minister Talasani Srinivas yadav News
‘వయోధికుల సమస్యలు పరిష్కరిస్తా’
January 23, 2021అమీర్పేట్, జనవరి 22: ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి కార్యాలయం కొనసాగుతున్న ఆవరణలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోరుతూ మండలి ప్రతినిధులు గత ఫిబ్రవరిలో మంత్రి తలసానికి విన్నవించారు. కొవిడ్ భయం కారణంగా ...
కులవృత్తులకు రూ.వెయ్యి కోట్లతో చేయూత
January 21, 2021హైదరాబాద్: కులవృత్తులకు రూ.వెయ్యి కోట్లతో ప్రభుత్వం చేయూతనందిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల అభివృద్ధికోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని బీజేపీ విమర్...
వ్యాక్సిన్పై అపోహ వద్దు: మంత్రి తలసాని
January 19, 2021సమీక్షా సమావేశంలో మంత్రులు తలసాని, మహమూద్ ఆలీ నగరంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాఫీగా సాగుతున్నది. రెండవరోజు కేంద్రాల సంఖ్య పెంచడంతో పెద్ద మొత్తంలో టీకా తీసుకున్నారు. ఎవ...
3 రోజుల్లో పాడిరైతులకు బకాయిలు
January 19, 202126 నుంచి విజయ ఐస్క్రీం: మంత్రి తలసాని హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): విజయ తెలంగాణ డెయిరీకి పాలుపోసే రైతులకు అందించే లీటర్కు రూ.4 నగదు ప్రోత్సాహకం బకాయిలు...
విలక్షణ నటుడు నర్సింగ్ యాదవ్
January 11, 2021సుల్తాన్బజార్, : ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలకరించి, అక్కున చేర్చుకునే గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నర్సింగ్యాదవ్ అని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్...
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖబడ్దార్..!
January 11, 2021ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే బుద్ధి చెప్తాం: ఈటలవిద్యతోనే అస...
ప్రజల కోసం పోటీపడి పనిచేద్దాం
January 10, 2021ముషీరాబాద్, జనవరి 9 : ఎన్నికలప్పుడే రాజకీయం.. ప్రస్తుతం ఎన్నికలు అయిపోయినందున పార్టీలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోటీ పడి పనిచేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. ఘర్షణ వాత...
డబుల్ పనుల్లో వేగం పెంచాలి
December 31, 2020బర్కల బాలయ్యదొడ్డిలో పొజిషన్ సర్టిఫికెట్లు అందించాలని ఆదేశం ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందించాలని సూచనమౌలిక సదుపాయాల కల్పనలో ముందుండాలిసమీక్షా సమావేశంలో మంత్రి సూ...
అన్ని వర్గాలకు అండ
December 24, 2020పాటిగడ్డ చర్చిలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందజేతఅన్ని పండుగలను సమాన దృష్టితో చూసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని కితాబుబేగంపేట్: అన్నివర్గాల ప్రజలు తమ పండుగలను ఎ...
అన్ని మతాలకు సమ ప్రాధాన్యం
December 22, 2020క్రిస్మస్ కానుకల పంపిణీలో మంత్రి తలసాని బన్సీలాల్పేట : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే క్రిస్మస్ను రాష్ట్రంలో నిరుపేద క్రైస్తవులు కూడా సంతోషంగా జరుపుకోవాలన్నదే...
జనవరి 26 నుంచి విజయ ఐస్క్రీం
December 15, 202019 నుంచి విజయవాడలో తెలంగాణ పాలుపశుసంవర్ధకశాఖపై సమీక్షలో మం...
కేంద్ర వ్యవసాయ చట్టాలపై అన్నదాతల కన్నెర్ర
December 09, 2020భారత్ బంద్ విజయవంతం మూతబడిన దుకాణాలు, బ్యాంకులు, వాణిజ్య సంస్థలు టీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, వామపక్షాల ఆందోళన హోరెత్తిన గులాబీ శ్రేణుల ర్యాలీలు...
