jammu and kashmir News
రివాల్వర్తో కాల్చుకుని ఆర్మీ అధికారి ఆత్మహత్య
January 18, 2021శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో దారుణం జరిగింది. నియంత్రణ రేఖ వెంటగల తంగ్దార్ సెక్టార్లో విధి నిర్వహణలో ఉన్న మేజర్ ఫయాజుల్లా ఖాన్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యు పాల్పడ్డ...
కొవిడ్ వారియర్స్కు ‘చల్లటి’ నివాళి
January 12, 2021శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో గత కొంతకాలంగా భారీగా మంచు కురుస్తున్నది. ఇండ్ల నుంచి ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన రోడ్లను ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. ఈ నేపథ్యంలో కశ్మీర్కు...
మంచుపై పడవ ప్రయాణం!
January 07, 2021శ్రీనగర్: సాధారణంగా కశ్మీర్ అంటేనే ప్రకృతి అందాలకే పెట్టిందిపేరు. చుట్టూ మంచుతో కప్పిన కొండలు.. వాటిపై సూర్యుడి లేలేత కిరణాలు. చూపరులను ఇట్టే కట్టిపడేసే ఇలాంటి దృష్యాలు కశ్మీర్లో సర్వసాధారణం. ఎప...
ఉత్తర భారతదేశంలో తీవ్రమైన కోల్డ్వేవ్
December 30, 2020న్యూఢిల్లీ: కొండ ప్రాంతాల నుంచి తాజా హిమపాతంతో కూడిన గాలుఉల వస్తుండటంతో ఉత్తర భారతదేశంలో కోల్డ్ వేవ్ పరిస్థితులు తీవ్రమయ్యాయి, హర్యానా, హిసార్ ప్రాంతాలు సున్నా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను తాకాయి. ...
జమ్మూలో టెర్రిరిస్టుల పట్టివేత, భారీగా మందుగుండు స్వాధీనం
December 26, 2020కశ్మీర్: జమ్మూలో ఉగ్రవాద కుట్రను జమ్మూలోని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ) బయటపెట్టింది. ది రెసిస్టెన్స్ ఫోర్స్ (టీఆర్ఎఫ్) కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసి.. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధ...
జమ్ముకశ్మీర్లో తొలి మహిళా బస్సు డ్రైవర్.. పూజా దేవి
December 26, 2020జమ్ము: జమ్ముకశ్మీర్లో తొలిసారి ఒక మహిళ ప్రయాణికుల బస్సును నడిపారు. కథువా జిల్లాకు చెందిన పూజా దేవి ఈ ఘనత సాధించారు. గురువారం జమ్ము నుంచి కథువా మార్గంలో తొలిసారి ప్రయాణికుల బస్సును డ్రైవ్ చేశారు. ...
గోడ కూలి ఇద్దరు జవాన్లు మృతి, మరొకరికి గాయాలు
December 26, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో గోడ కూలి ఇద్దరు జవాన్లు మరణించారు. శుక్రవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత కథువాలోని ముచ్చేదిలో జరిగిన ఈ ఘటనలో మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు. కథువాకు 150 కిలోమీటర్ల దూరంలో ...
ప్రజాస్వామ్యంపై విశ్వాసం రుజువైంది : అమిత్షా
December 23, 2020ఢిల్లీ : జమ్మూకశ్మీర్లో ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ప్రశంసించారు. డీడీసీ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం కట్టబెట్టడంపై జమ్ముకశ్మీర్ ప...
జైష్-ఎ-మొహమ్మద్కు సహకరిస్తున్న ఆరుగురు అరెస్ట్
December 23, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఒక ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసులు కలిసి భగ్నం చేశారు. పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సహకరిస్తున్న ఆరుగురిని...
కశ్మీర్లో గుప్కార్ జెండా
December 23, 2020జమ్ముకశ్మీర్ డీడీసీ ఎన్నికల్లో 82 సీట్లలో కూటమి విజయంమరో 30 స్థానాల్లో ముందంజద్వితీయ స్థానంలో బీజేపీఆర్టికల్ 370 రద్దు తర్వాత త...
కశ్మీర్లో స్వల్ప భూకంపం
December 21, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 8.33 గంటలకు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దీనితీవ్రత 3.7గా నమోదయ్య...
జమ్ము డీడీసీ ఎన్నికల్లో పోటీచేసిన మాజీ ఉగ్రవాది
December 20, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల్లో మాజీ ఉగ్రవా ది పోటీచేశాడు. రాజౌరీ జిల్లాలోని దర్హల్ మల్కాన్ సీటు నుంచి ఉనాఫ్ మాలిక్ అనే మాజీ ఉగ్రవాది ఎన్నికల బ...
పంజాబ్లో ఇద్దరు చొరబాటుదారుల హతం
December 17, 2020అట్టారి: పంజాబ్ సరిహద్దుల్లో దేశంలోకి అక్రమంగా చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదు లను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) మట్టుపెట్టింది. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో అట్టారి ...
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
December 13, 2020జమ్ము : జమ్ముకశ్మీర్లోని ఫూంచ్ జిల్లా సురాన్కోట్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. వీరు మూడురోజు...
ఆ చట్టం ముగిసిన అంకం.. మళ్లీ ఎప్పటికీ రాదు
December 13, 2020శ్రీనగర్: ఆర్టిక్ 370 ఒక ముగిసిపోయిన అంశమని, ఎవరెన్ని చెప్పినా జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 మళ్లీ అమల్లోకి రావడం ఎప్పటికీ సాధ్యంకాదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ అన్నారు. జమ్ముకశ్మీర్ మాజీ ము...
బారాముల్లాలో గ్రెనేడ్ దాడి.. గాయపడిన పౌరులు
December 09, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో భద్రతా దళాలే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. దీంతో ముగ్గురు సాధారణ పౌరులు గాయపడ్డారు. బారాముల్లా జిల్లాలోని పటాన్ సమీపంలో ఉన్న సింఘ్పొ...
ఢిల్లీలో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్
December 07, 2020న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఐదుగురు ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని షకర్పూర్లో ఇవాళ ఉదయం జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున...
పీవోకే నుంచి జమ్ముకశ్మీర్కు ఇద్దరు బాలికలు
December 06, 2020శ్రీనగర్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నుంచి ఇద్దరు బాలికలు సరిహద్దులోని ఎల్వోసీని దాటి భారత భూభాగంలోకి వచ్చారు. జమ్ముకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఆదివారం ఉదయం భద్రతా సిబ్బంది వీరిని గు...
శ్రీనగర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడి
December 06, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఓ పోలీస్తోపాటు సాధారణ పౌరుడు గాయపడ్డారు. శ్రీనగర్ సమీపంలో ఉన్న హవాల్లోని సజ్గారీపొరాలో సీఆర్పీఎఫ్...
ఉగ్రస్థావరాన్ని ఛేదించిన పోలీసులు.. ఆయుధాలు స్వాధీనం
December 05, 2020జమ్మూకశ్మీర్ : జమ్మూకాశ్మీర్లోని ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని పొలీసులు ఛేదించారు. ఆయుధాలను, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. షీర్పొరా, నింబల్ ప్రాంతాల మధ్య ఉగ్ర స్థావరాలు ఉన్నట్లు బారాము...
నియంత్రణ రేఖ వెంట పాక్ కాల్పులు
December 05, 2020పూంచ్ : భారత జవాన్లు ఎన్నిసార్లు తీవ్రంగా హెచ్చరించినా పాక్ వక్రబుద్ధి మారడం లేదు. నియంత్రణరేఖ వెంట కవ్వింపుకు చర్యలకు పాల్పడుతూనే ఉంది. నిత్యం ఏదోఒక చోట కాల్పుల విరమణ ఒప్పందాన్...
జమ్ముకశ్మీర్లో డీడీసీ అభ్యర్థిపై కాల్పులు
December 04, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) మూడో దశ ఎన్నికలు శుక్రవారం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక అభ్యర్థిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దక్షిణ కశ్మీర్లోని కోకెర్న...
ఈ ఏడాది చలితీవ్రత ఎక్కువే
November 30, 2020న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరభారతంలోని చాలా రాష్ట్రాల్లో ఈ ఏడాది చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. గతంలోకంటే ఈ ఏడాది చలిగ...
జమ్మూకశ్మీర్లో ‘డీడీసీ’ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్పై నిషేధం
November 28, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో తొలి విడుత డీడీసీ (డిస్ట్రిక్ డెవలప్మెంట్ కౌన్సిల్) ఎన్నికలు శనివారం ముగిశాయి. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 19 వరకు 8 విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా 7 విడుతల్లో ఎన...
పీడీపీకి ముగ్గురు ముఖ్య నాయకుల రాజీనామా
November 26, 2020శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో డిస్ట్రిక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికలకు ముందు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)కి భారీ ఎదురు దెబ్బతగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్యనేతలు పార్టీకి ప్...
సరిహద్దుల్లో పాక్ కాల్పులు.. సైనికుడి వీరమరణం
November 21, 2020శ్రీనగర్: నియంత్రణ రేఖవెంబడి పాక్ దుశ్చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి దాయాది దేశం మరోమారు తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్లో ప...
గుప్కార్ కూటమిపై కాంగ్రెస్ స్పష్టతనివ్వాలి : సీఎం యోగి
November 19, 2020లక్నో : గుప్కార్ కూటమిపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ నాయకులు గుప్కార్ సమావే...
జమ్ములో ఎన్కౌంటర్.. నలుగురు ముష్కరుల హతం
November 19, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. జమ్ము జిల్లాలోని బాన్ టోల్ప్లాజాలో ఇవాళ ఉదయం 5 గంటలకు ఎన్కౌంటర్ ప్రారంభమ్య...
జమ్ములో ఎన్కౌంటర్.. శ్రీనగర్ జాతీయ రహదారి బంద్
November 19, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. జమ్ములోని బాన్ టోల్ప్లాజా సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఎన్కౌంటర్ ప్రారంభమయ్యింది. దీంతో జమ్మ...
