Trs party News
జయరాంరెడ్డికి కన్నీటి వీడ్కోలు
March 08, 2021పార్థివ దేహాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గోపాల్ముషీరాబాద్, మార్చి 7: అనారోగ్యంతో మృతిచెందిన అడిక్మెట్ డివిజన్ మాజీ కార్పొరేటర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్...
బండి సంజయ్పై మంత్రి శ్రీనివాస్గౌడ్ ఫైర్
March 07, 2021మహబూబ్నగర్ : భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ర్ట మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే భయంతోనే ఆ పార్టీ నేతలు ఇష్టమొచ్...
టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకే పీఆర్టీయూ మద్దతు
March 06, 2021నల్లగొండ : పీఆర్టీయూ నల్లగొండ జిల్లా మండల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం ఇవాళ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవన్లో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా స...
వారికి మిత్తితో సహా బదులిస్తాం : మంత్రి కేటీఆర్
March 06, 2021హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై కొందరు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, దూషణలు చేస్తున్న వారికి మిత్తితో సహా బదులిస్తామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ టీఆర్ఎస్ను స్...
ప్రచారంలో కారు స్పీడ్
March 02, 2021ప్రతి ఓటరునూ కలువడమే లక్ష్యంగా పావులు నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిల నియామకం మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార...
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు అద్భుత స్పందన : మంత్రి కేటీఆర్
March 01, 2021హైదరాబాద్ : టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు అద్భుత స్పందన వస్తున్నదని, ఇప్పటివరకు సుమారు 70 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. సభ్యత్వ నమోదు ...
ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలి: మంత్రి సబితాఇంద్రారెడ్డి
February 28, 2021కందుకూరు : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభి వాణీదేవిని సీఎం కేసీఆర్ ప్రకటించగానే ప్రతిపక్షాలు తోకముడిచాయని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివా...
బీజేపీకి ఉద్యోగుల సమస్యలపై మాట్లాడే హక్కు లేదు
February 28, 2021గోల్నాక/కవాడిగూడ: రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేశామని.. మరో 50,000 పోస్టులను నింపేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాల...
గ్రేటర్లో టీఆర్ఎస్ ప్రచార భేరి
February 28, 2021అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు కదనరంగంలోకి మంత్రులు హరీశ్రావు, గంగుల, సబిత, మల్లారెడ్డి, తలసాని పట్టభద్రులతో మమేకమవుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నే...
పదపద.. ప్రచారానికి..
February 27, 2021నేడు గ్రేటర్ అంతటా ప్రచార సన్నాహక సమావేశాలు పాల్గొననున్న మంత్రులు, అభ్యర్థి వాణీదేవి జిల్లాల వారీగా ఇన్చార్జీలు ప్రకటించిన అధిష్టానంమహబూబ్నగర్కు వే...
సీఎం సారూ.. మీ మేలు మరువం
February 27, 2021కుటుంబ సమేతంగా టీఆర్ఎస్ సభ్యత్వ స్వీకరణదేవరుప్పుల/న్యూశాయంపేట, ఫిబ్రవరి 26: సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు ఆ కుటుంబానికి...
ఉత్సాహంగాకదన రంగంలోకి..
February 26, 2021ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీయే లక్ష్యంవిద్యావేత్త సురభి వాణీదేవిని గెలిపిద్దామని పిలుపురేపటి నుంచి మరింత ఉధృతంగా టీఆర్ఎస్ ప్రచారం ప్రతి 50 ఓటర్లకు ఒ...
ఉద్యోగాల కల్పనపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
February 25, 2021హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. లే...
ఊరు ఊరంతా టీఆర్ఎస్లోకి..
February 25, 2021ముందుకు వచ్చిన కరీంనగర్ జిల్లా ఇస్తారిపల్లి వాసులుమిగతా జ...
రామ్ లక్ష్మణ్ మృతిపట్ల మంత్రుల సంతాపం
February 24, 2021హైదరాబాద్ : విశ్రాంత ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు రామ్ లక్ష్మణ్ మృతిపట్ల మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స...
పీవీ సేవలు ప్రజలు మరువలేదు : ఎంపీ కేశవరావు
February 24, 2021హైదరాబాద్ : ప్రధానిగా పీవీ నర్సింహారావు చేసిన సేవలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ కే కేశవరావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. పీవీ సుగుణాలన్నీ ...
వాణీదేవీ అర్హతలు దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలి : మంత్రి కేటీఆర్
February 24, 2021హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి అర్హతలు పరిశీలించి పట్టభద్రులు ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ భవన్లో 3 జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప...
ఎమ్మెల్సీ ఎన్నికలు.. గ్రేటర్ నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ
February 24, 2021హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ సమా...
నేడు గ్రేటర్ నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశం
February 24, 2021హైదరాబాద్ : హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం 11గంటలకు తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహిస్తారని మం...
ఇదే పీవీకి మనమిచ్చే ఘన నివాళి
February 23, 2021రాజకీయ పార్టీలు పోటీ నుంచి తప్పుకోవాలితెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖుల పిలు...
బీజేపీని పట్టాభద్రులు నిలదీయాలి : మంత్రి దయాకర్ రావు
February 22, 2021జనగామ : రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలంటూ పట్టాభద్ర ఓటర్లు ఆ పార్టీ నేతలను నిలదీయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. సోమవారం వరంగ...
బీజేపీకి ఓటెందుకు వేయాలి ? : మంత్రి హరీశ్ రావు
February 22, 2021సిద్ధిపేట : నిత్యావసరాలు, పెట్రో, వంట గ్యాస్ ధరలు భారీగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న బీజేపీకి ఓటెందు వేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. సిద్ధిపేట జిల్లా చేర్యాల మ...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి నామినేషన్
February 22, 2021హైదరాబాద్ : మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్ అ...
ప్రతి కార్యకర్తకు బీమా చేసిన ఏకైకపార్టీ టీఆర్ఎస్
February 22, 2021వరంగల్: దేశంలో పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని రాయపర్తి మండలం ఆరెగూడెంకు చెందిన 30 మంది...
వికారాబాద్లో మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య..
February 22, 2021వికారాబాద్: జిల్లాలోని పెద్దేముల్ మండల టీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ఎంపీపీ వాణిశ్రీ భర్త వీరప్ప దారుణ హత్యకు గురయ్యారు. మండలంలోని హన్మాపూర్లో ఉదయం 8 గంటల సమయంలో హనుమాన్ దేవాలయం వద్ద గ్రామ పెద్దల సమక్...
మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం కేసీఆర్
February 22, 2021హైదరాబాద్ : మహబూబ్నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేసిన విషయం విదితమే. ఈ నేప...
గుండెల నిండా గులాబీనే..
February 22, 2021సభ్యత్వ నమోదులో దూసుకెళ్తున్న టీఆర్ఎస్ వృద్ధుల నుంచి యువత వరకు స్వచ్ఛందంగా స్వీకరణ లక్ష్యాన్ని దాటేసిన జూబ్లీహిల్స్ ఇద...
తెలంగాణపై పేటెంట్ గులాబీ జెండాదే
February 21, 2021రవాణాశాఖ మంత్రి పువ్వాడ పరిష్కారం చూపేవారికే ఓటేయండి:...
నాపై కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నది : పుట్ట మధు
February 20, 2021పెద్దపల్లి : తనను రాజకీయంగా దెబ్బతిసేందుకు కాంగ్రెస్ కుట్రలకు పాల్పడుతున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. శనివారం పెద్దపల్లిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో పాల్గొని ఆయన మాట్లాడ...
టీఆర్ఎస్ అంటే.. తిరుగులేని రాజకీయ శక్తి : మంత్రి
February 19, 2021హైదరాబాద్ : టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును శుక్రవారం...
టీఆర్ఎస్ నుంచి కుంట శ్రీనివాస్ సస్పెండ్
February 18, 2021హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా మంథని మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తక్షణమే అమలవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్రెడ్డి తెలి...
ఆ దంపతుల హత్యతో టీఆర్ఎస్కు సంబంధంలేదు
February 18, 2021పెద్దపల్లి: న్యాయవాదులైన గట్టు వామన్రావు దంపతుల హత్యతో టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్ శ్రీహర్షిని అన్నారు. గ్రామంలోని ఆలయ నిర్మాణ విషయంలో నిందితుడు కుంట శ్రీనుకు....
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. 23న 'పల్లా' నామినేషన్
February 18, 2021కేసీఆర్ నుంచి పార్టీ బీ-ఫాం అందుకున్న పల్లానల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎ...
పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీ ఫాం అందజేసిన కేసీఆర్
February 17, 2021హైదరాబాద్ : వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టాభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి బుధవారం ప్రగతి భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ బీ ఫాం అందజేశారు. ఈ సంద...
కోటి వృక్షార్చనలో రుద్రాక్ష మొక్క నాటిన సీఎం కేసిఆర్
February 17, 2021హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజ్...
ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు
February 17, 2021హైదరాబాద్ : తన పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, ప్రముఖులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రేమ, అభిమానాలు కలకాలం కొనసాగాలని కోరుకుంటున్నాన...
సీఎం కేసీఆర్ బర్త్డే.. రక్తదానం చేసిన మంత్రి సత్యవతి
February 17, 2021హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ విధాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలంగాణ భవన్ లో ...
సీఎం కేసీఆర్కు చిరు, మహేశ్ బర్త్ డే విషెస్
February 17, 2021ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్కు సినీ నటులు చిరంజీవి, మహేశ్బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశ...
తెలంగాణ భవన్లో రక్తదానం శిబిరం
February 17, 2021హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే...
నిత్య స్ఫూర్తిప్రదాతకు జన్మదిన శుభాకాంక్షలు : ఎమ్మెల్సీ కవిత
February 17, 2021హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. నా జన్మదాతకు, న...
జన హృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు : మంత్రి ఎర్రబెల్లి
February 17, 2021హైదరాబాద్ : జన హృదయ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కేసీఆర్ పుట్టిన రోజు...
సీఎం కేసీఆర్కు గవర్నర్ తమిళిసై బర్త్డే విషెస్
February 17, 2021హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. రాష్ర్ట గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్...
ఉద్యమ వీరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు : మంత్రి గంగుల
February 17, 2021కరీంనగర్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంత్రి గంగుల ట్వీట్ చేశారు. పోరాట గడ్డపై ఉ...
ఉద్యమంగా.. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
February 17, 2021హోం మంత్రి మహమూద్ అలీచార్మినార్, ఫిబ్రవరి 16: రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా నిలుద్దామని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు...
ప్రజాసంక్షేమ పథగామి
February 17, 2021నాడు శోకాన్ని చూసిన వాల్మీకి నోట శ్లోకం వచ్చింది.. అనంతమైన దుఃఖాన్ని చూసిన గౌతమబుద్ధుడిలో అపారమైన కరుణ వెల్లువెత్తింది. నేడు తెలంగాణలో పేదల దుఃఖం.. ప్రజానాయకుడు కేసీఆర్లో అంతులేని ఆవేదనను కారణమ...
వర్ధిల్లు నిండు నూరేళ్లు.. మా గుండె నీ ఇల్లు!
February 17, 2021అతనికి వార్ధి కుల్యయగు, అగ్ని జలంబగు, మేరుశైల మంచిత శిలలీలనుండు, మదసింహము జింక దెరంగుదాల్చు గో...
సభ్యత్వ నమోదులో జగిత్యాలను ప్రథమస్థానంలో నిలపాలి
February 15, 2021జగిత్యాల : సభ్యత్వ నమోదులో జగిత్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో పొన్నాల గార్డెన్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై జ...
కాంగ్రెసోళ్లది పదవుల లొల్లి
February 15, 2021పీసీసీ కుర్చీ కోసమే వారి ఆరాటం మనది బతుకుదెరువు పోరాటంఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావుజోరుగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు...