అందుబాటులో ఉండే వారిని ఎన్నుకోండి
November 30, 2020బన్సీలాల్పేట్: ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకుంటే డివిజన్ అభివృద్ధి చెందుతుందని, అందుకే కారు గుర్తుకే ఓటు వేసి టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నార...
అభివృద్ధిని చూసి గెలిపించండి: మంత్రి తలసాని
November 28, 2020బేగంపేట: జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బేగంపేట డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మహేశ్వరి శ్రీహరికి మద్...
హైదరాబాద్ కోసం ప్రజలంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది
November 27, 2020సనత్నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మహేశ్వరి శ్రీహరి ఎన్నికల ప్రచారం కోలాహాలంగా సాగుతున్నది. వందలాది మంది కార్యకర్తలతో బస్తీలలో చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన వస్త...
సీఎం కేసీఆర్ సభకు ముస్తాబవుతున్న ఎల్బీ స్టేడియం
November 26, 2020హైదరాబాద్: సీఎం కేసీఆర్ బహిరంగ సభకు నగరంలోని ఎల్బీ స్టేడియం ముస్తాబవుతున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28 సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగ...
40 వేలమంది రోహింగ్యాలుంటే కేంద్రం ఏం చేస్తుంది?
November 25, 2020హైదరాబాద్: హైదరాబాద్లో 40 వేల మంది రొహింగ్యాలు ఉన్నారని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. పాతబస్తీలో 40 వేలమంది రొహింగ్యాలుంటే కేంద్రం ఏం చ...
ప్రజల్లో టీఆర్ఎస్కు విశేష ఆదరణ : మంత్రి తలసాని
November 25, 2020బేగంపేట్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నదని రాష్ట్ర...
నగరాభివృద్ధికి పట్టం కట్టండి
November 23, 2020బేగంపేట్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరంలో రూ. 67వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం సనత్నగర్ నియోజకవర్గంలోని...
బీజేపీది బురద రాజకీయం..
November 22, 2020గ్రేటర్లో 100కు పైగా సీట్లు సాధిస్తాంఎన్నికల ప్రచారంలో మంత్రి తలసాని అమీర్పేట్: ఓటు రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ఎంతగా ప్రయత్నించి...
ఆర్థికసాయం అడ్డుకోవడం అన్యాయం
November 19, 2020వాళ్లకు పేదల ఉసురు తగుల్తదిమీ సేవ కేంద్రాల ద్వారా 1.65 లక్షల అర్జీలుఎన్నికల తర్వాత అర్హులందరికీ సాయంకేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ సాయం చేయలే మంత్రి తలసాని శ...
అభివృద్ధే గెలిపిస్తుంది: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
November 18, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్, శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపిస...
'రాష్ర్ట మత్స్యకారులకు 24న రొయ్య పిల్లల పంపిణీ'
November 17, 2020హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....
'అభివృద్ధి, సంక్షేమ పథకాలే జీహెచ్ఎంసీలో మమ్మల్ని గెలిపిస్తాయి'
November 17, 2020హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ల ఆధ్వరంలో వేలాది కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలిపిస్...
నిధుల కొరత రానివ్వకుండా మౌలిక వసతుల కల్పన
November 16, 2020ఆదర్శ నియోజకవర్గంగా సనత్నగర్ను తీర్చిదిద్దుతున్నాంవరద బాధితులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోండి50శాతం ఆస్తిపన్ను రాయితీని లబ్ధిదారులు వినియోగించుకోవాలికార...
అండగా నిలిచి ఆశీర్వదించండి...
November 14, 2020“ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్కరణలు, కొత్త చట్టాలు తీసుకొచ్చి ఏండ్ల నాటి సమస్యలకు పరిష్కారం చూపుతున్న ప్రభుత్వానికి నగరవాసులు అండగా నిలవాలి. ఆశీర్వదించి ప్రోత్సహించాలి. కరోనా, భారీ వర్షాలు, వ...