గ్రనేడ్ దాడి.. జవాన్లకు తప్పిన ప్రమాదం
November 18, 2020పుల్వామా : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఆగడాలు రోజురోజుకూ పెట్రేగిపోతున్నాయి. బుధవారం పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఆ ముష్కరులు గ్రనేడ్ దాడి చేశారు. గ్రనేడ్ గురి తప్పి రహదారిపై ...
కశ్మీర్లో భారీగా హిమపాతం.. సైనికుడి మృతి
November 18, 2020శ్రీనగర్: ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో భారీ హిమపాతం వల్ల ఓ సైనికుడు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. జిల్లాలోని తంగ్దార్ సెక్టార్లో ఉన్న రోషన్ పోస్టు సమీపంలో నిన్న రాత్రి 8...
25 వేల కోట్ల జమ్ము భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు
November 16, 2020న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్లో రూ.25 వేల కోట్ల విలువైన భూ కుంభకోణంపై దర్యాప్తును కేంద్ర దర్యాప్తు బ్యూరో (సీబీఐ) చేపట్టింది. దర్యాప్తును జమ్ముకశ్మీర్ హైకోర్టు అవినీతి నిరోధక శాఖ నుంచి సీబీఐకి బదిలీ ...
అమర జవాన్లకు ఆర్మీ ఘన నివాళులు
November 15, 2020శ్రీనగర్: శత్రు దేశ సైనికులతో పోరాటంలో వీర మరణం పొందిన అమర జవాన్లకు ఆర్మీ ఘనంగా నివాళులు అర్పించింది. ఆర్మీ ఉన్నతాధికారులు, తోటి సైనికులు వారి పార్థివదేహాలపై పుష్పగుచ్ఛాలుంచి అంజలి ఘ...
సరిహద్దుల్లో కాల్పులపై పాక్కు భారత్ సమన్లు
November 15, 2020న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్థాన్ తరచూ కాల్పులకు పాల్పడటంపై భారత్లోని ఆ దేశ రాయబారికి విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. నిన్న న్యూఢిల్లీలోని తన కార్యాలయానికి పిలిపించుకుని తీవ్ర ని...
డీడీసీ ఎన్నికల్లో గుప్కార్ కూటమితో కలిసి కాంగ్రెస్ పోటీ
November 11, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో త్వరలో జరగనున్న జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల్లో సెక్యులర్ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ బుధవారం ధ్రువీకరించింది. గుప్కార్ కూటమితో కలిసి క...
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన గుప్కార్ కూటమి
November 09, 2020శ్రీనగర్ : పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆర్టికల్ 370 ని రద్దు చేయడం, జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని ...
జమ్ముకశ్మీర్లో 4.1 తీవ్రతతో కంపించిన భూమి
November 07, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మరోమారు భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 4.29 గంటలకు పహల్గాం సమీపంలో భూమి కంపించింది. దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.1 గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ...
‘కశ్మీర్ యువత భవిష్యత్ కోసం ఎంత దూరమైనా వెళ్తాం’
November 03, 2020శ్రీనగర్ : కశ్మీర్ యువత భవిష్యత్ను రక్షించేందుకు ఎంత దూరమైనా వెళ్తామని పీడీపీ (పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. ‘గతంలో ప్రజలను సంప్రదించి చట్టాలు రూపొంది...
జమ్ములో స్వల్ప భూకంపం.. 3.5 తీవ్రత
November 02, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో స్వల్ప భూకంపం సంభవించింది. హన్లీ సమీపంలో ఉదయం 6.54 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.5గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజ...
కుల్గాం బీజేపీ నేతల హత్యలో ముష్కరుల హస్తం: కశ్మీర్ డీజీపీ
October 31, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుల్గాంలో ముగ్గురు బీజేపీ కార్యకర్తల హత్యలో ఉగ్రవాదుల హస్తం ఉన్నదని పోలీసులు ద్రువీకరించారు. హత్యకు పాల్పడ్డ వారిని గుర్తించామని, దర్యాప్తు కొనసాగుతు...
బీజేపీ నేతల హత్య వెనుక లష్కరే తోయిబా
October 30, 2020హైదరాబాద్: జమ్మూకశ్మీర్లోని కుల్గామ్లో ముగ్గురు బీజేపీ నేతలు హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే వారిని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హతమార్చినట్లు ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ...
ఉగ్రస్థావరాన్ని ఛేదించిన భద్రతా దళాలు.. భారీగా ఆయుధాలు స్వాధీనం
October 30, 2020రాజౌరీ : జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లా గంభీర్ మొఘ్లాన్ సమీప అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ఛేదించాయి. భారీగా ఆయుధాలను, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.&n...
ఉగ్రవాద కాల్పుల్లో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మృతి
October 29, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మృతిచెందినట్లు పోలీసులు ఓ ప్రక...
భారతీయులు కశ్మీర్లో స్థిరపడితే లైంగిక వేధిపులు పెరుగుతాయి : పీడీపీ నేత
October 28, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నాయకుడు సురీందర్ చౌదరి దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేశారు. భారతీయులు ఇక జమ్ముకశ్మీర్లో భూములు కొని స్థిరపడితే.. ఇక్కడ లైంగిక వేధింపులు...
జమ్ములో ఎన్కౌంటర్.. ఇద్దరు ముష్కరుల హతం
October 28, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. బుద్గాం జిల్లాలోని అరిబాగ్ మౌచ్వా ప్రాంతంలో ఉగ్రవాదులున్...
కశ్మీర్లో భూములను ఎవరైనా కొనొచ్చు!
October 28, 2020చట్టాలను సవరించిన కేంద్రప్రభుత్వంసరిహద్దు యూటీలో ఇక భారీఎత్తున భూ విక్రయాలు!శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని భూములను ఎవరైనా కొనుగోలు చేసేందుకు అనుమతించేలా ప...
స్వయం ప్రతిపత్తి రద్దుతో జమ్ముకశ్మీర్లో తగ్గిన అవినీతి
October 24, 2020కశ్మీర్ : జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడంతో అవినీతి చాలా తగ్గిందని కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి జీ. కిషన్రెడ్డి అన్నారు. ఓ జమ్ముకశ్మీర్ నేత చైనా సహకారంతో మళ్లీ ...
జమ్మూ-కశ్మీర్ కు అరుదైన గుర్తింపు
October 24, 2020ఢిల్లీ : జమ్మూ-కశ్మీర్ ఫిర్యాదుల విధానాన్నికేంద్ర ఫిర్యాదుల పోర్టల్తో అనుసంధానించారు. తద్వారా జిల్లా స్థాయి ఫిర్యాదుల కార్యాలయాలను సి.పి.జి.ఆర్.ఏ.ఎమ్.ఎస్.కు చెందిన కేంద్ర ప్రభుత్వ పోర్టల్ (సెంట్రల...
జమ్ముకశ్మీర్లో 4 జీ సేవలపై నిషేధం పొడిగింపు
October 21, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో 4 జీ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని నవంబర్ 12 వరకు పొడిగించారు. గండర్బాల్, ఉధంపూర్ జిల్లాలను దీని నుంచి మినహాయించారు. ఈ విషయం బుధవారంజమ్ముకశ...
'కశ్మీర్ టైమ్స్' ఆఫీస్ సీజ్.. రక్తపోరాటమే అంటున్న ఎడిటర్
October 21, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ కేంద్రంగా వెలువడుతున్న 'కశ్మీర్ టైమ్స్' కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. తాము రాస్తున్న వార్తలపై ఆగ్రహంతోనే ప్రభుత్వం తమపై ఈ రక్తపోరాటం చేస్తున్నదని ప...
ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీస్ అధికారి మృతి
October 19, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు చెందిన ఒక పోలీస్ అధికారి ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. అనంతనాగ్ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. దక్షిణ కశ్మీర్లోని సుండ్పొరా ప్రాంతంలో పోలీస్ ఇన్స్పెక్టర్ మహ్మద...
ఆర్టిక్ 370 పునరుద్ధరణ చెత్త ఆలోచన: జేపీ నడ్డా
October 17, 2020న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 ను పునరుద్ధరించాలన్న డిమాండ్పై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. బిహార్ ఎన్నికల్లో మంచి పాలన ఎజెండా లేనందువల్లనే వారికి చెత్త ఆల...
ఆర్టికల్ 370 రద్దు ఏకపక్ష నిర్ణయం: పీ చిదంబరం
October 17, 2020న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు ఏకపక్ష నిర్ణయమని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 ని ఏకపక్షంగా రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్లోన...
యువకుడిని ఉగ్రవాదం ఉచ్చు నుంచి కాపాడిన జవాన్లు
October 17, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో ఓ ఉగ్రవాదిని జవాన్లు చాకచక్యంగా లొంగిపోయేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్మీ శుక్రవారం విడుదల చేసింది. సుమారు 20 ఏండ్లు ఉన్న ఆ ఉగ్రవాది ఇటీవల...
జమ్ములో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
October 17, 2020శ్రీనగర్: జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. జమ్ములోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని మట్టుపెట్టాయి. జిల్లాలోని లార్నో ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంపై జ...
ఆర్టికల్ 370 కోసం ఒక్కటైన 7 పార్టీలు
October 15, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో రద్దు చేసిన ఆర్టికల్ 370ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కొత్త సంకీర్ణం పురుడు పోసుకున్నది. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ సహా మరో నాలుగు ప...
జమ్మూలో ఎన్కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం
October 14, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ షోపియన్ జిల్లాలో బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పక్కా సమాచారం మేరకు షాపియాన్ జిల్లాలోని చకురా ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవ...
శ్రీనగర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం
October 12, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్లోని రామ్బాగ్లో ఓ ఇంట్లో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ఇంటిన...
నిత్యం 7 వేల మందికి మాత వైష్ణోదేవి దర్శనభాగ్యం
October 10, 2020జమ్ము : జమ్ముకశ్మీర్లోని మాత వైష్ణోదేవి ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. కరోనా నేపథ్యంలో నిత్యం 5 వేల మంది మాత్రమే దర్శించుకునేందుకు అనుమతి ఉండగా శనివారం నుంచి ఈ సంఖ్యను 7 వేలకు పెంచుత...
కుల్గాంలో ఎన్కౌంటర్.. ఇద్దరు ముష్కరుల హతం
October 10, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. జమ్ములోని కుల్గాం జిల్లా చిన్గామ్...
