Uttarakhand News
ఒక్కరోజు సీఎం
January 24, 2021ఉత్తరాఖండ్కు చెందిన 19 ఏండ్ల విద్యార్థిని శ్రీష్టి గోస్వామికి అరుదైన అవకాశం లభి...
శ్రీష్టి గోస్వామి.. ఒక్క రోజు సీఎం
January 24, 2021డెహ్రాడూన్: ఉత్తరాఖండ్కు చెందిన 19 ఏండ్ల విద్యార్థిని శ్రీష్టి గోస్వామికి అరుదైన అవకాశం లభించింది. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆ రాష్ట్రానికి ఒక్క రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. హర...
ఉత్తరాఖండ్లో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
January 23, 2021డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు డెహ్రాడూన్లో రాజ్భవన్ వద్ద నిరసన తెలిపేందుకు ట్రాక్టర్లతో బయలు దేరారు. అయితే హరిద్వార...
అదనంగా 2లక్షల వ్యాక్సిన్ డోసులు ఇవ్వండి : కేంద్రానికి ఉత్తరాఖండ్ వినతి
January 23, 2021డెహ్రాడూన్ : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి అదనంగా రెండు లక్షల డోసులు ఇవ్వాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మహాకుంభ మేళాను దృష్టిలో పెట్టుకొని కేందానికి విజ్ఞప...
ఆర్మీ నకిలీ ఐడీకార్డులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
January 21, 2021డెహ్రాడూన్ : ఇండియన్ ఆర్మీకి చెందిన నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఉత్తరాఖండ్కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ గురువారం తెలిపింద...
..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయావతి
January 16, 2021లక్నో : రానున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తెలిపారు. శుక్రవారం తన 65వ జన్మదినం సందర్భంగా ఆమె...
కుంభమేళాకు ఎన్ఎస్జీ కమాండోలు
January 14, 2021డెహ్రాడూన్ : కుంభమేళా సందర్భంగా భద్రత కోసం ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్)ను హరిద్వార్లో మోహరించనున్నట్లు ఉత్తరాఖండ్ పోలీసులు ప్రకటించారు. ఎన్ఎస్జీ (ఐజీ ఆ...
ఉత్తరాఖండ్ సీఎంతో స్వాత్మానందేంద్ర స్వామి భేటీ
January 13, 2021డెహ్రాడూన్ : విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి బుధవారం ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్తో భేటీ అయ్యారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సూచన మేరకు సీఎం రావత్...
బర్డ్ ఫ్లూతోనే కాకుల మృతి.. ఉత్తరాఖండ్లో హై అలర్ట్
January 12, 2021డెహ్రాడూన్: కాకుల మరణాలకు బర్డ్ ఫ్లూయే కారణమని నిర్ధారణ కావడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాఖండ్లో ఇటీవల రెండు కాకులు మరణించగా బర్డ్ ...
రహదారి వెడల్పు కోసం.. 19 కి.మీ. మానవహారం
January 10, 2021డెహ్రాడూన్: రహదారి వెడల్పు కోసం గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. 19 కిలోమీటర్ల మేర మానవహారంగా ఏర్పడ్డారు. 70 గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆదివార...
‘మత మార్పిడి నిషేధ’ చట్టాలపై సమీక్షిస్తాం
January 07, 2021న్యూఢిల్లీ: ‘లవ్ జిహాద్'ను అడ్డుకునే పేరుతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇటీవల వేర్వేరుగా తీసుకొచ్చిన బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టాల చెల్లుబాటుపై సమీక్ష జరుపడానికి సుప్రీంకోర్టు సమ్మ...
ప్రతిపక్ష నాయకురాలిపై బీజేపీ అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు
January 06, 2021డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు బన్సీధర్ భగత్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఓ సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్పార్టీ నేత, స...
‘కేదార్కాంత’పై జేఎన్టీయూ విద్యార్థులు
January 06, 202112,500 అడుగుల ఎత్తున జాతీయ జెండావలిగొండ, జనవరి 5: ఉత్తరాఖండ్లోని 12,500 అడుగుల ఎత్తున్న కేదార్కాంత పర్వతాన్ని అధిరోహించిన జేఎన్టీయూ విద్...
బద్రీనాథ్ ఆలయంపై మంచు దుప్పటి
January 05, 2021డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయంపై భారీగా మంచు దుప్పటి కప్పేసింది. ఆలయం పరిసరాల్లోని కొన్నిచోట్ల ఏకంగా ఐదడుగుల మందంతో మంచు పోగుపడింది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్ల...
బీజేపీ ఎమ్మెల్యే భవనం కూల్చివేతపై కోర్టు స్టే
January 02, 2021డెహ్రాడూన్: బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన భవనం కూల్చివేతపై సుప్రీంకోర్టు రెండు వారాలు స్టే ఇచ్చింది. ఉత్తరాఖండ్లోని రూర్కీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్ బాత్రా స్థానికంగా ఉన్న ప్రభుత్వ భూమి...
అభివృద్ధిపై చర్చకు ఉత్తరాఖండ్ సీఎంను ఆహ్వానించిన సిసోడియా
January 01, 2021న్యూఢిల్లీ: అభివృద్ధి పనులపై చర్చ కోసం రావాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర రావత్ను ఆహ్వానించారు. జనవరి 4న డెహ్రాడూన్లోని ఐఆర్డీటీ ఆడిటోరియంలో పలు అంశాలపై చర్...
సిగరెట్లకు డబ్బులు కట్టమన్నందుకు కారుతో గుద్దిచంపిన కానిస్టేబుల్!
January 01, 2021డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో దారుణం జరిగింది. సిగరెట్లకు డబ్బులు కట్టమన్నాడన్న కోపంతో ఓ కానిస్టేబుల్ పాన్షాప్ యజమానిని కారుతో గుద్దిచంపాడు. అందుకు కానిస్టేబుల్ ఇద్దరు స్నేహితులు కూడా సహ...
ఎయిమ్స్లో చేరిన ముఖ్యమంత్రి
December 28, 2020న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్కు ఈ నె...
పోలీసులకు నిరసకారుల ఝలక్..
December 25, 2020డెహ్రాడూన్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులు పోలీసులకు ఝలక్ ఇచ్చారు. బారికేడ్లతో అడ్డుకోబోయిన పోలీసులను ట్రాక్టర్తో నెట్టి అడ్డు తొలగించుకున్నారు. ఉత్తరాఖండ్లోని ఉధమ్ స...
ఎమ్మెల్యేపై రేప్ కేసు.. డీఎన్ఏ శ్యాంపిళ్లు ఇవ్వాల్సిందే
December 24, 2020హైదరాబాద్: ఉత్తరాఖండ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ నేగిపై అత్యాచార ఆరోపణ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తనను రేప్ చేసినట్లు ఓ మహిళ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది....
అభియోగాలున్న వ్యక్తి కారులో ప్రయాణించిన జడ్జి సస్పెన్షన్
December 23, 2020డెహ్రాడూన్: ఇప్పటివరకు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న విషయాలను చూశాం. ఇప్పుడు ఈ కోవలోకి న్యాయమూర్తులు కూడా చేరుతున్నారు. అధికారాన్ని దుర్వినియోగానికి పాల్ప...
ఐపీఎల్ మాదిరిగా ఉత్తరాఖండ్లో జేపీఎల్ క్రికెట్ టోర్నీ
December 23, 2020డెహ్రాడూన్: క్రికెట్ అభిమానులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే ఎంత క్రేజో మాటల్లో చెప్పలేం. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ జైలు అధికారులు ఖైదీల మానసిక, శరీరక ఉల్లాసం కోసం ఐ...
ఆయన 'జీరో వర్క్ ముఖ్యమంత్రి' : మనీష్ సిసోడియా
December 21, 2020న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్కు "జీరో వర్క్ సీఎం" అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరు పెట్టారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలు రావత్ పాలన పట్ల సంతోషంగా లేరని ఆయన...
ఉత్తరాఖండ్ సీఎంకు కరోనా పాజిటివ్
December 18, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా బారినపడ్డారు. కోవిడ్-19 పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ట్వీట్టర్లో శుక్రవారం ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం తన...
వాళ్లలో 90 శాతం మంది రైతులే కాదు
December 13, 2020న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ నుంచి వచ్చి రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు మద్దతుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ను కలిసిన వారిలో 90 శాతం మందికి వ్యవసాయంతో సంబంధమే లేదని ర...
మహాకుంభ మేళా కోసం ‘కొవిడ్ ఇన్సూరెన్స్’ అమలు చేయాలి
December 13, 2020డెహ్రాడూన్ : మహాకుంభ మేళా-2021 కోసం కొవిడ్ ఇన్సూరెన్స్ పాలసీని అమలు చేయాలని ఉత్తరాఖండ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కుంభమేళా వచ్చే ఏడాది జనవరి ప్...
కుంభమేళాకు ప్రత్యేక కొవిడ్ అధికారులు..
December 12, 2020డెహ్రాడూన్ : వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు కొనసాగనున్న హరిద్వార్ కుంభమేళాకు ప్రత్యేక కొవిడ్-19 అధికారులను నియమించాలని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఉన్నతాధికారులకు సూచించారు....
మహారాష్ట్ర గవర్నర్ కోష్యారికి సుప్రీంకోర్టులో ఊరట
December 08, 2020న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోష్యారికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రిగా తనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాకు మార్కెట్ అద్దె చెల్లించలేదని ఆరోపిస్తూ కోర్టు ధ...
ఒడిశా, ఉత్తరాఖండ్లో భూకంపం
December 04, 2020భువనేశ్వర్: ఒడిశా, ఉత్తరాఖండ్లో భూమి స్వల్పంగా కంపించింది. ఒడిశాలోని మయూర్భంజ్లో భూకంపం వచ్చింది. ఇవాళ తెల్లవారుజామున 2.13 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 3.9గా నమోదయ్యిందని ...
ఉత్తరాఖండ్లో భూకంపం
December 01, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు సమీపంలో మంగళవారం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.9 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్స...
ఆదివారం లాక్డౌన్
November 26, 2020డెహ్రాడూన్ : కొవిడ్-19 వ్యాప్తిని నియంత్రించేందుకు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ జిల్లాలో ఆదివారం లాక్డౌన్ అమలు చేయనున్నారు. బిజీగా ఉన్న మార్కెట్ ప్రాంతాల్లో శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు...
ఉత్తరాఖండ్ గవర్నర్కు కరోనా పాజిటివ్
November 23, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య కరోనా పాజిటివ్గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. కరోనా పాజిటివ్గా పరీక్షించానని, ఎ...
