iit News
ఇంజినీరింగ్ విద్యార్థులకు భావోద్వేగ, సామాజిక నైపుణ్యాలు అవసరం: వెంకయ్యనాయుడు
March 04, 2021తిరుపతి: సాంకేతిక నైపుణ్యంతోపాటు భావోద్వేగ, సామాజిక నైపుణ్యాలను కూడా ఇంజినీరింగ్ విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మారేందుకు ఈ నైప...
ఐఐటీహెచ్లో ఎలాన్ సంబురం
March 04, 2021ఈ నెల 11 నుంచి 14 వరకు ఆన్లైన్లోనే కార్యక్రమాలు విద్యార్థుల్లో ప్రతిభ వెలికితీసేందుకు వర్క్షాపులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రూ.3 లక్షల ప్రైజ్మనీ
ఆత్మనిర్భర్ భారత్ కోసం పాటుపడాలి
March 04, 2021ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులకు ప్రధాని మోదీ సూచనకంది, మార్చి 3: ఐఐటీయన్లు ఆత్మనిర్భర్ భారత్ కోసం పాటుపడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుధవారం సంగారెడ్డి జిల...
ఇంధనాన్ని ఆదా చేద్దాం
March 02, 2021పోరస్ రేడియంట్ బర్నర్ స్టౌల ఆవిష్కరణఐఐటీ గౌహతీ శాస్త్రవేత్తల సృష్టి
ఐఐటీ అంటే ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇండీజీనస్ టెక్నాలజీ
February 23, 2021న్యూఢిల్లీ: ఐఐటీ ఖరగ్పూర్ 66వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. 21వ శతాబ్ధంలో భారత్ చాలా మారిందన్నారు...
ఐఐటీల్లో పాలన సంస్కరణలపై 4 కమిటీలు
February 23, 2021న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఐఐటీల్లో నూతన విద్యావిధానం అమలుపై ఐఐటీ కౌన్సిల్ నాలుగు కమిటీలను ఏర్పాటుచేసింది. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్కు స్వయంప్రతిపత్తి, విధాన నిర్ణాయక మండలి సెనేట్ పునర్వ్యవస్థీకరణ, డ...
రేపటినుంచి జేఈఈ మెయిన్ తొలివిడుత పరీక్షలు
February 22, 2021హైదరాబాద్: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్ఐటీ తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2021 తొలివిడుత పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు పరీక్షల...
చురుకైన శునకం.. అందుకున్నది సన్మానం
February 20, 2021మొయినాబాద్లోని ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ శిక్షణ అకాడమీ(ఐఐటీఏ)లో స్నిప్పర్ డాగ్స్ లూసీ, డైసీలు 8 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్నాయి. ఇటీవల జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్లో లూసీ రాష్ర్ట స్థాయిల...
ట్రిపుల్ ఐటీలో స్మార్ట్ అనలిటిక్స్ కోర్సు
February 20, 2021హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ), టాలెంట్ స్ప్రింట్ అనే సంస్థ సంయుక్తంగా ఐవోటీ అండ్ స్మార్ట్ అనలిటిక్స్లో పీజీ సర్టిఫికెట్ కో...
ఐఐటీ పరిశోధకుల ఆవిష్కరణలు భేష్
February 15, 2021దేశాభివృద్ధికి, ఆర్థిక ప్రగతికి ఆవిష్కరణ ప్రధాన వనరు. శాస్త్ర-సాంకేతిక రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు ఇప్పటికే ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చాయి. వైద్య, ఆరోగ్య, రోదసి, సామా...
ఐఐటీ మద్రాస్ డిస్కవరీ క్యాంపస్ను ప్రారంభించిన మోదీ
February 14, 2021న్యూఢిల్లీ : చెన్నై సమీపంలోని థాయూర్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) డిస్కవరీ క్యాంపస్ను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ వర్చువల్ ప్రారంభోత్సవం తమిళనాడు గ...
23 నుంచి జేఈఈ మెయిన్.. అడ్మిట్ కార్డుల విడుదల
February 12, 2021హైదరాబాద్: దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. ఈ పరీక్షల కోసం దరఖాస్తు చే...
గంటకు 85 కి.మీ.. ఐఐటీ హైదరాబాద్తో కలిసి అభివృద్ధి
February 12, 2021ఎట్రిస్ట్ 350గా నామకరణం గంటచార్జ్ చేస్తే 120 కి.మీ. ప్రయాణంగరిష్ఠ వేగం గంటకు 85 కి.మీఆగస్టు 15 నుంచి అందుబాటులోకి...
డ్రోన్ హెలికాప్టర్ తయారు చేసిన ఐఐటీ కాన్పూర్
February 04, 2021లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఐఐటీ కాన్పూర్ డ్రోన్ హెలికాప్టర్ను తయారు చేసింది. ఆ సంస్థ ఏరోనాటిక్స్ విభాగం ఒక స్టార్టప్ సంస్థ సహకారంతో దీనిని అభివృద్ధి చేసింది. ఈ మానవరహిత డ్రోన్ హెలికాప్టర్ ...
మానవ ప్రమేయం తగ్గిస్తూ ఆన్లైన్ విధానం పెంచాలి
February 02, 2021హైదరాబాద్ : రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు, రెన్యూవల్స్, తనిఖీలు, రికార్డులు, రిపోర్ట్స్ తదితర అంశాలకు సంబంధించిన నిర్వహణ నివేదికల ప్రక్రియలను మరింత సరళతరం చేయాలని, ఈ అంశాల్లో మానవ ప్రమ...
ప్రైవేట్కు దీటుగా గురుకులాలు
January 30, 2021నిరుపేద విద్యార్థులకు ఐఐటీ, మెడిసిన్ సీట్లువిద్యార్థుల అభినందన సభలో మంత్రి కొప్పులహైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్, కార్పొరేట్ విద్యాస...
గ్రామీణ ప్రాంతాల కోసం డిజిటల్ హెల్త్ సిస్టం అభివృద్ధి
January 15, 2021ఢిల్లీ : గ్రామీణ ప్రాంతాల అవసరాలు తీర్చేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) గువహతి డిజిటల్ హెల్త్ సిస్టంను అభివృద్ధి చేసింది. చార్మ్ హెల్త్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ దీన్ని ధృవీకరించి...
జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్..
January 07, 2021న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కళాశాలలు ఐఐటీల్లో ప్రవేశానికి జరిగే జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్ష జూలై మూడో తేదీన జరుగనున్నది. ఈ సంగతి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ గురువా...
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఎప్పుడంటే?
January 07, 2021న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలపై ఏర్పడిన సందిగ్ధత మరికొద్దిసేపట్లో తొలగిపోనుంది. దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఈ పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఇవాళ ...
అలెక్సా.. ఇక అచ్చతెలుగులో
January 05, 2021ఐఐటీ హైదరాబాద్ వినూత్న ఆవిష్కరణహైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ముచ్చటించిన అలెక్సా యాప్ ఇకపై అచ్చ తెలుగులోనూ...
7న జేఈఈ అడ్వాన్స్డ్ తేదీల ఖరారు
January 04, 2021న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల తేదీలపై మరో మూడు రోజుల్లో స్పష్టత రానుంది. జనవరి 7న కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్...
హైదరాబాద్లో 135 కోట్లతో నావిగేషన్ టెస్ట్ బెడ్
December 28, 2020హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: దేశంలోనే తొలిసారిగా ఐఐటీ హైదరాబాద్లో అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్ ఏర్పాటు కానున్నది. రూ.135 కోట్లతో రెండెకరాల స్థలంలో కేంద్ర శాస్త్ర, స...
చిట్టీల పేరుతో రూ.2.5 కోట్లకు కుచ్చుటోపీ.. ముగ్గురి అరెస్టు
December 26, 2020హైదరాబాద్ : చిట్టీలు కట్టించుకొని పెట్టుబడిదారులను నట్టేట ముంచిన ముగ్గురిని కేబీహెచ్బీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కూకట్పల్లికి చెందిన చేగొండి సూర్యనారాయణ, చోగొండి కనకదుర్గ, చేగొండి మ...