నియంత్రణ రేఖ వెంట పాక్ సైనికుల కాల్పులు
October 09, 2020పూంచ్ : జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలోని షాపూర్, కిర్ని, కుస్బా సెక్టార్లలో పాకిస్థాన్ ఈ సాయంత్రం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల సమయంలో పాక్ సైనికులు నియంత్రణ ...
పోషియాన్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
October 07, 2020జమ్మూకశ్మీర్: షోపియన్లోని సుగన్ జైనాపొర ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఆపరేషన్...
ఉగ్రపోరులో జాగిలాలు
October 05, 2020కశ్మీర్లో జవాన్లకు సాయంగా సేవలు పేలుడు పదార్థాలను గుర్తించటంలో కీలకం షోపియాన్, అక్టోబర్ 4: కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టటంలో, ఉగ్రవాదులను...
నియంత్రణ రేఖ వెంట పాక్ కాల్పులు
October 04, 2020పూంచ్ : పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘిస్తోంది. పూంచ్ జిల్లా మాన్కోట్ సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట ఆదివారం తెల్లవారుజూమున మరోసారి కాల్పులకు పాల్పడింది. పాక్ సైని...
సరిహద్దుల్లో పాక్ కాల్పులు.. భారత సైనికుడి మృతి
October 01, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ మరోమారు కాల్పులకు తెగబడింది. బుదవారం రాత్రి పొద్దుపోయిన తర్వాతర పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ కన్నుమూశాడు. నిన్న రాత్రి 10.30 గంటలకు పూ...
మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన
September 29, 2020పూంచ్ : పాకిస్థాన్ మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. పూంచ్ జిల్లా మాన్కోట్ సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట కాల్పులకు పాల్పడింది. దాయాదీ సైనికులు చిన్న ఆయుధాల...
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
September 28, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొరా ప్రాంతంలోని సాంబూరాలో ఉగ్రవాదులు ఉన్నారని అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ప్రా...
ఎల్ఓసీ వెంట పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన సైన్యం..
September 26, 2020శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఫార్వర్డ్ పోస్టులపై కాల్పులు జరుపుతోందని రక్షణ ప్రతినిధి తెలిపారు. నౌషెరా సెక్టార్లో సరి...
జమ్ముకశ్మీర్లో భూకంపం.. 4.5 తీవ్రత
September 26, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఈరోజు మధ్యాహ్నం 12.02 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్స్కేల్పై 4.5గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద...
దేగ్వార్ సెక్టార్లో పాక్ వరుస కాల్పులు
September 26, 2020పూంచ్ : జమ్ము కశ్మీర్లోని పూచ్ జిల్లా దేగ్వార్ సెక్టార్లో పాకిస్థాన్ మరోమారు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. పాక్ సైనికులు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట శుక్రవారం రాత్రి 910:15 గంటలకు ఆయుధ...
కశ్మీర్కు భారీగా ఆయుధాలు పంపండి.. ఐఎస్ఐకి చైనా ఆదేశం
September 26, 2020న్యూఢిల్లీ: సరిహద్దుల్లో సైనికులను మోహరించి లఢక్, అరుణాచల్ప్రదేశ్లోని నియంత్రణ రేఖ వెంబడి చైనా అనునిత్యం అలజడి సృష్టిస్తూనే ఉన్నది. తాజాగా జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలన...
అనంత్నాగ్లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం
September 25, 2020అనంత్నాగ్: జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అనంత్నాగ్ జిల్లాలోని సిర్హమా ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ...
జమ్ములో భూకంపం.. 3.7 తీవ్రత
September 24, 2020శ్రీనగర్: హిమాలయ పర్వత సమీప ప్రాంతాల్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈరోజు ఉదయం గంటల తేడాతో పాకిస్థాన్లోని ఇస్లామాబాద్, ఆఫ్ఘనిస్థాన్లోని కాబూల్లో భూమి కంపించింది. ఇప్పుడు జమ...
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
September 24, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. అవంతీపొరాలోని వాఘమా ప్రాంతంలో ఈరోజు ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ...
జమ్మూకశ్మీర్ అధికార భాషల బిల్లుకు ఆమోదం
September 23, 2020హైదరాబాద్: జమ్మూకశ్మీర్ అధికార భాషల బిల్లుకు ఇవాళ రాజ్యసభ ఆమోదం తెలిపింది. లోక్సభలో ఈ బిల్లు నిన్ననే పాసైంది. బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి మాట్లాడ...
బుద్గాంలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
September 22, 2020జుమ్ముకశ్మీర్ : జమ్ము కశ్మీర్లోని బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. క్రార్-ఇ-షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచార...
జమ్ముకశ్మీర్లో 17 లక్షల మందికి నివాస ధృవీకరణ పత్రాలు
September 20, 2020ఢిల్లీ : జమ్ముకశ్మీర్లో ఇప్పటివరకు దాదాపు 17 లక్షల మందికి నివాస ధృవీకరణ పత్రాలు అందజేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదివారం లోక్సభకు తెలిసింది. జమ్ముకశ్మీర్ పరిపాలనా విభాగం అందజ...
జమ్మూ-కశ్మీర్ లో కరోనా పరిస్థితిని సమీక్షించిన మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
September 20, 2020ఢిల్లీ : కరోనా బారినుంచి కోలుకుంటున్నవారి శాతం జమ్మూ-కాశ్మీర్ లో దేశంలోనే అతి తక్కువగా నమోదుఅవుతున్నది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్ష నిర్వహించార...
అవంతీపొరాలో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరుల అరెస్ట్
September 19, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. అవంతీపొర, క్రూ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నందుకుగాను వారిని అదుపులోకి తీసుకున్న...
జమ్ము కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్టు
September 19, 2020రాజౌరి : జమ్ము కశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను సంయుక్త భద్రతా దళాలు శనివారం అరెస్టు చేశాయని కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే...
కొకైన్ను తరలిస్తున్న నలుగురి అరెస్ట్.. 6 కిలోల మత్తుమందు స్వాధీనం
September 19, 2020బారాముల్లా: జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో నలుగురు వ్యక్తుల నుంచి ఆరు కిలోల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా కొకైన్ను తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం నలుగురు...
జమ్ముకశ్మీర్ డీజీపీతో రైనా భేటీ
September 19, 2020శ్రీనగర్: ఐపీఎల్ 13వ సీజన్ నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా.. శుక్రవారం జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్తో సమావేశమయ్యాడు. యువతను క్రీడలవైపు ఆకర్షి...
జమ్ములో మొదటిసారిగా నాలుగు కేంద్రాల్లో జేఈఈ
September 18, 2020న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్ముకశ్మీర్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సరిహద్దుల్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే 24 గంటల కరెంటు అందుబాటులోకి వస్తుండగ...
పుల్వామా తరహా కుట్ర భగ్నం
September 18, 2020న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్లో పుల్వామా తరహా ‘ఉగ్రదాడి’ కుట్రను సైనిక బలగాలు భగ్నం చేశాయి. గతేడాది ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి జరిగిన ప్రాంతానికి 9 కి.మీ. దూరంలో జాతీయ రహదారికి సమీపంలో ...
పుల్వామా తరహా పేలుడు కుట్రను భగ్నం చేసిన ఆర్మీ
September 17, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో మరో పేలుడు కుట్రను సైనికులు భగ్నం చేశారు. పుల్వామా తరహాలోనే సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగాలని ప్రణాళికలను పసిగట్టిన సైన్యం.. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల...
ఎల్ఓసీ ఫార్వర్డ్ పోస్టుల వెంట పాక్ కాల్పులు
September 17, 2020జమ్మూ: పాకిస్థాన్ వక్రబుద్ధి మారడం లేదు. తరచూ కాల్పులకు తెగబడుతూ విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. తాజాగా గురువారం జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని రెండు సెక్...
ఈ ఏడాది జమ్ముకశ్మీర్లో 177 మంది ఉగ్రవాదుల హతం
September 17, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రత దళాలు, పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒకప్రాంతంలో ఉగ్రవాదులను మట్టుపె...
యువత ఉగ్రవాదులుగా మారకుండా సైన్యం చర్యలు
September 14, 2020శ్రీనగర్ : కశ్మీర్ లోయలో యువకులు ఉగ్రవాదులుగా మారకుండా ఉండేందుకు సైన్యం చర్యలు తీసుకుంటున్నది. స్థానికులతో పరిచయాలు పెంచుకుని వారి ద్వారా చెడు అలవాట్లకు గురవుతున్న యువతను గుర్తించే ప్రయత్నం చేస్తున...
విరిగిపడుతున్న కొండచరియలు.. జమ్ము-శ్రీనగర్ రహదారిపై నిలిచిన వాహనాల రాకపోకలు
September 14, 2020జమ్ము: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి జమ్ము-శ్రీనగర్ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 270 పొడవైన ఈ జాతీయ రహదారిపై రాంబన్ జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిందని అధికార...
భార్యను కాల్చి చంపి తానూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్..
September 13, 2020జమ్ము : జమ్ముకశ్మీర్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ భార్యను సర్వీస్ రైఫిల్తో కాల్చి చంపి తానూ ఆత్మహత్యకు చేసుకున్నాడు. కుటుంబ వివాదాలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. జమ్మూలోని సెక్టార్ ప్...
లోయలోకి దూసుకెళ్లిన కారు.. గర్భిణీ దుర్మరణం
September 12, 2020ఉధంపూర్ : జమ్ము కశ్మీర్ ఉధంపూర్ జిల్లాలో కారు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గర్భిణీ దుర్మరణం చెందగా మరో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. చెనాని ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటు చేసు...
ఉగ్రవాదుల పోస్టర్లు, బ్యానర్ల ప్రదర్శన.. ముగ్గురి అరెస్టు
September 12, 2020శ్రీనగర్ : ఉగ్రవాదుల పోస్టర్లు, బ్యానర్లను ప్రదర్శించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్లోని పాంపేర్ పట్టణంలో నేడు చోటుచేసుకుంది. 50 రాష్ర్టీయ రైఫిల...