బస్తీకే వైద్యం
November 13, 2020ఆరోగ్య విప్లవానికినాంది పలికిన సీఎం కేసీఆర్నిత్యం 30 వేలమందికి పరీక్షలు,వైద్య సేవలుబస్తీ దవాఖానప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్మరో 24 దవాఖానలు అందుబాటులోకి..
ప్రభుత్వం సాయంను విపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి
November 08, 2020యూసుఫ్గూడ, అమీర్పేట్ : వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. వరద ముంపు బాధితులకు తక్షణ సాయంగా అధికారులు ఇంటింటికీ వెళ్లి రూ.10వేలు అందించడాన్ని వి...
అమ్మవారి భక్తుల కోసం పార్కింగ్ కాంప్లెక్స్ను నిర్మిస్తాం
November 08, 2020అమీర్పేట్: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం తరఫుర పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బల్కంపేటలో జి+2 పద్ధతిలో బహుళ అంత...
రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు
November 07, 2020బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఆర్థిక సాయం ప్రకటించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నగరంలో పలు ప్రాంతాల్లో వ...
ఆర్థిక సాయం.. అభయం..
November 06, 2020భారీ వర్షాలతో నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందించి.. అభయమిచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్. గురువారం ఖైరతాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లోని బీఎస్ మక్తా, గాంధీనగర్లో స్థానిక ఎమ్మెల్యేలు ...
జీహెచ్ఎంసీ ఎన్నికలు.. కాంగ్రెస్ మాటలు హాస్యాస్పదం
November 05, 2020హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దెవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోట...
రాష్ట్రానికి 1500 కోట్లు మంజూరు చేయాలి
November 02, 2020మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్మారేడ్పల్లి, నవంబర్1: రాష్ర్టానికి రూ.1500 కోట్లు వెంటనే మంజూరు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సికింద్రాబా...
సమస్యల పరిష్కారంలో ముందుంటాం
October 31, 2020అమీర్పేట్: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభు త్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. ఇటీవల వర్షాలకు నష్టపోయిన తమకు రూ.10వేల ఆర్థిక సాయం అందించి ఆదుకున్న ప్రభుత్వాన...
ప్రైమరీ నుంచి.. ప్రాథమికోన్నతకు.!
October 31, 2020మేకలమండి ప్రైమరీ స్కూల్ ప్రాథమికోన్నత పాఠశాలగా అప్గ్రేడ్ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ మంత్రి తలసానిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులుబన్సీ...
సకల వసతులతో ‘వైకుంఠధామం’
October 30, 2020అమీర్పేట్ : సకల వసతులతో బల్కంపేట వైకుంఠధామం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. వైకుంఠధామం తుది దశ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ...
సంక్షేమ పథకాల ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది
October 28, 2020అబిడ్స్ : దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేసి అందజేయడంతో పాటు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుక...
ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేస్తాం
October 25, 2020ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికే మీ గడపదాకా వచ్చాంవరద బాధితులకు నగదు పంపిణీలో మంత్రులు మల్లారెడ్డి, తలసానికంటోన్మెంట్ : ఎవరూ ఉహించని విపత్కర పరిస్థితి వ చ్చింది.. ప...
ప్రతిఒక్కరికీ పరిహారం అందిస్తాం... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
October 22, 2020బేగంపేట: గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని.. లోతట్టు ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సనత్న...
భరోసా నింపిన రూ.10 వేలు ఆర్థిక సహాయం
October 21, 2020తక్షణ సాయంతో బాధితులకు ఉపశమనంఎంతమందికైనా ఇచ్చేందుకు సిద్ధంఇంటింటికీ తిరిగి నగదు అందజేసిన మంత్రులు, ఎమ్మెల్యేలుమీ కన్నీళ్లు తూడ్చడానికే వచ్చాం.. ఎవరూ అధైర్య పొడొద్దని...
