jagityal News
కోరుట్లలో కరోనా కలకలం
March 03, 2021కోరుట్ల: జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో కరోనా కలకలం రేపింది. కోరుట్ల మండలంలోని అయిలాపూర్ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థితోపాటు ప్రధానోపాధ్యాయుడు, మరో టీచర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. పాఠశా...
కారు ఢీకొని బాలుడు మృతి
February 28, 2021జగిత్యాల : జిల్లాలోని వెల్గటూరు మండలం రాజారాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు ఢీకొని బాలుడు మృతిచెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రిక...
పదిహేడు మంది చిన్నారులను కరిచిన వీధికుక్కలు
February 27, 2021జగిత్యాల : జిల్లాలోని రాయికల్ పట్టణంలోని 6వ వార్డులో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. ఆరు బయట ఆడుకుంటున్న పదిహేడు మంది చిన్నారులను కుక్కలు కరిచాయి. చికిత్స కోసం చిన్నారులందరిని జగి...
కరోనా టీకా రెండో డోస్ తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
February 25, 2021జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా టీకా రెండో డోస్ తీసుకున్నారు. గత నెల 25న ఆయన ప్రైవేట్ వైద్యుల కోటాలో ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఇవాళ ఉదయం జిల...
ఇబ్రహీంపట్నంలో వ్యక్తి దారుణ హత్య
February 25, 2021జగిత్యాల: జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గ్రామంలోని వైన్స్ వద్ద బర్లపాటి రాజేశ్వర్ అనే వ్యక్తిని పోశెట్టి కత్తితో పొడిచాడ...
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొప్పుల
February 20, 2021జగిత్యాల : జిల్లాలోని పెగడపెల్లి మండలంలో సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. పెగడపల్లి, నందగిరి గ్రామాల క్లస్టర్ పరిధిలో నిర్మించిన ర...
పేదలకు అండగా ప్రభుత్వం : మంత్రి కొప్పుల
February 19, 2021జగిత్యాల : పేదలకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం, వెల్గటూర్, ధర్మారం, గొల్లపల్లి మండలాల్లోని 81మంది లబ్...
లేలేత కిరణాలు.. ఇసుక తిన్నెలపై చిన్నారుల కేరింతలు
February 17, 2021జగిత్యాల: బాల్యమంటేనే ఆటా పాటా.. సెలవు దొరికితే చాలు తోటి పిల్లలతో కలిసి సందడి చేస్తూ ఉంటారు. మరి వారి ఆటలకు ఇసుక తోడయితే.. ఇక వారి ఆనందానికి అవధులే ఉండవు. భానుడి నులువెచ్చని కిరణాల వెలుతురులో ఇసుక...
సభ్యత్వ నమోదులో జగిత్యాలను ప్రథమస్థానంలో నిలపాలి
February 15, 2021జగిత్యాల : సభ్యత్వ నమోదులో జగిత్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో పొన్నాల గార్డెన్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై జ...
ఆ విగ్రహం పొడవు 0.68 మి.మీ... మరి బరువెంతో తెలుసా?
February 14, 2021జగిత్యాల: ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డా. గుర్రం దయాకర్ మరోమారు తన నైపుణ్యాన్ని చాటుకున్నారు. ప్రపంచంలోనే అరుదైన ‘శివలింగ సమేత శ్రీ భక్త మార్కండేయ’ ఆలింగన విగ్రహాన్ని అత్యంత సూక్ష్మ పరిమాణంలో రూపొంది...
బీజేపీ ప్రమాదకరం: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
February 14, 2021మల్లాపూర్, ఫిబ్రవరి 13: బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. శనివారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండ లం ముత్యంపేట చక్కెర కర్మాగారం ఆవరణలో రైతులతో ముఖాముఖీ నిర్వహించారు...
మంత్రి వేములకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వినతి
February 13, 2021జగిత్యాల : పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతూ జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శనివారం రాష్ట్ర రోడ్లు-భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని కలిసి వినతిపత్రం అ...