జానకి సేతును జాతికి అంకితం చేసిన ఉత్తరాఖండ్ సీఎం
November 21, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ తెహ్రీ గర్హ్వాల్లోని మునికి రెటి ప్రాంతంలో గంగానదిపై నిర్మించిన జానకి వంతెనను ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్రసింగ్ రావత్ శుక్రవారం సాయంత్రం జాతికి అంకితం చేశారు. 346 మీటర్ల ...
జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్లో భారీగా హిమపాతం
November 17, 2020న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీగా హిమపాతం కురిసింది. దీంతో చెట్లు, ఇండ్లపై మంచుతో నిండిపోయాయి. మరో వైపు దేశ రాజధాని ఢిల్లీతో సహా హర్యా...
కేదార్నాథ్లో భారీ హిమపాతం.. చిక్కుకున్న ఇద్దరు సీఎంలు
November 16, 2020హైదరాబాద్: ఉత్తరాఖండ్ సీఎం తివేంద్ర సింగ్ రావత్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్లు కేదార్నాథ్లో చిక్కుకుపోయారు. హిమాలయాల్లో శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో కేదార్నాథ్ ఆలయాన్ని ఇవ...
కరోనాతో ఎమ్మెల్యే మృతి
November 12, 2020డెహ్రాడూన్ : దేశంలో మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం వందల సంఖ్యలో జనం వైరస్కు బలువుతున్నారు. అలాగే ఎంతో ప్రముఖులు సైతం ప్రాణాలను కోల్పోయారు. తాజాగా.. ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర స...
పటాకులపై అక్కడ ప్రత్యేక ఆంక్షలు
November 11, 2020డెహ్రాడూన్: దేశంలో కరోనా మహమ్మారి విస్తరణ, ఢిల్లీ, యూపీ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో వాయుకాలుష్యం లాంటి పరిణమాల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. దీపావళికి పటాకులు కాల్చడం, అమ్మడంప...
ఉత్తరాఖండ్ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
November 09, 2020న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర 21వ అతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని ట్వీట్ చేశారు. ప్రకృతి అందాలు, సహజ వనరులకు నెలవైన ఉత్తరాఖండ్ అభివృద...
ప్రభుత్వ కాలేజీలు, వర్సిటీల్లో ఉచిత వై-ఫై సేవలు
November 09, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లో ఉచిత వై-ఫై సేవలు ప్రారంభం అయ్యాయి. ఈ హైస్పీడ్ వై-ఫై సేవలను ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆదివారం ప్రారంభించార...
మద్యం దుకాణాలు, బార్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి
November 06, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ హైకోర్టు ఆ రాష్ర్ట ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ర్టంలోని మద్యం దుకాణాలు, బార్లు, హోల్ సేల్ అవుట్లేట్స్ వద్ద ఐపీ అడ్రస్లతో నెల రోజుల వ్యవధిలో సీసీ క...
80 మంది టీచర్లకు కరోనా.. మూతబడ్డ 84 స్కూళ్లు
November 06, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా రాష్ట్రంలో పాఠశాలలు తెరిచినప్పటి నుంచి పాజిటివ్ ఇది అధికంగా కన్పిస్తున్నది. ఈనెల 1న రాష్ట్రంలో...
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
November 04, 2020డెహ్రాడూన్: ఒక భర్త తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. బింటా ప్రాంతానికి చెందిన దయాకిషన్ జోషి (45) సోమవారం మధ్యాహ్నం తన ఇంటికి వచ్చాడు. భార్య...
శీతాకాలం ప్రారంభం .. చార్ ధామ్ ఆలయాలు మూసివేత
November 03, 2020డెహ్రడూన్ : శీతాకాలం ప్రారంభం కావడంతో హిమాలయాల ఎగువ ప్రాంతాల్లోని పవిత్ర చార్ ధామ్ ఆలయాలను తాత్కాలికంగా మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తరాఖండ్ యొక్క ప్రసిద్ధ చార్ ధామ్ ఆలయ స్థలాల మూసివ...
బడికి వెళ్లిన తొలిరోజే విద్యార్థికి కొవిడ్ పాజిటివ్
November 03, 2020డెహ్రాడూన్ : కరోనా మహమ్మారితో సుమారు ఏడు నెలల తర్వాత పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. తరగతులు ప్రారంభమైన తొలిరోజే ఓ విద్యార్థి కొవిడ్ పాజిటివ్గా పరీ...
చాలా రోజులకు తెరుచుకున్న బడులు
November 02, 2020డెహ్రాడూన్: కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా మూతపడ్డ బడులు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఒక్కో రాష్ట్రం మెల్లమెల్లగా పాఠశాలలను ప్రారంభిస్తున్నది. తాజాగా సోమవారం ఉత్తరాఖండ్ల...
భారీగా నకిలీ నోట్లు సీజ్.. ఐదుగురు అరెస్ట్
October 30, 2020డెహ్రాడూన్: కేంద్రం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా దేశంలో నకిలీ నోట్ల ముఠాల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట నిందితులు దొంగ నోట్ల...
సీఎం రావత్పై ఉత్తరాఖండ్ హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీం స్టే
October 29, 2020న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. జార్ఖండ్ గౌ సేవా ఆయోగ్కు అధిపతిగా ఒక వ్యక్తిని నియమించడానికి 2016 లో ము...
ఉత్తరాఖండ్ సీఎంపై అవినీతి ఆరోపణలు
October 29, 2020సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశండెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం ...
సెక్యూరిటీ గార్డును ఢీకొన్న బైక్.. తుపాకీ పేలి గాయాలతో మృతి
October 28, 2020డెహ్రాడూన్: ఒక బ్యాంకు సెక్యూరిటీ గార్డు అనూహ్యంగా మరణించాడు. రోడ్డు దాడుతున్న ఆయనను బైక్ ఢీకొట్టింది. దీంతో సెక్యూరిటీ గార్డు కింద పడగా అతడి చేతిలోని తుపాకీ పేలింది. కాలికి బులెట్ గాయం కాగా చికి...
సీఎం పదవికి తక్షణమే రాజీనామా చేయాలి!
October 28, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ హరీశ్ రావత్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ...
సివిల్ జడ్జిని సర్వీస్ నుంచి తొలగించిన హైకోర్టు
October 28, 2020నైనిటాల్ : బాలికను ఇంట్లో బంధించి ఆమెతో అనుచితంగా వ్యవహరించిన సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి దీపాలి శర్మను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు నిర్ణయాన...
ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం చెట్ల తొలగింపుపై నిరసన
October 18, 2020డెహ్రాడూన్: ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం అరుదైన చెట్లను తొలగించడంపై పర్యావరణ ప్రేమికులు నిరసన తెలిపారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ విమానాశ్రయం విస్తరణ కోసం ఆ ప్రాంత పరిధిలోని సుమారు పది వేల చెట్లను...
నిల్వ తృణధాన్యాల పిండి తిని 32 మందికిపైగా అస్వస్థత
October 18, 2020డెహ్రాడూన్: నిల్వ ఉన్న గోధుమల మాదిరి తృణధాన్యాల పిండిని తిని 32 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఈ ఘటన జరిగింది. అనాజ్ మండిలోని యూనైటెడ్ ట్రేడర్స్ అనే షాపులో ఈ పి...
జెర్సీ రీమేక్..ఉత్తరాఖండ్ షెడ్యూల్ పూర్తి
October 18, 2020నాని లీడ్ రోల్ లో తెరకెక్కిన చిత్రం జెర్సీ. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో శ్రద్దాశ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోవడమేకాకుండా విమర్శ...
ఎంఐ-17 హెలికాప్టర్ శిథిలాలను తరలించిన చినూక్
October 17, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం సమీపంలో కూలిన భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ శిథిలాలను చినూక్ హెలికాప్టర్ ద్వారా శనివారం తరలించారు. 2018లో ఈ ఆలయం సమీపంలోని హెలీప...
10, 12 తరగతులకు నవంబర్ 1 నుంచి బడులు
October 14, 2020డెహ్రాడూన్: దాదాపు ఏడు నెలల విరామం తర్వాత ఉత్తరాఖండ్లో పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. అయితే, అన్ని తరగతులకు కాకుండా 10, 12 తరగతుల విద్యార్థులకు మాత్రమే బడులు ప్రారంభిస్తున్నట...
వచ్చేనెల 9న 11 రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు
October 13, 2020న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో10 స్థానాలు, ఉత్తరాఖండ్లో ఓ రాజ్యసభ స్థానానికి వచ్చే నెల 9న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిటీ మంగళవారం ప్రకటించింది. ఎన్నికల నిర్వహణకు ఈ నెల 20న ఎన్నికల కమిషన్...
ఆఫ్సీజన్లో బ్రహ్మకమలాలు వికసించాయ్..!ఎందుకంటే..
October 11, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో బ్రహ్మకమలాలు అందంగా వికసించాయ్. అదేంటి బ్రహ్మకమలాలు అక్టోబర్లో వికసించడమేంటని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే. ఈ ఆఫ్సీజన్లోనూ బ్రహ్మకమలాలు వ...
హేమ్కుంద్ సాహిబ్ గురుద్వారా మూసివేత
October 10, 2020చమోలీ : ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన హేమ్కుంద్ సాహిబ్ గురుద్వారాను శనివారం నుంచి మూసివేస్తున్నట్లు ట్రస్టు యాజమాన్యం తెలిపారు. శీతకాలం ముగిసిన తరువాత తిరిగి తెరవను...
కంటికి ఇంపైన సిరులు ఈ విరులు.. వీడియో
October 10, 2020డెహ్రాడూన్: బ్రహ్మకమలం పువ్వు అంటే బ్రహ్మదేవుని ఆసనం. ఆయన ఆసీనులై ఉండే పుష్పం. హైందవ సంప్రదాయంలో ఈ బ్రహ్మ కమలానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. ఈ అరుదైన విరులు జనారణ్యంలో చాలా తక్కువగా కనిపిస్తాయ...
రిషికేశ్లో అమెరికన్ మహిళపై అత్యాచారం
October 09, 2020డెహ్రాడూన్ : అమెరికాకు చెందిన 37 ఏళ్ల మహిళను రిషికేశ్లో స్థానిక నివాసి ఒకడు అత్యాచారం చేశాడు. యోగా ప్రియురాలైన ఆమె యోగా గురించి మరింత తెలుసుకునేందుకు యూఎస్ఏ నుండి ఈ పవిత్ర, ఆధ్యాత్మిక ప...