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాది హతం
September 11, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. తాజాగా ఈరోజు ఉదయం భద్రతా దళాలు మరో ఉగ్రవాదిని మట్టుపెట్టాయి. బుద్గాం జిల్లాలోని కవూసా ఖలీసా ప్రాంతంలో భద్రతా బలగాలు, స్...
కశ్మీర్లో పెరుగుతున్న డ్రగ్స్ దందా
September 10, 2020శ్రీనగర్ : కశ్మీర్ కూడా 'ఉడ్తా పంజాబ్' మాదిరిగా తయారవుతుందా? లోయలో డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నదా? హెరాయిన్ కోసం అక్కడి వారు లక్షల్లో ఖర్చు చేస్తున్నారా? అని ప్రశ్నించుకుంట...
జమ్ములో ఇద్దరు జైషే ఉగ్రవాదుల అరెస్ట్
September 10, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపా...
బారామాల్లాలో ఐఈడీని గుర్తించిన పెట్రోలింగ్ పార్టీ
September 10, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు గురువారం పేలుడు పరికరాన్ని గుర్తించాయి. జిల్లాలోని డాంగివాచా ప్రాంతంలోని చత్లూరా వద్ద ఒక బస్టాప్ దగ్గర ఇ...
జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
September 09, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులును భద్రతా దళాలు అరెస్టు చేశారు. కుల్గాం జిల్లాలోని జవహర్ టన్నెల్ వద్ద ఓ ట్రక్లో ప్రయాణిస్తున్న ఇద్దరు అనుమానితులను మంగళవారం అర్థరాత...
కశ్మీర్లో వాహనాలు లోయల్లోకి దూసుకెళ్లి ముగ్గురు దుర్మరణం
September 05, 2020రాంబన్/పుల్వామా : జమ్ముకశ్మీర్లోని జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై వేర్వేరు చోట్ల రెండు లోడు వాహనాలు లోయల్లోకి దూసుకెళ్లి ముగ్గురు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రాంబన్ జిల్లా నుంచి శుక్...
మరోమారు పాక్ కాల్పుల ఉల్లంఘన
September 05, 2020పూంచ్ : పాకిస్థాన్ శనివారం మరోమారు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్ము కశ్మీర్ ఫూంచ్ జిల్లాలోని షాపూర్, కిర్ని, దేగ్వార్ ప్రాంతాల్లో పాక్ సైనికులు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట ఉదయం 9:15 గంటలకు ఆ...
బారాముల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
September 04, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. బారాముల్లా జిల్లా పాఠాన్లోని యెదిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే ...
ఉత్తర కశ్మీర్లో కొనసాగుతున్న ఎన్కౌంటర్
September 04, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఈరోజు ఉదయం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లా పాఠాన్లోని యెదిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన...
బుద్గాంలో నలుగురు లష్కరే సానుభూతిపరుల అరెస్ట్
September 02, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని బుద్గాంలో నలుగురు లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులను భద్రతాదళాలు అరెస్టు చేశాయి. వారి నుంచి ఏకే-47తోసహా 5 డిటోనేటర్లు, ఆయుధ సామాగ్రిని వ...
పాక్ కాల్పుల ఉల్లంఘన.. రాజౌరి సెక్టార్లో ఆర్మీ జేసీఓ మృతి
September 02, 2020జమ్మూ కాశ్మీర్ : పాకిస్థాన్ వక్ర బుద్ధిని మార్చుకోవడం లేదు. గత కొద్ది రోజులుగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు తూట్లు పొడుతుస్తున్నది. ఇటీవల రాజౌరి సెక్టార్లో తీర నియంత్రణ ...
మేము ఎవరి చేతుల్లో తోలుబొమ్మలం కాదు : ఫరూక్ అబ్దుల్లా
August 30, 2020న్యూఢిల్లీ : పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై జమ్ముకశ్మీర్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. తామెవరి చేతుల్లోనూ తోలుబొమ్మలం కాదన్నారు. ఆర్టికల్ 370 ని రద్దు చేయాలన్న కేంద్రం ...
శ్రీనగర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
August 30, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా, ఓ ఏఎస్ఐ కన్నుమూశారు. ఉగ్రవాదులున్నారనే సమాచారంతో శ్రీనగర్లోన...
పుల్వామాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
August 29, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, ఓ జవాన్ అమరుడయ్యాడు. జిల్లాలోని...
ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతం
August 28, 2020షోపియాన్ : జమ్ము కశ్మీర్లోని షోపియన్ జిల్లా కిలూరా ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కిలూరా ప్రాంతంలో ఉగ్...
వరద ఉద్ధృతికి కుప్పకూలిన వంతెన.. వీడియో వైరల్
August 27, 2020జమ్ము : జమ్మును కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు నదులు, వాగులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ప్రవాహ ఉద్ధృతికి తీర ప్రాంతాలు, రోడ్లు తుడిచిపెట్టుకుపోతున్నాయి. బ...
స్వాతంత్య్రం వచ్చిన 74 ఏండ్ల తర్వాత అక్కడ కరెంటు
August 27, 2020శ్రీనగర్: దాయాది పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 74 ఏండ్ల తర్వాత అభివృద్ధిఫలాలను అందుకుంటున్నాయి. కుప్వారా జిల్లాలో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న కెర...
అధికారంలోకి రాగానే 370 ని పునరుద్ధరిస్తాం
August 23, 2020న్యూఢిల్లీ : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత అనుకూల వైఖరిని తీసుకొని చాలా కాలమైంది. గతంలో ఎన్నడూ లేనంతాగా పార్టీ పతనమైంది. దేశంలోనే అతిపురాతనమైన పార్టీకి ఫుల్ టైం అధ్యక్షుడు కూడా లేక కొట్టుమిట్టాడుతు...
బారాముల్లాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
August 22, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. జిల్లాలోని క్రీరి సమ...
వాగులో కొట్టుకుపోయిన వాహనం.. బయట పడిన ప్రయాణికుల వీడియో వైరల్!
August 22, 2020వర్షాలు పడుతున్నప్పుడు ప్రయాణాలు చేయకపోవడమే బెటర్. చిన్న వర్షాలు అయితే మరేం పర్వాలేదు కాని. వరదలు వచ్చినప్పుడు మాత్రం సాహసాలు చేయకపోవడమే మంచిది. లేదంటే వాగులు నిండిపోయి అవి ర...
దాయాదీ ఆర్మీ దాష్టీకం.. సరిహద్దు గ్రామస్తుల విలవిల
August 22, 2020కతువా : నియంత్రణ రేఖ వెంట (ఎల్ఓసీ) పాకిస్థాన్ నిత్యం ఏదో ఒకచోట కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతుండడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు మృత్యువు బుల్లెట్లు, షెల్లింగ్ రూపాల్లో వి...
మాన్కోట్ సెక్టార్లో పాక్ కాల్పుల ఉల్లంఘన
August 21, 2020పూంచ్ : అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా పాక్ వక్రబుద్ధి మాత్రం మారడం లేదు. సరిహద్దులో భారత్ సైనికులు, సాధారణ ప్రజలే లక్ష్యంగా నిత్యం ఎక్కడో ఒకచోట కాల్పులు జరుపుతూనే ఉంది. తాజాగా శుక్...
జమ్ము-శ్రీనగర్ హైవేపై నిలిచిన రాకపోకలు
August 21, 2020రాంబాణ్ : జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి (ఎన్హెచ్ 44)పై గురువారం ఉదయం రాంబణ్- రాంసు మధ్య కొండచరియలు విరిగిపడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి మొత్తం భారీ వర్షం కురవడంతో పెంటియల్, త్రిశ...
జమ్ము రింగ్ రోడ్డు ప్రాజెక్టు తొలిదశ పనుల ప్రారంభం
August 21, 2020\జమ్ము : జమ్ము రింగ్ రోడ్డు నిర్మాణ ప్రాజెక్టు మొదటి దశ పనులకు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించడం తనకు చాలా గర్వంగా ఉందని ఆయన ప...
జమ్ముకశ్మీర్ నుంచి పది వేల భద్రతా సిబ్బంది వెనక్కి
August 19, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మోహరించిన భద్రతా దళాల్లో వంద కంపెనీలను వెనక్కి రప్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 40 కంపెనీల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( సీఆర్పీఎఫ్), 20 కంపెనీల బోర్డర్ సెక్...
జమ్ముకశ్మీర్లో 4.1 తీవ్రతతో భూకంపం
August 19, 2020శ్రీనగర్: జమ్మకశ్మీర్లో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 5.08 గంటలకు కశ్మీర్లోని హెన్లీకి సమీంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.1గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ...
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాది అరెస్టు
August 18, 2020షోపియాన్ : జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లా మాల్దేరా ప్రాంతంలో భద్రతా దళాలు ఓ ఉగ్ర సంస్థకు కొత్తగా నియమించబడిన ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అరెస్టు చేసిన ఉగ్రవాది వివరాలను...
కూలిన రోడ్డు.. లోయలో పడిన వాహనాలు
August 17, 2020జమ్ము : జమ్మూలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వర్షానికి వరద పోటెత్తి రహదారులు కోతకు గురవుతున్నాయి. సోమవారం ఉదయం జమ్ములోని సర్క్యులర్ రోడ్డు సమీపంలో రహ...
పుల్వామాలో తప్పిన పెను ప్రమాదం.. ఐఈడీ స్వాధీనం
August 17, 2020జమ్మూకాశ్మీర్ : పుల్వామాలో పెను ప్రమాదం తప్పింది.. జిల్లాలోని తుజాన్ గ్రామ సమీపంలో భద్రతా బలగాలు ఆదివారం రాత్రి భద్రతా బలగాలు ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివై...
రేపటి నుంచి వైష్ణోదేవి యాత్ర ప్రారంభం
August 15, 2020శ్రీనగర్ : మాతా వైష్ణో దేవి ఆలయ దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. (6 నెలల క్రితం మూసివేసిన ఈ ఆలయంలో అమ్మవారి దర్శనాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వైష్ణోదేవి ...
ఆర్టికల్ 370 రద్దు తర్వాతే జమ్మూకశ్మీర్ అభివృద్ధి ప్రారంభం
August 15, 2020న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో అభివృద్ధి ప్రారంభమైంది ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఎర్రకోటపై ఆయన మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్లో మహిళలకు,...