బాధితులకు కిట్లు అందజేయండి
October 20, 2020అబిడ్స్, : వరద బాధితులను గుర్తించి వారికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అందజేసే దుప్పట్లు, నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేయాలని అధికారులను రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్...
జీహెచ్ఎంసీ ప్రజల పాలిట దేవుడు కేసీఆర్
October 20, 2020550 కోట్లు కేటాయింపుపై మంత్రుల కృతజ్ఞతలుహైదరాబాద్, నమస్తే తెలంగాణ: వరద ముంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రేట...
ఆందోళనపడొద్దు.. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం
October 17, 2020నాలా రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచుతాంముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి తలసాని సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వరద నీటి ముంపునకు గురైన ప్రాంతా...
సమస్యలు వింటూ.. భరోసా నింపుతూ...
October 16, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ముషీరాబాద్/ఖైరతాబాద్/బేగంపేట : ఎన్నో సంవత్సరాలుగా ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్...
ఆస్తుల నమోదుపై అవగాహన
October 14, 2020ప్రయోజనాలపై ప్రజాప్రతినిధులు,అధికారులు కాలనీల సంఘాలతో సమావేశంఆస్తుల నమోదు ప్రక్రియకు సహకరించండి: మంత్రి తలసానిసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/బన్సీలాల్పేట్/బేగంపేట: వ్యవసాయే...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న మంత్రి తలసాని
October 06, 2020హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన పుట్టి...
ప్రభుత్వ విధానాలు భేష్
October 04, 2020ఎర్రగడ్డ: టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, అన్ని వర్గాలు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదును శనివారం ఆయన ఎర్...
హైస్కూల్ స్థాయి నుంచే వృత్తి విద్యాకోర్సులు
October 04, 2020సుల్తాన్బజార్ : హైస్కూల్ స్థాయి నుంచే వృత్తి విద్యా కోర్సులను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్రెడ్డి తెలిపారు. మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ మోడల్...
పథకాలన్నీ నేరుగా లబ్ధిదారులకే..
October 03, 2020హోం మంత్రి మహమూద్ అలీచాదర్ఘాట్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని, వాటి ఫలాలన్నీ నేరుగా లబ్ధిదారులకే అందే విధంగా చూస్తున్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు...
ప్రజాస్వామ్యంలో ఓటు ప్రధానమైనది
October 02, 2020అంబర్పేట ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత ప్రధానమైనదని,ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. 2017 కంటే మ...
మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలు : మంత్రి తలసాని
September 28, 2020హైదరాబాద్ : రాష్ర్టం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రపంచ రేబిస్ డే సందర్భంగా మాసాబ్...
జీవాలకు వైద్య సేవలందించాలి : మంత్రి తలసాని
September 24, 2020హైదరాబాద్ : అన్ని జిల్లాల పశు సంవర్ధక శాఖ అధికారులతో జీవాలకు అందుతున్న వైద్య సేవలు, పశుగ్రాసం పెంపకం తదితర అంశాలపై ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ...
భట్టి మాటలు హాస్యాస్పదం : మంత్రి తలసాని
September 22, 2020హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అ...
అగ్రి బిల్లులతో అగ్గి రాజుకుంది : మంత్రి తలసాని
September 21, 2020హైదరాబాద్ : కేంద్రం ఆమోదించిన అగ్రికల్చర్ బిల్లులతో దేశంలో అగ్గిరాజుకుంది అని రాష్ర్ట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలోని రైతులంతా ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. రైతులతో పె...
లక్ష ఇండ్లు చూడకుండానే పారిపోయారు : మంత్రి తలసాని
September 18, 2020హైదరాబాద్ : లక్ష ఇండ్ల సవాల్ మధ్యలోనే ఆగిపోయింది. లక్ష ఇండ్లు చూపించాలన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సవాల్ను స్వీకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఆ నిర్మాణాలను చూ...