లోయ అంచులో ఆగిన బస్సు.. తృటిలో తప్పిన ముప్పు
October 08, 2020డెహ్రాడూన్: ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బందికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. జవాన్లతో వెళ్తున్న ఓ బస్సు కెంప్టీ ఫాల్స్ సమీపంలోని ఓ మూల మలుపు దగ్గర అదుపుతప్పి రోడ్డుపక్క...
చార్ధామ్కు ముకేశ్ 5 కోట్ల విరాళం
October 08, 2020డెహ్రాడూన్: లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్లోని చార్ధామ్ దేవస్థానానికి రూ.5 కోట్ల విరాళం అందించింది దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ కుటుంబం. ఆర్థికంగా ఇబ్బందులు ఎద...
ఆసుపత్రిలో చేరిన ఉత్తరాఖండ్ అటవీశాఖ మంత్రి
October 02, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అటవీ, పర్యావరణశాఖ మంత్రి హరాక్ సింగ్ రావత్ ఈ నెల 23న కరోనా బారినపడ్డారు. నాటి నుంచి హోం క్వారంటైన్లో ఉంటున్న ఆయన శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో గురువారం అర్ధరాత్రి ...
చిరుతపులిని కాల్చి చంపిన అటవీశాఖ సిబ్బంది
September 30, 2020డెహ్రాడూన్: ఒక చిరుతపులిని అటవీశాఖ సిబ్బంది తుపాకీతో కాల్చి చంపారు. ఉత్తరాఖండ్ లోని పిథోరగఢ్లో బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ పులి ఇటీవల కొందరు గ్రామస్తులపై దాడి చేసి చంపి తింటున్నదని అటవీశాఖ అధికారి డ...
హైదరాబాద్ శివారులో సిద్ధమవుతున్న బద్రీనాథ్ ఆలయం
September 29, 2020హైదరాబాద్ : చార్ ధామ్ యాత్రలో ప్రసిద్ధమైన బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించుకునేందుకు చాలా మంది భక్తులు ఎన్నో కష్టాలకోర్చి ఉత్తరాఖండ్ వెళ్తుంటారు. రానున్న రోజుల్లో బద్రీనాథుడ్ని హైదరాబాద్ నగర శివా...
నేపాలీ బాలికకు అనారోగ్యం.. అంతర్జాతీయ వంతెనను తెరిచిన భారత్
September 29, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ పితోరాగఢ్ జిల్లాలోని అంతర్జాతీయ సస్పెన్షన్ బ్రిడ్జిని భారత్ సోమవారం అర్ధరాత్రి అరగంట పాటు తెరిచింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ నేపాలీ బాలి...
నమామి గంగే మిషన్ ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ
September 29, 2020న్యూఢిల్లీ : నమామి గంగే మిషన్ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్లో ఆరు మెగా ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జల్ జీవన్ మిషన్...
అండర్ పాస్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాజ్నాథ్
September 28, 2020డెహ్రాడూన్ : భారత మిలటరీ అకాడమీ ఉత్తర, మధ్య, దక్షిణ క్యాంపస్లను కలిపే రెండు అండర్పాస్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం వీ...
కారు అదుపుతప్పి యువకుడు దుర్మరణం.. ఐదుగురికి తీవ్రగాయాలు
September 24, 2020సిమ్లా : ఉత్తరాఖండ్లోని సిమ్లా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి పల్టీకొట్టడంతో యువకుడు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం రాత్రి 2 గంటల సమయంలో ...
అసెంబ్లీకి ట్రాక్టర్లో వచ్చిన ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్
September 23, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ ట్రాక్టర్లో అసెంబ్లీకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ మేరకు నిరసన తెలిపారు. కరోనా నేపథ్యంలో ఉత్తరా...
ఉత్తరాఖండ్లో ఎమ్మెల్యేకు రూ.కోటి అభివృద్ధి నిధులు విడుదల
September 22, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రనాథ్ సింగ్ రావత్ సోమవారం ఎమ్మెల్యేకు రూ.కోటి అభివృద్ధి నిధులు విడుదల చేశారు. రాష్ట్రంలోని 71 ఎమ్మెల్యేలకు 2020-21 సంవత్సరానికిగాను ఆయా నియోజకవర్గాల్లో అభ...
నిరుద్యోగులకు 'దివ్వ' స్ఫూర్తి : పుట్టగొడుగులతో కోట్లు
September 20, 2020డెహ్రాడూన్ : డబ్బు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం కండ్లు కాయలయ్యేలా ఎదురుచూసి రావడంలేదని నిట్టూర్చేకన్నా మనకు ఇష్టమైన ఏదో ఒక పనిలో ఆనందం వెతుక్కోవడమే కాకుండా వేలకు వేల...
పర్యాటకులకు డిస్కౌంట్ కూపన్లు
September 08, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, హోమ్స్టేలకు వచ్చే పర్యాటకులకు డిస్కౌంట్ కూపన్లను అందజేస్తోంది. డెహ్రాడూన్, నైనిటాల్, ముస్సూరీ కొండలతో పాటు ఉత్తరాఖండ్లోని మ...
సచివాలయం సిబ్బందికి కరోనా.. 8 శాఖల కార్యాలయాలు మూసివేత
September 08, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సచివాలయంలో తాజాగా మరో నలుగురు సిబ్బందికి కరోనా సోకింది. వీరిలో కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సచివాలయంలోని ఎనిమిది శాఖల విభాగాలను మంగళవారం మూసివేశారు...
స్వచ్ఛ గాలి ఇస్తారా.. ఆక్సిజన్ సిలిండర్లు వేసుకోమంటారా!
September 07, 2020డెహ్రాడూన్ : అందరికీ స్వచ్ఛమైన గాలిని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ 12 ఏండ్ల పర్యావరణ కార్యకర్త రిధిమా పాండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఉత్తరాఖండ్కు చెందిన రిధిమా పాండే, అంతర్జా...
ఆ ఎమ్మెల్యేపై ఎట్టకేలకు రేప్ కేసు నమోదు!
September 07, 2020డెహ్రాడూన్: మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ నేగీపై ఆ రాష్ట్ర పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదుచేశారు. నేగీతో పాటుగా ఆయన భ...
బీజేపీ ఎమ్మెల్యే నేగిపై అత్యాచారం, బెదిరింపుల కేసు
September 07, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ద్వారహత్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మహేష్ నేగిపై నెహ్రూ కాలనీ పోలీసులు ఐపీసీ 376 (అత్యాచారం), 506 (క్రిమినల్ బెదిరింపు) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత నెల 16న ఓ మహిళ ...
బీజేపీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు
September 06, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మహేష్ నేగి, అతని భార్యపై లైంగిక వేధింపుల కేసు నమోదుచేయాలని డెహ్రాడూణ్ అదనపు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించాల...
చిరుత సంచారం.. వణికిపోతున్న గ్రామస్తులు
September 05, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ జిల్లా భారత-నేపాల్ సరిహద్దు గ్రామం చందేలిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కొన్నిరోజులుగా ఇక్కడ చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్తులు హడలిపోతున్నారు. రాత్రివేళ ఒ...
ఇద్దరు మైనర్ల మధ్య ప్రేమాయణం.. లైంగికదాడి
September 05, 2020ఉత్తరాఖండ్ : ఓ మైనర్ బాలుడు ప్రేమ పేరుతో బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించగా.. తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఉత్...
సచివాలయాన్ని వారంపాటు పూర్తిగా మూసేయండి
September 03, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సెక్రటేరియట్లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సచివాలయాన్ని వారం రోజులపాటు పూర్తిగా మూసేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు సచివాల...
సచివాలయంలోకి జర్నలిస్టుల ప్రవేశంపై నిషేధం
September 02, 2020డెహ్రాడూన్: సచివాలయంలోకి జర్నలిస్టుల ప్రవేశంపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధం విధించింది. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం భవనంలోకి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన జర్నలిస్టులను అనుమతించడం లేదని...
25 కి.మీ. మేర శవాన్ని మోసుకెళ్లిన ఐటీబీపీ జవాన్లు
September 02, 2020డెహ్రాడూన్ : ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు జవాన్లు మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ యువకుడి మృతదేహాన్ని సుమారు 8 గంటల పాటు 25 కిలోమీటర్ల మేర మోసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన ఉత...
స్వీయ నిర్బంధంలోకి ఉత్తరాఖండ్ సీఎం
September 02, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. సీఎం ఓఎస్డీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సీఎం రావత్ సెల్...
రిషికేశ్ లో నగ్న వీడియో తీసుకున్న విదేశీయురాలు అరెస్ట్
August 29, 2020డెహ్రాడూన్ : రిషికేశ్ లోని గంగ నదిపై ఉన్న ప్రసిద్ధ లక్ష్మంజుల వంతెనపై తన నగ్న వీడియో తీసుకున్న ఓ ఫ్రెంచ్ మహిళను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక వార్డు కౌన్సిలర్ గజేంద్ర సజ్వాన్ ఆగస్టు 2...
ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్కు కరోనా
August 29, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు బన్సీంధర్ భగత్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ ఉదయం ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. నేను శుక్రవారం కరోనా నిర్ధ...
ఆస్తికోసం కుటుంబాన్ని మొత్తం చంపించి.. అదృశ్యమైనట్లు నటించి..
August 29, 2020సిమ్లా : ఉత్తరాఖండ్లో ఘోరం వెలుగు చూసింది. ఆస్తికోసం భర్త సాయంతో తల్లిదండ్రులను, తోబుట్టువులను కడతేర్చి అదృశ్యమైనట్లు నమ్మించింది ఓ ప్రబుద్ధురాలు. ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తండ్రికి తెలిస...
హైవేపై విరిగిపడ్డ కొండచరియలు.. వీడియో
August 28, 2020డెహ్రాడూన్: దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాల్లో తరచూ ...
పొలంలో పనిచేస్తుంటే బయటపడ్డ రెండు కొండచిలువలు.. భయంతో రైతులు!
August 26, 2020ఉత్తరాఖండ్ : హల్ద్వానీలోని పొలాలలో పనిచేస్తున్న రైతులకు రెండు భారీ కొండచిలువలు దర్శనమిచ్చాయి. వీటిని అటవీ శాఖ అధికారులు రక్షించారు. 10 అడుగుల పొడువున్న ఒక కొండచిలువను రెండు చేతులతో పట్టుక...
పంట పొలాల్లో కొండ చిలువలు!.. వీడియో
August 25, 2020డెహ్రాడూన్: దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అడవులన్నీ చిత్తడిగా మారడంతో వన్య ప్రాణులు ఆహారం కోసం వెతుకుతూ గ్రామాల్లోకి ప...