నిధులు, విధులపై ఎమ్మెల్సీల భేటీ
February 15, 2021హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిధులు, విధులు అనే అంశంపై స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో సమావేశమయ్యారు. ఎమ్మె...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
February 14, 2021ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు సభ్యత్వ నమోదు చేపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ...
టీఆర్ఎస్ కార్యకర్తగా గర్వపడుతున్నా: ఎమ్మెల్సీ కవిత
February 14, 2021హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ కవిత తన పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్...
టీఆర్ఎస్తోనే సంక్షేమ పాలన
February 14, 2021నగరంలో పలుచోట్ల టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు శనివారం నుంచి విస్తృతంగా కొనసాగు తున్నాయి. హోం మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు పెద్ద ఎత్తున పాల్గొని సభ్యత్వ నమో...
ప్రశ్నలు కావాలా.. పరిష్కారమా?
February 14, 2021ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దుటీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధిఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ములుగు, ఫిబ్రవరి13 (నమస్తే తెల...
లక్ష్యానికి మించి సభ్యత్వాలు నమోదు చేయించాలి : మంత్రి
February 13, 2021నిర్మల్ : లక్ష్యానికి మించి పార్టీ సభ్యత్వాలు నమోదు చేయించేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలంతా కృషి చేయాలని అటవీ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. శనివారం జిల్లా కేంద్రంల...
కాగజ్నగర్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభం
February 13, 2021కొమురంభీం ఆసిఫాబాద్ : టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శనివారం కాగజ్నగర్లోని పద్మశాలి భవన్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ పురాణం ...
టీఆర్ఎస్సే శ్రీరామరక్ష
February 13, 2021ఒకేవ్యక్తిగా కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమించిండుపదవులను త్యాగంచేసి ప్రజల కోసం జెండా పట్టిండుస్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన మాపైనే నిందలా? వి...
గులాబీ జెండానే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష : హరీశ్రావు
February 12, 2021సంగారెడ్డి : గులాబీ జెండానే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డిలో టీఆర్ఎస్ కార్యకర్తలతో పార్టీ సభ్యత్వ నమోదుపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్...
ఆదిలాబాద్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు.. భారీ బైక్ ర్యాలీ
February 12, 2021హైదరాబాద్ : ఆదిలాబాద్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా ప్రారంభమైంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ...
సూర్యాపేటలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం
February 12, 2021హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమై కొనసాగుతుంది. సూర్యాపేటలో ఈ కార్యక్రమాన్ని మంత్రి జగదీష్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ...
మహబూబాబాద్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభం
February 12, 2021హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ నాయకురాలు, రాష్ట...
సహనాన్ని అసమర్థతగా భావించొద్దు : మంత్రి కేటీఆర్
February 12, 2021రాజన్న సిరిసిల్ల : ఈ 20 ఏండ్ల కాలంలో టీఆర్ఎస్ చరిత్రలో ఎన్నో విజయాలు సాధించాం అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆ...
టీఆర్ఎస్ అంటే.. తిరుగులేని రాజకీయ శక్తి : మంత్రి సత్యవతి
February 12, 2021మహమూబాబాద్ : టీఆర్ఎస్ అంటే.. తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తి అని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆమె మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో...
బీజేపీ ఎంపీలపై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్
February 12, 2021హైదరాబాద్ : రాష్ర్టానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎంపీలకు రాష్ర్ట...
గ్రేటర్లో టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం : మంత్రి తలసాని
February 12, 2021హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. నిన్న జరిగిన ఎన్నికలో సాధా...
సీఎం కేసీఆర్, కేటీఆర్కు కృతజ్ఞతలు : మేయర్ విజయలక్ష్మి
February 11, 2021హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి.. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతజ్ఞతల...
కార్పొరేటర్ల బస్సులో ఎమ్మెల్సీ గోరెటి పాట.. వీడియో
February 11, 2021హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ నుంచి జీహెచ్ఎంసీకి ఎన్నికైన నూతన కార్పొరేటర్లలో ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న జోష్ నింపారు. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశం ముగిసిన అన...
మ. 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
February 11, 2021హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయింది. ఇక మిగిలింది మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికే. ఈ ప్ర...
మరి కాసేపట్లో మేయర్, డిప్యూటీ మేయర్ పేర్ల ప్రకటన
February 11, 2021హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) నూతన మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికాసేపట్లో ప్రకటించనున్నారు. ఉద...
జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, ఎన్నిక ప్రక్రియ ఇలా..
February 11, 2021హైదరాబాద్ : సర్వత్రా ఉత్కంఠగా మారిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం జీహెచ్ఎంసీ యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ...
బీసీలను మోసం చేస్తున్నది బీజేపీనే : మంత్రి గంగుల
February 09, 2021కరీంనగర్ : వెనుకబడిన కులాల(బీసీ)ను మోసం చేస్తున్నది భారతీయ జనతా పార్టీనే అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్...
అలుపులేకుండా 6 గంటలు!
February 08, 2021పార్టీశ్రేణులతో వరుస భేటీలుగులాబీ నేతల్లో జోష్ నింపిన కేసీఆర్హ...
సీఎం మార్పు గురించి మాట్లాడటం ఆపండి : కేసీఆర్
February 07, 2021హైదరాబద్ : సీఎం మార్పు గురించి ఇక మాట్లాడటం ఆపాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించారు. సీఎం మార్పు గురించి వస్తున్న ఊహాగాలను ఆయన కొట్టిపారేశారు. ఆదివారం టీఆర్ఎస్ భవన్లో జరిగిన పార్టీ రా...
మాజీ ఎమ్మెల్యే నోములకు సీఎం కేసీఆర్ నివాళి
February 07, 2021హైదరాబాద్ : టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన కాసేపటి క్రితం ప్రారంభమైంది. ముందుగా పార్టీ ముఖ్య నేతలు, మంత్రి కేటీఆర్తో కలిసి టీఆర్ఎస్ భవన్కు చేరుకున్న సీఎం కేసీఆర్ ...
ప్రారంభమైన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
February 07, 2021హైదరాబాద్ : టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్రకమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, ...
మరి కొద్దిసేపట్లో టీఆర్ఎస్ రాష్ట్రకార్యవర్గ సమావేశం
February 07, 2021హైదరాబాద్ : టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీకానుంది. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, ...
మంత్రి ప్రశాంత్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిక
February 06, 2021నిజామాబాద్ : భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన నేతలు శనివారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జక్కుల కార్తీక్ ఆధ్వర...
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్సీ పల్లా
February 05, 2021ఖమ్మం : అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఆ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం మధిర పట్టణంలోని అంబారుపేట ట్యాంక్బండ్పై మార్నింగ్ ...
7న సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ సమావేశం
February 05, 2021హైదరాబాద్ : ఈ నెల 7న(ఆదివారం) మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమి...
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బర్త్డే.. 140 గ్రామాల్లో 16,116 మొక్కలు
February 03, 2021మహబూబ్నగర్ : జడ్చర్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. తన నియోజకవర్గం పరిధిలోని 140 గ్రామాల్లో 16,116 మొక్కలు నాటించారు. ...
కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లోకి..
January 30, 2021ఖమ్మం : నగర కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ కార్పొరేటర్ నాగండ్ల కోటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు పంతంగి వెంకటేశ్వర్లుతోపాటు మరో 50 కుటుంబాలు స్థానికంగా రవాణాశాఖ ...
నాపై దుష్ప్రచారం : ఎమ్మెల్సీ తేరా
January 29, 2021హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): తాను పార్టీ మారుతానని ప్రసార సాధనాల్లో దుష్ప్రచారం జరుగుతున్నదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పేర్కొన్నారు. తనను బీజేపీ నేతలు సంప్రదిస్తున్నారనే వార...
నాపై దుష్ప్రచారం : ఎమ్మెల్సీ తేరా
January 29, 2021హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): తాను పార్టీ మారుతానని ప్రసార సాధనాల్లో దుష్ప్రచారం జరుగుతున్నదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పేర్కొన్నారు. తనను బీజేపీ నేతలు సంప్రదిస్తున్నారనే వార...
టీఆర్ఎస్లో భారీగా చేరికలు
January 29, 2021నమస్తే తెలంగాణ నెట్వర్క్: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మె దక్, నల్లగొండ, సూర్యాపేట, భ ద్రాది కొత్తగూడెం జిల్లాలకు చెంది న పలు పార్టీల నాయకులు, కార్యకర్తల...
కేటీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
January 26, 2021హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిజమైన సమాఖ్యస్ఫూర్తి పరిఢవిల్లేలా భారత ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవ...
పదవులు శాశ్వతం కాదు.. చేసిన మంచే శాశ్వతం
January 25, 2021హైదరాబాద్ : ఎవరికి పదవులు శాశ్వతం కాదని.. ప్రజలకు చేసిన మంచే శాశ్వతం అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా వనపర్తి శ్రీనివాసపురంలో టీఆర్ఎస్ ...
సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
January 20, 2021హైదరాబాద్ : ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్థుడు అని బోధన్ ఎమ్మెల్యే షకీల్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ సీఎం అయితే రాష్ర్టం మరింత అభివృద్ధి చె...
టీఆర్ఎస్లో భారీగా చేరికలు..
January 09, 2021ఆదిలాబాద్ : ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ రాథోడ్ సుభాశ్తోపాటు 100 మంది బీజేపీ కార్యకర్తలు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సమక్షంలో ఇవాళ టీఆర్ఎస్లో చే...
'ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి'
January 02, 2021వరంగల్ : ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం శనివా...
వేతన సర్క్యులర్లను రద్దు చేయించాలని మంత్రి ఈశ్వర్కు వినతి
December 26, 2020హైదరాబాద్ : కొత్తగా గల్ఫ్ వెళ్లే కార్మికులకు కనీస వేతనాలు (రెఫరల్ వేజెస్) 30 నుంచి 50శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం సెప్టెంబర్లో జారీచేసిన రెండు సర్కులర్లను రద్దు ...
రేవంత్కు పీసీసీ చీఫ్ ఇస్తే వెళ్లిపోతా : వీహెచ్
December 25, 2020హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. పీసీసీ చీఫ్ పదవి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రకులాల పార్టీ అయిపోయిందని ధ్వజ...
బీజేపీకి అధికారం పగటి కలే : మంత్రి కొప్పుల
December 19, 2020పెద్దపల్లి : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ర్ట వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ ఛుగ్పై మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. 2023లో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు అనుకోవడం పగటి కలే అని వి...
బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో : బాల్క సుమన్
December 15, 2020హైదరాబాద్ : రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ను టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో బాల్క స...
'నియోజకవర్గ అభివృద్ధే నోములకు నిజమైన నివాళి'
December 13, 2020నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధియే దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు ఇచ్చే నిజమైన నివాళి అని పలువురు నాయకులు అన్నారు. నల్లగొండ జిల్లా హాలియాలో ఆదివారం నిర్వహించిన నోముల నర్సింహాయ్య...
కేకే కు ఎమ్మెల్సీ కవిత జన్మదిన శుభాకాంక్షలు
December 13, 2020హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు జన్మదినం నేడు. ఈ సందర్భంగా కేకే కు ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని కేకే నివా...
'పట్టణాల అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం'
December 09, 2020సూర్యాపేట : పట్టణాల అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యం అని ఆ పార్టీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన...
నేరెడ్మెట్లో టీఆర్ఎస్ గెలుపు.. 56కు చేరిన గులాబీ బలం
December 09, 2020హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో నిలిచిన నేరెడ్మెట్ ఫలితం వెల్లడి అయింది. నేరెడ్మెట్ 136వ డివిజన్లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉప...
కొత్త వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్లకే ప్రయోజనం : కేశవరావు
December 08, 2020హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు మేలు చేసేలా ఉన్నాయని ఎంపీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేత కే కేశవరావు అన్నారు. మంగళవారం భారత్ బంద్లో భాగంగా ...
'భారత్ బంద్' విజయవంతం
December 08, 2020హైదరాబాద్ : రైతులకు కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భారత్ బంద్ కొనసాగింది...