భట్టికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను చూపించిన మంత్రి తలసాని
September 17, 2020హైదరాబాద్ నగరంలో పేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కాంగ్రెస్ నాయకుడు, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కు చూపించారు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్. మంత్రి స్వయంగ...
లక్ష ఇండ్లు చూపించి తీరుతాం : మంత్రి తలసాని
September 17, 2020హైదరాబాద్ : లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నామన్న ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని రాష్ర్ట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. లక్ష ఇండ్లు చూపించే వరకు భట్టి...
భట్టి విక్రమార్క సవాల్ను స్వీకరించిన మంత్రి తలసాని
September 17, 2020హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సవాల్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. నిన్న శాసనసభలో డబుల్ బెడ్ రూం ఇండ్లపై చర్చ సందర్భంగా ఇద్దరి మధ్య స్వల్ప వివ...
500 విజయ డెయిరీ పార్లర్లు... మంత్రి తలసాని
September 16, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని, ఇందుకు అనేక సంస్కరణలను చేపట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. విజయ డెయిరీ ఉత్పత్తు...
పాడి పరిశ్రమ పట్ల సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ : మంత్రి తలసాని
September 15, 2020హైదరాబాద్ : పాడి పరిశ్రమ పట్ల సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పాడ...
సమస్యలను పరిష్కరిస్తున్నాం..
September 11, 2020బేగంపేట: సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరిస్తున్నామని రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం రాంగోపాల్పేట డివిజన్ చుట్టల బస్తీలో ...
మనుగడలోని సంఘాలకే చెరువులు
August 29, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కొత్త పంచాయతీరాజ్చట్టం ప్రకారం అప్పటికే మనుగడలో ఉన్న మత్స్య సహకార సంఘాలకు గ్రామపంచాయతీలలోనే చిన్న, మధ్య తరహా చెరువులను లీజుకివ్వాలని నిర్ణయించినట్టు పశుసంవర్ధకశాఖ మంత్ర...
సంక్షేమంలో తెలంగాణ నెంబర్వన్
August 27, 2020మంత్రులు తలసాని, ఇంద్రకరణ్రెడ్డికల్వకుర్తి రూరల్: కులవృత్తులను నమ్ముకున్న వారి జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారనీ, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోన...
5 నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ
July 28, 202081 కోట్ల చేప, 5 కోట్ల మంచినీటి రొయ్యపిల్లలు సిద్ధం తొ...
తలసాని చేతుల మీదుగా
July 18, 2020‘డంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని కంట్రోల్ చేయడం కోసం పోలీస్శాఖవారు చాలా కష్టపడుతున్నారు. ఇలాంటి సామాజిక అంశం నేపథ్యంలో సమాజానికి మంచి సందేశంతో ‘రా’ సినిమాను రూపొంది...
ఆలయ చరిత్రలో ఇదే మొదటిసారి: మంత్రి తలసాని
July 11, 2020హైదరాబాద్: కరోనా కారణంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరను నిరాడంబరంగా నిర్వహించనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఆదివారం నుంచి ఉజ్జయినీ మహంకాళి బోనాలు ప్రారంభంకాన...
కంటోన్మెంట్ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
July 04, 2020హైదరాబాద్: నగరంలోని కంటోన్మెంట్ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. కంటోన్మెంట్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మ...
ఇండ్ల వద్దే బోనాల పండుగ: మంత్రి తలసాని
July 03, 2020హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది ప్రతిఒక్కరు వారి ఇళ్లలోనే బోనాల పండుగ జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. బోనాల సందర్భంగా ఎలాంటి ఊరేగింపులు ఉండవని ప్రకటించారు. సికింద...
20 లక్షల కోట్లు ఏమైనయ్!