ఏసీబీ వలలో అవినీతి చేపలు
February 10, 2021జగిత్యాలలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ముగ్గురుజగిత్యాల కలెక్టరేట్/జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 9: అపార్ట్మెంట్ నిర్మాణ అనుమతుల కోసం రూ.95 ...
జగిత్యాల జిల్లాలో విషాదం.. కరెంట్షాక్తో తల్లి, కొడుకు మృతి
February 04, 2021జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం వడ్డెలింగాపురంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బావి వద్ద విద్యుదాఘాతంతో తల్లి, కుమారుడు మృతిచెందారు. తల్లి జమున(40), కుమారుడు జ్ఞానేశ్వర్(17...
భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం : మంత్రి కొప్పుల
February 02, 2021జగిత్యాల : ఎల్లంపల్లి, కాళేశ్వరం భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాలోని చెగ్యాం, తాళ్ళకొత...
స్వచ్ఛందంగా డ్రైనేజీ ఏర్పాటు
January 25, 2021జగిత్యాల, జనవరి 24: ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా ఆ కాలనీవాసులు స్వచ్ఛందంగా ముందుకు కదిలారు. తొమ్మిది మంది ఏకమై ఏకంగా తమ కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించే పనికి పూనుకున్నార...
జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
January 23, 2021హైదరాబాద్ : ప్రేమ వ్యవహారం యువజంటను బలిగొంది. పెద్దలు ప్రేమ వివాహానికి అంగీకరించరని భావించి యువత ఆత్మహత్య చేసుకోగా.. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడు దుబాయ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. గొ...
మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం : మంత్రి ఈశ్వర్
January 23, 2021జగిత్యాల : టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఎస్డీఎఫ్ నిధులతో పలు అభివ...
వంద రోజుల్లో వెయ్యి కంటి శస్త్రచికిత్సలు
January 23, 2021జగిత్యాల ఎమ్మెల్యే, నేత్రవైద్య నిపుణుడు సంజయ్కుమార్జగిత్యాల, జనవరి 22(నమస్తే తెలంగాణ): ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. క...
కోడి పందాలు ఆడుతున్న తొమ్మిదిమంది అరెస్టు
January 14, 2021జగిత్యాల : కోడి పందాలు ఆడుతున్న తొమ్మిదిమంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక తారకరామనగర్లో కోడి పందాలు ఆడుతున్నారన్న...
ఫిబ్రవరిలోపు డైరీ యూనిట్ల పంపిణీ: మంత్రి కొప్పుల ఈశ్వర్
January 12, 2021హైదరాబాద్ : ఫిబ్రవరిలోపు డైరీ యూనిట్ల పంపిణీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. నూతనంగా అందించే పశువులకు ఇన్సూరెన్స్, ట్యాగింగ్, వాటరింగ్ , ఫుడ్, ...
ఒకేరోజు సర్వీస్చార్జి చెల్లింపు
December 28, 2020సామూహికంగా రూ.4లక్షల బిల్లులు కట్టిన రైతులు ఆదర్శంగా జగిత్యాల జిల్లా వెల్లుల్ల గ్రామ రైతులుమెట్పల్లి రూరల్: వ...
జగిత్యాలలో దారుణం.. మహిళపై యాసిడ్ దాడి
December 23, 2020జగిత్యాల : జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మానవ మృగంగా వ్యవహరించిన యువకుడు వివాహితపై యాసిడ్ పోసి పర్యారయ్యాడు. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ మండలంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. తీవ్రంగ...
ధర్మపురిలో పోలీసుల కార్డన్ సెర్చ్..
December 23, 2020ధర్మపురి : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని దుర్గాకాలనీలో బుధవారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు సీఐ రామ్చందర్రావ్ ఆధ్వర్యంలో ధర్మపురి, బుగ...
తల్వార్లతో నృత్యాలు.. కేసు నమోదు
December 22, 2020జగిత్యాల : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటనలో కొంతమంది యువకులు తల్వార్లతో నృత్యం చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. యువకులు తల్వార్లు తిప్పుతూ నృత్యాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడ...