శ్రీనగర్లో ఉగ్రదాడి.. ఇద్దరు పోలీసులు మృతి
August 15, 2020శ్రీనగర్: స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందు శుక్రవారం ఉదయం జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ శివార్లలోని నౌగాం ప్రాంతంలోని బైపాస్ వద్ద పోలీస్ పెట్రోలింగ్ బృందంపై ఉగ్రవాదుల...
గాలింపు చర్యల్లో ఆయుధాలు, పాక్ కరెన్సీ స్వాధీనం
August 14, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో జరిపిన గాలింపు చర్యల్లో ఆర్మీ భద్రతా సిబ్బంది పలు ఆయుధాలను, పాకిస్తాన్ కరెన్సీని స్వాధీనం చేసుకుంది. బారాముల్లా జిల్లాలో గత రెండు రోజులుగా భద్రతా సిబ్బంది...
నౌగామ్లో పోలీసులపై ఉగ్రవాదుల కాల్పులు
August 14, 2020నౌగామ్ : జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్ శివారులోని నౌగామ్ ప్రాంతంలో శుక్రవారం ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా ఒకరికి గాయాలైనట్లు సమాచారం. స్వ...
ఉగ్రవాదుల రహస్య స్థలం బహిర్గతం..
August 13, 2020జమ్ముకశ్మీర్ : స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు రోజుల ముందు భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల రహస్య ప్రదేశాలను ఛేదించారు. పుల్వామా జిల్లా అవంతిపోరాలోని బద్రూ బార్సూ అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసుల...
‘పీవో’కే మెడికల్ కళాశాలల డిగ్రీలు చెల్లవు : ఎంసీఐ
August 13, 2020న్యూఢిల్లీః జమ్ముకశ్మీర్ విద్యార్థులకు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని మెడికల్ కాలేజీలు జారీచేసే మెడికల్ డిగ్రీలు చెల్లుబాటు కావని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ప్రకటించింది. కశ్మీర్ ...
కశ్మీర్లో ఎన్కౌంటర్: ఉగ్రవాది హతం
August 12, 2020కశ్మీర్ : జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లా పరిధిలోని కామరాజిపోరా ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. ఉగ్రవాదుల అజ్ఞాతవాసం గురించి నిఘా సమాచారం అందుకున్న త...
పుల్వామా జిల్లాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
August 12, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ఓ ఉగ్రవాది హతమవ్వగా, ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. పుల్వామా జిల్లాలోని ...
ఆదివారం నుంచి వైష్ణోదేవి యాత్ర తిరిగి ప్రారంభం
August 11, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో మత ప్రాంగణాలు, ప్రార్థనా స్థలాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మత ప్రదేశాల ప్రారంభానికి ప్రత్యేక ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) లను అక్కడి అధికా...
ఐదుగురు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు అరెస్టు
August 11, 2020కుప్వారా : జమ్ము కశ్మీర్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి. కుప్వారాలోని లాల్ పోరా, లోలాబ్ వద్ద చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను అరెస్టు చేసి వారి నుంచ...
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సైన్యం
August 11, 2020శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుప్వారాలో ముగ్గురు అనుమానితులను భారత సైన్యం, భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం.. కు...
రాజకీయాలకు మాజీ ఐఏఎస్ షా ఫైజల్ గుడ్ బై!
August 11, 2020శ్రీనగర్: గతేడాది ఐఏఎస్కు రాజీనామా చేసి జమ్ముకశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ (జేకేపీఎం) ఏర్పాటుచేసిన షా ఫైజల్ సోమవారం తన పార్టీకి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన ట్...
ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన సైనికుడి హత్య
August 11, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఈ నెల 2న ఉగ్రవాదులు అపహరించుకువెళ్లిన సైనికుడు షకీర్ మంజూర్ హత్యకు గురైనట్లు ఆన్లైన్లో విడుదలైన ఆడియో క్లిప్ పేర్కొంటున్నది. షోపియాన్ జిల్లా వాసి అయిన షకీర్ను చంపే...
జమ్ములో కాల్పుల్లో గాయపడ్డ బీజేపీ నేత మృతి
August 10, 2020న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో నిన్న ఉదయం దుండగుల కాల్పుల్లో గాయపడిన బీజేపీ నేత మృతిచెందాడు. రాష్ట్రంలోని బుద్గాం జిల్లాలో ఆదివారం ఉదయం బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ నజీ...
సరిహద్దులో పాక్ ఆర్మీ కాల్పులు
August 09, 2020పూంచ్ : అంతర్జాతీయంగా అనేక విమర్శలు ఎదుర్కొంటున్నా పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. సరిహద్దులో తరచూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత పౌరులే లక్ష్యంగా నిత్య...
చొరబాటుకు యత్నించిన ఉగ్రవాది హతం
August 09, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు ఆదివారం కాల్చి చంపాయి. మరో ఇద్దరికి కూడా తుపాకీ గుళ్లు తాకడంతో వారు త...
బీజేపీ నాయకుడిని కాల్చిచంపిన ఉగ్రవాదులు
August 09, 2020బుద్గామ్ : జమ్ముకశ్మీర్లో బీజేపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఉన్మాదం సాగిస్తున్నారు. బుద్గామ్ జిల్లాలో గడిచిన నెలరోజుల్లో పలువురి బీజేపీ నాయకులను వారి కుటుంబ సభ్యులను హతమార్చారు. ఆదివ...
బీజేపీ నేతపై ఉగ్రవాదుల కాల్పులు.. పరిస్థితి విషమం
August 09, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఒకవైపు ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుండగా, మరోవైపు రాష్ట్రంలోని బీజేపీ నేతలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. మొన్న ఆపార్టీ నేత, గ్రామ సర్పంచ్ను కాల్చిచంప...
జమ్ములో ఉగ్రవాద నెట్వర్క్ భగ్నం
August 08, 2020శ్రీనగర్ : మరో వారం రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతుందనగా పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తైబా (ఎల్ఈటీ) కు సహాయం చేస్తున్న జమ్ములో ఉగ్రవాద ఫైనాన్సింగ్ నెట్వర్క్ను భద్రతా దళాలు శని...
కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా ప్రమాణం
August 07, 2020హైదరాబాద్: జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్మును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమిం...
నేడు ఎల్జీగా బాధ్యతలు స్వీకరించనున్న మనోజ్ సిన్హా
August 07, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా (ఎల్జీ) కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోజ్ సిన్హా ఈ రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న గిరీశ్ చం...
శ్రీనగర్కు చేరుకున్న జమ్ము కశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్
August 06, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులైన మనోజ్ సిన్హా గురువారం శ్రీనగర్కు చేరుకున్నారు. జమ్ముకశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దిల్బాగ్ సింగ్, ఇతర అధికారులు ఆయన...
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా
August 06, 2020న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ర్టపతి రామ్నాథ్ కోవింద్.. జమ్ముకశ్మీర్ గవర్నర్గా సిన్హాను నియామకం చేస్తూ ఉత్తర్వులిచ్చా...
జమ్ముకశ్మీర్ ఎల్జీ ముర్ము రాజీనామా!
August 06, 2020నూతన కాగ్గా నియమితులయ్యే అవకాశం న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) జీసీ ముర్ము తన...
బీజేపీకి అచ్చొచ్చిన ఆగస్ట్ 5
August 05, 2020న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం విజయవంతంగా పూర్తిచేశారు. ఆగస్టు 5 న రామాలయానికి భూమిపూజన్ చేయడంతో ఈ తేదీకి ప్రాముఖ్యం వచ్చిందని చెప్పాలి.&n...
జవాన్ ను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు?
August 03, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ కుల్గాం ప్రాంతం నుంచి ఒక సైనికుడు కనిపించకుండా పోయాడు. అతడ్ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని భారత సైన్యం అనుమానిస్తున్నది. తప్పిపోయిన సైనికుడిని వెతకడానికి సైన్యం సెర్చ్ ఆపరేషన...
చైనీస్ స్పాన్సర్లతో ఐపీఎల్ ఎలా నిర్వహిస్తారు? : ఒమర్ అబ్దుల్లా
August 03, 2020శ్రీనగర్ : పొరుగు దేశం చైనా లడఖ్లో చొరబడిన నేపథ్యంలో ప్రజలు చైనా వస్తువులను బహిష్కరిస్తుండగా ఐపీఎల్ తన స్పాన్సర్లందరినీ నిలుపుకోవడానికి అనుమతించబడిందని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నాయకుడు ఒమర్ అ...
వచ్చే ఏడాదికల్లా చీనాబ్ రైల్వే బ్రిడ్జి పూర్తి
August 03, 2020జమ్ము: జమ్ముకశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మిస్తున్న రైల్వే వంతెన వచ్చే ఏడాదికల్లా పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. వంతెనపై మొదటి రైలు 2022 డిసెంబరులో నడుస్తుందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు....
సరిగ్గా 28 ఏండ్ల తర్వాత అయోధ్యకు మోదీ
August 01, 2020న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర భూమిపూజ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమం వేదికపై మోదీతోపాటు కేవలం ఐదుగురికే చోటు ఉంటుందని రామాలయ తీర్థ ట్రస్ట్ ప్రకటించింది. సరిగ్గా 28 ఏండ్ల తర్వాత రెం...
గృహ నిర్బంధం నుంచి పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ విడుదల
July 31, 2020జమ్ము కశ్మీర్ : ఆరు నెలల గృహ నిర్బంధం నుంచి పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు, ఎమ్మెల్యే సజ్జాద్ లోన్ విడుదలయ్యారు. గతేడాది ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేస్తున్న తరుణంలో ఆయనను అదుపులోకి తీసుకుని ఆ...
జమ్ముకు స్మార్ట్ సిటీ హంగులు
July 31, 2020జమ్ము: జమ్మును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో భాగంగా అక్కడ వైఫై హాట్స్పాట్లు, వర్టికల్ గార్డెన్స్, దారిని చూపే హైటెక్ సంకేతాలను ఏర్పాటు చేయనున్నారు. జమ్ముకశ్మీర్ స్మార్ట్ సిటీ మిషన్లో భాగం...
