Vist News
బూర్గుల నర్సింగరావు ఇకలేరు
January 19, 2021కొంతకాలంగా అనారోగ్యం చికిత్సపొందుతూ తుదిశ్వాసస్వాతంత్య్ర, ...
నేటి నుంచి సెంట్రల్ విస్టా పనులు షురూ..
January 15, 2021న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఇటీవల 14 మంది స...
కొత్త పార్లమెంట్ బిల్డింగ్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
January 05, 2021న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం కోసం సెంట్రల్ విస్టా ప్రాజెక్టు చేపడుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఇవాళ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సెంట్రల్ విస్టా నిర్మ...
సెంట్రల్ విస్టాపై ఇవాళ సుప్రీం కోర్టు తీర్పు
January 05, 2021న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్లమెంట్ నూతన భవన నిర్మాణం (సెంట్రల్ విస్టా)కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్...
180 కిలోమీటర్ల వేగం.. విస్టాడోమ్ స్పీడ్ ట్రయల్ సక్సెస్
December 29, 2020హైదరాబాద్: భారతీయ రైల్వే శాఖ విస్టాడోమ్ టూరిస్టు కోచ్లకు సంబంధించిన స్పీడ్ ట్రయల్ను విజయవంతంగా నిర్వహించింది. ఆ కొత్త డిజైన్ విస్టాడోమ్ కోచ్లు గంటకు సుమారు 180 కిలోమీటర్ల వేగాన్...
పాట్నాలో కిసాన్ మహాసభ, వామపక్షాల నిరసన, విరిగిన లాఠీ
December 29, 2020పాట్నా : రైతు ఉద్యమానికి మద్దతుగా కిసాన్ మహాసభ, వామపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు పాట్నాలో కవాతులు నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. రాజ్భవన్ను ముట్టడించేందుకు వచ్చిన నిరసనకారులను చెదరగొట్టే...
ప్రధాని నివాసం కోసం 15 ఎకరాలు.. 10 భవనాలు
December 19, 2020న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా ఆధునీకరణ, పునరుద్ధరణలో భాగంగా ఒక్కో భవనం 4 అంతస్తులు ఉండేలా 10 భవనాలతో ప్రధాన మంత్రి నివాస సముదాయం (పీఎం రెసిడెన్షియల్ కాంప్లెక్స్)ను నిర్మించాలని కేంద్రప్రభుత్వం ప్ర...
ఐఫోన్ ప్లాంట్లో విధ్వంసం రూ.440 కోట్ల నష్టం
December 15, 2020వేలాది ఐఫోన్లు లూటీవాహనాలు, కంప్యూటర్లు ధ్వంసం
మహిళా శక్తి బిల్లును ఉపసంహరించండి : మహిళా సంఘాల ఆందోళన
December 13, 2020ముంబై : మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న కొత్త మహిళా శక్తి బిల్లు రాష్ట్రంలో ఆందోళనలకు ఆజ్యం పోసింది. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్న...
సగం దేశం ఆకలితో ఉంటే.. కొత్త పార్లమెంట్ కావాల్సి వచ్చిందా!
December 13, 2020చెన్నై: తమిళనాడులో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల కోసం తన ప్రచారాన్ని ధాటిగా మొదలుపెట్టారు మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్. ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు గు...
సెంట్రల్ విస్టా శంకుస్థాపనలో పాల్గొన్న మండలి చైర్మన్
December 10, 2020హైదరాబాద్ : పార్లమెంట్ నూతన భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వీడియో కాన్ఫరెన్స...
రాజకీయాల్లో తేడాలున్నా.. ప్రజాసేవే ముఖ్యం: ప్రధాని మోదీ
December 10, 2020హైదరాబాద్: కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరిగిందని, ఇది చరిత్రాత్మకమైన రోజు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ ఢిల్లీలో సెంట్రల్ విస్టాకు భూమిపూజ నిర్వ...
శంకుస్థాపనకు హాజరైన రతన్ టాటా..
December 10, 2020హైదరాబాద్: ఢిల్లీలో ఇవాళ జరిగిన కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కార్యక్రమానికి టాటా సంస్థ చైర్మన్ రతన్ టాటా హాజరయ్యారు. భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సెంట్రల్...
కొత్త పార్లమెంట్ భవనానికి మోదీ శంకుస్థాపన
December 10, 2020హైదరాబాద్: కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధాని మోదీ ఇవాళ శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం 12.50 నిమిషాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రాలు చదివారు. భూమాత, క...