అక్కా.. మీవల్లే బతికిన
December 18, 2020ఎమ్మెల్సీ కవితకు బాలుడి కృతజ్ఞతలుమూడేండ్ల క్రితం కాలేయ చికిత్స
ఎమ్మెల్సీ కవితకు సాగర్ కుటుంబ సభ్యుల ప్రత్యేక కృతజ్ఞతలు
December 17, 2020జగిత్యాల : అప్పటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత సహాయంతో ప్రాణాపాయం తప్పి పూర్తిగా కోలుకున్న సాగర్ అనే బాలుడి కుటుంబ సభ్యులు గురువారం ఆమెను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాయికల్ మం...
ధర్మపురిలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ప్రారంభం
December 11, 2020జగిత్యాల : ధర్మపురి కేంద్రంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీసమేతంగా శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జడ్పీ ఛైర్ పర్స...
పెళ్లి ఊరేగింపులో గొడవ.. యువకుడి హత్య
December 11, 2020జగిత్యాల: పెళ్లి ఊరేగింపు.. జోరుగా డప్పు చప్పుళ్లు. ఒళ్లు పులకరించిపోయేలా మ్యూజిక్. ఇంకేముంది యువత తమను తాము మైమరచిపోయి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఊపులో కొన్నిసార్లు గొడవలు జరిగే సందర్భాలను ...
‘గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం’
December 02, 2020జగిత్యాల : గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నదని, దేశానికి పట్టుగొమ్మలు పల్లెలే అన్న సిద్ధాంతాన్ని నమ్మి సీఎం కేసీఆర్ అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తున్నారని సంక్ష...
ధర్మపురిలో విరజిమ్మిన ఆధ్యాత్మిక కాంతులు
November 30, 2020ధర్మపురి : ఆకాశాన మిలమిలలాడే చుక్కలన్నీ ఈ కోనేట్లో మణిదీపాలుగా వెలుగొందాయా అన్నట్లుగా మెట్టుమెట్టుకు ఓ దీపం..అజ్ఙాన తిమిరాలు, కష్టాల చీకట్లను తరిమికొడుతూ అడుగుఅడుగుకూ ఓదీపం.. ఒక్కో దీపం అలా జ్వాలా ...
సాఫ్ట్వేర్ ఇంజినీర్ సజీవ దహనం.. అత్తింటి వారి ఘాతుకం
November 24, 2020జగిత్యాల : మూఢ విశ్వాసాలు, కుటుంబ కలహాల అనుమానం నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలయ్యాడు. అత్తింటివారే పెట్రోల్ పోసి అతడిని నిప్పంటించి సజీవ దహనం చేశారు. జగిత్యాల జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన కల...
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి
November 09, 2020జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. నిన్న రాత్రి ఓ కారు.. రోడ్డుపై ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా...
నిరుపేదకు ఎల్ఓసీ అందించిన మంత్రి కొప్పుల
November 04, 2020జగిత్యాల : అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద మహిళకు సంక్షేమ శాఖల మంత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆపన్న హస్తం అందించారు. చికిత్స చేయించుకునేందుకు బాధితురాలికి ఎల్ఓసీ ( లెటర్ ఆఫ్ క్రెడిట్)ని అందజేశారు...
జగిత్యాలలో అప్పు తీర్చడంలేదని వ్యక్తి హత్య
November 02, 2020జగిత్యాల: అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న గాంధీనగర్లో తీపిరెడ్డి గంగారెడ్డిని ఆదివారం అర్థరాత్రి దారుణ హత్య చేశార...
చర్లపల్లి, గుల్లకోటలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
October 31, 2020జగిత్యాల : జిల్లాలోని వెల్గటూర్ మండలం చర్లపల్లి, గుల్లకోట గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ర్ట సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చర్లపల్లి వరి ధాన్య...
జ్యూట్ బ్యాగుల అల్లికల శిక్షణా కేంద్రం ప్రారంభం
October 31, 2020జగిత్యాల : జిల్లాలోని గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో జ్యూట్ బ్యాగుల అల్లికల శిక్షణా కేంద్రాన్ని రాష్ర్ట సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ప్రారంభించారు. షెడ్యూల్ కులాల సేవా సహకా...