పాక్ బాంబులను నిర్వీర్యం చేసిన ఆర్మీ.. వీడియో
July 28, 2020జమ్మూ : దాయాది పాకిస్థాన్ వక్ర బుద్ధిని ప్రదర్శిస్తోంది. గత కొద్ది రోజులుగా తరచూ తీర నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట, సరిహద్దు గ్రామాలపై తూటాల వర్షం కురిపిస్తుంది. బాంబులత...
పాక్ కాల్పుల ఉల్లంఘన.. భారత్ ప్రతీకారం.. ట్రూపర్ మృతి
July 27, 2020శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడడంతో భారత సైన్యం ప్రతీకార దాడులతో ఓ పాక్ ఆర్మీ ట్రూపర్ మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. పా...
భారీగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు స్వాధీనం
July 26, 2020కుప్వారా : జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని కుప్వారా జిల్లా సద్నాటాప్ ఆర్మీ, పోలీసుల సంయుక్త చెక్పోస్టు వద్ద వాహనంలో తరలిస్తున్న ఆయుధాలు, మాదకద్రవ్యాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు. సద్నాటాప్ చె...
సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు
July 26, 2020షోపియాన్: జమ్ముకశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా దళాలు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఉగ్రవాదుల ఏరివేతను మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో...
మహారాష్ట్ర, జమ్ములో స్వల్ప భూకంపం
July 24, 2020న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్, మహారాష్ట్రలో ఈరోజు తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. జమ్ములోని కాత్రాలో శుక్రవారం ఉదయం 5.11 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.0...
రాజౌరి సెక్టార్లో పాక్ కాల్పులు
July 21, 2020జమ్మూ: జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఫార్వర్డ్ ప్రాంతాలపై పాక్ సైన్యం భారీగా కాల్పులు జరిపింది. అలాగే మోర్టార్ షెల్స్ను ప్రయోగించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని...
పాక్ చొరబాటుదారుడి అరెస్టు
July 18, 2020రాజౌరీ : జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట పాక్ చొరబాటు దారుడిని అరెస్టు చేసినట్లు ఆర్మీ అధికారి శనివారం తెలిపారు. నౌషెరా సెక్టార్లో శుక్రవారం రాత్రి పాక్ వైపు ను...
అమర్నాథ్ సందర్శించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్
July 18, 2020శ్రీనగర్ : కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు రోజుల లడఖ్, జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్నారు. మొదటి రోజు లేహ్లో గడిపిన రక్షణ మంత్రి జమ్ముకశ్మీర్లో ఉన్నారు. అక్కడ నుంచి బాబా అమర్నాథ్ను దర్శించ...
జమ్ములో ఎన్కౌంటర్... ముగ్గురు ముష్కరుల హతం
July 18, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. షోపియాన్ జిల్లాలో ఈ రోజు ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. జిల్లాలోని అన్షిపారా గ...
జమ్ములో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
July 17, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాదళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లాలోని నాగ్నాడ్-చిమ్మెర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భద్ర...
జమ్ముకశ్మీర్లో భూకంపం... 3.9 తీవ్రత
July 17, 2020శ్రీనగర్: ఉత్తర భారతదేశంలో వరుసగా భూకంపాలు వస్తున్నాయి. నిన్న గుజరాత్లో 4.5 తీవ్రతతో భూమి కంపించింది. తాజాగా జమ్ముకశ్మీర్లో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం 4.55 గంటలకు భూమి కంపించిం...
..ఆ గ్రామాలకు 70 ఏండ్ల తరువాత విద్యుత్ ‘సౌభాగ్యం’
July 16, 2020షోపియాన్ : దక్షిణ కశ్మీర్ షోపియాన్ జిల్లా కిల్లార్ ప్రాంతంలోని పలు మారుమూల గ్రామాల్లో దాదాపు 70 సంవత్సరాల తరువాత విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సౌభాగ్య పథకం ద్వారా ...
ఉగ్రవాదులకు సహాయం.. వ్యక్తి అరెస్టు
July 16, 2020జమ్ముకశ్మీర్ : ఉగ్రవాద సహచరుడిని భద్రతా బలగాల సిబ్బంది అరెస్టు చేశారు. లష్కరే-ఇ-తోయిబా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంతో పాటు ఇతర సహాయ సహకరాలు అందిస్తున్న కారణంగా పుల్వామా జిల్లా...
బీజేపీ నేత కిడ్నాప్ కథ సుఖాంతం
July 15, 2020శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో బీజేపీ నాయకుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బీజేపీ నాయకుడు మెహ్రాజుద్దీన్ మల్లాను 12 గంటల అనంతరం క్షేమంగా విడుదల చేశారు. కిడ్నాపర్లు ఆయనకు ఎలాంటి...
నేటి నుంచి కశ్మీర్ అందాలు తిలకించే అవకాశం
July 14, 2020శ్రీనగర్ : ఎన్నో ఏండ్లుగా జమ్ముకశ్మీర్లో పర్యటించాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. నేటి నుంచి పర్యాటకులకు ప్రభుత్వం అనుమతినిస్తున్నది. జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాల...
ఎల్లుండి నుంచి కశ్మీర్లో పర్యాటకులకు అనుమతి
July 12, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ఎల్లుండి నుంచి సందర్శకులను అనుమతించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. జూలై 14 నుంచి కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యాటక రంగాన్ని దశలవారీగ...
ముగ్గురు ఉగ్రవాదులు హతం
July 12, 2020బారాముల్ల : జమ్మూకశ్మీర్లోని బారాముల్ల జిల్లా సోపోర్ పట్టణంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఆదివారం తెల్లవారు జామున ప్రారంభమై...
పాక్ కాల్పుల్లో జవాన్ మృతి
July 10, 2020శ్రీనగర్: భారతదేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నది. భారత బలగాలే లక్ష్యంగా కాల్పులకు పాల్పడుతున్నది. జమ్ములోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్లో ఈ రోజు ఉదయం...
సరిహద్దులో ఆరు వంతెనలను ప్రారంభించిన రాజ్నాథ్
July 09, 2020న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన ఆరు వంతెనలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు. అఖ్నూర్, జమ్మూ సెక్టార్లలో రూ.45 కోట్ల వ్యయంతో సరిహద్దు రహదార...
జమ్ము బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు
July 09, 2020న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో బీజేపీనేత షేక్ వాసింతోపాటు ఆయన తండ్రి, సోదరుడు చనిపోయారు. బందిపోర్లో స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ దుకాణంలో షేక్ వాసిం తన తండ్రి బషీర్ అహ్మద...
కశ్మీర్ లో ఐపీఎస్ అధికారి సస్పెండ్
July 08, 2020కశ్మీర్ : జమ్ముకశ్మీర్ ఐపీఎస్ అధికారి బసంత్ రాత్ను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ అధికారి రాత్ దుష్ప్రవర్తనకు పాల్పడి...
సంచారజాతుల పిల్లలకు ఆర్మీ ఉచిత విద్య
July 08, 2020కశ్మీర్ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డకునేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో దేశమంతటా పాఠశాలలు మూతపడ్డాయి. ఇప్పటికీ స్కూళ్లు తెరుచుకోకపోవడంతో పలు స్కూళ్లు ఆన్లైన్ పాఠాలను బోధిస్తున్నాయి. జమ్ముకశ్మీ...
జమ్ము కశ్మీర్ సరిహద్దులో అభివృద్ధి పనులు ప్రారంభం
July 08, 2020బారముల్లా : గ్రామీణాభివృద్ధి శాఖ (ఆర్డీడీ) బుధవారం జమ్మూ కశ్మీర్లోని ఉరి, బోనియార్ బ్లాక్లలోని వివిధ సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించింది. యురీ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అబ్దుల్...
కశ్మీర్లో భూకంపం.. 4.3 తీవ్రత
July 08, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని రాజౌరీలో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 2.12 నిమిషాలకు భూమి కంపించిందని, దీని తీవ్రత 4.3గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. భూకంప క...
ఉగ్రదాడిలో ఆర్మీ జవాన్ మృతి
July 07, 2020పెద్దపల్లి జిల్లా నాగేపల్లిలో విషాదం పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: జమ్ముకశ్మీర్లో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో తెలం...
21 నుంచి అమర్నాథ్ యాత్ర
July 07, 2020న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్ర ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్నది. కరోనా నేపథ్యంలో ఈసారి కేవలం 10వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. అమర్నాథ్ గుహలోకి రోజుకు 500 కంటే ఎక్కువ మ...
సరిహద్దులో అభివృద్ధి ... వలస కూలీలకు ఉపాధి
July 04, 2020రాజౌరీ : కరోనా సంక్షోభంలోనూ జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్(బీఆర్ఓ) అభివృద్ధి పనులను ప్రారంభించింది. చాలామంది వలస కూలీలు పనులకు వెళ్తూ కష్టకాలంలో ఉ...
అమర్నాథ్ యాత్రకు సన్నాహాలు షురూ!
July 04, 2020కథువా : ప్రసిద్ధ అమర్నాథ్ యాత్రకు సన్నాహాలు మొదలయ్యాయి. యాత్రకు సంబంధించిన తేదీలను ఇంకా నిర్ణయించనప్పటికీ.. యాత్రికులు రావడం ప్రారంభమైతే వారికి అన్నివిధాలుగా సేవలందించేలా సన్నద్ధంగా ఉండాలని అధికార...
శ్రీనగర్లో ఎన్కౌంటర్.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి, ఉగ్రవాది హతం
July 03, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమవ్వగా, ఉగ్రవాదుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందారు. శ్రీనగర్ శివారులోని మలబాగ్ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులకో...
24గంటల్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం
June 30, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో గడిచిన 24గంటల వ్యవధిలో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు, పోలీసులు హతమార్చినట్లు కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ తెలిపారు. అనంతనాగ్ జిల్లాలోని వాఘమా ప...
కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
June 29, 2020శ్రీనగర్: ఉగ్రవాదులకు నిలయంగా మారిన జమ్ముకశ్మీర్లో టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతున్నది. కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ...
