తలు
- అంబానీ గ్యారేజీకి రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్బ్యాడ్జ్
- మ్యాప్మైఇండియా మ్యాప్స్ లో కరోనా టీకా కేంద్రాల సమాచారం
- సుపరిపాలన కోసం క్రిప్టో కరెన్సీ:అనురాగ్ ఠాకూర్
- నీవి ఎల్లప్పుడూ సాస్తీ వ్యాఖ్యలే: తాప్సీపై కంగన ఫైర్
- అక్షర్.. ఆ సన్గ్లాసెస్ ఎక్కడ దొరుకుతాయ్
- హంస వాహనాధీశుడైన శ్రీశైలేశుడు..
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?
ట్రెండింగ్
- మీ ఆధార్ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు
- వెక్కి వెక్కి ఏడ్చి.. కుప్పకూలిన నవ వధువు
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్పై శేఖర్కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?