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
December 09, 2020హైదరాబాద్ : దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవ...
టీఆర్ఎస్ మహిళా కార్యకర్తపై దాడి
December 09, 2020మైలార్దేవ్పల్లి: మైలార్దేవ్పల్లి డివిజన్లో టీఆర్ఎస్ కార్యకర్తలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నా యి. ఇటీవల పద్మశాలిపురంలో టీఆర్ఎస్ కార్యకర్తపై ఐదుగురు బీజేపీ కార్యకర్తలు జరిపిన దాడి మరువక...
టీఆర్ఎస్లో చేరిన 400 మంది కాంగ్రెస్ కార్యకర్తలు
December 07, 2020మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని స్థానిక తక్షశిల హైస్కూల్లో 400 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే శంకర్నాయక్ సమక్షంలో సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వా...
కొత్త పార్లమెంట్ భవనం శంకుస్థాపనకు సుప్రీం గ్రీన్సిగ్నల్
December 07, 2020న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవన శంకుస్థాపనకు సుప్రీంకోర్టు సోమవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల 10న ఈ కార్యక్రమం యథావిధిగా జరగనుంది. సెంట్రల్ విస్టా ప్రాంతంలో ప్రస్తుత...
బీజేపీ గూండాయిజం
December 07, 2020టీఆర్ఎస్ కార్యకర్తపై దాడిమైలార్దేవ్పల్లిలో ఘటనమైలార్దేవ్పల్లి : బీజేపీకి అవకాశమిస్తే నగర ప్రశాంతతను కోల్పోతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ...
జంతు ప్రేమికులపై బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి భర్త దాడి
November 30, 2020హైదరాబాద్ : జంతు ప్రేమికులను, జంతు హక్కుల కార్యకర్తల(యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్)పై సోమాజిగూడ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్ధి విజయదుర్గ భర్త సందీప్ యాదవ్ తన అనుచరులతో కలిసి విక్షణరహితంగా ద...
యమునా తీరంలో విశిష్ట కట్టడం
November 13, 2020డిజైన్లను ఆహ్వానించిన కేంద్రం సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మ...
వరవరరావుకు మళ్లీ బెయిల్ నిరాకరణ
November 12, 2020హైదరాబాద్: బీమా కోరేగావ్ కేసులో రెండేళ్ల నుంచి జైలులో ఉంటున్న విప్లవ రచయిత వరవరరావుకు బెయిల్ ఇచ్చేందుకు ఇవాళ బాంబే హైకోర్టు నిరాకరించింది. క్షీణిస్తున్న ఆరోగ్యం దృష్ట్యా వరవరరావుకు బె...
బీజేపీ అధ్యక్షుడి కాన్వాయ్పై దాడి
November 12, 2020కోల్కతా : పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్పై గుర్తు తెలియని దుండగులు గురువారం దాడి చేశారు. ఈ ఘటన బెంగాల్లోని అలీపుర్దౌర్ జిల్లాలో చోటు చేసుకుంది. దిలీప...
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిక
November 10, 2020వికారాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా..మోమిన్పేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం వికారాబాద్ ఎ...
ఉద్యమకారులకు ప్రాధాన్యం
November 10, 2020ఎల్బీనగర్ : దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అవుతోందని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవి...
భద్రాద్రి థర్మల్ కేంద్రం పనులు పరిశీలించిన జెన్కో సీఎండీ
November 06, 2020హైదరాబాద్ : భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు శుక్రవారం ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల ప్రగతిపై ఆరా తీశారు. ...
అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరికలు
November 05, 2020ఆసిఫాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైపలు పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా..జిల్లాలోని రెబ్బెన మండలం బీజేపీ పార్టీకి చెంద...
సోదరిపై ఆర్టీఐ కార్యకర్త అత్యాచారం!
November 04, 2020ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ 30 ఏండ్ల ఆర్టీఐ కార్యకర్త వరుసకు సోదరియైన 17 ఏండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముంబై నగర శివార్లలోని మల్వాని ఏరియాలో ఈ ఘటన ...
క్రాంతి కిరణ్పై దాడి దుర్మార్గం : అల్లం నారాయణ
November 02, 2020హైదరాబాద్ : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్పై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం దుర్మార్గమని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు మంచివ...