June 24, 2020ఎంత మందికి లబ్ధి చేసిండ్రువలస కూలీలకు రైలు చార్జి కట్టలేదు...
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని
June 20, 2020కార్వాన్ : గుడిమల్కాపూర్ డివిజన్లోని భోజగుట్టలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ విషయమ...
సికింద్రాబాద్లో సింగపూర్ అందాలు
June 19, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/మారేడ్పల్లి: చారిత్రాత్మక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాలు మరింత అందంగా ముస్తాబుకానున్నాయి. సింగపూర్ తరహాలో బస్టర్మినల్, అంతర్జాతీయ స్థాయి హంగులతో బస్బేలు, అధు...
తాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి తలసాని
June 12, 2020బన్సీలాల్పేట్ : సనత్నగర్ నియోజకవర్గంలో నీటి కాలుష్యాన్ని నివారించడానికి గాను పురాతన పైపులైన్లను ఆధునీకరించి నీటి సరఫరాను మెరుగుపరుస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫి, పాడిపరిశ్రమ శాఖల మంత్రి తల...
నిరాడంబరంగా బోనాలు
June 11, 2020ప్రజలంతా ఇంట్లోనే బోనం తీయాలిసూర్యునికి చూపించి అమ్మవారికి సమర్పించండి
పాడితో పల్లెల్లో ఉపాధి
June 10, 2020గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధకశాఖలతో పరిశ్రమలశాఖ సమన్వయంపాడి పరిశ్రమ, చేపల పెంప...
పరిశుభ్రతతోనే ఆరోగ్యవంత జీవనానికి మార్గం
June 08, 2020అమీర్పేట్ : అప్రమత్తతే ఆయుధమని, పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంత జీవనానికి మార్గమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం అమీర్పేట్ కార్పొరేటర్ శేషుకుమారి ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయ ...
చెత్తను తొలగించిన మంత్రి తలసాని
June 07, 2020హైదరాబాద్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఆరోగ్యవంతమైన జీవనానికి మార్గమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. అమీర్పేట్ కార్పొరేటర్ శేషుకుమారి ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయ వీధిలో జరిగిన పట...
కరోనాపై జాగ్రత్తలు పాటించాలి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
June 06, 2020హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పాడిపరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శుక్రవారం ఉదయం బన్సీలాల్పేట్ డివిజన్ పరిధిలోని...
సినీరంగానికి సహకారమందిస్తాం
May 29, 2020సినిమా, టీవీ షూటింగ్లకు త్వరలోనే నిబంధనలతో కూడిన అనుమతుల మంజూరుకు చర్యలు చేపట్టనున్నట్లు పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. గురువారం డాక్టర్ మర్రిచెన్...
సినీ పరిశ్రమ అభివృద్ధికి బెస్ట్ పాలసీ తెస్తాం : మంత్రి తలసాని
May 27, 2020సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్చెప్పారు. సినిమా షూటింగ్లు ప్రారంభించడం, థియేటర్లను తెరవడం తదితర అంశాలపై సినీ ప్రముఖులతో ఆయన సమావేశమ...
పౌల్ట్రీకి 1525కే క్వింటా మక్కలు
May 08, 2020మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయంహైదరాబాద్, నమస్తే తెలంగాణ: పౌల్ట్రీరంగానికి క్వింటా మక్కలను రూ.1525కే సరఫరా చేయాలని నిర్ణయించినట...
పశుగ్రాసం కొరత రావొద్దు
April 21, 2020మంత్రి తలసాని ఆదేశంహైదరాబాద్, నమస్తే తెలంగాణ: వేసవిలో పశుగ్రాసం కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ మంత్రి శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. స...
కంటికి రెప్పలా కాపాడుతున్న కేసీఆర్
April 09, 2020కరోనాపై పోరుకు అన్ని ముందస్తు జాగ్రత్తలుప్రతిపక్షనేతలవి పన...