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
October 30, 2020జగిత్యాల : రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో మక్కలు, ధాన్యం కొను...
జగిత్యాల.. హత్య కేసులో తండ్రి సహా ముగ్గురికి యావజ్జీవం
October 28, 2020జగిత్యాల క్రైం : ఓ యువతి హత్య కేసులో తండ్రి, పినతల్లి వారికి సహకరించిన మరో వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.12వేల చొప్పున జరిమానా విధిస్తూ జగిత్యాల సెకండ్ అ...
సెల్ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
October 27, 2020జగిత్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు సెల్ఫోన్ కొనివ్వలేదని మనస్థాపానికి గురై విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలివి.. కొడిమ్...
బైక్లు ఢీకొన్న ఘటనలో ఐదేళ్ల బాలుడు దుర్మరణం
October 15, 2020జగిత్యాల : ఎదురెదురుగా వస్తున్నరెండు బైక్లు అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద సంఘటన జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ స్టేష...
కుటుంబ కలహాలతో గృహిణి, ర్యాంకు రాలేదని విద్యార్థి..
October 06, 2020హైదరాబాద్ : రాష్ర్టంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న విషాదల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుం...
ఇవి తెలంగాణతో ప్రేమలోపడ్డాయ్..
October 05, 2020హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. హరితహారంలో భాగంగా విస్తృతంగా మొక్కలను నాటారు. అడవుల సంరక్షణ, పశుపక్షాదుల కోసం ప్రత్యేక పథకాలు, ఔషధ మొక్కల...
కోరుట్లలో దారుణం.. వ్యక్తిని కట్టేసి గొంతుకోసి హత్య
October 04, 2020కోరుట్ల : జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. కోరుట్ల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో ఆలకుంట చిన్నలక్ష్మయ్య (48) అనే వ్యక్తి శనివారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. గ్రామ పంచాయతీ భవనం ఫిల్లర్కు కట్టేసి గ...
టీఆర్ఎస్లోకి అబ్బాపూర్ గ్రామ కాంగ్రెస్, బీజేపీ నాయకులు
October 02, 2020జగిత్యాల : జిల్లాలోని గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామం నుండి కాంగ్రెస్, బిజెపి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు శుక్రవారం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ...
దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటర్ ట్రై సైకిళ్ల పంపిణీ
October 02, 2020జగిత్యాల : జిల్లాలోని గొల్లపల్లి మండలం ఏడీఐపీ పథకం ద్వారా మొత్తం 25 మంది అర్హులైన దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటర్ ట్రై సైకిళ్లు మంజూరు అయ్యాయి. ఈ ట్రై సైకిళ్లను రాష్ర్ట సంక్షేమశాఖ మంత్రి కొప్...
జగిత్యాల జిల్లాలో భారీ వర్షం..
September 18, 2020జగిత్యాల : జగిత్యాల జిల్లాను నాలుగురోజులుగా కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ధర్మపురి, బుగ్గారం మండలాల్లో ఎడతెరిపి లేకుం...
అభివృద్ధిలో జిల్లాను ముందు వరుసలో ఉంచుతా : మంత్రి కొప్పుల ఈశ్వర్
September 12, 2020జగిత్యాల : అభివృద్ధిలో జగిత్యాల జిల్లాను ముందు వరుసలో ఉంచుతానని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం ఆయన వెల్లటూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి లబ్ధ...
హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
September 10, 2020జగిత్యాల : జిల్లాలోని కొండగట్టు వద్ద ఓ కారు అదుపుతప్పి హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో విరిగిన విద్యుత్ స్తంభం, తెగిన విద్యుత్ తీగలు కారుపై పడ్డాయి. కాగా తృటిలో పెనుప్రమాదం తప్పి...
చెరువులను నింపటంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షా సమావేశం
August 29, 2020హైదరాబాద్ : వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల మండలాల ప్రాంత ప్రజాప్రతినిధులు, నీటిపారుదలశాఖ అధికారులతో రాష్ర్ట సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం నగరంలోని బీఆర్కేఆర్ భవన్లో ...