‘ఎమ్మెల్యే క్రాంతి కిరణ్పై దాడి అప్రజాస్వామికం’
November 02, 2020హైదరాబాద్ : జర్నలిస్టుగా కొనసాగి ఎమ్మెల్యే అయిన క్రాంతి కిరణ్పై బీజేపీ కార్యకర్తలు దాడి అప్రజాస్వామికమని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం అభిప్రాయపడింది. దుబ్బాక ఉప ఎన్నికలపై అనేక ట...
ఎమ్మెల్యే క్రాంతిపై దాడికి యత్నం.. సిద్దిపేటలో స్వల్ప ఉద్రిక్తత
November 02, 2020దుబ్బాక : మరికొన్నిగంటల్లో దుబ్బాక ఉప ఎన్నికల జరగనున్న నేపథ్యంలో సిద్దిపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం బీజేపీ కార్యకర్తలు ఏకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనే దాడికి ప్రయత్నించార...
2019-20లో ప్రకటనల కోసం కేంద్రం ఖర్చు రూ.713 కోట్లు
October 31, 2020ముంబై : 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్ మీడియాకు గరిష్ట వాటాతో భారత ప్రభుత్వం ప్రకటనల కోసం రూ.713.20 కోట్లు ఖర్చు చేసింది. ముంబైకి చెందిన ఆర్టీఐ కార్యకర్త జతిన్ దేశాయ్ పెట్టుకున్న పిటిషన...
ఆరోగ్యసేతు యాప్ను క్రియేట్ చేసిందెవరు ?
October 28, 2020హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో జనం తమ స్మార్ట్ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్లను డౌన్లోడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ యాప్ను ఎవరు డిజైన్ చేశార...
11న 'ఉసా' సంస్మరణ సభ
October 10, 2020హైదరాబాద్ : ప్రముఖ దళిత బహుజన ఉద్యమకారుడు, సామాజిక తత్వవేత్త ఉసాగా పేరొందిన ఉల్లెంగుల సాంబశివరావు(79) కొవిడ్ బారినపడి ఈ ఏడాది జులై 25న మృతి చెందిన విషయం విదితమే. ఉసా సంస్మరణ సభను ఈ నెల 11వ...
యువకులే టీఆర్ఎస్ సైనికులు : హరీష్ రావు
October 10, 2020సిద్దిపేట : యువకులే టీఆర్ఎస్ పార్టీ సైనికులు అని ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో ఆనాజ్పూర్, తిమ్మక్కపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ యువక...
పాకిస్థాన్ మమ్మల్ని జంతువుల్లా చూస్తోంది: పీవోకే కార్యకర్త
September 25, 2020జెనీవా: పాకిస్థాన్ తమను జంతువుల్లా చూస్తోందని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు చెందిన హక్కుల కార్యకర్త మొహద్ సజ్జాద్ రాజా ఆరోపించారు. పాక్ దురాగతాలను నిలువరించాలని ఐక్యరాజ్య సమితి (ఐరాస)ని ఆయన క...
పాక్, చైనా ప్రాజెక్టులను చట్టవిరుద్ధంగా ఐరాస ప్రకటించాలి..
September 24, 2020జెనీవా: పాకిస్థాన్, చైనా మధ్య జరుగుతున్న బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులను చట్టవిరుద్ధంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రకటించాలని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు చెందిన హక్కుల కార్యకర్త ...
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మంత్రి జగదీష్ రెడ్డి
September 24, 2020నల్లగొండ : ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ దేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీ...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి : మంత్రి పువ్వాడ
September 20, 2020ఖమ్మం : రానున్న ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా.. పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశం నాయుడుపేటలోని రామలీల ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అ...
ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి మార్గనిర్దేశం
September 18, 2020మహబూబ్ నగర్ : జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై నిర్వహించిన సమావేశ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. పట్టభద్రుల నమోదు ప్రక్రియపై ...
సెంట్రల్ విస్టా ఆపండి.. ఎంపీ ల్యాడ్స్ ఇవ్వండి
September 18, 2020హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి మాయం అయ్యేంత వరకు సెంట్రల్ విస్టా ప్రాజెక్టను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతావ్ కోరారు. ఇవాళ రాజ్యసభలో మంత్రులు, ఎంపీల జీతాల కోత బిల్లును ప్రవేశ...