పాలపుంత కంటే వేగంగా.. మరుగుజ్జు గెలాక్సీల్లో నక్షత్రాల ఆవిర్భావం!
August 25, 2020న్యూఢిల్లీ: పాలపుంత గెలాక్సీతో పోలిస్తే కొన్ని మరుగుజ్జు గెలాక్సీలు పది నుంచి వంద రెట్ల వేగంతో కొత్త నక్షత్రాలను ఏర్పరుస్తున్నాయని ఉత్తరాఖండ్లోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇ...
లోయలో పడిన ఎర్త్ మూవర్స్.. కనిపించని డ్రైవర్లు
August 24, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని రిషికేశ్-బద్రీనాథ్ రహదారిపై సోమవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో రెండు భారీ ఎర్త్ యూవర్స్ యంత్రాలు లోయలో పడి డ్రైవర్లు కనిపించకుండా పోయినట్లు అధికారులు తెలి...
అవసరమైతే ఎమ్మెల్యేకు డీఎన్ఏ పరీక్ష : డీఎస్పీ
August 23, 2020డెహ్రాడూన్ : మహిళను లైంగికంగా వేధింపులకు గురి చేసిన కేసులో అవసరమైతే కోర్టును ఆశ్రయించి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ నేగికి డీఎన్ఏ పరీక్షలు చేయనున్నట్లు డీఎస్పీ అనూజ్కుమా...
పార్టీ నలుగురు ఎమ్మెల్యేలకు బీజేపీ సమన్లు జారీ
August 22, 2020డెహ్రాడూన్ : క్రమశిక్షణా చర్యల కింద ఉత్తరాఖండ్ బీజేపీ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన డెహ్రాడూన్లో రాష్ర్ట నాయకత్వం ముందు హాజరై సమాధానం చెప్పుకోవాల్...
చిన్నారిని చంపిన చిరుత కాల్చివేత
August 22, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని ప్రతాప్నగర్లోని దేవాల్ ప్రాంతంలో ఇటీవల చిన్నారుతోపాటు పశువులను బలిగొన్న చిరుతను శనివారం అటవీశాఖ షూటర్లు కాల్చి చంపినట్లు డివిజన్ అటవీ అధికారి డాక్టర్ కోకో రోజ్ తెలి...
‘నిరుద్యోగం కారణంగా యువత తీవ్ర నిరాశలో కూరుకుపోయింది’
August 21, 2020డెహ్రాడూన్ : రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ పరిస్థితుల వల్ల యువత తవ్ర నిరాశకు గురవుతోందని ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల...
ఇల్లు కుప్పకూలి తండ్రీ ఇద్దరు పిల్లలు దుర్మరణం
August 21, 2020ఫితోర్ఘర్ : ఉత్తరాఖండ్లోని పిథోర్ఘర్ జిల్లాలోని చైసర్ గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఇల్లు కుప్పకూలడంతో తండ్రీతో సహా ఇద్దరు పిల్లలు శిథిలాల కింద విగత జీవులుగ...
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు
August 20, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వానలకు తోడు కొండచరియలు విరిగి నివాస ప్రాంతాలపై పడుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. పలు ప్రధాన రహదారులపై కొండచరి...
ఉత్తరాఖండ్ ఎన్నికల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్
August 20, 2020న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఆ రాష్ట్రంలో పోటీపై గతంలో తమ పార్టీకి స్పష్టత లేదని చెప్పారు. ...
తాత్కాలికంగా నిలిచిన కేదార్నాథ్ యాత్ర
August 20, 2020రుద్రప్రయాగ్ : కేదార్నాథ్ యాత్ర తాతాల్కింగా రద్దయింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కేదార్నాథ్ యాత్రకు వెళ్లే రుద్రప్రయాగ్ జిల్లా...
మహిళ బ్లాక్మెయిల్ చేస్తున్నదంటూ బీజేపీ ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు
August 17, 2020డెహ్రాడూన్: ఒక మహిళ రూ.5 కోట్లు ఇమ్మని తమను బ్లాక్మెయిల్ చేస్తున్నదని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మహేష్ నేగి భార్య రీటా నేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెహ్రాడూన్ లోని నెహ్రూ క...
గంగోత్రి నేషనల్ పార్క్లో కనిపించిన ఎగిరే ఉడుత
August 17, 2020డెహ్రాడూన్ : అంతరించిపోయినట్లు భావిస్తున్న ఉన్ని ఎగిరే ఉడుత ఉత్తరాఖండ్ ఉత్తర కాశీలోని గంగోత్రి నేషనల్ పార్క్లో సోమవారం కనిపించింది. 70 ఏండ్ల క్రితమే ఈ ఉడుత (ఊలి ఫ్లయింగ్ స్క్వెరల్) అంతరించిపోయ...
ఉత్తరాఖండ్లో 12,175కు చేరిన కరోనా కేసులు
August 16, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఆదివారం కొత్తగా 235 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య మొత్తం 12,175కు చేరాయి. ఇవాళ 352 మంది రోగులు డిశ్చార్జి అ...
సెప్టెంబర్ 23 నుంచి ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాలు
August 13, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కేవలం మూడు రోజులు మాత్రమే నిర్వహించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం గురువారం నిర్ణయ...
12 అడుగుల కొండ చిలువ.. చూస్తే గుండె ఝల్లుమంటుంది!
August 13, 2020సన్నగా, పొడవుగా ఉండే పాముని చూస్తేనే నోటిలోంచి మాట రాదు. అలాంటిది కొండచిలువను చూస్తే.. అది కూడా 12 అడుగులు ఉన్న కొండచిలువ. దీన్ని చూసిన ఆ రైతులు ఎంత భయపడి ఉంటారో. ఈ సంఘటన ఉత్తరాఖండ్లో...
ఉత్తరాఖండ్లో భారీ వర్సాలు.. జనజీవనం అతలాకుతలం
August 13, 2020చమోలీ/ పితోర్ఘర్/ డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలకు చాలాప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండగా నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్...
10 అడుగుల నాగుపాము.. చూస్తే వణుకే.. వీడియో
August 13, 2020డెహ్రాడూన్ : నాగుపాము పేరు వింటేనే ఒళ్లంతా జలదరిస్తుంది.. అలాంటిది దాన్ని ప్రత్యక్షంగా చూస్తే శరీరంలో వణుకు పుడుతుంది. దాదాపు 10 అడుగుల పొడవున్న ఓ నాగుపాము ఉత్తరాఖండ్ నైనిటాల్లోని ఓ...
ఉత్తరాఖండ్లో భారీవర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు
August 11, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పితోర్ఘర్ జిల్లా ధర్చులాలోని కైలాష్-మనససరోవర్ యాత్ర మార్గంలో రెండుచోట్ల కొండచరియలు విరిగిపడి రాకపో...
బద్రీనాథ్ హైవేపై విరిగిపడ్డ కొండచరియలు
August 11, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఎడతెరపిలేని వర్షాలు పడుతున్నాయి. గత రాత్రి చమోలీ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో బద్రీనాథ్ జాతీయ రహదారిపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడక...
ఖతిమా పట్టణంలో రెండు రోజుల లాక్డౌన్
August 09, 2020ఉదమ్సింగ్ నగర్ : ఉత్తరాఖండ్లోని ఖతిమా పట్టణంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉదమ్సింగ్ నగర్ పరిపాలనా యంత్రాంగం రెండురోజుల లాక్డౌన్ విధించింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీ...
నిలిచిన కేదార్నాథ్ యాత్ర
August 09, 2020రుద్రపయాగ : ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. కేదార్నాథ్-గౌరికుండ్ నడకదారిపై కొండచరియలు విరిగిపడటంతో కేదార్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు రుద్రప్రయాగ్ జిల్...
విధుల్లో కొవిడ్ వారియర్ మరణిస్తే కుటుంబానికి రూ. 10 లక్షలు
August 08, 2020డెహ్రాడూన్: విధుల్లో మరణించిన కొవిడ్ వారియర్స్ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్నుంచి రూ. 10 లక్షలు పరిహారంగా ఇస్తామని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ ప్రకటించారు. అలాగే, ఆశా కార్యకర్తలకు ...
ఉత్తరాఖండ్లో మంచు చిరుతల పరిరక్షణ కేంద్రం!
August 02, 2020డెహ్రాడూన్ : రాష్ర్టంలో శీతాకాల పర్యాటకాన్నిప్రోత్సహించేందుకు ఉత్తరఖాశీలో మంచు చిరుతల పరిరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. అటవీశా...
నదిలో కాలుజారిపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
July 31, 2020న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు పలు జిల్లాల్లో నదులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వరద పరిస్థితులను తెలుసుకోవడానికి వెళ్లిన ధర్చులా కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ ధామి ఓ నద...
నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం.. 12 ఏండ్లలో పులుల సంఖ్య రెట్టింపైంది
July 29, 2020న్యూ ఢిల్లీ : నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ నివేదిక ప్రకారం 12 ఏండ్లలో పులుల సంఖ్య రెట్టింపు అయ్యింది. "1973లో కేవలం 9 పులులు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య ...
హెల్మెట్ పెట్టుకోనందుకు నుదుటిపై తాళంతో గుచ్చాడు!
July 28, 2020న్యూ ఢిల్లీ: హెల్మెట్ ధరించకుంటే పోలీసులు ఏం చేస్తారు? ఫైన్ వేస్తారు.. కానీ ఉత్తరాఖండ్లో ఓ పోలీసు అమానవీయంగా ప్రవర్తించాడు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ యువకుడిని ఆపి బైక్ తాళంతో నుదిటిపై...
ఆగస్టు 15వ వరకు గంగ్రోతి ఆలయం మూసివేత
July 28, 2020డెహ్రాడూన్ : చార్ధామ్ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన వేళ.. ఆగస్టు 15వ తేదీ వ...
గోసి నదిపై కూలిన వంతెన
July 28, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షపాతానికి గోసి నదిపై వంతెన కూలిపోయింది. పిథోరగర్, బంగపాణి తహసిల్స్ పరిధిలో ఉన్న గోసి నదిపై వంతెన వర్షఫాతం కారణంగా ఈ ఉదయం...
బద్రీనాథ్ జాతీయ రహదారిపై విరిగిపడిన కొండచరియలు
July 27, 2020చమోలీ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సోమవారం గౌచర్ ఐటీబీపీ (ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్) క్యాంపు సమీపంలో బద్రీనాథ్ హైవేపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీ...