సొంతింటి కల సాకారం
August 29, 2020కొత్తగూడెం/కొడిమ్యాల/మరిపెడ: నిరుపేదలు సమాజంలో గౌరవంగా బతకాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, అందుకే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ...
దేశ యూట్యూబ్ సంచలనంగా మారిన గంగవ్వ
August 19, 2020హైదరాబాద్ : ఇది డిజిటల్ యుగం. సమాచార ప్రపంచం. ఒకరి ప్రతిభను పనిగట్టుకొని ఇంకెవరో గుర్తించాల్సిన పనిలేదు. ఒకరి మన్ననల కోసం, గుర్తింపు కోసం ప్రాథేయపాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. స...
హోం క్వారంటైన్లో ఉన్న వ్యక్తి ఆత్మహత్యాయత్నం
July 28, 2020హైదరాబాద్ : ఇటీవల గల్ఫ్ దేశం నుంచి వచ్యిన ఓ వ్యక్తి హోం క్వారంటైన్లో ఉండి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు.. జగిత్యాల జిల్లా సారంగ్పూర్ మండలానికి చెందిన యువకుడు గల్ఫ్ దేశాల్లో కూలి...
కత్తులతో పుట్టినరోజు చేసుకున్న ఏడుగురికిపై కేసు
July 12, 2020జగిత్యాల : కత్తులతో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న ఏడుగురి యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుండా ప్రశా...
వర్రి వాగుపై చెక్డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన
June 27, 2020జగిత్యాల : రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బీర్పూర్ మండలం తాళ్లధర్మారం గ్రామంలో వర్రి వాగుపై చెక్డ్యామ్ నిర్మాణానికి మంత్రి శంకుస్...
'రైతులను ఇబ్బంది పెట్టిన మిల్లర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి'
June 20, 2020జగిత్యాల : ఇటీవల పంట కొనుగోలులో రైతులను ఇబ్బందులు పెట్టిన మిల్లర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని జిల్లా కలెక్టర్ను కోరడం జరిగిందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా జగిత్యాల...
జైనుల కోట్ల నర్సింహులపల్లె
June 14, 2020కనుమరుగైన వేల ఏండ్ల చరిత్ర వెలుగులోకి బయటపడ్డ క్రీ.పూ. పదో శతాబ్దం నాటి ...
పాడికి ప్రోత్సాహం
June 12, 2020తొర్రూరు: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాడి రైతులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించనుంది. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీ పరిధిలో వరంగల్ అర్బన్, వరంగల్ ...
నేడు జగిత్యాలలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన
June 07, 2020జగిత్యాల : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోమవారం వరంగల్ రూరల్, జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8గంటలకు ఆయన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల క...
శ్రామిక్ రైలులో 865 మంది వలస కార్మికులు
May 30, 2020జగిత్యాల : లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ వలస కార్మికులను స్వగ్రామాలకు చేర్చేందుకు శ్రామిక రైలు జగిత్యాల జిల్లాకు చేరుకుంది. ఛత్రపతి శివాజీ టర్మినల్ నుంచి బయలుదేరి నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ వ...
వేర్వేరు దుర్ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మృతి
May 23, 2020హైదరాబాద్ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మెదక్ జిల్లా రాయాయంపేటలో రెండు బైక్లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగ...
కేసీఆర్ మాట.. తెలంగాణ రైతన్న బాట
May 20, 2020జగిత్యాల : పంటల సాగు విషయంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గాదెపెల్లి గ్రామ రైతులు స్వాగతించారు. ప్రభుత్వం నూతనంగా నిర్దేశించిన పంటలను సాగు చేస్తామని నేడు గ్ర...
కొండగట్టులో వైభవంగా పెద్ద జయంతి ఉత్సవాలు
May 17, 2020మల్యాల : జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి పెద్ద జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఆలయ అర్చకులు, అధికారుల సమక్షంలోనే భక్తులకు అనుమతి లేకుండా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భం...