సగటున పెరిగిన ఐఐటీయన్ల ప్యాకేజీలు
December 21, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా.. ఐఐటీల్లో తొలిదశ క్యాంపస్ సెలక్షన్లపై ఎటువంటి ప్రభావం పడలేదు. ఐఐటీయన్లకు ప్రత్యేకించి ఆసియా దేశాల కంపెనీలు భారీ ఆఫర్లు ఇచ్చాయి. వర్చువల్ ప...
ఐఐటీ విద్యార్థులకు భలే లక్కీ ఛాన్స్
December 17, 2020న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారితో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. పలు సంస్థలు పొదుపు చర్యలు పాటిస్తున్నాయి. కానీ మనదేశంలో ఏడు కంపెనీలు మాత్రం క్యాంపస్ సెలక్షన్లలో అదీ ఐఐటీ ...
అన్ని కాలేజీల్లో కొవిడ్ టెస్టులకు అనుమతి
December 16, 2020చెన్నై : తమిళనాడులోని ఐఐటీ మద్రాస్లో కరోనా వైరస్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఒక్క ఐఐటీ మద్రాస్ క్యాంపస్లోనే దాదాపు 200 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. క్యాం...
జేఈఈ మెయిన్ గందరగోళం
December 16, 2020పరీక్షల నిర్వహణపై సందిగ్ధంలో ఎన్టీఏతేదీల ప్రకటన.. గంటల్లోనే యూటర్న్
జేఈఈ మెయిన్- 2021 షెడ్యూల్ విడుదల
December 15, 2020న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈసారి నాలుగు విడుతల్లో జేఈఈ మెయిన్ నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ...
మీ టూత్పేస్ట్లో ట్రైక్లోసన్ ఉందా.. అయితే డేంజరే!
December 15, 2020హైదరాబాద్: మీరు రోజూ వాడే సబ్బు లేదా టూత్పేస్ట్ లేదా డియోడరెంట్లలో ట్రైక్లోసన్ ఉందేమో చూడండి. ఈ రసాయనం ద్వారా నాఢీ వ్యవస్థ దెబ్బ తింటున్నట్లు తాజాగా ఐఐటీ-హైదరాబాద్లోని పరిశోధకులు గుర్త...
ఐఐటీ మద్రాస్లో 183కు చేరిన కరోనా కేసులు
December 15, 2020చెన్నై: ఐఐటీ మద్రాస్లో కరోనా బాధితుల సంఖ్య మరింత పెరగింది. మంగళవారం నాటికి క్యాంపస్లోని మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 183కు చేరింది. ఇటీవల మొత్తం 514 మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు న...
మద్రాస్ ఐఐటీలో కరోనా పడగ
December 15, 2020చెన్నై: మద్రాస్ ఐఐటీపై కరోనా పడగ విప్పింది. దాదాపు 104 మంది మహమ్మారి బారినపడ్డారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే. వీరంతా దవాఖానలో చికిత్స పొందుతున్నారని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని రాష్ట్ర ఆరోగ...
వంద మంది విద్యార్థులకు కరోనా
December 14, 2020చెన్నై : మద్రాస్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన వంద మంది విద్యార్థులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఇనిస్టిట్యూట్ పరిధిలో మొత్తం 104 మంది వైరస్కు పాజ...
ఐఐటీ మద్రాస్లో 66 మంది విద్యార్థులకు కరోనా
December 14, 2020చెన్నై : ఐఐటీ మద్రాస్లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నిన్నటి వరకు 66 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 700 మందికి కరోనా పరీక్షలు...
ఐఐటీ-హైదరాబాద్ విద్యార్థులకు 222 ప్లేస్మెంట్ ఆఫర్లు
December 09, 2020సంగారెడ్డి : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) విద్యార్థులు ఈ ఏడాది మొదటిదశ క్యాంపస్ ఇంటర్వ్యూలో 222 ప్లేస్మెంట్ ఆఫర్లు పొందారు. 30 అంతర్జాతీయ ఆఫర్లతో సహా 63 కంపెన...
గ్వాలియర్ వీధుల్లో ఐఐటీ కాన్పూర్ ఇంజినీర్ భిక్షాటన
December 08, 2020భోపాల్: ఐఐటీలో సీటు సంపాదించుకునేందుకు వేలాది మంది విద్యార్థులు ఏటా పోటీపడి చదువుతున్నారు. కొద్దిమంది మాత్రమే సీటు సంపాదించి దేశం గర్వించదగ్గ ఇంజినీర్గా తయారవుతారు. అయితే, దురదృష్టవశాత్తు ఎంతో ఘనత...
కార్పొరేట్ మాయాప్రపంచం
December 08, 2020పృథ్వీ దండమూడి, మైరా దోషి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఐఐటి కృష్ణమూర్తి’. శ్రీవర్ధన్ దర్శకుడు. ప్రసాద్ నేకూరి నిర్మించారు. ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్...
ఐఐటీ మద్రాస్.. తొలి రోజే 123 మందికి ఆఫర్లతో రికార్డు
December 02, 2020చెన్నై: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్లో ప్లేస్మెంట్స్ సీజన్ ప్రారంభమైంది. తొలి రోజు తొలి సెషన్లోనే 123 మంది ఆఫర్లు అందుకున్నారు. వీరిని 22 కంపెనీలు హైర్ చేసుకున్నాయి....
అభివృద్ధిలో తెలంగాణ దూకుడు
November 29, 2020కొత్త రాష్ట్రమైనా వేగంగా ప్రగతిడీపీఐఐటీ అడిషనల్ సెక్రటరీ సుమిత్రా దావ్రా ప్ర...
నిట్ యూనివర్శిటీ12వ వార్షిక ఉపన్యాసం...
November 24, 2020ఢిల్లీ :ఉన్నత విద్యలో ఆవిష్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో పాటు అభివృద్ధి చెందుతున్న విజ్ఞాన సమాజంలో అభ్యాసాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో లాభాపేక్ష లేని నిట్ యూనివర్శిటీ (ఎన్యు) తమ 12వ వార్షిక ఉపన్...
అక్కడ చదివితే ఉద్యోగం పక్కా!
November 19, 2020న్యూఢిల్లీ: అక్కడ చదివితే ఉద్యోగం తప్పనిసరిగా లభిస్తుంది. అవును.. దేశంలో అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న యూనివర్సిటీగా ఐఐటీ ఢిల్లీ నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉద్యోగ అ...
దోసకాయ తొక్కలతో.. ప్యాకేజింగ్ మెటీరియల్
November 18, 2020ఐఐటీ-ఖరగ్పూర్ పరిశోధకుల అభివృద్ధిన్యూఢిల్లీ: దోసకాయ ముక్కలతో పచ్చడి, సలాడ్లు చేసుకుంటాం. వాటి తొక్కలను బయట పడేస్తాం. అయితే, ఈ తొక్కలతో పర్యావరణ హిత ఫుడ...
పేపర్ కప్స్లో టీ తాగితే.. ఆరోగ్యానికి ముప్పే!
November 10, 2020న్యూఢిల్లీ: డిస్పోజల్ పేపర్ కప్స్లో టీ తాగితే ఏంకాదని మనం అనుకుంటాం. కాని ఆరోగ్యానికి అసలుకే ముప్పట. అవి ఎంతమాత్రం సురక్షితం కాదని ఓ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...
ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ శర్మకు స్వర్ణ జయంతి ఫెలోషిప్
November 08, 2020సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్లో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ శర్మ ప్రతిష్ఠాత్మక స్వర్ణ జయంతి ఫెలోషిప్కు ఎంపికయ్యారు. 2019-20 సంవత్సరానికి గ...
వర్చువల్ రియాల్టీ.. వర్కింగ్ రియాల్టీగా మారింది
November 07, 2020హైదరాబాద్: ఐఐటీ వార్షిక 51వ కాన్వకేషన్లో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇవాళ సీవీ రామన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు. రామన్ స...