రైలు ఢీకొని ఏనుగు పిల్ల మృతి
July 27, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లోని దోయివాలా ప్రాంతంలో సోమవారం రైలు ఢీకొని ఏనుగు పిల్ల మృత్యువాత పడినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల సమయంలో ఏనుగుల మంద రైలు పట్టాలను దాట...
ఉత్తరాఖండ్ సీటీఆర్లో పులి పిల్ల మృతి
July 25, 2020రామ్నగర్ (ఉత్తరాఖండ్) : ఉత్తరాఖండ్లోని కార్బెట్ టైగర్ రిజర్వ్ (సీటీఆర్)లోని జిర్నా ప్రాంతంలో ఐదు నెలల వయసున్న పులి పిల్ల మృతదేహం శుక్రవారం కనుగొనబడింది. ఈ ఏడాది సీటీఆర్లో మరణించిన రెండో పులి ...
అసోం, యూపీ, గుజరాత్, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు
July 25, 2020ఢిల్లీ : అసోం, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. భారత వాతావరణ విభాగం(ఐఎండీ) నివేదిక ప్రకారం గుజరాత్లో భారీ ను...
పోలీస్ స్టేషన్కు పులి రాకతో.. పశువులన్నీ పరార్!
July 24, 2020అదేంటి పోలీస్ స్టేషన్కి, పశువులకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియో చూస్తే గాని అర్థం కాదు. ఐఎఫ్ఎస్ అధికారి వైభవ్ సింగ్ ట్విటర్లో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సం...
చార్ధామ్ యాత్ర.. ఇతర రాష్ట్రాల భక్తులకూ అనుమతి
July 24, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్తోపాటు ఇతర రాష్ట్రాల భక్తులను చార్ధామ్యాత్రకు శుక్రవారం దేవస్థానం బోర్డు అనుమతించింది. ఇందుకు భక్తులకు బోర్డు కొన్ని పరిమితులు విధించింది. యాత్రికులు కనీసం 72 గంటల క్రితం ...
కారు లోయలోపడి మహిళ మృతి
July 22, 2020న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో దారుణం జరిగింది. న్యూ టెహ్రీ జిల్లాలోని నరేంద్రనగర్ ఏరియాలో బుధవారం సాయంత్రం కారు అదుపుతప్పి 200 మీటర్ల లోతున్న లోయలో పడింది. ఈ ఘటనలో కీర్తినగర్ ఏరియాలోని...
షెడ్యూల్ ప్రకారమే కుంభమేళ: ఉత్తరాఖండ్ సీఎం
July 22, 2020డెహ్రాడూన్: వచ్చే ఏడాది హరిద్వార్లో జరుగాల్సిన కుంభమేళ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. ఆ రాష్ట్ర మంత్రి మదన్ కౌషిక్, అఖారా పరిషత్ అధ్యక్షుడు మహంత్...
భక్తులకు కేదార్నాథ్ ప్రసాదం
July 22, 2020డెహ్రాడూన్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో భక్తులకు కేదార్ ప్రసాదం ఆన్లైన్ ద్వారా అందించనుంది. ఈ మేరకు గత సోమవారం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ప్రభు...
రోడ్డుపై కొండ చరియలు.. రోగికి అవస్థలు!.. వీడియో
July 21, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేని వానలు పడుతున్నాయి. దీంతో పలుచోట్ల కొండ చరియలు విరిగి రోడ్లపై పడుతున్నాయి. దీంతో ట్రాఫిక్ భారీ స్తంభించిపోతున్నది. ఈ క్రమంలోనే ...
ఉత్తరాఖండ్లో వరదల్లో చిక్కుకొని ముగ్గురు మృతి
July 20, 2020పితోరాఘడ్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వరదలు ప్రవహిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖ...
ఉత్తరాఖండ్లో చిరుత కలకలం
July 20, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో చిరుత కలకలం రేపింది. నానిటాల్కు చెందిన చందన్ సింగ్ అధికారి అనే వ్యక్తి ఇంట్లోకి చిరుత చొరబడింది. చిరుతను గమనించిన పెంపుడు కుక్కలు మొరగడం ప్రారంభించాయి. దీంతో...
ఉత్తరాదిలో భారీ వర్షాలు
July 20, 2020ఢిల్లీలో కుంభవృష్టి.. నలుగురు మృతి l ఉత్తరాఖండ్లో కొట్టుకుపోయిన బ్రిడ్జిన్యూఢిల్లీ: ఉత్తర, ఈశాన్యభారతదేశంలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో ఆదివారం భారీ వర్షాలత...
జాతీయ రహదారిపై విరిగిపడిన కొండచరియలు
July 19, 2020చమోలీ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని భనేర్పానీ, పిపల్కోటి ప్రాంతాల్లో ఆదివారం భారీవర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జా...
110 మంది ఆర్మీ సిబ్బందికి కరోనా..!
July 19, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో 110 మంది ఆర్మీ సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ తెలిపారు. గత రెండు మూడు రోజుల్లోనే 100 మంది కరోనా బార...
కరోనా ఎఫెక్ట్ : హరిద్వార్ జిల్లా సరిహద్దు మూసివేత
July 18, 2020హరిద్వార్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందన ఆ జిల్లా సరిహద్దును శనివారం నుంచి ఈ నెల 20 వరకు మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోంవతి ...
విధులకు హాజరుకాని ఉద్యోగులు రిటైర్ కావాల్సిందే..
July 17, 2020డెహ్రాడూన్: విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులు ఇక రిటైర్ కావాల్సిందేనని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. సంబంధిత ఉద్యోగుల జాబితా తయారీ కోసం పలు శాఖలకు నోటీసులు పంపింది. దీని కోసం ఆ రాష్ట్ర ప...
చెత్తకు కొత్త అర్థం!
July 16, 2020డెహ్రాడూన్: చెత్తకు కొత్త అర్థం చెబుతున్నది ఉత్తరాఖండ్ సర్కారు. వ్యర్థాలను విద్యుత్గా మార్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నది. 'వేస్ట్ టు ఎనర్జీ' పేరుతో కార్యక్రమానిక...
ఉత్తరాఖండ్లో తొలి 'గ్రీన్ రామాయణ పార్క్'
July 15, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అటవీశాఖ దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ రామాయణ పార్కును అభివృద్ధి చేసింది. వాల్మీకి రామాయణంలో పేర్కొన్న మొక్కలన్నీ ఈ పార్కులో మనకు కనిపిస్తాయి. రాముడితో సంబంధం కల...
15 ఏళ్ల బాలిక గర్భిణి.. రహస్యంగా చంపేసి పూడ్చిపెట్టారు
July 12, 2020డెహ్రాడూన్ : ఓ 15 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తి లొంగదీసుకున్నాడు. బాధితురాలు గర్భం దాల్చింది. కడుపులో నొప్పిగా ఉందని ఆస్పత్రికెళ్తే.. ఐదు నెలల గర్భిణి అని తేలింది. దీంతో నానమ్మ సహ...
పాపం బల్లి.. కుక్కల చేతిలో బలి
July 07, 2020ఉత్తరాఖండ్లోని మానిటర్ లిజార్డ్, దీనిని భారీ బల్లి అని అంటారు. ఈ బల్లికి పెద్ద ఖష్టమే వచ్చింది. తన మానాన అది ఉంటే రెండు కుక్కలు బల్లి తోకను పట్టుకొని దాని దుంపతెంచాయి. ఈ మూడింటి మధ్య...
కుక్కలతో పోరాడిన ఉడుము.. వీడియో వైరల్
July 07, 2020డెహ్రాడూన్ : కుక్కలతో ఉడుము పోరాడిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పారీ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను కొంతమంది కుర్రాళ్లు సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం అది వైరల్గా మారింది. ఉడు...
కారు లోయలోపడి భార్యభర్త మృతి
July 06, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ సమీపంలో ఘోరం జరిగింది. డెహ్రాడూన్ కంటోన్మెంట్ ఏరియా పరిధిలో కిమాడి-మస్సూరి రోడ్డులో కారు లోయలోపడి భార్యభర్త మృతిచెందారు. వారి కూతురుకు, డ్రైవర్...
ఉత్తరాఖండ్లో మొసలి కలకలం!
July 05, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో జనావాసాల్లోకి వచ్చిన ఓ మొసలి కలకలం సృష్టించింది. నీళ్లలో నివాసం ఉండే ఆ మొసలి ఎలా వచ్చిందోగానీ ఉత్తరాఖండ్లోని ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఉదంసింగ్ నగర్లోని సితారగంజ్...
కోసి నదిలో కొట్టుకుపోయిన ముగ్గురు మహిళలు
July 05, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లాలో దారుణం జరిగింది. శనివారం నుంచి కురుస్తున్న వర్షాలవల్ల కోసి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఈ ఉదయం ముగ్గురు మహిళలు ఆ నదిలో పడి కొట్టుక...
పెట్రోల్, నిత్యావసరాల ధరల పెరుగుదలపై నిరసన
July 04, 2020డెహ్రాడూన్ : ఇంధన, ఆహార వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ శనివారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రాయ్పూర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ప్రీతమ్సింగ్ ఆ పార్టీ నాయ...
కరోనా పరీక్షల సామర్థ్యం పెంపునకు రూ.11.25కోట్లు
July 03, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు రూ.11.25కోట్లు కేటాయిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ శుక్రవారం ప్రకటించారు. ఇందులో 3....
రూ.4 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం
July 02, 2020డెహ్రాడూన్: రూ.4 లక్షల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చంపావత్లో ఈ ఘటన జరిగింది. కొందరు నకిలీ వంద రూపాయ...
రాజ్భవన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి ధర్నా
June 30, 2020డెహ్రాడూన్ : దేశంలో పెట్రోలు ధరల పెంపును నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమ...
జూలై ఒకటి నుంచి చార్ధామ్ యాత్ర.. వారికే అనుమతి
June 29, 2020డెహ్రాడూన్ : జూలై ఒకటి నుంచి చార్ధామ్ యాత్రను ప్రారంభించనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్రం నుంచి వచ్చే యాత్రికులను మాత్రమే పుణ్యక్షేత్రాల సందర్శనకు అనుమతించనున్నట్లు స్...
రెండు చిరుత చర్మాలు స్వాధీనం.. ఇద్దరు అరెస్టు
June 26, 2020హైదరాబాద్ : చిరుతపులి చర్మాలను రెండింటిని పోలీసులు నేడు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృంద సభ్యులు, పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు....