జగిత్యాలలో మరో మూడు కరోనా కేసులు
May 15, 2020జగిత్యాల : జిల్లాలో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఉపాధి కోసం ముంబాయి వలస వెళ్లి తిరిగి స్వగ్రామాలకు వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. మల్యాల మండలం తాటి పెళ్లి గ్రామానికి ...
బహరేన్ ఎన్నారై టీఆర్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ
April 27, 2020జగిత్యాల: టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బహరేన్ ఎన్నారై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో ...
నిరుపేదలు, ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు పంపిణీ
April 25, 2020జగిత్యాల : జిల్లా కేంద్రంలో స్థానిక నిరుపేదలకు, ఆటో డ్రైవర్లకు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నేడు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఉమాశంకర్ గార్డెన్లో 21వ వార్డులోని పేదలకు దాతల సహకా...
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు
April 18, 2020జగిత్యాల: జిల్లాలోని తాటిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో భర్త గంగారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, అతడి భార్య తీవ్రంగా...
ధర్మపురిలో 822 మందికి మంత్రి కొప్పుల నిత్యావసరాలు పంపిణీ
April 18, 2020జగిత్యాల : జిల్లాలోని ధర్మపురి పట్టణంలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం 822 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వీరిలో 400 మంది ఆటో డ్రైవర్లు, 58 మంది పారిశుద్ధ్య కార్మికులు,...
గొల్లపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
April 17, 2020జగిత్యాల : జిల్లాలోని గొల్లపల్లి మండలం ఆత్మకూర్, దమ్మన్నపేట్, చందోళి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నేడు ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాప్తి న...
నెగెటివ్ నేపథ్యంలో క్వారంటైన్ నుంచి ఇళ్లకు తరలింపు
April 08, 2020జగిత్యాల : ఢిల్లీ మర్కత్ ప్రార్థనలో పాల్గొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని క్వారంటైన్లో ఉన్న 52 మంది కోరుట్ల వాసులను కరోనా నెగెటివ్ నేపథ్యంలో అధికారులు బుధవారం వారి ఇళ్లకు తరలించారు. కోరుట్ల నుంచ...
భక్తులు లేకుండానే కొండగట్టు అంజన్న జయంతి వేడుకలు
April 08, 2020కొండగట్టు: ప్రతి ఏడాది జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం కొండగట్టులో హనుమంతుడి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేవి. కానీ ఈ సారి కరోనా మహమ్మారి కారణంగా భక్తులు లేకుండానే హనుమ జ...
విద్యుత్ షాక్తో కార్మికుడు మృతి
March 27, 2020జగిత్యాల: విద్యుత్ షాక్తో ఓ భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్న బాల కార్మికుడు మృతిచెందగా, మరో వ్యక్తి ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. జగిత్యాల టౌన్ సీఐ జయేష్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆంద్రప...
మానవత్వాన్ని చంపేసిన కరోనా...
March 27, 2020సిరిసిల్ల : ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకునేందుకు సైతం ‘కరోనా’ అనుమానం అడ్డకట్ట వేస్తున్నది. ఇంతకు ముందు ఎవరైనా మూర్చ వ్యాధితో పడిపోయారంటే జనం చుట్టూ చేరి రోగికి సపర్యలు చేసేవారు. చేతిలో తాళాల గుత్తి...
అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆటోల పట్టివేత
March 23, 2020కోరుట్ల : కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన క్రమంలో పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా రెండు వైన్ షాపుల నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నార...
నీటికుక్కల జాడకు అన్వేషణ
March 08, 2020జగిత్యాల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట పెద్ద వాగు, పెద్దచెరువు ప్రాంతాన్ని జిల్లా అటవీ అధికారి శనివారం రాత్రి పరిశీలించారు. మూడురోజుల క్రితం వేంపేట వాగులో, తర్వా...
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
March 05, 2020హైదరాబాద్ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల్లో మొత్తం ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచెర్ల గ్రామంలో విషాదం నెలకొంది. బైక్పై వ...