అగ్రి బిల్లులను అందరూ వ్యతిరేకించాలి : ఎమ్మెల్సీ కవిత
December 08, 2020కామారెడ్డి : కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను అందరూ వ్యతిరేకించాలి అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా టెక్రియల్ చౌరస్తా వద్ద నిర్వహించిన రైతుల ధర్నాలో...
సాగు చట్టాలు తేనె పూసిన కత్తిలాంటివి : మంత్రి హరీష్ రావు
December 08, 2020మెదక్ : కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలు తేనె పూసిన కత్తి లాంటివి.. ఈ చట్టాలు రైతుల నడ్డి విరిచే విధంగా ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. తుఫ్రాన్ వద్ద రైతులకు మద్దతుగా ని...
రైతుల తరపున దీర్ఘకాలం పోరాడుతాం : కేటీఆర్
December 08, 2020రంగారెడ్డి : రైతుల తరపున దీర్ఘకాలికంగా పోరాడేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. రైతులకు ఎవరు ద్రోహం చేసినా టీఆర్ఎస్ ఎండగడుతుందని స్...
రైతులు టెర్రరిస్టులు కాదు.. ధర్నాలో కేటీఆర్
December 08, 2020హైదరాబాద్ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున భారత్ బంద్లో పాల్గొంటున్నారు. షాద్నగర్ వద్ద బూర్గుల టోల్గేట్ వద్ద టీఆర్ఎస్ పార్టీ వ...
భారత్ బంద్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
December 08, 2020కామారెడ్డి : కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్లో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. కామారెడ్డి జిల్లా టెక్రియల్ చౌరస్తా వ...
మహబూబ్నగర్లో టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు
December 08, 2020మహబూబ్నగర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్...
తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు
December 08, 2020హైదరాబాద్ : కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు దిగింది. రైతులు తలపెట్టిన భారత్ బంద్కు టీఆర్ఎస్ పార్టీ మద్దతిచ్చింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు...
కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకం : కేటీఆర్
December 08, 2020హైదరాబాద్ : కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకమని, ఆ చట్టాల వల్ల రైతులకు భారీ నష్టం కలుగుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘...
ఎంపీ సంతోష్ కుమార్కు కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
December 07, 2020హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఎంపీ సంతోష్ కుమార్కు రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో మరింత కాలం ప్రజాసేవ చేయాలని కేటీఆర్ ఆ...
తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష
December 06, 2020రంగారెడ్డి : కష్ట పడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టానికి టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. జిల్లాలోని నందిగామ మండల పరిధిలోని నర్సప్పగూడ గ్రామానికి చెంది...
నూతన కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం
December 06, 2020హైదరాబాద్ : ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్పొరేటర్లతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి టీఆర్ఎ...
భారత్ బంద్కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
December 06, 2020హైదరాబాద్ : ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్లో ప్రత్యక్షంగా పాల్గొంట...
కౌన్బనేగా మేయర్?
December 06, 2020పీఠాన్ని దక్కించుకోనున్న టీఆర్ఎస్గులాబీ దళం నుంచి 31 మంది మహిళల విజయం
స్వల్పఓట్ల తేడాతో 17 స్థానాలను కోల్పోయిన టీఆర్ఎస్
December 04, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్-55 స్థానాల్లో విజయం సాధించి బల్దియాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 15 వందలలోపు ఓట్ల తేడాతో టీఆర్ఎస్ పదిహేడు స్థానాలను కోల్ప...
టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచిన ఓటర్లకు ధన్యవాదాలు
December 04, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచిన ఓటర్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ...
కూకట్పల్లి సర్కిల్లో టీఆర్ఎస్ క్లీన్స్విప్
December 04, 2020హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూకట్పల్లి సర్కిల్లోని ఆరు డివిజన్లను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఆయా డివిజన్లలోని టీఆర్ఎస్ కార్యకర్తలు సంబుర...
మైలార్దేవ్పల్లిలో టీఆర్ఎస్, బీజేపీ నువ్వానేనా
December 04, 2020హైదరాబాద్ : గ్రేటర్ పరిధి రాజేందర్నగర్ సర్కిల్ పరిధిలోని 59వ డివిజన్ మైలార్దేవిపల్లిలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్న రీతిలో సాగుతోంద...
అత్తాపూర్లో ఆధిక్యంలో టీఆర్ఎస్
December 04, 2020హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ 61వ డివిజన్ అత్తాపూర్లో టీఆర్ఎస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి రౌండ్ ముగిసే వరకు టీఆర్ఎస్ అభ్యర్థి చెరువుకు మాధవి సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై వెయ్యిక...
విద్వేషాలను తిప్పికొట్టిన హైదరాబాదీలు
December 04, 2020హైదరాబాద్ : పట్నం ఓటర్లు మళ్లీ టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారు. మతోన్మాదుల విష ప్రచారాలను, విద్వేషాలను తిప్పికొట్టి.. ప్రగతి పథంలో ముందుకెళ్తున్న గులాబీ పార్టీకే జై కొడుతున్నారు...
రాజేంద్రనగర్లో టీఆర్ఎస్ Vs బీజేపీ
December 04, 2020హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్ రాజేంద్రనగర్లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా పోరు సాగుతోంది. తొలిర...
గోల్నాక, ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఆధిక్యం
December 04, 2020గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దూకుడును ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాల్లో టీఆర్ఎస్ అత్యధిక డివిజన్లలో తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ముందంజలో నిలుస్తోంది....
టీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన స్థానాలివే..
December 04, 2020హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ 56 స్థానాల్లో గెలుపొందింది.-మచ్చ బొల్లారంలో ట...
సనత్ నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజ
December 04, 2020హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తోంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాల్లో మెజారిటీ స్థానాల్లో ముందంజలో కొన...
గ్రేటర్ డిప్యూటీ మేయర్ విజయం
December 04, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిప్యూటీ మేయర్, బోరబండ టీఆర్ఎస్ అభ్యర్థి బాబా ఫసీయుద్దీన్ గెలుపొందారు. 2015 నుంచి బాబా ఫసీయుద్దీన్ డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక బాల...
ఆర్సీ పురంలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం
December 04, 2020హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్లో ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. మెజార్టీ స్థానాల్లో భారీ విజయం సాధించే దిశగా ముందుకెళ్తోంది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే మెట్టుగూడలో టీఆర్...
గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు
December 04, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. మొత్తం 150 డివిజన్లకు గానూ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ 70 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 30, ఎంఐఎం 45 స్థానాల్లో లీడ్లో ఉంది. మధ...
టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజయం
December 04, 2020హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. యూసుఫ్గూడ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్కుమార్ పటేల్ విజయం సాధించారు. మరో 33 డివిజన్లలో ట...
జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ ఆధిక్యం
December 04, 2020హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిరౌండ్ ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్తోంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ డివిజన్లలో కారు జోరు కొనసాగుతోంది...
గ్రేటర్లో తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం
December 04, 2020హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. తొలి రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఆర్సీ పురం, పటాన్ చెరు, హఫీజ్పే...
ఎగ్జిట్ పోల్స్లో కారు జోరు.. మళ్లీ టీఆర్ఎస్దే గ్రేటర్ పీఠం
December 03, 2020హైదరాబాద్ : గ్రేటర్ పీఠాన్ని పట్నం వాసులు గులాబీ పార్టీకే కట్టబెట్టినట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మలక్పేట్ డివిజన్లో రీ పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెల్లడి అయ్యాయ...
ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తాకు సీఎం కేసీఆర్ పరామర్శ
December 02, 2020నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా తండ్రి కృష్ణమూర్తి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాక్లూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే ఇంట్లో నిర్వహించిన ద్వాదశ దినకర్మలో...
'ఓటు హక్కు వినియోగించుకున్న పౌరులందరికి కృతజ్ఞతలు'
December 01, 2020లండన్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పౌరులందరికీ ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్ధాపకధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్పై ఆయన స్పందిస్తూ.. ప్రజాస...
అభివృద్ధిని చూసి ఓటెయ్యండి : ఎమ్మెల్సీ కవిత
December 01, 2020హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో .. ఓటింగ్ మందకొడిగా సాగుతున్నది. అయితే ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ఇవాళ బంజారాహిల్స్లోని బీఎస్జీఏవీ పబ్లిక్ స్కూల్లో ఓటేశారు. హైదరాబాదీ...
టీఆర్ఎస్కు ఓటు వేయాల్సిందిగా ప్రకాష్రాజ్ విజ్ఞప్తి
November 30, 2020హైదరాబాద్ : మంగళవారం జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగర ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా నటుడు ప్రకాష్రాజ్ విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... విభజన రాజకీయాల...
ఎస్ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
November 30, 2020హైదరాబాద్ : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న రాజ్ న్యూస్ ఛానల్పై చర్యలు తీసుకోవాల్సిందిగా టీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి...
'అన్ని అయిపోయినయ్ ఇగ ధర్నా డ్రామాలకు తెరతీశారు'
November 30, 2020హైదరాబాద్ : నకిలీ వార్తలను ప్రజల్లోకి పంపించి లబ్ది పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని రాష్ట్ర మంత్రి హరీశ్రావు అన్నారు. నగర పరిధిలోని పటాన్చెరులో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఫేక్ వార్తలను ప్రచ...
టీఆర్ఎస్తోనే హైదరాబాద్ సమగ్రాభివృద్ధి : వినోద్కుమార్
November 29, 2020హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే హైదరాబాద్ సమగ్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో...
'మత రాజకీయాలను తిప్పికొడదాం..పనిచేసే పార్టీకే పట్టం కడుదాం'
November 29, 2020హైదరాబాద్ : నిరంతరం ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసే టీఆర్ఎస్ పార్టీకే ఓటెయ్యాలని హైదరాబాద్ ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. మత రాజకీయాలు చేసే పార్టీలను తిప్పికొ...
నగరాన్ని కాపాడుకునేందుకు తరలిరండి : మంత్రి కేటీఆర్
November 29, 2020హైదరాబాద్ : మతపిచ్చొళ్ల మధ్యన నలిగిపోకుండా చూసుకోవడానికి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకునేందుకు అర్హులైన అందరూ డిసెంబర్ 1న జరిగే గ్రేటర్ ఎన్నికల పోలింగ్లో పాల్గొనాల్సిందిగా మంత్రి కేటీఆర్ పిలుపున...
'వచ్చిన ఐటీఐఆర్ను రద్దు చేసి ఐటీ హబ్ చేస్తాడంట'
November 29, 2020హైదరాబాద్ : కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్కు మంజూరైన ఐ.టీ.ఐ.ఆర్ ప్రాజెక్టును రద్దు చేసి తిరిగి ఇప్పుడు నగరాన్ని ఐటీ హబ్గా మారుస్తామని బీజేపీ నాయకులు అంటున్నరు. ఇంతటి చిత్రం ఎక్కడైనా ఉందా? అని మంత్...
టీఆర్ఎస్తోనే డబుల్ గ్రోత్ సాధ్యం: కేటీఆర్
November 29, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, డబుల్ ఇంజిన్ గ్రోత్ కావాలంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్నే గెలిపించాలని మంత్రి కేటీఆర్ నగరవాసులను కోరారు. గ్...
ఉరకలెత్తిన జనోత్సాహం
November 29, 2020టీఆర్ఎస్ సభకు తండోపతండాలుగా ప్రజలుగులాబీమయమైన హైదరాబాద్ రోడ్లు
'అపార్ట్మెంట్వాసులకు ఉచిత నీటి సరఫరా'
November 28, 2020హైదరాబాద్ : జంట నగరవాసులకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీటి సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని నగరంలోని అపార్ట్మెంట్ వాసులకు కూడా వర్తిం...
'విచ్చిన్నకర శక్తుల నుంచి నగరాన్ని కాపాడుకుందాం: సీఎం
November 28, 2020హైదరాబాద్ : విచ్చిన్నకర శక్తుల నుండి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుందామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భాగ్యనగరవాసులకు పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ శ...