నేవీ రిటైర్డ్ అధికారిపై శివసైనికుల దాడి
September 12, 2020ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను అపహాస్యం చేస్తూ గీసిన కార్టూన్ను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన ఓ నేవీ రిటైర్డ్ అధికారిపై అధికార పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీఎంపై తనక...
స్వామి అగ్నివేశ్ ఇకలేరు
September 12, 2020ఢిల్లీలో కన్నుమూసిన సామాజిక ఉద్యమ నేత కాలేయ వ్యాధితో కొద్దిరోజులుగా చికిత్స తెలంగాణ ఉద్యమానికి తొలినుంచీ మద్దతు ముఖ్యమంత్ర...
సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ కన్నుమూత
September 11, 2020న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆర్య సమాజ్ నాయకుడు స్వామి అగ్నివేశ్(80) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అగ్నివేశ్ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆ...
బ్రిటన్ పార్లమెంట్ వద్ద మహిళల అర్ధనగ్న ప్రదర్శన
September 10, 2020లండన్ : వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళా పర్యావరణ కార్యకర్తలు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు. గురువారం బ్రిటన్ పార్లమెంటు వెలుపల రైలింగ్కు తాళం వేసుకుని నిర...
లిఫ్టు గుంతలోపడి రిటైల్ చైన్ డైరెక్టర్ దుర్మరణం
September 07, 2020ముంబై : లిఫ్టు గుంతలోపడి రిటైల్ చైన్ డైరెక్టర్ దుర్మరణం పాలయ్యాడు. ముంబై వర్లీ ప్రాంతంలోని బ్యూనా విస్టా భవనంలో ఈ ఘటన జరిగింది. రిటైల్ చైన్ డైరెక్టర్గా పని చేస్తున్న విశాల్ మేవానీ (46) కోహినూర...
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : మంత్రి నిరంజన్రెడ్డి
September 06, 2020వనపర్తి : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని పెద్దమందడి మండలం అల్వాల్ గ్రామా...
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : మంత్రి కొప్పుల
September 03, 2020పెద్దపల్లి : పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్త అదుల్లా కుమార్ గుండె పోటుతో...
ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారు: మండలి చైర్మన్
August 31, 2020హైదరాబాద్: ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేయరని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలి చైర్మన్గా రాజ్యాంగ పదవిలో సంతృప్తిగానే ఉన్నానని చెప్పారు. రాజకీయ సమీకరణాల్...
కార్యకర్త తండ్రి పాడె మోసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
August 27, 2020మహబూబ్ నగర్ : రాజకీయ పార్టీలకు కార్యకర్తలే వెన్నెముక లాంటి వారు. తాము నమ్మిన పార్టీ అధికారంలోకి రావడం కోసం కార్యకర్తలు అహర్నిశలు శ్రమిస్తుంటారు. కుటుంబాలకు సైతం దూరమై నమ్మిన పార్టీ కోసం కడవరకు వెన్...
రాంగ్గోపాల్వర్మ కహానీ
August 26, 2020జర్నలిస్ట్ ప్రభు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రాంగ్గోపాల్వర్మ’. షకలకశంకర్ టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్ను మహిళాభ్యుదయవాది సంధ్య బుధవారం విడుదలచేశారు. దర్శకన...
గిరిజన బాలికపై లైంగిక దాడి, హత్య.. ప్రధాన నిందితుడి అరెస్టు
August 18, 2020మయూర్భంజ్ : ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో 18 ఏండ్ల గిరిజన బాలికపై లైంగిక దాడి చేసి హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఇంటర్ చదువుతున్న ఓ గి...
పీఎం కేర్స్ వివరాలు ఇచ్చేందుకు నిరాకరించిన పీఎంవో
August 17, 2020హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో.. విరాళాల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే పీఎం కేర్స్ నిధులకు సంబంధించి వివరాలు వెల్లడించాలని దాఖల...
బీజేపీలో చేరిన.. షాహీన్ బాగ్ ఆందోళనల కార్యకర్త షాజాద్
August 16, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గత ఏడాది తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఆందోళనల్లో పాల్గొన్న సామాజిక కార్యకర్త షాజాద్ అలీ బీజేపీలో చేరారు. ఆదివారం ఢిల్లీలోని బీజేప...
మూడేళ్లలో 250కిపైగా ఏనుగుల మృత్యువాత..సహజ మరణమా? విష ప్రయోగమా?