ఇండో-నేపాల్ సరిహద్దులో ఎస్ఎస్బీ బలగాల మోహరింపు
June 26, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని ఇండో-నేపాల్ సరిహద్దు ఫితోర్గర్ దర్చుల్ నుంచి కాలపాణి వరకు ఎస్ఎస్బీ (సహాస్ర సీమ బల్) అదనపు బలగాలను మోహరించింది. నేపాల్ సరిహద్దులో కేంద్రం అప్రమత్తత ప్రకటించడంతో...
కరోనా సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన ఉత్తరాఖండ్ సీఎం
June 25, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లోని ఓ క్రికెట్ మైదానంలో 750 పడకలతో ఏర్పాటు చేసిన కరోనా సంరక్షణ కేంద్రాన్ని ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్రసింగ్ రావత్ గురువారం పరిశీలించారు. ఈ కేం...
ఉత్తరాదిలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు
June 24, 2020న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరించాయి. ఇప్పటికే దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక, గోవా, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష...
ఉత్తరాఖండ్ హెడ్కోచ్గా జాఫర్
June 24, 2020న్యూఢిల్లీ: ఫస్ట్క్లాస్ క్రికెట్ దిగ్గజం, టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కొత్త ఇన్నింగ్స్ ఆరంభించేందుకు సిద్ధమయ్యాడు. ఉత్తరాఖండ్ హెడ్కోచ్గా అతడు నియమితుడయ్యాడు. వచ్చే ఏడాది దేశవాళీ సీజ...
ఉత్తరాఖండ్ హెడ్కోచ్గా ఫస్ట్క్లాస్ దిగ్గజం
June 23, 2020న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ ఓపెనర్, ఫస్ట్క్లాస్ క్రికెట్ దిగ్గజం వసీం జాఫర్.. ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టు హెడ్కోచ్గా నియమితుడయ్యాడు. రానున్న దేశవాళీ సీజన్ కోసం ఏడాది పాటు కా...
భారీ వాహనం వెళ్తుండగా.. కుప్పకూలిన వంతెన
June 23, 2020డెహ్రాడూన్: ఓ వంతెనపై భారీ వాహనం వెళ్తుండగా అది కుప్పకూలింది. ఉత్తరాఖండ్కు సమీపంలోని సరిహద్దు ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. వాస్తవాధీన నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)కు 65 కిలోమీటర్ల దూరంలోని పితోరాగఢ...
రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తికి కరోనా మెసేజ్.. 20 మంది క్వారంటైన్
June 23, 2020న్యూఢిల్లీ: రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా అతడి మొబైల్కి మెసేజ్ వచ్చింది. దీంతో అతడితోపాటు ప్రయాణిస్తున్న 20 మందిని అధికారులు క్వారంటైన్కు తరలించారు. ఉత్తరాఖండ్లోని రిషికేశ...
వంతెన కూలడంతో లోయలో పడిపోయిన లారీ.. వీడియో
June 22, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని భారత్-చైనా సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది. ధాపా-మిలాన్ రహదారిలోని లోతైన లోయపైగల బెయిలీ వంతెన కుప్పకూలింది. సరిహద్దుల్లో నిర్మాణ పనుల కోసం జేసీబీలను తీ...
మహాకుంభ మేళా నిర్వహణపై ఫిబ్రవరిలో నిర్ణయం.!
June 22, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్వహించనున్న మహాకుంభ మేళా-2021పై ఫిబ్రవరి నెలలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ తెలిపారు. కుంభమేళా నిర్వహణపై నిర...
మహా కుంభమేళాపై ఫిబ్రవరిలో తుది నిర్ణయం
June 22, 2020డెహ్రాడూన్: 2021లో జరుగాల్సిన మహా కుంభమేళాపై వచ్చే ఫిబ్రవరి నెల లోపలే తుది నిర్ణయం తీసుకోవాలని అఖిల భారతీయ ఆకార పరిషద్ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సూచించింది. మహా కుంభమేళా-2021పై చర్చ...
కరోనా : కన్వాడ్ యాత్ర వాయిదా
June 20, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తివేంద్రసింగ్ రావత్.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈ ఏడాది కన్వాడ్ యాత్రను కరోనా సంక్షోభం క...
ఉత్తరాఖండ్ సీఎం వ్యక్తిగత వైద్యుడికి కరోనా
June 20, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతున్నది. సాధారణ ప్రజల్లోనేగాక వైద్యసిబ్బందిలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తున్నది. ఈ రోజు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రస...
డెహ్రాడూన్లో 48 గంటలపాటు కఠిన లాక్డౌన్
June 20, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లో 48 గంటలపాటు కఠిన లాక్డౌన్ విధించారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఈ లాక్డౌన్ అమల్లో ఉంటుందని డెహ్రాడూన్ ...
రాత్రి 10గంటల నుంచి చార్ధమ్ ఆలయాల మూసివేత
June 20, 2020డెహ్రాడూన్ : సూర్యగ్రహణం కారణంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అన్ని చార్ధమ్ ఆలయాలను (బద్రీనాథ్, కేదరీనాథ్, గంగోత్రి, యుమునోత్రి) శనివారం రాత్రి 10గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు మూసివేస్తు...
చైనాపై నీతి గ్రామస్తుల నిరసన
June 19, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా భారత్- చైనా సరిహద్దులోగల నీతి గ్రామంలో చైనాకు వ్యతిరేకంగా గ్రామస్తులు శుక్రవారం నిరసన తెలిపారు. తూర్పు లడక్ పరిధిలోని గాల్వాన్ వ్యాలీలో భారత్-చైనా దళా...
ఆరోగ్యశాఖకు రూ.513 కోట్లు విడుదల
June 19, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖకు శుక్రవారం రూ.513కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను కుటుంబ ఆరోగ్య సంక్షేమశా...
చైనాకు వ్యతిరేకంగా సరిహద్దు గ్రామంలో నిరసనలు
June 19, 2020డెహ్రాడూన్: ఇటీవల గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికులపై మధ్య జరిగిన ఘర్షణలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ప్రజలు చైనాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శ...
'చైనా ఆక్రమించిన ప్రతి అంగుళం భూమిని వెనక్కు తేవాలి'
June 17, 2020డెహ్రాడూన్: భారత్ నుంచి చైనా ఆక్రమించిన ప్రతి అంగుళం భూమిని వెనక్కు తేవాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో చైనా దురాగత...
రానున్న మూడురోజుల్లో ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు
June 16, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పలు జిల్లాలో రానున్న మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని డెహ్రాడూన్ భారత వాతావరణశాఖ అధికారి బిక్రమ్ సింగ్ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని డె...
ఉత్తరాఖండ్లో నేడు 17 కరోనా కేసులు నమోదు
June 15, 2020ఉత్తరాఖండ్లో కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. సోమవారం మరో 17 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా నేడు కరోనాతో మరణించిన వారు లేకపోవడంతో అక్కడి అధికారులు ఊప...
కాలాపానీ భారత్దే.. స్పష్టంచేస్తున్న ఉత్తరాఖండ్ మేధావులు
June 15, 2020న్యూఢిల్లీ: భారతదేశ భూభాగమైన కాలాపానీ తమ భూభాగమని నేపాల్ పేర్కొనడాన్ని ఉత్తరాఖండ్కు చెందిన పలువురు మేధావులు వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు స్వాతంత్య్రానికి పూర్వం రచించిన పలు గ్రంథాలు, పుస్తకాల్లోని...
మాస్క్ ధరించకపోతే ఆరు నెలల జైలు, రూ.5 వేల జరిమానా
June 14, 2020డెహ్రాడూన్ : కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పౌరులకు తగిన సూచనలు చేస్తూనే ఉంది. కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైరస్ వ్యాప్తి కారకులుగా మారుతున్నారు. ...
రేపు కార్బెట్ నేషనల్ పార్క్ పునఃప్రారంభం
June 13, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని కార్బెట్ నేషనల్ పార్క్ రేపు పునఃప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు గత మూడు నెలలుగా మూతపడ్డ కార్బెట్ నేషనల్ పార్క్ను ఆదివారం పునఃప్రారంభిస్తామ...
ఉత్తరాఖండ్ రెండో రాజధానిగా గైర్సైన్
June 09, 2020హైదరాబాద్: రాష్ట్ర రెండో రాజధానిగా గైర్సైన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. చమోలీ జిల్లాలోని గైర్సైన్ ఇకపై వేసవి రాజధానిగా కొసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద...
ఉత్తరాఖండ్లో 38 కొవిడ్-19 కేసులు
June 07, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 38 కొవిడ్ కేసులు నమోదయ్యాయని, దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,341 చేరిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటిన్లో వెల్లడించింద...
మళ్లీ షట్డౌన్లోకి డెహ్రాడూన్
June 06, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ మళ్లీ షట్డౌన్లోకి వెళ్లింది. డెహ్రాడూన్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రతి వారాంతంలో రెండు రోజులు (శని, ఆదివారాలు) నగరరాన్ని ష...
కొవిడ్-19తో మృతి చెందితే రూ.లక్ష ఎక్స్గ్రేషియో..
June 05, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొవిడ్-19తో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ...
కరోనా మృతుల కుటుంబానికి రూ. లక్ష పరిహారం
June 04, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ గురువారం ...
ఈ నెల 8 నుంచి చార్ధామ్ యాత్ర
June 03, 2020ఇప్పటికి పరిమితంగానేదశలవారీగా ఇతర రాష్ర్టాల యాత్రికులుతొలుత పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతిడెహ్రాడూన్: ఈ నెల 8 నుంచి చార్ధామ్ యాత్రను ప్రారంభించనున్నట్లు ఉత్...
ఉత్తరాఖండ్లో వెయ్యి దాటిన కరోనా కేసులు
June 02, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈ రోజు 1000 మార్కును దాటింది. ఈ రోజు కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్...
ఉత్తరాఖండ్ సీఎం కార్యాలయంలో కరోనా కలకలం
May 31, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని సీఎం కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశానికి మంత్రి సత్పాల్ మహారాజ్ హాజరయ్యారు. అయితే, మరుసటిరోజే ఆయన హోం క్వారంటైన్ కావడంతో ముఖ్యమ...
మంత్రి భార్య, మాజీ మంత్రికి కరోనా...
May 31, 2020ఉత్తరాఖండ్: కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. ఉత్తరాఖండ్ పర్యటక శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్ భార్య, మాజీ మంత్రి అమృత రావత్కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం సాయం...
ఉత్తరఖండ్లో 727కు చేరిన కరోనా కేసులు
May 30, 2020డెహ్రాడూన్: ఉత్తరఖండ్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ రోజు మరో 11 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 727కు చేరింది. తాజాగా వచ్చి...