టీఆర్ఎస్కు విశేష ఆదరణ
November 28, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. పార్టీ అభ్యర్థులు, నాయకులు ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. టీఆర్ఎస్ ఆరేండ్ల కాలంలో చే...
'దేశాన్ని పాలించడంలో జాతీయ పార్టీలు ఘోరంగా విఫలం'
November 28, 2020హైదరాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ఈ దేశాన్ని నడపడంలో ఘోరంగా విఫలమయ్యాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది వాస్తవం. కఠోరమైన సత్యం అన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా హైదరాబాద్ ఎ...
ఏనాడు పాక్షిక, పక్షపాత నిర్ణయాలు చేయలే..
November 28, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏనాడు కూడా పాక్షిక నిర్ణయాలు, పక్షపాత నిర్ణయాలు చేయలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో ట...
కుల, మత, జాతి, ప్రాంత వివక్ష లేకుండా అభివృద్ధి : కేసీఆర్
November 28, 2020హైదరాబాద్ : కుల, మత, జాతి, ప్రాంత వివక్ష లేకుండా తెలంగాణను అభివృద్ధిపథంలో తీసుకుపోతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగి...
గాలివాటంగా ఓటేయొద్దు : సీఎం కేసీఆర్
November 28, 2020హైదరాబాద్ : ఎప్పుడైన ఎన్నికల్లో ఓటు వేసేముందు అలవోకగా గాలివాటంగా ఓటు వేయకుడదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది.. పండుకుందా.. నిద్రపోయిందా.. లేచిందా.. పనిచేస్తుందా.. చేస్తే ఎవరికి చేస...
104 స్థానాలకు పైగా గెలుస్తున్నాం : మంత్రి తలసాని
November 28, 2020హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ప్రగతి శంఖారా...
అభివృద్ధికి పట్టం కట్టాలి : మంత్రి కొప్పుల
November 27, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు అభివృద్ధి పట్టం కట్టాలని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 134,135 డివిజన్లలోని టెలికాంనగర్, కిరణ్ థియేటర్, వె...
టీఆర్ఎస్లో భారీగా చేరికలు
November 27, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రభుదాస్తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ...
‘టీఆర్ఎస్తోనే హైదరాబాద్ సమగ్రాభివృద్ధి’
November 26, 2020హైదరాబాద్ : టీఆర్ఎస్తోనే హైదరాబాద్ సమగ్రాభివృద్ధి సాధ్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం మీర్ పేట్ డివిజన్లోని హౌసింగ్ బోర్డు కాలనీ, వెంకటేశ్వరనగర్ కాలనీ, డ...
'బీజేపీకి చిత్తశుద్ది ఉంటే పీవీకి భారతరత్న ప్రకటించాలి'
November 26, 2020హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు భారతరత్న ప్రకటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర...
ఎంఐఎంతోనే మాకు పోటీ : మంత్రి జగదీశ్రెడ్డి
November 25, 2020హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతోనే టీఆర్ఎస్కు ప్రధాన పోటీ ఉంటుందని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్లను తాము లెక్కలోకే తీసుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్, బ...
కార్మిక సంఘాలతో వినోద్కుమార్ భేటీ
November 25, 2020హైదరాబాద్ : సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులతో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ బుధవారం భేటీ అయ్యారు. గురువారం సార్వత్రిక సమ్మె నేపథ్యంలో టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్న...
వెంకటాపురం డివిజన్లో టీఆర్ఎస్లో చేరికలు
November 25, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని వెంకటాపురం డివిజన్లో బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావుతో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థి ...
'అభివృద్ధి మేం తెస్త్తామంటే.. కర్ఫ్యూ వాళ్లు తెస్తామంటున్నారు'
November 25, 2020హైదరాబాద్ : హైదరాబాద్కు అభివృద్ధిని మేం తెస్తామంటుంటే బీజేపీ వాళ్లు హిందు-ముస్లిం పంచాయతీ, కర్ఫ్యూలు తెస్తామంటున్నరని మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ...
టీఆర్ఎస్కే అన్నివర్గాల మద్దతు : మంత్రి కొప్పుల
November 25, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజలు టీఆర్ఎస్కే మద్దతుగా నిలుస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం వెంకటాపురం డివిజన్లో టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయ...
ధూంధాంగా టీఆర్ఎస్ ప్రచారం
November 25, 2020హైదరాబాద్ : గ్రేటర్లో పోరులో వందకుపైగా స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ చేపట్టిన రోడ్షోలు సూపర్హిట్ అయ్యా యి. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఎ...
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలి : మంత్రి ఎర్రబెల్లి
November 24, 2020హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఓటర్లను కోరారు. మీర్పేటలో అభ్యర్థి జెర్రిపోతుల ప్రభుదాస్...
రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు : మంత్రి కొప్పుల
November 24, 2020హైదరాబాద్ : దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణ...
అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీతో జరుగదు : మంత్రి హరీశ్రావు
November 24, 2020సంగారెడ్డి : అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీతో సాధ్యం కాదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంచంద్రాపూర్ 112వ డివిజన్లో టీఆర్ఎస్...
వాళ్లకు మాత్రం ఓ విద్య బాగా తెలుసు : మంత్రి కేటీఆర్
November 24, 2020హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఈ సాయంత్రం రాంనగర్ చౌరస్తాలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాంనగర్ టీఆర...
టీఆర్ఎస్కు ట్యాక్సీ ఓనర్లు, డ్రైవర్ల జేఏసీ మద్దతు
November 24, 2020హైదరాబాద్ : కరోనా కాలంలో తీవ్రంగా నష్టపోయిన ప్రైవేటు రవాణా రంగానికి రూ.267 కోట్ల మోటారు వాహన పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర టాక్సీ ఓనర్లు, డ్రైవర్ల జేఏసీ సంపూర్ణ ...
టీఆర్ఎస్తోనే సమస్యలు పరిష్కారం : మంత్రి కేటీఆర్
November 24, 2020హైదరాబాద్ : ఎన్నికలు వచ్చినప్పుడే ప్రతిపక్షాలు విన్యాసాలు చేస్తున్నాయి. మాటల కంటే ఎక్కువగా చేతల ద్వారా టీఆర్ఎస్ అభివృద్ధి చేసి చేపింది. సమస్యల పరిష్కారం కూడా టీఆర్ఎస్ మాత్రమే చేయగలదని రా...
‘టీఆర్ఎస్ అభివృద్ధికి కష్టపడే వారికి గుర్తింపు’
November 23, 2020హైదరాబాద్ : టీఆర్ఎస్ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం లోని చిల్కానగర్ డివిజన్ నుంచి నామినేషన్లు వేసి పలువురు టీఆర్...
'టీఆర్ఎస్కు భారీ మెజార్టీనే భాగ్యనగరవాసులకు మేలు'
November 23, 2020హైదరాబాద్ : హైదరాబాద్ నగరం అభివృద్ధి కావాలంటే, ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలంటే తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన టీఆర్ఎస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని ఐటీ, రియల్ ఎస్టేట్, కాలనీల అసోసియేషన...
బీజేపీ, కాంగ్రెస్లకు గింతమంచి ఆలోచన వచ్చిందా?
November 23, 2020హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వనస్థలిపురం రైతుబజార్ వద్ద మంత్రి కేటీఆర్ రోడ్షో నిర్వహించారు. బి.ఎన్.రెడ్డి నగర్, లింగోజిగూడ, వనస్థలిపురం అభ్యర్థులకు మద్దతుగా కేటీఆర్ ప్రచారం ...
టీఆర్ఎస్కు తెలంగాణ వికాస సమితి మద్దతు
November 23, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ వికాస సమితి తమ సంపూర్ణ మద్దతును టీఆర్ఎస్కు ప్రకటించింది. తెలంగాణ వికాస సమితి హైదరాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల కమిటీలతో ఈ రోజు హైదరాబాదుల...
గోదావరితో మూసీ అనుసంధానం
November 23, 2020హైదరాబాద్ : మూసీతో గోదావరి నీటిని అనుసంధానించి నదిని స్వచ్ఛంగా మార్చనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విడుదల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గోదారమ్మ ఇప్...
లాండ్రీలకు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్
November 23, 2020హైదరాబాద్ : డిసెంబరు నెల నుంచి జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని దోబీఘాట్లకు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్...
జీహెచ్ఎంసీకి సమగ్ర చట్టం : సీఎం కేసీఆర్
November 23, 2020హైదరాబాద్ : రాబోయే కొద్ది రోజులు జీహెచ్ఎంసీకి సమగ్రమైన చట్టం తీసుకువస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పూర్తిస్థాయిలో అద్భుతంగా, అన్ని రకాల పారదర్శకంగా ఉండేలా, అవ...
అరాచకానికి కాదు.. అభివృద్ధికి ఓటేయండి : టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు
November 23, 2020హైదరాబాద్ : త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ బల్దియా ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మహానగరాన్ని...
చిల్కానగర్లో హోరెత్తిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
November 22, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మంత్రి కేటీఆర్తో సహా అందరూ క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను కలుపుకుపోతూ అభ్యర్థుల తరఫున...
రేపు ఎల్బీ నగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ ప్రచారం
November 22, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నగరంలో మంత్రి కేటీఆర్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. గత ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయాన్ని అందించిన కేటీఆర్.. ఈ సారి అంతకుమించి అద్భుత విజయాన్ని అందించేందుకు...
అభివృద్ధిని చూసి ఓటేయాలి : మంత్రి ఎర్రబెల్లి
November 22, 2020హైదరాబాద్ : అభివృద్ధిని చూసి ఓటర్లు ఓటు వేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఆయన మీర్ పేట్ హౌసింగ్ కాలనీ డివ...
టీఆర్ఎస్ విజయానికి విస్తృత ప్రచారం చేయాలి
November 22, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి ఎన్నారైలు విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీశ్రెడ్డి సూచించారు. శనివారం ప్రపంచం వ్యాప్తంగా ఎన్నారై టీఆర్ఎస్ విభాగం ...
నాచారం డివిజన్లో టీఆర్ఎస్లో చేరికలు..
November 21, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాచారం డివిజన్ ఎన్నికల ఇన్చార్జి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అధ్వర్యంలో శనివారం స్థానిక సీకేగార్డెన్లో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ...
రేపు ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ ప్రచారం
November 21, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ విస్తృతం చేసింది. గత గ్రేటర్ ఎన్నికల్లో అన్నీ తానై టీఆర్ఎస్ను గెలిపించిన కేటీఆర్.. ఈసారి కూడా గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కే పట్టం కట్టండి : పోసాని కృష్ణమురళీ
November 21, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ హైదరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేప...
నేటి నుంచి కేటీఆర్ ‘గ్రేటర్’ ప్రచారం
November 21, 2020హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్పై మరోసారి గులాబీ జెండా ఎగుర వేసే లక్ష్యంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి నుంచి ప్రచారానికి శ...
ప్రచారంలో కారు జోరు
November 21, 2020జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. దీంతో పోటీకి దిగిన అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఉదయం ఆర్భాటంగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు.. తర్వాత&n...
ప్రతి ఓటరుకూ ప్రగతి నివేదిక చేరాలి
November 21, 2020గ్రేటర్పై గులాబీ జెండా ఎగురేద్దాంటీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు టీఆర్ఎస్వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పిలుపుఎలక్షన్లు కాదు మహాయుద్ధం: కేకేరంగారెడ్డి నమస్...
‘గ్రేటర్'లో గులాబీ రెపరెపలు ఖాయం
November 21, 2020రామంతాపూర్, నవంబర్ 20 : ముఖ్యమంత్రి కేసీఆర్ సాహోసపేతమైన నిర్ణయాలు తీసుకొని రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నాడని రామంతాపూర్ డివిజన్ ఎన్నికల ఇన్చార్జీ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు....