ప్రపంచస్థాయి శాస్త్రవేత్తల జాబితాలో గువాహటి ఐఐటీ పరిశోధకులు
November 07, 2020గువాహటి: ప్రపంచంలోనే అగ్రశ్రేణి శాస్త్రవేత్తల జాబితాలో అసోంలోని గువాహటి ఐఐటీకి చెందిన 22 మంది అధ్యాపకులు, పరిశోధకులకు చోటు దక్కింది. ఇందులో ఐఐటీ గువాహటి డైరెక్టర్ టీజీ సీతారాం కూడా ఉన్నారు. అమెరిక...
తొక్కలతోనే చక్కని మందులు
October 28, 2020వ్యవసాయ ఉత్పత్తులతో చవగ్గా మందుల తయారీకొత్త టెక్నాలజీని ఆవిష్కరించిన ఐఐటీ-గువాహటి పరిశోధకులున్యూఢిల్లీ: ఏదైనా వ్యాధి నిర్మూలనకు ఒక ఔషధాన్ని సృష్టించాలంట...
వేగవంతమైన రైలు టికెట్ బుకింగ్ యాప్ రూపకల్పన.. ఐఐటీ గ్రాడ్యుయేట్ అరెస్టు
October 27, 2020చెన్నై : ఐఆర్సీటీసీ రైలు టికెట్ బుకింగ్ ఎంత ప్రహసనమో తెలిసిందే. గత కొన్నేండ్లుగా వెబ్సైట్ నిర్వహణ మెరుగుపడుతూ వస్తున్నప్పటికీ ఆన్లైన్ రైల్ టికెట్ బుకింగ్ హోస్ట్ మాత్రం ఇంకా అక్కడే ఉంద...
‘ఐటమ్’ వ్యాఖ్యలపై కమల్ నాథ్కు ఈసీ నోటీసు
October 21, 2020న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్కు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటీసు జారీ చేసింది. బీజేపీ నాయకురాలు ఇమర్తి దేవి నుద్దేశించి ఆయన చేసిన ‘ఐటమ్’ వ్యాఖ...
హైదరాబాద్లో ఇంటెల్ ఏఐ సెంటర్
October 13, 2020కీలక మైలురాయి: కేటీఆర్‘హైదరాబాద్లో అనువర్తిత కృత్రి మ మేధస్సు పరిశోధనా కేంద్రం ఐఎన్ఏఐ ప్రారంభం మన సాంకేతికీకరణ ప్రయాణంలో ఓ కీలక మైలురాయి’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృ...
సీఎం కేసీఆర్కు గురుకుల విద్యార్థుల కృతజ్ఞతలు
October 08, 2020తెలంగాణ రాష్ర్టంలో గురుకుల పాఠశాలలు, కాలేజీలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల్లో గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ఇటీవల నిర్వహించిన జేఈఈ, నీ...
జేఈఈ టాపర్.. చిరాగ్ ఫాలర్
October 05, 2020హైదరాబాద్: పుణెకు చెందిన 18 ఏళ్ల చిరాగ్ ఫాలర్.. జేఈఈ అడ్వాన్స్ పరీక్షల్లో టాపర్గా నిలిచాడు. 396 మార్కులకు గాను అతను 352 మార్క్లు స్కోర్ చేశాడు. సోమవారం ఉదయం జేఈఈ పరీక్ష ఫ...
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
October 05, 2020న్యూఢిల్లీ : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఢిల్లీ ఐఐటీ విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీల్లోని 13,600 సీట్లను భర్తీ చేయనున్నారు. రేపట్నుంచి నవంబర్ 13వ తేదీ వ...
ఇవాళ 10 గంటలకు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
October 05, 2020హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఉదయం 10 గంటలకు ఐఐటీ ఢిల్లీ ఫలితాలను విడుదల చేయనుంది. ...
రేపు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
October 04, 2020న్యూఢిల్లీ : జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ ఫలితాలు అక్టోబర్ 5 న విడుదల కానున్నాయి. ఈ సంవత్సరం పరీక్షను ఐఐటీ ఢిల్లీ నిర్వహించింది. ఇండోర్లోని 15 పరీక్షా కేంద్రాలతో పాటు దేశ...
అక్టోబర్ 7 వరకు గేట్ అప్లికేషన్స్ గడువు పొడిగింపు
September 30, 2020హైదరాబాద్: ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించే గేట్ పరీక్ష దరఖాస్తు గడువును మరో వారం రోజులపాటు పొడిగించారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఆన్లైన్ అప్లికేషన్ గడువును అక...
గేట్ 2021 పరీక్ష: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
September 29, 2020ఢిల్లీ : గేట్ 2021 పరీక్ష ఆన్లైన్ రిజిస్ర్టేషన్ గడువును అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించారు. దీనికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై (ఐఐటి-ముంబై) అధికారిక వెబ్సైట్ gate.ii...
కరోనా రోగులకు ‘టైకోప్లానిన్' మెరుగైన ఔషధం!
September 29, 2020న్యూఢిల్లీ: ఎఫ్డీఏ ఆమోదం పొందిన ఔషధం ‘టైకోప్లానిన్'ను కరోనా రోగులకు చికిత్స కోసం ఉపయోగిస్తే మంచి ఫలితాలొస్తాయని ఐఐటీ-ఢిల్లీ పరిశోధనలో తేలింది. కరోనా రోగులకు ప్రస్తుతం అందిస్తున్న ఔషధాల (హైడ్రాక్స...
మరికొద్దిసేపట్లో జేఈఈ అడ్వాన్స్డ్-2020
September 27, 2020హైదరాబాద్: ఐఐటీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ప్రారంభయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష కోసం 1,60,831 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగ...
రేపు జేఈఈ అడ్వాన్స్డ్.. హాల్టికెట్ ఇచ్చిరావాల్సిందే
September 26, 2020హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రేపు జరగనుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5....
ఐఐటీల్లో ఆత్మహత్యలు.. లాయర్కు పదివేల జరిమానా
September 24, 2020హైదరాబాద్: ఐఐటీల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై న్యాయవాది గౌరవ్ బన్సల్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. పిల్ను కొట్టివేస్తున్నట్లు పేర్కొన్న సుప్రీం ధర్మాసనం....
పీఎం కేర్స్కు జాతీయస్థాయి విద్యాసంస్థల భారీ విరాళాలు!
September 22, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆర్థికపరమైన సపోర్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఏం కేర్స్ ఫండ్కు ప్రభుత్వరంగ సంస్థలతోపాటు, ప్రభుత్వరంగంలోని పలు జాతీయస్థాయి విద్...
మన విద్య ఎల్లలు దాటాలి: ప్రధాని మోదీ
September 22, 2020న్యూఢిల్లీ: ఇటీవల తాము తీసుకొచ్చిన 'నూతన జాతీయ విద్యావిధానం-2020' భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో విద్యకు గమ్యస్థానంగా నిలబెడుతుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ ఉదయం వీడియో క...
ఐఐఐటీల సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
September 22, 2020హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల సవరణ బిల్లుకు ఇవాళ రాజ్యసభలో ఆమోదం దక్కింది. ఈ బిల్లు కింద దేశంలో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్తగా అ...
జేఈఈ అడ్వాన్స్డ్ హాల్టికెట్లు విడుదల
September 21, 2020న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించే ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్-2020 అడ్మిట్ కార్డులను ఐఐటీ ఢిల్లీ విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకోసం రిజిస్టర్ చేసుకున్నారు అధికారిక ...
కరోనా రోగులకు కోసం ‘స్వాస్నర్’
September 19, 2020భువనేశ్వర్ : కరోనా మహమ్మారితో ప్రపంచం అల్లాడుతోంది. వైరస్ బారినపడ్డ వారిలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయి. కొవిడ్ సోకిన 15 శాతం మంది రోగుల్లో ఊపిరితిత్తులు దెబ్బతి...