జమ్ముకు తరలిన దర్బార్
June 28, 2020శ్రీనగర్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జమ్ముకశ్మీర్ చరిత్రలో నెల ఆలస్యంగా దర్బార్ తలింపు కార్యక్రమాలు మొదలయ్యాయి. జమ్ము నుంచి కోర్టును శ్రీనగర్ తరలించారు. ఆదివారం ఉదయం ఫైళ్లు, ఇతర ముఖ్యపత్ర...
జమ్ములో ముగ్గురు ఉగ్రవాదుల హతం
June 26, 2020పుల్వామా: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. అవంతీపురా సమీపంలోని చెవా ఉలార్ ప్రాం...
కరోనాతో సర్తల్దేవి యాత్ర రద్దు
June 26, 2020శ్రీనగర్: కరోనా వైరస్ ప్రభావం సర్తల్దేవీ యాత్రపై పడింది. కరోనా వైరస్ ఆంక్షల నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో ప్రతి ఏటా జరిగే సర్తల్దేవీ యాత్రను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ యాత్ర ప్రత...
జమ్ములో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
June 25, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని సోపేరీ సమీపంలో ఉన్న హార్డ్శివా గ్రామంలో ఉ...
పీఓకేను కలుపుకోవడమే కేంద్రం ప్రధాన అజెండా: మంత్రి జితేంద్రసింగ్
June 23, 2020న్యూ ఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను ఇండియాలో కలుపుకోవడమే కేంద్ర సర్కారు ప్రధాన అజెండా అని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ స్పష్టం చేశారు. ‘ఈశాన్య రాష్ట్రాల వెంట ఉన్న సరిహద్దు వివాదాల ప...
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
June 23, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రతిరోజు ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయి. నిత్యం జమ్ముకశ్మీర్లోని ఏదో ఒక ప్రాంతంలో ఎన్...
పాక్ కాల్పుల్లో జవాన్ మృతి
June 23, 2020జమ్ము: జమ్ముకశ్మీర్ సరిహద్దుల వెంబడి పాక్ సైన్యం సోమవారం జరిపిన కాల్పుల్లో దీపక్ కర్కీ అనే సైనికుడు మరణించాడు. రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ)తోపాటు పూంచ్ జిల్లాలో కృష్ణ...
కశ్మీర్లో సినిమాకు వేళాయే..
June 22, 2020శ్రీనగర్: కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించే దశకు చేరుకోవడంతో కశ్మీర్లో మళ్లీ వినోదం మెళ్లమెళ్లగా స్వర్ణ దశకు చేరుకుంటున్నది. మూడు దశాబ్దాల తరువాత, మరోసారి కశ్మీర్లో సినిమాలు వినోదాన...
జమ్ములో ఎన్కౌంటర్.. శ్రీనగర్లో ఇంటర్నెట్ బంద్
June 21, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో జాదిబాల్ ప్రాంతంలో భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రహది హతమయ్యాడు. నగరంలోని జాదిబాల్, జూనిమార్ పొజ్వాలపొరా ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రత...
జమ్ముకశ్మీర్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 3.8గా నమోదు
June 16, 2020కట్రా : జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని ఉదమ్పూర్ జిల్లా కట్రా పట్టణ పరిసర గ్రామాల్లో మంగళవారం భూమి కంపించింది. కాట్రా పట్టణానికి 85 కిలోమీటర్ల దూరంలోని తూర్పు ప్రాంతంలో మధ్యాహ్నం 2గంటల 10నిమిషాల...
పాటలతో ఔరా.! అనిపిస్తున్న పదేళ్ల బాలుడు
June 14, 2020పుల్వామా : జుమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాకు చెందిన అరాఫత్ మోహిబిన్ బట్ అనే పదేళ్ల బాలుడు కరోనా సమయంలో తన పాటలతో ప్రజల హృదయాలను కొల్లగొడుతున్నాడు. నాలుగో తరగతి చదువుతున్న ఈ బాలుడు యూట్యూబ్, ...
జమ్ములో లష్కరే ఉగ్రవాది అరెస్ట్
June 12, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. షోపియాన్ జిల్లాలోని ఖోజ్పురాలో లష్కరే తొయిబా ఉద్రవాదిని భద్రతాదళాలు అరెస్టు చేశారు. అతని నుంచి 9ఎంఎం పిస్తోల్, మందుగుండు సామగ్రి స్వాధ...
పాక్ కాల్పులు.. సైనికుడి మృతి
June 12, 2020జమ్ము: జమ్ముకశ్మీర్లోని సరిహద్దుల్లో వరుసగా నాలుగోరోజు పాకిస్థాన్ కాల్పులకు తెగబడింది. రాజౌ రి, పూంచ్ జిల్లాల్లోని నియంత్రణ రేఖ వెంట ఉన్న గ్రామాలు, సైనిక శిబిరాలపై పాక్ సైన్యం పెద్దఎత్తున కాల్ప...
కశ్మీర్లో మరో ఎన్కౌంటర్
June 11, 2020నాలుగు రోజుల్లో వరుసగా మూడో ఎన్కౌంటర్జమ్ముకశ్మీర్లో కొనసాగుతున్నఉగ్రవాదుల...
సుగూలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
June 10, 2020జమ్ముకశ్మీర్ : ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్ రాష్ట్రం షోపియాన్ జిల్లా సుగూ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంపై స్థానిక పోలీసులు...
జమ్ముకశ్మీర్లో భూకంపం.. 3.6గా తీవ్రత
June 09, 2020శ్రీనగర్: ఉత్తర భారతంలో వరుసగా మూడో రోజు భూమి కంపించింది. గత రెండు రోజుల్లో హర్యానా, ఢిల్లీల్లో భూకంపం సంభవించగా, తాజాగా జుమ్ముకశ్మీర్లో వచ్చింది. మంగళవారం ఉదయం 8 గంటల 16 నిమిషాలకు జమ్ములో భూకంపం...
జమ్ముకశ్మీర్లో రెండోరోజూ ఉగ్రవాదుల వేట
June 09, 2020మరో నలుగురు ఎన్కౌంటర్24 గంటల్లో 9 మంది ముష్కరుల మృతిశ్...
జమ్ముకశ్మీర్లో ముగిసిన ఆపరేషన్
June 08, 2020శ్రీనగర్: ఉగ్రవాదులకోసం జముకశ్మీర్లో భద్రతాదళాలలు, సీఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ముగిసిందని డీజీపీ దిల్బాగ్ సింగ్ ప్రకటించారు. షోపియాన్ జిల్లాలో రెండు రోజులపాటు జరిగిన ఆప...
మరో ఇద్దరు జైషే ఉగ్రవాదులు కూడా ఖతం
June 04, 2020ఉగ్రవాది ఫౌజీ ఖతంశ్రీనగర్: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహ్మద్ సంస్థకు చెందిన అబ్దుల్ రహమాన్ అలియాస్ ఫౌజీ భాయ్ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్లోని పుల్వామా...
జమ్ములో ఏడుగురు ఉగ్రవాదుల అరెస్ట్
June 02, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని నౌషెరా సెక్టార్ వద్ద దేశంలోకి అక్రమ చొరబాటుకు యత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. పట్టుబడ్డ ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే-47, పిస్తోల్, గ్రనేడ్లు, ...
కుప్వారాలో ఉగ్రవాది అరెస్ట్.. గ్రెనేడ్లు, బుల్లెట్లు స్వాధీనం
June 01, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రం కుప్వారా జిల్లాలో పోలీసులు ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. అతని నుంచి భారీగా మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్రవాది నుంచి 10 గ్రెనేడ్లు, నాల...
క్వారంటైన్లో కశ్మీర్ గుర్రం
May 27, 2020శ్రీనగర్: కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లోని ప్రజలనే కాకుండా జంతువులను కూడా భయపెట్టిస్తోంది. ఇటీవల ఏనుగు, పులి, పిల్లి, అలుగుకు కరోనా వైరస్ సోకిన వార్తలు రాగా.. తాజాగా గుర్రానికి కరోనా వైరస్ సోకడంతో...
వరంగల్లో గల్లంతు.. కశ్మీర్లో ప్రత్యక్షం
May 27, 202015 ఏండ్ల తర్వాత వాట్సాప్లో ఆచూకీ లభ్యంనర్సంపేట రూరల్(వరంగల్ రూరల్): మతిస్థిమితం లేని వ్యక్తి గత 15 ఏండ్ల క్రితం తప్ప...
కశ్మీర్లో కాల్పులు.. ఓ పోలీసు మృతి
May 21, 2020జమ్ముకశ్మీర్: కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలంతా ఇండ్లకు పరిమితమైన వేళలో.. జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మాత్రం భద్రతా బలగాలపై వరుసగా కాల్పులు తెగబడుతున్నారు. బుధవారం గందర్బాల్ జిల్లాలో ఒక్కసారిగా విర...
శ్రీనగర్లో కాల్పులు.. ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి
May 20, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ గందేర్బాల్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతిచెందారు. బీఎస్ఎఫ్ వాహన శ్రేణి వెళ్తుండగా ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చిన ఉగ్రవాదులు విచక...
ఢాకా నుంచి శ్రీనగర్కు చేరుకున్న భారతీయ విద్యార్థులు
May 12, 2020శ్రీనగర్ : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో చిక్కుకుపోయిన 169 మంది జమ్ముకశ్మీర్ విద్యార్థులు ఈ ఉదయం శ్రీనగర్కు చేరుకున్నారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో విద్యార్థులు శ్రీనగర్కు చేరుకున్నారు. స్క్...
జమ్ముకశ్మీర్లో కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు
May 09, 2020జమ్ముకశ్మీర్: కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 836కు చేరుకుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున...
ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం
May 06, 2020జమ్ముకశ్మీర్: రాష్ట్రంలోని అవంతిపోరాలో షర్షాలీ ఖ్రోవ్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు కలిసి ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. భద్రతా బలగాలు జరిపిన క...
అమరులైన ఐదుగురు వీరులు
May 04, 2020ప్రజల ప్రాణాలను కాపాడి.. కర్నల్, మేజర్, ఇద్దరు జవాన్లు, ఓ ఎస్ఐ మృతిఇ...