జీహెచ్ఎంసీలో అద్భుత విజయం సాధించబోతున్నాం : మంత్రి ఎర్రబెల్లి
November 20, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోందని, నగర మేయర్ అయ్యేది టీఆర్ఎస్ మహిళా అభ్యర్థేనని పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు...
టీఆర్ఎస్ ‘గ్రేటర్’ మూడో జాబితా విడుదల
November 20, 2020హైదరాబాద్ : గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్న 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం ప్రకటించింది. బుధవారం తొలి విడతలో 105 మంది తొలి జాబితాను వ...
టీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి కేటీఆర్ భేటీ
November 20, 2020హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామా...
స్పీడ్ పెంచిన కారు
November 20, 2020ఇప్పటికే 125 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన అభ్యర్థుల ఎంపికలో ప్రతిపక్షాల సిగపట్లు ప్రచారంలో దూసుకుపోతున్న గులాబీ దళం 21 నుంచి సిటీలో మంత్రి కేటీఆర...
టీఆర్ఎస్కు వెల్లువలా మద్దతు
November 20, 2020గులాబీ పార్టీకి పెరుగుతున్న బలంకారువెంటే విశ్వబ్రాహ్మణ, వి...
‘బీహెచ్ఈఎల్ కార్మిక, ఉద్యోగుల మద్దతు టీఆర్ఎస్కే’
November 19, 2020సంగారెడ్డి : బీహెచ్ఈఎల్ యూనియన్ మాజీ అధ్యక్షుడు జి.ఎల్లయ్యను బీహెచ్ఈఎల్ ఆర్థిక మంత్రి హరీశ్ రావు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సంపూర్ణ మద...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కార్మిక సంఘాల మద్దతు
November 19, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్మిక సంఘాలు టీఆర్ఎస్ పార్టీకి మద్దతును ప్రకటించాయి. సార్వత్రిక సమ్మె నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ ఉద్యోగులు నేడు సమావేశమయ్యారు. భేటీ అనంతరం కార్మి...
జీహెచ్ఎంసీ.. టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల
November 19, 2020హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. నిన్న 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన సంగతి తె...
మజ్లిస్కు మేయర్ పదవి పిచ్చి ప్రచారం : మంత్రి కేటీఆర్
November 19, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం మజ్లిస్ పార్టీకి మేయర్ పదవి ఇస్తారనేది పిచ్చి ప్రచారం అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మ...
అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా?
November 19, 2020హైదరాబాద్ : హైదరాబాద్లో మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తే మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీయాలని చూస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఐటీ మినిస్టర్ కేటీ...
గ్రేటర్లో టీఆర్ఎస్ దూకుడు!
November 19, 2020జీహెచ్ఎంసీపై మరోమారు గులాబీ జెండా ఎగురాలి రూ.67 వేల కోట్లతో నగరాభివృద్ధిని ప్రజలకు వివరించండి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఎజెండాగా ప్రచారం సాగాలిబీజేప...
105 మందితో తొలి జాబితా ప్రకటించిన టీఆర్ఎస్
November 18, 2020హైదరాబాద్ : తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేసే పనిపై దృష్టి పెట్టాయి. ఈ విషయంలో మిగతా పార్టీల కంటే టీఆర్ఎస్ అందరి కంటే ముందు నిలిచింది...
జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కవిత
November 18, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. నగరంలోని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ కార్పొరేటర్ ముఠా పద్మా నరేష్, పార్టీ సభ్యు...
ప్రజల నోటి కాడి కూడు ఎత్తగొట్టారు : సీఎం కేసీఆర్
November 18, 2020హైదరాబాద్ : కరోనా వచ్చి, డబ్బులు లేక, ఇబ్బందులు ఉన్నా, మన జీఎస్టీ ఇవ్వకపోయినా ఉన్నంతలో పేదలను ఆదుకుందామని ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా బీజేపీ అడ్డుపడిందని సీఎం కేసీఆర్ అన్నారు. వరదల భారిన పడి ఇ...
'జీహెచ్ఎంసీలో నూటికి నూరు శాతం విజయం మనదే'
November 18, 2020హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయం తమదేనని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో సీఎం అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటర...
సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ కీలక భేటీ
November 18, 2020హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో భేటీ ప్రారంభమైంది. మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్య...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేద్దాం : ఎమ్మెల్సీ కవిత
November 18, 2020హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరేండ్లలో హైదరాబాద్ ఎంతో పురోగతి సాధించిందని, దాన్ని కొనసాగించేందుకు త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వ...
‘గుర్తుల కేటాయింపుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి’
November 16, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపులో జాగ్రత్తలు తీసుకోవాలని టీఆర్ఎస్ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సీ. పార్థసారథికి విజ్ఞప్తి చేసింది. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం...
టీఆర్ఎస్ ఓటమి తట్టుకోలేక గుండెపోటుతో పార్టీ నేత మృతి
November 11, 2020కాల్వశ్రీరాంపూర్: దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి ఓటమిని తట్టుకోలేక ఆ పార్టీ నేత గుండెపోటుతో మరణిం చారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండ లకేంద్రంలో టీఆర్ఎస్ నాయకుడు పులి సత్య నార...
అపజయాలకు కుంగిపోం.. : మంత్రి కేటీఆర్
November 10, 2020హైదరాబాద్ : విజయాలకు పొంగిపోమని, అపజయాలకు కుంగిపోమని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన దుబ్బాక ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లా...
కారును పోలిన గుర్తుకు 3,489 ఓట్లు
November 10, 2020హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఆ గుర్తు కారణమైందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కారును పోలిన గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించారు. దీంతో దుబ్బాక ఓటర...
రౌండ్ రౌండ్లోనూ టెన్షనే
November 10, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో ప్రతి రౌండ్లోనూ టెన్షన్ వాతావరణం కొనసాగింది. ఉత్కంఠగా సాగిన పోరులో స్వల్ప మెజార్టీతోనే భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. కేవలం 1,068 ఓట్లతో...
దుబ్బాకలో స్వల్ప మెజార్టీతో బీజేపీ విజయం
November 10, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో బీజేపీ స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది. ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. నరాలు తెగే ఉత్కంఠ మ...
దుబ్బాకలో టీఆర్ఎస్ ఆధిక్యం
November 10, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో గులాబీ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తుంది. 19 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీకి 251ఓట్ల మెజార్టీ సాధించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 352తో కలుపుకొని 6...
దుబ్బాకలో హోరా హోరీ
November 10, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠను రేపుతున్నది. టీఆర్ఎస్ - బీజేపీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. బీజేపీ స్వల్ప ఆధిక్యంలో ఉంది. 18వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ 174 ...
13, 14, 15, 16 రౌండ్లలో టీఆర్ఎస్ హవా
November 10, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠగా మారింది. హోరాహోరీ పోటీ నెలకొంది. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చివరి రౌండ్లలో చతికిల పడిపోయింది. తొలి...
దుబ్బాక.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం
November 10, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాగంగా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 1453 పోలవ్వగా, అందులో 1381 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అ...
దుబ్బాక.. 11వ రౌండ్ వరకు ఫలితాలు
November 10, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 రౌండ్లు పూర్తయ్యాయి. పదో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ 456 ఓట్లతో ముందంజలో ఉంది. తొలి ఐదు రౌండ్లు, 8, 9, 11...
దుబ్బాక.. 8వ రౌండ్ వరకు ఫలితాలు
November 10, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో మొదటి ఐదు రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన భారతీయ జనతా పార్టీ ఆ తర్వాతి రౌండ్లలో వెనుకంజలో ఉంది. 6, 7 రౌండ్లలో వెనుకంజలో ఉన్న బీజేపీ మళ్లీ 8 రౌండ్లో...
దుబ్బాక.. ఏడో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
November 10, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం దిశలో కొనసాగుతోంది. ఆరో రౌండ్ నుంచి సోలిపేట సుజాత లీడ్లో ఉన్నారు. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత 182 ఓట్ల ఆధిక్యం సాధించార...
దుబ్బాకలో ఆరో రౌండ్లో టీఆర్ఎస్కు ఆధిక్యం
November 10, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆరో రౌండ్లో వెనుకంజ వేసింది. ఆరో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట స...
కొనసాగుతున్న దుబ్బాక ఎన్నికల కౌంటింగ్..
November 10, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఐదు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది. తొలిరౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందర్ రావు స్వల్ప మెజారిటీలో కొనసాగుతున్నారు. మొత్తం 23...
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో సోలిపేట సుజాత ముందంజ
November 10, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదట 1453 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత 51 సర్వీస్ ఓట్లను లెక్కించినట్లు రిటర్నింగ్ అధికారి...
మంత్రి పువ్వాడ సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు
November 04, 2020ఖమ్మం : నగరంలోని 5వ డివిజన్ వైస్సార్నగర్ కాలనీలో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు చెందిన 85 కుటుంబాలు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి...
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్.. పత్రాలు అందుకున్న మంత్రి వేముల
November 04, 2020న్యూఢిల్లీ : ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం వసంత్ విహార్లో 1100 చదరపు మీటర్ల స్థలం అప్పగింత ప్రక్రియ పూర్తయినట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ...
ఢిల్లీ వసంత్ విహార్లో తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక
November 04, 2020న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు భూమి అప్పగించే ప్రక్రియ పూర్తయింది. పార్టీ ఆఫీస్ నిర్మాణానికి ఢిల్లీలోని వసంత్ విహార్లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్రం ప్రభుత్వం...
బండి సంజయ్కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి సవాల్
November 03, 2020సూర్యాపేట : భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్కు హుజుర్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సవాల్ విసిరారు. హుజుర్నగర్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. ఆ నియోజకవర్...
దుబ్బాక ఉపఎన్నిక.. 11 గంటల వరకు 34.33 % పోలింగ్ నమోదు
November 03, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 34.33 శాతం పోలింగ్ నమోదైంది. సాధారణ ఓటర్లకు సాయంత్రం 5 గంటల వరకు ఓటేసేందుకు అనుమతి ఇవ్వన...
‘ఎమ్మెల్యే క్రాంతి కిరణ్పై దాడి అప్రజాస్వామికం’
November 02, 2020హైదరాబాద్ : జర్నలిస్టుగా కొనసాగి ఎమ్మెల్యే అయిన క్రాంతి కిరణ్పై బీజేపీ కార్యకర్తలు దాడి అప్రజాస్వామికమని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం అభిప్రాయపడింది. దుబ్బాక ఉప ఎన్నికలపై అనేక ట...
మతం, దేశభక్తి ప్రచారాస్ర్తాలు కావొద్దు : కేటీఆర్
November 02, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో కొందరు మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు. తెలంగాణ మట్టిలో పరమత సహనం ఉంది. విద్వేషపు విత్తనాలకు తెలంగాణలో స్థానం లేదు. విద్వేషాలను రెచ్చగొడితే ప్రజలే బు...
రాష్ర్ట భవిష్యత్ కేసీఆర్ చేతిలోనే భద్రం : రావుల శ్రీధర్ రెడ్డి
November 02, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట భవిష్యత్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతిలోనే భద్రంగా ఉంటుందని రావుల శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం రావుల శ్రీధర్...
టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేత రావుల శ్రీధర్ రెడ్డి
November 02, 2020హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీలో మరో బీజేపీ సీనియర్ నాయకుడు చేరారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీజేపీ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి గులాబీ పార్టీలో ...
కేసీఆర్ దయవల్లే మంత్రి పదవి.. ప్రాణం ఇచ్చేందుకు సిద్ధం
October 31, 2020జనగామ : కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ర్ట పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భావోద్వేగ ప్రసంగం చేశారు. నలభై ఏండ్ల నా రాజకీయ జీవితంలో అంద...
రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా : కేసీఆర్
October 31, 2020జనగామ : భారతీయ జనతా పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెన్షన్ల విషయంలో బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను సీఎం ఎండగట్టారు. బీజేపీ నాయకులు ప...
టీఆర్ఎస్కు తప్ప ఎవ్వరికి ఓటెయ్య..!