పట్టణ ప్రగతితో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం: మంత్రి కొప్పుల
February 28, 2020జగిత్యాల: పట్టణ ప్రగతితో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలు పరిష్కారమౌతాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొపుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలో శుక్రవారం జరిగిన పట్టణ ప్...
పసుపునకు మద్దతు ధర ప్రకటించండి
February 25, 2020జగిత్యాల రూరల్: పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని రైతు ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐక్యవేదిక నాయకులు సోమవారం జగిత్యాలలో డీఆర్వో ఆరుణశ్రీకి వినతిపత్రమిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడు...
అభివృద్ధి దిశగా తీర్చిదిద్దండి : మంత్రి ఈటల రాజేందర్
February 20, 2020జగిత్యాల : చదువుకున్న వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. పట్టణాలను అభివృద్ధి దిశగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జగిత్యాల జిల్లా పట్టణ ప్రగతి సమీక్ష సమావేశ...
నిరుపేద కుటుంబానికి మంత్రి కొప్పుల వైద్య ఖర్చులు అందజేత
February 12, 2020హైదరాబాద్: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చందోళి గ్రామానికి చెందిన రాజన్న అనే వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకునేందుకు కనీస నగదు లేని నిరుపేద కుటుంబం సాయం కోరుత...
పసుపు బోర్డు ఏర్పాటుచేయాలి
February 07, 2020నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో పోటీచేసిన రైతుల డిమాండ్జగిత్యాల రూరల్ : పసుపునకు ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్లో పోటీచేసిన రైతులు డిమాం డ్ చేశారు. జగిత్య...
భార్యపై తుపాకి కాల్పులు.. మేనమామకు తీవ్రగాయాలు
February 04, 2020జగిత్యాల: జిల్లాలోని గొల్లపల్లి మండలం ఇస్రాజ్పల్లిలో కాల్పుల కలకలం చెలరేగింది. భార్యను చంపేందుకు భర్త తుపాకీతో కాల్పులు జరిపాడు. కాగా అడ్డువచ్చిన మేనమామ రాజిరెడ్డికి బుల్లెట్లు తగిలి తీవ్రగాయపడ్డా...
జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్ విజయం
January 25, 2020జగిత్యాల: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు కొనసాగుతుంది. జగిత్యాల జిల్లావ్యాప్త మున్సిపల్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయ పతాక ఎగురవేసింది. జగిత్యాల మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో టీ...
తాజావార్తలు
- రైతు ఆదాయం రెట్టింపు ఎలా?
- చమురు ధరల పెంపు అహేతుకం
- మళ్లీ పుంజుకున్న బిట్కాయిన్
- నీతిమాలిన నిందలు
- హిందుత్వానికి అసలైన ప్రతీక
- కోటక్ చేతికి ఆర్మీ జవాన్ల వేతన ఖాతాలు!
- అదనపు భద్రత+ ఏబీఎస్తో విపణిలోకి బజాజ్ ప్లాటినా-110
- మిల్క్ టూ వంటనూనెల ధరలు ‘భగభగ’!..
- ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్రావుకు చిన్నచూపు
- ప్రైవేట్ ఉద్యోగాల రిజర్వేషన్ హర్యానాకు డిజాస్టర్:ఫిక్కీ
ట్రెండింగ్
- బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఐటీ దాడులు
- మహేష్ బాబుపై మనసు పడ్డ బాలీవుడ్ హీరోయిన్
- ఆ రోల్ చేయాలంటే అందరూ సిగ్గుపడతారు: జాన్వీకపూర్
- వీడియో : భోజనం భారత్లో.. నిద్ర మయన్మార్లో
- కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ కు యశ్ స్పెషల్ ట్రీట్..!
- నవీన్, ప్రియదర్శిలను ప్రభాస్ ఇంట్లోకి రానివ్వని సెక్యూరిటీగార్డు..వీడియో
- పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా
- అందరూ లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అంటున్నరన్న..జాతిరత్నాలు ట్రైలర్
- ఆధార్ నంబర్ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి
- అరణ్య అప్డేట్..రానా తండ్రిగా వెంకటేశ్..!