కిడ్నాప్కు గురైన బాలికను రక్షించిన పోలీసులు
May 02, 2020జమ్ముకశ్మీర్: రాష్ట్రంలోని రియాసి జిల్లాలో ఆరు రోజుల క్రితం కిడ్నాప్కు గురైన బాలిక(17)ను పోలీసులు రక్షించారు. తురూ గ్రామంలో నివసిస్తున్న మైనర్ను ఏప్రిల్ 28వ తేదీన మసూద్ ఉల్ అర్నాస్ అనే యువకు...
ముగిసిన ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
April 29, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని షోపియాన్ సెక్టార్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఈ ఉదయం ప్రారంభమైన ఎన్కౌంటర్ మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. ఈ ఎన్కౌంటర్లో మొత్తం ముగ్గురు ఉగ్...
కశ్మీర్లో మే 11 వరకు 4జీ సేవలు బంద్
April 28, 2020న్యూఢిల్లీ: కేంద్ర పాలితప్రాంతం జమ్ముకశ్మీర్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం మరోమారు పొడిగించింది. 4జీ సేవలు మే 11 వరకు అందుబాటులో ఉండవని జమ్ముకశ్మీర్ హోం శాఖ ఆదేశాలు జారీ...
సాద్ఖా కింద పంపిణీకి మాస్క్లు కుడుతున్న బాలికలు
April 27, 2020భండార్వాహ్: రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉండటం, దానం (ఛారిటీ-సాద్ఖా) తప్పనిసరి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్లోని దొడా జిల్లాకు చెందిన మంది 12 మంది బాలికలు కరోనా మహమ్మారిపై పోరు కోసం ఉచితంగా పంపిణీ...
జమ్ములో క్యాన్సర్తో తండ్రి మృతి.. ముంబై నుంచి సైకిల్పై బయల్దేరిన కొడుకు
April 25, 2020జమ్ము: అతనో వలస కార్మికుడు. రాష్ట్రంకాని రాష్ట్రంలో క్యాన్సర్తో మరణించాడు. తన కుటుంబీకులను కడసారి చూడాలని, తన సొంతూరికి పంపించాలని చివరి కోరికగా కోరాడు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో అతని మృతదేహాన్ని...
జమ్మూలో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
April 25, 2020జమ్ముకశ్మీర్: కశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో భద్రతాబలగాలు, ఉద్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అవంతిపుర సమీపంలోని గోరీపురా వద్ద జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు...
ఉగ్రవాదుల కాల్పులు ..అమరులైన ముగ్గురు జవాన్లు
April 19, 2020శ్రీనగర్: ఉత్తర కశ్మీర్లోని సోపోర్ పట్టణంలో శనివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బంది అమరులుకాగా, చాలామంది గాయపడ్డారు. జమ్ముకశ్మీ...
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
April 17, 2020న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. దక్షిణ కశ్మీర్లోని దైరూ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం అందడంతో కేంద్ర బలగాలు, జమ్ముక...
24 గంటల్లో 9 మంది ఉగ్రవాదులు హతం
April 05, 2020జమ్ముకశ్మీర్: కశ్మీర్ లోయలో గడిచిన 24 గంటల్లో 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైనికాధికారులు ప్రకటించారు. దక్షిణ కశ్మీర్లోని బాట్పురాలో స్థానిక పౌరులను చంపారన్న సమాచారంతో గాలింపుచర్యలు చేపట...
జమ్ముకశ్మీర్లో నిజాముద్దీన్ ప్రకంపనలు
March 31, 2020న్యూఢిల్లీ, : నిజాముద్దీన్ ప్రకంపనలు కశ్మీర్లోనూ వినిపిస్తున్నాయి. శ్రీనగర్కు చెందిన ఒక వ్యాపారి తబ్లిగి జమాత్ సదస్సుకు హాజరై విమానాల్లో, రైళ్లలో ఇతర ప్రాంతాలకూ ప్రయాణించి తిరిగి స్వస్థలానికి చ...
ఒమర్ అబ్దుల్లా విడుదల
March 25, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దు ల్లా గృహనిర్బంధం నుంచి విడుదలయ్యా రు. దాదాపు 8 నెలల తర్వాత ఆయనకు విముక్తి లభించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పలువ...
ఫరూఖ్కు విముక్తి
March 14, 2020శ్రీనగర్, మార్చి 13: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధినేత ఫరూఖ్ అబ్దుల్లా గృహ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. ఫరూఖ్పై ప్రయోగించిన ప్రజా భద్రతా చట్టాన్ని(పీఎస్ఏ) ప్రభు...
జమ్ముకశ్మీర్ పోలీసుల అదుపులో కుస్తాపూర్ యువకుడు
March 13, 2020జగిత్యాల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ఐఎస్ఐ తీవ్రవాదులకు సాయంచేసిన వ్యక్తికి డబ్బులు పంపించాడన్న ఆరోపణలతో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్కు చెందిన సరికెల లింగన్నను గురువారం తెల్లవారుజాము...
జగిత్యాలలో కశ్మీర్ పోలీసులు
March 04, 2020మల్లాపూర్: కశ్మీర్లో ఐఎస్ఐ ఉగ్రవాదులకు సాయం చేశాడన్న అనుమానంతో అక్కడి పోలీసులు మంగళవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్కు చెందిన సరికెల లింగన్నను అదుపులోకి తీసుకున్నా రు. జమ్ముకశ్మీ...
ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
February 22, 2020జమ్ముకశ్మీర్: భద్రతా దళాల సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్ రాష్ట్ర అనంతనాగ్ జిల్లా బిజ్బెహరాలోని సంగం వద్ద ఈ తెల్లవారుజామున...
కశ్మీర్లో ఆర్థిక, మానసిక సంక్షోభం!
February 19, 2020న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం ఈ ఏడు నెలల కాలంలో జమ్ముకశ్మీర్లో ‘ఆర్థిక, మానసిక, భావోద్వేగ’ సంక్షోభం నెలకొన్నదని జమ్ముకశ్మీర్ మాజీ స...
పుల్వామా అమరుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటు
February 14, 2020జమ్ముకశ్మీర్: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల జ్ఞాపకార్థం స్మారక చిహ్నంను ఏర్పాటు చేశారు. దాడి జరిగిన ప్రాంతం లేథిపురా వద్దనే జవాన్ల పేర్లు, ఫోటోలతో కూడిన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. గతేడ...
హిబ్జుల్ ఉగ్రసంస్థతో సంబంధమున్న ముగ్గురి అరెస్ట్
February 08, 2020జమ్ముకశ్మీర్: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థతో సంబంధమున్న ముగ్గురు వ్యక్తులను జమ్ముకశ్మీర్లోని బుద్గాం పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు హిజ్బుల్ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ...
పన్నుల్లో రాష్ర్టాలకు 41% వాటా
February 02, 2020న్యూఢిల్లీ, ఫిబ్రవరి1: పన్నుల ఆదాయం విభజనలో 15వ ఆర్థిక సంఘం మునుపటి లాగే రాష్ర్టాల వాటాలో కోతకే మొగ్గుచూపింది. పన్నుల ఆదాయంలో రాష్ర్టాలకు 41శాతం వాటా ఇవ్వాలని, కొత్తగా ఏర్పడిన జమ్ముకశ్మీర్, లడఖ్ ...
అన్యాయాన్ని సరిదిద్దేందుకే సీఏఏ
January 29, 2020న్యూఢిల్లీ: చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దేందుకే తమ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) తీసుకొచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. నాటి భారత్-పాక్ ప్రధానులు నెహ్రూ-లియాఖత్ మధ్య ...
కశ్మీర్ భారత్లో భాగమని ఇమ్రాన్ అంగీకరించారు!
January 27, 2020శ్రీనగర్, జనవరి 26: జమ్ముకశ్మీర్ భారత్లో అంతర్భాగమని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) నేత ముజఫర్ హుస్...
భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం
January 17, 2020శ్రీనగర్/జమ్ము, జనవరి 16: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కశ్మీర్ లోయలో భారీ ఉగ్రదాడి జరుపాలని ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను...
హిమపాతం.. మృత్యుపాశం
January 15, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో హిమపాతాలు వరుసగా విరుచుకుపడుతున్నాయి. సోమ, మంగళవారాల్లో సంభవించిన నాలుగు హిమపాతాలతో ఆరుగురు సైనికులుసహా 12 మంది మరణించారు. ప్రకృతిపరమైన కారణాలతో మంచు పెద్ద ఎత్తున ఆకస...
పార్లమెంట్ ఆదేశిస్తే..
January 12, 2020న్యూఢిల్లీ, జనవరి 11: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)పై సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అధినాయకత్వం కోరుకుంటే పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు తాము సిద్ధమేనని చెప్పా...
తాజావార్తలు
- ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి
- ప్రజల్లో మనోధైర్యాన్ని నింపిన టీకా
- పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు
- చెత్త సేకరణకుకొత్త ప్రణాళికలు
- తగ్గుతున్న చౌరస్తాలు.. పెరుగుతున్న యూటర్న్లు
- పార్కుల అభివృద్ధికి చర్యలు
- పేదల సంక్షేమానికి పెద్దపీట
- బ్యాంకింగ్లోకి కార్పొరేట్లకు అనుమతి మంచిదే: ఆదిత్యపూరీ
- చిత్తారమ్మ జాతరకు సర్వం సిద్ధం
- ఆరు దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తాం: మోదీ సంకేతాలు
ట్రెండింగ్
- హాస్పిటల్లో ‘RRR’ హీరోయిన్ అలియా భట్..!
- వరుణ్ధావన్ పెండ్లికి రానున్న స్టార్ హీరోలు..!
- పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నదే అందుకట..!
- విజయ్ దేవరకొండపై భారీ బడ్జెట్ వర్కవుట్ అయ్యేనా..?
- 'వకీల్సాబ్' కామిక్ బుక్ కవర్ లుక్ అదిరింది
- శింబును వెలేసిన నిర్మాతల మండలి..?
- మీరారాజ్పుత్ హొయలు చూడతరమా..!
- ’అల్లుడు అదుర్స్’ కలెక్షన్లలో వెనకబడిందా..?
- కామెడీ టచ్తో ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్
- భాయ్ఫ్రెండ్ గురించి చెప్పిన తాప్సీ