ఉత్తరాఖండ్లో 216 కొత్త కరోనా కేసులు
May 29, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 716 కు చేరాయి. రాష్ట్రంలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదవడం ఇప్పటివరకు ఇదే ఎక్కువ. రాష్...
కొత్తగా 114 పాజిటివ్ కేసులు..మొత్తం 716
May 29, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో తొలుత కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదైన విషయం తెలిసిందే. అయితే రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. కొత్తగా రాష్ట్రంలో 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ...
కరోనా సోకి క్వారంటైన్ కెళితే పాము కరిచింది
May 28, 2020నైనిటాల్: ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఇటీవలే ఢిల్లీ నుంచి సొంతూరికి చేరుకున్నది. అయితే ఆ కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో క్వారంటైన్కు తరలించారు. నైనిటాల్లోని బేతాళ్ఘాట్లో...
నగరం కింద 400 మీటర్ల టన్నెల్
May 27, 2020డెహ్రాడూన్: ఛార్ధామ్ ప్రాజెక్టులో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బృందం అరుదైన ఘనత సాధించింది. ఉత్తరాఖండ్లోని ఛార్ధామ్ యాత్ర మార్గ ంలో రిషికేశ్-ధారసు రోడ్డులో రద్దీగా ఉండే ఛంబా పట్టణం కి...
క్వారంటైన్లో పాము.. చిన్నారి బలి
May 26, 2020నైనిటాల్: కొవిడ్-19 ను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్రాలు ప్రాణాలు తీసే ప్రాంతాలుగా మారడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. క్వారంటైన్లో తల్లితోపాటు ఉన్న నాలుగేండ్ల చిన్నా...
కోవిడ్-19 ఆస్పత్రులకు రూ.50 లక్షల ప్రకటన
May 26, 2020డెహ్రాడూన్ : కోవిడ్-19 రోగులకు చికిత్స చేసే ఆస్పత్రులకు రూ. 50 లక్షలను ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం ప్రకటించారు. ఉత్తరాఖండ్ సీఎంవో ప్రకారం... కోవిడ్-19కు చి...
పని కోసం పారిపోయాడు.. లాక్డౌన్తో తిరిగొచ్చాడు
May 26, 2020డెహ్రాడూన్: పని కోసం ఇంటి నుంచి పరారైన ఓ యువకుడు లాక్డౌన్తో 24 ఏండ్లకు తిరిగివచ్చాడు. ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రమాదేవి గ్రామ వాసి ప్రకాశ్ సింగ్ కర్కి, హై స్కూలు చదువ...
లాక్డౌన్తో 24 ఏండ్ల తర్వాత ఇంటికి..
May 25, 2020డెహ్రాడూన్: ఇంటి నుంచి పారిపోయిన ఓ యువకుడు లాక్డౌన్ కారణంగా 24 ఏండ్ల తర్వాత తిరిగొచ్చాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్ జిల్లా రమాది గ్రామంలో జరిగింది. ప్రకాశ్సింగ్ కర్కి అనే వ్యక్తి హైస్కూ...
మోదీకి గుడి కట్టితీరుతా: ఎమ్మెల్యే గణేశ్ జోషి
May 24, 2020డెహ్రాడూన్: దేశం కోసం సొంత కుటుంబాన్ని సైతం దూరంపెట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి త్వరలో గుడి కడతానంటున్నాడు ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషి. ఇటీవలనే శ్రీ మోదీజీకి హారతి అని ఇటీవల ...
కానిస్టేబుల్ భార్యకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం
May 23, 2020డెహ్రూడూన్: ఉత్తరాఖండ్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ సంజయ్ గుర్జార్ భార్యకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసింది. ఉత్తరాఖండ్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ మ...
నేపాల్కు వ్యతిరేకంగా నేపాలీ కార్మికుల ఆందోళన
May 21, 2020డెహ్రాడూన్: లాక్డౌన్ నేపథ్యంలో భారత్ నుంచి స్వదేశానికి వెళ్తున్న నేపాలీలకు నేపాల్ ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో స్వదేశానికి వెళ్లడానికి సరిహద్దులకు చేరకున్న ప్రజలు నేపాల్ ప్రభుత్వానికి వ్య...
ఉత్తరాఖండ్ లో కొత్తగా 8 పాజిటివ్ కేసులు
May 19, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో కొత్తగా 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 104కు చేరుకుంది. మొత్తం కేసుల్లో 52 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జవగా..మరో ...
ఉత్తరాఖండ్ లో రెడ్ జోన్లు లేవు..
May 18, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి సంబంధించి ఎలాంటి రెడ్ జోన్లు లేవని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉత్పల్ కుమార్ సింగ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..లాక్ డౌన్ తో రాష్ట్...
ఉత్తరాఖండ్ లో 92కి చేరిన పాజిటివ్ కేసులు
May 17, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో ఇవాళ ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 92కు చేరుకుంది. వీటిలో 52మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జవగా....
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం
May 15, 2020ఉత్తరఖండ్: శీతాకాల విరామం అనంతరం ఉత్తరఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంది. తెల్లవారుజామున 4:30 గంటలకు ఆలయం తలుపులు తీశారు. అంతకు ముందు పూజారులు శాస్త్రోక్తంగా వేద మంత్ర...
ఒకేరోజు 34 కేసులు.. 446 మంది అరెస్ట్
May 14, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పోలీసులు లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో అక్కడ ప్రతిరోజు వందల సంఖ్యలో కేసులు అరెస్టులు చోటుచేసుకుంటున్నాయి. గురువారం కూడా లాక్డౌన్ ఉల్లంఘనల...
ప్యాకేజీతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి...
May 13, 2020డెహ్రాడూన్ : పేద ప్రజలకు అండగా నిలిచేలా ప్రధాని మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ స్వాగతించారు. కరోనా మహమ్మారితో ఏర్పడిన ఆర్థిక నష్టాలను అధిగమి...
కరోనా కలవరం.. గ్రామం నిర్బంధం
May 12, 2020డెహ్రాడూన్ : కరోనా వైరస్ కలవరంతో ఓ గ్రామాన్ని నిర్బంధించారు. ఆ గ్రామంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలోని దుంగి గ్రామంలో ఓ...
మే 15న తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు
May 11, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని పవిత్ర పుణ్యక్షేత్రం అయిన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మే 15న (శుక్రవారం) తెరుచుకోనున్నాయి. శుక్రవారం తెల్లవారు జామున 4.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఆలయ ప్ర...
ఇవాళ ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు..
May 11, 2020ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ లో ఇవాళ ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాపాజిటివ్ కేసుల సంఖ్య 68గా ఉందని పేర్కొంది. కరోనాతో ఒక...
ఉత్తరాఖండ్ లో బుద్ధ వాటిక ప్రారంభం
May 09, 2020ఉత్తరాఖండ్: బుద్ధ పూర్ణిమ (మే 7న)ను పురస్కరించుకుని ఉత్తరాఖండ్ లో బుద్ధ వాటికను ప్రారంభించారు. హల్ద్వానీలోని ఫారెస్ట్ డిపార్టుమెంట్ క్యాంపస్ లో బుద్ధ వాటిక ప్రారంభించినట్లు రీసెర్చ్ వింగ్...
ఉత్తరాఖండ్ పోలీసుల విరాళం రూ.3.11 కోట్లు
May 08, 2020డెహ్రాడూన్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. దేశంలోనూ కరోనా ప్రభావం తీవ్రంగానే ఉన్నది. ఇప్పటికే దాదాపు 55 వేల మంది భారత పౌరులు ఆ మహమ్మారి బారినపడ్డారు. ఈ మాయదా...
పునఃప్రారంభమైన గంగోత్రి హైవే
May 08, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో గంగోత్రి జాతీయ రహదారిని అధికారులు పునఃప్రారంభించారు. గురువారం కురిసిన వర్షానికి దారి పొడవునా కొండచరియలు విరిగిపడుతుండటంతో ముందుజాగ్రత్తగా చర్యగా అధికారులు 28 గంటలపాటు గంగ...
17,060 అడుగుల ఎత్తు..మానససరోవర్ టు లిపులేఖ్ పాస్ మార్గం
May 08, 2020ఉత్తరాఖండ్ : లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రహదారుల పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్ లో లాక్ డౌన్ కొనసాగుతుండంతో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర...
కరోనా ఫ్రీ స్టేట్ దిశగా ఉత్తరాఖండ్..!
May 07, 2020కరోనా ఫ్రీ స్టేట్ దిశగా ఉత్తరాఖండ్ నిల్వబోతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు జీరో కరోనా కేసులు నమోదుకాగా..అదే జాబితాలోకి ఉత్తరాఖండ్ కూడా చేరిపోనుంది. ఇప్పటికే దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ క...
వడగండ్ల వానలోనూ మద్యం కోసం బారులు.. వీడియో
May 05, 2020డెహ్రాడూన్: లాక్డౌన్ కారణంగా ఇన్నాళ్లుగా మూతపడ్డ మద్యం షాపులు ఇప్పుడు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు ఆదరాబాదరాగా వైన్స్ షాపులకు పరుగులు తీస్తున్నారు. అప్పటికే అక్కడ భారీ క్యూలైన్లు ఉన్నా లెక్క చేయక...
యూపీ స్వతంత్ర ఎమ్మెల్యేపై కేసు నమోదు...
May 05, 2020ఉత్తరఖండ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానకి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే అమన్మని త్రిపాఠిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో పాటు మరో అరుగురిపై కూడా కేసు నమోదు చేసినట్లు బిజనూర్ జిల్లా ఎస్పీ తెలిపార...
' ఉత్తరాఖండ్ ఘటనపై ఎమ్మెల్యేదే పూర్తి బాధ్యత '
May 04, 2020యూపీ: ఓ వైపు లాక్ డౌన్ కొనసాగుతుండగా యూపీ స్వతంత్ర ఎమ్మెల్యే అమన్ మని త్రిపాఠి..బద్రీనాథ్ కు వెళ్తూ ఉత్తరాఖండ్ లో డాక్టర్లతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే అమన్ మని ...
డాక్టర్లతో ఎమ్మెల్యే వాగ్వాదం..
May 04, 2020ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ లో యూపీ స్వతంత్ర ఎమ్మెల్యే అమన్ మని త్రిపాఠి హల్ చల్ చేశారు. ఎమ్మెల్యే అమన్ మని త్రిపాఠి తన కాన్వాయ్ లో బద్రీనాథ్ కు వెళ్తుండగా..గౌచర్ ప్రాంతంలో పోలీసులు ...