వైద్యులపై దాడి హేయం
April 03, 2020వైద్యసిబ్బందికి అండగా ఉంటాం: మంత్రి తలసాని డాక్టర్లపై దాడులు సరికా...
కరోనాను కట్టడి చేద్దాం..!
April 02, 2020నియంత్రణకు పటిష్ట చర్యలుప్రతి రోజూ కార్పొరేటర్లు డివిజన్లల...
జూన్ నుంచి రెండోవిడుత గొర్రెల పంపిణీ
March 15, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రెండోవిడుత గొర్రెలను జూన్నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్పై చర్చలో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ...
జీవో 111పై చర్చకు సిద్ధం
March 08, 2020హైదరాబాద్/మణికొండ/ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ: జీవో 111 ఉల్లంఘనలపై బహిరంగ చర్చకు సిద్ధమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాం...
సమస్యలపై శాఖలవారీ నివేదిక
March 04, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జిల్లాలవారీగా పశుసంవర్ధకశాఖలో నెలకొన్న సమస్యలపై సమ గ్ర నివేదికను రూపొందించాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికా రులను ఆదేశించారు. నివేదికను సీఎం...
కొమురవెల్లిలో భక్తుల సందడి
February 17, 2020చేర్యాల, నమస్తేతెలంగాణ: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఐదో ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని పలుజిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించ...
పరిశ్రమ అభివృద్ధిపై భేటీ
February 04, 2020ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మంగళవారం సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జునలతో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసంలో జరిగిన ...
పాలసేకరణ పెంచాలి
January 31, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: విజయ డెయిరీకి ప్రభుత్వం అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తున్నా పాలసేకరణ తగ్గడంపై పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అసహనం వ్యక్తంచేశారు...
తాజావార్తలు
- మోడెం, వై-ఫై రూటర్లు మరింత చౌక.. సర్కార్ ఫ్లాన్?!
- ట్రాక్టర్ ర్యాలీ అంతరాయానికి పాక్ ట్విట్టర్ ఖాతాల కుట్ర!
- 100 మంది మెరిట్ విద్యార్థులకు పరేడ్ చాన్స్!
- కంగన సంచలనం: ఆ డ్రెస్ కొనేందుకు డబ్బుల్లేవంట!
- లాలూ త్వరగా కోలుకోవాలి: నితీశ్ ఆకాంక్ష
- కార్గిల్లో అడ్వెంచర్ టూరిజం ప్రారంభం
- రూబీ గోల్డ్ యజమాని ఇఫ్సర్ రెహమాన్ అరెస్టు
- ఢిల్లీ వరకు రివర్స్లో ట్రాక్టర్ నడిపిన రైతు
- సుంకాలు మోయలేం.. జీఎస్టీ తగ్గించండి: ఫోన్ ఇండస్ట్రీ వేడికోళ్లు
- రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ట్రెండింగ్
- ‘మాస్టర్’ సినిమాపై నిహారిక రివ్యూ
- సమ్మర్ 2021 హౌజ్ ఫుల్..వేసవిలో 15 సినిమాలు
- ప్రకృతి ఒడిలో రాశీఖన్నా కసరత్తులు..వీడియో వైరల్
- మూడు వారాల్లోనే ‘క్రాక్’..డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్
- మందిరాబేడీ 'సన్ డే జబర్దస్త్' వర్కవుట్స్..వీడియో
- సింగర్ సునీత-రామ్ వెడ్డింగ్ టీజర్ విడుదల
- శృతిహాసన్ మళ్లీ ప్రేమలో పడిందా..?
- విజయ్ దేవరకొండ లైగర్ షూట్ షురూ ..వీడియో
- వరుణ్ధవన్ వెడ్డింగ్కు తారలు..ఫొటోలు, వీడియో
- బుడ్డోడి అద్భుత విన్యాసాలు.. మంత్రి కేటీఆర్ ఫిదా!.. వీడియో