August 12, 2020చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో మూడేళ్లలో 250కిపైగా ఏనుగులు మృత్యువాతపడ్డాయి. అయితే, ఇవి సహజ మరణాలేనా? లేక విష ప్రయోగం వల్ల చనిపోయాయా? అనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. అటవీ అధికారులు ఈ మరణాలు సహజమైనవ...
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ
August 09, 2020వరంగల్ అర్బన్ : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి వర్గం కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు రమాకాంత్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. క్విట్ ఇండియా మూమెంట్ డే సందర్భంగా జెండా ఎగరవేస...
ఐక్యరాజ్యసమితి అడ్వైజరీ గ్రూపులో అర్చనా సోరెంగ్..
July 28, 2020హైదరాబాద్: వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన అడ్వైజరీ గ్రూపులో భారతీయ మహిళ అర్చనా సోరెంగ్కు అవకాశం దక్కింది. సలహా సభ్యుల్లో అర్చనకు అవకాశం కల్పిస్తున్నట్లు ఐక్య...
దళితబహుజన ఉద్యమకారుడు ‘ఉసా’ కన్నుమూత
July 26, 2020కరోనాకు చికిత్సపొందుతూ తుదిశ్వాసశోకసంద్రంలో అభిమానులు, బంధుమిత్రులు ...
బాలల హక్కుల నేత అచ్యుతరావు ఇకలేరు
July 23, 2020అనారోగ్యంతో కన్నుమూతమన్సూరాబాద్/ హిమాయత్నగర్/ మలక్పేట: బాలల హక్కుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పీ అచ్యుతరావు (58) మలక్పేట్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ...
ప్రశాంత్ భూషణ్కు సుప్రీం నోటీసులు జారీ
July 22, 2020ఢిల్లీ : కోర్టు దిక్కరణ కింద కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా, న్యాయ పరిపాలనను అప్రతిష్టపాలు చేసేలా, అవమాన...
‘విస్తరణ విధానాలు’ పై చైనా రాయబార కార్యాలయం ఎదుట నిరసన
July 13, 2020లండన్: తమ అవసరాల కోసం చైనా ఎన్నో కుట్రలు చేస్తుందని ‘విస్తరణ విధానాలు’ పై చైనా రాయబార కార్యాలయం ఎదుట భారత ప్రవాసులు, పీవోకే కార్యకర్తలు, ఇరానియన్ ప్రవాసులు నిరసన తెలిపారు. ఆదివారం భారత ...
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : మంత్రి నిరంజన్ రెడ్డి
July 03, 2020వనపర్తి : జిల్లాలోని పెబ్బేరు మండలం తోమాలపల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త రవీందర్ రెడ్డి ఇటీవల మరణించారు. అతడికి పార్టీ సభ్యత్వం ఉండటంతో ఇన్సూరెన్స్ కింద మంజూరైన రూ.2 లక్షల చెక్కును రవీందర్ రెడ్డి...
ట్రాన్స్జెండర్ ఉద్యమ నేతకు అరుదైన గౌరవం
June 30, 2020వాషింగ్ టన్ డీసీ : అమెరికాకు చెందిన మార్షా పి జాన్సన్ అనే ట్రాన్స్జెండర్ లెస్బియన్, గే, బై సెక్సువల్,అండ్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ హక్కుల సాధన కోసం పోరాడారు. ఆయా కమ్యూనిటీలోని వారి అభివృద్...
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
June 28, 2020పహాడీషరీఫ్: కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామకాలనీకి చెం దిన నర్సింహ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందార...
'కొత్త పార్లమెంట్ నిర్మాణ పనులను అడ్డుకోలేం'
June 19, 2020హైదరాబాద్: కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం చేపడుతున్న ప్రతిపాదిత సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులను అడ్డుకోలేమని ఇవాళ సుప్రీంకోర్టు వెల్లడించింది. చట్టం ప్రకారం పనులు చేస్తున్న వా...
చైనా హింసను వీడాలి.. నేపాల్లో నిరసన ప్రదర్శన
June 18, 2020కాట్మండు: భారత్-చైనా సరిహద్దు రేఖ అయిన వాస్తవాధీన రేఖ వెంబడిగల లఢఖ్లోని గల్వాన్ లోయలో గత సోమ, మంగళ వారాల్లో ఇరుదేశాల సైనికుల మధ్య తలెత్తాయి. ఈ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు...