జమ్ములో మొదటిసారిగా నాలుగు కేంద్రాల్లో జేఈఈ
September 18, 2020న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్ముకశ్మీర్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సరిహద్దుల్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే 24 గంటల కరెంటు అందుబాటులోకి వస్తుండగ...
బాసర ట్రిపుల్ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్
September 13, 2020 16 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ1,500 సీట్లకు రిజర్వేష...
కారు డ్రైవింగ్ నేర్చుకుంటే ఇతనిలా నేర్చుకోవాలి.. ఎక్కడైనా పార్క్ చేసేయొచ్చు!
September 08, 2020కారు పార్క్ చేయాలంటే ప్రదేశం ఎక్కువగానే కావాలి. లేదంటే పార్క్ చేయడానికి వీలుపడదు. ఖాళీ ప్రదేశం లేదుకదా అని వీధికి అవతల పార్క్ చేయలేం కదా. ఇదుగో కారు డ్రైవింగ్ బాగా నేర్చుకొని ఉంటే ఇలా కొ...
ఈనెల 27న జేఈఈ అడ్వాన్స్డ్.. 12 నుంచి దరఖాస్తులు
September 06, 2020న్యూఢిల్లీ: దేశంలోని 23 ఐఐటీలలో బీటెక్, ఇతర కోర్సుల్లో చేరడానికి నిర్వహించే ప్రవేశపరీక్ష ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ తేదీని జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ) ప్రకటించింది. పరీక్షను ఈ నెల 27న ని...
కుక్క కాపలాకు గ్రాడ్యుయేట్లు కావలెను: ఐఐటీ ఢిల్లీ
September 05, 2020న్యూఢిల్లీ: డాగ్ హ్యాండ్లర్ ఉద్యోగం కోసం ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ-ఢిల్లీ ) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ పోస్టింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఐఐటీ ఢిల్లీ సెక్యూరిటీ...
జేఈఈ పరీక్షలకు 25 శాతం డ్రాపౌట్..
September 04, 2020హైదరాబాద్: టాప్ ఇంజినీరింగ్ కాలజీల ప్రవేశం కోసం జరుగుతున్న జేఈఈ మెయిన్స్ పరీక్షలకు మొదటి మూడు రోజుల్లో సుమారు లక్ష మందికిపైగా విద్యార్థులు హాజరుకాలేదు. ఈ విషయాన్ని విద్యామంత్రిత్వశాఖ...
జగిత్యాల జిల్లాలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
September 03, 2020జగిత్యాల : జిల్లాలోని మల్యాల మండల కేంద్రానికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థిని తేజస్విని అంత్యక్రియలను రహస్యంగా నిర్వహించేం...
నొప్పిలేకుండా టీకా వేసే మైక్రోనీడిల్ అభివృద్ధి!
August 30, 2020కోల్కతా : కొందరికి టీకా అంటే భయం. నొప్పిని భరించలేక.. సూదిమందు వేసుకునేందుకు జంకుతుంటారు.. అలాంటి వారి కోసం నొప్పి లేకుండా టీకా వేసే మైక్రోనీడిల్ను అభివృద్ధి చేశారు ...
ఐఐటీ మద్రస్లో పోస్ట్డాక్టోరల్ ఫెలోషిప్
August 28, 2020చెన్నై: పోస్ట్డాక్టోరల్ ఫెలోషిప్ కోసం ఐఐటీ మద్రాస్లోని రాబర్ట్ బోస్చ్ సెంటర్ ఫర్ డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. డాటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇం...
యూఎస్9 మాస్క్లను ఆవిష్కరించిన హైదరాబాద్ స్టార్ట్ అప్
August 28, 2020హైదరాబాద్: నగరంలోని ఐఐటీకి చెందిన సెంటర్ ఫర్ హెల్త్కేర్ ఎంట్రిప్రెన్యూర్షిప్(సీఎఫ్హెచ్ఈ) ప్రోత్సహిస్తున్న యూ సేఫ్ హెల్త్కేర్ అనే స్టార్ట్ అప్ కొత్త తరహా మాస్క్ను తయారు చేసింది. ...
వచ్చే నెల 11 నుంచి జేఈఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్లు!
August 27, 2020న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించే జేఈఈ అడ్వాన్స్-2020 రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చేనెల 11 నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 27న ప్రారంభం ...
మార్కెట్లోకి కొత్తగా రెస్పిరేటరీ మాస్క్
August 26, 2020రూపొందించిన ఐఐటీ హైదరాబాద్ బృందంకంది: కరోనా వ్యాప్తి నుంచి రక్షించుకునేందుకు రెస్పిరేటరీ మాస్క్ను ఐఐటీ హైదర...
భూమికి దగ్గరగా వచ్చిన ఆస్టరాయిడ్ను గుర్తించింది భారతీయ విద్యార్థులే..
August 22, 2020న్యూ ఢిల్లీ: 2020 క్యూజీ అనే పెద్ద ఆస్టరాయిడ్ ఈ నెల 16న భూమికి అత్యంత సమీపంగా వెళ్లింది. అయితే, దీనిని తమ పరిశోధన ప్రాజెక్టులో భాగంగా భారతదేశానికి చెందిన కునాల్ దేశ్ముఖ్, కృతిశర్మ గుర్తించారు. వ...
టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఐఐఐటీహెచ్ ఎంపిక
August 21, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: డాటా డ్రైవెన్ టెక్నాలజీపై టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ (టీఐహెచ్) ఏర్పాటుకు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐఐటీహెచ్)ను నేషనల్ డివ...
ఖరగపూర్ ఐఐటీ విద్యార్థికి కరోనా.. హాస్టల్ మూసివేత!
August 20, 2020కోల్కతా : ఐఐటీ ఖరగపూర్ క్యాంపస్లో ఉంటున్న విద్యార్థి కరోనా పాజిటివ్గా పరీక్షించడంతో హాస్టల్ను మూసివేయాలని ఇనిస్టిట్యూట్ నిర్ణయించింది. జూన్లో లాక్డౌన్ కారణంగా...
కరోనా కట్టడి కోసం “మెడికాబ్”
August 19, 2020చెన్నై : కోవిడ్-19 రోగుల అన్వేషణ, నిర్వహణ-చికిత్స కోసం కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తిగల సంస్థ శ్రీ చిత్ర తిరుణాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (SCTIM...
అటల్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్లో మద్రాస్ ఐఐటీ టాప్
August 19, 2020న్యూఢిల్లీ: ‘అటల్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్'లకు సంబంధించి జాతీయస్థాయిలో తొలి మూడుస్థానాలను మద్రాస్, బాంబే, ఢిల్లీ ఐఐటీలు దక్కించుకున్నాయి. యూనివర్సిటీల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో భాగంగా అట...
ఐఐటీలు సామాజిక సమస్యలపై అధ్యయనం చేయాలి : వెంకయ్య
August 17, 2020న్యూఢిల్లీ : సమాజం, మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం, మరింత లోతైన పరిశోధనలు జరపడం ద్వారా ఆయా సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని ఐఐటీలు సహా ఉన్నతవిద్యాసంస్థలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలు...
ఐఐటీ విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత
August 11, 2020రెండో ఏడాది ల్యాప్టాప్, ఇతర ఖర్చులకు రూ.1.50 లక్షలు అందజేతహైదరాబాద్, నమస్తే తెలంగాణ/హసన్పర్తి: ఓ నిరుపేద విద్యా ర్థిని...
జామ్ నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 14న పరీక్ష
August 08, 2020న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్), ఐఐటీల్లో ఎమ్మెస్సీ కోర్సులు చేయడానికి ప్రవేశాలు కల్పించే జాయింట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ ఎమ్మెస్సీ (జ...
గేట్-2021లో మార్పులు.. కొత్తగా మరో సెక్షన్
August 08, 2020న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న గేట్-2021లో ఐఐటీ బాంబే కొన్ని మార్పులు చేసింది. కొత్తగా మల్టిపుల్ క్వశ్చన్స్ను విభాగాన్ని ప్రవేశపెట్టడంతోపాటు, కొన్ని పరీక్ష కేంద్రాలను ...