హరిద్వార్లో మెడికల్ టీమ్పై దాడి
April 29, 2020సిమ్లా: ఉత్తరాఖండ్లో కొవిడ్-19 సర్వే కోసం వెళ్లిన మెడికల్ టీమ్పై స్థానికులు దాడికి పాల్పడ్డారు. మహిళలు అని కూడా చూడకుండా వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వారి చేతుల్లోని రిజిస్టర్ల...
రేపు తెరచుకోనున్న కేథార్నాథ్ ఆలయం
April 28, 2020హైదరాబాద్: రేపు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేథార్నాథ్ ఆలయ ద్వారాలు తెరచుకోనున్నాయి. అయితే ఈ ఆలయ ద్వారాలు తెరిచే కార్యాక్రమానికి ఆలయ ప్రధాన అర్చకునితోపాటు కేవలం 16 మంది మాత్రమే హాజరుకాను...
ఉత్తరాఖండ్లో వెయ్యికి పైగా గృహహింస కేసులు
April 28, 2020డెహ్రాడూన్ : కరోనా వైరస్ విజృంభనతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించిన సంగతి తెలిసిందే. కాగా ఈ లాక్డౌన్ కాలంలో దేశంలో గృహహింస కేసులు పెరుగుతున్నాయి. ఉత్తరాఖండ్ వ్యాప్తంగా 1309 గృహ హింస...
తెరుచుకున్న గంగోత్రి ఆలయం..
April 26, 2020హైదరాబాద్: ఉత్తరాఖండ్లోని గంగోత్రి ఆలయాన్ని ఇవాళ తెరిచారు. ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న గంగోత్రి ఆలయాన్ని మధ్యాహ్నం 12.35 నిమిషాల పూజలు చేసి ఓపెన్ ఛేశారు. భక్తులు కానీ, యాత్రికులు ఆ సమ...
9 జిల్లాల్లో షాపులు తెరిచేందుకు అనుమతి
April 26, 2020డెహ్రాడూన్ : కరోనాను నియంత్రించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఫిర్యాదు మేరకు ఉత్తరాఖండ్ లో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉత్తరాఖండ్ లోని మొత్తం 13 జిల్లాలకు 9 జిల్లాలను గ్రీన...
ఉదారతను చాటుకుంటున్న దివ్యాంగులు
April 25, 2020ఉత్తరాఖండ్ దేవ్భూమి హియరింగ్ అండ్ స్పీచ్ ఇంపెయిర్డ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వలస కార్మికులను ఆదుకునేందుకు దివ్యాంగులు ముందుకు వచ్చారు. లాక్ డౌ సమయంలో వారికి నిత్యావసర వస్తువులు అందిస...
ఇప్పటివరకు 9320 మంది అరెస్ట్..
April 24, 2020డెహ్రాడూన్ : కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నా..కొందరు వాటిని లెక్కచేయడం లేదు. రూల్స్ను అతిక్రమించి రోడ్లపైకి వస్తున్నారు. ఉత్తరాఖండ్ లో ఇ...
'ఇప్పటివరకు రూ. 9 వేల కోట్ల నష్టం'
April 23, 2020డెహ్రాడూన్ : కోవిడ్-19 వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని చిన్న తరహా పరిశ్రమలకు ఇప్పటి వరకు రూ. 9 వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు ఇండియన్ ఇండస్ట్రీస్ అస...
" ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది "
April 20, 2020డెహ్రాడూన్ : కరోనా ప్రభావ పరిస్థితులు ప్రస్తుతం అదుపులో ఉన్నాయని ఉత్తరాఖండ్ సీఎం త్రివేందర్ సింగ్ రావత్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో కోవిడ్-19కేసులు అదుపులో ఉన్నాయి....
రిశీకేష్ గుహల్లో విదేశీయులు.. క్వారంటైన్కు తరలించిన పోలీసులు
April 19, 2020డెహ్రాడూన్: ఆరుగురు విదేశీయులు. రెండు నెళ్ల క్రితం ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రిశీకేష్కు వచ్చారు. వెంట తెచ్చుకున్న సొమ్ము అయిపోయింది. చేసేదేంలేక హోటల్ ఖాళీచేశారు. ఇంతలో కరోనా లాక్డౌ...
ఉత్తరాఖండ్ పోలీసుల రూ.3 కోట్లు విరాళం
April 17, 2020డెహ్రాడూన్ : కరోనా మహమ్మారిపై పోరు చేసేందుకు తమ వంతు సాయమందించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకొస్తున్నారు. కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఉత్తరాఖండ్ పోలీసులు తమ ఔదార్యాన్ని చాట...
3 కోట్ల విరాళం ప్రకటించిన పోలీసులు
April 17, 2020డెహ్రాడూన్: కరోనాపై పోరాడుతున్న ప్రభుత్వానికి తమ వంతుగా రూ.3 కోట్ల విరాళాన్ని ప్రకటించారు ఉత్తరాఖండ్ పోలీసులు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తామని డీజీ అశోక్ కుమార్ ప్రకటించారు. దీ...
ఎమ్మెల్యేల జీతాల్లో 30 శాతం కోత
April 12, 2020డెహ్రాడూన్: కరోనా వైరస్ నేపథ్యంలో ఎమ్మెల్యేల జీతాలు, అలవెన్సుల్లో 30 శాతం కోత విధిస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నదని అసెంబ్లీ కార్యదర...
ఉత్తరాఖండ్ సీఎంఆర్ఎఫ్కు బౌద్ధుల విరాళం
April 08, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లోని బౌద్ధ సమాజం కరోనాపై పోరాటానికి తన వంతు సాయం చేసింది. ఉత్తరాఖండ్ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.23 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు ఉత్తరాఖండ్లోని ...
వేతనాల కోత కు ఉత్తరాఖండ్ కేబినెట్ ఆమోదం
April 08, 2020ఉత్తరాఖండ్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉత్తరాఖండ్ లో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిపై పోరు చేసేందుకు ఉత్తరాఖండ్ మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో 30 శాతం కోత విధిస్తూ త...
డీజీపీ విజ్ఞప్తితో 180 మంది ముందుకొచ్చారు..
April 07, 2020ఉత్తరాఖండ్: ఢిల్లీలోని తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన వారి వివరాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సేకరిస్తున్న విషయం తెలిసిందే. తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన వారు స...
జవాన్ దేవేంద్రసింగ్కు ఉత్తరాఖండ్ సీఎం నివాళులు
April 07, 2020డెహ్రాడూన్: ఉగ్రవాదులతో పోరులో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుడు దేవేంద్రసింగ్కు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ నివాళులు అర్పించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం, రుద్రప్రయాగ్ జిల్ల...
లాక్ డౌన్ ఉల్లంఘన..అదుపులో 183 మంది
March 28, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా లాక్ డౌన్ ను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఓ వైపు జనాలు ఇండ్లలోకి బయటకు రాకుండా పోలీసులు, అధికారులు చర్యలు తీసుకుంట...
ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం..
March 18, 2020ఉత్తరాఖండ్: కరోనా వైరస్ (కోవిడ్-19)వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ర్టాల్లో పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరాఖండ్...
జూన్ 23 నుంచి అమర్నాథ్ యాత్ర
March 14, 2020ఈ సంవత్సరం (2020) అమర్నాథ్ యాత్రను కిందటేడాదికంటే రెండు రోజులు ఎక్కువగా మొత్తం 42 రోజులపాటు నిర్వహించనున్నట్టు శ్రీఅమర్నాథ్ దేవస్థాన బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిపుల్ పాఠక్ ఇటీవల ప్ర...
ఎలుగుబంటి వేషధారణలో పోలీసులు.. వీడియో
March 09, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ మిత్రిలోని ఐటీబీపీ(ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు) క్యాంపులో కోతుల బెడద ఎక్కువైంది. కోతులను క్యాంప్ నుంచి పంపించిన కొద్ది సేపటికే మళ్లీ తిరిగి వస్తున్నాయి. దీంతో కోతుల బెడ...
35 ఏండ్లుగా చిత్ర విచిత్ర సమ్మె
February 29, 2020న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: పాకిస్థాన్ పాఠశాలలో బాంబు పేలుళ్లు జరిగాయని కొందరు, శ్రీలంక రాజ్యాంగానికి సవరణలు చేశారని మరికొందరు, నేపాల్లో భూకంపం వచ్చిందని ఇంకొందరు.. ఇలా అర్థం పర్థంలేని విచిత్ర కారణా...
ఓ క్రిమినల్.. పోలీసుగా 19 ఏళ్లు సేవలందించాడు..
February 04, 2020డెహ్రాడూన్ : ఓ క్రిమినల్.. పోలీసుల కళ్లుగప్పి.. అదే శాఖలో 19 ఏళ్ల పాటు కానిస్టేబుల్గా సేవలందించాడు. ఉత్తరాఖండ్కు చెందిన ముకేష్ కుమార్ అనే వ్యక్తి ఓ మర్డర్ కేసులో నిందితుడు. ఉత్తరప్రదేశ్లోని...
తాజావార్తలు
- వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలి
- గుండెపోటుతో టీఆర్ఎస్ నాయకుడి మృతి
- ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం
- సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం
- ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి
- సీబీఐకి సోలార్ స్కాం దర్యాప్తు: విజయన్ సర్కార్ నిర్ణయం
- 30 ఏండ్ల కల సాకారం
- స్వచ్ఛ నగరం దిశగా..
- పద్యం శాశ్వతంగా నిలుస్తుంది
- కొత్త ఓటర్ల కన్నా 80 ఏండ్లు దాటిన వారే ఎక్కువ
ట్రెండింగ్
- ‘మాస్టర్’ సినిమాపై నిహారిక రివ్యూ
- సమ్మర్ 2021 హౌజ్ ఫుల్..వేసవిలో 15 సినిమాలు
- ప్రకృతి ఒడిలో రాశీఖన్నా కసరత్తులు..వీడియో వైరల్
- మూడు వారాల్లోనే ‘క్రాక్’..డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్
- మందిరాబేడీ 'సన్ డే జబర్దస్త్' వర్కవుట్స్..వీడియో
- సింగర్ సునీత-రామ్ వెడ్డింగ్ టీజర్ విడుదల
- శృతిహాసన్ మళ్లీ ప్రేమలో పడిందా..?
- విజయ్ దేవరకొండ లైగర్ షూట్ షురూ ..వీడియో
- వరుణ్ధవన్ వెడ్డింగ్కు తారలు..ఫొటోలు, వీడియో
- బుడ్డోడి అద్భుత విన్యాసాలు.. మంత్రి కేటీఆర్ ఫిదా!.. వీడియో