October 30, 2020హైదరాబాద్: రైతు సచ్చిపోతే ఐదు లక్షలు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలోనే ఉన్నడా ఇప్పటిదాకా? రైతుబీమా, రైతుబంధు, ఉచిత కరెంట్ ఎవరన్న ఇచ్చిన్రా..? అందుకే టీఆర్ఎస్కు తప్ప నేనెవరికి ఓటెయ్య. ఇదీ ద...
'అబద్దాలకు ఆస్కార్ అవార్డుంటే అది బీజేపీకే'
October 30, 2020సిద్దిపేట : భారతీయ జనతా పార్టీ నాయకులపై రాష్ర్ట ఆర్థిక మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. అబద్దాలకు ఆస్కార్ అవార్డు ఉంటే అది బీజేపీకే దక్కుతుందని విమర్శించారు. సిద్దిపేటలో ఇవాళ ఆయన మీ...
ఝూటా మాటల బీజేపీ చిట్టా ఇదే..
October 30, 2020పూటకో పుకారు.. గంటకో అబద్ధంఅసత్యమే బీజేపీ ఆయుధంసత్యమేవ జయతే అనే ఉపనిషత్ సూక్తి ...
అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమం : హరీష్ రావు
October 28, 2020మెదక్ : కేంద్రం తెచ్చిన అగ్రికల్చర్ బిల్లులకు వ్యతిరేకంగా త్వరలోనే రాష్ర్ట వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కేంద్ర వ్యవసాయ బిల్లుల వల్ల ...
దుబ్బాక ఉప ఎన్నికపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
October 28, 2020హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. దుబ్బాక చైతన్యాల గడ్డ.. రామ...
బీజేపీ తెలంగాణను మోసం చేసింది : మంత్రి హరీష్ రావు
October 28, 2020సిద్దిపేట : భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా తెలంగాణను మోసం చేసింది అని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని అప్పనపల్లి గ్రామంలో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచా...
వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు
October 28, 2020మౌలాలి డివిజన్ టీఆర్ఎస్ నాయకుల సస్పెన్షన్మల్కాజిగిరి : వసూళ్లకు పాల్పడి ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మ...
తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు : హరీష్ రావు
October 27, 2020సిద్దిపేట : భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదు అని మంత్రి హరీష్ రావు అన్నారు. రైతులను కష్టాల్లోకి నెడుతుందన్నారు. వ్యవసాయ పంపు సెట్ల వద్ద మీటర్లు తెచ్చిపెట్టి.. రైతులకు ఇబ్బంద...
నాయిని భార్య అహల్య మృతిపట్ల మంత్రుల సంతాపం
October 27, 2020హైదరాబాద్ : మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిపట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహల్య భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నర్సన్న ...
సోలిపేట సుజాత రెడ్డి వాహనం తనిఖీ
October 27, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డి వాహనాన్ని రాయపోల్ మండలం ఆరేపల్లి వద్ద పోలీసులు తనిఖీ చేశ...
వరద బాధితులకు టీఆర్ఎస్ ఎన్నారై యూకే బృందం సహాయం
October 26, 2020హైదరాబాద్ : హైదరాబాద్లోని వరద బాధితులకు టీఆర్ఎస్ ఎన్నారై యూకే బృందం నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. వరద బాధితులకు సాయం చేయాలనే సంకల్పంతో "వీ - కేర్ మేమున్నాము" అనే కార్యక్రమ...
దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం : మంత్రి హరీష్ రావు
October 24, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం అని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. దౌల్తాబాద్ మండల పరిధిలోని గోవిందాపూర్, పోసాన్పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు...
టీఆర్ఎస్కు జై కొట్టిన ఏటిగడ్డ కిష్టాపూర్వాసులు
October 23, 2020సిద్దిపేట : మొన్న పల్లె పహాడ్.. నిన్న వేములఘట్.. నేడు ఏటిగడ్డ కిష్టాపూర్ ఇలా ఒక్కో ముంఫు గ్రామం టీఆర్ఎస్కు జై కొడుతుంది. తొగుట మండలంలోని మల్లన్నసాగర్ ముంఫు గ్రామం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు సర...
మహాప్రస్థానంలో ముగిసిన నాయిని అంత్యక్రియలు
October 22, 2020హైదరాబాద్ : తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నాయిని అంత్య...
నాయిని పాడె మోసిన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్
October 22, 2020హైదరాబాద్ : తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పార్టీ నాయకులు హాజరయ్యారు. అంత్యక్...
దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన
October 22, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తోగుట మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్...
నల్లగొండ అభివృద్ధికి నాయిని కృషి : మండలి ఛైర్మన్ గుత్తా
October 22, 2020హైదరాబాద్ : తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి భౌతికకాయానికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులర్పించారు. నాయిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా...
టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్కు కరోనా పాజిటివ్
October 22, 2020హైదరాబాద్ : జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపా...
నాయిని మృతిపట్ల గవర్నర్ తమిళిసై సంతాపం
October 22, 2020హైదరాబాద్ : తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతిపట్ల గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంతాపం ప్రకటించారు. నాయిని కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాయి...
నాయిని మృతిపట్ల హరీష్ రావు, కవిత సంతాపం
October 22, 2020హైదరాబాద్ : మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతిపట్ల మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కార్మిక పక్...
టీఆర్ఎస్లోకి బ్రాహ్మణపల్లివాసులు
October 21, 2020ఖమ్మం : అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో వివిధ పార్టీల నుండి స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు...
మాజీ హోంమంత్రి నాయినికి సీఎం కేసీఆర్ పరామర్శ
October 21, 2020హైదరాబాద్ : మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం వెళ్లారు. అక్కడ నాయినిని పరామర్శించిన అనం...
దుబ్బాక అభివృద్ధిపై ఎన్నారై టీఆర్ఎస్ కరపత్రం ఆవిష్కరణ
October 21, 2020హైదరాబాద్ : దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డి గెలుపు కోసం ఎన్నారై టీఆర్ఎస్ యూకే బృందం ప్రచారం నిర్వహిస్తుంది. ఈ క్రమంలో దుబ్బాక అభివృద్ధిపై ఎన్నారై టీఆర్ఎస్ యూకే ప్రతినిధులు ర...
బీజేపీ సోషల్ మీడియా పుకార్ల పుట్ట : మంత్రి హరీష్ రావు
October 21, 2020సిద్దిపేట : భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా పుకార్ల పుట్ట.. అబద్దాల గుట్ట అని ఆర్థిక మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాయలో పడొద్దని దుబ్బాక ఓటర్లకు ఆయన పిలుప...
గోబెల్స్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలి : మంత్రి హరీష్ రావు
October 20, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికలో ఇతర పార్టీలు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని.. ఆ దిశగా పని చేయాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలకు మంత్రి హరీష్ రావు సూచించారు. ...
నాయినికి మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీష్ రావు పరామర్శ
October 21, 2020హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాయిని నర్సింహారెడ్డిని మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర...
ఎంపీ బండి సంజయ్కు మంత్రి హరీష్ రావు సవాల్
October 19, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అబద్దాలు చెప్పి రాజకీయ లబ్ది పొందాలని బ...
మహబూబ్నగర్లో టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు
October 17, 2020మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ కౌన్సిలర్, మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు గంజి ఆంజనేయులు, గంజి భాస్కర్...
దుబ్బాకను అభివృద్ధి చేస్తా : సోలిపేట సుజాత
October 16, 2020సిద్దిపేట : దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాదిరిగానే దుబ్బాకను అభివృద్ధి చేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డి హామీ ఇచ్చారు. దుబ్బాక నియోజకవర్గంలో ఇవాళ ఆమె ఎన్నికల ప్రచారం ని...
కాంగ్రెస్, బీజేపీతో ఒరిగేదేమీ లేదు : మంత్రి హరీష్ రావు
October 16, 2020సిద్దిపేట : కాంగ్రెస్, బీజేపీలతో రాష్ర్ట ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాక మండలంలోని రామక్కపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డి తరపున ఎన్నికల ...
'కేంద్రం ఇచ్చేది గోరంతా.. ప్రచారం మాత్రం కొండంత'
October 14, 2020సిద్దిపేట : కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక మంత్రి హరీష్రావు విరుచుకుపడ్డారు. రాష్ర్టానికి కేంద్రం ఇచ్చేది గోరంతా అయితే.. ప్రచారం మాత్రం కొండంత చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. దుబ్బాక టీఆర్ఎస్ అభ్...
క్వారెంటైన్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
October 13, 2020హైదరాబాద్: తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెల్ఫ్ క్వారెంటైన్లోకి వెళ్లారు. రానున్న అయిదు రోజుల పాటు తాను క్వారెంటైన్లో ఉండనున్నట్లు ఆమె ఇవాళ తన ట్విట్టర్లో...
ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షల వెల్లువ
October 13, 2020హైదరాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవితకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత నివాసానికి మంత్రులు, ఎమ్మెల్...
దుబ్బాకలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేతలు
October 13, 2020సిద్దిపేట : దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి అనూహ్య మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా రా...
ఎమ్మెల్సీ కవితకు మంత్రి అజయ్ శుభాకాంక్షలు
October 13, 2020హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ శుభాకాంక్షలు తెలిపారు. బంజారాహిల్స్లోని కవిత నివాసానికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్య...
సీఎం కేసీఆర్కు పాదాభివందనం చేసిన ఎమ్మెల్సీ కవిత
October 12, 2020హైదరాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపొందిన కల్వకుంట్ల కవితకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సాయంత్రం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కవ...
టీఆర్ఎస్లో చేరిన దుబ్బాక కాంగ్రెస్ సీనియర్ నేత
October 12, 2020హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి అనూహ్య మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని పలువురు సీనియర్లు వీడి టీఆర్ఎస్లో చేరారు. తాజాగా ఆ పార్టీ స...
కవితకు హృదయపూర్వక శుభాకాంక్షలు : ఎంపీ సంతోష్
October 12, 2020హైదరాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవితకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్.. ట్విట్టర్ వేదికగ...
ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు : కవిత
October 12, 2020నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్థానిక సంస్థల ...
ఎమ్మెల్సీ గెలుపు ధృవీకరణ పత్రం అందుకున్న కవిత
October 12, 2020నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం విదితమే. ఈ మేరకు ఆమెకు గెలుపు ధృవీకరణ పత్ర...
నిజామాబాద్ జిల్లాలో మిన్నంటిన సంబురాలు
October 12, 2020నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ విజయం సాధించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. మంత్ర...
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో కవిత ఘనవిజయం
October 12, 2020నిజామాబాద్: తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చరిత్ర సృష్టించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ చరిత్రలోనే ఆమె అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్ల...
టీఆర్ఎస్ ప్రజల పార్టీ: డిప్యూటీ మేయర్
October 12, 2020ఎర్రగడ్డ: టీఆర్ఎస్ ప్రజల పార్టీ అని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు. ఆదివారం బోరబండ డివిజన్లో టీఆర్ఎస్ శ్రేణులు జెండా పండుగను నిర్వహించగా.. బోరబండ చౌరస్తా, భారత్నగర్ తదితర ప్రాంతాల...
ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం
October 12, 2020ఉత్తమ్ మంత్రిగా ఉన్నప్పుడే ఎల్ఆర్ఎస్ వచ్చింది మీరు చేస్తే ఒప్పు.. టీఆర్ఎస్ చేస్తే తప్పాఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శ...
దుబ్బాకలో కాంగ్రెస్ ఖాళీ
October 12, 2020టీఆర్ఎస్లోకి క్యూకట్టిన క్యాడర్పల్లెల్లో ఆ పార్టీకి కానరాని స్పందనతిరుగుముఖం పట్టిన పీసీసీ నేతలుసిద్దిపేట, నమస్తే తెలంగాణ: దుబ్బాకలో ...
యువకులే టీఆర్ఎస్ సైనికులు : హరీష్ రావు
October 10, 2020సిద్దిపేట : యువకులే టీఆర్ఎస్ పార్టీ సైనికులు అని ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో ఆనాజ్పూర్, తిమ్మక్కపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ యువక...
'పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి'
October 10, 2020భద్రాద్రి కొత్తగూడెం : ఖమ్మం - వరంగల్ - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్ అందరూ ఓటు నమోదు చేసుకోవాలని పినపాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు విజ్ఞ...
'రామలింగన్న ఆశయం కోసం పని చేద్దాం'
October 10, 2020సిద్దిపేట : దివంగత టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆశయం కోసం పని చేద్దామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగ...
టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి ఢిల్లీలో స్థలం కేటాయింపు
October 09, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ కార్యాలయ భవన నిర్మాణ కోసం న్యూఢిల్లీలో స్థలం కేటాయించారు. ఢిల్లీ వసంత విహార్లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మే...
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కామారెడ్డిలో 100% పోలింగ్
October 09, 2020నిజామాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉప ఎన్నికలో 99.64 శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. మొత్తం 824 ఓ...
దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
October 09, 2020సిద్దిపేట : దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రోజురోజుకు ఆ పార్టీ బలహీనపడి పోతోంది. నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డి, మనోహర...
భారీ మెజార్టీతో కవిత గెలుపు ఖాయం : మంత్రి వేముల
October 09, 2020నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్...
బీజేపీకి ఓటుతోనే సమాధానం చెప్పాలి : మెదక్ ఎమ్మెల్యే
October 09, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి ఓటుతోనే సమాధానం చెప్పాలని మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఓటర్లకు సూచించారు. చిన్న ఆరెపల్లిలో ఇవాళ ఉదయం ఆమె ఎన్నికల...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత గెలుపు ఖాయం : కేటీఆర్
October 06, 2020హైదరాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ కవిత విజయం ఖాయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో కవితను గెలిపించాలని పార...
టీఆర్ఎస్లోకి అబ్బాపూర్ గ్రామ కాంగ్రెస్, బీజేపీ నాయకులు
October 02, 2020జగిత్యాల : జిల్లాలోని గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామం నుండి కాంగ్రెస్, బిజెపి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు శుక్రవారం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ...
'యావత్ దేశమే తెలంగాణ వైపు చూస్తోంది'
October 01, 2020ఖమ్మం : టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక పథకాలను యావత్ దేశమే అనుసరిస్తుందని రాష్ర్ట రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం చిన్నమ...
టీఆర్ఎస్లో చేరిన మల్లన్నసాగర్ ముంపు గ్రామాలవాసులు
October 01, 2020సిద్దిపేట : దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు పల్లెపహాడ్, వేములఘాట్, రాంపూర్ గ్రామాల నుండి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గురువారం టీఆర్ఎస్ పార్టీలో చే...
బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి : మంత్రి గంగుల
September 30, 2020హైదరాబాద్ : రాష్ర్టంలోనీ బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ర్...
గ్రేటర్ ఎన్నికలపై నేను అలా అనలేదు : కేటీఆర్
September 30, 2020హైదరాబాద్ : నవంబర్ 11వ తేదీ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయని తాను వ్యాఖ్యానించినట్లు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేయడంలో నిజం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంస...
బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి
September 25, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎం శ్రీనివాస్రెడ్డి, భరత్కు...
'బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించండి'
September 24, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ఎన్నికల కమిషనర్ పార్థసారథిని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీఆర్ఎస్ నేతలు కలిశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై కేటీఆర్ దిశానిర్దేశం
September 24, 2020హైదరాబాద్ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ఇంఛార్జిలతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వచ్చే నెల 1వ తేద...
జనగామ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సిద్ధం
September 19, 2020జనగామ : తెలంగాణలోని ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణ పనులు శరవేగంగా కొ...
తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్
September 17, 2020హైదరాబాద్ : భారతదేశంలో హైదరాబాద్ రాష్ర్టం విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ...
సుదర్శన్ రావు మృతిపట్ల మంత్రి కేటీఆర్ దిగ్ర్భాంతి
September 16, 2020హైదరాబాద్ : టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎం సుదర్శన్ రావు మృతిపట్ల మంత్రి కేటీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సుదర్శన్ రావు గుండెపోటుతో బుధవారం ఉదయం మరణించిన విషయం ...
రాజ్యసభ సభ్యులుగా కేశవరావు, సురేశ్ రెడ్డి ప్రమాణం
September 14, 2020న్యూఢిల్లీ : టీఆర్ఎస్ నాయకులు కే కేశవరావు, ఆర్ సురేశ్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరి చేత రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణస్వీకారం చేయించారు. కేశవరావ...
సభ ప్రతిష్టను దిగజార్చేలా కాంగ్రెస్ వ్యవహారం : బాల్క సుమన్
September 08, 2020హైదరాబాద్ : శాసనసభ ప్రతిష్టను దిగజార్చేలా కాంగ్రెస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణల...
హరీశ్ రావు కోలుకోవాలని వేములవాడ రాజన్నకు మొక్కులు
September 07, 2020వేములవాడ: ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కరోనా నుంచి తొందరగా కోలుకోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలు వేములవాడ రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్దిపేట ను...
అమెరికాలో పీవీ శతజయంతి ఉత్సవాలు
September 06, 2020హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు అమెరికాలోని కొలంబస్ నగరంలో నిరాడంబరంగా జరిగాయి. టీఆర్ఎస్ ఎన్నారై అడ్వైజరీ చైర్మన్ ...
ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
August 19, 2020నల్లగొండ : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. పార్టీ కార్యకర్త నర్సింహా ఇటీవల మృతిచెందడంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింద...
మరో 20 ఏండ్లు టీఆర్ఎస్దే అధికారం: మంత్రి జగదీశ్రెడ్డి
August 18, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మరో 20 ఏండ్లపాటు టీఆర్ఎస్దే అధికారమని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నాయ...
'ప్రారంభానికి సిద్దంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు'
August 04, 2020జనగామ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు దాదాపుగా పూర్తిఅయినట్లు ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిప...
కార్యదక్షుడు కేటీఆర్ : మంత్రి సత్యవతి రాథోడ్
July 24, 2020మహబూబాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కి, బంగారు తెలంగాణ నిర్మాణ రథమెక్కి.. దేశం హర్షించే నేతగా, రాష్ట్రం మెచ్చిన నాయకునిగా జన నీరాజనాలు అందుకుని.. తండ్రికి తగిన తనయునిగా, టీఆర్ఎస్ పార్టీ కార్యని...
కేటీఆర్కు హరీష్రావు జన్మదిన శుభాకాంక్షలు
July 24, 2020హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావుకు టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంత్రి కేటీఆర్కు ఆర్థిక శాఖ మంత్రి హర...
కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : కవిత
July 02, 2020హైదరాబాద్ : బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను ...
అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట మంత్రి శ్రీనివాస్గౌడ్
June 17, 2020మహబూబ్నగర్: టీఆర్ఎస్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బీజేపీకి చెందిన మహబూబ్నగర్ 22వ వార్డు కౌన్సిలర్ రష్మితప్రశాంత్తోపాటు పలువురు నాయకులు మంత్ర...
కార్యకర్త కుటుంబానికి మంత్రి హరీశ్ బీమా అందజేత
June 07, 2020మెదక్ : టీఆర్ఎస్ పార్టీలోని ప్రతి కార్యకర్తకు, కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన పోతరాజు అఖి...
టీఆర్ఎస్లో చేరిన ఏర్గట్ల జడ్పీటీసీ సభ్యుడు
May 19, 2020నిజామాబాద్ : బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలానికి చెందిన కాంగ్రెస్ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్రావు, కాంగ్రెస్ నాయకుడు రేండ్ల రవితో పాటు వీరి అనుచరులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆ...
దమ్ముంటే ఏపీ బీజేపీ నేతలను ప్రశ్నించు
May 13, 2020బండి సంజయ్కు ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ సవాల్సీమకు నీటి అక్రమ తరలింపును...
ఒమాన్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు
April 29, 2020హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఒమాన్ శాఖ ఆధ్వర్యంలో మస్కట్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గులాబీ జెండాను ఎగురవేసిన అనంతరం తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాల పాట...
పాలమూరులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి
April 28, 2020మహబూబ్నగర్: తెలంగాణ రాష్ట్రసమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. మహబూబ్నగర్ పట్టణంలోని పాత పాలమూరులో రెడ్ క్రాస్ ఆధ్వర...
రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండా పండుగ
April 28, 2020నిరాడంబరంగా టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ వేడుకలుపలు జిల్లాల్లో జెండాలు ఎగురవేసిన మ...
టీఆర్ఎస్ది బలమైన సిద్ధాంతం
April 28, 2020గట్టి పునాదులమీద ఏర్పడిన పార్టీ పటిష్ఠంగా రాష్ట్ర గ్ర...
నిరాడంబరంగా టీఆర్ఎస్ 20వ వార్షికోత్సవం
April 28, 2020తెలంగాణభవన్లో జెండా ఎగురవేసిన ముఖ్యమంత్రి కేసీఆర్తెలంగాణ...
పెద్దఎత్తున రక్తదాన శిబిరాలు
April 28, 2020మంత్రి కేటీఆర్ పిలుపునకు విశేష స్పందనరాష్ట్రవ్యాప్తంగా 60...
సౌతాఫ్రికాలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
April 27, 2020హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సౌతాఫ్రికాలో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ఈ వేడుకలను జోహెన్నెస్బర్గ్ సిటీలోని మిడ్రాండ్ ఏరియాలో నిర్వహించింది. ఈ వేడు...
పారిశుద్ధ్య కార్మికులతో మంత్రి సత్యవతి సహపంక్తి భోజనం
April 27, 2020మహబూబాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్స వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్...
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం : టీఆర్ఎస్ మలేషియా
April 27, 2020హైదరాబాద్ : కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని, వలస కార్మికులను ఆదుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని టీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు చిట్టిబాబు క...
సస్యశ్యామల తెలంగాణే.. సీఎం కేసీఆర్ లక్ష్యం
April 27, 2020వరంగల్ : టిఆర్ఎస్ పార్టీది, ఆ పార్టీ అధినేత కెసిఆర్ ది పోరాటాల, త్యాగాల చరిత్ర అని, వెన్నుదన్నుగా నిలిచి, పార్టీ పోరాటాల్లో సైనికుల్లా పార్టీ శ్రేణులు, అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా పని చ...
ఎన్ని గడపలు తొక్కాడో.. ఎన్ని బాధలు పడ్డాడో
April 27, 2020హైదరాబాద్: పింక్ పార్టీకి 20 ఏళ్లు నిండాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇవాళ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలో.. తెలంగాణ రాష్ట్రం గులాబీ వనంలా మారింది. సస్యశ్...
టీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
April 27, 2020హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్న ఆయన పార్టీ ఆఫీస్ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ...
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా త్వరగా పూర్తి చేస్తాం
April 26, 2020మహబూబ్ నగర్: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వీ శ్...
టీఆర్ఎస్ కార్యకర్తలు ఇండ్లపైనే జెండాలు ఎగరవేయాలి: కేటీఆర్
April 26, 2020హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు తమ ఇండ్లపైనే పార్టీ జెండా ఎగరవేయాలని పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్...
నిరాడంబరంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు... సీఎం కేసీఆర్
April 26, 2020హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన లక్...
పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా రక్తదానం చేయండి: హరీశ్రావు
April 26, 2020సంగారెడి: సంగారెడ్డిలో పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి హరీశ్రావు దుస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ఇవాళ్టి నుంచి సంగారెడ్డి జిల్లా కరోనా రహితంగా మారింది. సంగారెడ్డిలో కరోనా ...
27న గులాబీ మాస్కులు ధరిద్దాం
April 23, 2020పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపీ సంతోష్ పిలుపు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ...