మిమ్మల్ని ఎందుకు శిక్షించకూడదు? : సుప్రీంకోర్టు
July 29, 2020న్యూఢిల్లీ : దేశా రాజధానిలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇదే సమయంలో ఐఐటీ బొంబాయిని తీవ్రంగా హెచ్చరించింది. మీపై ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పండని ప్రశ్నించ...
ఇకపై వాళ్లూ గేట్ పరీక్ష రాయవచ్చు!
July 27, 2020న్యూఢిల్లీ: గ్రాడ్యేయేషన్ పూర్తయిన ఇంజనీరింగ్ విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరడానికి రాసే 'గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)'లో కీలక మార్పులు చోటుచేసుకోను...
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గేట్-2021
July 26, 2020న్యూఢిల్లీ: ఐఐటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2021 తేదీలను ఐఐటీ బాంబే ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి5 నుంచి 14 వర...
రూ.400కే కరోనా టెస్టు
July 26, 2020న్యూఢిల్లీ: కరోనా రోగులకు టెస్టుల ఆర్థిక భారాన్ని తగ్గించే అద్భుత పరికరాన్ని ఐఐటీ ఖరగ్పూర్ పరిశోధకులు ఆవిష్కరించారు. తాము తయారుచేసిన పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నస్టిక్ పరికరంతో కేవలం రూ.400కే కరో...
ఈ డివైజ్తో గంటలో కరోనా సోకిందో.. లేదో తెలుసుకోవచ్చట!
July 25, 2020కొల్కతా : పశ్చిమ బెంగాల్లోని ఐఐటీ ఖరగ్పూర్కు చెందిన పరిశోధకుల బృందం పోర్టబుల్ రాపిడ్ డయాగ్నొస్టిక్ పరికరాన్ని అభివృద్ధి చేసింది. దీంతో రూ.400కే గంటలో కొవిడ్-19...
కరోనా లక్షణాలను గుర్తించే రిస్ట్ వచ్చేసిందోచ్!
July 25, 2020న్యూఢిల్లీ : కరోనా లక్షణాలను ప్రారంభ దశలో గుర్తించడానికి వేరబుల్ రిస్ట్ ట్రాకర్ను ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేట్ రూపొందించింది. స్టార్టప్తో వచ్చే నెల మార్కెట్లోకి అందుబ...
ఐఐటీల బాటలో ఎన్ఐటీలు
July 24, 2020న్యూఢిల్లీ: నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు ప్రవేశాల విషయంలో ఐఐటీలను అనుసరించాయి. ఇంటర్లో పాసైతే చాలని, 75 శాతం మార్కులు రావాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించారు. ...
12వ తరగతి మార్కులతో సంబంధం లేకుండా.. ఎన్ఐటీలో ప్రవేశాలు
July 23, 2020న్యూఢిల్లీ: ఎన్ఐటీ వంటి సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 12వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ ఉంటేచాలని కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. జేఈఈ మెయిన్స్ 2020 పరీక్షలో అర్హత పొందిన అ...
జేఈఈ స్కోర్తోనే ఐఐటీల్లో ప్రవేశం
July 18, 2020న్యూఢిల్లీ: ఐఐటీల్లో ప్రవేశాలపై జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఇంటర్మీడియట్లో 75శాతం మార్కులు లేదా టాప్ 20 పర్సంటైల్ సాధించి ఉండాలన్న నిబంధనను త...
రెండు గంటల్లో దవాఖాన సిద్ధం
July 17, 2020చైన్నె: నలుగురు ఉంటే చాలు. రెండంటే రెండు గంటల్లో కరోనా రోగుల చికిత్స కోసం దవాఖాన సిద్ధం. నిజమండీ. ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ-ఎం)లోని మాడ్యులస్ హౌసింగ్ స్టార్...
కరోనా పోర్టబుల్ దవాఖానను తయారుచేసిన ఐఐటీ మద్రాస్
July 16, 2020చెన్నై : కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు చికిత్స అందించేందుకు కొత్త మెడికాబ్ ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ-ఎం) తయారుచేసింది. ఈ దవాఖానను కేవలం 4 గంటల్లో ఎక్కడైనా తయారు చేసుకునే వ...
ప్రపంచంలోనే చవకైన కరోనా కిట్
July 16, 2020రూ. 650 మాత్రమే.. ఐఐటీ-ఢిల్లీ నిపుణుల ఆవిష్కరణన్యూఢిల్లీ: ‘కరోష్యూర్' పేరిట ప్రపంచంలోనే అత్యంత చవకైన కరోనా టెస్టు కిట్ను ఐఐట...
ప్రపంచంలోనే అతి చౌకైన కరోనా పరీక్ష కిట్
July 15, 2020న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి చౌకైన కరోనా పరీక్ష కిట్ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, ఆ శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రేతో కలిసి బుధవారం ఆన్లైన్లో ఆవిష్...
డీఆర్డీవో - ఐఐటీహెచ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు
July 07, 2020దేశ రక్షణ విభాగంలో సాంకేతిక అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేయడానికి డీఆర్డీవో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ (డీఆర్డీవో) కీలక నిర్ణయం తీసుక...
డీఆర్డీవో పరిశోధన కేంద్రం
July 07, 2020హైదరాబాద్ ఐఐటీలో భవిష్యత్తు రక్షణరంగ అవసరాలను తీర్చే టెక్నాలజీపై పరిశోధనలుహైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశానికి ర...
ఛాతీ ఎక్స్రేతో కరోనా టెస్ట్
July 07, 2020గాంధీనగర్: కరోనా వైరస్ టెస్టుల్లో గాంధీనగర్ ఐఐటీ పరిశోధకులు ఓ కొత్త విధానాన్ని రూపొందించారు. ఛాతీని ఎక్స్రే తీయటం ద్వారా వ్యక్తికి కరోనా సోకిందా లేదా అన్నది ప్రాథమికంగా గుర్తించే విధానానికి రూప...
ఐఐటీ అడ్మిషన్లకు మూడు పరీక్షలా?
July 04, 2020నీట్ తరహాలో ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించలేరా?కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న విద్య...
బయో ఇంధనమే ప్రత్యామ్నాయం
July 03, 2020ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో.. ఆన్లైన్ డిప్లొమా, బీఎస్ఈ కోర్సులు
June 30, 2020చెన్నై: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దేశంలో తొలిసారి పూర్తి స్థాయిలో ఆన్లైన్ కోర్సులను అందించనున్నది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్...
కరోనాను ఖతం చేసే రసాయనం సిద్ధం
June 28, 2020ముంబై : మన దేశంలోని ఐఐటీలు పరిశోధనల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలను ప్రజల ముంగిట తెస్తూ వారికి సాయంగా నిలుస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయం నుంచి ఇప్పటివర...
ఐఐటీ బాంబేలో ఆన్లైన్ బోధన!
June 26, 2020ముంబై: కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులకు ఇకపై పూర్తిగా ఆన్లైన్ ద్వారానే సెమిస్టర్లను నిర్వహించాలని ఐఐటీ బాంబే నిర్ణయించింది. విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా ఆన్లైన్ ద్వారానే తరగతులు బోధి...
ఐఐటీ బాంబే... ఈ ఏడాదంతా ఆన్లైన్ పాఠాలే
June 25, 2020హైదరాబాద్: ముంబైలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. ఈ ఏడాది ఫేస్ టు ఫేస్ పాఠాలను రద్దు చేసింది. కోవిడ్19 నేపథ్యంలో ఆ విద్యా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. కేవలం ఆన్లైన్ ద్వారానే...
‘బ్యాన్ చైనా ప్రోడక్ట్స్’!
June 22, 2020న్యూ ఢిల్లీ : భారత్, చైనా మధ్య గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో ఇండియాకు చెందిన 20 మంది వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను బ్యాన్ చేయాలని భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర...