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : మంత్రి అల్లోల
June 14, 2020నిర్మల్ : టీఆర్ఎస్ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కార్యకర్తకు బీమా సదుపాయం కల్పించింది. పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు.. ఈ ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తు...
సాలె పురుగుకు గ్రెటా పేరు!
June 14, 2020పారిస్: మడగాస్కర్లో ఇటీవల కొత్తగా కనుగొన్న ఓ సాలెపురుగు జాతికి ప్రముఖ పర్యావరణవేత్త గ్రెటా థన్బర్గ్ పేరు మీదుగా థన్బెర్గా.జెన్.నవ్ అని పెట్టారు. పర్యావరణ పరిరక్షణకు గ్రెటా చేస్తున్న కృషికి గ...
కార్యకర్తలకు అండగా ఉంటాం: మంత్రి సబితాఇంద్రారెడ్డి
June 08, 2020ఆర్కేపురం: సరూర్నగర్ డివిజన్ భగత్సింగ్నగర్కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త సాయి వంశరాజ్ నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించా డు. ఈ విషయాన్ని స్థానిక టీఆర్ఎస్ నాయకుడు కార్పొరేటర్...
తెలంగాణ ఉద్యమకారుడు రాందాస్ మృతి
May 28, 2020జనగామ : తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని, స్వరాష్ర్టాన్ని చూసి మురిసిపోయిన ఉద్యమ కురువృద్ధుడు జీ రాందాస్(91) మంగళవారం రాత్రి మహారాష్ట్రలోని పూణేలో కన్నుమూశారు. వృత్తిరీత్యా భీవండిలో ...
ఆపదకాలంలో ఆదుకుంటాం
May 13, 2020టీఆర్ఎస్ కార్యకర్తలకు మంత్రి గంగుల భరోసాకరీంనగర్ కార్పొరేషన్: ఆపదకాలంలో కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మం...
జియోతో విస్టా జోడీ
May 09, 2020విలువ రూ.11 వేల కోట్లున్యూఢిల్లీ, మే 8: రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెంది టెలికం వెంచర్ జియో మరో అమెరికా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇ...
జియోలో వాటా కొన్న విస్టా..
May 08, 2020హైదరాబాద్: రియలన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ జియో మళ్లీ 2.3 శాతం వాటాను అమ్మేసింది. అమెరికాకు చెందిన విస్టా ఈక్వెటీ కంపెనీ ఆ షేర్లను కొన్నది. విస్టా కంపెనీ సుమారు 11,367...
సెంట్రల్ విస్టాపై స్టేకు నో చెప్పిన సుప్రీంకోర్టు
April 30, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ల్యుటెన్స్ జోన్లో రూ.20 వేల కోట్ల వ్యయంతో పార్లమెంటు నూతన భవనం, సెక్రెటేరియేట్, ఇతర నిర్మాణాలకు ఉద్దేశించిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్పై స్టే విధించేందుకు సుప...
కరోనాపై పోరుకు లక్ష డాలర్లు విరాళం: గ్రెటా థంబర్గ్
April 30, 2020వాషింగ్టన్: స్వీడన్కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థంబర్గ్ కరోనా పోరుకు లక్ష అమెరికన్ డాలర్లు (రూ.75,15,184) ఐక్యరాజ్యసమితి బాలల నిధి (యునిసెఫ్) విరాళంగా ప్రకటించింది. డానిష్ ఫౌండేషన్ ...
సెంట్రల్ విస్టాపై స్టేకు సుప్రీం నిరాకరణ
April 30, 2020హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ప్రస్తుతానికైతే ఆపడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ ప్రాజెక్టు కొరకు జారీ చేసిన భూవినియోగం మార్పు నోటిపిక...
కెమెరా కంట పడ్డ అరుదైన చిరుత..వీడియో
April 30, 2020రష్యా: అటవీ ప్రాంతాల్లో అప్పుడపుడు కొత్త కొత్త జంతువులు కనిపిస్తుంటాయి. రష్యాలోని వ్లాదివోస్టోక్ పోర్టు సిటీకీ సమీపంలోని అటవీ ప్రాంతాల్లో అరుదైన చిరుత ఒకటి కనిపించింది ఎత్తైన కొండపై ...
పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా రక్తదానం చేయండి: హరీశ్రావు
April 26, 2020సంగారెడి: సంగారెడ్డిలో పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి హరీశ్రావు దుస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ఇవాళ్టి నుంచి సంగారెడ్డి జిల్లా కరోనా రహితంగా మారింది. సంగారెడ్డిలో కరోనా ...
విస్తారాలో బలవంతపు సెలవులు
April 15, 2020విస్తారా ఎయిర్లైన్స్లో సీనియర్ ఉద్యోగులను బలవంతపు సెలవుపై వెళ్లవలసిందిగా సంస్థ సీఈవో లెస్లీ తాంగ్ బుధవారం...
మూడు రోజులు లీవ్పై వెళ్లండి.. ఉద్యోగులను ఆదేశించిన విస్తారా
April 15, 2020న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాణ సంస్థ విస్తార తన సీనియర్ అధికారులను మూడు రోజులపాటు లీవ్పై వెళ్లాలని ఆదేశించింది. లాక్డౌన్ నేపథ్యంలో కంపెనీపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు సంస్థలోని 1200 మంది సీనియర...
ఆశా కార్యకర్తలకు సర్పంచ్ ఆర్థిక సాయం
April 06, 2020గద్వాల : కరోనాపై యుద్ధం చేస్తున్న ఆశా కార్యకర్తలకు ఆర్థిక సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. జిల్లాలోని మల్దకల్ మండలంలోని మల్దకల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ యాకోబు తమ గ్రామంలోని ఆశా క...
అమ్మాయితో కనిపించాడని దాడి..
March 19, 2020ముజఫర్నగర్: లవ్ జిహాద్ పేరుతో ఓ వ్యక్తిపై దాడి చేసిన భజరంగ్దళ్ కార్యకర్తను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. షాదాబ్ అనే వ్యక్తి మరో కులానికి చెందిన అమ్మాయితో కలిసి తిరుగుతూ కనిపించడంతో..న...
మంత్రి శ్రీనివాస్గౌడ్కు జన్మదిన శుభాకాంక్షలు
March 17, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మంత్రి వీ శ్రీనివాస్గౌడ్కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ప్రగతిభవన్లో సీఎంను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఫోన్...
మీరిచ్చే గౌరవాన్ని నిరాకరిస్తున్నా!
March 08, 2020న్యూఢిల్లీ, మార్చి 7: మీరిచ్చే గౌరవాన్ని నిరాకరిస్తున్నానని మణిపూర్కు చెందిన ఎనిమిదేండ్ల పర్యావరణ ఉద్యమ బాలిక లిసిప్రియా కంగుజామ్ కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా స...
ఫలించిన నాయకుల శ్రమ
January 26, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇం చార్జీల శ్రమ ఫలించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడంల...
తాజావార్తలు
- 'కృష్ణా బోర్డు విశాఖలో వద్దు'
- టెస్లా ఎంట్రీతో నో ప్రాబ్లం: బెంజ్
- చైనాకు కాంగ్రెస్ లొంగుతుందా? : జేపీ నడ్డా
- టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ ఇతడే..!
- ఎంపీలకు జలక్.. పార్లమెంట్లో ఆహార సబ్సిడీ ఎత్తివేత
- ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి మృతి
- 4,54,049 మందికి కోవిడ్ టీకా ఇచ్చేశాం..
- 10 కోట్ల డౌన్లోడ్లు సాధించిన మోజ్
- ఆటా ప్రెసిడెంట్గా భువనేశ్ బుజాల బాధ్యతల స్వీకరణ
- ‘రెడ్’ కలెక్షన్స్..రామ్ టార్గెట్ రీచ్ అయ్యాడా..?
ట్రెండింగ్
- టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ ఇతడే..!
- ‘రెడ్’ కలెక్షన్స్..రామ్ టార్గెట్ రీచ్ అయ్యాడా..?
- మరో క్రేజీ ప్రాజెక్టులో పూజాహెగ్డే..?
- పవన్ కళ్యాణ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ తీసుకున్నాడా..?
- డైరెక్టర్ కోసం దీపికాపదుకొనే వేట..!
- చిరంజీవి నన్ను చాలా మెచ్చుకున్నారు..
- A Rich Man and His Son
- ఆ సీక్రెట్ అతనొక్కడికే తెలుసంటున్న నిహారిక..!
- చిరంజీవి మెగా ప్లాన్.. ఒకేసారి 2 సినిమాలకు డేట్స్..!
- ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్