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిరాడంబరంగా జరుపుకుందాం
April 22, 2020హైదరాబాద్: ఈ నెల 27తో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కి 20 ఏండ్లు నిండుతున్నాయి. మామూలుగా అయితే ఈ పండుగను టీఆర్ఎస్ పార్టీ ఉత్సవ వాతావరణంలో జరుపుకునేది. కానీ, కరోనా వైరస్ ప్రభావంతో ఉన్న ప్రత్...
హ్యాపీ బర్త్డే చిచ్చా.. మీ చిరునవ్వు నన్ను ఆశ్చర్యపరుస్తోంది..
April 07, 2020హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్కు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా పద్మా...
సీఎం సహాయ నిధికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం
March 26, 2020హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఒక నెల గౌరవ వేతనం మొత్తం రూ.9,51,17,500లను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు టిఆర్ఎస్...
మంత్రి ఈటల రాజేందర్కు కేటీఆర్ బర్త్డే శుభాకాంక్షలు
March 20, 2020హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్కు.. ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలన...
కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్: కేంద్ర మంత్రి
March 14, 2020హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఏషియాలోనే అతిపెద్ద ఎయిర్షో వింగ్స్ ఇండియా-2020 కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల...
తండ్రికి తగ్గ తనయురాలు..
March 14, 2020తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా శాఖ అంగరంగవైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సభ్యులు ఆమెకు జన్మదిన శుభాకాంక...
తెలంగాణ ప్రజలకు రైలే తెలియదన్నట్లు మాట్లాడటం విడ్డూరం
February 21, 2020హైదరాబాద్: మహబూబ్నగర్ టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. 'ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్...
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడి..
February 19, 2020రాజేంద్రనగర్: టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొల్లూర్ ఆనంద్, కొల్లూర్ రాజ్కుమార్పై నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఆనంద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నార్సింగి పోలీస...
ఈ నేలకు కేసీఆరే శ్రీరామరక్ష : హరీష్రావు
February 17, 2020హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ దక్షతకు నిదర్శనమన్నారు హరీష్రావు. ఈ నేల...
ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి : కేటీఆర్
February 13, 2020న్యూఢిల్లీ : గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, ఇప్పుడు దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ...
2022 నాటికి సిరిసిల్లలో రైలు కూత వినపడాలి:మంత్రి కేటీఆర్
February 10, 2020రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడికైనా తరలించవచ్చు. మానేరు వాగుపై ఉన్న ఎగువ...
గోల్డ్ ఛాలెంజ్గా తీసుకుని అందరూ మొక్కలు నాటాలి!
February 10, 2020హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా సీఎంఓ మంతా శ్రీనివాస్ రావు మొక్కలు నాటారు. భూపాలపల్లి డిప్యూటీ సీఎంఓ డాక్టర్ పద్మజ విసిరిన ...
సిరిసిల్ల అభివృద్ధిపై అధికారులతో సమీక్షించిన మంత్రి కేటీఆర్
February 10, 2020సిరిసిల్ల: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్...
స్పీకర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, కేటీఆర్
February 10, 2020హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఆయనకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్...
18న కరీంనగర్ ఐటీ టవర్ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
February 10, 2020కరీంనగర్: హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని మిగతా పట్టణాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. త్వరలో కరీంనగర్లో ఐ...
సీఎం కేసీఆర్ పుట్టిన రోజున కనీసం ఒక్కో మొక్క నాటుదాం..
February 10, 2020హైదరాబాద్ : ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కో మొక్క నాటుదాం అని టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, సభ్యులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ...
సమాచార కమిషనర్ల ఎంపిక కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు
February 07, 2020హైదరాబాద్: తెలంగాణ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషన్లో ఖాళీగా ఉన్న కమిషనర్ల నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సెర్చ్ కమిటీ ఏర్పా...
కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తా : జూపల్లి
February 03, 2020నాగర్కర్నూల్ : తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. జూపల్లి కృష్ణారావు పార్టీ మారుతున్నారని గత కొద్ది రోజుల నుంచి మీడియాలో వస్తున్న...
కారుదే కరీంనగర్
January 28, 2020కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ:కరీంనగర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ వశమైంది. రాష్ట్రవ్యాప్తంగా జోరుమీదున్న కారు కరీంనగర్లోనూ దానిని కొనసాగించింది. మొత్తం 60 డివిజన్లు ఉండగా.. రెండు డివిజన...
కేసీఆర్, కేటీఆర్ల కృషి ఫలితం
January 27, 2020మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. 120 మున్సిపాలిటీలలో 110 మున్సిపాలిటీ పీఠాలను, 10 కార్పొరేషన్లను గెలువడమనే ది దేశ చరిత్రలో ఎక్కడా జరుగలేదు. అది కేవలం...
కరీంనగర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం
January 27, 2020కరీంనగర్ : టీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి మరో కార్పొరేషన్ చేరింది. ఇప్పటికే 9 కార్పొరేషన్ల పీఠాలను కైవసం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ.. తాజాగా కరీంనగర్ కార్పొరేషన్ను కూడా దక్కించుకుంది. కరీంన...
మేయర్ పదవులన్నీ టీఆర్ఎస్కే
January 27, 2020హైదరాబాద్ : తొమ్మిది కార్పొరేషన్లలో మేయర్ల ఎన్నిక పూర్తైంది. తొమ్మిది కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా… 9 పీఠాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ మేరకు… మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ పూర్తయింద...
గ్రీన్ ఇండియా చాలెంజ్ తో దేశమంతా గ్రీనరీగా మారాలి..
January 05, 2020హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్ తో దేశమంతా గ్రీనరీగా మరాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్ల...
చైర్పర్సన్, మేయర్ ఎంపికపై కసరత్తు
January 27, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పురపాలక ఎన్నికల్లో భారీవిజయం సాధించిన టీఆర్ఎస్.. కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల ఎంపికపై తుదికసరత్తు చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తా...
సోషల్ మీడియాలో.. కారు చక్కర్లు..!!
January 27, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సోషల్ మీడియాలో గులాబీ గుబాళించింది. మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయడంతో సామాజిక మాధ్యమాల్లో ‘జై టీఆర్ఎస్..జై రామన్న..జై కేసీఆర్..ఫలించిన తారకమంత్రం, ఫ్యూచర్...
100కు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి
January 25, 2020హైదరాబాద్ : రాష్ర్టంలో మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. కారు స్పీడ్ కు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పత్తా లేకుండా పోయాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్...
భట్టి విక్రమార్క కోటకు బీటలు
January 25, 2020ఖమ్మం : మధిర మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించింది. మధిర నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క కొనసాగుతున్నారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో భట్టి విక్రమార్క ప్ర...
సిరిసిల్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ విజయం
January 25, 2020రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయి ఫలితాలు వెలువడ్డాయి. సిరిసిల్ల మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయం సాధిం...
భీంగల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ క్లీన్స్వీప్
January 25, 2020హైదరాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ విజయభేరి మోగించింది. మొత్తం 12 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్ల...
టీఆర్ఎస్కే సర్వేలు జై
January 25, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించబోతున్నదని వివిధ సర్వేలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, పది కార్పొరేషన్లలో ఎన్నికలు జర...
అప్రమత్తంగా ఉండండి
January 24, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మున్సిపల్ ఓట్ల లెక్కింపు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు సూచించారు. గురువారం దావోస్...
27న మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక
January 23, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు ...
మంత్రి కేటీఆర్ను కలిసిన స్విట్జర్లాండ్ టీఆర్ఎస్ టీమ్
January 22, 2020హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను దావోస్లో స్విట్జర్లాండ్, యూకే టీఆర్ఎస్ టీమ్స్ ప్రతినిధులు కలిశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్.. దావో...
అపెక్స్కౌన్సిల్ భేటీయే అంతిమం
January 22, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏపీ, తెలంగాణ మధ్య సుహృద్భావ వాతావరణం ఉన్న నేపథ్యంలో రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వేదికగా భేటీ అయితే కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి అనేక సమస్యలు కొలిక్కివస...
ఎన్ఆర్ఐ పాలసీపై కృషికి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
January 21, 2020హైదరాబాద్: ఎన్ఆర్ఐ పాలసీపై సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నందుకు టీఆర్ఎస్ పార్టీ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్...
అభివృద్ధి చేసే టీఆర్ఎస్ను గెలిపించండి
January 20, 2020మేడ్చల్: అభివృద్ధి చేసే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అభివృద్ధికి సహకరించే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మంత్రి మల్లారెడ్డి ఓటర్లను కోరారు. బోడుప్పల్ పరిధిలోని చెంగిచర్లలో మంత్రి ఈ ఉదయం మ...
టీఆర్ఎస్కు పట్టం కట్టాలి
January 20, 2020హైదరాబాద్: పట్టణ ప్రగతి పరుగులు పెట్టాలంటే మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాల్సిందిగా టీఆర్ఎస్ మలేషియా శాఖ ఓటర్లను కోరింది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చేస్తు...
టీఆర్ఎస్ నేత మృతి.. పార్టీలో విషాదఛాయలు
January 20, 2020ఎల్బీనగర్: తెలంగాణ ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ యూత్ వింగ్ రాష్ట్ర నాయకుడు అలేటి మహేందర్రెడ్డి(45) ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తుక్కుగూడా ప్రాంతంలో జెండాలు, బ్యానర్లు ఇచ్చేందుకు వెళ్లి ...
గులాబీదే విజయం
January 20, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ఆశీర్వదించడానికి పురప్రజలు సిద్ధంగా ఉన్నారన...
గులాబీ పార్టీలో చేరికల జోరు
January 19, 2020నమస్తేతెలంగాణనెట్వర్క్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కారెక్కేందుకు వరుస ...
వలసల జోరు
January 17, 2020నమస్తే తెలంగాణ నెట్వర్క్: టీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. ప్రభుత్వం చేపడతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి భారీగా గులాబీ కండువాలు క...
వెల్లువలా చేరికలు
January 14, 2020నమస్తేతెలంగాణ నెట్వర్క్: టీఆర్ఎస్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధిని మెచ్చి ఇతర పార్టీలకు చెందిన నాయక...
గులాబీజెండా ఎగిరేద్దాం
January 12, 2020నమస్తే తెలంగాణ నెట్వర్క్: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని మంత్రులు, ఎమ్మెల...
టీఆర్ఎస్లో చేరికల జోరు
January 12, 2020నమస్తేతెలంగాణ నెట్వర్క్: టీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. శనివారం కూడా ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరారు. మహబూబ్నగర్లోని 46వ వార్డుకు చెంది న వ...
నేడు టీఆర్ఎస్ బీ ఫాంల పంపిణీ
January 09, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం గురువారం ఉదయం 10 గంటలకు తెలంగాణభవన్లో జరగనున్నది. పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ముఖ్యమ...
గెలుపే లక్ష్యంగా..
January 08, 2020ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల సంగ్రామం ప్రారంభమైంది. నేడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రెండు రోజుల క్రితం వరకు రిజర...
తాజావార్తలు
- వీడియో : కబడ్డీ ఆడిన నగరి ఎమ్మెల్యే రోజా
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- గుర్రంపై అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే
- మేఘన్కు సెరెనా విలియమ్స్ మద్దతు
- కోటాపై 50 శాతం పరిమితి : పున:సమీక్షించాలన్న సుప్రీంకోర్టు!
- నేనలా అనలేదు.. మీడియాలో తప్పుగా వచ్చింది: సీజే బొబ్డే
- హిందుస్థాన్ పెట్రోలియంలో ఇంజినీర్ పోస్టులు
- మహిళా దినోత్సవం : మగువలకు టెక్ దిగ్గజం బాసట!
- ఆరోగ్య కారణాలంటూ అభ్యర్థినిని తప్పించిన టీఎంసీ
- చట్ట వ్యతిరేక చర్యలను ప్రభుత్వం సహించదు : మంత్రి కేటీఆర్
ట్రెండింగ్
- మీ ఆధార్ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు
- వెక్కి వెక్కి ఏడ్చి.. కుప్పకూలిన నవ వధువు
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్పై శేఖర్కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?