తక్కువ ధరకే కరోనా కిట్లను తయారు చేసిన ఐఐటి - గౌహతి
June 17, 2020గౌహతి: పరీక్షా సామర్థ్యాలను పెంచడానికి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -గౌహతి (ఐఐటి-జి)సిద్ధమైంది. తక్కువ-ధరకే నాణ్యత కలిగిన పరీక్షా కిట్లను 'మేడ్ ఇన్ అస్సాం' పేరుతో కోవిడ్ -19 కిట్లను అభివృద...
గేట్ స్కోర్లో గణనీయ పెరుగుదల
June 17, 2020ఐఐటీ భువనేశ్వర్ వెల్లడిన్యూ ఢిల్లీ: గత సంవత్సరంతో పోల్చి చూస్తే అన్ని రిజర్వేష్లన్లలో ఎంటెక్ కోసం ఎంపిక చేసిన అభ్యర్థుల ప్రారంభ, ముగింపు గేట్స్కోర్లో గణనీయ పెరుగుదల నమోదు చేసినట్...
డిసెంబర్లోనే ఐఐటీల్లో తరగతులు!
June 17, 2020హైదరాబాద్: కరోనా నేపథ్యంలో దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి కొత్తగా బీటెక్లో చేరే విద్యార్థులకు డిసెంబర్లో తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐఐటీల పునఃప్రారంభ...
ఆందోళన వద్దు.. కరోనా ఉధృతి తగ్గాక ట్రిపుల్ ఐటీ పరీక్షలు
June 14, 2020నిర్మల్ : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా ఉధృతి తగ్గాక పరీక్షలు నిర్వహిస్తామని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాజేశ్వరరావు తెలిపారు. ఆర్జీయూకేటీ వైస్ ...
టాప్ 20లో హెచ్సీయూ
June 12, 2020యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు 15వ ర్యాంకు17వ స్థానంలో నిలిచిన ఐఐటీ హైదరాబాద్...
ఉత్తమ ఉన్నత విద్యాసంస్థ.. ఐఐటీ మద్రాస్
June 11, 2020హైదరాబాద్: దేశంలో అత్యుత్తమ విద్యా కేంద్రంగా ఐఐటీ మద్రాస్ నిలిచింది. ర్యాంకింగ్స్లో ఐఐటీ మద్రాస్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత స్థానాల్లో బెంగుళూరు ఐఐఎస్సీ, ఐఐటీ ఢిల్లీ ఉన్నట్లు నేషనల్...
600కే కొవిడ్ టెస్ట్ కిట్
June 10, 202020 నిమిషాల్లో ఫలితంహైదరాబాద్ ఐఐటీ అద్భుత సృష్టిపేటెంట్ హక్కుల కోసం పంపిన పరిశోధకులు కంది: కరోనాపై పోరులో హైదరాబాద్ ఐఐటీ కీలక అడు...
విమానాల సమాచారానికి యాప్
June 08, 2020ముంబై: విమానాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రయాణికుల అరచేతిలో అందుబాటులో ఉండేలా ఓ మొబైల్ యాప్ను తయారుచేశారు ఐఐటీ గౌహతి విద్యార్థులు. విమానాల వేళల నుంచి విమానాశ్రయంలో లభించే ఆహారం వరకు సకల సమా...
ఇక 20 నిమిషాల్లోనే కరోనా ఫలితం
June 07, 2020హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుండగా.. దీని నుంచి బయటపడేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్ను నిర్ధారించేందుకు ప్రస్తుతం ఉన్న కిట్ల ద్...
ఢిల్లీ ఐఐటీతో వరంగల్ నిట్ ఒప్పందం
June 04, 2020వరంగల్ అర్బన్ : ఢిల్లీ ఐఐటీ విద్యా సంస్ధతో వరంగల్ నిట్ ఎంవోయూ (ఒప్పందం) కుదుర్చుకున్నట్లు నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. ఐఐటీ ఢిల్లీ ప్రతినిధులతో జరిగిన ఆన్లైన్ సమావేశంలో ఈ ఒప్పందాన్...
ఐఐటీ ఢిల్లీలో ముందస్తు డిగ్రీ
June 03, 2020కరోనా నేపథ్యమే కారణంన్యూఢిల్లీ, జూన్ 2: కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మూ...
ఫ్లిప్ కార్ట్ కు షాక్ ఇచ్చిన డిపిఐఐటి
June 02, 2020హైదరాబాద్ : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్కు డిపిఐఐటి షాక్ ఇచ్చింది. వాల్మార్ట్ నేతృత్వంలోని ఈ కంపెనీ ఫుడ్ రిటైల్ రంగంలోకి అడుగుపెట్టాలని భావించింది. అందుకు సంబంధించి అనుమతుల కోసం దరఖాస్తు ...
గుండెకు ‘వర్చువల్'శస్త్ర చికిత్స
June 01, 2020న్యూఢిల్లీ: ఈజిప్ట్ బాలుడి (11)కి క్లిష్టమైన గుండె ఆపరేషన్ను చేయడంలో చైన్నైలోని ఎంజీఎం దవాఖాన వైద్యులు విజయవంతమయ్యారు. సాధారణ శస్త్ర చికిత్స పద్దతిలో విఫలమయ్యే అవకాశాలు ఉన్న ఈ ఆపరేషన్ ‘వర్చువల్...
తొలిసారి వర్చువల్ రియాల్టీ మోడ్లో గుండె సర్జరీ
May 31, 2020చెన్నై: వర్చువల్ రియాల్టీ.. వీఆర్ టెక్నాలజీ.. ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. బాహుబలి 2 కోసం రాజమౌళి వాడిన టెక్నాలజీ ఇది. ఇందులో ఓ కెమెరా దాగుంటుంది. ఈ కెమెరాను బీబీ 3...
సాహస బాలికకు బంపర్ ఆఫర్!
May 28, 2020తండ్రి అనారోగ్యానికి గురికావడంతో లాక్డౌన్ నేపథ్యంలో గురుగ్రామ్ నుంచి బీహార్లోని తమ స్వగ్రామం అయిన దార్భాంగకు తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని 1200 కి.మీ. సైకిల్ తొక్కి అందరి నుంచి ప్రసంశల...
ఐఐటీ, ఎన్ఐటీల్లో 6 రౌండ్లే కౌన్సెలింగ్!
May 14, 2020న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, ఐఐఈఎస్లోని దాదాపు 40,000 సీట్ల భర్తీకి ఈసారి ఏడుకు బదులుగా ఆరుసార్లే కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నది. ఢిల...
బండితోనే భద్రత
May 12, 2020కరోనా నేపథ్యంలో కస్టమర్లకు ప్యూర్ ఎనర్జీ పీపీఈ కిట్కంది (సంగారెడ్డి): తమ కంపెనీ వాహనాలను కొన్నవారికి భద్రత కిట్టునూ ఇస్తామని ప్యూర్ ఎనర్జీ అంటున్నది. కరోనా వైరస్ నే...
గ్రాడ్యుయేషన్ విద్యార్థుల కోసం పీజీ డిప్లామ కోర్సులు
May 11, 2020న్యూఢిల్లీ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) గాంధీ నగర్ ఒక సంవత్సరం డిప్లొమా కోర్సులు ప్రవేశపెట్టింది. కరోనా వైరస్ కారణంగా ఉన్నత విద్యా, ఉపాధి ప్లానింగ్ దెబ్బతిన్న...
‘ఫావిపిరవిర్' ట్రయల్స్
May 10, 2020క్లినికల్ పరీక్షలకు ఆమోదంఔషధ తయారీకి సాంకేతిక పరిజ్ఞానాన్నిఅభివృద్ధి చేసిన ఐ...
ఐఐటీ-జేఈఈ, నీట్ తేదీలు ఖరారు
May 05, 2020న్యూఢిల్లీ: ఐఐటీ, జేఈఈ, నీట్ పరీక్షల తేదీలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ ఫోఖ్రియాల్ వివరాలు వెల్లడించారు. ఐఐటీ-జేఈఈ మెయిన్ పరీక్షలు జూలై ...
భారీ ఎత్తున వెంటిలేటర్ల తయారీకి బీడీఎల్, ఐఐటీ కాన్పూర్ మధ్య ఎంవోయూ
May 05, 2020హైదరాబాద్: భారత్ డైనమిక్ లిమిటెడ్(బీడీఎల్), డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్(పీఎస్యూ), కాన్పూర్ ఐఐటీలోని ఇంక్యుబేటెడ్ స్టార్ట్-అప్ కంపెనీ నోకా రోబోటిక్స్, మధ్య ఎంవోయూ...
లింగంపల్లి టు జార్ఖండ్.. కదిలివెళ్లిన వలసకూలీల రైలు
May 01, 2020సంగారెడ్డి: లాక్డౌన్ వల్ల చిక్కుకుపోయిన వలస కార్మికులు ప్రత్యేక రైలులో వారి స్వస్థలాలకు తరలివెళ్లారు. లాక్డౌన్ తర్వాత ఇలా కార్మికులను రైలులో తరలించడం ఇదే మొదటిసారి. సుమారు 1239 మంది వలస కార్మిక...
కంది ఐఐటీలో శాంతించిన భవన నిర్మాణ కార్మికులు
April 29, 2020సంగారెడ్డి: కంది ఐఐటీ భవనాల నిర్మాణ పనుల కోసం వచ్చిన కార్మికులు లాక్డౌన్ వల్ల కంది ఐఐటీలోనే ఉంటున్నారు. ఐతే వలసకూలీలు సొంతూళ్లకు వెళ్లిపోవచ్చనే ప్రచారంతో కూలీలు నిరసనకు దిగారు. తమ రాష్ట్రాన...
కంది ఐఐటీ వద్ద ఉద్రిక్తత.. పోలీసులపై కార్మికుల దాడి
April 29, 2020సంగారెడ్డి : కంది ఐఐటీ హైదరాబాద్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ స్వస్థలాలకు పంపాలంటూ 1600 మంది భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. అక్కడకు చేరుకున్న పోలీసులపై వలస కార్మికులు రాళ్లు,...
షాకింగ్ న్యూస్: ఉద్దేశపూర్వక ఎగవేతదారుల రుణాలు మాఫీ!
April 28, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నది. ఇలాంటి క్లిష్ట సందర్భంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాకింగ్ వార్త చెప్పింది. ఉద్దేశపూర...
ఢిల్లీ ఐఐటీ కరోనా కిట్ కు ఐసీఎంఆర్ ఆమోదం
April 25, 2020కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కోట్లాది కిట్లు అవసరం కాగా...మనం విదేశాల నుంచి టెస్టింగ్ కిట్లు దిగుమతి చేసుకుంటున్నాం. ఇతర దేశాల్లో కూడా కరోనా విజృంభిస్తుండటంతో అనుకున్న స్థాయిలో దిగుమతి...
ఎక్స్రేతో వైరస్ పరీక్ష!
April 25, 2020హైదరాబాద్: వ్యక్తులను తాకకుండా.. వారినుంచి ఎలాంటి నమూనాలు సేకరించకుండా.. కేవలం ఐదు క్షణాల్లో కరోనా గుట్టును తేల్చే ‘ఎక్స్రే సాఫ్ట్వేర్ పరీక్షా విధానం’ కొలిక్కి వచ్చింది. ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగి...
యూనివర్సల్ హెల్త్కేర్ సొల్యూషన్స్పై ఐఐటీ-హెచ్ ఫెలోషిప్
April 23, 2020హైదరాబాద్: ప్రముఖ విద్యాసంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) యూనివర్సల్ హెల్త్కేర్ సొల్యూషన్స్పై ఫెలోషిప్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. విశ్వజనీన ఆరోగ్య సంరక్షణకు పరిష్కారాల...
కరోనా ఎఫెక్ట్: ఐఐటీ జాబ్ ఆఫర్లు వెనక్కి
April 22, 2020హైదరాబాద్: కరోనా వైరస్ కేవలం ఆరోగ్యాలనే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి దిక్కుతోచని స్థితిలో పడేసింది. అత్యంత ప్రమాదకరమైన ఈ అంటువ్యాధి వల్ల ఉన్న ఉద్యోగాలు పోవడమే కాదు.. రాబోయే ఉద్యోగాలక...
N95 ప్రమాణాలతో స్వదేశీ ఫేస్ మాస్క్ 'కవచ్'
April 21, 2020భారతదేశంలో కోవిడ్ -19 నుంచి రక్షణకోసం ఉపయోగించే N95 మాస్క్ ధర ఎక్కువగా ఉంది. దీన్ని కొనేందుకు ప్రజలు వెనుకాడుతున్నారు. N95 మాస్క్ను ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. ఇది 98 శాతం స్వచ్ఛమైనది. ఇలాం...
జూన్లో జేఈఈ మెయిన్!.. హెచ్ఆర్డీ
April 19, 2020న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ పరీక్షను జూన్ నెలలో నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ అన్నారు. విద్యార్థులు క్షేమంగా ఉండాలని, కరోన వైరస్కు సంబంధించి తగిన ...
ఎక్స్రేతో కరోనా గుట్టు రట్టు!
April 18, 2020వైరస్ నిర్ధారణకు సరికొత్త సాఫ్ట్వేర్ఐఐటీ-రూర్కీతో కలిసి జపాన్లోన...
ఆలస్యమైనా ఉద్యోగాలివ్వండి
April 06, 2020దేశంలోని ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఉద్యోగాలిచ్చేందుకు ముందుకొచ్చిన కంపెనీలు మనసు మార్చుకొంటున్నట్లు వస్తున్న వార్తలపై ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రామ్గోప...
కరోనా స్క్రీనింగ్ టెస్టుల కోసం డ్రోన్
April 04, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. దీంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నది. అయినా అత్యవసరం, నిత్యావసరం అయిన కొన్ని ప్రభుత్వ...
ఎమర్జెన్సీ పోర్ట్టబుల్ వెంటిలేటర్
April 04, 2020-రూపొందించిన హైదరాబాద్ ఐఐటీ బృందంకంది: ఏరోబేసిస్ ఇన్నోవేషన్ సహకారంతో పోర్టబుల్ ఎమర్జెన్సీ యూజ్డ్ వెంటిలే...
ఎమర్జెన్సీ పోర్ట్టబుల్ వెంటిలేటర్
April 04, 2020-రూపొందించిన హైదరాబాద్ ఐఐటీ బృందంకంది: ఏరోబేసిస్ ఇన్నోవేషన్ సహకారంతో పోర్టబుల్ ఎమర్జెన్సీ యూజ్డ్ వెంటిలే...
కరోనాపై విజయం సాధిస్తాం: శివరాజ్సింగ్ చౌహాన్
March 30, 2020భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సోమవారం భోపాల్ ఐఐటీలోని మహిళా హాస్టల్ను సందర్శించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఐఐటీలో తీసుకుంటున్న ...
ఐఐటీ ఖరగ్పూర్ ‘ఫేస్ షీల్డ్'
March 30, 2020-ఆరోగ్య కార్యకర్తల కోసం రూపకల్పనకోల్కతా: మహమ్మారి కరోనా వైరస్ను నియంత్రించేందుకు పోరాటం చేస్తున్న ఆరోగ్య కార్యకర్తల ఆరోగ్యంప...
హెల్త్ కేర్ వర్కర్ల కోసం ఫేస్ షీల్డ్స్ డిజైన్ చేసిన ఐఐటి ఖరగ్పూర్ !
March 29, 2020కోవిడ్-19 సోకిన వారికి ఆరోగ్య సేవలు అందించే సిబ్బంది కోసం ప్రత్యేకమైన ఫేస్ షీల్డ్స్ను ఐఐటీ ఖరగ్పూర్ ఫ్యాకల్టీ తయారుచేసింది. వివరాల్లోకి వెళితే ఐఐటి ఖరగ్పూర్లోని స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్...
కరోనా పరిశోధనలలో ఐఐటీలు !
March 27, 2020కరోనా వైరస్తో ప్రపంచం అంతా వణికిపోతుంది. దేశంలో రోజురోజుకు కరోనా తీవ్రత పెరగుతుంది. ఈ సమయంలో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత వైద్యులపై, పరిశోధకులపై ఉంది. కరోనా నేపథ్యంలో ప్రజలక...
ఐఐటీ బాంబేలో పీహెచ్డీ కోర్సులు
March 26, 2020ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ బాంబే)లో పీజీ, పీహెచ్డీ కోర్సుల ప్రవేశాల ప్రకటన విడుదలైంది.కోర్సులు: పీజీ, పీహెచ్డీ కోర్సులుఅర...
కరోనా పై 12 భాషల్లో వీడియోలు చేసిన ఐఐటీ విద్యార్థులు !
March 25, 2020కోవిడ్-19పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను ఐఐటీ విద్యార్థులు 12 భాషల్లో వీడియోలుగా రూపొందించారు. వివరాలలోకి వెళితే ఐఐటీ ఖరగ్పూర్ విద్యర్థులు డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలను సామా...
కరోనా వ్యాక్సిన్ తయారీలో ఐఐటీ గువాహటి !
March 25, 2020కరోనా వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచంలో పలువురు పరిశోధకులు పరిశోధనలను నిర్వహిస్తున్నారు. గువాహటిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకులు కూడా వ్యాక్సిన్ కోసం...
ఐఐటీ రూర్కీలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
March 24, 2020రూర్కీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.మొత్తం ఖాళీలు: 4పోస్టులవారీగా ఖాళీలు:
ఐఐటీ తిరుపతిలో ఎంఎస్, పీహెచ్డీ ప్రవేశాలు
March 24, 2020తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో 2020-21 విద్యాసంవత్సరానికి ఎంఎస్, పీహెచ్డీ ప్రోగ్రాములో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.కోర్సు: మాస్టర్ ఆఫ్ సైన్స్...
ఐఐటీ విద్యార్థి ఘనత.. ఇన్ ఫెక్షన్ రహిత వస్త్రం తయారీ
March 19, 2020న్యూఢిల్లీ: ఆస్పత్రుల్లో బెడ్లు, ఇతర అవసరాల కోసం వస్ర్తాలను (ఫాబ్రిక్) తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. ఆస్పత్రుల్లో రోగుల కోసం ఉపయోగించే వస్ర్తాలను ఇన్ఫెక్షన్లు రాకుండా ఎప్పటికపుడు మారుస్తుంటారు....
తక్కువ ధరకే శానిటైజర్..
March 18, 2020హైదరాబాద్: కరోనా వైరస్ ప్రభావంతో ఇపుడు హ్యాండ్ శానిటైజర్ల ప్రాధాన్యత మరింత పెరిగిన విషయం తెలిసిందే. కరోనా వైరస్కి మందు లేకపోవడం..నివారణ ఒక్కటే అందరిముందున్న మార్గం కావడంతో పరిశుభ్రత కోసం హ్యాండ్...
జై కరోనా అంటూ ఐఐటీ విద్యార్ధుల నినాదాలు
March 15, 2020కంటికి కనిపించని నోవల్ కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. కరోనా కారణంగా జనజీవనం స్తంభించే పరిస్థితి వచ్చింది. ముందు జాగ్రత్తగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకట...
ఐఐటీలో చదివాడు.. సైబర్ మోసగాడికి సమర్పించుకున్నాడు
March 08, 2020హైదరాబాద్ : ఐఐటీలో చదివాడు.. మంచి వ్యాపారం చేస్తున్నాడు.. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి (సైబర్ క్రిమినల్) ప్రతి నెలా 15 శాతం లాభాలు ఇస్తాననగానే నమ్మి రూ.25లక్షలు ఇచ్చాడు... అయితే సైబర్ క్రిమి...
దేశాభివృద్ధి ఐఐటీయన్ల చేతుల్లోనే ఉంది
March 07, 2020కంది : దేశాభివృద్ధి ఐఐటీలలో చదువుతున్న విద్యార్థుల చేతుల్లోనే ఉందని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ హైద్రాబాద్లో ఆయన పర్యటించా...
ఐఐటీ హైదరాబాద్తో ఎన్ఎండీసీ ఒప్పందం
March 02, 2020హైదరాబాద్,నమస్తే తెలంగాణ: ఎన్ఎండీసీ స్టార్టప్లను ప్రోత్సహించడానికి ముందుకొచ్చింది. వచ్చే ఐదేండ్లలో కనీసంగా 15 స్టార్టప్లను ప్రోత్సహించడానికి రూ.10 కోట్లతో ప్రత్యేక ఫండ్ను ఏర్పాటు చేసింది. దీని...
బాసర ట్రిపుల్ ఐటీకి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు
February 22, 2020బాసర : నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీకి మరో బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు దక్కింది. హైదరాబాద్లోని మ్యారియేట్ హోటల్లో శనివారం నిర్వహించిన 16వ వరల్డ్ ఎడ్యూకేషన్ సమ్మిట్ 2020లో బెస్ట్ ఇన్...
ఎక్కడినుంచైనా ఓటు!
February 17, 2020న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: నిర్దేశిత పోలింగ్ బూత్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా సరికొత్త టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తు చేస్త...
పరిశోధనలకు రూ.200 కోట్లు: ఐఐటీ హైదరాబాద్
January 31, 2020కంది, నమస్తే తెలంగాణ: వచ్చే ఐదేండ్లలో పరిశోధన రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లాల...
ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చమురు ఆధారిత చికిత్స
January 29, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ సంగారెడ్డి చౌరస్తా: ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు చమురు ఆధారిత ఔషధపంపిణీ విధానాన్ని అభివృద్ధిపరిచారు. హైదరాబాద్ ఐఐటీకి చెందిన మెటీరియల్స్స...
ఒప్పోతో ఐఐటీ హైదరాబాద్ టైఅప్
January 28, 2020కంది: ఒప్పోతో ఐఐటీ హైదరాబాద్ ఒప్పందం కుదుర్చుకున్నది. సోమవారం ఇందుకు సంబంధించి వివరాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఐఐటీలోని రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సుమోహన మాట్లాడు...
హైదరాబాద్ ఐఐటీలో
January 25, 2020మొత్తం ఖాళీలు: 152పోస్టులు: ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, స్పోర్ట్స్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, టెక్నీషియన్ తదితర పోస్టులు ఉన్నాయ...
ఐఐటీ మద్రాస్లో
January 25, 2020మొత్తం ఖాళీలు: 12పోస్టులు: ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ తదితరాలు ఉన్నాయి.అర్హతలు: పోస్టుని బట్టి పదోతరగతి...
టెక్నాలజీతో సమర్థ పోలీసింగ్
January 19, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పోలీస్శాఖలో సమర్థ పనితీరు కోసం ఆధునిక సాంకేతికత అవసరమని హోంమంత్రి మహ్మద్ మహమూద్అలీ చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంలో టెక్నాలజీ పాత్ర ఎంతో ఉన్నదన్నారు. శనివా...
తాజావార్తలు
- మహిళా లోకం.. వాణీదేవి వైపే
- బాధ్యతాయుతంగా పనిచేయాలి
- సంక్షేమ పథకాలను వివరించాలి
- అన్నిపార్టీలు అక్కడే తిష్ట.. దూకుడుగా గులాబీ
- మీటర్లు తిరుగుతున్నయ్..
- నిత్యం పచ్చతోరణం
- జిల్లాలో గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్ పూర్తి
- కాసులు కురిపిస్తున్న.. కార్గో సేవలు
- పని చేస్తున్న ఇంటికే కన్నం ..
- సంఘటితంతోనే మహిళల రాణింపు
ట్రెండింగ్
- మీ ఆధార్ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు
- వెక్కి వెక్కి ఏడ్చి.. కుప్పకూలిన నవ వధువు
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్పై శేఖర్కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?